పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. నాకు జీతం వద్దు.. దానికోసమే పనిచేస్తా?

Pawan Kalyan: పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం తీసుకుని పనిచేద్దా అనుకున్నా.. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేద్దా అని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పుల కారణంగా ఆఫీస్‌లో కొత్త ఫర్నిచర్, మరమ్మత్తులు కూడా తన కార్యాలయానికి చేయించలేదని తెలిపారు. ఇంతే కాకుండా తనకి కావాల్సిన ఫర్నీచర్ తానే తెచ్చుకుంటానని వెల్లడించారు.

2024-07-01T06:52:54Z dg43tfdfdgfd