Trending:


Bandi Sanjay | కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.


Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!

Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ.. ఈ జంట యూఏఈ దేశానికి ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళింది.


కీర్తి సురేష్‌ గ్లామర్‌ యాంగిల్‌ను మన దర్శకులు ఎందుకు వాడట్లేదు..

కీర్తి సురేష్ ఆమధ్య దసరా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్‌లో నటించింది. ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది..మెహెర్ రమేష్ దర్శకుడు. ఈ సినిమా తమిళ వేదాళంకు రీమేక్‌గా వచ్చింది. తమన్నా హీరోయిన్‌గా నటించింది.. Photo : Instagram అది అలా ఉంటే ఈమధ్య కీర్తి సురేష్ కూడా గ్లామర్ సైడ్ ఓపెన్ చేస్తోంది. ఇన్నాళ్లు కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తోన్న ఈ భామ ఇక నుంచి కాస్తా గ్లామర్‌‌ను కూడా ఒలికించనుందని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీలవ కీర్తి సురేష్ కాస్తా గ్లామర్ డోస్‌ను పెంచిందని అంటున్నారు నెటిజన్స్. ఇక కీర్తి ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.. అక్కడ అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తుందని టాక్. అయితే మరోవైపు కొందరు కీర్తి ఫ్యాన్స్ మాత్రం మన తెలుగులో ఈ భామ గ్లామర్‌ను ఎందుకు ఉపయోగించట్లేదు అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. ఇక కీర్తి ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ భామకు తెలుగులో దసరా తర్వాత మంచి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. విషయంలోకి వస్తే.. కీర్తి సురేష్, ప్రభాస్ స్పిరిట్‌లో హీరోయిన్‌గా ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఈ మలయాళీ ముద్దుగమ్మ ఓకే అయ్యిందట. పోలీస్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో షురూ కానుందని సమాచారం. Photo : Instagram మరోవైపుర ఈ భామకు తెలుగులో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో ఇప్పటికే వరుస సినిమాలతో అదరగొడుతోన్న ఈ భామ లేటెస్ట్‌గా మరో హిట్ కాంబినేషన్‌లో వచ్చే మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. కీర్తికి అల్లు అర్జున్, అట్లీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. Photo : Instagram ఈ మూవీ ఆగష్టు 15న పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా తరువాత జవాన్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ నటి కీర్తి సురేష్ నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాను సన్ పిశ్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. Photo : Instagram ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవల విడుదలైంది. కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈవెబ్ సిరీస్‌కు ధర్మరాజ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Instagram ప్రముఖ హిందీ నిర్మాత ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈచిత్రంలో కీర్తీ సురేష్‌తో పాటు మరో కీలక పాత్రలో రాధికా ఆప్టే నటిస్తున్నారు. ఈవెబ్ సిరీస్‌కు ‘అక్క’ అనే పేరును ఖరారు చేశారు. అయితే సడెన్‌గా కీర్తి సురేష్ ఓటీటీ బాటపట్టడంపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ఇలా ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. Photo : Instagram ఇక కీర్తి సురేష్‌కు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన తెరీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారట. ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన నటించనుందని తెలుస్తోంది. తెరీ విషయానికీ వస్తే.. ఒరిజినల్‌గా తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్’‌ నటించాడు. దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని హిందీలో అట్లీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది ఇక ఇదే సినిమాను తెలుగులో పవన్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకుడు. Photo : Twitter తన సినిమాల విషయంలో ఏనాడు హద్దులు దాటలేదు కీర్తి. గ్లామర్ విషయంలో ఎప్పుడూ తన లిమిట్‌ నుంచి బయటకు రాలేదు. గ్లామర్‌ను నమ్మకుండా నటనతో రాణిస్తోంది. అంతేకాదు మహానటి సినిమాకు ఈ అమ్మడుకు ఉత్తమ జాతీయనటి అవార్డ్ అందుకుంది. ఈ మధ్యే కాస్తా గ్లామర్ విషయంలో కొంత దూకుడుగా ఉంటోంది కీర్తి. Photo : Instagram అయితే ఒక్క విషయంలో మాత్రం కీర్తి ఎప్పుడూ గీత దాటదట. అదే లిప్ కిస్ విషయంలో.. సినిమాలో ఎంత పెద్ద సన్నివేశం అయినా.. ఎంత డిమాండ్ చేసిన ఏ నటుడుకి లిప్ కిస్ మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పిందట. రీసెంట్ గా తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ కీర్తికి ఓ కథ చెప్పాడట. అంతేకాదు కథ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్‌ను లిప్ లాక్ సీన్స్‌లో నటించమంటు అడిగారట. కీర్తి మాత్రం లిప్ లాక్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పిసిందట.. Photo : Instagram కీర్తి సురేష్, మహేష్ బాబు‌ సరసన సర్కారు వారి పాటలో నటించి మంచి హిట్టు కొట్టింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరా అనే సినిమా చేశారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బంపర్ హిట్ అయ్యింది. భారీ అంచనాల నడుమ వచ్చేసిన ఈ సినిమా అన్ని చోట్లా అద్బుతమైన వసూళ్లను అందుకుంటూ అదరగొట్టింది. సినిమా నాని కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. Photo : Instagram ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటించారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించింది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వచ్చింది. ఇక కీర్తి సురేష్ ఆస్తులు, రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమె నికర ఆస్తుల విలువ రూ.22 కోట్లు వరకు ఉంటుందని టాక్. ఇక ఆమె ఒక్కో సినిమాకు ఫీజు 2.5 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సెలెబ్రిటీల ఆస్తుల గురించి రాసే ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె సంవత్సరానికి 4 నుంచి 6 కోట్ల రేంజ్‌లో సంపాదిస్తుందని తెలుస్తోంది.. Photo : Instagram


ఆ ఒక్కటీ అడక్కు

Aa Okkati Adakku Review ఆ ఒక్కటీ అడక్కు మూవీతో అల్లరి నరేష్ మళ్లీ నవ్వించేందుకు థియేటర్లోకి వచ్చాడు. ఈ మధ్య అల్లరి నరేష్ సీరియస్ పాత్రలే చేస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఇలా తన కామెడీ టైమింగ్‌ను ఈ చిత్రంతో చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.


Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Chanakya Niti On Life : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు. ఎలాంటి విషయాలు పాటిస్తే జీవితంలో విజయం సాధిస్తారో వివరించాడు.


వెంకటేష్ ని రోజా అసహ్యించుకుని వెళ్లిపోయిందా..ఆ హీరోయిన్ వల్లే గొడవ, ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?

టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. వెంకటేష్ చేసిన ఫ్యామిలీ చిత్రాలు ఒకప్పుడు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. వెంకటేష్ తన పని తాను...


పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. హరిహర వీరమల్లు సీక్రెట్ రివీల్

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా ల్యాగ్ అవుతూ వస్తోంది. వాయిదా పడుతున్న షూటింగ్స్ చూసి ఇక ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ కష్టమే అనుకున్న ఫ్యాన్స్‌కి సడెన్ గా టీజర్ వదిలి పూనకాలు తెప్పించారు మేకర్స్. ప్రస్తుతం హరిహర వీరమల్లు రిలీజ్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరో తీపి...


ఇక్కడికి హాట్ హాట్‌గా వెళ్లి... కూల్ కూల్‌గా వచ్చేస్తున్నారు... కారణమేంటో తెలుసా?

మీరు హాట్.. హాట్ గా ఉన్నారా.. ఇక్కడికి వెళితే చాలు మీరు కూల్ కూల్.. గా రావాల్సిందే. ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి.. ఏమిటి ఈ కూల్ కూల్ అనే కదా మీ సంకోచం. అయితే పూర్తి వివరాలు మీ లోకల్18 లో ..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి గత వారం రోజులుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. ఉదయం 10 దాటితే చాలు.. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇది ఇలా ఉంటే అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ తరుణంలో ఎండల నుండి ఉపశమనం పొందేందుకు వ్యాపారులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ భారత్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు వాహనదారుల కోసం వినూత్నంగా ఆలోచించి ప్రజలకు వేడిగాలుల నుండి విముక్తి కలిగిస్తున్నారు. కరీంనగర్ కు చెందిన శివ భారత్ పెట్రోల్ బంక్ ను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెట్రోల్ బంక్ వద్దకు వాహనదారులు అధికంగా వస్తుంటారు. అయితే ఈ పెట్రోల్ బంక్ వద్దకు వాహనదారులు అధికంగా వస్తుంటారు. అయితే ఈ సమ్మర్ లో ఎండ తాకిడి అధికం కాగా, వేడిగాలుల నుండి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు, తన పెట్రోల్ బంక్ చుట్టూ వాటర్ స్పింక్లర్లను అమర్చారు. ఈ స్పింక్లర్ల ద్వారా నీటి తుంపర్లు నలుమూలల చిమ్ముతూ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాన్ని అంతా చల్లగా ఉంచుతున్నాయి. దీనితో పెట్రోల్ కోసం వచ్చిన వాహన దారులు కాస్తంత రిలాక్స్ అవుతున్నారనే చెప్పవచ్చు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాహనదారులైతే ఇక అక్కడే కొంత విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి. ఈ చిన్న ఐడియా ద్వారా ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ సందర్బంగా లోకల్18 తో పెట్రోల్ బంక్ యజమాని శివ మాట్లాడుతూ..తాను కొంచెం కస్టమర్స్ కోసం వినూత్నగా ఆలోచించి ఈ స్పింక్లర్లు పెట్రోల్ బంక్ టాప్ పైన ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎండ తాకిడికి కస్టమర్లకు కొంచెం ఉపశమనం కలుగుతుందని , 5 నిమిషాలు ఉండే కస్టమర్.. 10 నిమిషాల తర్వాత బయలుదేరుతున్నారని తెలిపారు. ఈ స్పింక్లర్ల కు రోజుకు 1000 లీటర్ల వరకు నీటిని వాడుతున్నామన్నారు. ఈ స్పింక్లర్ల ఏర్పాటుకు రూ.70000 ఖర్చయిందని, విపరీతమైన ఎండలకు తమ కస్టమర్లు పడుతున్న ఇబ్బందులకు కొంతమేర చెక్ పెట్టినట్లయిందన్నారు. కస్టమర్ కూడా మాట్లాడుతూ ఫస్ట్ నేను ఏదో కరోనా మందు అనుకున్నా కానీ.. ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు కథ అన్నారు. వాటర్ స్పింక్లర్లని ఏర్పాటు చేయడం మంచి కాన్సెప్ట్ అంటూ కితాబిచ్చారు. మీరు కూడా ఈ పెట్రోల్ బంక్ కి వెళ్ళి కూల్ కూల్ గా వచ్చేసేయండి మరి..


వరలక్ష్మి శరత్‌ కుమార్‌ `శబరి` మూవీ రివ్యూ రేటింగ్‌..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `శబరి`. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైపోయింది. ఆమె బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ మెప్పిస్తుంది. సినిమాలే కాదు, ఆమె పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. వరలక్ష్మి తాజాగా `శబరి` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో వచ్చింది. ఆమె తమిళంలో...


ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది

ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది పిస్టల్ అమ్మేందుకు యత్నిస్తున్న యువకుడు అరెస్ట్ జీడిమెట్ల, వెలుగు : పిస్టల్​అమ్మేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని బాలానగర్​ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్​పరిధి అయోధ్యనగర్​కు చెందిన గుడ్డి వంశీకృష్ణ గౌడ్ (21)​లిఫ్ట్​టెక్నీషియన్. అతనికి మధ్య ప్రదేశ్ కు చెం...


Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?

Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా? సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ కూలి(Coolie). తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kananidhi Maran) తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ టీజర్...


నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్

నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం శుక్రవారం దోస్త్ (డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్ తెలంగాణ) షెడ్యూల్, నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. నోటిఫికేషన్ ను మాసబ్ ట్యాంక్ లోని కౌన్సిల్ ఆఫీసులో మధ్యాహ్నం 12.30 గంటల...


ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు

ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు లైంగిక వేధింపుల కేసులో జారీ చేసిన సిట్‌‌ కనిపించకుండా పోయిన డ్రైవర్ బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరు కావాలని, లేదంటే అరెస్ట్ తప్పదని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ...


Prasanna Vadanam: ఆ ఓటీటీలోనే ప్రసన్నవదనం.. సుహాస్ మూవీకి పాజిటివ్ టాక్

సుహాస్ నటించిన 'ప్రసన్నవదనం' సినిమా నేడు థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్‌నెస్ సమస్య ఉన్న రోల్‌లో సుహాస్ నటించాడు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయింది.


Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు

Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌పై (Bandla Ganesh) క్రిమినల్‌ కేసు నమోదైంది. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ తన ఇంట్లో రెంట్ కి ఉంటున్న బండ్ల గణేష్.. ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ కేసు నమోద...


చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ వెలుగు :  చర్లపల్లి జైలులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సం...


RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట.

RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట. ఇండియాలో స్వతంత్రం వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) అనే చెప్పాలి. ఆయన గురించి చాలా మంది అనుకునే మాట ఇదే. అందరిలా రొటీన్ గా జీవించడం అంటే ఆయనకీ ఇష్టం ఉండదు. రోజుకోలా ఉంటూ అదరనీ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు వర్మ. ఓసారి పోర్న్ అంటే ఇష్టం అంట...


రామ్ చరణ్ ఆస్తులు ఇన్నివేలా కోట్లా.. తెలుగులో ఏ హీరోకు కూడా ఈ రేంజ్‌ కష్టమే..

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే... ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter. ఈ సినిమా ముందుగా ఈ ఏడాది సమ్మర్‌లో వస్తుందని అన్నారు. అయితే శంకర్ ఎక్కువగా తన టైమ్‌ను భారతీయుడు2 షూటింగ్ లో గడుపుతూ ఉండగా గేమ్ ఛేంజర్ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఇక మొన్నటి వరకు ఆగస్టులో విడుదల కానుందని భావించారు. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ 2న వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షురూ కానుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి. Photo : Twitter ఇక అది అలా రామ్ చరణ్ ఆస్తుల విలువ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అదేంటో చూద్దాం.. విషయంలోకి వస్తే.. రామ్ చరణ్ నికర విలువ ₹1,370 కోట్లుగా ఉందని అంచనా. అయితే రామ్ చరణ్ ఆదాయానికి ప్రధాన మూలం అతను నటన మాత్రమే కాదు.. రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో పెట్టుబడి పెట్టడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. రామ్ చరణ్’‌కు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ ₹38 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు, రామ్ చరణ్ ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్ సహా అనేక లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నాడు. వీటితో పాటు ఆయన హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమాని కూడా.. అంతేకాదు ట్రూజెట్ అనే ప్రాంతీయ ఎయిర్‌లైన్ సర్వీస్ కూడా, రామ్ చరణ్‌కు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇక ఆయన కార్ల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఫెరారీ పోర్టోఫినో- 23.50 కోట్లు ఉంటుంది. ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ V8-13.2 కోట్లు, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600-4 కోట్లు, రోల్స్ రాయిస్ ఫాంటమ్-19.57 కోట్లు ఉంటుంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తుందని టాక్ నడుస్తుండగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ రన్నర్‌గా కనిపించనున్నాడట. ఇది పూర్తిగా ఫిక్షనల్ క్యారెక్టర్‌గా వస్తోందని.. రూరల్ బ్యాగ్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ డ్రామా అని అంటున్నారు. ఈ సినిమా అన్ని వర్గాలని ఆకట్టుకునేలా దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్నారట. అంతేకాదు అతి త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. Photo : Twitter ఇక ఒక్క సినిమాకు 45-100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ నుంచి 2-3 కోట్లు వస్తున్నట్లు అంచనా.. ఇలా రామ్ చరణ్ నికర విలువ ₹1,370 కోట్లుగా ఉందని సమాచారం. Photo : Twitter ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బుచ్చిబాబుతో వస్తున్న సినిమా విలేజ్ బ్యాగ్రౌండ్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ ష్రాఫ్ నటించనుండని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. Photo : Twitter ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమా కోసం అనుకున్నారట. అయితే అదే టైటిల్‌ని ఇప్పుడు చరణ్ మూవీ కోసం ఖరారు చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఈ టైటిల్‌ను అనుకున్నాడని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. Photo : Twitter ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నా.. ఈ మూవీని నూతన నిర్మాత వెంకట సతీష్ కిలారు.. వ్రిద్ది సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఖరారు అవ్వగా.. ఇక లేటెస్ట్‌గా మరో భామ నటించనుందని తెలుస్తోంది. Photo : Twitter ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈమూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందట.. Photo : Twitter ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు.. Photo : Twitter ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter


Varuthini Ekadashi 2024 ఈసారి వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది... పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

Varuthini Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది.. దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


ధనుష్ లేకుండానే ఐశ్వర్య రజినీకాంత్ గృహ ప్రవేశం.. కొత్తిల్లు కొన్న సూపర్ స్టార్ కూతురు..

రీసెంట్ గా కొత్త ఇల్లు కొన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు.. స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్. చాలా సింపుల్ గా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. స్టార్ హీరో ధనుష్ నుండి విడిపోయిన తర్వాత... అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా రీసెంట్ గా ఐశ్వర్య ఓ కొత్త ఇంటిని కొనుగోలుచేశారు. ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ప్లాట్ ను ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక...


40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన...


నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్

నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్ అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు' శుక్రవారం సినిమా రిలీజ్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ' నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. థియేటర...


పవన్ ఫ్యాన్స్‌కు భారీ బ్యాడ్ న్యూస్.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలను వరుసగా చేస్తున్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఒకటి ఓజీ.. సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. Photo : Twitter ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన విడుదలైంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అనుకున్న డేట్‌కు విడుదల ఉండక పోవచ్చని లేటెస్ట్ టాక్. దీనికి కారణం కూడా పెద్దదే.. విషయం ఏమంటే ఈ సినిమాకు ఇంకా ఓటీటీ కాలేదట. దీంతో విడుదలను వాయిదా వేసే అవకాశం ఉండోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఇక గ్యాంగ్ స్టర్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ఓ తమిళ రీమేక్‌లో నటించిన సంగతి తెలిసిందే. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో నిర్మించారు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం జూలై 28న విడుదలై ఓకే అనిపించుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడలో అందుబాటులో ఉంది. Photo : Twitter పవన్ చేస్తోన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఇదే సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter(Twitter/Photo) ఈ సినిమా తమిళ తెరి సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. గతంలో కూడా హరీష్ శంకర్, పవన్‌తో ఓ రీమేక్‌ను చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఓ రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు అదిరిపోయే కిక్ అందించాడు. అందుకే ఆయన దర్శకత్వంలో రెండో సినిమా సినిమా కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.. Photo : Twitter గబ్బర్ సింగ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేశారు. అందులో అంత్యాక్షరి ఎపిసోడ్‌ని పెట్టి అభిమానులకు అలరించారు. అందుకే పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా అనగానే అభిమానుల్లో ఒకరకమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎపుడో అనౌన్స్‌మెంట్ చేసిన ఈ సినిమాకు ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా కొద్దిగా పేరు మార్చారు. Photo : Twitter ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. Photo : Twitter పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. Photo : Twitter


ప్రసన్న వదనం రివ్యూ.. సుహాస్ ఏమేరకు థ్రిల్ చేశాడు.. సినిమా ఎలా ఉందంటే..

సుహాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితం కంటెంట్ వుంటుందని నమ్మకం. తను ఎంచుకుంటున్న కథలు ఈ నమ్మకాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రసన్న వదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. సుకుమార్ శిష్యుడు అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచాయి. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ క్యురియాసిటీని కలిగించింది. మరి ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందా ? సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? కథ విషయానికి వస్తే :సూర్య...


పద్మనాభంకు డాటర్ స్ట్రోక్ ... పవన్ కల్యాణ్ కు ముద్రగడ ఇంటి ఆడపడుచు సపోర్ట్

కాపు నేత ముద్రగడ పద్మనాభంకు సొంత కూతురు షాకిచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తున్న తండ్రికి సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది కూతురు క్రాంతి. కేవలం పవన్ కల్యాణ్ ను తిట్టేందుకే తన తండ్రిని వైఎస్ జగన్ వాడుకుంటున్నారని... ఎన్నికలు ముగియగానే ఆయనను ఎటూ కాకుండా విడిచివెళ్లడం ఖాయమని అన్నారు. తన తండ్రి చేస్తున్న విమర్శలను తప్పుబట్టిన క్రాంతి పవన్ కల్యాణ్ కు తన పూర్తి మద్దతు వుంటుందన్నారు. పద్మనాభం కూతురు ఏమన్నారంటే : పిఠాపురం అసెంబ్లీలో జనసేన...


నల్లచీరలో రేసుగుర్రంలా అశ్విని.. ఉరకలెత్తే వయస్సండీ!

అశ్విని శ్రీ నల్లచీరలో రేసుగుర్రంలా కనిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత ఈ భామ బాగా ఫేమస్ అయింది.


జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకు మించి రాయాలంటే రూ.125 ఫీజు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.3...


‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.


కానిస్టేబుల్ కుటుంబానికి రూ.50వేలు అందజేత

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.50వేలు అందజేత వికారాబాద్, వెలుగు :  జిల్లాలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.వెంకటేశం ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. జిల్లా కో – ఆపరేటివ్ సొసైటీ తరఫున రూ. 50 వేల చెక్ ను గురువారం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎస్పీ కోటి రెడ్డి అందజేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా పోలీస్ సంఘం ప్రెసిడెంట్ అశోక్...


Pawan Kalyan: త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్ క్లాస్.. ‘నీ ఉచిత సలహాలు అవసరం లేదు.. నా పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు’

Sharrath Marar On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్‌కి మాటల మాంత్రికుడు మాట సాయం చేస్తారనే టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ స్పీచ్‌లన్నీ త్రివిక్రమ్ రాసిస్తున్నవే అని.. ఆ డైలాగ్‌లు వయా గురూజీ కలం నుంచి వచ్చేవే అని అంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్యం ఎక్కువే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.


పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుస్తడు

పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుస్తడు గోదావరిఖని, వెలుగు : ప్రజలు, కార్మికుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే పెద్దపల్లి ఎంపీగా కాకా మనువడు గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమనిపిస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్​ఠాకూర్​అన్నారు. గురువారం సింగరేణి జీడీకే 1వ గనిపై బాయిబాట, ఏరియా వర్క్​షాప్​లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు....


వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పెద్దపల్లి/ రామగిరి, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


ముద్రగడ పద్మనాభంకు షాకిచ్చిన కూతురు.. పవన్ కళ్యాణ్‌కు క్రాంతి మద్దతు

Mudragada Padmanabham Daughter: పిఠాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి.. ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలకు ఆయన కుమార్తె క్రాంతి కౌంటరిచ్చారు. పవన్‌ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మానాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేయడం బాధాకరమన్నారు క్రాంతి. ఆ ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదని.. వంగా గీత గెలుపు కోసం కష్టపడి పని చేయడంలో తప్పులేదని.. ఇలా కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు తన మద్దతును తెలియజేశారు క్రాంతి.


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు

కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు కర్ణాటకలోని బళ్లారిలో  ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ స్టోర్‌లో  ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ)పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జ్యువెలరీ షోరూమ్‌లోని ఏసీ సిస్టమ్‌లో గ్యాస్‌ నింపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో షార్ట్ సర్క్యూ...


వామ్మో కసి మీదుతున్న అనసూయ... మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది!

అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇష్టమైనది దొరకడంతో ఆబగా ఆకలి తీర్చుకుంది. మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది. ఈ వీడియోపై నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. నటి అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్. ఆమె ప్రతి చిన్న విషయం అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త చిత్ర విశేషాలు, విందులు, విహారాలు... అన్నీ షేర్ చేస్తారు. అభిమానులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పై స్పందిస్తూ ఉంటారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్...


Sabari Movie Review: 'శబరి'గా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించిందా.. ?

Sabari Movie Review: వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చాలా యేళ్ల తర్వాత కథానాయికగా నటించిన సినిమా 'శబరి'. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ హిట్ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


Zodiac signs: ఈ ఐదు రాశుల వారు బెస్ట్ లవర్స్.. వీరి ప్రేమ ఎంతో మధురం, అపురూపం..

ప్రేమకు ఎంతో శక్తి ఉంది. ఈ బంధం జంటల మధ్య అనురాగాన్ని పంచుతుంది. అందుకే కొందరు ప్రేమలో లీనమైపోతారు. అంకితభావంతో భాగస్వాములపై అచంచలమైన ప్రేమను కురిపిస్తారు. భావోద్వేగాన్ని అద్భుతంగా పండిస్తారు. దయ, కరుణతో మెలుగుతారు. వీరు ఓ అద్భుతమైన ప్రేమికులుగా (Passionate lovers) గుర్తింపు పొందుతారు. వీరు భాగస్వాములకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. మేషంప్రేమ వ్యవహారాల్లో మేషరాశి వారు చాలా ధైర్యవంతులు. ప్రేమలో ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. రొమాంటిక్ రిలేషన్‌లో వీరు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. భాగస్వామితో తమ కోరికలు వెల్లడించడానికి ఏమాత్రం వెనుకాడరు. రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. ప్రేమలో భావోద్వేగభరితంగా ఉంటారు. ప్రేమించేవారికి తోడునీడగా ఉంటారు. కష్టసమయాల్లో సపోర్ట్‌గా నిలుస్తారు. భాగస్వాములతో సన్నిహితంగా మెలుగుతారు. రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. వృశ్చికంవృశ్చిరాశిపై ప్లూటో గ్రహం ప్రభావం ఉంటుంది. దాని ప్రభావంతో ప్రేమలో భావోద్వేగంగా వ్యహరిస్తుంటారు. శారీరకంగా, మానసికంగా ఉద్వేగభరితమైన ప్రేమికులకు గుర్తింపు పొందారు. భాగస్వాములతో సాన్నిహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవితాన్ని వారికే అంకితం చేస్తారు. లైఫ్‌ పార్ట్నర్ వ్యక్తిగత విషయాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. వారి ప్రేమ కోసం తపిస్తుంటారు. అన్ని వేళలా ఆప్యాయత, అనురాగం పంచుతారు. ప్రేమ జీవితాన్ని మనసారా ఆస్వాదిస్తారు. మీనంవీరు ప్రేమ కలల్లో విహరిస్తుంటారు. డీప్, రహస్యమైన బంధం కోసం అన్వేషిస్తుంటారు. తమ ప్రేమ విషయాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడరు. ప్రేమలో భావోద్వేగాన్ని బాగా పడిస్తారు. ప్రేమికులను తమ కోసం పరితపించేలా చేయడంలో మంచి నైపుణ్యం ఉంటుంది. క్రియేటివిటీగా ఆలోచిస్తూ ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. భాగస్వాములతో రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. కలిసి షాపింగ్ చేయడం ఆస్వాదిస్తారు. ఏకాంతంగా గడుపుతూ ప్రేమలో మునిగితేలుతారు. ఒకరికొకరు తమపై ఇష్టాన్ని పెంచుకుంటారు. సింహంసింహరాశి వారు సహజంగానే ప్రేమపై ఆసక్తి చూపుతారు. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రేమించే వ్యక్తుల పట్ల దయ, కరుణతో వ్యవహరిస్తుంటారు. తద్వారా ఉద్వేగభరిత ప్రేమికులుగా గుర్తింపు పొందుతారు. ప్రేమలో తమ భాగస్వాములను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా భావిస్తారు. లవ్ లైఫ్‌ను బాగా ఆస్వాదిస్తారు. ప్రేమలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా భాగస్వాములను విడిచిపెట్టరు. చివరి వరకు వారి వెంట నడుస్తారు. కష్టనష్టాలను కలిసి ఎదుర్కొంటారు. కర్కాటకంకర్కాటకం అధిపతి చంద్రుడు. ఇది లోతైన భావోద్వేగానికి సంకేతం. అందుకే కర్కాటక రాశివారు తాము ప్రేమించే వ్యక్తుల పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తారు. ప్రేమించిన వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే, తమ సొంత సమస్యగా భావిస్తారు. భాగస్వాములు సుఖ, సంతోషాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే పరమావధిగా భావిస్తారు. ప్రేమ పట్ల లోతైన దృక్పథం కలిగి ఉంటారు. అందుకే వారు ఉద్వేగభరితమైన ప్రేమికులుగా గుర్తింపు పొందుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు

వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు కన్న తండ్రే.. కొడుకుపై క్రూరత్వం చూపించాడు. పసిపిల్లడి చావుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంది ఓ కుటుంబం. తన కొడుకు లావుగా ఉన్నాడని బాధించిన తండ్రి తన ఆరెళ్ల పిల్లవాడిని ట్రెడ్ మీల్ పై వేగంగా పరిగెత్తమని శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పిల్...


Panchangam Today: నేటి పంచాంగం... ఉదయం ఏ పనులు పెట్టుకోవద్దు..!

నేడు 2024 శుక్రవారం, మే 2, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ దశమి రాత్రి 11 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృగువాసరెనక్షత్రం: శతబిష రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వభద్ర.యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఐంద్ర. కరణం: వణిజ, మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ. అమృతకాలం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చిరంజీవి సినిమా అక్కడే చచ్చిపోయింది..బాబోయ్ జయసుధ రెమ్యునరేషన్ డిమాండ్లు, సీనియర్ రచయిత కామెంట్స్

చిరంజీవికి తల్లిగా ఒక హీరోయిన్ నటించాలి. నేను వెళ్లి జయసుధని అడిగాను. మదర్ రోల్ లో నటించాలా.. నేనెందుకు చేయాలి.. కుదరదు అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం అప్పట్లో చిత్ర పరిశ్రమలో ఉండేది. ఫ్యాన్స్ కూడా అనుమానం అక్కర్లేదు.. ఈ సినిమా హిట్ అంటూ ఫిక్స్ అయ్యేవారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని చిత్రాలు మిస్ అయ్యాయి. ముందుగా కోందండ రామిరెడ్డిని దర్శకుడిగా అనుకుని ఆయన...


చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేదు..తాను గమనించిన విషయాన్ని సూటిగా చెప్పిన సునీల్

ఆ మధ్యన సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్ చిత్రాల్లో నటించాడు. సునీల్ కి హీరోగా ఇక తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో డౌన్ ఫాల్ మొదలయింది. వరుస పరాజయాలతో సునీల్ తిరిగి...


Aarambham Trailer Launch Event కథని రెండు ముక్కల్లో చెప్పేసిన దర్శకుడు

భారతదేశం, May 2 -- మోహన్ భగత్, భూషణ్ కళ్యాణ్,సుప్రిత సత్యనారాయణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ 'ఆరంభం'. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ దర్శకత్వం చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆరంభం సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.


ఖుషీఖుషీగా కుషిత.. అశ్విని అందాల సునామీ.. నవ్య స్వామి లేటెస్ట్ లుక్

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.


Mumbai Mother and baby Dies: వీళ్లు మనుషులేనా.. ఫోన్ టార్చ్ వెలుతురులో గర్భిణికి సిజేరియన్.. తల్లి, బిడ్డా కన్నుమూత..

Mumbai Mother and baby Dies: మహిళకు నొప్పులు రావడంతో ఇంట్లో వాళ్లు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళకు టెస్టులు చేసిన వైద్యులు సిజేరియన్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో వైద్యులు మహిళ ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే సిజేరియన్ చేసేశారు. ఈ ఘటన తీవ్రవిషాదకరంగా మారింది.


ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. ఆఫర్స్...


మీ పిటిషన్​లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు

మీ పిటిషన్​లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి నామినేషన్‌‌‌‌  వేస్తే తిరస్కరించడాన్ని సవాల్‌‌‌‌  చేస్తూ అడ్వొకేట్  గీతాకుమారి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్ల...


నాజూకు నడుము, ఊరిస్తున్న సొగసు.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు శ్రద్ద దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది శ్రద్ద దాస్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సొగసు చూడతరమా అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


చాణక్య నీతి : ఇంట్లో చెడుకాలం మొదలైందనడానికి ఇదే సంకేతం.. జాగ్రత్త!

చాలా మంది జీవితంలో చాణక్యుడి నీతిని పాటిస్తారు. ఈ పోస్ట్‌లో మీరు ఆయన చెప్పిన విషయాలను, చెడు శకునాన్ని సూచించే కొన్ని ముందు జాగ్రత్తలను చూడవచ్చు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. చాణక్య నీతిలో ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి చాలా రాశాడు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలా మంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన జీవితంలో చెడుకాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి ఏం చెప్పాడో చూద్దాం. ఎండిపోయిన తులసి మొక్క :సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్యుడు చెప్పాడు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తుంచుకోండి. రోజువారీ గొడవలు :మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, చెడు కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. పగిలిన గాజు:ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని నమ్ముతారు. పూజ లేని ఇల్లు:చాణక్యుడి నీతి ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు. పెద్దలను అగౌరవపరచడం:చాణక్యుడి ప్రకారం, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి నివసించదని చెబుతారు. అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు, రాదు. అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెబుతుంటారు. Disclaimer : ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Salaar Bike Contest Winner: లక్కీ ఫ్యాన్.. సలార్ బైక్ గెలుచుకున్నాడు

Salaar Bike Contest Winner: లక్కీ ఫ్యాన్.. సలార్ బైక్ గెలుచుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకం...