Trending:


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


Hardhik Pandya | కొడుకు మెడ‌లో మెడ‌ల్.. పాండ్యా సంబురం చూశారా..!

Hardhik Pandya : పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి ఓవ‌ర్‌తో కోట్లాదిమందికి ఆరాధ్యుడైన భార‌త ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు అగ‌స్త్య (Agastya) మెడ‌లో త‌న‌ వ‌ర‌ల్డ్ క‌ప్ మెడ‌ల్ వేసి తెగ‌ మురిసిపోయాడు.


ఐశ్వర్య రాయ్, కత్రినా కాదు.. ఈ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న సల్మాన్.. కానీ!

బాలీవుడ్ సూపర్‌స్టార్‌లలో సల్మాన్ ఖాన్ ఒకడు. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సల్మాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా, సల్మాన్ చాలా మంది హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేశాడనే రూమర్ ఉంది. దరితో అయితే దాదాపు పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్‌, కత్రినలని పెళ్లి చేసుకుందామని ట్రై చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, వీరి కన్నా ముందు ఓ హీరోయిన్‌ని సల్లు భాయ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడనే విషయం మీకు తెలుసా? అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జుహి చావ్లాను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఈ స్టార్ హీరోనే స్వయంగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, జుహి చావ్లా తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అక్కడితో కథ ముగిసినట్లు సల్మాన్ చెప్పుకొచ్చాడు. ‘జుహి మనసు ఎంతో స్వచ్ఛమైనది. స్ఫూర్తిదాయకమైన అమ్మాయి. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని జుహి వాళ్ల నాన్నను అడిగాను. కానీ, ఆయన నో చెప్పారు. దీనికి కారణమేంటో నాకు కూడా తెలియదు. నేను అడగలేదు. బహుశా వారికి సరిపోనేమో కావొచ్చు’ అని సల్మాన్ చెప్పాడు. కలిసి సినిమాలు చేయలేదుజుహి చావ్లా, సల్మాన్ ఖాన్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. గోవింద, అనిల్ కపూర్, జుహి చావ్లా లీడ్ రోల్స్‌ చేసిన ‘దీవానా మస్తానా’ సినిమాలో సల్మాన్ కేమియోగా నటించాడు. జుహి చావ్లా వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు సంతానం. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం అలాగే బ్యాచిలర్‌గా మిగిలిపోయాడు. 58 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడు. సల్మాన్ మాట్లాడిన ఈ వీడియోను ఓ ఎక్స్(ట్విటర్) యూజర్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ‘హార్ట్ బ్రేకింగ్ మూమెంట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌తో పెళ్లి క్యాన్సిల్సంగీత బిజ్లానీ అనే మరో హీరోయిన్‌ని కూడా సల్మాన్ పెళ్లి చేసుకుందామని ట్రై చేశాడు. పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించి అతిథులకు పంచిపెట్టారు. కానీ, పెళ్లికి ముందు సల్మాన్ ఖాన్ చీటింగ్ చేయడంతో సంగీత పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. ఈ విషయాన్ని సల్మానే ‘కాఫీ విత్ కరన్’ షోలో వెల్లడించాడు. కెరీర్‌పై సల్మాన్ ఫోకస్సల్మాన్ ఖాన్‌ కెరీర్ మునపటిలా లేదు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్, టైగర్ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సల్మాన్ ఆశలన్నీ సికిందర్ సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సత్యరాజ్, సునీల్ షెట్టి, రష్మిక మందన్న, తదితరులు ఇందులో కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


Manish Sisodia | మరోసారి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్‌ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.


ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన! మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు...


Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు. అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో...


Disha Patani: ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన దిశా పటానీ - డార్లింగ్ ఫ్యాన్స్ ఇది విన్నారా!

Disha Patani’s Tattoo Mystery: ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’లో కీలక పాత్ర పోషించింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. రాక్సీ పాత్రతో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో ఆమె ప్రభాస్ వెనకాల తిరిగే అమ్మాయిగా కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎడమ చేతిపై వేయించుకున్న టాటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘PD’ ఉన్న ఈ టాటూపై రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని, అతడి పేరుతోనే ‘ప్రభాస్ డార్లింగ్’ టాటూ వేయించుకుందంటూ రకరకాలుగా నెటిజన్లు...


Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ

Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా...


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


రష్మిక మందన్నాకి కలిసొచ్చిన డిసెంబర్‌ సెంటిమెంట్‌.. ఈ సారి హ్యాట్రిక్‌ కొడుతుందా? ఆశలన్నీ ఐకాన్‌ స్టార్‌పైనే

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా డిసెంబర్‌ సెంటిమెంట్‌ బాగా కలిసొస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నిరూపితమైంది. మరి మూడో సారి హ్యాట్రిక్‌ కొడుతుందా? నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఉంది. నెమ్మదిగా బాలీవుడ్‌లోనూ పాగా వేస్తూ ఇండియన్‌ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారబోతుంది. సైలెంట్‌గా ఇండియన్‌ సినిమాని ఊపేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్మిక ఇప్పుడు అత్యధిక ప్రాజెక్ట్ లతో ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె చేతిలో పాన్‌ ఇండియా...


Saturday motivation: తొందరపాటు మాని.. మనసుల్ని గెలవండి..

Saturday motivation: తొందరపాటూ, ఆతృత వల్ల మన జీవితంలో అనేక అనర్థాలు జరగొచ్చు. ఈ అలవాటు మానుకుంటే ఎన్ని లాభాలో చూడండి.


Actress: 27 ఏళ్ల వయసులోనే రూ. 1000 కోట్ల ఆస్థికి వారసురాలు.. ఎన్టీఆర్ హీరోయినా మజాకా!

తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు. అంతేకాదు ఈ వారసురాలైన నటి నికర విలువ రూ. 1000 కోట్లు దాటిందని అంటున్నారు. ఇంతకీ చిన్న వయస్సులోనే.. ఇంత పెద్ద ఆస్తికి వారసురాలిగా మారి.. ఇంత గొప్పగా జీవించే ఆ 27 ఏళ్ల నటి ఎవరో తెలుసా..? ఈమె తల్లి 80వ దశకంలో మోస్ట్ పాపులర్ అయిన హీరోయిన్, తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించింది. అంతేకాదు తండ్రి కూడా పెద్ద సినిమా నిర్మాత. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. యువత హృదయాలను దోచుకున్న భామ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరైన నటి జాన్వీ కపూర్ చిన్నతనంలోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అతను ఇటీవలే Mr. & శ్రీమతి. మహి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న దేవర చిత్రంతో జాన్వీ సౌత్ ఇండియన్ సినిమాలో నటిగా అరంగేట్రం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన.. ఈ భామ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా కూడా కమిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు.. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు.. త్వరలో తమిళ చిత్రసీమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది జాన్వీకపూర్.


పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా

పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తిరగబడరా స్వామి' సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వీ మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని.. ఆమె కూడా తనను బెదరిస్తుందని జూలై 5వ తేదీన లావణ్య నార్సింగ్ ప...


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


RS Praveen Kumar | కాంగీయుల పాల‌న‌లో.. మ‌న సంక్షేమ గురుకులాలు ఇవేనా..? : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | సూర్యాపేట మండలం బాలెంల ప్రభుత్వ మహిళా గురుకుల కళాశాలలో మద్యం బాటిళ్లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాలేజీ ప్రిన్సిపాల్ శైల‌జ గ‌దిలో బీరు బాటిళ్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. మద్యం సేవించి తమను వేధిస్తున్నారని విద్యార్థినుల ఆరోపించారు. ప్రిన్సిపాల్ శైల‌జ‌ను త‌క్ష‌ణ‌మే విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు ఆందోళ‌న‌కు దిగారు.


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


Andhra Pradesh: జైలు నుంచి ఖైదీ పరారీ, వార్డెన్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు!

Rajampet Jail | రాజంపేట: సినిమాల్లో కామెడీ కోసం కొందరు ఖైదీలు పారిపోయే సీన్లు చూస్తుంటాం. మరికొన్ని సినిమాల్లో పోలీసులకు చెప్పి మరీ ఖైదీలు తప్పించుకోవడం చూసి ఉంటారు. కానీ అప్పుడప్పుడు రియల్ గానూ కొందరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి పరారవుతుంటారు. సరిగ్గా అలాంది ఘటనే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో జరిగింది. ఓ ఖైదీ రాజంపేట జైలు నుంచి పరార్ కావడంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు. రైల్వే కోడూరుకు చెందిన భాషా జైలు నుంచి పరారైన ఖైదీగా గుర్తించారు....


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార...


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్ తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ...


విశ్వక్ సేన్‌తో అనుదీప్?.. మొత్తానికి సెట్ చేసుకున్నాడా

Vishwak sen anudeep kv project విశ్వక్ సేన్, అనుదీప్ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలే అనుదీప్ ప్రిన్స్ తరువాత ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. జాతి రత్నాలు ఊపుతో ప్రిన్స్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. అది రెండు భాషల్లో బోల్తా కొట్టేసింది. దీంతో అనుదీప్ మూడో ప్రాజెక్ట్‌కు అడ్రస్ లేకుండాపోయింది. మధ్యలో రవితేజ ప్రాజెక్ట్ వినిపించింది. కానీ తాజాగా విశ్వక్ సేనుడితో సినిమా అని...


ఆమె నా ఫ్లాట్‌లోనే ఉంటుంది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు: రాజ్ తరుణ్

Raj Tarun: యువ హీరో రాజ్ తరుణ్ తనపై ఫిర్యాదు చేసిన యువతి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనకు సంబంధించిన ఫ్లాట్‌లోనే నివాసం ఉంటుందని, అయితే ఏనాడూ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో తనకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో లావణ్య పేరు వెలుగులోకి వచ్చినప్పుడే తనకు నచ్చజెప్పానని.. ఆమె ఏమాత్రం మారలేదని రాజ్ తరుణ్ అన్నారు. ప్రతి విషయానికి ఆమె బెదిరించేదని.. ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణితోనే తనపై కేసు పెట్టిందని చెప్పారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ‘రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు న్యాయం చేయండి’ అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.


ఒకప్పుడు బటర్ చికెన్ అమ్మేవాడు.. ఇప్పుడు వందల కోట్లు సంపాదించి తెలుగు హీరోయిన్‌ను పెళ్లి

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో రణ్‌వీర్ సింగ్ ఒకడు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొణేేను పెళ్లి చేసుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా లగ్జరీ లైఫ్ చూస్తున్నాడు కానీ.. కొన్నేళ్ల కిందట రణ్ వీర్ సింగ్ బటర్ చికెన్ అమ్మేవాడని మీకు తెలుసా? రణవీర్ సింగ్ అసలు పేరు రణవీర్ సింగ్ భవ్నానీ. భవ్నానీ అనే పదం చాలా పెద్దదిగా ఉండటంతో రణ్‌వీర్ చివరి పదాన్ని తొలగించి రణ్‌వీర్ సింగ్ అని పెట్టుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ టాప్ హీరో. అంతేకాకుండా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోయాడు. ఇక బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొనేని పెళ్లి చేసుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇక రణవీర్ సింగ్ తన కాలేజీ డేస్‌లొోనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడట. బటర్ చికెన్ అమ్ముతూ కాలేజీ లైఫ్‌ను సాగించాడట . ఆ తర్వాత పై చదువుల కోసం USAలోని ఇండియానా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నాడట. అక్కడే యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఇక అమెరికాలో బ్రతకాలంటే చాలా డబ్బు కావాలి. దాంతో రణవీర్ స్టార్ బక్స్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడట. చదువడంతో ఇండియాకు వచ్చి ఇక్కడ హీరోగా అవకాశాల కోసం చాలా రోజుల పాటు తిరిగాడట. రణ్‌వీర్‌కు సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా కొంత కాలానికి 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టవడంతో మళ్లీ ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గల్లీ బాయ్, రామ్ లీలా, బాజీరావు మస్తాని పద్మావతి, పింబా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోగా మారిపోయాడు. అలా ఒకప్పుడు బటర్ చికెన్ , స్టార్ బక్స్‌లో పనిచేసిన రణవీర్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. తన 13 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో విలక్షణ మైన పాత్రలు వేసి తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ ఒక్కోొ సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాకుండా పలు బ్రాండ్‌లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు రణ్వీర్ ఆస్తి రూ.500 కోట్లకు పై మాటే అని తెలుస్తుంది.


ప్రభాస్ కంటే ముందు అనుష్క ఆ ముగ్గురితో ఎఫైర్స్ నడిపిందా? ఆ వార్తల్లో నిజమెంత?

అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చాలా పద్దతిగా ఉంటారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే ఆమె గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. చాలా అరుదుగా స్పందిస్తారు. పరిశ్రమలో ఆమెను అందరూ...


Srisailam | శ్రీశైలంలో మరో శివలింగం

శ్రీశైలంలో మరో శివలింగం బయటపడింది. యాఫి థియేటర్‌ సమీపంలో సీసీ రోడ్డు పనుల్లో భాగంగా జేసీబీతో తొవ్వుతుండగా శివలింగం వెలుగుచూసింది. శివలింగంతోపాటు నంది విగ్రహం, ఓ లిపి కూడా ఉన్నాయి. విషయం తెలిసిన ప్రజలు అక్కడికి చేరుకొని పూజలు చేశారు.


Sonu Sood: కుమారీ ఆంటీని కలిసిన నటుడు సోనూసూద్ - ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో, ఎలాంటి సాయం కావాలన్నాచేస్తానని హామీ

SonuSood Visited Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ (Kumari Aunty).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా' అనే డైలాగ్‌తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె...


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


కల్కి సినిమాలో తన నటనతో అదరగొట్టిన కరీంనగర్ బాలుడు ఇతనే..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కిమూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష . కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


NIMS | నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..

నిమ్స్‌ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.


బిత్తరపోయిన పూజా హెగ్డే..

పూజా హెగ్డే ప్రస్తుతం అండమాన్‌లో ఉంది. సినిమా షూటింగ్ కోసం అండమాన్‌కు వెళ్లినట్టుగా ఉంది. అక్కడ షూటింగ్ పూర్తి చేసి తిరిగి వస్తోంది. ఇలా తిరిగి వచ్చే క్రమంలో తన స్టాఫ్ ఇలా ఆమెను ఆట పట్టించింది. కేక్ అని చెప్పి.. కట్ చేయించారు. కానీ అది కేక్ కాదు. ఆమె దాన్ని కట్ చేయడానికి చాలానే కష్టపడింది. అలా టీం చేసిన పనికి పూజా హెగ్డే నవ్వేసుకుంది.


Hathras stampede: భోలే బాబా సంచలనం.. చనిపోయిన కుటుంబాలకు ఆ సహాయం చేస్తామంటూ వ్యాఖ్యలు..

Bhole baba First reaction on Hathras: హత్రాస్ విషాద ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో దాదాపు 121 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఈ ఘటనపై తాజాగా భోలేబాబా మీడియా ముందుకు వచ్చారు.


Trinayani Serial Today July 6th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ బ్యాగ్‌లో క్షుద్రపూజ సామాగ్రి.. ఇంటికి చింతామణిని తీసుకొచ్చిన విశాలాక్షి!

Trinayani Today Episode హాసిని పేపర్ మీద గాయత్రీ పాపనే గాయత్రీ దేవి అని రాస్తుంది. అయితే విశాల్ అది ఎవరికీ చెప్పకుండా హాసిని తిలోత్తమ చీర కొట్టేసింది అని చెప్తాడు. తిలోత్తమ అడిగి తీసుకోవచ్చు కదా అని రెండు తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు గాయత్రీ పాప పాదాలకు పావనా మూర్తి మొక్కుతాడు. చిన్నపాపకి దండం పెట్టడం ఏంటి మామయ్య అని అడిగితే తను పాప కాదు గాయత్రీ దేవి అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఏంటి మీ రహస్యాలు అని అడుగుతుంది. విశాల్, పావనా...


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ అరాచకం..!

ఒక టాలీవుడ్ దర్శకుడు హిందీ రీజినల్ లాంగ్వేజ్‌లో సంచలనాలు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. రాజమౌళి తర్వాత అలాంటి సంచలనం అనే మాటను సందీప్ రెడ్డి వంగా సృష్టించాడు. సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు బాలీవుడ్‌లో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఆయన హిందీలో తీసింది రెండు సినిమాలు మాత్రమే. అందులో ఒకటి తెలుగు రీమేక్ సినిమానే. కానీ పది, పదిహేను సినిమాలకు సరిపడ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కబీర్ సింగ్‌తో షాహిద్‌కు, యానిమల్‌తో రణ్‌బీర్ కపూర్‌కు వాళ్ల సినీ కెరీర్‌లోనే అత్యధిక గ్రాసర్ సినిమాలు ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు హిందీ నాట సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. కమర్షియల్‌గానే కాదు.. ఈ రెండు సినిమాల టైమ్‌లో వచ్చిన కాంట్రవర్సీలను కూడా తన స్టైల్లో ఇచ్చి పడేశాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇది ప్రభాస్‌కు పాతికవ సినిమా. కల్కీతో అఖండ విజయం సాధించిన ప్రభాస్‌.. తన తదుపరి సినిమా సందీప్‌తో చేస్తుండటంతో యావత్ సినీ ప్రియుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఇందులో ప్రభాస్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నట్లు తెలియడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే... ఈ సినిమా మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా తెరకెక్కబోతున్నట్ల ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా కాకుండా.. కొన్ని ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సందీప్ రెడ్డి వంగా కథ రాసుకున్నట్లు రూమర్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి మైఖేల్ జాక్సన్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అలాంటి గొప్ప సింగర్, డ్యాన్సర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కితే మాత్రం మాములుగా ఉండదు. కానీ ఇందులో నిజా నిజాలు తెలియలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే...


Ashwini Dutt: 'కల్కి 2898 AD' టికెట్ల రేట్ల పెంపు - అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీ దత్‌

Ashwini Dutt Clarifies Kalki Ticket Rates Hike: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 AD'. జూన్‌ 27న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఇక బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. మూవీ విడుదలై రెండో వారం కూడా గడిచింది. ఇంకా కల్కి అదే జోరుతో కలెక్షన్స్‌ చేస్తుంది. అయితే ఇప్పటికే కల్కి మూవీ టికెట్స్‌ రేట్స్‌ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. కానీ, 'కల్కి' మూవీ...


భారత జెండాతో టీమిండియా ప్లేయర్ల సందడి.. డాన్స్ ఇరగదీశారు!

టీమిండియా ఫ్యాన్స్‌ను చూడగానే ప్లేయర్లకు పూనకాలు వచ్చాయి. డాన్స్‌తో ఇరగదీశారు.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Robot: ఇదేం వింత భయ్యా.. పని ఒత్తిడిని భరించలేక రోబో ఏంచేసిందో తెలుసా..?

Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా?

రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి వైపే మొగ్గు చూపే చాన్స్​ జెన్​కో ప్లాంట్​ మూసేసిన నేపథ్యంలో తమకే ఇవ్వాలంటున్న 26 సంఘాల లీడర్లు  జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ రిజ్వీకి వినతిపత్రం  సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో1971లో విద్యుత్​ఉత్పత్తి ప్రారంభించి 52 ఏ...


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసి.. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడని మీకు తెలుసా..? ఇంతకీ మెగా పవర్ స్టార్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏది..? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కథ సూట్ అవ్వక.. లేదా హిట్ అవుతుందో లేదో అని నమ్మకం లేక.. లేదా.. డైరెక్టర్ మీద డౌట్ తోనో.. స్టార్ హీరోలు కొన్ని కథలను రిజెక్ట్ చేస్తుంటారు. ఆ కథలతో మరో స్టార్ హీరో హిట్ కొట్టిన...


Telangana Police | తొలిసారి ‘బాహుబలి’ బారికేడ్లు

నిరుద్యోగ మార్చ్‌ పేరిట తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో తొలిసారిగా బాహుబలి బారికేడ్లను ప్రయోగించారు.


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


ప్రభాస్‌ ఖాతాలో నాలుగు 500కోట్ల చిత్రాలు.. అయినా షారూఖ్‌ కంటే వెనకబడ్డ డార్లింగ్‌‌.. `కల్కి` బ్రేక్ చేస్తుందా?

ప్రభాస్‌ పేరుతో సరికొత్త రికార్డులు క్రియేట్‌ అవుతున్నాయి. కానీ అంతిమంగా మాత్రం ఆయన షారూఖ్‌ ఖాన్‌తో పోల్చితే వెనకబడ్డాడు. దాన్ని `కల్కి` బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి. ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. భారీ కలెక్షన్ల దిశగా ముందుకు సాగుతుంది. నాగ్‌ అశ్విన్‌ చేసిన మ్యాజిక్ బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. సినిమాలోని మహాభారతం ఎలిమెంట్లు హైలైట్‌గా నిలిచాయి. తాజాగా టీమ్‌ లేటెస్ట్ కలెక్షన్లని ప్రకటించింది....


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే...