Trending:


బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు

బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసినట్లు బండ్ల గణేష్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిలిం నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు  తన ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు తనను నిర్బంధించి బెదిరింపులకు గురి...


ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు

ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ ద...


Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా

Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్(Family star) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గీతగోవిందం మూవీ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠ...


పవన్ కళ్యాణ్ నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తారో తెలుసా..? పవర్ స్టార్ సీక్రెట్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఊపిరి మెసలని బిజీలో ఉన్నారు. సినిమా షూటింగ్స్ కు విరామం ఇచ్చారు. ఇక పవర్ స్టార్ ఉన్న బిజీలో ఆయనకు రాత్రి నిద్ర పట్టకపోతే.. ఏం చేస్తారో తెలుసా..? టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీ.. ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో.. ఏమాత్రం తీరిక లేకుండా ప్రచారం లో మునిగిపోయి ఉన్నారు పవన్. కూటమిగా ముందుకు వెళ్తూ.. ప్రభుత్వం ఫామ్ చేయడమేలక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ఇక...


Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..

Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..


SRH ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన క్లాసెన్.. ఎందుకో తెలుసా..!

Heinrich Klaasen Loses Cool: సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సహనం కోల్పోయాడు. సహచరు ఆటగాడు జయదేవ్ ఉనద్కత్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన క్లాసెన్‌ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. క్లాసెన్.. క్లాసెన్ అని అరుస్తూ అడ్డుకున్నారు. దీంతో క్లాసెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి హెన్రిచ్ క్లాసెన్ ఫ్యాన్స్ దెబ్బకు కొంత ఇబ్బందిపడ్డారు.


Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 5 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 5 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం ఆదివారం తిథి :- ద్వాదశి మ॥ 3:36 ని॥ వరకు నక్షత్రం : - ఉ.భాద్ర సా॥6:15 ని॥ వరకు యోగం:- వైధృతి ఉ॥ 5:54విష్కంభము రాత్రి 2:52 ని॥ వరకు కరణం:- తైతుల మ॥3:36 గరజి రాత్రి2:26 ని॥ వరకు వర్జ్యం:- తె. 5:28 ని॥ల అమృత ఘడియలు:-...


హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య

హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య తిమ్మాపూర్, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేని ఓ డీఫార్మసీ స్టూడెంట్​కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం రామకృష్ణ కాలనీ జీపీ పరిధిలోని సుభాశ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లోని ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మాస శి...


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


పవన్, మహేష్, నాగార్జున ముగ్గురికి ఝలక్ ఇచ్చిన శోభన్ బాబు.. పంతం పడితే అంతే, చివరికి బ్లాంక్ చెక్ ఇచ్చినా..

శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సోగ్గాడిగా శోభన్ బాబు చిరస్థాయిగా నిలిచిపోతారు. వెండితెరపై అందగాడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తుకు వచ్చేది శోభన్ బాబే. శోభన్ బాబు సినిమాల్లో అల్లరిగా రొమాంటిక్ గా కనిపించారు....


మద్యానికి దూరంగా ఉండే ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మందు ముట్టని సినిమా వాళ్ళు వీళ్ళే..?

సెలబ్రిటీలలో మద్యపానం అనేది సర్వ సాధారణ అలవాటు. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కొంతమంది నటులు, నటీమణుల వద్ద ఎంత డబ్బు ఉన్నా మద్యానికి మాత్రం బానిసలు కాలేదు. ఇంత స్టేటస్ ఉన్నా.. మందు ముట్టని స్టార్స్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ లోనే కాదు ప్రపంచం ప్రఖ్యాతనటుడిగా అమితాబచ్చన్ కు మంచి పేరు ఉంది. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ముందు అలవాటు లేదు. అయితే 90 స్ లో ఆయన మద్యపానం మానేశాడు. గతంలో చేసేవారట. ప్రస్తుతం ఈ...


పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..

పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా, తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పిఠాపురం బాట పట్టారు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ బాబాయి కోసం...


Salaar 2: ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ 2 గురించి సాలిడ్ అప్‌డేట్ తెలిసింది. ఈ సినిమా షూటింగ్ మె నెలాఖరులో మొదలుపెట్టబోతున్నట్లు టాక్. అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ లేడని సమాచారం.


Anchor Shyamala: ‘పవన్ గుంటనక్క.. చంద్రబాబు ముసలి తోడేలు’.. యాంకర్ శ్యామల ‘కుందేలు’ కథతో మంటపెట్టేసిందే

Anchor Shyamala Election Campaign In Pithapuram: ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో జగన్‌ని సీఎం చేయకూడదని పవన్ కళ్యాణ్ పంతం పట్టారు. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని రెండు చోట్లా ఓడించిన జగన్.. ఈసారి పిఠాపురంలోనూ పవన్ కళ్యాణ్‌ని ఓడించి ఇంటికి పంపించడానికి రంగం సిద్దం చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ అంటుంటే.. ముందు గెలిచి చూడు సిద్దబ్బా అంటూ వైసీపీ వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి నాగబాబు డైరెక్షన్‌తో...


నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ

నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను  బ్రతికున్నంత వరకూ జిల్లాను మార్చనివ్వబోనని చెప్పారు.  కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్ళు కావాలని రేవంత్ రెడ్డి కి విన్నవిస్తామన్నారు. కరు...


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


క్రేజీ పోజులతో పిచ్చెక్కిస్తోన్న తెలుగు అందం ఈషా.. ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ అందంలో కానీ, నటనలోని ఓ స్టార్ హీరోయిన్‌కు తీసుపోదు. అయితే ఎందుకో ఆమెకు ఇంకా అదృష్టం కలిసిరాలేదు. బహుశా ఆమె తెలుగు అమ్మాయి కావడం ప్రధాన కారణం అయ్యి ఉండోచ్చు.. అదే ఏ ముంబై, లేదా చెన్నై అయితే అవకాశాలు వరుస కట్టేవి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక సినిమాల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా.. నటిస్తూ మెప్పిస్తున్నారు. Photo : Instagram అది అలా ఉంటే ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని తాజా టాక్.. అయితే ఇక్కడ విషయం ఏమంటే.. ఈ భామ ఓ డైరెక్టర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు, అదీ కూడా ఓ తమిళ దర్శకుడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రటకన కూడా రానుందట. దీనికి సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba).అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. Photo : Twitter ఇక ప్రశాంత్ వర్శ చిత్రం ఆ తో మరింత పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించి వావ్ అనిపించారు. ఇక ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు.. ఈషా రెబ్బా.. Photo : Twitter హాట్‌ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా. తెలుగు భామ అయిన ఈమెకు టాలీవుడ్ అగ్ర హీరోలెవరు ఛాన్సులు ఇవ్వడం లేదు. తాజాగా బ్లాక్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి. ఈషా రెబ్బా డిజైనర్ వేర్‌లో మెరిసింది. తాజాగా వెరైటీ డ్రెస్ వేర్‌లో ఉన్న ఈషా అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. Photo : Twitter రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఈమె తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీతో హీరోయిన్‌గా లీడ్ రోల్లో నటించింది. ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘బందిపోటు’‘అ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాలు మాత్రమే ఈషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఈమె అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. (Image Credit : Instagram) ఈషా వెండితెరకు పరిచయమై 10 ఏళ్ళు దాటింది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు. సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. లోకల్ అని మన హీరోలు ఈమెను లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది. (Image Credit : Instagram) రాగల 24గంటలు మూవీలో మెయిన్ లీడ్ గా చేసింది. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడం ఈషా బ్యాడ్ లక్. అందం, టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతుంది. ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రెండు తమిళ చిత్రాలతో పాటు.. ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా. (Instagram/Photo) ఈషా రెబ్బా ఇటీవల హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన దయాలో కీలక పాత్రలో నటించింది. జేడీ చక్రవర్తి హీరోగా చేశారు. జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీకి పరిచయం అవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. తెలుగులో తీసిన సిరీస్ ప్రస్తుతం హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈవెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, విష్ణుప్రియ తదితరులు నటించారు. (Image Credit : Instagram)


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


Tejaswi interview with two beautiful girls for Love Mouly ఇద్దరు హీరోయిన్లతో నవదీప్

భారతదేశం, May 4 -- న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రయూనిట్ ప్ర‌క‌టించింది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలు మూవీ టీమ్ ఇస్తుంది.


రోహిత్ వేముల కేసులో పోలీసుల నివేదికపై ఆయన కుటుంబం ఏమంటోంది?

రోహిత్ వేముల కేసులో పోలీసుల నివేదికపై ఆయన కుటుంబం ఏమంటోంది?


పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని,  జూన్‌‌...


బంద్​కు పిలుపునిచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు

బంద్​కు పిలుపునిచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు హైదరాబాద్, వెలుగు : ఈ నెల 18 నుంచి బంద్ పాటిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల ...


Heroine Anjali : గ్రీన్ డ్రెస్ లో పిచ్చెక్కించిన అంజలి.. చూపులతో చంపేస్తుందిగా

అంజలి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం అక్కర లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోను నటిస్తూ అదరగొడుతోంది. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది అంజలి. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది. ఒక‌ప్పుడు బొద్దుగుమ్మ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగోడుతోంది. ఈ నేపథ్యంలోనే తన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ డ్రెస్ ను వేసుకొని తన అందాలు ఫోకస్ అయ్యేలా దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇక అంజలి సినిమాల విషయానికి వస్తే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల్లో నటిస్తోంది హీరోయిన్ అంజలి. పాత్రల ఎంపికలో సెలెక్టీవ్ గా వెళుతూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది ఈ అందాల భామ.


మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

మెగాస్టార్ చిరంజీవి ఓ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించారని తెలుసా..? మరి ఆహీరోయిన్ ను ఎందుకు పెళ్లాడలేదు...? ఇంతకీ ఎవరా హీరోయిన్...? సినిమా వాళ్ళు.. అందులోను స్టార్ హీరోలంటే.. లవ్ ఎఫైర్లు.. రూమర్లు.. సహజం. ఫలానా హీరోయిన్ తో ఫలానా హీరోకు ఏఫైర్ ఉందట. ప్రేమించుకుంటున్నారట... పెళ్ళాడతారట లాంటివి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని అందులో నిజమౌతుంటాయి కూడా. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రేమకు సబంధించిన ఓన్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఎటువంటిసినిమా...


పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ య...


అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేము. కొన్ని కాంబోలు అసలు సెట్ అయితాయి అని కూడా అనుకోలేము. కొన్నిమాత్రం అనూహ్యంగా సెట్ అయ్యి..మిస్ అవుతుంటాయి. అలాంటి కాంబోనే.. పవన్ కళ్యాణ్ - అనుష్క శెట్టి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆ చిత్ర విచిత్రాలు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కాంబినేషన్ల విషయాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో సెట్ అవ్వబోయి మిస్ అయిన చిత్రకాంబో ఎంటో తెలుసా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అనుష్క శెట్టి....


Vasanthi Krishnan: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్ దందా.. డబ్బుల కోసం చేస్తున్నాం అంటున్న వాసంతి కృష్ణన్

Vasanthi Krishnan Betting Apps Promotion: ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్‌ల పేరుతో కోట్లు రూపాయిలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రూపాయి పది రూపాయిలు. లక్షకి పది లక్షలు అంటూ ఎర వేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నదెవరో కాదు.. మనందరికీ బాగా తెలిసిన సెలబ్రిటీలే కావడంతో.. వాళ్ల ఫాలోవర్స్ అంతా గుడ్డిగా ఈ బెట్టింగ్ యాప్‌ మోసాల బారిన పడుతున్నారు. అయితే డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నామని.. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత...


ప్రతిసారీ మా ఫొటోలే ఎందుకు మిస్సవుతున్నాయి.. గద్వాల విజయలక్ష్మి వాట్సాప్ చాట్ వైరల్

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతోన్న దానం నాగేందర్‌కు మేయర్ గద్వాల విజయలక్ష్మికి మధ్య విభేదాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో.. ఆమె వాట్సప్ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లు వైరల్ అవుతున్నాయి.


ఐపీఎల్ చూడండి.. తరువాతే మా సినిమాలు చూడండి.. మాట సవరించుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi అనిల్ రావిపూడి మొన్నా మధ్య కృష్ణమ్మ ఈవెంట్లో మాట్లాడుతూ ఐపీఎల్ చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా?.. కావాలంటే ఫోన్‌లోనే లైవ్ స్కోర్ చూడొచ్చు.. లైవ్ చూడకపోతే ఏమీ కాదు.. సినిమాలు చూడండి.. థియేటర్లకు రండి అంటూ ఇలా కామెంట్ చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ హర్ట్ అయ్యారు. దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.


'అపరిచితుడు' సెట్స్ లో విక్రమ్, సదా బిహేవియర్ కి శంకర్ షాక్.. మీడియాకి తెలిస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ..

శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు ఒక మాస్టర్ పీస్. శంకర్ ఇమాజినేషన్, ఆయన క్రియేటివిటీకి ఈ చిత్రం నిదర్శనం. విక్రమ్, సదా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇండియా టాప్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. ఇండియన్ సినిమాకి భారీ తనం అంటే ఏంటో మొదట పరిచయం చేసిన వ్యక్తి శంకర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు ఒక మాస్టర్ పీస్. శంకర్ ఇమాజినేషన్, ఆయన క్రియేటివిటీకి ఈ చిత్రం నిదర్శనం. విక్రమ్, సదా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో విక్రమ్ నటన చిరస్థాయిగా...


Pragya jaiwal: కెరీర్‌లో అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న.. స్కిన్ షోనే నమ్ముకున్న ప్రగ్యా జైస్వాల్..

Pragya jaiwal: కెరీర్‌లో అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న.. స్కిన్ షోనే నమ్ముకున్న ప్రగ్యా జైస్వాల్..


ఘనంగా దాసరి జయంతి

ఘనంగా దాసరి జయంతి దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌‌‌‌లో శనివారం జరిగిన ఈ  కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్,  విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...


ఒక్క ఎపిసోడ్ కే రూ.18 కోట్లు.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఓటీటీ స్టార్ ఇతడే!

ప్ర‌స్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లె రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలా సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ఓటీటీ వరల్డ్ భారీగా మారిపోయింది. ఈ కంటెంట్‌కు డిమాండ్ పెరగడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పెరిగిపోయాయి. దీంతో ఇండస్ట్రీ స్టార్స్ కూడా సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఓటీటీ సిరీస్‌లకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో పాల్గొనే నటీనటులు రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో ఒక్క ఎపిసోడ్ లో నటించేందుకు రూ.18 కోట్లు తీసుకుంటున్నాడట ఓ హీరో. అయితే ఇండియాలో అత్యధిక పారితోషం అందుకునే ఓటీటీ స్టార్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గన్. ఒక్క ఎపిసోడ్‌కు ఏకంగా అజయ్ దేవ్‌గన్ రూ. 18కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే పది ఎపిసోడ్స్ కలిగిన సిరీస్‌తో దాదాపు రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లే. అజయ్ దేవ్‌గన్.. హాట్ స్టార్ క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్'తో 2022 లో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్ లో సైతం అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో బకడిగా ఉన్న అజయ్ దేవ్‌గన్ ఇప్పుడు ఓటీటీలో అత్యధిక పారితోషకం అందుకునే వ్యక్తిగా నిలిచాడు. ఏడు ఎపిసోడ్ల రుద్ర సిరీస్ కి అజయ్ దేవ్‌గన్ రూ.125 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సయమాచారం.[caption id="" align="alignnone" width="875"] ఓ అంచనా ప్రకారం అజయ్ దేవ్‌గన్ నెట్ వర్త్..రూ.425 కోట్లు.[/caption] OTTలో మరో ప్రముఖ నటుడు మనోజ్ బాజాపేయ్ కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజాపేయ్ నటనకు మంచి ఆదరణ లభించింది. దీనికి ఆయన రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.


నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?

నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా? ఎస్సీలు, దళితులను ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలే?     రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం జనరల్​ సెక్రటరీ విజయ నిలదీత     బీజేపీ అభ్యర్థి గోమాసకు ఓటు వేయబోమని వెల్లడి కోల్​బెల్ట్, వెలుగు: ప్రధాని మోదీకి నేతకాని కులం మీద ఇప్పుడు  ప్రేమ పుట్టిందా అని రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం మహిళా విభాగం జనరల...


Sonali Bendre: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై రూమర్స్ పుట్టించేది వాళ్లే.. సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..

Sonali Bindre: సిని ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై రూమర్స్ అనేవి కామన్. అది ఎవరు ఎలా పుట్టిస్తారనేది ఎవరు చెప్పలేరు. కానీ తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయడానికి హీరో, హీరోయిన్స్ పై ఈ రూమర్స్ అనేవి నిర్మాతలే కావాలని క్రియేట్ చేస్తారనే విషయాన్ని సోనాలి బింద్రే చెప్పడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


బ్యాడ్ ఇంటర్వ్యూ: ‘నన్ను ఆవులా అరవమన్నారు, మోకాళ్ల మీద పాకమన్నారు' అంటూ అనుభవాలు పంచుకున్న కొందరు అభ్యర్థులు

జూలీ 2022లో పార్ట్‌టైమ్ కాపీ రైటర్‌ జాబ్ కోసం అప్లై చేసి, వీడియో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అంతా సాఫీగానే జరుగుతోందని ఆమె భావించారు. మధ్యలో అకస్మాత్తుగా 'మీరు ఇంకా ఎన్నాళ్లు బతుకుతానుకుంటున్నారు' అని ఇంటర్వ్యూయర్ అడిగారు.


Hero Ashok Galla and Team Devaki Nandana Vasudea Movie Lyrical Song Launched

భారతదేశం, May 4 -- మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. దర్శకుడు అర్జున్‌ జంధ్యాల. ప్రశాంత్‌వర్మ కథనందించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమాలో ‘ఏమయ్యిందే గుండెకు’ అంటూ సాగే తొలి గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్నందించిన ఈ పాటను సురేష్‌ గంగుల రచించారు.


ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?

ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య  సయోధ్య కుదిరేనా? ఇద్దరి మధ్య సమన్వయంపై మంత్రి సీతక్క దృష్టి శ్రీహరి రావు ఇంట్లో సమావేశం కలిసిపోతే హస్తానికి చేకూరనున్న బలం నిర్మల్, వెలుగు: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్​లో చేరారు. ఆయన హస్తం గూటికి చేరుతారని కొద్దికాలం పాటు సాగిన సందిగ్ధతకు బుధవారం తెరపడింది. కాంగ్రెస్​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి...


ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం

ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం ఖమ్మం జిల్లాలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. స్పీచ్ తో విక్టరీ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజలనుంచి అపూర్వ స్పందన వచ్చింది. మా మామ రాఘురా...


ప్రియుడితో పాయల్.. కాస్త ఇబ్బంది పడ్డట్టున్నాడే

పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ఓ రీల్ వీడియోని షేర్ చేసింది. అందులో తన ప్రియుడితో కలిసి ఫోటో షూట్ చేసింది. పాయల్ ప్రియుడు సౌరభ్ థింగ్రా కాస్త మొహమాట పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ తాజా రీల్‌ను గమనిస్తే.. పాయల్ ప్రియుడు కాస్త ఇబ్బంది పడ్డట్టుగానే అనిపిస్తోంది. పాయల్ ప్రియుడు సౌరభ్ రీల్ వీడియో అయితే ఇప్పుడు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.


అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు.. హీరోయిన్ వితిక షెరు షాకింగ్ కామెంట్స్.

ఎంత స్టార్అయినా.. హీరోయిన్ల లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటన తప్పడం లేదు. ఇక చిన్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. తాజాగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది హీరోయిన్ వితిక షేరు. వితిక షెరు ఈ హీరోయిన్ గురించి దాదాపుఅందరికి తెలుసు. సినిమాల ద్వారా పెద్దగా పాపులర్ అవ్వకపోయినా.. హీరో వరుణ్ సందేశ్ భార్యగా మాత్రంఅందరికి తెలుసు. అంతే కాదు తెలుగు బిగ్ బాస్ లో కపుల్స్ గా సందడి చేసి..అలా గుర్తుండిపోయారు ఈ సెలబ్రిటీ...


దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ

దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు  నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌‌లో మరో సినిమా రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌లో ఇది 59వ సినిమా. తొలిచిత్రం ‘రాజా వారు రాణ...


అలాంటి సీన్స్ చేయలేక ఎన్నో సినిమాలను వదులుకున్నా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

ఇక సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్‌కు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు ఇప్పటికే నాని 30 హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాతో పాటు తాజాగా విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్లా సినిమాలో హీరోయిన్‌గా చేసింది. Photo : Instagram అది అలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో మాత్రం చిన్న ముద్దు సీన్ అన్నా కూడా భయపడిపోయేదట మృణాల్. కేవలం కిస్, ఇంటిమేట్ సీన్లు ఉన్నాయని ఎన్నో మంచి సినిమాలు కూడా వదులుకున్నానని అంటోంది మృణాల్. ఏదైనా కథ చెప్పినపుడు ముద్దు సీన్లు ఉన్నాయని అనగానే తనకు తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారట. దీంతో చాలా సినిమాలకు నో చెప్పేసేదాన్నని మృణాల్ పేర్కోంది. అయితే పేరెంట్స్‌తో డిస్కస్ చేశాకా.. అలాంటీ సీన్స్ ఉన్నా.. ప్రస్తుతం చేస్తున్నాంటూ తెలిపింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న విషయానికి వ్తే.. ఈ సినిమా 2023 డిసెంబర్ 07న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సీతారామం సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చిన మృణాల్.. తెలుగులో వరుస సినిమాలతో కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిందట. ఇక హాయ్ నాన్నసినిమా కోసం ఆమె దాదాపుగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. Photo : Instagram ఇక వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో మృణాల్‌కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భామ తమిళ్‌లో హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. డాన్, డాక్టర్​ సహా తదితర చిత్రాల హిట్‌లతో అదరగొట్టిన శివ కార్తికేయన్, దర్శకుడు మురగదాస్‌తో​ ఓ పాన్​ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్​ రవిచందర్‌ సంగీతం అందించనున్నారట. Photo : Instagram ఇక మృణాల్ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీలో మృణాల్ హీరోయిన్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు తెలుగులో హాయ్ నాన్నతో పాటు సీతారామం సినిమాలోను నటించింది. Photo : Instagram సీతా రామం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు. 2022ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. Photo : Instagram ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నారు. కశ్మీర్ విజువల్స్‌, ఫోటోగ్రఫీ బాగున్నాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందంగా మార్చేశాయి. Photo : Instagram ఇక మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ నుండి మాస్ మీడియా చదివారు. మృణాల్ ఠాకూర్ జీ టీవీ సోప్ ఒపెరా కుంకుమ్ భాగ్యలో నటించి మరింత పాపులర్ అయ్యారు. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో, ఠాకూర్ అంతర్జాతీయ చిత్రం లవ్ సోనియాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించారు. ఇక హిందీలో ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. Photo : Instagram ఇక 2020లో ఠాకూర్ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో మంచి పాత్రలో మెరిశారు. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. 2021లో ఠాకూర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన తూఫాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించారు. ఇక ఠాకూర్ నటించిన సినిమా జెర్సీ. ఈ సినిమా 2019 తెలుగు చిత్రం జెర్సీ రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్‌తో కలిసి నటించారు. ఈ సినిమా 22 ఏప్రిల్ 2022న విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. Photo : Instagram


Vishwambhara: త్రిష బర్త్‌డే స్పెషల్.. 'విశ్వంభర' నుంచి లుక్ రివీల్

హీరోయిన్ త్రిష పుట్టినరోజు కావడంతో విశ్వంభర టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో త్రిష లుక్‌ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పావురంతో ఆడుకుంటున్న దీప్తి సునైనా.. క్యూట్ ఫోజులు వైరల్

తాజాగా దీప్తి సునైనా అందమైన మెరూన్ కలర్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. పావురంతో క్యూట్ గా ఆడుకుంటూ ఇచ్చిన ఫోజులు చాలా బావున్నాయి. సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్...


`కల్కి2898ఏడీ` డిజాస్టర్‌.. వివాదాస్పద క్రిటిక్‌ షాకింగ్‌ పోస్ట్.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే?

ప్రభాస్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కల్కి2898ఏడీ`. నాగ్‌ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 9న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విసయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ కాకపోవడం, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఇప్పటి వరకు విడుదలైన లుక్స్, గ్లింప్స్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆకట్టుకునేలా లేకపోయినా, నాగ్‌ అశ్విన్‌ ఏదో...


'హీరామండి' లో ఇంత పెద్ద తప్పా(Blunder)?భన్సాలీ చూసుకోలేదా?

వందకి వంద శాతం తప్పులు లేకుండా సినిమాలు తీయడం ఎంత పెద్ద డైరక్టర్ కు అయినా కష్టమే. ఈ విషయాలను పెద్ద పెద్ద డైరక్టర్ లే బహిరంగంగా చెబుతుంటారు. అది కొత్త దర్శకుడు తీసినా, పాత దర్శకుడు తీసినా… తెలుగు దర్శకుడు తీసినా, హిందీ దర్శకుడు తీసినా… పొరపాట్లు దొర్లుతాయి. అలా రీసెంట్‌గా విడుదలైన 'హీరామండి' లో సినిమాలో కూడా కొన్ని తప్పులున్నాయని సోషల్ మీడియా జనం పడుతున్నారు. అయితే అవి సినిమాను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ అయితే సినిమా డైరక్షన్‌ టీమ్‌...


పతంగ్‌‌‌‌‌‌‌‌ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

పతంగ్‌‌‌‌‌‌‌‌ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ ప్రణవ్‌‌‌‌‌‌‌‌ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి ప‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌డాల‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తపాటి దర్శకత్వంలో  విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన  దర్శకుడు బుచ్చిబాబు మా...


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు

రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు ములుగు, వెలుగు :  సీఎంఆర్‌ను సొంతానికి వాడుకొని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసిన ములుగులోని సాయి సహస్ర రైస్‌మిల్లుపై సివిల్‌ సప్లై ఆఫీసర్లు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులో వడ్లు, రికార్డులను తనిఖీ చేశారు. రైస్​మిల్​యాజమాన్యం రూ.12కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, రోజులు గడుపుతూ ప్రై...