Trending:


సత్య మూవీ రివ్యూ: టీనేజ్ ప్రేమకథలో ట్విస్టులు మెప్పించాయా..?

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన కొత్త సినిమా సత్య. వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నేడు (మే 10) థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. శివమల్లాల నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర మెప్పించిందనేది ఈ రివ్యూలో చూద్దామా..కథ:హీరో సత్యమూర్తి గవర్నమెంట్‌ కాలేజిలో ప్లస్‌ వన్‌ చదువుకుంటూ ఆడుతూ, పాడుతూ హాయిగా తిరిగే...


Prathinidhi 2 Movie Review - ప్రతినిధి 2 రివ్యూ: నారా రోహిత్ పొలిటికల్ కాంట్రవర్సీ సినిమానా? థ్రిల్లరా?

Nara Rohit's Prathinidhi 2 Movie Review: కొంత విరామం తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా 'ప్రతినిధి 2'. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ప్రతినిధి'తో ఆయన విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు 'ప్రతినిధి 2' అనేసరికి ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి ఏర్పడింది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో పొలిటికల్ కాంట్రవర్సీ ఉందా? లేదంటే రాజకీయ నేపథ్యంలో...


Chiranjeevi | పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి


తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ

తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ తెలంగాణ నుంచి ముగ్గురు పద్మ శ్రీ అవార్డులను అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మహిళ, ఒకేఒక్క సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరికీ పద్మశ్రీ అవార్...


స్టార్ హీరోయిన్ డైవర్స్ కన్ఫామ్.. కూతురితోనే ఉంటానంటున్న 35ఏళ్ల నటి

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరో నటి ఇప్పుడు వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త నుంచి విడాకులు తీసుకొని ..సింగిల్ గా ఉంటున్నట్లుగా మెసేజ్ పెట్టింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు మలయాళ నటి రేఖిత కురుప్ . భామగా ప్రసిద్ధి చెందిన ఈ నటి డైవర్స్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త అరుణ్ జగదీష్‌తో వైవాహిక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భామ "నేను ఎంత బలంగా ఉన్నానో నాకు ఎప్పుడూ తెలియదు" అని క్యాప్షన్‌లో రాసింది. ఎక్కడ నేను ఒంటరి తల్లి అయ్యే వరకు నాకు ఉన్న ఏకైక ఎంపిక బలం తన కూతురే అని ఉంది. ఈ మాటలు తన జీవిత భాగస్వామి నుండి భామ విడాకుల వార్తను బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. క్యాప్షన్‌తో పంచుకున్న ఫోటోలో నటి తన కుమార్తె గౌరీ పిళ్లైతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 35 ఏళ్ల నటి సుందరి కన్నల్ ట్రాక్‌ను తీసుకుంది. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఈ భామ సోషల్ మీడియా పోస్ట్‌లో కొన్ని మార్పులు చేసి విడాకుల పుకారు ఇప్పుడు దుమారం రేపుతోంది. భామ తాజా పోస్ట్‌కు మద్దతిస్తున్నారు ఫాలోవర్స్. మీ పాప ఆ వయస్సులో ఉన్నప్పుడు, మీరు ఎంత బలంగా ఉన్నారో తెలిసినప్పుడు మీ గురించి చాలా గర్వపడాలని కామెంట్ చేశారు. మరొకరు ఈ భామ బలంగా ఉండాలని కోరుకుంటూ, “ఒంటరి తల్లి కావడం అంత తేలికైన పని కాదు. మరికొందరు కూడా ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భామ విడాకుల నిర్ధారణ వివాహ ఫోటోను సోషల్ మీడియా నుండి తొలగించారు. అలాగే, తన భర్తతో కలిసి వెకేషన్ ఫోటోలను కూడా తొలగించింది. నటి ఇప్పుడు తన కుమార్తెతో ఉన్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంది. అయితే ఇంతకుముందు ఆమె ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేసేది. పెళ్లి తర్వాత 35 ఏళ్ల నటి సినీ పరిశ్రమను వదిలి తన భర్త వ్యాపారంలో చేరుతుందని పుకార్లు వచ్చాయి. ఈ భామ తన సొంత దుస్తుల బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుణ్ కూడా కనిపించారు. ఈ వేడుకలో నటులు అబూ సలీం, రియాజ్ ఖాన్, దర్శకుడు నాదిర్షా తదితరులు పాల్గొన్నారు. కొట్టాయంలో జరిగిన హిందూ సంప్రదాయ వివాహ వేడుకలో నివేద్యం నటి అరుణ్‌తో ముడి పడింది. తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కలకాలం కలిసి ఉంటామని ఇద్దరూ ప్రమాణం చేశారు. ఈ భామ తన పెళ్లి రోజు ఎరుపు రంగు కాంచీపురం చీరలో మెస్మరైజింగ్ గా కనిపించింది. అయితే భామ డైవర్స్ వార్తపై ఇప్పటికి క్లారిటీ రానప్పటికి తాజాగా పెట్టిన పోస్ట్ తో మాత్రమే ఫాలోవర్స్, ఫ్యాన్స్ భర్తతో విడిపోయిందని డిసైడ్ అవుతున్నారు.


Naga Panchami Serial Today May 10th: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గర్భంలో గరుడ అంశ ఉందని తెలుసుకున్న నాగేశ్వరి.. జ్వాలని చూసి గజగజ వణికిపోయిన పంచమి!

Naga Panchami Today Episode పంచమి, మోక్ష మాట్లాడుకుంటారు. తన ప్రాణాలు నువ్వు పెట్టిన భిక్షే అని మోక్ష పంచమితో అంటాడు. దాంతో పంచమి అలా అనొద్దని తన భర్తని కాపాడుకోవడం తన కర్తవ్యమని అంటుంది. జరిగిన వన్నీ ఓ తీపి జ్ఞాపకాలుగా ఉంచుకుందామని ఇకపై సంతోషంగా కలిసిమెలసి ఉందామని మోక్ష పంచమితో అంటాడు. ఇక కరాళి దగ్గరకు నాగేశ్వరి వస్తుంది. నాగేశ్వరి: కరాళి ఎన్ని సార్లు చెప్పినా నువ్వు నీ రాతని మార్చుకోవడం లేదు. కోరి కోరి చావుని కొని తెచ్చుకుంటున్నావ్. కరాళి:...


Mlc Kavitha Bail: లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట, విచారణ రెండు వారాలు వాయిదా

Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను రెండు వారాల పాటు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.


Aliens: ఏలియన్స్ భూమిపై అక్కడ దాక్కున్నారంట.. షాకింగ్ న్యూస్ చెప్పిన నాసా శాస్త్రవేత్త..!

భూమి వెలుపల జీవం ఉందా.. మనుష్యుల వంటి ఇతర గ్రహాలు ఏమైనా ఉన్నారా..? ఈ ఊహ చాలా కాలంగా ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల ఉనికిని క్లెయిమ్ చేసినప్పటికీ, గ్రహాంతరవాసుల రాక గురించి శాస్త్రీయ సమాజంలో చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ.. వాటికి స్పష్టమైన ఆధారాలు ఇంకా లేవు. ఎవరూ వాటిని చూడలేదు కూడా. అయితే గ్రహాంతర వాసులు ఉన్నప్పటికీ.. వారు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. భూమిని, మనుషులను చూడటానికి గ్రహాంతర వాసులు భూమిపైకి తరచూ వస్తున్నారని.. ఎంతో మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది నేటికీ మిస్టరీగానే ఉంది. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ఓ శాస్త్రవేత్త తాజాగా కీలక సమాచారం అందించారు. అది విని చాలా మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు నాసా ఎన్నో రహస్యమైన సొరంగాలను కనుగొందని.. ప్రస్తుతం NASA యొక్క అమెస్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్న ప్రఖ్యాత విద్యావేత్త కెవిన్ నూత్, గ్రహాంతరవాసులు మరెక్కడా దాక్కోవడం లేదని, వారు సముద్రంలో నివసిస్తున్నారని చెప్పారు. కెవిన్ నట్ ప్రకారం, గ్రహాంతరవాసులు భూమిపై ఉంటే, వారికి ఉత్తమమైన ప్రదేశం సముద్రపు అడుగుభాగం అవుతుందన్నారు. ఏలియన్స్ అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు అని పేర్కొన్నారు. థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ పాడ్‌క్యాస్ట్‌లో భూమిలో 75% నీటితో తయారైందని, అందుకే భూమి యొక్క మహాసముద్రాల గురించి మనకు ఇంకా పెద్దగా తెలియదు. కాబట్టి, గ్రహాంతరవాసులు దాగి ఉండటానికి ఇది సరైన ప్రదేశమని అంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల మృతదేహాలను మెక్సికో పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. పెరూలోని కుస్కో నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏలియన్ బాడీలు వేల సంవత్సరాల నాటివని వారు పేర్కొన్నారు. ఆ సమయంలో, ఈ రెండు శరీరాలు భూమిపై నివాసయోగ్యమైన మానవులుగా ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. వారు UFO శిధిలాల నుండి స్వాధీనం చేసుకున్నారు. రెండూ ఇప్పుడు అంతరించిపోయాయని అంటున్నారు.


Tollywood Movies 2024: ఒకే బ్యాక్ డ్రాప్ లో రానున్న స్టార్ హీరోల చిత్రాలు.. బన్నీ,‌ తారక్ కూడా అదే రూట్

Pushpa 2 Update: ప్రస్తుతం కొంచెం గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోల తెలుగు సినిమాలు ఆగస్టు నుంచి వరుసగా రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో రాబోతున్న చిత్రాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. అదేమిటంటే..ఈ మధ్య అందరూ హీరోలు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలదాకా.. చాలామంది రా అండ్ రస్టిక్ కథలను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది..


మున్నేరు నదిలో .. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

మున్నేరు నదిలో .. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చనిపోయినవారిలో ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం రూరల్, వెలుగు: మున్నేరు నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ విషాదకర ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో  చోటుచేసుకుంది. ఖమ్మం సిటీలోని మమత హాస్పిటల్​వెనక ప్రాంతంలో నివాసిస్తున్న అముదా...


Sajjala On Land Titling Act బాలకృష్ణ, పవన్‌ భూములు కొన్నారు ఆ పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా

భారతదేశం, May 10 -- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్ భూములు . మరి వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. మరి ఆ పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా? ఎవరైనా జెండా పాతితే వదిలేస్తారా? ప్రశ్నించారు.


సతీమణికి పద్మవిభూషణ్ ఇచ్చిన చిరంజీవి

చిరంజీవి పద్మ విభూషణ్ వచ్చాక.. ఆ పతకాన్ని సతీమణికి ఇచ్చాడు. ఇక ఢిల్లీ నుంచి హైద్రాబాద్‌కు వచ్చాక ఇంటి సభ్యులు ఘనమైన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లోకి వచ్చిన చిరంజీవి ముందుగా తల్లి అంజనమ్మకు పాదాభివందనం చేశాడు. అమ్మ అశీర్వదాన్ని తీసుకున్నాడు. ఈ వీడియోని ఉపాసన షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


జగతి మేడంని ఇలా నిండుగా చూసి ఎంత కాలమైందో..

జగతి మేడం అనే కారెక్టర్‌లో కన్నడ నటి జ్యోతి తెలుగులో బాగానే పాపులర్ అయింది. ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. జగతి మేడం ఇన్ స్టా ఖాతా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. పొట్టి బట్టల్లో, బికినీల్లో అందాల ప్రదర్శన చేస్తుంటుంది. ఆమె ఇలా నిండుగా కనిపించి చాలా కాలమే అవుతోంది. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా పద్దతిగా కనిపించింది. గోమాతను సేవిస్తూ కనిపించింది.


Manjummel Boys: తమిళనాడు పోలీసులను చిక్కుల్లో పడేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ - 18 ఏళ్ల తర్వాత ఆ కేసు రీ ఓపెన్

TN Govt Orders Probe On Cops Who Misbehaved With Real Manjummel Boys: వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’. చిందబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లు వసూళు చేసింది. మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇంతకీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ ఏంటంటే? కేరళకు చెందిన కొందరు...


happy birthday Sunitha: సునీత జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క పాట - హీరోయిన్‌గానూ అవకాశాలు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

Happy Birthday Singer Sunitha: ఇండస్ట్రీలో సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. సింగర్స్‌ అంతా వేరు.. సునీత వేరు అనేంతగా తన గానం, రూపుతో ఆకట్టుకున్నారామే. తనదైన యాటిట్యూడ్‌తో ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న సునీతకు స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌లో క్రేజ్‌ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక మహిళా సింగర్‌ ఈమే. ఏ మహిళా సింగర్‌కు కూడా లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఈమే సొంతమనే చెప్పాలి....


సూసైడ్ చేసుకోవాలి అనుకున్న రజినీకాంత్.. సూపర్ స్టార్ ఎలా అయ్యాడు..? రహస్యాన్ని స్వయంగా వెళ్లడించిన తలైవా..

సూపర్ స్టార్ రజినీకాంత్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారా..? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది...? సూసైడ్ చేసుకోవాలి అనుకున్న రజినీకాంత్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు..? ఆయనే స్వయంగా వెల్లడించిన విషయాలు ఏంటంటే..? సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాట మాత్రమే కాదు.. భారతీయ సినిమాకు సూపర్ స్టార్ గా వెలుగొందారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు రజనీకాంత్. ఆయన సినిమా వచ్చిందంటే ప్యాన్స్ కు పండగే.. 73 ఏళ్లు...


పద్మశ్రీ అందుకున్న సందర్భంగా ప్రధానితో సామాజికవేత్త రాజన్న ప్రత్యేక క్షణం - HT Telugu #pmmodi

భారతదేశం, May 10 -- పద్మశ్రీ అందుకున్న సందర్భంగా ప్రధానితో సామాజికవేత్త రాజన్న ప్రత్యేక క్షణం - HT Telugu #pmmodi


Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్న కేసులో ఊహించని మలుపు, బెదిరించి కేసు పెట్టించారంటూ మహిళ ఫిర్యాదు

Prajwal Revanna Case Update: కర్ణాటక రాజకీయాల్లోని కుదిపేస్తున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న వ్యవహారం (Prajwal Revanna Case) మరో మలుపు తిరిగింది. తనపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ ఓ మహిళ వెల్లడించింది. ఇదే విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) తెలిపింది. ప్రజ్వల్‌పై కేసు పెట్టాలని కొందరు తనను వేధించారని, అందుకే ఫిర్యాదు చేశానని చెప్పినట్టు NCW వివరించింది. జాతీయ మహిళా కమిషన్‌కి అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ...


Happy Akshaya Tritiya 2024: మీ మేలు కోరేవారికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు!

Happy Akshaya Tritiya 2024 In Telugu: అక్షయ తృతీయ పండగకి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మిదేవిని పూజిస్తారు. ఇంతటి ప్రాముత్యకలిగిన రోజున మీ స్నేహితులకు శుభం కలగాలని కోరుకుంటూ ఇలా అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలపండి.


సింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ

సింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు ఎంపీగా గెలిస్తే కొత్త గనులు ఏర్పాటు చేయించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలి: కోదండరాం సింగరేణిలో గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు వంశీకృష్ణ, వినోద్‌‌‌‌‌‌‌‌, వివేక్‌‌‌‌‌‌‌‌ హా...


సీక్రెట్ పార్ట్స్ చూపిస్తూ కుర్రకారును షేక్ చేసిన బిగ్ బాస్ లేడీ.. నెవర్ బిఫోర్ అంతే..!

సినిమా హీరోయిన్లకు పోటీ ఇస్తూ బుల్లితెర యంగ్ బ్యూటీస్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుండటం చూస్తున్నాం. అందాల ఆరబోతలో పీక్స్ లోకి వెళుతున్నారు నేటితరం తారలు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ భామ దివి షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్‌గా ఉండే దివి వాద్యా (Divi Vadthya) ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది. ఇదే బాటలో ఇప్పుడు శృతిమించిన హాట్ ట్రీట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. తన లేలేత అందాలన్నీ ఆన్ లైన్ తెరపై పరిచేసింది. సన్నజాజి నడుము చూపిస్తూ కుర్రకారును షేక్ చేసింది. గత కొన్ని నెలలుగా ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది యాక్టర్ దివి వాద్యా. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది దివి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి నటించింది. పాత్ర నిడివి చిన్నదే అయినా మహేష్ సినిమా కావడంతో అందరి కన్ను ఆమెపై పడింది. ఇక బిగ్ బాస్‌లో పార్టిసిపెంట్‌గా ఛాన్స్ రావడం దివి జాతకాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. హౌస్‌లో హాట్ హాట్‌గా కనిపిస్తూ రచ్చ రచ్చ చేసి తెగ పాపులర్ అయింది దివి. దీంతో అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ 4 నుంచి బయటకు వచ్చిన వెంటనే అమ్మడి ఫేట్ మారిపోయింది. వరుస ఆఫర్స్ తలుపుతడుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. మరోవైపు నిత్యం ఏదో ఒక ఫోటోషూట్‌తో నెటిజన్లను, ఫాలోయర్స్‌ను అట్రాక్ట్ చేస్తుండటం హాబీగా పెట్టుకుంది దివి. రోజుకో తీరు గ్లామర్ యాంగిల్స్ వదులుతూ రచ్చ చేస్తోంది. అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. గతేడాది విడుదలైన జిన్నా మూవీలో దివి రోల్ ప్రాధాన్యత సంతరించుకుంది. మూగ అమ్మాయి అయిన హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది దివి. ఈ క్రమంలోనే సినిమా ఆఫర్స్ కోసం అందాల తలపులు తెరుస్తూ అందరినీ ఇలా అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా లంబసింగి అనే సినిమా చేసింది.


Akarsh Byramudi Marriage: పెళ్లి చేసుకున్న బుల్లితెర హీరో ఆకర్ష్ బైరమూడి - వధువు ఎవరంటే!

Mamagaru Serial Actor Akarsh Byramudi Wedding: బుల్లితెర హీరో, 'మామగారు' సీరియల్‌ ఫేం గంగాధర్‌ పెళ్లి పీటలు ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయితో తాజాగా ఏడడుగులు వేశాడు. అతడి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను వరుసగా సెలబ్రిటీ యాంకర్‌, యూట్యూబర్‌ నిఖిల్‌‌ విజయేంద్రసింహా వరుసగ పోస్ట్స్‌ షేర్‌ చేస్తుండటంతో అతడి గంగాధర్ పెళ్లి విషయం బయటకు వచ్చింది. దీంతో ఆకర్ష్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. బుల్లితెర సీరియల్‌ నటీనటులు ఈ కొత్త...


ఊపు ఊపేసిన విష్ణు ప్రియ.. ఆ స్పీడేంట్రా బాబు

విష్ణు ప్రియ డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మానస్, విష్ణుప్రియ యూట్యూబ్ కోసం చేసిన ప్రైవేట్ ఫోక్ సాంగ్స్‌కు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే విష్ణు ప్రియ ఈ మధ్య డ్యాన్స్ రిహార్సల్స్ వీడియోని షేర్ చేయడం లేదు. ఇప్పుడు వదిలిన ఈ వీడియో చూసి ఆమె స్పీడుకు అంతా షాక్ అవుతున్నారు. బాడీని అలా తిప్పేస్తోందేంట్రా బాబు.. ఆ స్పీడేంట్రా బాబు అనుకునేలా విష్ణు ప్రియ డ్యాన్స్ వేసింది. వర్షం సినిమాలోని నచ్చావే నైజాం పోరీ అంటూ విష్ణు ప్రియ కుమ్మేసింది.


తిరుమల: విద్యార్థులకు టీటీడీ గుడ్‌న్యూస్.. రూ.50 మాత్రమే, అద్భుతమైన అవకాశం!

Ttd Applications Invited: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కీలక ప్రకటన చేసింది. 2024 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తుల్ని ఆహ్వానించింది.. ఈ మేరకు వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ఇస్తారు.. జూన్ 12 తేదీ వరకు వాటిని స్వీకరిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది.


అప్పట్లో రూ. 500 కోసం ఆ పని చేసిన అనసూయ... ఎవరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా?

అనసూయ భరద్వాజ్ అంటే తెలియనివారుండరు. ఆమె ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్. కోట్లు సంపాదిస్తున్న అనసూయ కేవలం రూ. 500 కోసం ఏం చేశారో తెలిస్తే విస్తుపోతారు. టాలీవుడ్ క్రేజీ యాక్ట్రెస్ గా ఉంది అనసూయ. జబర్దస్త్ వేదికగా ఆమెకు పాపులారిటీ దక్కింది. 2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ షో సక్సెస్ లో అనసూయ పాత్ర ఎంతగానో ఉంది. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. పొట్టిబట్టల్లో అనసూయ స్కిన్ షో చేయడం పై...


Navneet Kaur Rana: ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు - ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు

Hyderabad News: మహారాష్ట్రలోని అమ్రావతి ఎంపీ, బీజేపీ నేత, సినీ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur)పై తెలంగాణలో (Telangana) కేసు నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇటీవల షాద్ నగర్ లో పర్యటించారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఆమెతో కలిసి పట్టణంలోని కార్నర్ మీటింగ్ లో నవనీత్ కౌర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు....


శ్రీశైలం వెళ్లినప్పుడు ఇలా చేస్తే అరిష్టాలన్నీ పోతాయ్.. అనుకున్నవి జరగాల్సిందే

నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆలయ ఈవో డి.పెద్ది రాజు ఆధ్వర్యంలో వీరభద్ర స్వామికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి శ్రీశైల దేవస్థానం వేద పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం బయలు వీరభద్ర స్వామి వారి పరోక్ష సేవ ద్వారా 21 మంది భక్తులు ఈ విశేష పూజలను చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్ర స్వామికి ప్రతి అమావాస్య రోజులలో విశేష అర్చనను నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది. కావున అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశాలు దేవాదాయ శాఖ అధికారులు కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కూడా ఈ పూజలు జరిపిస్తున్నారు. ఈ పూజాధికాల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ముందుగా మహాగణపతి పూజ జరిపించారు. ఈ పూజ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ముందుగా పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో వీరభద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ స్వామి ఆరాధనతో గ్రహ దోషాలు నివారిస్తారన్నారు. అరిష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు, ఎంత క్లిష్ట సమస్యలైనా పరిష్కారం అవుతాయని, ప్రమాదాలు నివారించబడతాయన్నారు. సర్వ కార్యానుకూలత లభిస్తుందని స్పష్టం చేశారు, ప్రజల అభీష్టం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు. ఈ పరోక్ష సేవ కోసం ఆన్ లైన్ ద్వారా భక్తులు రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుదన్నారు. భక్తులు సేవా రుసుము www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రాసారాన్ని వీక్షించేందుకు వీలుగా సేవాకర్తలకు ప్రసార వివరాలు, ప్రసారాల సమయం తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని శ్రీశైలం ఈఓ డీ పెద్ది రాజు అన్నారు. సేవా కర్తలతోపాటు భక్తులు కూడా శ్రీశైల టీవీ/ యూ-ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు అన్నారు. కనుక భక్తులందరు కూడా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 8333901351 / 52 / 53 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంకం మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆలయ ఈవో డి.పెద్ది రాజు గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ పూజాదికాలలో పంచామృతాలతోను. బిల్వోధవ కం కుంకుమేదకం. హరిద్రోదకం. భష్మోదకం. గందోదకం. పుష్పోదకం. శుద్ధ జలాలతో వీరభద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించబడుతుంది శ్రీశైలం బయలు వీరభద్ర స్వామి వారి పరీక్ష సేవ ద్వారా 21 మంది భక్తులు ఈ విశేష పూజలను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించుకుంటారు వీరభద్ర స్వామికి ప్రతి అమావాస్య రోజులలో విశేష అర్చనను నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది కావున అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశాలు దేవాదియ శాఖ అధికారులు కల్పించారు. పూజా అధికారులు ఈ పూజ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందా

Naga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.


ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. Photo : Twitter ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫస్ట్ లిరికల్‌ త్వరలో విడుదలకానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి టీమ్ ఒక ప్రకటనను కూడా ఇచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నా.. ఈ పాట అతి త్వరలో విడుదలకానుందని అంటున్నారు. మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా వస్తుందని టాక్. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రటకన రానుంది.. Photo : Twitter ఇక ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్‌ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యి బజ్ వినిపిస్తోంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్‌లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు.. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తు్న్నారట. అంతేకాదు దాదాపుగా దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. . Photo : Twitter ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్‌లో అంచనాలున్నాయి. రెండు పార్ట్‌లుగా వస్తోంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.. Photo : Twitter ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్‌కి అత్త క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్, రమ్యకృష్ణలు నా అల్లుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter ఇక ఎన్టీఆర్ హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక వార్ 2లో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. Photo : Twitter ఈ సినిమాలో హృతిక్‌ రోషన్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు. Photo : Twitter ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.. Photo : Twitter


యష్ తో సినిమా.. డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్న నయనతార..? నిజమెంత...?

రెమ్యునరేషన్ ను డబుల్ చేసిందట సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇంతకీ ఏ సినిమా కోసం నయన్ ఇలా డిమాండ్ చేసింది...? నయనతార తమిళంతో పాటు తెలుగు సినీపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది. అంతే కాదు తాజాగా ఆమె బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. బాలీవుడ్ ఎంట్రీ మూవీతోనే 1000 కోట్ల సినిమాతో స్టార్ గా మారింది. గత సంవత్సరం ఆమె షారుఖ్ ఖాన్ జోడీగా నటించిన హిందీ తొలి చిత్రం జవాన్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. సూపర స్టార్ నయనతార...


పెళ్ళికి ముందే తల్లి కానున్న తమన్నా? ప్రియుడితో చీకటి ఒప్పందం... ఎందుకో తెలుసా?

తమన్నా భాటియా పెళ్లి కాకుండానే తల్లి కానుందన్న న్యూస్ కాకరేపుతుంది. ఈ మేరకు బాలీవుడ్ లో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. తమన్నా చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. తమన్నా భాటియా చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. సుదీర్ఘ కాలంగా ఆమె వెండితెరను ఏలుతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా సౌత్ ఇండియా మొత్తం ఫేమ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో కూడా చిత్రాలు, సిరీస్లు చేస్తుంది. తెలుగులో తమన్నా ఫేమ్ తగ్గగా ఎక్కువగా వెబ్...


తండ్రిని కాదని కోట్ల రూపాయల ఆస్తిని ఆమె పేరును రాసిన విజయ్ దేవరకొండ... కారణం?

విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఆయన సినిమాలు, వ్యాపారాలు, ప్రొమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. కాగా తన మొత్తం ఆస్తిని విజయ్ దేవరకొండ ఒకరి పేరున రాశారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ టాలీవుడ్ సెన్సేషన్. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో హీరో అయ్యాడు. మోవుయి ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో పాటు నేషనల్...


కాంగ్రెస్​లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

కాంగ్రెస్​లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఏఐసీసీ ఇన్ చార్జ్ మున్షీ, మంత్రి ఉత్తమ్ సమక్షంలో చేరిన శంకరమ్మ హైదరాబాద్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్​పార్టీలో చేరారు. గురువారం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్​చార్జ్​దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మతో పాటు హ...


Jacqueline Fernandez: టాలీవుడ్ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమా?

Actress Jacqueline Fernandez Is In Talks With Tollywood Director: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా తెలుసు. బహ్రెయిన్‌లో జన్మించిన ఈ శ్రీలంక సుందరి బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీ. అప్పుడప్పుడూ సౌత్ ఇండియా సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో'లో స్పెషల్ సాంగ్ చేశారు. కన్నడ స్టార్ సుదీప్ 'విక్రాంత్ రోణ'లో 'రా రా రక్కమ్మ' సాంగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే... ఆవిడతో సినిమా చేయాలని...


Pushpa 2 The Rule : క‌ళ్లు చెదిరే అల్లు అర్జున్ భారీ రేటుకు పుష్ప 2 క‌ర్ణాట‌క రైట్స్..

Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో బ‌న్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్ప‌టికే అల్లు అర్జున్ బ‌ర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా క‌ర్ణాట‌క రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయింది.


ఈ అందాల తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా.. మైండ్ బ్లాంక్ అంతే..

దివ్య భారతి అనగానే మనకు 1990 హీరోయిన్‌ గుర్తుకు వస్తుంది. ఆమె అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలందరితో నటించి మెప్పించింది. అనూహ్య పరిణామాలతో చనిపోయింది. ఇక అది అలా ఉంటే అదే పేరుతో తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ అడుగు పెట్టింది.. అంతేకాదు ఈ అమ్మడు అదిరే అందాలతో కేక పెట్టిస్తోంది. ఇక తాజాగా ఈ భామ పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్య భారతి పర్సనల్ విషయానికి వస్తే.. ఈ భామ బ్యాచిలర్‌ సినిమా తో ఈ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతేకాదు తన నటనతో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. సోషల్ మీడియాలో తన అంద చందాలతో కేక పెట్టిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి నడుము నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తూ ఫోటో షూట్‌ చేసింది. ఇక ఈ భామ నటించిన బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే.. దివ్య భారతి ఆసినిమాలో తన అంద చందాలతో కేక పెట్టించింది. 'బ్యాచిలర్' సక్సెస్ తర్వాత తెలుగులో కూడా ఈ భామకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఈ భామ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న గోట్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే దివ్య భారతి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం. ఇప్పటికే ఈ భామ మలయాళ చిత్రం ఇస్కీకి తమిళ రీమేక్ అయిన ఆసిలో నటించింది. అలాగే 'బ్యాచిలర్' సక్సెస్ తర్వాత మళ్లీ జివితో కలిసి 'కింగ్స్టన్' సినిమాలో నటించింది. అభిమానులను ఆకట్టుకోవడానికి ఆమె తరచూ తన ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఒకప్పుడు ఈ భామ రూపాన్ని చూసి అప్పట్లో ట్రోల్ చేసేవారని తెలిపింది. కోయంబత్తూరుకి చెందిన దివ్యభారతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ తన బాడీ షేప్ గురించి ఆటపట్టించేవారని చెప్పింది. తన రూపం చూసి అందరూ నవ్వుకునేవాళ్లని,తనకి పలు పేర్లు పెట్టేవారని అవన్నీ నాపై తీవ్ర ప్రభావం చూపాయని దివ్యభారతి తెలిపింది. తన శరీరాన్ని తానే అసహ్యించుకునేలా ఆ కామెంట్స్ ఉండేవని తెలిపింది. ప్రజల ముందు నడవడానికి కూడా భయపడ్డాను అని తెలిపింది. అయితే ఇప్పుడు అదే రూపానికి ఫిదా అవుతున్నారని.. ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు.


Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది

Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత వచ్చిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా విజయం తరు...


రష్మిక మందన్నాకి ఇక అక్కడ తిరుగులేదు.. గట్టిగా జెండా పాతే ప్లాన్‌.. కుర్ర భామలు పాఠాలు నేర్చకోవాల్సిందే

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అదిరిపోయే ప్లాన్‌ తో ముందుకు సాగుతుంది. అక్కడ గట్టిగా జెండా పాతే ప్రయత్నం చేస్తుంది. కుర్రభామలకు పాఠాలు నేర్పిస్తుంది. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నెమ్మదిగా తనని తాను నటిగా మలుచుకుంటూ వస్తోంది. ఒకేసారి సునామీలా కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు బేస్‌ని ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. సక్సెస్‌ చిత్రాల్లో భాగమవుతూ దూసుకుపోతుంది. కెరీర్‌ ప్రారంభించిన తక్కువ సమయంలోనే పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. భారీ ప్రాజెక్ట్ ల్లో...


ఛోటే కాదు.. వాడు ‘తోపు’, చాలా కంట్రోల్ చేస్తున్నా: నవనీత్ రాణాకు అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్

Navneet Rana: బీజేపీ నాయకురాలు, అమరావతి ఎంపీ, ఒకనాటి టాలీవుడ్ నటి నవనీత్ రవి రాణా (నవనీత్ కౌర్) చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. తన తమ్ముడు అక్బరుద్దీన్‌ ఒవైసీని ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పారు. ‘ఛోటేను చాలా కష్టంమీద ఆపాను. ఛోటే కాదు. వాడు తోపు, సాలార్ కొడుకు. చాలా కష్టంమీద నచ్చజెప్పాను అతడికి. 15 సెకన్లు చాలట. మేమేమైనా కోడిపిల్లలమా? మీరు ఆట మొదలుపెట్టి చూడండి’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.


మిగిలిన ఈ రెండురోజులన్నా దుష్టప్రచారం ఆపి ప్రచారం చేద్దాం...సార్.. !

మిగిలిన ఈ రెండురోజులన్నా దుష్టప్రచారం ఆపి ప్రచారం చేద్దాం...సార్.. ! ©️ VIL Media Pvt Ltd.


Jyotika: వాళ్లు నన్ను అలా అనుకున్నారు, అందుకే 27 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఛాన్సుల్లేవు: జ్యోతిక

Jyotika About Bollywood: పెళ్లికి ముందు ఎంతో స్టార్‌డమ్ సంపాదించినా.. పెళ్లయిన తర్వాత చాలామంది హీరోయిన్స్ తమ ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయారు. అలాంటి వారిలో జ్యోతిక కూడా ఒకరు. హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక.. కొన్నాళ్ల క్రితం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఇక తమిళంలో మాత్రమే కాకుండా హిందీ నుంచి కూడా తనకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో రీఎంట్రీపై జ్యోతిక పలు...


Janasena: ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం

Janasena flag On Wasdale Mountain: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన సినిమాలనే కాదు, వ్యక్తిగతంగానూ ఎంతో మంది ఇష్టపడుతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన కూటమిలో భాగమై పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన, ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అభిమానులు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ...


Socio Fantasy Movies: ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తున్న టాలీవుడ్ హీరోలు - సరికొత్త అనుభూతిని పంచబోతున్న సినిమాలు!

Socio Fantasy Movies in Telugu: ఇప్పుడు టాలీవుడ్ లో 'ఫాంటసీ' సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మన హీరోలంతా సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీస్, సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తుండటంతో, యువ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ.. అందరూ అదే బాటలో పయనిస్తున్నారు. దర్శక రచయితలు సైతం ప్రేక్షకులను సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లే కథలను...


జీరో సైజ్ బాడీలో కాజల్.. తస్సాదియ్యా సొగసరే

కాజల్ అగర్వాల్ జీరో సైజ్ బాడీతో నెట్టింట ఫొటోలు షేర్ చేసింది. పెళ్లయినా కూడా అదే బాడీ మెయింటేన్ చేస్తూ సొగసరి అనిపించుకుంది.


Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు

Friday Motivation: డబ్బుతో ప్రతిదీ కొనలేరు. ఆనందంగా జీవించడానికి డబ్బు ఉంటే సరిపోదు. స్నేహితులు, ప్రేమించే మనుషులు, అందమైన కుటుంబం ఉండాలి.


శ్రీముఖి ఇంట్లో సంబరాలు.. కేకులు కట్ చేస్తూ సందడి

బుల్లితెర రాములమ్మ, బిగ్ బాస్ రన్నర్ శ్రీముఖి ఇంట్లో బర్త్ డే సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీముఖి తన తల్లితో పాటుగా బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. ఇద్దరి పుట్టిన రోజులు కావడంతో ఇలా రెండు కేకులను ఒకే సారి కట్ చేశారు. ఇక బిగ్ బాస్ గ్యాంగ్, బుల్లితెర తారలు కలిసి ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో సందడి చేశాడు. ఆర్జే చైతూ, అవినాష్ వంటి వారంతా శ్రీముఖి ఇంట్లో సందడి చేశారు.


Padma Awards Benefits: పద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఏయే ఉచితాలుంటాయి ? ఎలాంటి సౌకర్యాలుంటాయి ?

Padma Awards Benefits: పద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఏయే ఉచితాలుంటాయి ? ఎలాంటి సౌకర్యాలుంటాయి ?


TTD SV Music College: ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాలలో పార్ట్‌టైమ్‌, ఫుల్‌ టైమ్‌ కోర్సులకు దరఖాస్తులు

TTD SV Music College: తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో పార్ట్‌టైమ్, ఫుల్‌ టైమ్‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.


Pawan Kalyan | విజయవాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్

జయవాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పూర్తి ప్రసంగం


సూర్యుడిపై రేడియో విస్పోటనం.. GIFలను విడుదల చేసిన నాసా

సూర్యుడిపై రేడియో విస్పోటనం.. GIFలను విడుదల చేసిన నాసా సూర్యుడి నుంచి మంటలు వస్తున్నట్లు.. GIFలను విడుదల చేసింది నాసా. సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి GIF లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్టు తెలిపింది.వీటిని ఎక్స్-క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మం...