Trending:


Today Panchangam:నేడు దుర్ముహూర్తం ఎన్ని గంటలకు ఉందో తెలుసా?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 2 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 2 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం గురువారం తిథి :- నవమి రాత్రి 10:47ని॥ వరకు నక్షత్రం :- ధనిష్ఠ రాత్రి11:07 ని॥ వరకు యోగం:- శుక్లం మ॥ 2:58ని॥ వరకు కరణం:- తైతుల ప॥ 11:52గరజి రాత్రి 10:47ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ. 5:46ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥...


ఆ వీడియోతో సీఎం రేవంత్ కు సంబంధం లేదు..న్యాయవాది సౌమ్య గుప్త

Sowmya Gupta Hot Comments On CM Revanth


May 2024 festivals full list: మే నెలలో రానున్న ముఖ్యమైన పండుగల జాబితా ..!

May 2024 festivals full list: మే నెలలో రానున్న ముఖ్యమైన పండుగల జాబితా ..!


బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

బాహుబలి రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించాయో అందరికి తెలిసిందే. బాహుబలి ఇంకో పార్ట్ ఉంటే బాగుండు అనిపించేలా తెరకెక్కించారు జక్కన్న రాజమౌళి. ఇక బాహుబలి మూడో పార్ట్ వస్తే ఎలా ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి ఏమన్నాడంటే..? తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. అప్పటి వరకూ సినిమాలు ఎలా ఉన్నా.. బాహుబలి తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలగు సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ సినిమాచూపు మనవైపు పడేలా...


Karthika Deepam 2 May 01 Episode Today: నా తండ్రిని నా కళ్ల ముందే చంపావ్.. నా ఆత్మాభిమానాన్ని చంపేశావ్ బాబూ.. దీప ఆవేదన

Karthika Deepam May 01 Today Episode: కార్తీకదీపం 2 సీరియల్ ప్రారంభమై నెల రోజులు కంప్లీట్ అయ్యింది. కొత్త కథ.. కొత్త కథనం అన్నారు కానీ.. పార్ట్ 2 కథ మొత్తం పార్ట్ 01కి ఉల్టాగా నడుస్తుంది. అక్కడ కార్తీక్‌ దీపని అపార్ధం చేసుకుంటాడు. ఇక్కడ సీన్ రివర్స్.. దీప కార్తీక్‌ని అపార్ధం చూసుకుంటూ ఉంది. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే..


Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే.. మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని అర్థం..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. దీనికి సంబంధించి తన నీతిశాస్త్రంలో కూడా చాలా రాశారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయం జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు మనందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన చెప్పిన మాటలను నేటికీ చాలామంది పాటిస్తున్నారు. ఈరోజు చాణక్య నీతిలో మనిషి తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వడాన్ని ముందుగానే ఎలా గ్రహించాలో తెలియజేశారు. ఇంట్లో లేదా చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలపై శ్రద్ధ వహిస్తే, మనకు చెడు కాలం రాబోతోందని అతను చెప్పాడు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభం ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం. తులసి మొక్క వాడిపోవడం..సాధారణంగా మన అందరి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకుంటాం. పూజలు చేస్తాం. అయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని మీ ఇంటి తులసి మొక్క కూడా సంకేతం ఇస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ ప్రాంగణంలో లేదా ఇంటిలో తులసి మొక్క ఎండిపోతే, మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ప్రతిరోజూ గొడవలు..మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే, అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదని చాణక్య నీతి చెబుతోంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు సఖ్యతతో ఉండటానికి ప్రయత్నించండి.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) గాజు పగలడం..ఆచార్య చాణక్య ప్రకారం ఏదైనా గాజు వస్తువులు పదేపదే పగిలిపోతున్నా ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) ఇంట్లో పూజ లేకపోవడం..ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా పూజలు చేయడం అవసరం. లక్ష్మీదేవిని రోజూ పూజించే ఇంట్లో ఆమె అనుగ్రహం నిలిచి ఉంటుంది. మరోవైపు పూజలు లేని ఇంట్లో అమ్మ లక్ష్మి రాదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పూజలు చేయండి.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) పెద్దలను అగౌరవపరచడం..ఆచార్య చాణక్య ప్రకారం.. పెద్దలను అగౌరవపరిచే ఇంట్లో తల్లి లక్ష్మి నివసించదు. లేదా ఆ ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు రాదు. అందుకే మీ పెద్దలను ఎప్పుడూ గౌరవించండి అని చాణక్య చెప్పారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )


అమ్మమ్మ ఆశీర్వదించింది.. మనవడు పదిలో బెస్ట్ ర్యాంక్ సాధించాడు !

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ కు చెందిన గోవిందు దేవయ్య, దేవమ్మల మనవడు జక్కని హర్షవర్ధన్ పదవ తరగతి ఫలితాల్లో 9.8 GPA సాధించారు. వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నానని...


అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు

అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు ప్రాపంచిక సుఖాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని 30ఏళ్ల ఓ తల్లి,  ఆమె 11ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నారు. దీంతో వారు కోట్ల వ్యాపారాన్ని, లగ్జరీ లైఫ్ ను వదిలి జైనమత సన్యసం తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం జైన సమాజంలో సన్యాసాన్ని స్వీకరించి అందరి దృష్టిని ఆకర్షించారు...


చెత్తకుప్పలో భద్రాద్రి రాముడి లడ్డూలు?

చెత్తకుప్పలో భద్రాద్రి రాముడి లడ్డూలు? సోషల్​ మీడియాలో ఫొటోలు వైరల్​ తాము పట్టుకున్న నకిలీ లడ్డూలని ప్రకటించిన దేవస్థానం భద్రాచలం, వెలుగు :  ‘అన్నదాన సత్రం వెనుక పెంటకుప్పలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం లడ్డూలు’ అంటూ మంగళవారం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్​అయ్యాయి. ‘అంతా రామమయం.. ఆలయ అధికారుల తీరంతా అయోమయం’ అంటూ ఆ ఫొటోలకు ట్యాగ్​ల...


భారీ అందాలతో భానుడికే చుక్కులు చూపిస్తోన్న బాలయ్య భామ.. ఆ వేడిని తట్టుకోవడమే కష్టమే..

మలయాళీ అందం హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్యసరసన నటించనుందని తెలుస్తోంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ భామకు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బాలయ్య తన తదుపరి సినిమాలో కూడా హనీరోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. .Photo : Instagram బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఆయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హనీరోజ్‌ ఓ పాత్ర చేయనుందట. . Photo : Instagram ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకుంది. వంద కోట్ల గ్రాస్‌ను అందుకుని కేక పెట్టించింది. హానీ రోజ్ విషయానికి వస్తే.. బాలయ్య సినిమా వీరసింహారెడ్డిలో మీనాక్షి పాత్రలో తన అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. Photo : Instagram ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక హనీ రోజ్ పర్సనల్ విషయానికి వస్తే.. కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. Photo : Instagram హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. Photo : Instagram


ప్రభాస్ ఫ్యాన్స్ అదిరే శుభవార్త.. ఈసారి ఫ్యాన్స్ అంచనాలను మించి..

ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ భారీ యాక్షన్ సినిమా సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2023 డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 650కోట్లకు పైగా వసూల్ చేసింది. నైజాంలో సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. నైజాంలో సలార్ 100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి వావ్ అనిపించింది. Photo : Twitter ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 2, సలార్ శౌర్యంగ పర్వం అనే పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే (Salaar Shouryaanga Parvam). ఈ సీక్వెల్‌పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ సినిమా ఇప్పట్లో షురూ కాదని, సమయం పడుతుందని టాక్ నడిచింది.. Photo : Twitter మే నెలాఖరులో సలార్ 2 షూట్ లో పాల్గొననున్నారనేది లేటెస్ట్ అప్ డేట్. ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పది రోజుల పాటు ఉండనుండగా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల పై కీలక సీన్స్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ సలార్ 2 మూవీ 2025 డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనేది టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. Photo : Twitter ఇక సలార్ 1 విషయానికి వస్తే.. థియేట్రికల్‌ రన్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది..ఇక సలార్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో రూపొందించారు నీల్. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవి బసృర్ సంగీతం అందించారు..హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.. Photo : Twitter ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా రాజా సాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 80 శాతం షూట్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట.. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట.. Photo : Twitter ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్‌గా మాళవిక మోహనన్, రిద్ధి కూమార్ ఖరారు అయ్యారు. మారుతి (Maruthi) స్టైల్‌లో ఇది చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. Photo : Twitter ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే .. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా 27 జూన్ 2024న విడుదలకానుంది. Photo : Twitter ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సంస్థ 70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. Photo : Twitter ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్. Photo : Twitter ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నారు. Photo : Twitter ఇక ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ (Adipurush) అనే సినిమా చేశారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వచ్చింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్తగా నటించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. సలార్ 2 సినిమా తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో యాక్షన్ సినిమాను చేయనున్నారు. వీటితో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ఓ సినిమాను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. . Photo : Twitter


ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు

ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి చెప్పారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అబ్బూరి రవి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావ...


నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ

నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. భారత వెటరన్ స్పిన్నర్‌ అమిత్ మిశ్రాతో  పరిహాసమాడాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిశ్రా.. ఇప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో అతని వయస్సును గుర్తుచేస్తూ హిట్ మ్యాన్ మైదానంలో నవ్వు...


రూ.10 వేల కోట్ల జాక్‌పాట్ కొట్టిన క్యాన్సర్ రోగి

ఓ వ్యక్తికి ఏకంగా రూ.10 వేల కోట్లకు పైగా లాటరీ తగిలింది. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ వ్యక్తి ఇంత భారీ జాక్‌పాట్‌ కొట్టడంతో సంతోషంతో ఎగిరి గంతేశాడు. అమెరికాలోని పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో ఈ జాక్‌పాట్ తగిలింది. 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ అనే వ్యక్తి.. కొన్ని ఏళ్ల క్రితం లావోస్ నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డాడు. అయితే గత కొన్నేళ్ల క్రితం చెంగ్ సైఫాన్‌కు క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. దీంతో ఆయన అప్పటి నుంచి క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడు. ఇక గత 8 ఏళ్లుగా క్యాన్సర్ నయం చేసుకునేందుకు కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పవర్ బాల్ లాటరీలో చెంగ్ సైఫాన్ టికెట్లు కొన్నాడు. చెంగ్ సైఫాన్, అతని భార్య, స్నేహితుడు కలిసి మొత్తం 20 పవర్ బాల్ టికెట్లు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 7 వ తేదీన ఈ లాటరీని తీయగా.. అందులో సైఫాన్ బంపరాఫర్ కొట్టాడు. వారు కొనుగోలు చేసిన టికెట్లలో మొత్తం 5 టికెట్లు జాక్‌పాట్ కొట్టాయి. దీంతో వారికి 1.3 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో అక్షరాలా రూ.108,555,252,000 గెలుచుకున్నారు. దీంతో చెంగ్ సైఫాన్ ఆనందంతో ఎగిరి గంతేశాడు.


వేల మంది అమ్మాయిలతో ఎంపీ అశ్లీల వీడియోలు.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు సమస్యలపై తన గొంతు విప్పుతూ ఉంటుంది సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). సినీ ఇండస్ట్రీతో పాటు తాజా రాజకీయాల పరిణామాలపై కూడా స్పందిస్తూ ఓపెన్ కామెంట్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బర్నింగ్ టాపిక్ అయిన ప్రజల్వ్ రేవణ్ణ అంశంపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జేడీఎస్ యువనేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సమయంలో పూనమ్ ఓ...


ఎన్టీ రామారావు.. రోజా రమణి కాళ్లు ఎందుకు పట్టుకున్నాడు?.. కృష్ణా బ్యారేజీ వద్ద వేల మంది గుమిగూడటం వెనక కథేంటి?

పెద్ద ఎన్టీఆర్‌ దర్శకుడిగా చాలా సినిమాలు చేశాడు. ఆయన ఓ సినిమా షూటింగ్‌ సమయంలో సీనియర్‌ నటి రోజా రమణి కాళ్లు పట్టుకున్నాడట. రోజా రమణి.. బాల నటిగా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,ఒడియాలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఎన్టీఆర్‌ వంటి సీనియర్‌ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, అలాగే నెగటివ్‌ రోల్స్ లోనూ నటించి అదరగొట్టారు. బాలనటిగా...


హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం వెనకున్న అసలు నిజం... విస్తుపోయే వాస్తవాలు, అందరూ షాక్!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు రావడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. కారు వద్దకు కూడా పునీత్ రాజ్ కుమార్ నడిచి వచ్చాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కారులోనే...


ఆర్ఆర్​ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు : కేటీఆర్

ఆర్ఆర్​ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు : కేటీఆర్ ప్రధాని మోదీని నిలదీసిన కేటీఆర్  బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీ కొనసాగుతున్నది హైదరాబాద్​, వెలుగు: చోటేభాయ్ (సీఎం రేవంత్​రెడ్డి) అక్రమంగా ఆర్ఆర్​ ట్యాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు?’’ అని ప్రధాని మోదీని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నిలదీశ...


టెన్త్​లో జనగామకు ఫోర్త్​ ప్లేస్​

టెన్త్​లో జనగామకు ఫోర్త్​ ప్లేస్​ వరంగల్‍, వెలుగు : పదో తరగతి పబ్లిక్‍ ఫలితాల్లో వరంగల్‍ జిల్లా రాష్ట్రస్థాయి జాబితాలో 92.20 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 22వ స్థానంగా ఉంది. పదో తరగతి పరీక్షలకు బాలురు 4832 మంది, బాలికలు 4613తో మొత్తం 9445 మంది హాజరవగా, అబ్బాయిల్లో 4403 మంది, అమ్మాయిలు 4305 మందితో మొత్తంగా 8708  మంది ఫలితాలు సాధ...


ఏదో ఇస్తడనుకుంటే.. తిట్ల దండకం అందుకున్నడు

ఏదో ఇస్తడనుకుంటే.. తిట్ల దండకం అందుకున్నడు ఎల్బీనగర్, వెలుగు : తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏదైనా ఇస్తారని అనుకుంటే తిట్ల దండకం అందుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనను తిడితే మోదీకి ఆయాసం తప్ప ఏమీ రాదన్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్​ తనను తిట్టిన తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్​ చేశారని ఫైర్​ అయ్యారు.  మంగళవారం చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర...


పవన్ తో క్రిష్ కి చెడిందా... నిర్మాతకు లేని బాధ దర్శకుడికి ఎందుకు?

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే సహనం ఉండాల్సిందే. ఆయనది రెండు పడవల ప్రయాణం. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. గత మూడేళ్ళుగా ఇదే జరుగుతుంది. అయితే మొదలు పెట్టిన హరి హర వీరమల్లు పక్కన పెట్టి రెండు రీమేక్ సినిమాలు పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు సెట్స్ పైకి వెళ్ళాక భీమ్లా నాయక్, బ్రో చకాచకా పూర్తి చేసి వదిలారు. హరి హర వీరమల్లు షూటింగ్ మాత్రం నత్తనడక సాగింది. సరే... భీమ్లా...


IPL మధ్యలో ప్రత్యక్షమైన ప్రభాస్‌ - 'కల్కి', నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ అందరూ నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చెప్పిన మాటలు ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని...


రష్మిక, సమంత,శ్రీలీల.. వీళ్లందరూ ఈ 22 ఏళ్ల టీవీ నటి క్రేజ్ ముందు దేనికి పనికిరారు..

నటి శ్రీదేవి, అలియా భట్, ఊర్మిళ మటోండ్కర్ వంటి నటీనటులతో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది ఈ భామ. వయసు పెరిగే కొద్దీ పాపులారిటీ కూడా పెరిగింది. ఆమె 7 సంవత్సరాల వయస్సు నుండి నటిస్తోంది. ఆమె నటన అద్భుతంగా ఉండటమే కాదు అందంలోనూ పలువురు హీరోయిన్స్‌తోను పోటీ పడుతోంది. (ఫోటో కర్టసీ: Instagram@@jannatzubair29 ఈ నటి మొదటిసారిగా 2008లో హిందీ టీవీ షో 'చాంద్ కే పర్ చలో'లో కనిపించింది. 'దిల్ మిల్ గయే' షోలో చిరస్మరణీయమైన పాత్రను పోషించింది. ఆమె 'అబ్ నా రహే తేరా కాగజ్ కోరా', 'ఫుల్వా' వంటి షోలతో మెరిసింది. అలా ప్రతి ఇంట్లో పాపులర్ అయ్యింది. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) ఈ నటి 2011లో విడుదలైన 'లవ్ కా ది ఎండ్' చిత్రంలో శ్రద్ధా కపూర్ సోదరి పాత్రలో కనిపించింది. 2017 షో 'తు ఆషికి'లో యువ నటి పాత్రను పోషించింది. అయితే ఈ షో కంటే కూడా ఆమె చాలా సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకుంది. మనం ఇక్కడ జన్నత్ జుబేర్ గురించి మాట్లాడుతున్నాం. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) ఈ నటి 2022 సంవత్సరంలో, ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో 'అండర్ 30' జాబితాలో చేరి సంచలన సృష్టించింది. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) జన్నత్ ఎంత పాపులర్ అయ్యిందంటే, ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 4.95 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఓరకంగా షారుక్ ఖాన్, కరీనా కపూర్, సారా అలీ ఖాన్, సమంతల కంటే ముందున్నారు. కింగ్ ఖాన్‌ను దాదాపు 4.65 కోట్ల మంది ఫాలో అవుతుండగా, కరీనా కపూర్‌కు 1.2 కోట్ల మంది, సారా అలీ ఖాన్‌కు 4.5 కోట్ల మంది, సమంతను 33 మిలియన్స్ మంది ఫాలోవర్లు ఉన్నారు. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) జన్నత్ జుబేర్ 'ఖత్రోన్ కే ఖిలాడీ 12'లో తన నటనతో ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టిని ఆశ్చర్యపరిచింది. 'కుల్చే చోలే' సినిమాతో పంజాబీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. టీవీ షోలు, సినిమాలే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా జన్నత్ జుబైర్ చాలా సంపాదిస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఆమె నికర విలువ దాదాపు రూ. 25 కోట్లని సమచారం. ఆమె ప్రతి నెలా దాదాపు రూ.25 లక్షలు సంపాదిస్తోందని టాక్. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29)


చెక్కుచెదరని శ్రీయ సొగసులు.. నాలుగు పదుల వయసులో ఈ రచ్చ చూశారా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ, నాలుగు పదుల వయసులో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్‌తో రచ్చ చేసింది శ్రీయ. కెమెరా ముందు రొమాంటిక్ యాంగిల్స్ తో రెచ్చిపోయింది. ఈ పిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. శ్రీయను ఇలా చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు. శృతిమించిన అందాల జాతర చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయ.. వీలు కుదిరిన ప్రతిసారి తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ కూడా వదులుతోంది. డిఫరెంట్ టైపు మోడ్రన్ డ్రెస్సులేసి అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ పట్టేసిన శ్రీయ.. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వీలుకుదిరినప్పుడల్లా భర్తతో హాలీడే ట్రిప్స్ వేస్తూ.. పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతున్న శ్రీయ అన్ని దేశాలు చుట్టేస్తూ ఛిల్ అవుతోంది. బిడ్డతో పాటు ఎంజాయ్ చేస్తూ సరదా సమయాన్ని గడుపుతోంది. పైగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 20ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మాయ చేస్తోంది శ్రీయ. ఇటీవలి కాలంలో శ్రీయ షేర్ చేస్తున్న ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన శ్రీయ.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తూ కెమెరా ముందు సత్తా చాటుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి తిరిగి బిజీ ఆర్టిస్ట్ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.


Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా

Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా


బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్ అరెస్ట్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు.  పంతంగి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్ ను ఉస్మానియా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశార...


SR Nagar Oyo Death: ఓయో రూమ్‌ బాత్రూమ్‌లో ప్రియుడు ఆకస్మిక మృతి.. ప్రియురాలే చంపిందా?

Lover Died Oyo Town House Doubts On His Girl Friend : శుభకార్యం కోసం వచ్చిన ప్రేమికులు ఓయో రూమ్‌లో దిగారు. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడు ఓయో రూమ్‌లో చనిపోయి కనిపించాడు.


శ్రీరాముని ఆశీస్సులతోనే స్పైసెస్​ బోర్డు సాకారమైంది : ధర్మపురి అర్వింద్

శ్రీరాముని ఆశీస్సులతోనే స్పైసెస్​ బోర్డు సాకారమైంది : ధర్మపురి అర్వింద్ నందిపేట, వెలుగు: జిల్లాలో పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు స్పైసెస్ బోర్డు ఆ అయోధ్య రాముడి ఆశీస్సులతోనే సాకారమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నందిపేట, డొంకేశ్వర్​ మండలాల్లో  ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు.  నంది...


Varalakshmi Sarathkumar Interview శబరి మూవీ గురించి వరలక్ష్మి మాటల్లో

భారతదేశం, May 1 -- వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమా గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది. ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి వెనుక ఉన్న కారణాల గురించి క్లుప్తంగా వివరించింది. అంతేకాకుండా విశాల్ తో రిలేషన్, కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.


జమ్మికుంటలో కాంగ్రెస్ జనగర్జన సక్సెస్

జమ్మికుంటలో కాంగ్రెస్ జనగర్జన సక్సెస్ సభకు జాతరలా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రసంగంతో శ్రేణుల్లో జోష్ జమ్మికుంట, వెలుగు : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనగర్జన సభ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. సభతో జమ్మికుంట...


Padmaja Naidu: స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు కూతురు ఎవరో తెలుసా.. 21 ఏళ్లకే అరుదైన గుర్తింపు..!

Padmaja Naidu Death Anniversary: పురుషుల ఆధిపత్య ప్రజా రంగంలో, సామాజిక సేవకురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పాలకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ పద్మజా నాయుడు. ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంయుక్త వ్యవస్థాపకురాలు. స్వాతంత్య్ర సమర యోధురాలు, కవయిత్రి, సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గా పని చేసిన మహిళగా నిలిచారు.


అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి

అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి సమ్మర్ సీజన్ లో చెరుకు రసం అమ్మి నాలుగు డబ్బులు వెనుకేసుకుందామనుకున్న ఓ వ్యక్తి.. తన చేతి వేళ్లను కోల్పోయాడు. చెరుకు రసం తీసే క్రమంలో మెసీన్ లో చేయి ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల...


టెన్త్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థుల ప్రభంజనం

టెన్త్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థుల ప్రభంజనం హన్మకొండ సిటీ: టెన్త్ ఫలితాలలో ఎస్సార్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. తమ విద్యాసంస్థకు చెందిన 124 మంది విద్యార్థులు 10 కి10 జీపీఏ సాధించినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి వెల్లడించారు.10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ..క్రమ...


జ్యోతికకు తలనొప్పిగా మారిన ప్రియమణి, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా..?

సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్లు, హీరోల మధ్య పోటీతో పాటు.. ఒక్కోసారి యుద్ద వాతావరణం కొనసాగుతుంది. కాని ఇక్కడ హీరోయిన్లుగా రిటైర్ అయిన తారల మధ్య పోటీ నెలకొంది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా..? జ్యోతిక- ప్రియమణి.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన మెరిసిన తారలు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు గా రిటైర్ అయ్యారు. ఎవరికి వారు డిఫరెంట్ లైఫ్ స్టేల్ ను కొనసాగిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోను ముద్దుగుమ్మలు జ్యోతిక –...


అల్లు అర్జున్ చేతిలో గాజు గ్లాసు.. పుష్ప2 సాంగ్ లో పవన్ కళ్యాణ్ కు బన్నీ ప్రచారం..

పుష్ప2 నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఈ సాంగ్ లో ఓ పాయింట్ ను మీరు గమనించారా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..జనసేనను సపోర్ట్ చేస్తూ.. ఈ సాంగ్ లో ప్రాచారం చేశాడు బన్నీ.. గాజు గ్లాస్ తో రచ్చచేశాడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రమోష్ చేసిపెట్టాడు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. అది కూడా ఆయన నటిస్తోన్న తాజా మూవీ పుష్ప2 తో ప్రమోట్ చేశాడు. బన్నీ హీరోగా నటిస్తున్న `పుష్ప2` నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది....


Director Parusuram: ఫ్యామిలీ స్టార్ రిజల్ట్తో సంబంధం లేకుండా..ఊహించని హీరోను పట్టిన పరశురామ్!

Director Parusuram: ఫ్యామిలీ స్టార్ రిజల్ట్తో సంబంధం లేకుండా..ఊహించని హీరోను పట్టిన పరశురామ్! టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్(Parasuram)పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఆయన ఏ ముహూర్తాన సర్కారు వారి పాట(Sarkaruvaari pata) సినిమాను ఓకే చేశాడో తెలియదు కానీ..స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు.అలాగే తన సినిమాల్లో మంచి కంటెంట...


పది ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి

పది ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి 1402 మంది స్టూడెంట్స్ కు 10 జీపీఏ మాదాపూర్ : పదవ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల స్టూడెంట్స్ విజయ దుందుభి మోగించారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే శ్రీ చైతన్య స్కూల్స్ మొదటి స్థానంలో ఉందని శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. మంగళవారం మాదాపూర్ ఎన్సీసీ బిల్డింగ్ లో  సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ...


ఆ ఇండియన్ భాషలో విడుదలవుతోన్న ఫస్ట్ మూవీగా పుష్ప రికార్డ్..

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప తర్వాత ప్రస్తుతం పుష్ప2ను (Pushpa2) చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ (Sukumar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ్, ఫాహద్ ఫాజిల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప 2 సినిమాను ఎట్టి...


Rasi Phalalu 1-5-2024: వారు కెరీర్‌లో ఊహించని అవకాశాలు అందుకుంటారు!

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 1వ తేదీ, బుధవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఒక కొత్త కలయిక మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది యాదృచ్చికం అని కొట్టిపారేయడం కంటే, అది విధి అయి ఉండవచ్చని భావించండి. మీ మనసు చేసే సూచనలు విశ్వసించండి. ఈ రిలేషన్‌ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అన్వేషించండి. ఇప్పుడు మీ మెంటర్ల నుంచి గైడెన్స్‌ పొందడం చాలా ముఖ్యం. కొత్త అవకాశాలను ఉపయోగించుకోవడానికి వెనుకాడరు. మీ క్యాష్‌ ఫ్లోని మెయింటైన్‌ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. స్పష్టత సాధించడానికి మీ ఖర్చు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యతనివ్వండి, సరిపోయే దినచర్యను ఏర్పాటు చేసుకోండి. అదృష్ట రంగు మెజెంటా, అదృష్ట సంఖ్య 24. హ్యాండ్‌ మేడ్‌ పేపర్‌ ఆర్టికల్‌ మీకు అదృష్టాన్ని తెస్తుంది. వృషభం (Taurus):మీ ప్రేమ త్వరలో నెరవేరుతుంది. శ్రావ్యమైన, సంతృప్తికరమైన రిలేషన్‌ పొందుతారు. రైటింగ్‌లో విజయం మీ కోసం వేచి ఉంది. మీకు ఆసక్తి ఉంటే డ్రమాటిక్స్‌ ట్రైనింగ్‌ కొనసాగించండి. మీ కెరీర్ మార్గం గతంలో కంటే మరింత అర్థవంతంగా మారుతోంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ఊహించని ఆపర్చునిటీలతో అప్రమత్తంగా ఉండండి. ఆర్థికంగా, మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆర్థిక ఆరోగ్యాన్ని నిర్ధారించుకోవడానికి రెగ్యులర్ కన్సల్టేషన్‌ షెడ్యూల్ చేయండి. మీ శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వాలి, మనశ్శాంతిని తీసుకురావాలి. మీకు అదృష్ట రంగు పర్పుల్, అదృష్ట సంఖ్య 5. కార్నేషన్‌ను చూడటం మీకు అదృష్టాన్ని తెస్తుంది. మిథునం (Gemini):మీరు కోరుకునే ప్రేమను పొందవచ్చు. కొత్త అనుభవాలకు ఓపెన్‌గా ఉండండి. మీ హృదయం మిమ్మల్ని సంతృప్తికరమైన రిలేషన్‌ వైపు తీసుకెళ్తుందని విశ్వసించండి. మీ కెరీర్ ఉన్నత పథంలో ఉంది, విజయాన్ని అందుకోవచ్చు. మీ ప్రయత్నాలలో ధైర్యంగా ఉండండి, కాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోండి. మీ కృషి, అంకితభావం ఫలించబోతున్నాయి. ఖర్చు చేసే అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి. వ్యూహాత్మక ప్రణాళికతో, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. రెగ్యులర్‌ సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ల ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట రంగు నియాన్ పింక్, అదృష్ట సంఖ్య 6. బ్రౌన్ బ్యాగ్ మీ అదృష్టాన్ని సూచిస్తుంది. కర్కాటకం (Cancer):మీరు మీ ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. అది కొత్త రిలేషన్‌, కమిట్‌మెంట్‌ లేదా గతంలోని రిలేషన్‌తో మళ్లీ కనెక్ట్ కావడం కావచ్చు. సరైన ఎంపిక చేయడానికి మీ మనసు మాట వినండి. కొత్త అవకాశాలు వస్తున్నాయి, అడాప్టబుల్‌, ఫ్లెక్సిబుల్‌గా ఉండండి. కొత్త ప్రారంభాలు, ఉద్యోగ ఆఫర్‌లు, అదనపు ఆదాయ వనరుల అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి. ఖర్చు అలవాట్లతో తెలివిగా ఉండండి. విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ఆనందాన్ని కలిగించే పనుల్లో పాల్గొనండి. అదృష్ట రంగు పౌడర్ బ్లూ, అదృష్ట సంఖ్య 16. సిరామిక్ జాడీ అదృష్టాన్ని తెస్తుంది. సింహం (Leo):ఒక కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీ రావచ్చు. కొత్త లవ్‌ ఇంట్రెస్ట్‌ లేదా ప్రత్యేకమైన వారితో డీప్‌ కనెక్షన్‌ కావచ్చు. కెరీర్ మార్పు, పరివర్తన సమయం కూడా కావచ్చు. మార్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉండవచ్చు, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆకస్మిక కొనుగోళ్లను నివారించండి. రెగ్యులర్ చెక్-అప్‌లను షెడ్యూల్ చేయడం, సెల్ఫ్‌ కేర్‌పై దృష్టి పెట్టడం ద్వారా మీ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి. మీ శారీరక, మానసిక, భావోద్వేగ అవసరాలపై శ్రద్ధ పెట్టండి. అదృష్ట రంగు చార్‌కోల్‌ గ్రే, అదృష్ట సంఖ్య 12. ఇంజన్‌ను చూడటం మీకు అదృష్టాన్ని తెస్తుంది. కన్య (Virgo):మీ జీవితంలో ఆనందాన్ని తెచ్చే కొత్త వ్యక్తికి మీరు ఆకర్షితులు కావచ్చు. మీ ప్రస్తుత రిలేషన్‌లో కమ్యూనికేషన్, నిజాయితీ అవసరం. వర్క్‌లో డీటైల్స్‌పై ఫోకస్‌ చేయండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆదాయంలో పెరుగుదల లేదా కొత్త ఆర్థిక అవకాశాలను ఆశించండి. బడ్జెట్, ఖర్చు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెగ్యులర్‌ చెకప్‌ల ద్వారా సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 11. తెల్ల గులాబీ అదృష్టాన్ని తెస్తుంది. తుల (Libra):మీ ప్రేమ జీవితం సానుకూల, ప్రతికూల శక్తుల మిశ్రమాన్ని అనుభవించవచ్చు. కొత్త ప్రేమను స్వీకరించండి, కొన్ని సంఘర్షణలకు సిద్ధంగా ఉండండి. మీతో, మీ భాగస్వామితో ఓపెన్‌ కన్వర్జేషన్‌, నిజాయితీపై దృష్టి పెట్టండి. మీ కెరీర్‌లో సహనం, పట్టుదల కీలకం. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. భవిష్యత్తు కోసం బడ్జెట్, పొదుపుపై దృష్టి పెట్టండి. వ్యాయామం, విశ్రాంతి, సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌ ద్వారా సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక యాత్ర లేదా కొత్త ప్రయాణాన్ని చేపట్టండి. అదృష్ట రంగు లేత గోధుమరంగు. అదృష్ట సంఖ్య 10. మైలురాయిని గుర్తించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. వృశ్చికం (Scorpio):మీ ప్రేమ జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు, కానీ మొత్తం ఆశాజనకంగా ఉంటుంది. సవాళ్లను స్వీకరించండి, పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి కేంద్రీకరించండి. వర్క్‌లో అడ్డంకులు ఉండవచ్చు, మీ లక్ష్యాలను చేరుకోవడంలో పట్టుదలతో ఉండండి. ఖర్చు అలవాట్లను గుర్తుంచుకోండి, ఆకస్మిక కొనుగోళ్లను నివారించండి. అద్భుతమైన అడ్వెంచర్‌లు, ట్రావెలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌లు మీ కోసం వేచి ఉన్నాయి. అదృష్ట రంగు కుంకుమపువ్వు నారింజ, అదృష్ట సంఖ్య 28. ఉడుతను చూడటం అదృష్టాన్ని తెస్తుంది. ధనస్సు (Sagittarius):మీ ప్రేమ జీవితంలో ప్యాషనేట్‌, రొమాంటిక్‌ పీరియడ్ రాబోతోంది. మీ భాగస్వామితో లోతైన సంబంధాలను లేదా కొత్త ఆసక్తులను రేకెత్తిస్తుంది. వైరుధ్యాల గురించి తెలుసుకోండి, ఓపెన్ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించండి. వర్క్‌లో, వృద్ధికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇతరుల నుంచి అసూయ లేదా పోటీ ఎదురుకావచ్చు. ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు పొందుతారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించండి, అధిక ఖర్చులు నివారించండి. శారీరక, భావోద్వేగ బలాన్ని కాపాడుకోవడానికి సెల్ఫ్‌ కేర్‌పై దృష్టి పెట్టండి. వ్యక్తిగత ఎదుగుదల , కొత్త అనుభవాల కోసం ట్రావెల్‌ చేయండి. అదృష్ట రంగు బేబీ పింక్, అదృష్ట సంఖ్య 16. అక్వేరియం చూడటం మీకు అదృష్టం కలిగిస్తుంది. మకరం (Capricorn):ప్రేమ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. ఇది కొత్త రిలేషన్‌కి నాంది పలుకుతుంది. అపార్థాలను నివారించడానికి కమ్యూనికేషన్‌ ప్రధానం. మీ కెరీర్ గుర్తింపు లేదా ఊహించని అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక విజయం కోసం ఆత్మసంతృప్తి, అహంకారాన్ని నివారించండి. ఆర్థికంగా, సానుకూల లాభాలు పొందే అవకాశం ఉంది. ఆకస్మిక నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రయాణం ద్వారా కొత్త ప్రదేశాలను అన్వేషించండి. అదృష్ట రంగు బ్లూ, అదృష్ట సంఖ్య 8. రాగి పాత్రను గుర్తించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. కుంభం (Aquarius):ఈ రోజు ఒక బలమైన, నిబద్ధతతో కూడిన సంబంధాన్ని సూచిస్తుంది. సామరస్యాన్ని, కనెక్షన్‌ను పెంపొందిస్తుంది. సంబంధంలో సవాళ్లు లేదా కష్టమైన నిర్ణయాల కోసం సిద్ధంగా ఉండండి. కెరీర్‌లో మార్పులను ఆశించండి, వృద్ధికి కొత్త అవకాశాలు పొందుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవితంలోని వివిధ అంశాలను సమతుల్యం చేయడంపై దృష్టి పెట్టండి. వ్యక్తిగత వృద్ధి, డిస్కవరీ కోసం ట్రావెల్‌లో ఊహించని ఆలస్యాలను స్వీకరించండి. మీ అదృష్ట రంగు వెండి, అదృష్ట సంఖ్య 4. ల్యాంప్‌ షేడ్‌ చూడటం అదృష్టం కలిగిస్తుంది. మీనం (Pisces):ప్రేమ, రిలేషన్‌లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. వైరుధ్యాలు ఉన్నప్పటికీ భావోద్వేగ నెరవేర్పును వాగ్దానం చేస్తుంది. కెరీర్‌లో ఎదురుదెబ్బలను అధిగమించడానికి సహనం, దౌత్యం కీలకం. వ్యాయామం, సెల్ఫ్‌ కేర్‌ పద్ధతుల ద్వారా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. రాబోయే ప్రయాణాలను ఫ్లెక్సిబిలిటీతో కంటిన్యూ చేయండి, దారి పొడవునా సర్‌ప్రైజ్‌లు అందుకోండి. మీ అదృష్ట రంగు బంగారం , అదృష్ట సంఖ్య 7. నగల పెట్టెను గుర్తించడం మీ అదృష్టాన్ని తెస్తుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె

పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె


పూజా కార్యక్రమాలతో తిండిబోతు దెయ్యం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో తిండిబోతు దెయ్యం ప్రారంభం నరసింహ బోదాసు హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘తిండిబోతు దెయ్యం’. మోనికా సమత్తార్, తన్నీరు వాసవి  హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  దర్శకులు రేలంగి నరసింహారావు క్లాప్ కొట్టి మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నర...


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


మీరు గ్రేట్ సార్: రైతులకు 'ఫ్రీ'గా ట్రాక్టర్లు..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్

సినీ ఇండస్ట్రీలో స్వ‌యం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒక‌రు. లారెన్స్ ను చాలా మంది అభిమానిస్తారు. అయితే లారెన్స్ ని అభిమానించడానికి సినిమాలకు మించిన కారణం మరొకటి ఉంది. అదే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడిగా అన్నింటిలో తనదైన ముద్ర వేసిన లారెన్స్.. ఇతరులకు సాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. దాన గుణంలో ఎప్పుడూ ముందుండే రాఘవ లారెన్స్ (Raghava Lawrence)తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకొని వార్తల్లో...


ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం ఎడపల్లి, వెలుగు:  ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి కాటమయ్య బోనం సమర్పణ, గంగబోనం సమర్పణ, చెరువులో తెప్ర తీయడం, పుట్టదరి పోయడం, ఏడంత్రాల బోనం సమర్పణ, ఎరుకల బుట్టి సమర్పణ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.  సోమవారం తెల్లవార...


King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

King Tut: ఈజిప్ట్ పిరమిడ్లు ఎన్నో రహస్యమైన సమాధులకు నిలయం. వాటి నుంచి వందేళ్లుగా వెలికితీస్తూనే ఉన్నారు. కింగ్ టట్ సమధి తెరిచాక 20 మంది దాకా మరణించారు. వారు ఎందుకు మరణించారో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.


పల్లెటూరి పిల్ల అన్నారు.. సినిమాలకు పనికిరావంటూ అవమానించారు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్!

సినిమా పరిశ్రమలో నటీమణుల అందానికే దర్శక నిర్మాతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందంగా లేకపోయినా, బొద్దుగా ఉన్నా, లేదంటే సన్నగా ఉన్నా ముఖం మీదే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అవమానకర వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో చాలామంది ఒకప్పుడు బ్యాడ్‌ ట్రీట్‌మెంట్‌కు గురైన వారే. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాధురి దీక్షిత్, ప్రియాంక చోప్రా, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా వంటి హీరోయిన్లు బాడీ షేమింగ్‌కు గురయ్యారు. ఆ అనుభవాలను నిర్భయంగా అందరితోనూ పంచుకున్నారు. తాజాగా వీరి సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ తనని ఎలా అవమానించారో తెలిపింది. మృణాల్ ఠాకూర్ టీవీ షోలతో కెరీర్‌ను ప్రారంభించి, సీతారామం, జెర్సీ (హిందీ), ఘోస్ట్ స్టోరీస్, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో సూపర్ పాపులర్ అయింది. ఆ సినిమాల్లో ఆమె చూపించిన నటనకు ప్రేక్షకులతో సహా విమర్శకులు ఫిదా అయిపోయారు. బాడీ షేమింగ్‌సినిమా పరిశ్రమలో అనేక సార్లు బాడీ షేమింగ్ కామెంట్స్ ఫేస్ చేశానని మృణాల్ ఠాకూర్ వివిధ సందర్భాల్లో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఆమె ఒక సంఘటన గురించి గుర్తు చేసుకుంటూ, "నేను ఒక మీటింగ్‌కు వెళ్లినప్పుడు, 'ఓహ్ మృణాల్, నువ్వు అస్సలు సెక్సీగా లేవు' అని ఒకరు నాతో అన్నారు. ఆయన ఆ పాత్ర గురించి మాట్లాడుతున్నారా లేదా నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా అని నేను అడిగాను. ఆయన ఆ పాత్ర సెక్సీగా ఉందని, కానీ నేను ఆ పాత్రకు కొంచెం కూడా సూట్ కాలేదని అన్నారు. అలా అయితే, లుక్ టెస్ట్ చేయండి అని నేను అన్నాను. లుక్ టెస్ట్ కోసం ఫొటోగ్రాఫర్ వచ్చినప్పుడు, ఆయన ఆ పాత్రలో నన్ను చూడలేకపోయి, 'ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు?' అని మరాఠీలో అన్నారు. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు." అని చెప్పుకొచ్చింది. పల్లెటూరి బైతు అని ముఖం మీదే అవమానించిన ఆ వ్యక్తి ఎవరో మృణాల్ తెలపలేదు. నో టు కిస్సింగ్ఇటీవల మృణాల్ ముద్దు సన్నివేశాలు ఉన్న కారణంగా చాలా సినిమాలను వదులుకున్నట్లు వెల్లడించింది. పేరెంట్స్ వాటిని అంగీకరించరని కూడా చెప్పింది. ఈ కారణంగా చాలా సినిమాలు కోల్పోతున్నానని తల్లిదండ్రుల ఎదుట ఆందోళన వ్యక్తం చేసిందట, చివరికి ఎలాగోలా ఒప్పించానని మృణాల్ తెలిపింది. ఐదీవా(iDiva)తో మాట్లాడుతూ, "నేను ఒక సినిమా చేయాలని ఎంతో తప్పని పడ్డా, కానీ అందులో ముద్దు సన్నివేశం ఉండటం వల్ల వదులుకోవాల్సి వచ్చింది. ఒక నటుడిగా అన్ని సన్నివేశాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మంచి సినిమాలోని సన్నివేషాలు కిస్సింగ్ లాంటివి డిమాండ్ చేయవచ్చు. వాటి పట్ల సౌకర్యంగా లేకపోతే చెప్పవచ్చు, దాని గురించి మాట్లాడవచ్చు కానీ నేను ఆ కారణంగా చాలా సినిమాలు కోల్పోయాను." అని మృణాల్ వాపోయింది. "రొమాంటిక్‌ సన్నివేశాలు నాకు ఇబ్బందిగా అనిపించేవి. అవి చేయాలంటేనే చాలా భయం వచ్చేది, అందుకే సినిమాకు నో చెప్పేదాన్ని. కానీ ఎంతకాలం అలా చెప్పుతూ ఉండగలను? ఒకరోజు నాన్నతో మాట్లాడాలిసి వచ్చింది. 'నాన్నా, కొన్ని సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఉంటాయి. నాకు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. ఈ అవకాశం కోల్పోలేను' అని చెప్పాను." అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. మృణాల్ రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ డ్రామా "ది ఫ్యామిలీ స్టార్"లో నటించింది. ఈ సినిమా 2024 ఏప్రిల్‌లో విడుదలై ఫ్లాప్ అయ్యింది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో తీస్తే కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నటి ప్రస్తుతం "పూజా మేరీ జాన్" సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది.


No Ramakka Song on KCR: గులాబీ బాస్ ప్రచారంలో వినిపించని రామక్క సాంగ్

there is no ramakka song in kcr election campaign


నగలు దొంగిలించిన నిందితుడి అరెస్ట్

నగలు దొంగిలించిన నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్,వెలుగు:  నగలు చోరీ చేసిన నిందితుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.20వేల విలువైన బంగారు (ఇయర్ రింగ్స్,మాటీలు) ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఓయూ డివిజన్​ఏసీపీ జగన్​మీడియాకు వివరాలు వెల్లడించారు. నార్త్ లాలాగూడ పరిధి ఇందిరానగర్ కు చెందిన వి.శాంతమ్మ (65) ఈనెల27న లాలాపేటలోని క...


మాట తప్పి ఎంజాయ్ చేస్తున్న గురు శిష్యులు... సాయం అంటూ రైతుల వేడుకోలు, చేతులు దులుపుకున్నట్లేనా?

గురు శిష్యులు పల్లవి ప్రశాంత్-శివాజీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సాయం చేయడం లేదు. ఆపదలో ఉన్న కొందరు ఆదుకోవాలని వీరిని వేడుకుంటున్నారు. మాట ఇవ్వడం తేలిక... దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో పెద్ద హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీగా వచ్చిన మొత్తాన్ని పేద రైతులకు పంచుతాను అన్నాడు. ఇది ఆయనకు ప్లస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ కష్టపడి గేమ్ ఆడాడు. అదే సమయంలో రైతుబిడ్డ ట్యాగ్, రైతులకు సహాయం...


టబుకి నాగార్జున పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా?.. అందరి ముందు సీక్రెట్‌ బయటపెట్టడంతో ఈవెంట్‌ మొత్తం గోల

నాగార్జున, టబు ఇద్దరు మంచి స్నేహితులు. లవర్స్ అని అంతా మాట్లాడుకుంటారు. కానీ టబుకి ఓ ముద్దు పేరు పెట్టాడట నాగ్‌. ఆ విషయాన్ని టబు అందరి ముందు చెప్పడం విశేషం. టబు.. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్‌లో నటించింది తక్కువ సినిమాలే అయినా ఓ ఊపు ఊపేసింది. గ్లామర్‌ డాల్‌గా చాలా మంది కుర్ర హృదయాలకు కొల్లగొట్టింది. అభిమానులుగా మార్చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైనా ఇప్పటికీ ఆమెని ఆరాధించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన నటన, అందంతో...