Trending:


వైద్యుడి నిర్వాకం.. వేలికోసం వెళ్తే.. చిన్నారి నాలుకకు సర్జరీ చేశాడు!

ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరో వేలు ఉండటంతో.. సర్జరీ చేసి దానిని తొలగించాలని కుటుంబసభ్యులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే, అక్కడ డాక్టర్‌ పొరపాటున వేలికి బదులు నాలుకకు శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తమ కుమార్తెకు నోటి వద్ద బ్యాండెజ్ చూసి తల్లిదండ్రులు విస్తుపోయారు. అసలు వేలికి సర్జరీ అయితే.. నోటికి దూది ఉండటం ఏంటని ఆరా తీయడంతో వైద్యుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.


pithapuram | అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్

అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్.


పార్టీలలో కమల్ డ్రగ్స్ తీసుకునేవారా?, పాత ఫొటో వైరల్

తమిళ చిత్ర పరిశ్రమలో కొకైన్ స‌ర‌ఫ‌రా వార్త పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా విశ్వ‌న‌టుడుగా పేరొందిన‌.. క‌మ‌ల్ హాస‌న్ చుట్టూ.. ఈ వివాదం నెలకొని ఉండటంతో వ ైరల్ అవుతోంది. సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్...


Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Illegal Affair: వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. మూడు నెలల తర్వాత హంతకుల్లో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా.. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది.మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా పూజ చేయాలి..  దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. హిందూ మతంలో మోహినీ ఏకాదశ...


Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..

Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..


Krishnamma OTT: ఏడు రోజులకే ఓటీటీలోకి.. తెలుగు సినిమాలలో ఇలా మొదటిసారి!

Satyadev Krishnamma: కొరటాల శివ సమర్పణలు సత్యదేవ హీరోగా వచ్చిన సినిమా కృష్ణమ్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రావడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తోంది. వివరాల్లోకి వెళితే..


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


Suchitra: కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్?.. సంచలనంగా సింగర్ సుచిత్ర ఆరోపణలు

Kamal Haasan Drugs Party: కమల్ హాసన్ డ్రగ్స్ పార్టీ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలు మళ్లీ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్, సింగర్ కార్తీక్, సైంధవి అంటూ ఇలా ఎంతో మంది పర్సనల్ విషయాలను టచ్ చేసింది సుచిత్ర.


నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్

నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు  అడవిలోకి  వెళ్లిన యువకుడు బర్రెలతో  సహా తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. దీంతో  బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇందిరిశ్వరం గ్రామానికి చెందిన తరుణ్ అనే 22 సంవత్సరాల యువకుడు  మే 15...


Purushothamudu Movie: మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ.. 'పురుషోత్తముడు' టీజర్ లాంచ్‌లో రాజ్ తరుణ్

Purushothamudu Movie Teaser: రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పురుషోత్తముడు. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.


ఎన్టీఆర్ మంచి మనసు.. ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరిలోని ఓ ఆలయానికి ఎన్టీఆర్ భారీ విరాళం ఇచ్చారు. జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.12 లక్షల 50 వేలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు గుడి బయట దాతల పేర్లను శిలాఫలకంపై రాయించగా వెలుగులోకి వచ్చింది. అందులో ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు కనిపించాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను అభినందిస్తున్నారు.


ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది! రష్మిక మందన్నా వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్!

టాలీవుడ్ నటి రష్మికా మందన్నా.. యానిమల్ సినిమాతో.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె.. బీజేపీకి అనుకూలంగా చేసిన యాడ్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్వీట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీ-ట్వీట్ చేశారు.రష్మికా.. తన x లో ఓ వీడియోని మే 16న ట్వీట్ చేసింది. అందులో.. ముంబైలో సముద్రంపై నిర్మించిన.. అటల్ సేతు గురించి వివరించింది. "ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్.. భారత అతిపెద్ద సముద్ర వంతెన. ఏకంగా 22...


అనసూయ పిల్లల అల్లరి చూశారా?

అనసూయ తాజాగా తన బర్త్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఇందులో అనసూయ పిల్లలు చేసిన అల్లరి పనులు, చేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


బర్త్ డే రోజు అనసూయ ఏం చేసిందో తెలుసా?... అతని అదృష్టానికి కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు!

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి....


మే 16 నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్

మే 16 నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్ పది రోజులు మూసివేయాలని కొందరు ఓనర్ల నిర్ణయం  ఐపీఎల్, ఎగ్జామ్స్, ఎలక్షన్స్ టైమ్ కావడంతో తగ్గిన ఆక్యుపెన్సీ  పెద్ద సినిమాలు రాక, చిన్న సినిమాలు మెప్పించక నష్టాలు నెలకు రూ.5 లక్షల ఖర్చు.. కలెక్షన్లు మాత్రం రూ.2 లక్షలు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ టాకీసులు పది రోజుల పాటు బంద్ కానున్నాయి. ...


Madhavi Raje: నేపాల్ యువరాణి.. భారత మహారాజాను పెళ్లి చేసుకొని.. ‘మహారాణి’ మాధవి రాజే గురించి తెలుసా?

Jyotiraditya Scindia Mother: జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె న్యుమోనియా, సెప్సిస్‌తో పోరాడుతూ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మాధవి రాజే సింధియా తన మంచి మనసు, దాతృత్వం ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. నేపాల్ రాజకుటుంబానికి చెందిన మాధవి రాజే.. మహారాజా మాధవరావు సింధియా IIను...


Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది


Krishna Mukunda Murari Today మే 17 ఎపిసోడ్: ముకుంద తల్లి కాబోతుందని తెలుసుకున్న భవానీ దేవి.. మీరాపై కృష్ణకు మొదలైన అనుమానం

Krishna Mukunda Murari 2024 May 17 Episode: మీరా డబుల్ గేమ్ ఆడుతూ రాక్షసానందం పొందుతోంది. ఇంట్లో ఆదర్శ్ పెళ్లి వరకూ కథను నడిపించి.. ఇప్పుడు ఆ పెళ్లిని మీరే ఆపండి అంటూ మురారీ, కృష్ణలను ఇరికిస్తోంది. ఈ క్రమంలోనే మీరా నాటకాన్ని కనిపెట్టింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Jr NTR: ఎన్టీఆర్ మోసపోయాడు - ఇంటి స్థలం వివాదంలో హైకోర్టుకు వెళ్లిన జూనియర్

Jr NTR filed petition in Telangana High Court over his house land controversy in Hyderabad: ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ హీరోకి చెందిన ఇంటి స్థలం వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్లుగా డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్టీ)లో నలుగుతున్న ఈ గొడవ ఇప్పుడు కోర్టుకు చేరింది. అసలు గొడవ ఏమిటి? ఎందుకు కోర్టుకు వెళ్లారు? అనే వివరాల్లోకి వెళితే... సుంకు గీత నుంచి 2003లో స్థలం కొన్న ఎన్టీఆర్ Jr NTR House In Hyderabad: జూనియర్‌ ఎన్టీఆర్‌...


Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!

Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం

సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం గ్రేటర్ ఖిలా వరంగల్, వెలుగు : భద్రకాళీభద్రేశ్వరి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు సామ్రాజ్యలక్ష్మిగా భక్తులకు దర్శనమి చ్చారు. ఈ సందర్భంగా దేవాలయ ఈవో శేషు భారతి శేషుమాట్లాడుతూ ఉత్సవాల సందర్భం గా 32 మంది దేవకన్యలు వేసే ప్రశ్నల వర్షానికి ప్రత్యురత్తరమిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన సర్వజ్ఞత్వాన...


Hari Om OTT: రక్తి నుంచి భక్తికి.. దేశంలోనే తొలి భక్తి ఓటీటీని ప్రారంభిస్తున్న ‘ULLU’ యాప్ యాజమాన్యం

Hari Om OTT: ఉల్లు (ULLU) యాప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అడల్ట్ కంటెంట్‌ను అందించే ఈ యాప్.. రక్తి నుంచి భక్తి వైపు అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ యాప్ యాజమాన్యం ‘హరి ఓం’ అనే ఓటీటీ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. దేశంలోనే తొలి భక్తి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఉల్లు’ (ULLU) ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. ‘హరి ఓం’ పేరుతో ఈ సరికొత్త ఫ్లాట్ ఫారమ్ ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీలో ‘భారతీయ పురాణాలు,...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.! హైదరాబాద్, వెలుగు: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించే ఆలోచనతో సీఎం రేవంత్ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఈ వేడుకలకు ఆహ్వానిస్తే.. రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని భావిస్...


Konaseema News: ఆ గుడికి జూనియర్ ఎన్టీఆర్ విరాళం - ఎందుకంత ప్రత్యేకతో మీకు తెలుసా?

Junior NTR Funded Konaseema Bhadrakhali Temple Specialities: కోనసీమలోని (Konaseema) జగ్గన్నపేటలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) రూ.12.50 లక్షల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం మొన్నటి వరకూ ఎవరికీ తెలియలేదు. ఆ ఊరి గ్రామస్థులు గుడిలో ఎన్టీఆర్ కుటుంబం పేరుతో శిలా ఫలకం ఏర్పాటు చేసే వరకూ ఎవరికీ తెలియలేదు. పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన కొందరు యువకులు ఆ...


Devara: ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది, రజనీకాంత్ హుకుం మర్చిపోతారు - దేవర పాటతో మాస్ మెంటల్ గ్యారంటీ!

హైప్ ఎక్కించారు... అది కూడా అలా ఇలా కాదు! భీభత్సంగా! అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు కళ్లు కాయలు కాసేలా విపరీతంగా వెయిట్ చేస్తున్నది ఏదైనా ఉందంటే... అది 'దేవర' ఫస్ట్ సింగిల్ కోసమే! ఆ ఎదురు చూపులకు తెర దించుతూ... ఎన్టీఆర్ పుట్టినరోజు (Jr NTR Birthday) సందర్భంగా మే 19న 'ఫియర్ సాంగ్' (Devara Fear Song) రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ నాగ వంశీ సూర్యదేవర, సాంగ్ రైటర్ రామ జోగయ్య...


Kangana Ranaut: 8 క్రిమినల్ కేసులు, 6 కిలోలకు పైగా బంగారం - కంగనా రనౌత్ ఆస్తుల పూర్తి వివరాలివే

Assets of Kangana Ranaut: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కంగనా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో (Kangana Ranaut’s Assets) ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.91.6...


Pics: షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మొక్కులు చెల్లించుకుంటోన్న టీడీపీ అధినేత..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు గురువారం మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన వీరు.. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు.


రాజు యాదవ్..వారం వాయిదా

రాజు యాదవ్..వారం వాయిదా గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌‌‌‌‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ ...


మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు

మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామ శివారులో రైతు మన్నెమోని  వెంకటయ్య పొలంలో బుధవారం ఫారెస్ట్  ఆఫీసర్లు, సిబ్బంది మామిడి చెట్లను తొలగించారు. దీంతో వెంకటయ్య భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషయంపై ఎఫ్ఆర్వో శరత్ చంద్రారెడ్డిని వివరణ కోరగా.. వెంకటయ్య తీర్నాంపల్లి గ్రామ శివారులోని సర్వే...


Rahul Gets Emotional: పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం

Rahul Gets Emotional: పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం


ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!

ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..! అనారోగ్యం అయినా.. రోగం వచ్చినా.. ముందుగా ఆస్పత్రి కంటే మనకు కనిపించేది.. గుర్తుకొచ్చేది మెడికల్ షాపు. ముందు ఓ ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని ఉపశమనం పొందుదాం.. ఆ తర్వాత ఆస్పత్రికి వెళదాం అనుకుంటాం.. అలాంటి మెడికల్ షాపులోనే నకిలీ మందులు అమ్ముతున్న దుర్మార్గులు తయారు అయ్యారు. హైదరాబాద...


అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు

అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్ టన్ లోని వైట్ హౌస్ లో ఇండియన్ సాంగ్ సారే జహాసే అచ్ఛా రెండవ సారి ఆలపించారు. మొదటిసారిగా జూన్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అప్పుడు ఈ పాట పాడారు. అంతేకాదు.. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ సమోసా, పానీపూరీ కూడా వడ్డించారు. ఇంతకీ ఆ సందర్భమేంటో త...


Anita Goyal: నరేశ్ గోయల్‌కు తీరని శోకం.. పాపం భార్య కోసమే బెయిల్‌పై బయటికి వస్తే ఇలా..!

Jet Airways Founder Naresh Goyal Wife: జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌కు తీరని శోకం మిగిలింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరేశ్ గోయల్ సతీమణి అనితా గోయల్ గురువారం ఉదయం కన్నుమూశారు. తనకు సహా తన భార్య ఆరోగ్యం బాగోలేదని ఆయన బెయిల్‌పై బయటికి వచ్చిన వారంలోనే ఇలా జరిగింది.


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌

హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైదరాబాద్, వెలుగు :  జాబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన ఇంటిపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని నటుడు జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్...


Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌, ప్రస్తుతం..

Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో దిగిన ఓ హీరోయిన్‌ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌ మంచి క్రేజ్‌ ఉన్న నటి. తెలుగులో స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అంతేకాదు ఓ మెగా హీరో సరసన కూడా...


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


ఫైనల్లో నిఖత్

ఫైనల్లో నిఖత్ అస్తానా (కజకిస్తాన్‌‌‌‌) : ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌‌‌‌ ఎలోర్డా కప్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు మరో ముగ్గురు విమెన్‌‌‌‌ బాక్సర్లు ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన 52 కేజీ సెమీఫైనల్ బౌట్‌‌‌‌లో వరల్డ్ చాంపియన్‌‌‌‌ నిఖత్ 5–0తో కజకిస్తాన్‌‌‌‌కు చెందిన టొమిరిస్‌‌‌‌ మిర్జాకుల్‌‌‌‌న...


Breaking: జూబ్లీహిల్స్‌లో స్థల వివాదం.. తెలంగాణ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్

Junior NTR High Court Petition: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్‌లో స్థలం వివాదంపై తెలంగాణ హైకోర్టను ఆశ్రయించారు. గీతాలక్ష్మి అనే మహిళ నుంచి కొనుగోలు చేసిన స్థలం విషయంలో ఈ వివాదం నడుస్తోంది.


నేచర్ లో అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్సుపై బీభత్సమైన ట్రోల్స్

సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఈవెంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే యాంకర్ నుంచి యాక్టరస్ గా మారిన అనసూయ భరద్వాజ్ విషయంలో మాత్రం ఇది మరింత టూ మచ్ గా మారింది. అందుకే రంగమ్మత్త తన స్టేటస్ లో ఏది పోస్ట్ చేసినా కుర్రాళ్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. (Photo:Instagram) టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తన హబ్బీతో రొమాంటిక్ మూడ్ ని ఎంజాయ్ చేస్తోంది. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ గా నెటిజన్లతో షేర్ చేసుకున్న ఈ రంగమ్మత్త తన బర్త్ డే సందర్భంగా గా భర్త భరద్వాజ్ తో దిగిన ఫోటోలను ఇన్స్ స్టాలో షేర్ చేసింది. (Photo:Instagram) అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ల కంట్లో పడటమే శాపమైపోయింది.(Photo:Instagram) అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ల కంట్లో పడటమే శాపమైపోయింది.(Photo:Instagram) ఈఫోటోలు చూసి అనసూయను కుర్రాళ్ల తెగ కామెంట్స్ చేస్తున్నారు. మీ పెద్ద కొడుక్కి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావని ఒకరు, పగలు కేకు నాకిస్తారు రాత్రికి .. అంటూ వల్గర్ పోస్ట్ పెట్టాడో నెటిజన్.(Photo:Instagram) హ్యాపీ బర్త్ డే అనసూయ ఆంటీ, హ్యాపీ బర్త్ డే ఆంటీ, హ్యాపీ బర్త్ డే అను అంటూ ముద్దు చేస్తూ విషెస్ చెబుతూనే ఆటపట్టిస్తున్నారు.అయితే అనసూయ ఇలాంటి కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోదు. తన జాలీ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది.(Photo:Instagram) సెలయేటి పక్కన గుండ్రని బండరాళ్లపై కూర్చొని ముద్దు ముద్దుగా చూస్తోంది అనసూయ. అక్కడే కేక్ కట్ చేసి తన భర్త, కొడుకులకు తినిపించింది. ప్రస్తుతం అనసూయ వయసు 38ఏళ్లు అంటే ఎవరూ నమ్మనంత యంగ్ గా కనిపిస్తోంది.(Photo:Instagram) సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది రంగమ్మత్త. నిన్నటి వరకు అందాలను పరిచేసిన ఈ జబర్దస్త్ లేడీ ఇప్పుడు తన ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటోంది.(Photo:Instagram) సినిమాల్లో ఛాన్సులు పెరగడంతో ..టీవీ షోలకు నో చెప్పిన అమ్మడు ..సోషల్ మీడియాలో మాత్రం అప్ డేట్స్ షేర్ చేస్తోంది. భర్తతో అనసూయ లేటెస్ట్ ఫోటోలపై అగ్లీ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. రంగమ్మత్త రొమాంటిక్ ఫీలింగ్స్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. (Photo:Instagram) ఇద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోలపై నెటిజన్లు నిజంగానే నవ్వొస్తుందా లేక ఫోటోల్లో పోజుల కోసం నవ్వుతున్నట్లుగా నటిస్తు్న్నారా అని ఆట పట్టిస్తున్నారు. పదే పదే అనసూయ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తూ ఈవిధంగా కామెంట్స్ చేస్తున్నా రంగమ్మత్త మాత్రం తగ్గేదేలే అంటోంది.(Photo:Instagram)


భర్తతో రొమాన్స్ చేస్తూ కొండల్లో కోనల్లో తిరుగుతున్న అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది....


Suchi Leaks: మళ్లీ మొదలైన సుచీ లీక్స్‌ వివాదం - కమల్‌ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్‌ ఫైర్‌

Singer Suchitra Shocking Comments on Kamal Haasan: ఆ మధ్య సుచి లీక్స్‌ కోలీవుడ్‌ ఇండస్ట్రీని ఎంతగా షేక్‌ చేసిందో ప్రత్యకంగా చెప్పనవరం లేదు. గాయనీ సుచిత్ర అకౌంట్‌ నుంచి హీరో ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఆండ్రియా, త్రిషల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు లీక్‌ అయిన అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుచీ లీక్స్ కారణంగా ధనుష్, అనిరుధ్‌, ఆండ్రియా, అమలాపాల్, హన్సిక, త్రిష, అమీ జాక్సన్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీంతో సుచీ లీక్స్‌...


Karthika Deepam 2 Serial Today May 17th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకు తన ఊరిలో సైకిల్ ఇచ్చింది కార్తీక్‌ అని తెలుసుకున్న పారిజాతం.. కార్తీక్‌ తండ్రికి ఎఫైర్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న పరధ్యానంలో ఉంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. జ్యోత్స్న కార్తీక్‌తో తన భయాన్ని నిజం కాకుండా ఎవరూ ఆపలేరు కదా అని అంటుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. జ్యోత్స్న: మనసులో.. నేను ఇలా అన్నీ మనసులో పెట్టుకొని బాధ పడటం కాదు బావనే డైరెక్ట్‌గా అడుగుతాను. సుమిత్ర: మనసులో.. దీన్ని ఈ ఆలోచన నుంచి కార్తీక్ మాత్రమే బయటకు తీసుకురాగలడు. కార్తీక్: జ్యోత్స్న నేను...


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?

Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రేండింగ్ లో నడుస్తోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ సైతం ప్రభాస్ పోస్ట్ ని బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసు...