Trending:


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


Hardhik Pandya | కొడుకు మెడ‌లో మెడ‌ల్.. పాండ్యా సంబురం చూశారా..!

Hardhik Pandya : పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి ఓవ‌ర్‌తో కోట్లాదిమందికి ఆరాధ్యుడైన భార‌త ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు అగ‌స్త్య (Agastya) మెడ‌లో త‌న‌ వ‌ర‌ల్డ్ క‌ప్ మెడ‌ల్ వేసి తెగ‌ మురిసిపోయాడు.


సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్​ను  సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంక...


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


Chai Murukulu Crazy Combination : మురుకులు, చాయ్ కాంబినేషన్ ఇష్టమా? అయితే ఇలా సింపుల్​గా బోనాలకు చేసేయండి

Tasty and Crunchy Murukulu : బోనాల సమయంలో దాదాపు అందరి ఇళ్లల్లో మురుకులు చేసుకుంటారు. ఈ మురుకులను చాయ్​కి కాంబినేషన్​గా తీసుకుంటారు. అందుకే తెలంగాణలో చాలామందికి ఈ కాంబినేషన్​ బాగా నచ్చుతుంది. మీరు కూడా మురుకులు ఇష్టంగా తింటారా? అయితే మురుకులను ఎలా చేయాలి? నూనె ఎక్కువగా పీల్చుకోకుండా.. గుల్లగా వచ్చేందుకు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి? వీటిని తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? తయారీ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు...


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Ravi Teja: రవితేజ ప్లేస్ లో విశ్వక్ సెన్.. మొత్తానికి హీరోని మార్చేసిన డైరెక్టర్..

Vishwak Sen Upcoming Movies: జాతి రత్నాలు సినిమాతో.. మంచి పేరు తెచ్చుకున్న.. డైరెక్టర్ అనుదీప్. ఈ దర్శకుడు..ఆ తర్వాత మాత్రం హిట్ అందుకోలేకపోయాడు. రవితేజతో.. దాదాపు సినిమా ఓకే అయింది..కానీ అది కూడా క్యాన్సల్ అయిపోయింది. తాజాగా ఇప్పుడు.. రవితేజ స్థానంలో అనుదీప్ మరొక యంగ్ హీరోని..రంగంలోకి దింపాడు.


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


ప్రభాస్ కంటే ముందు అనుష్క ఆ ముగ్గురితో ఎఫైర్స్ నడిపిందా? ఆ వార్తల్లో నిజమెంత?

అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చాలా పద్దతిగా ఉంటారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే ఆమె గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. చాలా అరుదుగా స్పందిస్తారు. పరిశ్రమలో ఆమెను అందరూ...


ఆలూరులో చోరీకి వచ్చిన దొంగకు షాకిచ్చిన మహిళ.. ఈమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Alur Woman Caught Thief: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇద్దరు దొంగలు చోరీకి వచ్చారు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటనే పోలీసులు అక్కడికిరాగా.. ఇద్దిరలో ఒకరు మాత్రమే దొరికారు. అయితే మరో దొంగ ఇంట్లో డబ్బులు, బంగారంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Kalki 2898 AD | రూ.800 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. కొనసాగుతున్న జైత్రయాత్ర

Kalki 2898 AD | బాక్సాఫీస్‌ బరిలో ‘కల్కి’ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కేవ‌లం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.


Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


Raj Tharun – Lavanya | లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు : రాజ్ తరుణ్

Raj Tahrun - Lavanya | టాలీవుడ్ యువ న‌టుడు రాజ్ తరుణ్ - లావ‌ణ్య కేసులో సంచ‌లన విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే లావణ్యను నేను మోసం చేయ‌లేదు. తానే నన్ను మోసం చేసిందంటూ రాజ్ త‌రుణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసొందే. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను మీడియా ముందు రాజ్ త‌రుణ్ వెల్ల‌డించాడు.


Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను తల్లే లక్ష్మీ అని తెలుసుకున్న జాను, వివేక్.. మిత్ర వీడియో చూసేస్తాడా!

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode లక్ష్మి ఆకులు తీస్తుంటే ముళ్లు గుచ్చుకొని రక్తం వస్తుంది. దాంతో మిత్ర జాలి పడి తాను ఆకు తెంపుతూ తన చేయి లక్ష్మిని పట్టుకోమని అంటాడు. దాంతో ఆకు తెంపి లక్ష్మికి ఇస్తాడు. లక్ష్మి అందరి కాళ్లకు పసుపు రాసి ఆశీర్వాదం తీసుకుంటుంటే మిత్ర చూసి తన భర్త కోసం తను చాలా కష్టపడిందని ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉండటం గ్రేట్ అనుకుంటాడు. ఇక అరవింద లక్ష్మీకి ప్రసాదం వండుతుంది. మిత్ర లక్ష్మిని అలా చూడటం...


షూట్ కంప్లీట్

షూట్ కంప్లీట్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జర...


ఇండియన్ సినిమా సరికొత్త రారాజు మనోడే.. దెబ్బకు బాలీవుడ్ స్టార్స్‌కు చెమటలు

‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ తన రికార్డులు తానే తిరగరాస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజైన తొలి 6 రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ, విదేశాల నుంచి అభిమానులు వచ్చి సినిమాను చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ప్రభాస్ అంకితభావం అతడిని ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలబెట్టిందని పలువురు ప్రశంసిస్తున్నారు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమాలు : ప్రతి సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన కల్కితో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిపాడు. బాహుబలి, సలార్ తర్వాత కల్కి సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ప్రభాస్‌వే మూడున్నాయి. ఇలా ఎవ్వరూ సాధించని ఫీట్‌ని చేరుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. కల్కీ చూడటానికి జపాన్ నుంచి ఇండియాకు : బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ‘కల్కి 2898 ఏడీ’పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీని చూడటానికి జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఇండియాకి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ‘రెబెల్ ట్రక్‌’ పక్కన నిలబడుతూ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని మూవీ టీం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంత అభిమానాన్ని సంపాదించడం ప్రభాస్‌కి ఎలా సాధ్యమైందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్ : ఇండియాలో ప్రభాస్ స్టార్‌డమ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ పనితీరే ఇందుకు నిదర్శనం. ఎంచుకున్న ప్రతి పాత్రపై ఎంతో డెడికేషన్ చూపిస్తాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాడు. అందుకే, కాంటెంపరరీ సినిమాలో ప్రభాస్ అత్యంత ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిలుస్తున్నాడు. పని విషయంలో స్ట్రిక్ట్ : పని విషయంలో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఇచ్చిన క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఈ పట్టుదల, సంకల్పం, సినిమా మీదున్న ప్యాషన్.. డార్లింగ్‌ని స్టార్‌గా మలిచాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ప్రభాస్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ ‘డార్లింగే’ : ప్రొఫెషనల్ కెరీర్ సంగతి అటుంచితే ప్రభాస్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తాడు. ఇక, సెలబ్రిటీలకు మర్యాదలు చేయడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ప్రభాస్‌తో నటించే ప్రతి ఒక్క కో స్టార్ ఈ విషయాన్ని చెబుతారు. ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రభాస్ గొప్పతనం గురించి వివరిస్తారు. అలా, ప్రభాస్ మానవత్వం, నిజాయితీ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టాయి.


Hyderabad | ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం

Hyderabad | హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు.


Kodali Nani | కొడాలి నానిపై గుడివాడలో కేసు.. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీపై కూడా!

Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ముగ్గురిపైనా 448, 427, 506 ఆర్‌అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ

Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా...


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


Disha Patani: ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన దిశా పటానీ - డార్లింగ్ ఫ్యాన్స్ ఇది విన్నారా!

Disha Patani’s Tattoo Mystery: ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’లో కీలక పాత్ర పోషించింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. రాక్సీ పాత్రతో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో ఆమె ప్రభాస్ వెనకాల తిరిగే అమ్మాయిగా కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎడమ చేతిపై వేయించుకున్న టాటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘PD’ ఉన్న ఈ టాటూపై రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని, అతడి పేరుతోనే ‘ప్రభాస్ డార్లింగ్’ టాటూ వేయించుకుందంటూ రకరకాలుగా నెటిజన్లు...


Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు. అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో...


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


లక్కీగా లక్ష్మీ కటాక్షం

లక్కీగా లక్ష్మీ కటాక్షం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక మందన్న.  ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘కుబేర’ కూడా ఒకటి.  ధనుష్,  నాగార్జున లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సునీల్ నారంగ్, పుస్క...


కల్కి సినిమాలో అదరగొట్టిన ఈ బాలుడిని గుర్తు పట్టారా.. ఏ సీన్‌లో వస్తారో చెప్పండి మరి..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కీ మూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష .కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన! మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు...


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


Nindu Noorella Savasam Serial Today July 6th: నిండు నూరేళ్ల సావాసం సీరియల్: మిస్సమ్మ తండ్రికి ప్రాణాపాయం, హాస్పిటల్‌కి పరుగులు తీసిన అమర్.. మనోహరి డిసప్పాయింట్!

Nindu Noorella Savasam Today Episode పిల్లలు తమతో పాటు తినమని మిస్సమ్మ తండ్రిని పిలుస్తారు. మందు ఆయనే విషం కలిపిన అన్నం తినేస్తారు. మిస్సమ్మ పరుగున స్కూల్ దగ్గరకు వస్తుంది. పిల్లలు కూడా మిస్సమ్మని పొగుడుతారు. మిస్సమ్మ తండ్రి ఫుడ్ మొత్తం తినేస్తాడు. చేతులు కడుక్కోవడానికి వెళ్లిని మిస్సమ్మ తండ్రి విష ప్రభావంతో విలవిల్లాడిపోతాడు. మరోవైపు ఆరు ఆత్మ తనకు ఏదో కీడు శంకిస్తుందని దేవుడిని దండం పెట్టుకుంటుంది. మిస్సమ్మ తండ్రి పడిపోతాడు. ఇక మిస్సమ్మ పరుగున...


ముసిముసి నవ్వులు నవ్వుతూ.. మస్త్‌గా ఉన్న అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఎరుపు రంగు చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది.


చెన్నైలో పానీపూరీ బంద్.. తనిఖీలతో వ్యాపారులు బెంబేలు

చెన్నైలో పానీపూరీ బంద్.. తనిఖీలతో వ్యాపారులు బెంబేలు చెన్నై సిటీలో ఇప్పుడు పానీ పూరీ బండ్లు కనిపించటం లేదు.. కొన్ని రోజులుగా బంద్ పెట్టారు వ్యాపారులు. పానీపూరీలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న వార్తలతో.. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిటీలోనే 56 పానీపూరీ వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో బెంబేలెత్తిన పానీపూరీ చిరు వ్యా...


Virat Kohli | ‘బుమ్రా’ ఎనిమిదో వండ‌ర్.. ఎందుకో తెలుసా..?

Virat Kohli : పొట్టి ప్ర‌పంచ క‌ప్ విజేత‌ల స‌న్మాన స‌భ‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) జ‌ట్టు స‌భ్యుల‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఏకంగా 'ఎనిమిదో వింత‌'గా విరాట్ అభివ‌ర్ణించాడు.


కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర...


Malavika Manoj | అందాల ‘ఓ భామ’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Malavika Manoj | జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకుంది త‌మిళ న‌టి మాళవిక మనోజ్(Malavika Manoj). ఈ భామ ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’(O bhama Ayyo Raama)లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడుగా చేస్తున్నారు.


NIMS | నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..

నిమ్స్‌ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.


Tollywood: ఫ్రెండ్ కూతురుతో టాలీవుడ్ స్టార్ హీరో రొమాన్స్.. షాక్‌లో ఇండస్ట్రీ..!

మాములుగా ఒక స్టార్ హీరోకు ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీకి పర్ఫెక్ట్‌గా కుదిరిపోయే హీరోయిన్‌ను సెట్ చేయోచ్చు. మీడియం రేంజ్ హీరోకు ఆ హీరోకు సరిపోయే హీరోయిన్‌ను సెట్ చేయోచ్చు.(Pc.Credits-Instagram@venkateshDaggubati) అయితే సీనియర్ హీరోకు మాత్రం ఇప్పుడు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోయింది. స్టార్ హీరోయిన్‌లు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక చిన్న హీరోయిన్‌లను పెడదామంటే.. మరీ యంగ్‌గా ఉంటే అన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవదు.(Pc.Credits-Instagram@venkateshDaggubati) తెలుగులో పెద్దగా పాపులారిటీ లేని, కొత్త హీరోయిన్‌లను పెడుతున్నారు. అలా సీనియర్ హీరో వెంకటేష్ సినిమాలో భార్య రోల్ కోసం తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను ఎంచుకున్నారు.(Pc.Credits-Instagram@venkateshDaggubati) ఐశ్వర్య రాజేష్ నిజానికి తెలుగమ్మాయి. వాళ్ల నాన్న రాజేష్ టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి హీరో. అయితే చెన్నైలోనే వీళ్ల ఫ్యామిలీ సెట్ అవడంతో.. అక్కడే అవకాశాల కోసం ట్రై చేసి.. ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.(Pc.Credits-Instagram@venkateshDaggubati) ఇక ఇదిలా ఉంటే.. వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ నటిస్తుంది. కాగా ఐశ్వర్య రాజేష్ వాళ్ల నాన్న రాజేష్, వెంకటేష్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అంట.(Pc.Credits-Instagram@aishwaryarajessh) కాగా ఇప్పుడు ఫ్రెండ్ కూతురుతో కొత్త సినిమాలో రొమాన్స్ చేయబోతున్నాడని సరదాగా నెటీజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక అనీల్ రావిపూడితో ఇదవరకు చేసిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ముచ్చటగా వీళ్ల కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కబోతుంది.(Pc.Credits-Instagram@aishwaryarajessh) దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచిపోయింది.(Pc.Credits-Instagram@venkateshDaggubati)


మాకు హైదరాబాదే కావాలి

మాకు హైదరాబాదే కావాలి పోస్టింగ్ కోసం డాక్టర్ల సంఘాల నాయకుల లొల్లి     కోఠిలోని డీఎంఈ ఆఫీస్ ఎదుట రెండు వర్గాల మధ్య వాగ్వాదం     డాక్టర్‌‌‌‌ శేఖర్‌‌‌‌పై మరో వర్గం నేతల దాడి హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల నడుమ ట్రాన్స్‌‌ఫర్ల లొల్లి జరుగుతున్నది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట శుక్రవారం సాయంత్రం జరిగిన లొ...


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


ఆమె నా ఫ్లాట్‌లోనే ఉంటుంది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు: రాజ్ తరుణ్

Raj Tarun: యువ హీరో రాజ్ తరుణ్ తనపై ఫిర్యాదు చేసిన యువతి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనకు సంబంధించిన ఫ్లాట్‌లోనే నివాసం ఉంటుందని, అయితే ఏనాడూ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో తనకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో లావణ్య పేరు వెలుగులోకి వచ్చినప్పుడే తనకు నచ్చజెప్పానని.. ఆమె ఏమాత్రం మారలేదని రాజ్ తరుణ్ అన్నారు. ప్రతి విషయానికి ఆమె బెదిరించేదని.. ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణితోనే తనపై కేసు పెట్టిందని చెప్పారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ‘రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు న్యాయం చేయండి’ అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.


Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


Harirama Jogaiah | పవన్‌ కల్యాణ్‌కు కీలక సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య లేఖ

Harirama Jogaiah | జనసేన బాగోగులు కోరే కాపు నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మరో లేఖ రాశారు.


Ambati petition | నాకు ప్రాణ హాని ఉంది.. మాజీ మంత్రి అంబటి రాంబాబు

Ambati petition | తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


దాచలేని అందాలతో దామిని!

సింగర్ దామిని తన పాటలతోనే కాకుండా మాటలతో కూడా హైప్ క్రియేట్ చేస్తోంది.


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో శ్రీదేవి ఆడిపాడింది. శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో జయప్రద, జయసుధ...


నిరుద్యోగులకు శుభవార్త... ఇంటర్వ్యూకి హజరైతే చాలు జాబ్ పక్కా..!!

జాబ్ మేళా అంటేమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఆవ్యక్తి స్కిల్, వే ఆఫ్ స్టైల్, మాట్లాడే తీరు, ఇచ్చే సమాధానం,మాట్లాడే భాష, వారి చదువు సంధ్యలు , పొందిన మార్కులు వీటిని ఆధారం చేసుకొని ఇంటర్వ్యూస్ తీసుకొంటారు. వీరు అడిగే క్రమాన్ని చక్కగా వివరణ ఇస్తే జాబ్ పక్కా... ఒక్కసారి జాబ్ వరిస్తే మంచి సంవత్సర ప్యాకేజ్ తో ను వర్క్ ఎక్సపీరియన్స్ తో ఉన్నత పదవులను కూడ అధికమించవచ్చు.అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉదోగ్యం కోసం ఆరాట పడుతుంటారు. వీరి ప్రతిభను బట్టి జాబ్స్...


Telangana Police | తొలిసారి ‘బాహుబలి’ బారికేడ్లు

నిరుద్యోగ మార్చ్‌ పేరిట తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో తొలిసారిగా బాహుబలి బారికేడ్లను ప్రయోగించారు.


Narayana Murthy: రిషి సునాక్ ఓటమిపై ట్రోల్స్.. వారానికి 70 గంటలు పనిచేయలేదా అని నారాయణమూర్తిపై మీమ్స్

Narayana Murthy: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బ్రిటన్ ఎన్నికల ఫలితాల వేళ ట్రోలర్స్, మీమర్స్‌కు మంచి స్టఫ్‌గా మారాయి. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతేడాది నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా.. అవే వ్యాఖ్యలు ప్రస్తుతం నారాయణమూర్తి, రిషి సునాక్‌లపై ట్రోల్స్, మీమ్స్ పేలేందుకు కారణం అయ్యాయి. బ్రిటన్ ఎన్నికల్లో అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో మామ నారాయణమూర్తిపై నెటిజన్లు...


బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో...