Trending:


ఆ ఇండియన్ భాషలో విడుదలవుతోన్న ఫస్ట్ మూవీగా పుష్ప రికార్డ్..

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప తర్వాత ప్రస్తుతం పుష్ప2ను (Pushpa2) చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ (Sukumar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ్, ఫాహద్ ఫాజిల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప 2 సినిమాను ఎట్టి...


రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ కూతురుగా తనకే ఆపరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ, శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం...


ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం ఎడపల్లి, వెలుగు:  ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి కాటమయ్య బోనం సమర్పణ, గంగబోనం సమర్పణ, చెరువులో తెప్ర తీయడం, పుట్టదరి పోయడం, ఏడంత్రాల బోనం సమర్పణ, ఎరుకల బుట్టి సమర్పణ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.  సోమవారం తెల్లవార...


Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే.. మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని అర్థం..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. దీనికి సంబంధించి తన నీతిశాస్త్రంలో కూడా చాలా రాశారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయం జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు మనందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన చెప్పిన మాటలను నేటికీ చాలామంది పాటిస్తున్నారు. ఈరోజు చాణక్య నీతిలో మనిషి తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వడాన్ని ముందుగానే ఎలా గ్రహించాలో తెలియజేశారు. ఇంట్లో లేదా చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలపై శ్రద్ధ వహిస్తే, మనకు చెడు కాలం రాబోతోందని అతను చెప్పాడు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభం ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం. తులసి మొక్క వాడిపోవడం..సాధారణంగా మన అందరి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకుంటాం. పూజలు చేస్తాం. అయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని మీ ఇంటి తులసి మొక్క కూడా సంకేతం ఇస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ ప్రాంగణంలో లేదా ఇంటిలో తులసి మొక్క ఎండిపోతే, మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ప్రతిరోజూ గొడవలు..మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే, అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదని చాణక్య నీతి చెబుతోంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు సఖ్యతతో ఉండటానికి ప్రయత్నించండి.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) గాజు పగలడం..ఆచార్య చాణక్య ప్రకారం ఏదైనా గాజు వస్తువులు పదేపదే పగిలిపోతున్నా ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) ఇంట్లో పూజ లేకపోవడం..ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా పూజలు చేయడం అవసరం. లక్ష్మీదేవిని రోజూ పూజించే ఇంట్లో ఆమె అనుగ్రహం నిలిచి ఉంటుంది. మరోవైపు పూజలు లేని ఇంట్లో అమ్మ లక్ష్మి రాదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పూజలు చేయండి.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) పెద్దలను అగౌరవపరచడం..ఆచార్య చాణక్య ప్రకారం.. పెద్దలను అగౌరవపరిచే ఇంట్లో తల్లి లక్ష్మి నివసించదు. లేదా ఆ ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు రాదు. అందుకే మీ పెద్దలను ఎప్పుడూ గౌరవించండి అని చాణక్య చెప్పారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )


నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ

నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. భారత వెటరన్ స్పిన్నర్‌ అమిత్ మిశ్రాతో  పరిహాసమాడాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిశ్రా.. ఇప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో అతని వయస్సును గుర్తుచేస్తూ హిట్ మ్యాన్ మైదానంలో నవ్వు...


భారీ అందాలతో భానుడికే చుక్కులు చూపిస్తోన్న బాలయ్య భామ.. ఆ వేడిని తట్టుకోవడమే కష్టమే..

మలయాళీ అందం హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్యసరసన నటించనుందని తెలుస్తోంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ భామకు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బాలయ్య తన తదుపరి సినిమాలో కూడా హనీరోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. .Photo : Instagram బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఆయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హనీరోజ్‌ ఓ పాత్ర చేయనుందట. . Photo : Instagram ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకుంది. వంద కోట్ల గ్రాస్‌ను అందుకుని కేక పెట్టించింది. హానీ రోజ్ విషయానికి వస్తే.. బాలయ్య సినిమా వీరసింహారెడ్డిలో మీనాక్షి పాత్రలో తన అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. Photo : Instagram ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక హనీ రోజ్ పర్సనల్ విషయానికి వస్తే.. కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. Photo : Instagram హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. Photo : Instagram


సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అనుజ్ థాఫన్(32) పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.మే 1న  థాపన్‌ ఆత్మహత్యాయత్నానికి యత్నించగా అతడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. అయితే అప్పటికే మృతి చెందినట్ల...


11 ఏళ్లకే లండన్ పార్లమెంట్ నుండి డాక్టరేట్ అందుకున్న కలశ నాయుడు

పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము.... అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పలుకుదాం..!అది ఆగస్టు 13, 2013... తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ......


మమ్మీ.. సెల్ ఫోన్ వద్దు అనేస్తున్నారట.. ఇక్కడికి వెళ్లొచ్చిన చిన్నారులు !

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేదని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అందులో ప్లే చేసే ఆర్టిస్ట్ లంతా దాదాపు 15 సంవత్సరాలు లోపు చిన్నారులే. ఇంతకీ విద్యార్థులు ఏం చేస్తున్నారు.. ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో ఉన్న ఎఫ్ఎం మ్యూజిక్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. గత ఏడాదికాలంగా ఎఫ్ఎం మ్యూజిక్ పేరుతో అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు కీబోర్డ్, గిటార్, ప్లే బ్యాక్ సింగర్స్ ఇలా మ్యూజిక్ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమం ఈ ఎఫ్ఎం సంస్థ నిర్వాహకులు సుకుమార్ కల్పిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులను ఈ మ్యూజిక్ పై మళ్లించేందుకు ఓపెన్ ఆడిటోరియం పార్కులో ఓపెన్ మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎక్కడైతే ఎక్కువ విద్యార్థులు, ప్రజలు ఉంటారు. ఆ ప్రాంతానికి ఈ మ్యూజికల్ కిట్స్ తో పాటు వందలాది విద్యార్థులు సైతం తీసుకొచ్చి వారితో సింగింగ్ అదేవిధంగా కీబోర్డ్ గిటార్ ప్లే చేయిస్తూ అందరి దృష్టి ఈమ్యూజిక్ పై ఆకర్షించేలా చేస్తున్నారు. దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పార్కుల్లో ఓపెన్ ఆడిటోరియం ప్రాంతాలలో ఈ మ్యూజిక్ సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యంగా విశేష రోజుల్లో ఈ మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ పబ్లిక్ ప్రాంతాల్లో ఈ చక్కని మ్యూజిక్ వాయించారా...అటువైపుగా వచ్చిన ప్రజలంతా ఈ చక్కని వాయిద్యాన్ని వింటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అంతేకాకుండా వారి ఇంటిలో సెల్ఫోన్లకు పరిమితం అవుతున్న విద్యార్థులంతా ఈ మ్యూజిక్ నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనా టెక్నాలజీ రోజుల్లో ఎవరిని ఏదో రకంగా అట్రాక్షన్ చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు ఉంటుంది. దానిలో భాగంగా చిన్నారులు ఈ మ్యూజిక్ వైపు లాగేందుకు ఆ మాస్టర్ వేసిన ప్లాన్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ కి పరిమితం కావడం టీవీలకు పరిమితం అవుతున్న నేపథ్యంలో ఈ సెలవుల్లో మ్యూజిక్ నేర్చుకుంటూ ముఖ్యంగా ఈ మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ షార్ప్ గా మారి విద్యపై సైతం దృష్టి ఎక్కువగా పెడతారని మాస్టర్ సుకుమార్ అదే విధంగా తల్లిదండ్రులకు సైతం పేర్కొంటున్నారు.


AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

AP TS Summer Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. పగటి పూట అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె

పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె


బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్ అరెస్ట్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు.  పంతంగి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్ ను ఉస్మానియా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశార...


Fact Checker: అదానీ పోర్ట్‌ నుంచి ఆవుల ఎగుమతి..? వైరల్ వీడియో నిజమైనదేనా..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ను కొందరు కేటుగాళ్లు తప్పుడు అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో అనేక మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఎడిటెడ్ వీడియోలను సర్క్యులేట్ చేస్తూ, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. (ఇది newschecker ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫ్యాక్ట్ చేసిన స్టోరీ ఇది)తాజాగా ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తప్పుడు పనులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదానీ పోర్ట్ నుంచి ఆవులను...


బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

బాహుబలి రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించాయో అందరికి తెలిసిందే. బాహుబలి ఇంకో పార్ట్ ఉంటే బాగుండు అనిపించేలా తెరకెక్కించారు జక్కన్న రాజమౌళి. ఇక బాహుబలి మూడో పార్ట్ వస్తే ఎలా ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి ఏమన్నాడంటే..? తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. అప్పటి వరకూ సినిమాలు ఎలా ఉన్నా.. బాహుబలి తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలగు సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ సినిమాచూపు మనవైపు పడేలా...


పెళ్లికి ముందే ప్రెగ్నెంట్, పెళ్లైన 10 ఏళ్లకే విడాకులు.. ఇప్పుడు 7ఏళ్లు చిన్నవాడితో ఎఫైర్.

భర్త నుంచి విడిపోయి, తమ పిల్లలను సొంతంగా పెంచుకున్న అందగత్తెలు నట ప్రపంచంలో ఎందరో ఉన్నారు. విడాకుల తర్వాత పిల్లల పూర్తి బాధ్యతను కొందరు తీసుకుంటే, మరికొందరు పెళ్లి చేసుకోకుండానే పెళ్లికాని తల్లిగా మారి వారిని పెంచుతున్నారు. వారిలో ఒకరు ఈ పాపులర్ నటి. ఆమె పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత విడాకుల తీసుకుని.. ఇప్పుడు తన కంటే 7 సంవత్సరాలు చిన్నవాడైన నటుడితో డేటింగ్ చేస్తోంది. భారతీయ చిత్ర సీమలో ప్రతిభావంతులైన నటి ఈమె. తెరపై నటనతో పాటు, చిత్ర నిర్మాణంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీ స్టార్ నటి స్థాయిని అందుకోలేకపోయింది. పెళ్లయ్యాక విడాకుల బాధ కూడా ఎదురైంది. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోయిన్ తనకంటే 7 ఏళ్లు చిన్నవాడైన నటుడిపై పడింది. హిందీ, బెంగాలీ చిత్రాలలో పనిచేసిన ఈ హిందీ సినిమా నటి, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. సినిమా కుటుంబానికి చెందిన ఈ నటి మరెవరో కాదు కొంకణా సేన్ శర్మ. పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణులలో కొంకణ ఒకరని చెప్పోచ్చు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో మంచి ఇమేజ్‌ను తీసుకున్నాడు. వృత్తి జీవితంలో విజయవంతమైన ఈ నటి వ్యక్తిగత జీవితం అంతగా విజయవంతం కాలేదు. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ తన పని కంటే తన ఎఫైర్స్‌తో ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్న ఆమె మళ్లీ లవ్‌లో పడింది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా సేన్ శర్మ తన నటనా ప్రతిభ ఆధారంగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ ఇస్తూ ఫేమస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్‌కి ప్రశంసలు అందుకుంది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏబీపీలో ప్రచురితమైన వార్త ప్రకారం, 2010లో నటి పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయింది. తర్వాత 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు జన్మనిచ్చింది. ఇక వివాహం అయిన 10 సంవత్సరాల తరువాత, వారిద్దరూ విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ జీవితంలోకి మరోసారి వసంతం వచ్చిందనే వార్త కూడా వినిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, కొంకణా ప్రముఖ నటుడు అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అమోల్ కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. (ఫోటో కర్టసీ: Instagram@konkona)


King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

King Tut: ఈజిప్ట్ పిరమిడ్లు ఎన్నో రహస్యమైన సమాధులకు నిలయం. వాటి నుంచి వందేళ్లుగా వెలికితీస్తూనే ఉన్నారు. కింగ్ టట్ సమధి తెరిచాక 20 మంది దాకా మరణించారు. వారు ఎందుకు మరణించారో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.


జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్

జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కేసుల ముగియటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ...


అమ్మమ్మ ఆశీర్వదించింది.. మనవడు పదిలో బెస్ట్ ర్యాంక్ సాధించాడు !

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ కు చెందిన గోవిందు దేవయ్య, దేవమ్మల మనవడు జక్కని హర్షవర్ధన్ పదవ తరగతి ఫలితాల్లో 9.8 GPA సాధించారు. వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నానని...


Kamakshi Bhaskarla: 'మా ఊరి పొలిమేర 2' నటి అరుదైన ఘనత.. బెస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుకు ఎంపిక

Dada Saheb Phalke Film Festival 2024: మా ఊరి పొలిమేర 2 మూవీ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అరుదైన ఘనత సాధించారు. ఈ సినిమాలో యాక్టింగ్‌కు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా అవార్డు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.


నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అ...


గ్రాండ్ గా మేడే వేడుకలు

గ్రాండ్ గా మేడే వేడుకలు గోదావరిఖని/ కరీంనగర్ టౌన్/ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు :  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


బావిలో పడిన మేక.. కాపాడబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు

కేరళ.. కొల్లం మడత్తర ముల్లస్సేరిలో మధ్యాహ్నం వేళ.. ఓ బావి నుంచి మే.. మే అంటూ.. మేక అరుపులు వినిపించసాగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడతరకు చెందిన 25 ఏళ్ల అల్తాఫ్.. ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు. దగ్గర్లో ఎక్కడా మేక లేదు. కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి. ఆ మేక తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దాంతో చుట్టూ చూడగా.. అక్కడో బావి కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. నీటిలో కొట్టుకుంటూ ఓ మేక...


సన్యాసి అయిన దత్తపుత్రుడితో పాడుపని.. భర్తకు అడ్డంగా దొరికిన మహిళా నేత!

ఆమె పేరుమోసిన రాజకీయ నాయకురాలు.. కానీ, నీఛమైన పనిచేసి వార్తల్లో నిలిచింది. గతేడాది ఓ ఆలయం వద్ద సన్యాసి అయిన 24 ఏళ్ల యువకుడ్ని తన కుమారుడిగా దత్తత తీసుకుంది. కానీ, కొద్ది రోజులకే ఆమె నిజస్వరూపం బయటపడింది. ఆ యువకుడితోనే అఫైర్ పెట్టుకుంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఎలాగైనా ఇద్దర్నీ పట్టుకోవాలని భావించాడు. ప్లాన్ చేసి.. ఇద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో పట్టుకుని గుట్టురట్టు చేశాడు.


Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా

Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా


పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు అరుదైన గౌరవం.. ఉత్తమ నటి అవార్డు

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు....


జ్యోతికకు తలనొప్పిగా మారిన ప్రియమణి, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా..?

సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్లు, హీరోల మధ్య పోటీతో పాటు.. ఒక్కోసారి యుద్ద వాతావరణం కొనసాగుతుంది. కాని ఇక్కడ హీరోయిన్లుగా రిటైర్ అయిన తారల మధ్య పోటీ నెలకొంది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా..? జ్యోతిక- ప్రియమణి.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన మెరిసిన తారలు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు గా రిటైర్ అయ్యారు. ఎవరికి వారు డిఫరెంట్ లైఫ్ స్టేల్ ను కొనసాగిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోను ముద్దుగుమ్మలు జ్యోతిక –...


Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..

Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..


కుమార్తెకు విడాకులు.. బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్లిన తండ్రి

పెళ్లి అంటే సంతోషం.. విడాకులు అంటే బాధ. కానీ ఆ విడాకుల బాధను కూడా ఆ మహిళ తండ్రి సంతోషంగా చేశాడు. విడాకులు తీసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తెను.. ఆ తండ్రి సంతోషంగా పుట్టింటికి తీసుకువెళ్లాడు. తీసుకువెళ్లడం అంటే సాధారణంగా కాకుండా బ్యాండ్ బాజాలతో పెళ్లి ఊరేగింపు ఎలా వెళ్తారో అదే విధంగా తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. వారి విడాకులకు కారణం ఏంటి. ఆ తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


క్రైస్తవంలోకి మారిన తండ్రి, అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు... కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

అనారోగ్యంతో చనిపోయిన ఈశ్వర్ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు స్వగ్రామానికి ఎందుకు తీసుకెళ్లనివ్వలేదు? కోర్టు ఏమని చెప్పింది?


TTD SVITSA: విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఛాన్స్ మిస్సవ్వొద్దు

విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్నవారికి అద్భుత ఆవకాశం కల్పించింది. శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్న టీటీడీ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.


అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి

అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి సమ్మర్ సీజన్ లో చెరుకు రసం అమ్మి నాలుగు డబ్బులు వెనుకేసుకుందామనుకున్న ఓ వ్యక్తి.. తన చేతి వేళ్లను కోల్పోయాడు. చెరుకు రసం తీసే క్రమంలో మెసీన్ లో చేయి ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల...


టబుకి నాగార్జున పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా?.. అందరి ముందు సీక్రెట్‌ బయటపెట్టడంతో ఈవెంట్‌ మొత్తం గోల

నాగార్జున, టబు ఇద్దరు మంచి స్నేహితులు. లవర్స్ అని అంతా మాట్లాడుకుంటారు. కానీ టబుకి ఓ ముద్దు పేరు పెట్టాడట నాగ్‌. ఆ విషయాన్ని టబు అందరి ముందు చెప్పడం విశేషం. టబు.. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్‌లో నటించింది తక్కువ సినిమాలే అయినా ఓ ఊపు ఊపేసింది. గ్లామర్‌ డాల్‌గా చాలా మంది కుర్ర హృదయాలకు కొల్లగొట్టింది. అభిమానులుగా మార్చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైనా ఇప్పటికీ ఆమెని ఆరాధించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన నటన, అందంతో...


రష్మిక, సమంత,శ్రీలీల.. వీళ్లందరూ ఈ 22 ఏళ్ల టీవీ నటి క్రేజ్ ముందు దేనికి పనికిరారు..

నటి శ్రీదేవి, అలియా భట్, ఊర్మిళ మటోండ్కర్ వంటి నటీనటులతో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది ఈ భామ. వయసు పెరిగే కొద్దీ పాపులారిటీ కూడా పెరిగింది. ఆమె 7 సంవత్సరాల వయస్సు నుండి నటిస్తోంది. ఆమె నటన అద్భుతంగా ఉండటమే కాదు అందంలోనూ పలువురు హీరోయిన్స్‌తోను పోటీ పడుతోంది. (ఫోటో కర్టసీ: Instagram@@jannatzubair29 ఈ నటి మొదటిసారిగా 2008లో హిందీ టీవీ షో 'చాంద్ కే పర్ చలో'లో కనిపించింది. 'దిల్ మిల్ గయే' షోలో చిరస్మరణీయమైన పాత్రను పోషించింది. ఆమె 'అబ్ నా రహే తేరా కాగజ్ కోరా', 'ఫుల్వా' వంటి షోలతో మెరిసింది. అలా ప్రతి ఇంట్లో పాపులర్ అయ్యింది. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) ఈ నటి 2011లో విడుదలైన 'లవ్ కా ది ఎండ్' చిత్రంలో శ్రద్ధా కపూర్ సోదరి పాత్రలో కనిపించింది. 2017 షో 'తు ఆషికి'లో యువ నటి పాత్రను పోషించింది. అయితే ఈ షో కంటే కూడా ఆమె చాలా సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకుంది. మనం ఇక్కడ జన్నత్ జుబేర్ గురించి మాట్లాడుతున్నాం. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) ఈ నటి 2022 సంవత్సరంలో, ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో 'అండర్ 30' జాబితాలో చేరి సంచలన సృష్టించింది. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) జన్నత్ ఎంత పాపులర్ అయ్యిందంటే, ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 4.95 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఓరకంగా షారుక్ ఖాన్, కరీనా కపూర్, సారా అలీ ఖాన్, సమంతల కంటే ముందున్నారు. కింగ్ ఖాన్‌ను దాదాపు 4.65 కోట్ల మంది ఫాలో అవుతుండగా, కరీనా కపూర్‌కు 1.2 కోట్ల మంది, సారా అలీ ఖాన్‌కు 4.5 కోట్ల మంది, సమంతను 33 మిలియన్స్ మంది ఫాలోవర్లు ఉన్నారు. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) జన్నత్ జుబేర్ 'ఖత్రోన్ కే ఖిలాడీ 12'లో తన నటనతో ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టిని ఆశ్చర్యపరిచింది. 'కుల్చే చోలే' సినిమాతో పంజాబీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. టీవీ షోలు, సినిమాలే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా జన్నత్ జుబైర్ చాలా సంపాదిస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఆమె నికర విలువ దాదాపు రూ. 25 కోట్లని సమచారం. ఆమె ప్రతి నెలా దాదాపు రూ.25 లక్షలు సంపాదిస్తోందని టాక్. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29)


చెక్కుచెదరని శ్రీయ సొగసులు.. నాలుగు పదుల వయసులో ఈ రచ్చ చూశారా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ, నాలుగు పదుల వయసులో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్‌తో రచ్చ చేసింది శ్రీయ. కెమెరా ముందు రొమాంటిక్ యాంగిల్స్ తో రెచ్చిపోయింది. ఈ పిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. శ్రీయను ఇలా చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు. శృతిమించిన అందాల జాతర చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయ.. వీలు కుదిరిన ప్రతిసారి తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ కూడా వదులుతోంది. డిఫరెంట్ టైపు మోడ్రన్ డ్రెస్సులేసి అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ పట్టేసిన శ్రీయ.. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వీలుకుదిరినప్పుడల్లా భర్తతో హాలీడే ట్రిప్స్ వేస్తూ.. పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతున్న శ్రీయ అన్ని దేశాలు చుట్టేస్తూ ఛిల్ అవుతోంది. బిడ్డతో పాటు ఎంజాయ్ చేస్తూ సరదా సమయాన్ని గడుపుతోంది. పైగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 20ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మాయ చేస్తోంది శ్రీయ. ఇటీవలి కాలంలో శ్రీయ షేర్ చేస్తున్న ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన శ్రీయ.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తూ కెమెరా ముందు సత్తా చాటుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి తిరిగి బిజీ ఆర్టిస్ట్ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.


తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే సినారెకు ఇంతటి ఖ్యాతి తెచ్చింది - లోకల్18 తో సినారె గ్రామస్తులు!

తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన గొప్ప మహనీయుడు, భారతదేశ అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ అవార్డు,పద్మ భూషణ్ గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి (సినారె)పై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతుల కుమారుడు సి.నారాయణరెడ్డి (సినారె) పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి..తనది రైతు కుటుంబం. సి నారాయణరెడ్డి 1931...


మీరు గ్రేట్ సార్: రైతులకు 'ఫ్రీ'గా ట్రాక్టర్లు..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్

సినీ ఇండస్ట్రీలో స్వ‌యం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒక‌రు. లారెన్స్ ను చాలా మంది అభిమానిస్తారు. అయితే లారెన్స్ ని అభిమానించడానికి సినిమాలకు మించిన కారణం మరొకటి ఉంది. అదే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడిగా అన్నింటిలో తనదైన ముద్ర వేసిన లారెన్స్.. ఇతరులకు సాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. దాన గుణంలో ఎప్పుడూ ముందుండే రాఘవ లారెన్స్ (Raghava Lawrence)తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకొని వార్తల్లో...


ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు

ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గురువారంతో గడువు ముగుస్తుందని హైదరాబాద్​జిల్లా ఇంటర్​విద్యాధికారి దాసరి వడ్డెన్న తెలిపారు. ఫస్ట్ ఇయర్, సెకండ్​ఇయర్​లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు,  ఇంప్రూవ్​మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజులు చెల్లించాలని సూచించా...


ప్రసన్న వదనం మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ : సుహాస్

ప్రసన్న వదనం మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ : సుహాస్ సుహాస్ హీరోగా అర్జున్ వై కె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రసన్న వదనం’.  పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్స్. మే3న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. సుహాస్ మాట్లాడుతూ ‘ఫస్ట్ కాపీ చూసి చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం...


ఎన్టీ రామారావు.. రోజా రమణి కాళ్లు ఎందుకు పట్టుకున్నాడు?.. కృష్ణా బ్యారేజీ వద్ద వేల మంది గుమిగూడటం వెనక కథేంటి?

పెద్ద ఎన్టీఆర్‌ దర్శకుడిగా చాలా సినిమాలు చేశాడు. ఆయన ఓ సినిమా షూటింగ్‌ సమయంలో సీనియర్‌ నటి రోజా రమణి కాళ్లు పట్టుకున్నాడట. రోజా రమణి.. బాల నటిగా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,ఒడియాలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఎన్టీఆర్‌ వంటి సీనియర్‌ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, అలాగే నెగటివ్‌ రోల్స్ లోనూ నటించి అదరగొట్టారు. బాలనటిగా...


Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి

Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడ...


ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. ఆయన సంపద ఎంతో తెలిస్తే షాకవుతారు?

నేరం చేసి జైలుకు వెళ్లేవారికి ఆస్తులు లక్షల్లో ఉంటాయి. ఆర్ధిక నేరాలకు పాల్పడే వ్యక్తులు మాత్రం కోట్లలో ఉంటుంది. కానీ, ఈయనకు మాత్రం లక్షల కోట్ల సంపద ఉంది. అందుకే ఆయన ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ఖైదీ. మనీల్యాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడికి జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన నాలుగు నెలల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయన చేసిన నేరానికి కనీసం 3 ఏళ్లు జైలు శిక్ష పడాలి.


పార్టీలో శోభన్‌బాబుని చూసి నవ్వుకున్న హీరోయిన్లు.. అయినా తగ్గని సోగ్గాడు.. ఫిట్‌ నెస్‌ రహస్యం

శోభన్‌బాబు అందానికి మారుపేరు. సోగ్గాడిగా పాపులర్‌ అయిన ఆయన ఫిట్‌నెస్‌ సీక్రెట్ బయటపెట్టారు. అంతేకాదు హీరోయిన్లు తనని చూసి నవ్వుకున్న సందర్భం బయట పెట్టాడు. తెలుగు తెర సోగ్గాడిగా వెలిగాడు శోభన్‌ బాబు. ఆయన్ని మించిన అందగాడు లేడని అంతా అంటుంటారు. ఆడియెన్స్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఇదే మాట చెబుతారు. ఇక అప్పట్లో అమ్మాయిల డ్రీమ్‌ హీరో, హీరోయిన్ల హాట్‌ క్రష్‌ కూడా శోభన్‌ బాబు కావడం విశేషం. ఏకంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా...


గెలిపించండి.. అలా చేయకుంటే శిక్షించండి.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే అభ్యర్థి !

బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటూ పొలిటికల్ తెర మీదకు వచ్చారు.. వివి లక్ష్మీనారాయణ. అసలు వివి లక్ష్మీనారాయణ పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ చాలా మందికి వివి లక్ష్మీనారాయణ అంటే తెలుసు. అయితే ఇంటి పేర్లు కాకుండా వృత్తి పేరును తన పేరు ముందు చేర్చుకుని ప్రసిద్ధికెక్కారు. జాయింట్ డైరెక్టర్.. జెడి అనే పేరును ఆయన ఇంటి పేరుగా పిలిచే విధంగా మార్చేసుకున్నారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి‌న లక్ష్మీనారాయణ...


Krishna Mukunda Murari Today మే 02 ఎపిసోడ్: ‘నువ్వే ఆ పని చేశావ్ కదా ముకుందా?’ సూటిగా నిలదీసిన మురారీ.. వాటే ట్విస్ట్..

Krishna Mukunda Murari 2024 May 02 Episode: కృష్ణ సత్తా మరోసారి బయటపడింది. తన తెలివితో మురారీలో ముకుందపై అనుమానం.. ముకుంద కుట్రలపై నమ్మకం కలిగించగలిగింది. ఇప్పుడు వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం వెనకున్న అసలు నిజం... విస్తుపోయే వాస్తవాలు, అందరూ షాక్!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు రావడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. కారు వద్దకు కూడా పునీత్ రాజ్ కుమార్ నడిచి వచ్చాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కారులోనే...


ఏడేళ్ల వయస్సులో దగ్గర బంధువు లైంగిక వేధింపులు, ఈ మధ్యనే క్షమాపణ చెప్పాడు..కానీ

తనపై లైంగిక దాడి చేసింది మరెవరో కాదని..తమకు బాగా “సమీప బంధువు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రతి రోజు ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. అయితే ఈ వేధింపుల పర్వం ఇప్పటి నుంచే కాదు చాలా ఏళ్లగా జరుగుతున్నట్లు ఆ భాధితులు వచ్చి చెప్తున్నప్పుడు మనకు బాధకలుగుతుంది. ముఖ్యంగా ఏడు ఎనిమిదేళ్ల...


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


Varalakshmi Sarathkumar Interview శబరి మూవీ గురించి వరలక్ష్మి మాటల్లో

భారతదేశం, May 1 -- వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమా గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది. ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి వెనుక ఉన్న కారణాల గురించి క్లుప్తంగా వివరించింది. అంతేకాకుండా విశాల్ తో రిలేషన్, కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.


Raghava Lawrence: రైతుల కోసం 'సేవే దేవుడు'..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్‌

Raghava Lawrence: రైతుల కోసం 'సేవే దేవుడు'..మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్‌ కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) క్రేజే వేరు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే లారెన్స్కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలు వస్తే ఫ్యాన్స్కి పండగే.ఏ హీరోకు చేయని వేడుకలు చేస్తారు.ఆపదలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందుండే లారెన్స్ మరోసారి తన మంచి మనసును...


క్రికెటర్‌తో ఎఫైర్, 6 ఏళ్లుగా సినిమాల్లేవు, బాడిగార్డ్‌కే 1.2 కోట్ల జీతం ఇస్తోన్న హీరోయిన్

2014లో విడుదలైన 'పీకే' చిత్రాన్ని తప్పకుండా చూసే ఉంటారు. అనుష్క శర్మ ఈ చిత్రంలో ముగ్గురు నటులు అమీర్ ఖాన్, సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లతో నటించి.. తన నటనతో ఓడించిందనే చెప్పోచ్చు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న నటి ఎవరో కాదు అనుష్క శర్మ. ఆమె బి-టౌన్‌కు దూరంగా ఉంటూ ఆమె క్రికెటర్‌తో ప్రేమలో పడింది. విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram అనుష్క గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ముంబైకి మారింది. 2007లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమె అరంగేట్రం చేసింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ తన స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 2007కి ఆమెను చివరి మోడల్‌గా ఎంచుకున్నాడు. ఇక్కడ నుండి, అనుష్క హెయిర్ ఆయిల్, షాంపూ, ఆభరణాల కోసం ప్రకటనలు పొందడం ప్రారంభించింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram 2008లో, అనుష్క తన నటనా జీవితాన్ని యష్ రాజ్ బ్యానర్ చిత్రం 'రబ్ నే బనా ది జోడీ'తో ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమెను నటింపజేయాలని చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఇష్టపడలేదు. కానీ, ఆదిత్య అనుష్కను నమ్మి, నటితో ఒకటి కాదు మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. యశ్ రాజ్ బ్యానర్‌లో ఆ మూడు సినిమాలు 'రబ్ నే బనా ది జోడి', 'బద్మాష్ కంపెనీ', 'బ్యాండ్ బాజా బారాత్'. అతని మొదటి సినిమా హిట్ అయితే మిగతా రెండు యావరేజ్ గా నిలిచాయి. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram 2008లో విడుదలైన 'రబ్‌ నే బనాదీ జోడీ', 2012లో విడుదలైన 'జబ్‌ తక్‌ హై జాన్‌' 235 కోట్ల రూపాయలను రాబట్టాయి. 2016లో ఆమె నటించిన 'పీకే' సినిమా ఒక్కటే విడుదలై ఆ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం 2016 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం, ఈ చిత్రం రూ. 854 కోట్లు రాబట్టింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram 2016 సంవత్సరం అనుష్క కెరీర్‌కు చాలా బాగుంది. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. 631 కోట్ల వసూలు చేసింది ఈ భామ నటించిన 'సుల్తాన్' చిత్రం. ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రంలో కనిపించింది, ఇది రూ. 239.56 కోట్లు రాబట్టింది. 2018 సంవత్సరంలో, ఆమె మళ్లీ రణబీర్ కపూర్‌తో కనిపించింది. 'సంజు' పేరుతో వచ్చిన ఈ సినిమా 586.85 కోట్ల భారీ బిజినెస్ చేసింది. సంజయ్ దత్ జీవిత చరిత్రపై ఈ సినిమా తెరకెక్కింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram అయితే, 2018లో విడుదలైన షారుక్ ఖాన్ నటించిన 'జీరో' చిత్రం నటిగా అనుష్క చివరి చిత్రం. ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇక అప్పటి నుండి ఈ భామ సినిమాలకు బైబై చెప్పి.. అనుష్క 'బుల్బుల్', 'పాటల్ లోక్', 'కాలా' వంటి OTT ప్రాజెక్ట్‌లను నిర్మించింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram GQ నివేదిక ప్రకారం.. విరాట్, అనుష్క ఇద్దరి నికర విలువ రూ. 1300 కోట్లు. ఇందులో కోహ్లీ నికర విలువ రూ.1050 కోట్లు కాగా, అనుష్క నికర విలువ రూ.255 కోట్లు అని సమాచారం. అనుష్క ఒక ప్రాజెక్ట్ కోసం 7 కోట్లు వరకు తీసుకుంటుంది. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ నుండి 5 నుండి 10 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసినందుకు అనుష్క రూ.95 లక్షలు అందుకుంది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram ఇది కాకుండా, నటి తన ప్రొడక్షన్ హౌస్, క్లాతింగ్ లైన్ నుష్ నుండి కూడా సంపాదిస్తుంది. ఇక విరాట్-అనుష్క దంపతులు తమ వ్యక్తిగత బాడీగార్డ్ ప్రకాష్ అలియాస్ సోనుకి