Trending:


Hamsa Nandini: టికెట్ బుక్ చేశాడు, టైం చెప్పి థియేటర్‌కు పంపాడు - ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన హంస నందిని!

Actress Hamsa Nandini About Hero Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా దుమ్మురేపుతున్నారు. ‘బాహుబలి’ మొదలుకొని వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో సత్తా చాటుతున్నారు. తాజాగా ‘కల్కి’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురించి హీరోయిన్ హంస నందిని ఆసక్తికర విషయాలను చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. అతడికి సిగ్గు చాలా ఎక్కువని చెప్పింది. ‘మిర్చి’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు...


పైట ఆరేసుకొని.. అందాలు పారేసుకున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫోటోలు కేక మామ

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. కుర్రవాళ్లను కట్టిపడేసే విధంగా ఉండే ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram) డార్క్ ఆరంజ్ కలర్ హాఫ్ శారీ టైప్ శారీలో అమ్మడు అందాలు ఒలకబోస్తూ కవ్వించే చూపులతో ఆకట్టుకుంటోంది. ఇక ఈఫోటోల్లో విష్ణుప్రియ పోజులు చూస్తుంటే పైటను గాల్లో ఆరేసుకొని ..తన శరీరం అందాల్ని పారేసుకున్నట్లుగా ఉంది.(Photo:Instagram) పార్క్ లో పరువాలు పరిచేస్తూ నాజుకైన శరీరాన్ని నేలపై వాల్చేస్తూ కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది విష్ణుప్రియ.లేటెస్ట్ గా షేర్ చేసిన ఈఫోటోలపై కుర్రవాళ్లు కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo:Instagram) ఏం చేసైనా సరే పాపులర్ కావాలన్నదే సెలబ్రిటీల టార్గెట్‌గా కనిపిస్తోంది. స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది.(Photo:Instagram) పోవే-పోరా షోతో టీవీ యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసేలా హాట్ ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. కుర్రాళ్లు విష్ణుప్రియ ఫోటోలను చూసి లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)[/ ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.(Photo:Instagram)


Sirish Bhardwaj: అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు - కొడుకు మృతిపై వస్తున్న వార్తలపై స్పందించిన చిరు చిన్నల్లుడు శిరీష్ తల్లి

Sirish Bhardwaj Mother: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 39 ఏళ్లలోనే శిరీష్ మృతి చెందడంతో తన మరణానికి కారణాలు ఇవే అంటూ పలు రూమర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో శిరీష్ మరణం గురించి క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్టుగా తన కొడుకు లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల...


శెభాష్ పవన్ కళ్యాణ్.. 9 నెలల మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు.. జమ్మూలో యువతి ఆచూకీ లభ్యం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిండు జీవితాన్ని కాపాడారు. తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కనిపెట్టి.. తల్లిదండ్రులను వేదన నుంచి బయటపడేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చొరవ కదిలిన యంత్రాంగం.. రోజుల వ్యవధిలోనే ఈ మిస్సింగ్‌ కేసును చేధించడం విశేషం.. మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు. చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు పెద్దలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ ఎంత...


Bhole Baba: ప‌రారీలో భోలే బాబా.. కొన‌సాగుతున్న పోలీసుల సెర్చ్ ఆప‌రేష‌న్‌

Bhole Baba: భోలే బాబా పరారీలో ఉన్నారు. స‌త్సంగ్ తొక్కిస‌లాట త‌ర్వాత అత‌ని ఆచూకీ లేదు. అత‌ని కోసం పోలీసులు వెతుకుతున్నారు. రామ్ కుటీర్ ట్ర‌స్టు ఆశ్ర‌మంలో పోలీసులు సోదాలు చేశారు. మ‌రోవైపు తొక్కిస‌లాట మృతుల సంఖ్య 121కి చేరింది.


Arjun Das | బిగ్‌బీతో డైలాగులు షేర్ చేసుకుంటాననుకోలేదు.. కల్కి 2898 ఏడీపై అర్జున్‌ దాస్‌

Arjun Das | గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కాంపౌండ్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు పరంపర కొనసాగిస్తుందని తెలిసిందే. ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది కీ రోల్ లార్డ్‌ కృష్ణ. ఈ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్‌ (బుట్టబొమ్మ ఫేం) అందించిన వాయిస్‌ ఓవర్‌ మెయిన్‌ హైలెట్‌గా చెప్పొచ్చు.


‘ఇండియన్ 2’ తాత వయసు ఎంతంటే?.. శంకర్ తెలివిగా తప్పించుకున్నాడే

indian 2 senapathi thatha age ఇండియన్ 2 తాత ఏజ్ గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. శంకర్ తీసిన ఇండియన్ 2 మూవీ జూలై 12న రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సేనాపతిగా కమల్ హాసన్ అద్భుతంగా నటించేశాడు. ఇండియన్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తే.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత సీక్వెల్‌ను శంకర్ తీశాడు. మరి అప్పుడే 75 ఏళ్ల వయసు ఉన్నట్టుగా చూపించారు. మరి ఇప్పుడు సేనాపతి వయసు ఎంత ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే విషయం మీద కమల్ హాసన్, శంకర్ స్పందించారు.


Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్

Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్ కాంచమాల కేబుల్ టీవీ’సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ లక్ష్మీరాయ్. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన నటించిందీ ముద్దుగుమ్మ . తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తరువాత, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కంచన" సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయ...


శిరీష్‌ భరద్వాజ్‌ చివరగా కూతురుని చూడాలనుకున్నాడు.. అడిగితే పంపించలేదు.. తల్లి సంచలన వ్యాఖ్యలు

శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ గత నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురు నివృతిని చూడాలనుకున్నాడట. కానీ పంపించలేదట. శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన లివర్స్, లంగ్స్ పాడవడంతో కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది. కానీ గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్)తో చనిపోయినట్టు శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి స్పష్టం చేసింది. తాను తాగుడుకి బానిసై చనిపోయినట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించింది. అందరు...


Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భాస్కర్ యాదవ్.


అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం

అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం పురుగుల మందు తాగాక బంధువులకు వాట్సాప్​ మెసేజ్​      ఉన్నతాధికారులు, సిబ్బంది తీరే కారణమని వెల్లడి అశ్వారావుపేట, వెలుగు : ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన బంధువులు తెలిపారు. పురుగుల మందు తాగడం వల్ల రెండు కిడ్నీలు పూర్త...


ఎన్ని సర్జరీలు చేసుకుంటావ్‌ అక్కా!

సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వారా ముఖారవిందాన్ని మరింత మురిపెంగా మార్చుకుంటారు.


తమన్నా ఆస్తి ఎంత? తనఖా పెట్టి మరీ అంత ఖర్చు దానిపై ఎందుకు పెడుతోంది?

తమన్నా తాజాగా ముంబయిలోని తన మూడు ఫ్లాట్స్‌ను తనఖాపెట్టి ఆ డబ్బుతో మరో చోట ఓ కమర్షియల్ ప్రాపర్టీని రెంట్‌కు తీసుకున్నట్లు తెలిసింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడంటే సినిమాలు స్పీడు తగ్గించింది కానీ ఒక టైమ్ లో తెలుగు,తమిళ సినిమాలను ఊపేసింది. స్టార్ హీరోలందరి సరసగా చేసింది. తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. ఆమెతో సినిమా చేస్తే గ్యారెంటీ హిట్ అనే నమ్మకం చాలా మంది హీరోల్లో నడిచింది. దాంతో ఏరి కోరి మరీ ఆమెనే తన సినిమాల్లో...


ఓ యువకుడి ప్రతీకారం

రక్షిత్‌ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఆగస్ట్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.


హాథ్‌రస్ తొక్కిసలాట: హృదయ విదారక ఘటన అనంతర పరిస్థితులు, 11 ఫోటోలలో...

అక్కడి బాధితుల్లో ప్రతిఒక్కరిదీ ఒక వ్యథ. తల్లిని కోల్పోయినవారు, కొడుకును పోగొట్టుకున్నవారు, భర్త మృతదేహం కోసం ఎదురు చూస్తున్నవాళ్లు, భర్త కనిపించడం లేదంటూ వెతుకుతున్న వారు, కళ్ల ముందే బంధువులు తొక్కిసలాటలో నలిగిపోతుంటే నిస్సహాయంగా మిగిలినవారు...ఇలా ఒక్కొక్కళ్లది ఒక్కో కన్నీటి గాథ.


మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవితో చాలామంది హీరోయిన్లు నటించారు.. నటిస్తూనేఉన్నారు. కాని ఆయన మాత్రం ఒక్క హీరోయిన్ ను మాత్రమే ముద్దు పేరుతో పిలుస్తారట. ఇంతకీ ఎవారా హీరోయిన్..? సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగి.. ఇండస్ట్రీకి పెద్దగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ తో మెగా సాంమ్రాజ్యాన్నిస్థాపించి.. తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మెగా నీడలో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారంటేు.. చిరంజీవి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పనవసరం...


Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన...


భర్త తనను పొగడటం లేదని హర్ట్ అయిన భార్య.. ఎవరూ ఊహింలేని శిక్ష వేసింది..!

భార్యాభర్తల మధ్య సంబంధం ఎంతో ముఖ్యమైనదిగా అందరూ పరిగణిస్తారు. నమ్మకం అనే పునాదిపై ఈ బంధం నిలబడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి తగాదాలు జరుగుతాయి. కానీ ఏ భాగస్వామి అయినా తన భర్తకు కఠిన శిక్ష పడాలని కోరుకోదు. అయితే కేవలం తనను పొగడనందుకు ఓ మహిళ తన భర్తకు భయంకరమైన శిక్ష వేయాలని అనుకుంది. ఈ ఘటన అమెరికాలోని మిస్సౌరీలో చోటుచేసుకుంది. ఆ మహిళ తన భర్త 50వ పుట్టినరోజు వేడుకను ఘనంగా చేసింది. అయితే ఎంత గొప్ప ఏర్పాట్లు చేసినా.. అతను ఆమెని మెచ్చుకోలేదు. దీంతో ఇది అవమానంగా భావించిన సదరు మహిళ. కూల్ డ్రింగ్ లో రౌండ్ అప్ అనే స్లో పాయిజన్ కలిపి అతనికి ఇచ్చింది. అయితే కూల్ డ్రింగ్ రుచి తేడాగా ఉండటంతో.. అతనికి అనుమానం వచ్చింది. మరోవైపు తన ఆరోగ్యం క్షీణించడంతో అతను వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ రికార్డైన్ దృశ్యాలు చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని భార్య సోడాలో పురుగుల మందు కలుపుతున్నట్లు అతను చూశాడు. దీంతో వెంటనే దాని గురించి లాక్లెడ్ ​​కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. 5 లక్షల డాలర్ల విలువైన జీవిత బీమా పాలసీ కోసం అతని భార్య తనను చంపాలనుకుంటోందని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో ఆ మహిళ చెప్పిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు. తాను తన భర్తను చంపాలనుకున్నది వేరే కారణం చేత అని తెలిపింది. ఎంతో కష్టపడి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసినా.. తనను మెచ్చుకోకపోవడంతోనే శిక్షించాలని అనుకునట్లు వివరించింది.


Aishwarya Rajesh SVC58:వెంకీ మామ తగ్గేదేలే..ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్..విక్టరీ ఫ్యాన్స్ ఊహించేసుకోండి

Aishwarya Rajesh SVC58:వెంకీ మామ తగ్గేదేలే..ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్..విక్టరీ ఫ్యాన్స్ ఊహించేసుకోండి ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్  వైఫ్.. అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక...


26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు

26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు సత్య.. ఈ సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరనుకుంటా. 1998లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ సినిమా ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ అండర్ వరల్డ్ గ...


She’s Alive | ఏళ్లుగా కనిపించని మహిళ హత్యకు గురైందన్న పోలీసులు.. ఒప్పుకోని కుమారుడు

She's Alive | సుమారు 15 ఏళ్ల కిందట అదృశ్యమైన మహిళ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే పోలీసుల వాదనను మహిళ కుమారుడు నిరాకరించాడు. తన తల్లి బతికే ఉందని మీడియాతో అన్నాడు.


ఆర్జీయూకేటీలో 69% అమ్మాయిలే

చదువుల తల్లి సరస్వతి చెంతనే(బాసరలో) గల రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) బాలికలతో నిండుతున్నది.


కోల్ వార్!​ .. బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ

కోల్ వార్!​ .. బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని కోల్​బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణిలోని కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. బీఎంఎస్​ మినహా అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. శ్రావణపల్లి కోల్​ బ్లాక్​ను బేషరుతుగా సింగరేణికి కేటాయిస్తూ కేంద్రం నిర్...


Today Panchangam 04 July 2024 ఈరోజు త్రయోదశి తిథి వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని త్రయోదశి తిథి నాడు, గురువారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


కేబినేట్ బెర్త్ ఎవరికో..పీసీసీ రేసులో మధుయాష్కీ,మహేశ్ గౌడ్

కేబినేట్ బెర్త్ ఎవరికో..పీసీసీ రేసులో మధుయాష్కీ,మహేశ్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రి పదవికీ పోటాపోటీ     షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి మధ్య టఫ్ నిజామాబాద్​, వెలుగు :  రాష్ట్ర క్యాబినెట్​ విస్తరణకు ఖాయమనే ప్రచారంజరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందనే విషయం ఉత్కంఠగా మారింది.  మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్ ​రెడ్...


అయ్యో రామా... నా మొగుడికి చీర కొనడం కూడా రాదే : నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari : చీర ... మహిళలకు ఓ ఎమోషన్. మరీముఖ్యంగా పెళ్లయిన మహిళలకు చీరలంటే మహాఇష్టం ... బీరువా నిండ చీరలున్నా కొత్త చీర కనిపిస్తే చాలు కొంటుంటారు... కాదు కాదు మొగుళ్ల చేత కొనిపిస్తుంటారు. ఇందుకు ఏ మహిళా అతీతం కాదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాటలను బట్టి అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడూ గంభీరంగా వుండే చంద్రబాబుతో కూడా చీర కొనిపించుకున్నారట భువనేశ్వరి. ఈ విషయాన్ని ఆమె...


నేడు ఆసార్‌ గ్రంథాలయం ఓపెనింగ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ గ్రామంలో ఆస్కార్‌ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు.


Ram Charan: 500లకు పైగా కుటుంబాలకు మెగా హీరో సాయం.. ఇది కదా సెన్సేషనల్ న్యూస్ అంటే!

రీల్ హీరోలు రియల్ హీరోగా మారీ కష్టం వచ్చినప్పుడు చాలా మందికి అండగా ఉండటం మనం తరచూ చూస్తూనే ఉంటాయి. ఈ విషయంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక మెతుకు ఎక్కువే తిన్నాడు. కష్టం అని తెలిస్తే చాలు.. నేనున్నా అంటూ అడ్డు నిలబడిపోతుంటాడు. మెగాస్టార్ తనయుడైనా కానీ.. ఎక్కడా ఆ గర్వం కనిపించదు. తాను కూడా ఒక సాధారణ వ్యక్తినే అనేలా బిహేవ్ చేస్తుంటాడు. అసలు హీరో అంటే ఇంత సింపుల్‌గా ఉంటాడా అనేలా రామ్ చరణ్ పనులు కనిపిస్తుంటాయి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన సహాయాన్ని జానీ...


Brahmamudi Today: ‘రేపు అప్పూని కోర్టుకు తీసుకుని రండి’ జడ్జ్ ఆదేశం.. ఒక్కో నిజం ఒక్కో లాయర్ బయటపెట్టడంతో..

Brahmamudi 2024 July 03 Episode: కవి న్యాయపోరాటం చేస్తుంటే.. అనామిక లేనిపోని కేసులన్నీ పెట్టి.. లోపల వెయ్యించాలని.. లేదంటే తన కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని పరితపిస్తోంది. ఈ క్రమంలోనే.. ‘గృహహింస కేసు, కట్నం వేదింపులు, అక్రమసంబంధం’ ఇలా చాలా సెక్షన్స్‌ పెట్టించి.. కోర్టు దాకా లాక్కొచ్చింది. ఈ క్రమంలోనే నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


Husband Killed wife: పురుగుల మందు తాగించి భార్యను హత్య చేసిన భర్త, సహకరించిన మామ, ఆత్మహత్యగా చిత్రీకరణ

Husband Killed wife: క‌ట్టుకున్న భర్తే కాల య‌ముడు... భార్య‌కు తండ్రితో కలిసి పురుగుల మందు తాగించిన భ‌ర్త, ఆపై ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించాడు.


AP News | కారు గిఫ్ట్‌ ఇచ్చిన జనసైనికులు.. వద్దని వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే

AP News | జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసైనికులు తమ ప్రేమను చాటుకున్నారు. నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు కారు కొనుక్కునే స్థోమత కూడా లేదని తెలుసుకున్న జనసైనికులు చేయి చేయి కలిపారు.


సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్ సంగారెడ్డి జిల్లాలో  కుక్కల బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపైన ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు.  రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడినుంచి తరిమేశారు.  కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ప...


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం షురూ


కల్కి 2898AD కథంతా అబద్దమే.. పూజారి సంచలన వ్యాఖ్యలు !

కల్కి సినిమాలో చూపించింది అంతా నిజమేనా.. కల్కి సినిమాలో చెప్పిన విధంగా పురాణాలకు, ఇతిహాసాలకి సంబంధం ఉందా.. మహాభారతానికి కలియుగానికి సినిమాలో చూపించిన దానికి వేరియేషన్ ఏంటి..!కల్కీ సినిమా. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న సినిమా కూడా ఇదే. పాన్ ఇండియా సినిమాగా తెరమీదకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ ఓ హైలెట్ అంటున్నారు సినీ...


మళ్లీ రీ రిలీజ్ చేయండన్న నెటిజన్.. దండం పెట్టేసిన దర్శకుడు

Anand Ranga Oy Re Release ఆనంద్ రంగా ఓయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఓయ్ రీ రిలీజ్‌ను అందరూ పండుగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. సిద్దార్థ్ సైతం ఓయ్ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేశాడు. అయితే ఈ మూవీ జూలై 3కి పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.


నాగ చైతన్యను నేను పెంచలేదు, తను అఖిల్ లాంటి కుర్రాడు కాదు... స్టెప్ సన్ మీద అమలకు ఉన్న అభిప్రాయం ఇదా!

నాగార్జున మొదటి భార్య సంతానం నాగ చైతన్య. అఖిల్-నాగ చైతన్య తల్లులు వేరు. కాగా అఖిల్ తల్లి అమలతో నాగ చైతన్యకు ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలియదు. ఓ సందర్భంలో అమల తన స్టెప్ సన్ నాగ చైతన్యను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేసింది.. కింగ్ నాగార్జునకు రెండు వివాహాలు. మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో ఏడడుగులు వేశారు. వీరి సంతానం నాగ చైతన్య. నాలుగేళ్ళ వైవాహిక బంధం అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. కాగా 1992లో హీరోయిన్ అమలను నాగార్జున రెండో...


ఉప్పాడ తీరప్రాంతంపై పవన్ స్పెషల్ ఫోకస్.. అధికారులుకు కీలక ఆదేశాలు..

ఉప్పాడ తీరప్రాంతంపై పవన్ స్పెషల్ ఫోకస్.. అధికారులుకు కీలక ఆదేశాలు.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నటి దాకా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉప్పాడ తీరప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఉప్పాడ ప్రజలకు ఇచ్చిన హామీ ,మేరకు ఉప్పాడ తీరప్...


సొంతంగా ఒకరు.. పంతంతో మరొకరు..

ఐఏఎస్‌... కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు.


బాహుబలితో సర్వస్వం కోల్పోయిన జబర్దస్త్ నటుడు.. శ్రీముఖితో సినిమా తీసి పీకల్లోతు అప్పుల్లో

ఒకప్పుడు తెలుగులో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ధన్‌రాజ్ ఒకడు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన 'రాజా' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత రామ్‌తో జగడం మూవీ, అల్లు అర్జున్‌తో పరుగు, గోపి గోపిక గోదావరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన భీమిలీ కబడ్డి జట్టు సినిమా ధన్‌రాజ్‌కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా పరోటాలు తినే సీన్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది. ఇప్పటికీ ఈ సీన్ చూస్తే... నవ్వు ఆగదు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత పిల్ల జమిందార్, మడతకాజా, అలా మొదలైంది ఇలా వరుస పెట్టి సినిమాలతో అనతికాలంలోని బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు. అలా కొంత కాలం సినిమాలు చేశాక.. వెన్నెల కిషోర్, సత్య లాంటి వాళ్లు రావడంతో అవకాశాలు కాస్త తగ్గాయి.(Pc Credit-Instagram@dhanraj) అదే టైమ్‌లో జబర్దస్త్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్‌తో కొద్ది రోజుల్లోనే టీమ్ లీడర్‌గా మారి తన పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే కొంత జబర్దస్త్‌లో కూడా ఎక్కవకాలం ఉండలేక బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడప దడపాగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) గతేడాది విమానం సినిమాలో మంచి రోల్ చేశాడు. ఓ వైపు యాక్టర్‌గా కొనసాగుతైనే అనూహ్యంగా మెగా ఫోన్ చేతబట్టి 'రామం రాఘవం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధాన పాత్రలో ఏకంగా తమిళ నటుడు సముద్రఖనిని తీసుకొచ్చాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.(Pc Credit-Instagram@dhanraj) ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా వల్ల ధన్‌రాజ్‌కు పీకల్లోతు నష్టాలు వచ్చాయని మీకు తెలుసా?. అవును ఇదే విషయాన్ని ధన్ రాజ్ రీసెంట్‌గా వెల్లడించాడు. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్‌గా పెట్టి 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే సినిమాను ధన్‌రాజ్ ప్రొడ్యూస్ చేశాడు.(Pc Credit-Instagram@Sreemukhi) రిలీజయ్యాక ఈ సినిమాకు చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయట. అంతేకాకుండా తనకు శ్రీముఖి ఫోన్ చేసి టిక్కెట్‌లు కూడా దొరకడం లేదు అని చెప్పిందట. దాంతో ధన్‌రాజు చాలా హ్యాపీగా ఫీలయ్యడట. అయితే ఈ సినిమా రిలీజైన వారం రోజులకే బాహుబలి సినిమా విడుదలైంది.(Pc Credit-Instagram@dhanraj) దాంతో ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు. అప్పటివరకు తను సంపాదించింది మొత్తం ఆ సినిమాలో పెట్టానని, తన డబ్బుతో పాటు, తన స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశానని చెప్పాడు.(Pc Credit-Instagram@dhanraj) అలా వారం రోజులకే బాహుబలి సినిమా రిలీజ్ కావడంతో.. తను నిర్మించిన సినిమాకు థియేటర్ లు లేవు. ఉన్న థియేటర్ లలో జనాలు లేకపోవడంతో భారీగా నష్టపోయాడట. ఆ సమయంలో తను సర్వసం కోల్పోయినట్లనిపించిందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.(Pc Credit-Instagram@dhanraj)


Kalki 2898 AD: కల్కి ఇప్పటివరకు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే.. ఇంకెవరికైనా సాధ్యమేనా!

Kalki 2898 AD: కల్కి ఇప్పటివరకు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే.. ఇంకెవరికైనా సాధ్యమేనా! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్, వాటిని నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చ...


Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.


Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!

Bigg Boss Season 8 Telugu Contestants: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రారంభం అయ్యేవరకు అసలు దాని గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ విశ్లేషకులు యాక్టివ్‌గా ఉండడంతో వారి నుంచి ఏదో ఒక లీక్ బయటికి వస్తూనే ఉంటుంది. అలా ఇప్పటికే తెలుగులో అప్‌కమింగ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి పలు వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఎవరి ప్రణాళికలను వారు సిద్ధం...


గ్రాండ్‌గా వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభం.. వెంకీ మూవీలో ఈ `3ఎక్స్‌` గోలేంటి సామీ..

విక్టరీ వెంకటేష్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు సరైన హిట్‌ పడటం లేదు. సాలిడ్‌ హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. `ఎఫ్‌ 2` బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ యావరేజ్‌గా, డిజాస్టర్‌గా నిలిచాయి. చివరగా ఆయన ఈ సంక్రాంతికి `సైంధవ్‌` చిత్రంతో వచ్చాడు. ఇది పూర్తిగా నిరాశ పరిచింది. తన బలమైన కామెడీ విడిచి యాక్షన్‌ చేస్తే బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వినోదాన్నే నమ్ముకున్నాడు వెంకటేష్‌. తనకు `ఎఫ్‌2, `ఎఫ్‌3` చిత్రాలను...


TTD:శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో చాన్నాళ్ల తర్వాత ఇలా!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తారు. రోజూ వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. కొందరు కాలి నడక ద్వారా ఏడు కొండలు ఎక్కి తమ మొక్కులు, ముడుపులను చెల్లించుకుంటారు. ఆ ఏడుకొండల వాడికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. మరికొద్ది మంది బంగారం,నగదు, ఖరీదైన వస్తువులను హూండీలో వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.


ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం.. హోంగార్డు అయ్యుండి, కొంచెం కూడా సిగ్గు లేకుండా..!

ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రియుడు ఎన్ని సాహసాలు చేయటానికైనా సిద్ధమవుతాడు. అలాంటిది.. ఆమె అడిగిన చిన్న చిన్న ఆనందాలు తీర్చేందుకు ఎందుకు వెనకాడతాడు. అలా.. తన ప్రియురాలి ఆనందాలు తీర్చాలంటే కావాల్సిన డబ్బు కోసం ఇక్కడ ఓ హోంగార్డు చేసిన పని తెలిస్తే.. అందరూ ముక్కున వేలేసుకుంటారు. పోలీసే దొంగగా మారిన సందర్భం ఇది. ఏకంగా 36 కేసుల్లో కీలక నిందితునిగా మారాడంటే.. ప్రియురాలి కోసం ఎంతకు తెగించాడో చూడండి.


మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్ ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు . జూన్ 27...


మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్ న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అన్నారు. ఈవీఎంల పనితీరుపై తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, ఆ విషయంపై చర్చ జరగాల్సిందే అని ఆయన డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద  తీర్మానంపై చర్చ సంద...


సమంత.. ఏంటి ఇదంతా?

సమంత ప్రస్తుతం నెట్టింట్లో తన వర్కౌట్లతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. స్ప్రింగులా తన బాడీని తిప్పేస్తోంది. ఒకప్పుడు మయోసైటిస్ కారణంగా లేచి నిలబడలేని స్థితిలోకి వెళ్లింది. ఇప్పుడు సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత వర్కౌట్లు చూస్తూ ఉంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇక సినిమాల్లో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేసేలానే ప్రిపేర్ అవుతోంది.


Hathras Stampede: హత్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన భోలేబాబా, ప్రమాదానికి కారణం నిర్వాహకులేని స్టేట్మెంట్

Hathras Stampede Telugu News: హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట ఘటనపై తొలిసారిగా భోలేబాబా అలియాస్ సాకర్ హరిబాబా స్పందించారు. మరణించిన వారికి బాబా సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో పాటు తొక్కిసలాట జరగక ముందే అక్కడ నుంచి తాను వెళ్లిపోయానని స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు. హత్రాస్‌లో జరిగిన సంఘటన తర్వాత భోలే బాబా మంగళవారం అర్ధరాత్రి మైన్‌పురిలోని బిచ్వాన్‌ పట్టణంలోని ఆశ్రమానికి చేరుకున్నారు....