Trending:


ఈ సమ్మర్ కి బెస్ట్ సెల్ఫీ పాయింట్ ఎగ్జిబిషన్ ఇదే..

వేసకాలం వచ్చిందంటే పిల్లలకు సమ్మర్ క్యాంపులు, ఎగ్జిబిషన్లు అంటే ఎంతో ఇష్టం. పిల్లలను, పెద్దలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు సెలవు కావడంతో అధిక శాతం ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అటువంటి వారికి వేసవి కాలంలో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేందుకు సూర్య ఆదిత్య ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు.ఈ సమ్మర్ లో పిల్లలను ఆకట్టుకునే విధంగా చిన్న పిల్లల గేమ్స్...


షాకింగ్.. ఆస్తి వివాదంలో హైకోర్టుకి జూ.ఎన్టీఆర్..ఆ మహిళ దారుణ మోసం బట్టబయలు, ఇవిగో వివరాలు

ఆది చిత్రంలో ఎన్టీఆర్ 2002లోనే స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచే ఆస్తులు కొనడం తారక్ ప్రారంభించాడట. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. వార్ 2 తో తారక్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడంతో రెమ్యునరేషన్ కూడా భారీ...


గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...

గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...


Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది


జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్

జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్ హైదరాబాద్, వెలుగు :  టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఎగ్జామ్ ను జూన్ 3న నిర్వహిస్తామని లాసెట్  కన్వీనర్  ప్రొఫెసర్  విజయలక్ష్మి తెలిపారు. అయితే, గతంలో రెండు సెషన్లలోనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించామని, ప్రస్తుతం మూడు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. జూన్ 3న  ఉదయం 9 నుంచి 10.30 వరకు ...


Satyabhama Serial Today May 17th: సత్యభామ సీరియల్: వారసుడు కావాల్సిందే.. రెండు జంటల్ని హనీమూన్‌కి పంపిన మహదేవయ్య!

Satyabhama Today Episode : విశ్వనాథం హాల్‌లో ఉంటే విశాలాక్షి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. హర్ష వచ్చి లంచ్ బాక్స్ ఇమ్మంటే నందినిని తీసుకురావడానికి వెళ్లమని విశాలాక్షి చెప్తుంది. సంధ్య వచ్చి మర్చిపోయాడేమో అని అంటుంది. హర్ష: ఇప్పుడు తను వచ్చి ఇక్కడేం చేయాలి. ఎవరికీ మనస్శాంతి లేకుండా చేస్తుంది. తను వస్తే ఎవరికి సంతోషం అందరిని ఏడిపించడం తప్ప చేసేది ఏం లేదు. విశాలాక్షి: అదేంటిరా అలా అంటున్నావ్. వీడేంటి అండి ఇలా మాట్లాడుతున్నాడు. వీడు మొండి వాడో...


Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?

Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రేండింగ్ లో నడుస్తోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ సైతం ప్రభాస్ పోస్ట్ ని బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసు...


భర్తతో రొమాన్స్ చేస్తూ కొండల్లో కోనల్లో తిరుగుతున్న అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది....


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


Rashmika Mandanna: ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేలా రష్మిక వీడియో.. నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్

పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందనిపించేలా ఓ వీడియోను ఆమె తన సోషల్ హ్యాండిల్స్‌లో ప్రమోట్ చేశారు. అభివృద్ధికి ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. అయితే ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మీ అరచేతిలో ఈ రేఖ ఉంటే... మీకు డబ్బు కి తిరుగుండదు..!

మన అర చేతిలో ఒక రేఖ కనుక ఉంటే.. మనకు జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలుస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. మన చేతిలో మన ఆయుష్షు, విద్య , ఆరోగ్యం రేఖలు కూడా ఉంటాయి. మీ చేతి గీతలను బట్టి.. మీ జీవితం ఉంటుంది అంటే మీరు నమ్ముతారు. హస్తసాముద్రికం పై నమ్మకం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. భారతదేశంలో చాలా మంది దీనిని బాగా నమ్ముతారు. మన చేతి రేఖల ఆధారంగా మన జీవితంలో ప్రేమ, పెళ్లి, డబ్బు లాంటి విషయాలు కూడా తెలుస్తాయట....


ఎన్టీఆర్ మంచి మనసు.. ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరిలోని ఓ ఆలయానికి ఎన్టీఆర్ భారీ విరాళం ఇచ్చారు. జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.12 లక్షల 50 వేలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు గుడి బయట దాతల పేర్లను శిలాఫలకంపై రాయించగా వెలుగులోకి వచ్చింది. అందులో ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు కనిపించాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను అభినందిస్తున్నారు.


Konaseema News: ఆ గుడికి జూనియర్ ఎన్టీఆర్ విరాళం - ఎందుకంత ప్రత్యేకతో మీకు తెలుసా?

Junior NTR Funded Konaseema Bhadrakhali Temple Specialities: కోనసీమలోని (Konaseema) జగ్గన్నపేటలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) రూ.12.50 లక్షల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం మొన్నటి వరకూ ఎవరికీ తెలియలేదు. ఆ ఊరి గ్రామస్థులు గుడిలో ఎన్టీఆర్ కుటుంబం పేరుతో శిలా ఫలకం ఏర్పాటు చేసే వరకూ ఎవరికీ తెలియలేదు. పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన కొందరు యువకులు ఆ...


కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా

ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ...


Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులు- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విజువల్స్

Anantapuram News: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురంలోని తాడిపత్రిలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి, టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు. ఇది తీవ్ర రూపం దాలుస్తున్న టైంలో పోలీసులు కలుగు చేసుకొని ఇద్దర్నీ రహస్య ప్రాంతాలకు...


ఎమర్జెన్సీ మూవీ మళ్లీ పోస్ట్​పోన్​

ఎమర్జెన్సీ మూవీ మళ్లీ పోస్ట్​పోన్​ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశ చరిత్రలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన తన లుక్‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. జూన్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ...


Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్ ఈమధ్య సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారింది. ఆమధ్య నాగ చైతన్య-సమంత, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య.. రెండు రోజుల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి తమ తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. తాజాగా ఈ లిస్టులో ఓ సీరియల్ నటి కూడ...


Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి

Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి ...


Suchitra: కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్?.. సంచలనంగా సింగర్ సుచిత్ర ఆరోపణలు

Kamal Haasan Drugs Party: కమల్ హాసన్ డ్రగ్స్ పార్టీ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలు మళ్లీ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్, సింగర్ కార్తీక్, సైంధవి అంటూ ఇలా ఎంతో మంది పర్సనల్ విషయాలను టచ్ చేసింది సుచిత్ర.


పార్టీలలో కమల్ డ్రగ్స్ తీసుకునేవారా?, పాత ఫొటో వైరల్

తమిళ చిత్ర పరిశ్రమలో కొకైన్ స‌ర‌ఫ‌రా వార్త పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా విశ్వ‌న‌టుడుగా పేరొందిన‌.. క‌మ‌ల్ హాస‌న్ చుట్టూ.. ఈ వివాదం నెలకొని ఉండటంతో వ ైరల్ అవుతోంది. సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్...


ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది! రష్మిక మందన్నా వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్!

టాలీవుడ్ నటి రష్మికా మందన్నా.. యానిమల్ సినిమాతో.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె.. బీజేపీకి అనుకూలంగా చేసిన యాడ్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్వీట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీ-ట్వీట్ చేశారు.రష్మికా.. తన x లో ఓ వీడియోని మే 16న ట్వీట్ చేసింది. అందులో.. ముంబైలో సముద్రంపై నిర్మించిన.. అటల్ సేతు గురించి వివరించింది. "ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్.. భారత అతిపెద్ద సముద్ర వంతెన. ఏకంగా 22...


Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Illegal Affair: వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. మూడు నెలల తర్వాత హంతకుల్లో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.


Hero Xoom Model 2024: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో హీరో కొత్త స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!

Hero Xoom New Model 2024: హీరో మోటర్‌ సైకల్‌ కంపెనీ తమ జూమ్‌ స్కూటర్‌ను కొత్త లుక్‌తో పరిచయం చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Jr NTR: ఎన్టీఆర్ మోసపోయాడు - ఇంటి స్థలం వివాదంలో హైకోర్టుకు వెళ్లిన జూనియర్

Jr NTR filed petition in Telangana High Court over his house land controversy in Hyderabad: ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ హీరోకి చెందిన ఇంటి స్థలం వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్లుగా డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్టీ)లో నలుగుతున్న ఈ గొడవ ఇప్పుడు కోర్టుకు చేరింది. అసలు గొడవ ఏమిటి? ఎందుకు కోర్టుకు వెళ్లారు? అనే వివరాల్లోకి వెళితే... సుంకు గీత నుంచి 2003లో స్థలం కొన్న ఎన్టీఆర్ Jr NTR House In Hyderabad: జూనియర్‌ ఎన్టీఆర్‌...


Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా.. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది.మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా పూజ చేయాలి..  దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. హిందూ మతంలో మోహినీ ఏకాదశ...


బన్నీ మొదట సినిమా ఆఫర్ గురించి నాగబాబు కామెంట్,షాకింగ్ మేటర్

ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఎవరికి తగినట్లుగా వారు అర్థాలు...


Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌, ప్రస్తుతం..

Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో దిగిన ఓ హీరోయిన్‌ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌ మంచి క్రేజ్‌ ఉన్న నటి. తెలుగులో స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అంతేకాదు ఓ మెగా హీరో సరసన కూడా...


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


వైద్యుడి నిర్వాకం.. వేలికోసం వెళ్తే.. చిన్నారి నాలుకకు సర్జరీ చేశాడు!

ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరో వేలు ఉండటంతో.. సర్జరీ చేసి దానిని తొలగించాలని కుటుంబసభ్యులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే, అక్కడ డాక్టర్‌ పొరపాటున వేలికి బదులు నాలుకకు శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తమ కుమార్తెకు నోటి వద్ద బ్యాండెజ్ చూసి తల్లిదండ్రులు విస్తుపోయారు. అసలు వేలికి సర్జరీ అయితే.. నోటికి దూది ఉండటం ఏంటని ఆరా తీయడంతో వైద్యుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


అనసూయ ఎంత ఇష్టంగా తింటుందో

అనసూయ ప్రస్తుతం తన బర్త్ డేను ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇక ఈ మేరకు రెస్టారెంట్‌కి వెళ్లి బాగానే ఆరగించినట్టుగా ఉన్నారు. చివర్లో అనసూయ ఐస్ క్రీంను ఆరగిస్తుంటే..వెనకాల పిల్లలు కుప్పి గంతులు వేసి వెక్కిరిస్తూ ఉన్నారు. ఇక అనసూయని, పిల్లలు చేసే అల్లరిని ఆమె భర్త అలా వీడియోాలో బంధించారు. అనసూయ కంటే.. వెనకాల పిల్లలు చేస్తున్న చేష్టలే అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!

Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!


OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

OTT Movies: మీరు హర్రర్ సినిమాలు చూడటం ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఇది మామూలు సినిమా కాదు. హర్రర్ సినిమాల్లోనే అత్యంత భయంకరమైన సినిమా. ఇందులో కొన్ని సీట్లు గుండె ఆగేలా చేస్తాయి. అందువల్ల ఒంటరిగా చూడకూడదు. హార్ట్ సమస్యలు ఉన్న వారు కూడా ఈ సినిమా చూడకపోవడం మేలు. ఈ సినిమాలో సింపుల్ కథ ఉంటుంది. కెమెరాను ఇష్టమొచ్చినట్లు కదిపెయ్యరు. కళ్లకు సినిమా కూల్‌గా కనిపిస్తుంది. ఇందులో దెయ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ప్రేక్షకులు రియల్ థ్రిల్ ఫీలవుతారు. మీరు ఈ సినిమా చూడాలి అనుకుంటే.. దీని కోసం 1 గంట 27 నిమిషాలు కేటాయించండి. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్‌లో, ఇంకా చాలా ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తోంది. మొత్తం సినిమాని ఒకేసారి చూసేలా ప్లాన్ చేసుకోండి. ఈ సినిమాని చీకటిలో చూస్తే... భయం రెట్టింపు వస్తుంది. అలా వద్దు అనుకునేవారు.. పగలు సమయంలో దీన్ని చూడటం మేలు. ఎందుకంటే.. ఇందులోని కొన్ని సీన్లు.. ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. ఈ సినిమా పేరు The Grudge. ఇది 2004లో వచ్చిన సినిమా. ఇది ప్రజలకు బాగా నచ్చడంతో.. చాలా సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ నచ్చాయి. ఐతే.. మొదటి సినిమా ఎక్కువ మందికి నచ్చింది. ఈ సినిమా కథేంటి అనేది ముందే తెలుసుకుంటే థ్రిల్ ఉండదు కాబట్టి.. మీకు చెప్పట్లేదు. ఓ అమెరికా నర్సు.. జపాన్ లోని టోక్యోలో ఉంటుంది. ఆమెకు ఎదురైన అసాధారణ పరిస్థితులే ఈ సినిమా. గ్రడ్జ్ అంటే.. పగ, ప్రతీకారం వంటి అర్థాలు వస్తాయి. అంటే.. ఇందులో దెయ్యం ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఈ సినిమాకి IMDb 5.9 రేటింగ్ ఇచ్చింది. ఐతే, ప్రేక్షకుల స్పందన ఇంకా ఎక్కువగా వచ్చింది. ఈ సినిమాని పిల్లలు చూడకూడదు. అంటే.. 16 ఏళ్లు దాటిన వారు చూడొచ్చు. హర్రర్ సినిమా కాబట్టి.. పిల్లలు చూస్తే భయపడతారు. ఇందులో శబ్దాలు కూడా భయంకరంగానే ఉంటాయి. కొన్ని కారణాల వల్ల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని ఇండియాలో చూడనివ్వట్లేదు. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఇది ఇండియాలో కూడా లభిస్తోంది. దీని డైరెక్టర్ తకాషీ షిమిజు. నిర్మాతలు శామ్ రైమీ, తకా ఇచిసె, రాబ్ టాపెర్ట్. ఇందులో సారా మిషెల్లే గెల్లార్, బిల్ పుల్‌మాన్, క్లియా దువాల్ కీలక పాత్రలు పోషించారు. లయన్స్ గేట్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని సమర్పించింది.


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


అడవిలో గున్న ఏనుగుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. వైరల్ వీడియో

సామాజిక మాధ్యమాల్లో అడవి జంతువులకు సంబంధించిన పలు వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోలను చూస్తే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లలకు కుటుంబం ఎంత రక్షణగా ఉంటుందో.. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ఇలాంటి బాధ్యత ఉంటుందని తెలియజేస్తోంది. ఏనుగులు నిద్రపోతున్న ఈ వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


Krishna Mukunda Murari Today మే 17 ఎపిసోడ్: ముకుంద తల్లి కాబోతుందని తెలుసుకున్న భవానీ దేవి.. మీరాపై కృష్ణకు మొదలైన అనుమానం

Krishna Mukunda Murari 2024 May 17 Episode: మీరా డబుల్ గేమ్ ఆడుతూ రాక్షసానందం పొందుతోంది. ఇంట్లో ఆదర్శ్ పెళ్లి వరకూ కథను నడిపించి.. ఇప్పుడు ఆ పెళ్లిని మీరే ఆపండి అంటూ మురారీ, కృష్ణలను ఇరికిస్తోంది. ఈ క్రమంలోనే మీరా నాటకాన్ని కనిపెట్టింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Genelia| పొట్టి డ్రెస్సులో అదరగొట్టిన జెనీలియా

ఒకప్పుడు యువత మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ జెనీలియా. ఇప్పుడు కూడా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అందరినీ ఆకట్టుకుంటుంది.


Kangana Ranaut: 8 క్రిమినల్ కేసులు, 6 కిలోలకు పైగా బంగారం - కంగనా రనౌత్ ఆస్తుల పూర్తి వివరాలివే

Assets of Kangana Ranaut: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కంగనా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో (Kangana Ranaut’s Assets) ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.91.6...


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-17 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- నవమి ఉ॥ 9:06ని॥ వరకు నక్షత్రం:- పూ.ఫల్గుణీ రాత్రి 9:37 ని॥ వరకు యోగం:- వ్యాఘాతం ఉ॥ 10:08ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥09:06తైతుల రాత్రి 10:06 ని॥ వరకు వర్జ్యం:- అమృత ఘడియలు:- సా॥2:34 ని॥ల 4:26ని॥...


వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా దీపికా పిల్లి.. చిరునవ్వులతో ముంచేస్తూ క్రేజీ ఫోజులు

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి...


ఆపరేషన్ సక్సెస్ కానీ..ఈ వైద్యుల నిర్వాకం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే !

వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్య వృత్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. ఈ వాక్యం పరమార్థం ఇదే వైద్యుడు.. దేవుడితో సమానమని. ఎందరో వైద్య వృత్తిలో రాణిస్తూ.. ప్రజల చేత అభినందనలు పొందే వైద్యులు సైతం ఉన్నారు ఈ సమాజంలో. కానీ కొందరు వైద్యుల నిర్వాకం చూస్తే.. వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారని పలువురు వైద్యులే బాహాటంగా విమర్శిస్తున్నారు. అటువంటి ఘటన ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వైద్యుల నిర్వాకం తెలిసి యావత్ భారతావని ముక్కున వేలేసుకుంది. ఇంతకు ఆ...


మెగా ఫ్యామిలీ పరువు తీసిన లావణ్య త్రిపాఠి... ఏడాదిలోపే కొత్త కోడలు చేసిన పనికి తిట్టిపోస్తున్న జనాలు!

హీరో వరుణ్ తేజ్ ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠి మెగా కోడలు హోదా పొందింది. టాలీవుడ్ ని శాసిస్తున్న అతిపెద్ద కుటుంబంలో ఆమె అడుగుపెట్టారు. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్న లావణ్య-వరుణ్ గత ఏడాది ఎంగేజ్మెంట్ ప్రకటన చేశారు. 2023 నవంబర్ 5న ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి స్టేటస్ మారిపోయింది. అదే సమయంలో ఆమె బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాగా లావణ్య త్రిపాఠి...


‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు

‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో గురువారం నుంచి ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ దయాల్‌‌‌‌సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్యసేవలను ట్రాన్స్​జెండర్లు వినియోగి...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


కన్నడ స్టార్‌‌‌‌‌‌‌‌తో.. కియారా అద్వానీ

కన్నడ స్టార్‌‌‌‌‌‌‌‌తో.. కియారా అద్వానీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా అద్వానీ.. మరోవైపు సౌత్‌‌‌‌లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే రామ్ చరణ్‌‌‌‌కు జంటగా ‘గేమ్ చేంజర్‌‌‌‌‌‌‌‌’లో నటిస్తున్న ఆమె, తాజాగా మరో సౌతిండియన్ ప్రాజెక్ట్‌‌‌‌లో చాన్స్ అందుకుంది.  యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్‌‌‌‌’ సినిమాలో ఆమె హీరోయిన్‌‌‌‌గా ఎంపికైనట్టు...


కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్

కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిందని రుజువైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్‌ కుమార్‌ కొద్ది రోజుల క్రితం స్వాతి మలివాల్ ను తిట్టి, కాలుతో తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై గతకొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపుతుంది. లోక్ సభ ఎన్నికల వేళ...


సితార క్యూట్ ఫోటోలు.. చూస్తే వావ్ అనాల్సిందే

Sitara Ghattamaneni Latest Pics మహేష్ బాబు కూతురిగా సితారకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక సితార నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకుంది. ఇక ఇప్పుడు నెట్టింట్లో సితార వదిలిన ఫోటోలు చూస్తే ఘట్టమనేని ఫ్యాన్స్ అవాక్కవ్వాల్సిందే.