Trending:


Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం!

Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం! భారత స్టార్ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. ఒలింపిక్ ట్రయల్స్ సమయంలో డోపింగ్ శాంపిల్స్ ఇవ్వనందుకు నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 10న సోనేపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్రం న...


Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 5 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 5 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం ఆదివారం తిథి :- ద్వాదశి మ॥ 3:36 ని॥ వరకు నక్షత్రం : - ఉ.భాద్ర సా॥6:15 ని॥ వరకు యోగం:- వైధృతి ఉ॥ 5:54విష్కంభము రాత్రి 2:52 ని॥ వరకు కరణం:- తైతుల మ॥3:36 గరజి రాత్రి2:26 ని॥ వరకు వర్జ్యం:- తె. 5:28 ని॥ల అమృత ఘడియలు:-...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


బ్యాడ్ ఇంటర్వ్యూ: ‘నన్ను ఆవులా అరవమన్నారు, మోకాళ్ల మీద పాకమన్నారు' అంటూ అనుభవాలు పంచుకున్న కొందరు అభ్యర్థులు

జూలీ 2022లో పార్ట్‌టైమ్ కాపీ రైటర్‌ జాబ్ కోసం అప్లై చేసి, వీడియో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అంతా సాఫీగానే జరుగుతోందని ఆమె భావించారు. మధ్యలో అకస్మాత్తుగా 'మీరు ఇంకా ఎన్నాళ్లు బతుకుతానుకుంటున్నారు' అని ఇంటర్వ్యూయర్ అడిగారు.


బెస్టీతో ముంబైలో వితిక షెరు.. ఇంట్లో వంట వండుకుంటూ వరుణ్ సందేశ్

Varun Sandesh Wife వరుణ్ సందేశ్, వితిక షెరు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు వితిక మాత్రం తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. నిహారిక, వితిక షెరు కలిసి చేస్తున్న హంగామా ఇన్ స్టాలో బాగానే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ముగ్గురూ ముంబైలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్, షాకింగ్ రీజన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. దీనితో పవన్ తాత్కాలికంగా...


చీరలో ఎంత క్యూటో.. నయని పావని భలే ముద్దుగుందే!

నయని పావని చీరలో చాలా క్యూట్‌గా ఉంది. ఈ భామ డ్రస్‌లో కంటే చీరలోనే చూడముచ్చటగా ఉంది.


Anchor Shyamala: ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన తొక్కేస్తారా: గెటప్ శీను

కమెడియన్ గెటప్ శీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై గెటప్ శీను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం

ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం ఖమ్మం జిల్లాలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. స్పీచ్ తో విక్టరీ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజలనుంచి అపూర్వ స్పందన వచ్చింది. మా మామ రాఘురా...


పవన్, మహేష్, నాగార్జున ముగ్గురికి ఝలక్ ఇచ్చిన శోభన్ బాబు.. పంతం పడితే అంతే, చివరికి బ్లాంక్ చెక్ ఇచ్చినా..

శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సోగ్గాడిగా శోభన్ బాబు చిరస్థాయిగా నిలిచిపోతారు. వెండితెరపై అందగాడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తుకు వచ్చేది శోభన్ బాబే. శోభన్ బాబు సినిమాల్లో అల్లరిగా రొమాంటిక్ గా కనిపించారు....


శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా

శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదిన విశేషాలను తెలుసుకుందాం.. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున ( 2024 మే 16) సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్...


ఘనంగా దాసరి జయంతి

ఘనంగా దాసరి జయంతి దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌‌‌‌లో శనివారం జరిగిన ఈ  కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్,  విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?

నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా? ఎస్సీలు, దళితులను ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలే?     రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం జనరల్​ సెక్రటరీ విజయ నిలదీత     బీజేపీ అభ్యర్థి గోమాసకు ఓటు వేయబోమని వెల్లడి కోల్​బెల్ట్, వెలుగు: ప్రధాని మోదీకి నేతకాని కులం మీద ఇప్పుడు  ప్రేమ పుట్టిందా అని రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం మహిళా విభాగం జనరల...


CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్

CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్ ప్లేఆఫ్స్‌ సమీపిస్తున్న వేళ చెన్నై సూపెర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగలింది. వారి ప్రథమ ఆయుధం, యువ పేసర్‌ మతీష పతిరణ(Matheesha Pathirana) స్వదేశానికి వెళ్ళిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన పతిరణ.. రెండ్రోజుల కిందట వీసా పనుల నిమి...


ప్రవీణ్ తో విడిపోయింది అందుకే, ఇంటర్వ్యూలలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఫైమా!

బుల్లితెర జంటల్లో ప్రవీణ్-ఫైమా ఒకరు. వీరు పలుమార్లు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. కాగా ప్రవీణ్-ఫైమా బ్రేకప్ అయ్యారు. అందుకు కారణాలు ఏమిటో వెల్లడించారు. ఫైమా-ప్రవీణ్ పటాస్ షోలో మొదటిసారి కనిపించారు. అనంతరం ఫైమా జబర్దస్త్ కి వచ్చింది. లేడీ కమెడియన్ గా ఎదిగింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ కూడా రాణించింది ఫైమా. పది వారాలకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్లిన కారణంగా కొన్నాళ్లు జబర్దస్త్...


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్ బీజేపీ కుట్రను తిప్పి కొట్టాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి: చంద్రశేఖర్​ కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు: మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్​తోనే పేదలకు న్యాయం: బల్మూరి వెంకట్ గాంధీభవన్​లో ‘రాజ్యాంగ పరిరక్షణ దీక్ష’ ముగింపు హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పీసీస...


మద్యానికి దూరంగా ఉండే ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మందు ముట్టని సినిమా వాళ్ళు వీళ్ళే..?

సెలబ్రిటీలలో మద్యపానం అనేది సర్వ సాధారణ అలవాటు. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కొంతమంది నటులు, నటీమణుల వద్ద ఎంత డబ్బు ఉన్నా మద్యానికి మాత్రం బానిసలు కాలేదు. ఇంత స్టేటస్ ఉన్నా.. మందు ముట్టని స్టార్స్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ లోనే కాదు ప్రపంచం ప్రఖ్యాతనటుడిగా అమితాబచ్చన్ కు మంచి పేరు ఉంది. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ముందు అలవాటు లేదు. అయితే 90 స్ లో ఆయన మద్యపానం మానేశాడు. గతంలో చేసేవారట. ప్రస్తుతం ఈ...


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ

నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను  బ్రతికున్నంత వరకూ జిల్లాను మార్చనివ్వబోనని చెప్పారు.  కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్ళు కావాలని రేవంత్ రెడ్డి కి విన్నవిస్తామన్నారు. కరు...


సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్

సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్ హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. సుమారు 40 కాలేజీలకు ఫైన్ వేసింది. ఆ కాలేజీలన్నీ దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనివే ఉన్నాయి. ఫైన్ పడినవాటిలో రెజోనెన్స్, శ్రీవశిష్ట...


ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​

ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​ న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ పేర్కొన్నారు.  ‘ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల ను తిప్పికొట్టడంలో ప్రియాంక  నిమగ్నమయ్యారు. ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నరు. అందుకే ఏదో ఒక నియోజకవర్గాని కి ఆమె పరిమితం క...


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.


ఐపీఎల్ చూడండి.. తరువాతే మా సినిమాలు చూడండి.. మాట సవరించుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi అనిల్ రావిపూడి మొన్నా మధ్య కృష్ణమ్మ ఈవెంట్లో మాట్లాడుతూ ఐపీఎల్ చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా?.. కావాలంటే ఫోన్‌లోనే లైవ్ స్కోర్ చూడొచ్చు.. లైవ్ చూడకపోతే ఏమీ కాదు.. సినిమాలు చూడండి.. థియేటర్లకు రండి అంటూ ఇలా కామెంట్ చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ హర్ట్ అయ్యారు. దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


చిన్నారి బిఆర్ఎస్ అభిమాని ముద్దుముద్దు మాటలు ... కేటీఆర్ ఫిదా

హైదరాబాద్ : అమాయకత్వంతో కూడిన చిన్నారుల ముద్దు ముద్దు మాటలను ఇష్టపడని వారుండరు. ఇక మనగురించో, మనకు నచ్చిన విషయాల గురించో మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఆనందమే మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొందారు. బిఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఓ చిన్నారి మాట్లాడుతున్న వీడియోను ఆమె కుటుంబసభ్యులు ఎక్స్ వేదికన కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఆ చిన్నారి మాటలకు ఫిదా అయిపోయి కేటీఆర్ వీడియోపై స్పందించారు. ''కేటీఆర్ గారు మా...


పద్మశ్రీ మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. అసలు ఆయన కూలి పనికి వెళ్తున్నారా?

తెలంగాణ జానపద కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ.. పద్మశ్రీ మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. ఇది తెలంగాణలో పెద్ద కలకలమే రేపింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మొగిలయ్యను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.మాట ఇచ్చిన ప్రకారమే.. ఆదివారం మొగిలయ్యను కలిసిన కేటీఆర్.. ఆర్థిక సాయం చేశారు. పద్మశ్రీ మొగిలయ్య.. తెలంగాణకే గర్వకారణం, ఆయన గొప్ప కళాకారుడు అన్న కేసీఆర్.. ఆయన కష్టాల్లో ఉన్నారనీ, ఆయనకు సాయం చెయ్యడంలో తాను...


సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోమని అడిగితే నో చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా

Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 50 ఏళ్లు దాటినా భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు. సల్లూ మియా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్యాచిలర్‌గా మారిన సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి మహిళా అభిమానులు క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ జంటలతో తెరపై కనిపించాడు. అయితే ఇప్పటి వరకు నిజజీవితంలో భాగస్వామిగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక నివేదిక ప్రకారం, సల్మాన్ ఖాన్ తనను వివాహం చేసుకోమని నటిని కోరినట్లు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతా సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. ఈవిషయాన్ని ఈటీమ్స్‌ETimesతో మాట్లాడుతూ, నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను మొదటిసారి కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట కండలవీరుడు. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు. అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. ఇండియన్ క్రేజీ స్టార్ సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ ఆయన నటించిన ప్రతి సినిమా తనకెంతో ఇష్టమైనది తెలిపింది. సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, 'ప్యార్ కియాతో డర్నా క్యా' నుండి 'ఓ ఓ జానే జానా' వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది. అంతే కాదు ప్రస్తుతం తన లైఫ్ బాగానే ఉందని చెప్పింది షర్మిన్. తన బావ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పని చేయడాన్ని మెచ్చుకున్నారు. తన 18వ ఏట “దేవదాస్” సినిమా చూసిన జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. బాజీరావ్ మస్తానీలో అసిస్టెంట్‌గా పనిచేసినందుకు తాను ఎంతో కృతజ్ఞురాలిని అంటూ తెలిపింది. హీరమాండి సినిమాని డిఫరెంట్‌గా తీయడానికి చాలా కష్టపడ్డాడు. నాకు మంచి జీవితం ఉందని తన హ్యాపీ లైఫ్ ను అందరితో షేర్ చేసుకుంది షర్మిన్.సంజయ్ లీలా బన్సాలీ,సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు. వారి సంబంధం 1996 లో కామోషి చిత్రంతో బలపడింది. దిల్ దే చుకే సనమ్ సావరియా సినిమాలో కలిసి పనిచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ,భన్సాలీలు అలియా భట్‌తో కలిసి ఇన్షాల్లా అనే చిత్రంలో కలిసి పనిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో వీరి మధ్య స్నేహంలో చీలిక వచ్చిందని కొందరు మాట్లాడుకున్నారు. అయితే హీరామండి ప్రీమియర్ షోకి హాజరవుతూ సల్మాన్ ఖాన్ ఆ గాసిప్‌లకు చెక్ పెట్టాడు.


మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?

మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది? బర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే ఎంతో రహస్యమైన ప్రదేశంగా చెప్తుంటారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఓడలు కొన్ని హఠాత్తుగా మాయమయ్యాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే ఇటలీలో ఒక సొరంగంలోకి వెళ్లిన జెనెట్టి రైలు అందులో నుంచి బయటికి రాలేదు.అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల్లో 102 మంది అదృశ్యమయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు... జెనెట్...


హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.   వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు...


అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు.. హీరోయిన్ వితిక షెరు షాకింగ్ కామెంట్స్.

ఎంత స్టార్అయినా.. హీరోయిన్ల లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటన తప్పడం లేదు. ఇక చిన్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. తాజాగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది హీరోయిన్ వితిక షేరు. వితిక షెరు ఈ హీరోయిన్ గురించి దాదాపుఅందరికి తెలుసు. సినిమాల ద్వారా పెద్దగా పాపులర్ అవ్వకపోయినా.. హీరో వరుణ్ సందేశ్ భార్యగా మాత్రంఅందరికి తెలుసు. అంతే కాదు తెలుగు బిగ్ బాస్ లో కపుల్స్ గా సందడి చేసి..అలా గుర్తుండిపోయారు ఈ సెలబ్రిటీ...


ఇబ్బందులకు గురి చేశారు, అందుకే ప్రేమ ఎంత మధురం సీరియల్ మానేశాను... జయలలిత కీలక ఆరోపణలు!

సీనియర్ నటి జయలలిత దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. హీరోయిన్ గా పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర పై సందడి చేస్తున్నారు. పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా జయలలితకు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో శారదా దేవి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకున్నారు. ఆమె...


Summer Stroke Tips: భగభగమంటున్న భానుడు.. సన్‌ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి ఇలా చేయండి..

How To save stroke effected person: భానుడు భగభగ మండుతున్నాడు. నిన్న కేవలం ఒక్క రోజులోనే 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అసువులు బాస్తున్నారు.


తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి

తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి ప్రజల కోసం పోరాడే వ్యక్తి సభలో ఉండాలి : మంత్రి వెంకట్​ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్​ మల్లన్న నామినేషన్​ నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలకు చేసిందేమీ లేదని, అదానీ, అంబానీకి దోచిపెట్టారని మంత్రి ...


Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది

స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది టైటిల్ : లా పతా లేడీస్​ డైరెక్షన్ :  కిరణ్​ రావ్​ కాస్ట్ :  ప్రతిభ రాంటా, స్పర్ష్​ శ్రీవాత్సవ, రవి కిషన్​, నితాన్షి గోయల్​, ఛాయ కదమ్ ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​​ దీపక్​ కుమార్​ (స్పర్ష్​ శ్రీవాత్సవ), ఫూల్​ (నితాన్షి గోయల్​)ను పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత దీపక్​ వాళ్లు ఉండే ముర్తి అనే ప్లేస్​కి రైల...


Kannappa: 'కన్నప్ప'ను వెయిటింగ్‌లో పెట్టిన ప్రభాస్!

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కన్నప్ప సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కూమార్ ఈ సినిమా షూటింగ్‌లో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. తాజాగా ప్రభాస్ డేట్స్ కోసం విష్ణు వెయిట్ చేస్తున్నట్లు టాక్.


Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా

Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్(Family star) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గీతగోవిందం మూవీ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠ...


దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ

దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు  నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌‌లో మరో సినిమా రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌లో ఇది 59వ సినిమా. తొలిచిత్రం ‘రాజా వారు రాణ...


పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..

పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా, తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పిఠాపురం బాట పట్టారు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ బాబాయి కోసం...


షార్ట్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్... దాని ధర తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!

హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటో షూట్ లో జాన్వీ కపూర్ ధరించిన షార్ట్ ఫ్రాక్ ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ టైం చాలా బాగుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కి దేవర ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. దేవర మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దేవర...


పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ య...


Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే

Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రేమాయణాలు జరపడంలో ముందుంటారు.అలా అని తెలుగులో లేరని కాదు.చూసుకుంటే ఎవ్వరూ తక్కువేం కాదు.అసలు విషయానికి వస్తే..బాలీవుడ్ యంగ్ హీరో అదిత్యారాయ్ క‌పూర్ (Aditya Roy Kapur)-లైగర్ బ్యూటీ అనన్య పాండే (Ananyapandey) మధ్య ఉన్న ...


ఈ రామారావు నాదస్వర రాగాలను పది మందికి పంచేస్తున్నారు.. మీరే చూడండి..

శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస పట్టణంకు చెందిన రామారావు నాదస్వరంలో ప్రావీణ్యత సంపాదించి టి.టి. డి దేవస్థానం యొక్క టి.టి.డి భక్తి ఛానల్ లో నాదస్వరం విద్వాంసుడిగా కొన్నాళ్లు పనిచేసారు. అలాగే కొన్ని కచేరి ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఇపుడు ఈయన తను నేర్చుకున్నవిద్య తన తోటివారికి పంచాలనే కుతూహలంతో ఆమదాలవలస పట్టణంకు దగ్గరలో ఉన్న గాజులకొల్లివలస గ్రామంలో ఉన్న సంగమేస్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో పిల్లకు ఉచితంగా నాదస్వరం విద్యను నేర్పిస్తున్నారు.వీరి...


నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ప...


కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి

కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పా..  రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి.  కేసీఆర్ కుటుంబం అభివృద్ధితో పాటు భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. జనగామ జిల్లాలో ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు.   లిక్కర్ ...


ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు

ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ ద...