Trending:


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


బిత్తరపోయిన పూజా హెగ్డే..

పూజా హెగ్డే ప్రస్తుతం అండమాన్‌లో ఉంది. సినిమా షూటింగ్ కోసం అండమాన్‌కు వెళ్లినట్టుగా ఉంది. అక్కడ షూటింగ్ పూర్తి చేసి తిరిగి వస్తోంది. ఇలా తిరిగి వచ్చే క్రమంలో తన స్టాఫ్ ఇలా ఆమెను ఆట పట్టించింది. కేక్ అని చెప్పి.. కట్ చేయించారు. కానీ అది కేక్ కాదు. ఆమె దాన్ని కట్ చేయడానికి చాలానే కష్టపడింది. అలా టీం చేసిన పనికి పూజా హెగ్డే నవ్వేసుకుంది.


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


Malavika Manoj | అందాల ‘ఓ భామ’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Malavika Manoj | జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకుంది త‌మిళ న‌టి మాళవిక మనోజ్(Malavika Manoj). ఈ భామ ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’(O bhama Ayyo Raama)లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడుగా చేస్తున్నారు.


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణ వైరల్... లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం!

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా లావణ్యను దూరం...


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు. అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో...


ఓరీ దేవుడా ఇలా ఉన్నాడేంటి?.. మహేష్‌ లో నచ్చని క్వాలిటీ గురించి నమ్రత షాకింగ్‌ కామెంట్‌.. ఏం చేసిందో తెలుసా?

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మహేష్‌లో తనకు నచ్చని క్వాలిటీ గురించి ఓపెన్‌ అయ్యింది నమ్రత. వామ్మో ఇలా ఉన్నాడేంటి? అనుకుందట. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్‌ ప్రేమించిన పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే వీరిది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని చెప్పింది నమ్రత. మొదట ఫ్రెండ్స్ అయి, ఆ తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకుని లవ్‌లో పడినట్టు తెలిపింది...


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో శ్రీదేవి ఆడిపాడింది. శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో జయప్రద, జయసుధ...


ముసిముసి నవ్వులు నవ్వుతూ.. మస్త్‌గా ఉన్న అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఎరుపు రంగు చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది.


Bimbisara Prequel: బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్‌..ద‌ర్శ‌కుడు మారిపోయాడు.

Bimbisara Prequel: బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్‌..ద‌ర్శ‌కుడు మారిపోయాడు. చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram).తన కెరీర్లో మంచి సినిమాలు చేసినప్పటికీ కొన్నిసార్లు మాత్రం వరుస పరాజయాలు వెంటాడాయి.ఇక కళ్యాణ్ రామ్ పని అయిపోతుందని అనుకునేలోపే..తనకి నటుడిగా పునర్జన్మనిచ్చిన సినిమా ‘బింబిసార’(Bimbisar...


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ

Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా...


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


విశ్వక్ సేన్‌తో అనుదీప్?.. మొత్తానికి సెట్ చేసుకున్నాడా

Vishwak sen anudeep kv project విశ్వక్ సేన్, అనుదీప్ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలే అనుదీప్ ప్రిన్స్ తరువాత ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. జాతి రత్నాలు ఊపుతో ప్రిన్స్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. అది రెండు భాషల్లో బోల్తా కొట్టేసింది. దీంతో అనుదీప్ మూడో ప్రాజెక్ట్‌కు అడ్రస్ లేకుండాపోయింది. మధ్యలో రవితేజ ప్రాజెక్ట్ వినిపించింది. కానీ తాజాగా విశ్వక్ సేనుడితో సినిమా అని...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


Actress: 27 ఏళ్ల వయసులోనే రూ. 1000 కోట్ల ఆస్థికి వారసురాలు.. ఎన్టీఆర్ హీరోయినా మజాకా!

తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు. అంతేకాదు ఈ వారసురాలైన నటి నికర విలువ రూ. 1000 కోట్లు దాటిందని అంటున్నారు. ఇంతకీ చిన్న వయస్సులోనే.. ఇంత పెద్ద ఆస్తికి వారసురాలిగా మారి.. ఇంత గొప్పగా జీవించే ఆ 27 ఏళ్ల నటి ఎవరో తెలుసా..? ఈమె తల్లి 80వ దశకంలో మోస్ట్ పాపులర్ అయిన హీరోయిన్, తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించింది. అంతేకాదు తండ్రి కూడా పెద్ద సినిమా నిర్మాత. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. యువత హృదయాలను దోచుకున్న భామ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరైన నటి జాన్వీ కపూర్ చిన్నతనంలోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అతను ఇటీవలే Mr. & శ్రీమతి. మహి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న దేవర చిత్రంతో జాన్వీ సౌత్ ఇండియన్ సినిమాలో నటిగా అరంగేట్రం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన.. ఈ భామ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా కూడా కమిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు.. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు.. త్వరలో తమిళ చిత్రసీమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది జాన్వీకపూర్.


Samantha: సమంత హెల్త్ టిప్ ప్రాణాలు తీస్తుందా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అంత డేంజరా.. నిపుణులు ఏమంటున్నారు?

డాక్టర్లు యాక్టర్స్ కావచ్చేమో. కానీ, యాక్టర్స్ డాక్టర్స్‌గా మారితే ఇలాగే ఉంటుంది. నటి సమంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు చిక్కుల్లో పడటానికి కారణం ఇదే. సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల ఆమె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. అందుకే, ఆమె ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఆహారం నుంచి వ్యాయామం వరకు.. దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ఈ మధ్య పాడ్‌కాస్ట్ ద్వారా...


Justin Bieber: అంబానీ పెళ్లికి పాప్ సింగర్‌ జస్టిన్ బీబర్.. ఎన్ని కోట్లు ఆఫర్ చేశారో తెలుసా?

Justin Bieber: అంబానీ పెళ్లికి పాప్ సింగర్‌ జస్టిన్ బీబర్.. ఎన్ని కోట్లు ఆఫర్ చేశారో తెలుసా? హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇండియా వచ్చారు. భారతదేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం జస్టిన్ ముంబై చేరుకున్నారు. గురువారం ఆయన ముంబై చేరుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు జరిగే సంగీత్...


Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్..

Aswani Dutt: ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.. ? వినడానికి వింతగా ఉన్నా.. అశ్వనీదత్ మాత్రం.. నందమూరి బాబాయి, అబ్బాయిలతో తెరకెక్కించిన సినిమాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు.


Alia Bhatt | లేడీ గూఢచారి అలియాభట్‌..

స్పై యూనివర్స్‌ కథల్ని తెరకెక్కించడంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ది ప్రత్యేకస్థానం. ఇప్పుడు తొలిసారిగా ఈ తరహా కథనే నిర్మిస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు యష్‌రాజ్‌ సంస్థవారు.


దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార...


రాంచరణ్ కి షాక్.. ఆ పాత్రలో ప్రభాస్ ని నటించమని చెబుతా.. కృష్ణంరాజు భార్య కామెంట్స్

శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది....


ఆలూరులో చోరీకి వచ్చిన దొంగకు షాకిచ్చిన మహిళ.. ఈమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Alur Woman Caught Thief: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇద్దరు దొంగలు చోరీకి వచ్చారు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటనే పోలీసులు అక్కడికిరాగా.. ఇద్దిరలో ఒకరు మాత్రమే దొరికారు. అయితే మరో దొంగ ఇంట్లో డబ్బులు, బంగారంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


Hathras stampede | హథ్రస్‌ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?

Hathras stampede | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్‌(Hathras) తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా (Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.


ఇండియన్ సినిమా సరికొత్త రారాజు మనోడే.. దెబ్బకు బాలీవుడ్ స్టార్స్‌కు చెమటలు

‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ తన రికార్డులు తానే తిరగరాస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజైన తొలి 6 రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ, విదేశాల నుంచి అభిమానులు వచ్చి సినిమాను చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ప్రభాస్ అంకితభావం అతడిని ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలబెట్టిందని పలువురు ప్రశంసిస్తున్నారు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమాలు : ప్రతి సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన కల్కితో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిపాడు. బాహుబలి, సలార్ తర్వాత కల్కి సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ప్రభాస్‌వే మూడున్నాయి. ఇలా ఎవ్వరూ సాధించని ఫీట్‌ని చేరుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. కల్కీ చూడటానికి జపాన్ నుంచి ఇండియాకు : బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ‘కల్కి 2898 ఏడీ’పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీని చూడటానికి జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఇండియాకి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ‘రెబెల్ ట్రక్‌’ పక్కన నిలబడుతూ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని మూవీ టీం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంత అభిమానాన్ని సంపాదించడం ప్రభాస్‌కి ఎలా సాధ్యమైందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్ : ఇండియాలో ప్రభాస్ స్టార్‌డమ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ పనితీరే ఇందుకు నిదర్శనం. ఎంచుకున్న ప్రతి పాత్రపై ఎంతో డెడికేషన్ చూపిస్తాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాడు. అందుకే, కాంటెంపరరీ సినిమాలో ప్రభాస్ అత్యంత ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిలుస్తున్నాడు. పని విషయంలో స్ట్రిక్ట్ : పని విషయంలో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఇచ్చిన క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఈ పట్టుదల, సంకల్పం, సినిమా మీదున్న ప్యాషన్.. డార్లింగ్‌ని స్టార్‌గా మలిచాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ప్రభాస్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ ‘డార్లింగే’ : ప్రొఫెషనల్ కెరీర్ సంగతి అటుంచితే ప్రభాస్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తాడు. ఇక, సెలబ్రిటీలకు మర్యాదలు చేయడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ప్రభాస్‌తో నటించే ప్రతి ఒక్క కో స్టార్ ఈ విషయాన్ని చెబుతారు. ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రభాస్ గొప్పతనం గురించి వివరిస్తారు. అలా, ప్రభాస్ మానవత్వం, నిజాయితీ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టాయి.


Anant Ambani - Radhika Merchant | ఘనంగా అనంత్, రాధికా సంగీత్ వేడుక

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు, తమ డ్యాన్సులతో సందడి చేశారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో సహా B-టౌన్ ప్రముఖులు పాల్గోన్నారు. నిన్న రాత్రి (జూలై 5) నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది.


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


Anushka: ముగ్గురు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకున్న అనుష్క.. ఏకంగా ఆయనతోనే..!

టాలివుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం. గత రెండు దశాబ్దాలుగా ఆమెకు సంబంధించి చిన్న చిన్న రూమర్స్ తప్ప పెద్ద కాంట్రవర్సీలు ఏం లేవు. రెబల్ట్ స్టార్ ప్రభాస్‌తో అనుష్క రిలేషన్ నడుపుతోందని తెగు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కంటే ముందు మరో ముగ్గురు స్టార్స్‌తో ఎఫైర్ నడిపినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్వీటీ తన సుదీర్ఘ కెరీర్‌లో స్టార్ హీరోస్‌తో పాటుగా, సాంకేతిక నిపుణులతో ఎఫైర్స్ నడిపారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, తాను ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు చెప్పినా సరే అనుష్క రిలేషన్‌షిప్‌లో ఉందంటూ నెటిజన్లు మాత్రం కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా టైమ్‌లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. ప్రభాస్‌తో పాటుగా హీరో గోపీచంద్‌తో కూడా లవ్ ట్రాక్ నడిపారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో వచ్చి లక్ష్యం సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత శౌర్యం సినిమాలో కలిసి నటించి మరో హిట్ కొట్టారు. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే వార్తలు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ పుకార్లకు వీరిద్దరూ స్పందించలేదు. 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకోవడంతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది. అనుష్క డెబ్యూ మూవీ సూపర్. నాగార్జునతో అనుష్క మంచి అనుబంధం కలిగి ఉంది. వీరి కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. కింగ్ సినిమాలో నాగార్జున కోసం అనుష్క స్పెషల్ సాంగ్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే కొద్ది రోజులకు వీటికి కూడా బ్రేక్ పడింది. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, అనుష్క శెట్టి కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్లతో మాట్లాడి స్వీటీని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సెంథిల్ రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్ లతో అనుష్క ఎఫైర్ నడిపారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయాకాలాల్లో అనుష్క ఈ రూమర్స్ ఫేస్ చేశారు.


Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


రాజ్ తరుణ్ తో ముద్దులు,హగ్గులు, బెడ్ రూమ్ సీన్స్ పై.. స్పందించిన హీరోయిన్, ఏమంటుందంటే..?

ప్రస్తుతం ఓ కేస్ లో ఇబ్బందిపడుతున్నాడు తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్. తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఈహీరోపై కంప్లైంట్ ఇచ్చింది. కాగా ఈక్రమంలో రాజ్ తరుణ్ జోడీగా నటించిన ఓ హీరోయిన్ అతనితో రొమాంటిక్ సీన్స్ పై స్పందించింది. టాలీవుడ్ యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఆతరువాత కుమారీ 21ఎఫ్ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. కాని ఆతరువాత కథ సెలక్షన్ లో పొరపాట్లు, కెరీర్ పై నిర్లక్ష్యంతో మంచి మంచి...


కల్కి సీక్వెల్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్

. కల్కి చిత్రానికి సీక్వెల్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్.


NIMS | నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..

నిమ్స్‌ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.


భారత జెండాతో టీమిండియా ప్లేయర్ల సందడి.. డాన్స్ ఇరగదీశారు!

టీమిండియా ఫ్యాన్స్‌ను చూడగానే ప్లేయర్లకు పూనకాలు వచ్చాయి. డాన్స్‌తో ఇరగదీశారు.


Guppedantha Manasu Serial Today July 5th: గుప్పెడంత మనసు సీరియల్: నీ తల్లిలానే పెళ్లి కాకుండానే సంసారం చేస్తావా: మనుతో దేవయాని, సరోజా వర్సెస్ వసు, బుక్కైపోయిన రంగ!

Guppedantha Manasu Today Episode వసుధార స్కూల్ దగ్గర రంగతో త్వరలోనే మీరే మీ నోటితో రిషి అని ఒప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రంగ వసు పడిపోతుంటే పట్టుకోవడం, వసు ఛాలెంజ్ చేయడం దూరం నుంచి చూసిన సరోజా బుజ్జితో వసు అన్నంత పని చేస్తుందని, తన బావని రిషిసార్‌లా మర్చేసేలా ఉందని టెన్షన్ పడుతుంది. ఇక బుజ్జి సరోజాతో ఎప్పుడు అన్న వెంట ఎందుకు పడతావ్ అని తనని సెట్ చేసుకోమని అంటాడు. దీంతో సరోజా బుజ్జిని చితక్కొడుతుంది. మను, ఏంజెల్ వసు గురించి...


Ashada Masam | ఇంద్రకీలాద్రిలో ఆషాఢ మాసం ఉత్సవాలు

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నందు ఆషాడ మాస మొదటి రోజున దేవస్థానము వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది ఆషాడం మాస తొలిసారి అమ్మవారికి సమర్పించారు


పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా

పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తిరగబడరా స్వామి' సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వీ మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని.. ఆమె కూడా తనను బెదరిస్తుందని జూలై 5వ తేదీన లావణ్య నార్సింగ్ ప...


Raj Tharun – Lavanya | రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Raj Tharun – Lavanya | టాలీవుడ్ న‌టుడు రాజ్ తరుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య (lavanya) పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.


Budhaditya Yog: జూలై 16 నుంచి ఈ రాశులవారు ధన వంతులు కాబోతున్నారు!

Budhaditya Yog: జూలై 16వ తేదిన బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కన్యా రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అయితే ఈ యోగం కారణంగా లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


హీరో రాజ్‌తరుణ్‌పై ప్రియురాలి ఫిర్యాదు

టాలీవుడ్‌ హీరో రాజ్‌తరుణ్‌ గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా డ్రగ్స్‌ తీసుకుంటూ తన నివాసంలో పోలీసులకు దొరికిన విషయం మరవకముందే... తాజా గా మరో వివాదంలో చిక్కుకున్నాడు.


వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్ తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ...