Trending:


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


Nagababu Viral Tweet | వెనక్కి తగ్గిన నాగబాబు

సినీనటుడు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ తో తలనొప్పిగా మారిన వ్యవహారం.. మెగా కుటుంబంలో అసమతి.. అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్.. వెనక్కి తగ్గిన నాగబాబు


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


Gajalakhmi RajYoga: మరో రెండు రోజుల్లో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు ధన లాభం..!

Rajyog Rashifal: ఈ మొత్తాలన్నీ మే 19న అందుకోబోతున్నాయనే శుభవార్త. మా లక్ష్మి వారి తలపై చేతులు పెట్టుకుంటుంది... Gajalakhmi RajYoga: గ్రహం యొక్క సంచారాన్ని బట్టి అదృష్ట చక్రం మారవచ్చు. గ్రహాల స్థానాలలో మార్పులు 12 వ రాశి వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga:శుక్రుడు, సంపద , శ్రేయస్సును ప్రసాదించేవాడు. మే 19న శుక్రుడు వృషభ రాశికి సంచారం చేస్తాడు. పర్యవసానంగా వృషభరాశిలో గురు, శుక్రుడు కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం Gajalakhmi RajYoga: గజలక్ష్మి రాజయోగం ఫలితంగా, కొన్ని రాశుల యొక్క నుదురు కొన్ని ప్రభావాలలో తెరవబడుతుంది. శుభకాలం ప్రారంభమవుతుంది. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి. Gajalakhmi RajYoga: మేష రాశి వారికి జీవితంలో ఉత్తమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. ఉద్యోగార్థులకు కూడా మంచి సమయం. గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. Gajalakhmi RajYoga: వృషభం: గురు, శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది, ఈ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఏదో పెద్దది జరగబోతోంది. సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు. కెరీర్‌లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga: మకరం: గజలక్ష్మి రాజయోగం కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. విజయాన్ని రుచి చూస్తారు. ఒకరి సహాయంతో పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. Gajalakhmi RajYoga: కుంభం: ఈ ప్రత్యేక యోగం కుంభరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో విలువలు పెరుగుతాయి. (Disclaimer: ఈ సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


అబ్రాడ్‌కు వెళ్లిపోయిన సూపర్ స్టార్.. ఎందుకో తెలుసా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాను నటించిన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో.. విశ్రాంతి కోసం రజనీకాంత్ అబుదాబి బయలుదేరారు. చెన్నై నుంచి ఆయన అక్కడికి చేరుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటుడు రజనీకాంత్ నటిస్తున్న వేదాతీయన్ షూటింగ్ పూర్తికావడంతో విశ్రాంతి తీసుకోవడానికి అబుదాబి బయలుదేరారు. రజినీ తదుపరి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటించనున్నారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సందర్భంలో రజనీకాంత్ విశ్రాంతి కోసకుని అబుదాబి నుంచి చెన్నై వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కూలీ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆయన అబుదాబిలో విశ్రాంతి తీసుకోనున్నారు.


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


పవిత్రా జయరామ్ ఏజ్ 53 ఏళ్లు.. సూసైడ్ చేసుకున్న చందు ఆమె కంటే ఎంత చిన్నవాడంటే

నటి పవిత్రా జయరామ్ మరణానంతరం తెలుగు టీవీ నటుడు చందు తన ప్రియురాలి నుండి విడిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ సహనటి పవిత్ర జయరామ్ ప్రాణాలు కోల్పోయిన 5 రోజుల తర్వాత నటుడు కూడా సూసైడ్ చేసుకోవడం టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo: Instagram) హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో శుక్రవారం చందు శవమై కనిపించాడు. పవిత్ర మరణం తర్వాత చందు డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ కలిసి జీవించారు. పవిత్రకు 53 ఏళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (Photo: Instagram) పవిత్ర జయరామ్ వయస్సు 53 సంవత్సరాలు. నటికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు వయసును మాత్రం వెల్లడించలేదు. ఫొటో, లుక్‌ని చూసిన నెటిజన్లు.. పవిత్ర కంటే చందు చాలా చిన్నవాడని అంటున్నారు. సుమారు 35ఏళ్లలోపు ఉండవచ్చని చెబుతున్నారు.(Photo: Instagram) ప్రియురాలు పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో చందు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతకీ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చందు కుటుంబ సభ్యులు చందు గది తలుపులు పగులగొట్టారు. సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. నార్సింగి పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. (Photo: Instagram) చందు, పవిత్ర రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మీడియాలో వార్తలు వచ్చాయి. నటీనటులిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా చెబుతున్నారు. మరికొందరికి పెళ్లి కాలేదు. కానీ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. (Photo: Instagram) పవిత్రతో సహజీవనం చేస్తున్న చందుకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు భార్యను విడిచిపెట్టగా, పవిత్రను ప్రేమించాడు.ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయారు. త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా చేయాలనుకుంటున్నారు. పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నాడు చందు.(Photo: Instagram) బుల్లితెర నటి పవిత్రా జయరామ్, చందు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని విధంగా ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటిస్తూనే నిజజీవితంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.(Photo: Instagram) ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా..ఆంటీ వయసులో ఉన్న పవిత్రతో చందు అధికారికంగా పెళ్లి చేసుకోకుండా భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పటికీ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడలేదు. బదులుగా, వారిద్దరూ తమ సంబంధం గురించి చాలా ఓపెన్‌గా చెప్పారు. (Photo: Instagram)


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


Pragya Jaiswal: రంగురంగుల డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్.. కుర్రకారుల హృదయాలు ఫిదా

Pragya Jaiswal: రంగురంగుల డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్.. కుర్రకారుల హృదయాలు ఫిదా


కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా

ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ...


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


Kota Srinivasa Rao : షియాజీ షిండేపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు.. నటన రానివాళ్లకోసం తెలుగువారిని పక్కన పెట్టేస్తున్నారంటూ ఆవేదన

Kota Srinivasa Rao About Tollywood Actors: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు నటీనటులతో కళకళలాడిందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. రాను రాను పరభాష నటీనటుల ప్రభావం పెరిగిందన్నారు. టాలీవుడ్ లో తెలుగు వారికే అవకాశం దక్కడం లేదన్నారు. సినిమాలో పాత్రకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటే కథ వెయిట్ పెరుగుతుందన్నారు. ఈ రోజుల్లో సినిమాలు సర్కస్ మాదిరిగా కనిపిస్తున్నాయని కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు చెప్పగానే సినిమా...


Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్..

Darshini Movie Review: సినీ ఇండస్ట్రీలో హార్రర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉంటే ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ రూట్లోనే వచ్చిన మరో సినిమా 'దర్శిని'. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కు...


NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..

NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌

Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌ తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 13న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న పవిత్ర కొన్ని రోజులు ఊరిలో ఉన్నారు....


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


Naga Babu: తాజా పరిణామాలపై నాగబాబు స్పందన

Naga Babu Sensational Comments


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


నయనతార జాతకంలో గండం ఉందా..? అందుకే భర్తతో కలిసి ఆ పూజలు చేస్తుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో దోశం ఉందా..? అందుకే ఆమె గుళ్ళు గోపురాలు తిరుగుతుందా.. భర్తతో కలిసి ప్రత్యేక పూజల వెనక కారణం అదేనా..? ఇంకేమైనా ఉందా..? ఈ మధ్య ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరుగుతోంది నయనతార. తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది. వరుసగా దైవ దర్శనాలు చేస్తోంది. ఇలా వరుసగా పుణ్యక్షేత్రాలు.. ప్రత్యేక పూజల వెనుక కారణం ఏంటి..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఏంత..? నయనతార .. సౌత్ ఇండస్ట్రీలో...


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


సితార క్యూట్ ఫోటోలు.. చూస్తే వావ్ అనాల్సిందే

Sitara Ghattamaneni Latest Pics మహేష్ బాబు కూతురిగా సితారకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక సితార నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకుంది. ఇక ఇప్పుడు నెట్టింట్లో సితార వదిలిన ఫోటోలు చూస్తే ఘట్టమనేని ఫ్యాన్స్ అవాక్కవ్వాల్సిందే.


ఈ వుడెన్ ట్రెడ్ మిల్ కరెంటు లేకుండానే పనిచేస్తుంది..!!

హరీష్ నిత్యం తన స్నేహితులతో కలిసి వాకింగ్ కు వెళ్లేవారు. ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచనతో ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారు చేశారు. అయితే ట్రెడ్ మిల్ ను కొనాలంటే సుమారుగా రూ:25 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. దానికి తోడు విద్యుత్ భారం కూడా మోయాల్సిందే. సామాన్య ప్రజలకు విద్యుత్ ట్రెడ్మిల్ ఉపయోగించడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు.అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఏటువంటి విద్యుత్ అవసరం లేకుండా నడిచేలా ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారుచేసినట్లు హరీష్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి వ్యాయామం ఎంతో అవసరం అన్నారు. వ్యాయామం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయన్నారు. మానసిక ఒత్తిడి మాయమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో ఫిట్ నెస్ పెంపొందించడం కోసం ట్రెడ్ మిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ మనం విద్యుత్ తో నడిచే ట్రెడ్ మిల్స్ చూసుంటాం. కానీ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా కర్రతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ మాత్రం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు ఓ వుడెన్ ట్రెడ్ మిల్ ను రూపొందించారు. హరీష్ పీజీ వరకు చదువుకున్నారు. అయితే కులవృత్తి వడ్రంగి కావడంతో తన తండ్రికి ఆసరాగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. దీనిని పిల్లల నుంచి పెద్దవారి దాకా అన్ని వయస్సు గల వారు ఉపయోగించవచ్చన్నారు. దీనిని తయారు చేయడానికి సుమారుగా రూ:15 వేల వరకు ఖర్చయిందన్నారు. కర్రతో పాటు బేరింగులు, నట్లు, బోల్ట్ లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇప్పటికీ పది ఆర్డర్లు కూడా వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయడం ద్వారా ఎముకలు బలపడడంతో పాటు కండరాళ్లు పటిష్టమవుతాయి.


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి

Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి ...


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


‘ఫియర్ సాంగ్’తో అదరగొట్టేసిన అనిరుధ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండుగే

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో దేవర సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ను వదిలారు. అనిరుధ్ ఇచ్చిన ఫియర్ సాంగ్‌ను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఫియర్ సాంగ్ నేషనల్ వైడ్‌గా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో యంగ్ టైగర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Narayana Murthy: 'ప్రతీ విద్యార్థి చదవాల్సిన పుస్తకం అది'.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Narayana Murthy: భారత్‌లోని ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ నారాయమూర్తి పంచుకున్నారు. ఆ పుస్తకం చదవడం వల్ల సైన్స్‌, టెక్, మేథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. అలాగే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలపైనా స్పందించారు.


Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు...


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


కోచింగ్ లేకుండా.. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎంపికైన కుర్రాడు..

ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ కుర్రాడు ఇంర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకల్18 తో విజయ్ మాట్లాడుతూ.. తాను8వ తరగతి నుండి ఆడడం మొదలు పెట్టాను. ప్రస్తుతంఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాను. అలాగే రేటింగ్ వచ్చి 1533 ఉందన్నారు. తాను చెస్ నేర్చుకునే క్రమంలో ఎటువంటి కోచ్ అందుబాటులో లేవన్నారు . తనఫ్రెండ్ నాకంటే బెస్ట్ ప్లేయర్ అతని అధ్వర్యంలో చెస్ నేర్చుకున్నానన్నారు. తర్వాత బుక్స్ చదివి చెస్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. తనగోల్ వచ్చేసి గ్రాండ్మాస్టర్ కావాలని అదేవిధంగా నల్లగొండ జిల్లాలో చెస్ అకాడమీ పెద్దది స్థాపించాలి. ఎంతో మందిని చెస్ నేర్పించి తీర్చిదిద్దాలని నా కోరిక. చెస్ ఆటలో ఇరువైపులా బలగాలు ఒకే తీరుగా ఉంటాయి. అటువంటి ఆటలో ఎదుటి వ్యక్తి వేసే ఎత్తులను ఆలోచనని ముందే పసిగట్టాలి. అలాంటిది ఎటువంటి కోచ్ లేకుండా తన సొంత తెలివితో ఒక మారుమూల పట్టణం నుండి చెస్ ఆటలో ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా ఎదిగాడు. అదెక్కడో కాదు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన విజయ్, లోకల్ 18 ఛానల్ తో మరిన్ని వివరాలు తెలియజేశారు. అదేవిధంగా చెస్ ఆట ఆడడం వల్ల మెదడు చాలా ఉత్తేజితంగా పనిచేస్తుందని, అలాగే మెదడు ఐ క్యూ కూడా పెరుగుతుందన్నారు. చెస్ ఆట ఆడడం మెదడుకు ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. చెస్ లో ఇరువైపులా బలాబలగాలు ఓకే తీరుగా ఉంటాయి చాలా మంది తల్లిదండ్రులు చెస్ ఆటను ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. చెస్ ఆడడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెస్ ఆడితే బ్రెయిన్ ఎక్ససైజ్ అవుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులు చాలామంది ఎక్కువగా స్పోర్ట్స్ పరంగా క్రికెట్ లాంటి ఆటలు వాయ్యమం రూపంలో ఉన్న ఆటలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.


ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..

ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్.. ఆ దేవుడి తర్వాత మనమంతా ఎవరికైనా ముక్కుకుంటామంటే అది ఒక్క వైద్యుడికి మాత్రమే అని చెప్పాలి. చావు బతుకుల్లో ఉన్నవారిని డాక్టర్లు బతికించిన సంఘటనలు చాలా చూశాం. తాజాగా విజయవాడలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. సీపీఆర్ చేసి సాయి అనే ఆరేళ్ళ బాలుడి ప్రాణం కాపాడింది రవళి అనే డాక్టర్. ఈ నెల 5న జరిగిన...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


అస్సాం గుడిలో అషూ, అనసూయ.. తీర్థయాత్రలో బ్యూటీలు

అనసూయ, అషూ రెడ్డి ఇలా అందరూ ఒకే సారి అస్సాంలోని కామాక్య టెంపుల్‌కి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. ఇక వీరు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అషూ, అనసూయలు ఇలా తీర్థయాత్రల్లో కనిపించే సరికి అంతా అవాక్కవుతున్నారు.


`థగ్‌ లైఫ్‌`కి `విక్రమ్`‌ స్ట్రాటజీ.. కమల్‌ హాసన్‌ సేఫ్‌ ప్లాన్‌.. వర్కౌట్‌ అవుతుందా?

కమల్‌ హాసన్‌.. `విక్రమ్‌` సినిమాతో పూర్వ వైభవాన్ని పొందారు. ఆయన సరైన హిటే పడి కొన్నేళ్లు అవుతుంది.ఈ క్రమంలో `విక్రమ్‌` సినిమా సంచలన విజయం సాధించింది. సినిమా మేకింగ్‌ పరంగా, మ్యూజిక్‌ పరంగా, యాక్షన్‌ పరంగానూ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత చాలా సినిమా యాక్షన్‌ పరంగా ఇదే ట్రెండ్‌ని ఫాలో అయ్యారు. దాన్ని బేస్‌ చేసుకునే చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది సక్సెస్‌ ఫార్మూలాగా మారింది. ఇప్పుడు అదే సక్సెస్‌ ఫార్మూలాని చాలా మంది హీరోలు ఫాలో...


కన్నప్పలో కీ రోల్

కన్నప్పలో కీ రోల్ ‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రభాస్‌‌ ఇటీవల ఈ మూవీ సెట్స్‌‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ...


Sita Ramam: సీతారామం కథ ముందుగా వెళ్ళింది మెగా హీరోకి.. ఎందుకు వదులుకున్నారంటే?

Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.


Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా

Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి.అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి.అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ ...