Trending:


' అన్నా.. నీకు నిజంగా 42 ఏళ్లేనా.. ఈ వయసులో ఏందీ దూకుడు.. కుర్రాళ్లు కూడా పనికిరారు'

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 (IPL 2024) మ్యాచ్‌లు క్రికెట్‌ ఫ్యాన్స్‌కి అన్‌లిమెటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. తమ ఫేవరెట్‌ ప్లేయర్లు, టీమ్‌లకు సపోర్ట్‌ చేయడానికి అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలివస్తున్నారు. కానీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ధోని (Dhoni) ఎఫెక్ట్‌ మామూలుగా లేదు. ఇది తలా లాస్ట్ సీజన్‌గా భావించి, చివరిసారి అతని ఆట చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ధోని ఆడుతున్న మ్యాచ్‌లు జరిగే స్టేడియాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక, తన కోసం వస్తున్న ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ అందిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. తన బ్యాటింగ్‌తో వింటేజ్ ధోనిని తలపిస్తున్నాడు. బ్యాటింగ్‌ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తూ ఆడిన కొన్ని బంతుల్లోనే మెరుపు షాట్లు ఆడుతున్నాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో అభిమానులకు కావాల్సినంత మజా అందిస్తున్నాడు. ఇక, మహీ కొన్ని రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ధోని అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. లేటెస్ట్‌గా సన్‌రైజర్స్‌పై గెలుపు ధోనికి 150వ విజయం. ధోని దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు. ధోని తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (133), జడేజా(133) ఉన్నారు. ఇక, ధోని మరో ఘనత అందుకున్నాడు. ఈ సీజన్‌లో ధోని ఇంతవరుకు ఔట్ కాలేదు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన దోని ఒక్కసారీ కూడా ఔట్ కాలేదు. ప్రతిసారీ నాటౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 9 మ్యాచుల్లో 96 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 259.46 కావడం విశేషం. ఈ లెక్కలు చూసిన ఫ్యాన్స్ ధోనికి వయసు అయిపోలేదని.. టీమిండియాలోకి మళ్లీ తీసుకోవాలని క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.


కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట..

కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట.. కొందరు యువత.. తమ కాలేజీలో క్లాసులో చేప్పే టీచర్లతో కూడా ప్రేమలో పడుతుంటారు. ఇదంతా కామన్. మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతుంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడేవాళ్లను చూశాం. కానీ తాజాగా, ఒక యువకుడు  రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. ...


Thammudu: నితిన్ తమ్ముడు సినిమాలో రెండో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?

నితిన్ నటిస్తున్న 'తమ్ముడు' సినిమాలో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. మరి ఆ సెకండ్ హీరోయిన్ ఎవరంటే?


సమంత బర్త్‌డే సర్‌ప్రైజ్‌, పెళ్లిపై హీరోయిన్‌ కామెంట్స్‌‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై...


వివాదంలో మహేష్ ...ఆ వీడియోలు ఎవరు డిలేట్ చేసారు?

నార్త్ మీడియా మహేష్ ని విమర్శించటమే పనిగా పెట్టుకుంది. దాంతో మహేష్ బాబు పాన్ బహార్ ప్రకటనలో నటించడం మీద డిజిటల్ ఆగ్రహం కట్టలు తెంచుకున్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. మహేష్ బాబు వివాదాలకు చాలా చాలా దూరంగా ఉంటారు. బహిరంంగగా ఆయన ఒక్క మాట తూలరు. దేనిపైనా కామెంట్ చేయటానికి ఇష్టపడరు. తన పనేదో తాను చేసుకుంటూ పోతూ సూపర్ స్టార్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రిన్స్ గానే వెలిగిపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్ లో ఉన్న...


కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా

కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా కాస్ గంజ్(యూపీ): కరసేవకులపై కాల్పులు జరిపిన వారిని ఎన్నుకుంటారా, రామ మందిరాన్ని నిర్మించిన వారిని ఎన్నుకుంటారా అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఓటర్లను ప్రశ్నించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రతిపక్షాలు హాజరు కాకపోవడంతో ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని కాస్​...


రామయ్యకు పంచామృతాలతో అభిషేకం

రామయ్యకు పంచామృతాలతో అభిషేకం భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు ఆవుపాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెలతో అభిషేకం చేసి, సమస్త నదీ, సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పసుపు ముద్దలు పంపిణీ చేశారు. అనంతరం మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. బేడా ...


సావిత్రి తాగుడుకి కారణం జెమెనీ గణేష్ కాదా?...సంచలన విషయాలు చెప్పిన సీనియర్ రైటర్

‘సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అని సినిమాలో చూపించారు.జెమినీ గణేషన్ వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందన్నట్లు చెప్తారు. కానీ అసలు నిజం వేరే ఉందంటున్నారు సీనియర్ రచయిత తోటపల్లి మధు. మ‌హాన‌టి సావిత్రి గురించి ప్రత్యేకంగా ఎవరూ ప‌రిచ‌యం చేయనక్కర్లేనటువంటి కీర్తి ఆమె సొంతం. తెలుగ‌మ్మాయి అయిన సావిత్రి మొద‌ట నాట‌కాల‌లో న‌టించి ఆ త‌ర‌వాత చెన్నై చేరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనా ప్రతిభతో పాటు, ఎంతో క‌ష్ట‌ప‌డి సావిత్రి స్టార్ హీరోయిన్...


రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది?

రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది? 2014 లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని కేసీఆర్​కు అప్పగించారు. కానీ ఆయన రూ.​7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్ తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్లిండు. నాగార్జునసాగర్, శ్రీశైలం. ఎస్సారెస్పీ, జూరాల ఇలా..రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పు...


Ruhani Sharma: అందాల అరబోతలో శృతి మించుతున్న కోహ్లీ మరదలు, రుహానీ లేటెస్ట్ పిక్స్ వైరల్

Ruhani Sharma: అందాల అరబోతలో శృతి మించుతున్న కోహ్లీ మరదలు, రుహానీ లేటెస్ట్ పిక్స్ వైరల్


కోవై సరళ ఏంటి ఇలా అయిపోయింది, గుర్తు పట్టకుండా మారిపోయిన స్టార్ లేడీ కమెడియన్..

చాలా కాలం తరువాత బయట కనిపించారు స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ. దశాబ్ధాలుగా ప్రేక్షకులను నవ్విస్తూ.. కోట్ల మంది అభిమానంసొంతం చేసుకున్న సరళ.. గుర్తు పట్టనంతగా మారిపోయారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ. ఎవరి మార్క్ కామెడీ వారిది. అయితే అందులో లేడీ కమెడియన్స్ తక్కువ మంది ఉన్నా.. ఉన్నవారంతా కడుపుబ్బా నవ్వించేవారే. అయితే అందులో చాలామంది తారలు దశాబ్ధాల పాటు నవ్వులు పంచి .. ప్రస్తుతం రిటైర్ అయ్యారు.వారిలో కోవై సరళ కూడా ఒకరు. ప్రస్తుతం...


Viral news: ఎలుకలు పట్టే జాబ్‌కు రూ. కోటి 20 లక్షలు జీతం.. ఎక్కడో తెలుసా?

Trending news today: సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో ఎలుకల బెడద ఉంటుంది. ఇవి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని నాశనం చేయడం, పుస్తకాల, వైర్లు తదితరాలను కొరికడం వంటివి చేస్తూ మనకు పెద్ద తలనొప్పిగా మారతాయి. ఇప్పుడు ఇలాంటి బాధ న్యూయార్క్ వాసులకు వచ్చింది. వీరు ఎలుకలను తరిమికొట్టడానికి ఏకంగా ఓ ఉద్యోగినే నియమించుకున్నారు. అతడి జీతం తెలిస్తే మీరు షాక్ అవుతారు.


ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు : సీఎం రేవంత్ రెడ్డి

ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు : సీఎం రేవంత్ రెడ్డి అదే నా ఆశయం.. అదే నా తపన.. తెలంగాణకే నా జీవితం అంకితం వీ6-వెలుగు స్పెషల్​ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్​రెడ్డి ఎంపీ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండమే రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? పదేండ్లు సీఎంగా ఉంట.. కొత్తతరానికి మార్గదర్శనం చేస్త...


Hyderabad : బూజుపట్టిన క్యాడ్ బరీ చాక్లెట్ ... ఇలాగేానా తియ్యని వేడుక చేసుకునేది..?

హైదరాబాద్ : తియ్యని వేడుక చేసుకుందాం... అంటూ టీవీల్లో వచ్చే క్యాబ్ బరీ డైరీ చాక్లెట్ యాడ్ చూసే వుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే మంచి జరగడం మాటేమో గానీ మంచాన పడటం ఖాయంగా కనిపిస్తోంది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా ఊరించే ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియజేసే ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద ఓ ప్రయాణికుడు క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడట. ఎంతో ఇష్టంగా ఆ చాక్లెట్ ను...


Jr Ntr: అన్నా.. ఇవాళ నా పుట్టినరోజు.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్

Jr Ntr: అన్నా.. ఇవాళ నా పుట్టినరోజు.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్లినా మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ పట్ల చాలా లాయల్ గా ఉంటారు. ఎల్లపుడూ వారి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే ఆ...


కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు మాజీ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. కరీంనగర్ చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరూ గుర్తుపట్టరంటూ నిన్నకేటీఆర్ చేసిన కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. తానెవరో తెలియకపోతే తనను హెలికాప్టర్ లో తీసుకువచ్చి గతంల...


బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరు ఇలా ట్రై చేస్తారేమో..?

నందమూరి బాలకృష్ణ గురించి ఆయన చిన్న అల్లుడు, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఉన్న మాన్షన్ హౌస్ తాగే అలవాటు గురించి భరత్ ఫన్నీగా మాట్లాడారు. ఆయన అందరిలా కాకుండా డిఫరెంట్‌గా మందు తాగుతారని స్ట్రీట్ బైట్ రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ చెప్పారు. అలాగే బాలయ్య కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఎలా పరిచయం ఏర్పడిందనే విషయాన్ని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి..

వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి.. మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పైరీ డేట్ ముగియకముందే అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కొన్న చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై ఫుడ్ సెఫ్టీ అధికారులనుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడ...


భార్య చేతి చెంపదెబ్బలు తిన్న స్టార్ హీరో, షాక్ లో ఫ్యాన్స్.. కారణం ఏంటో తెలుసా..?

సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. సంసారం ఓ చదరంగమే. ఎవరికి ఉండే బాధలు వారికుంటాయి. వీటికి సినిమా వాళ్లేమి మినహాయింపు కాదు. దానికి బెస్ట్ ఎక్జాంపుల్ బాలీవుడ్ స్టార్ హీరో.. ఆయన ఏకంగా భార్య చేత చెంపదెబ్బలు తిన్నారట. ఫిల్మ్ఇండస్ట్రీ అయినా.. కామన్ మ్యాన్ లైఫ్ అయినా.. భార్య భర్తలు, ఫ్యామిలీ బంధాలు.. గొడవలు, ప్రేమలు, ఎమోషన్స్ కామన్. కామన్ మ్యాన్ లైఫ్ లో జరిగేవే.. సెలబ్రిటీల లైఫ్ లలో కూడా జరుగుతుంటాయి. అటువంటి సందర్భాలనే పంచుకున్నాడు బాలీవుడ్ స్టార్...


త్రివిక్రమ్ ఉన్నంత వరకు వరుస హిట్లు.. చిరంజీవి సినిమా అందుకే పోయింది

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే విజయభాస్కర్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతైనా ఉంది. నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు,...


Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

Shadnagar factory fire accident- షాద్ నగర్: షాద్ నగర్ లోని అల్విన్ ఫార్మా కంపెనీలో రెండు రోజుల కిందట భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులను బాలుడు సాయిచరణ్ కాపాడటం తెలిసిందే. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంత మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడు సాయిచరణ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్...


ప్రియదర్శి హీరోగా థ్రిల్లు ప్రాప్తిరస్తు

ప్రియదర్శి హీరోగా థ్రిల్లు ప్రాప్తిరస్తు ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తూనే, మరోవైపు హీరోగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి. తను హీరోగా మరో కొత్త సినిమాని ఆదివారం అనౌన్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జాహ్నవి నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దీనికి దర్శకుడు. పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Chiranjeevi: జనసేన కోసం చిరంజీవి.. ఆ రోజు నుంచి ఎన్నికల ప్రచారం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ గట్టిగానే పని చేస్తుంది. మరోవైపు పవన్ తరఫున ప్రచారం చేసేందుకు సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా వస్తున్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  వీ6 స్పెషల్ షోలో పాల్గొన్నారు రేవంత్.  .  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB)లో సర్వర్లు ధ్వంసమయ్యయనే కేసు నమోదైందని..  ఆ కేసు విచారణలోనే  ఫోన్ ట్యాపింగ్  బయటకు వచ్చిందన్నారు సీఎం రే...


Brahmamudi Today ఏప్రిల్ 29 ఎపిసోడ్: ‘రాజ్ ప్రాణంగా ప్రేమించింది కళావతినే’ బయటపడిన కీలక ఆధారం

Brahmamudi 2024 April 29 Episode: (photo courtesy by star maa and disney+ hotstar)


Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!

Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో శని గ్రహ కదలికల కారణంగా శష మహాపురుష రాజ్యయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి.


పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది

పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది 12 ఏళ్ల బాలిక తన పెంపుడు కుక్క చనిపోయిందన్న బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 6వ తరగతి చదువుతున్న 12ఏళ్ల బాలిక మూడు నెలల క్రితం ఓ కుక్క పిల్లను తెచ్చుకుని ఎంతో ప్రేమతో పెంచుకుంది.  అయితే 5 రోజుల క్రితం ఆ కుక్క పిల్ల చనిపోవడంతో  ఆ బాలిక అన్నం తినడం మానేసింది...


శెభాష్ సాయిచరణ్.. సాహస బాలునికి సీఎం రేవంత్ సన్మానం

Sai Charan: ఇటీవల షాద్‌నగర్‌‌ పరిధిలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి.. మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన 15 ఏళ్ల బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆ పిల్లాడి కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని.. సన్మానించారు. సాయిచరణ్ చూపించిన తెగువ.. యువతకు స్ఫూర్తి అని ప్రశ్నించారు. భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


భార్యను చంపి.. ఆ బొమ్మను కొనుక్కున్నాడా?.. అమెరికాలో పోలీసులకు షాకింగ్ కేసు

అది 2019 హాలోవీన్ టైమ్. కాన్సాస్ లోని హేస్‌లో ఉదయం వేళ కాల్బీ ట్రికిల్.. 911కి కాల్ చేశాడు. తన 26 ఏళ్ల భార్య క్రిస్టీన్ ట్రికిల్ ఇంట్లోనే తనకు తాను కాల్చుకుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇంటికి వెళ్లి పరిశీలించారు. వారికి కాల్బీపై అనుమానం వచ్చింది. కానీ మూడు రోజుల తర్వాత.. పోలీసులు అది ఆత్మహత్యగానే భావిస్తూ.. కాల్బీని వదిలేశారు. కానీ.. ఎక్కడో వారికి కాల్బీపై అనుమానం అలాగే ఉంది.ఆర్మీ రిజర్వ్‌కి చెందిన కాల్బీ.. తన భార్య పేరుమీద రెండు...


Varalaxmi Sarathkumar : ఒకప్పుడు కలిసున్నాం, ఇప్పుడు విడిపోయాం.. ఇప్పుడది బోరింగ్ టాపిక్ - విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ

Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై నోరువిప్పింది. అంతే కాకుండా మరెన్నో పర్సనల్...


డైరెక్టర్ బాలా మెచ్చిన రామం రాఘవం టీజర్

Ramam Raghavam Teaser ధన్ రాజ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలకు సముద్రఖని పాత్రే హైలెట్ కానున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అయితే ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ బాలా రిలీజ్ చేసి అభినందించాడు.


ఆహ్లాదపరిచే నాగావళి రివర్ వ్యూ పార్క్.. ఇదే..!!

పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చారు. ఇంటి పాటున ఉండటం కుదరదు. ఏదో ఒక పిక్నిక్ స్పాటుకి తీసుకు వెళ్లాల్సిందే. లేకుంటే వీళ్ల అల్లరిని ఏ పెరంట్స్ భరించలేరు. అందుకనీ ఎక్కడ టూరిస్టు ప్లేసులు బాగుంటాయ అని గూగుల్ సాయంతో సెర్చు చేస్తుంటారు. అయితే ఓ వైపు సమ్మర్ మరో వైపు ఆహ్లదాన్ని పంచే ప్లేస్ అయితే బాగుండు అని అందరు ఆలోచిస్తుంటారు. మరి అలాంటి స్పాటే మన శ్రీకాకుళంలో ఉంది. అది ఎక్కడో చూసేయండి. మీ పిల్లలను అక్కడికి తీసుకువెళ్తే మిమ్మల్నీ మెచ్చుకోకుండా...


International Dance Day: డ్యాన్స్‌తో ఆరోగ్యం మీ సొంతం!

వారానికి మూడు నుంచి నాలుగు గంటల పాటు డ్యాన్స్‌ చేయడంతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం. డ్యాన్స్‌ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


Elderly Couple Marriage: ఆయనకు 80, ఆమెకు 75 - దశాబ్దాల తరువాత వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Elderly Couple Wedding in Mahabubabad District- వరంగల్: పెళ్లంటే నూరేళ్ల పంట. ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో తోడుండాలి అనుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఓ స్పెషల్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. దశాబ్దాల క్రితమే ఒకరికి ఒకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ సంబురాన్ని ఎనిమిది పదుల వయసులో కుమారులు కోడళ్లు, కూతుర్లు అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఆదర్శ వివాహ...


మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్ నిప్పులు చెరిగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాలైన జంతువులు, పక్షులు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు, పక్షులకు నీళ్లు అందించి వాటి ప్రాణాలు కాపాడుతుంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. దాహంతో ఉన్న మనిషికి నీళ్లు తాగేందుకు సాయం చేసి వావ్ అ...


This Week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు

This Week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు గత వారం ఓటీటీలో సినిమాల జాతర సాగింది. వరుసగా క్రేజీ సినిమాను ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో.. గామి, భీమా, టిల్లు స్క్వైర్, ది ఫ్యామిలీ స్టార్, ఓ మై గాడ్ 2 వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఆడియన్స్ ఓటీటీలకు అతుక్కుపోయారు. ఇక ఈవారం కూడా సరికొత్త కంటెంట్ తో రెడీ గా ఉన్...


ప్రతి నిమిషం పుస్తక పఠనం.. ఈ విద్యార్థిని సాధించిన మార్కులు అదుర్స్ కదూ !

ఈ విద్యార్థిని చదివింది ప్రభుత్వ గురుకుల పాఠశాలలో... అయితేనేమి ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తన సత్తా చాటింది. ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్థిని, ఉత్తమ మార్కులు సాధించడం పై గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించగా, వారిలో గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం మంచి మార్కులతో...


Varun Tej: పిఠాపురంలో బాబాయ్ కోసం వరుణ్ తేజ్ ర్యాలీ

Varun Tej: పిఠాపురంలో బాబాయ్ కోసం వరుణ్ తేజ్ ర్యాలీ


సాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం

సాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ నెల 26న అలైన్  హెర్బల్  ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురి ప్రాణాలు కాపాడిన నందిగామకు చెందిన సాయి చరణ్ ను సీఎం రేవంత్​రెడ్డి సన్మానించారు. ప్రమాదం జరిగిన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన విషయం తెలుసుకున్న సీఎం ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసాని...


Maheshbabu: మహేష్ బాబుకి షాక్.. జుట్టు పట్టుకొని లాగిన మంజుల.. వీడియో వైరల్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఊహించని ఘటన ఎదురైంది. ఆయన సోదరి మంజుల.. ఉన్నట్టుండి మహేష్ బాబు జుట్టు పట్టుకొని లాగారు. ఇది మహేష్ బాబు అస్సలు ఊహించని పరిణామం. సడెన్‌గా తన ఆమె అలా చేసే సరికి... అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఐతే.. ఇదంతా సరదాగా చేసినదే.హైదరాబాద్ లోని ఓ పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లిన మహేష్ బాబు దగ్గరకు వచ్చిన మంజుల.. సడెన్‌గా తల వెనక చెయ్యి పెట్టి.. జులపాల జుట్టును మెల్లగా లాగారు. దాంతో మహేష్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్...


తండ్రి కోసం ఐదేళ్ల కూతురు దృఢ సంకల్పం.. ఐదు నెలలుగా రోజుకి 40 కిలోమీటర్ల పాదయాత్ర.. ఎందుకం

నర్మదా నది ప్రదక్షిణ చేస్తుండే వారిని చాలా మంది గురించి మీరు వినే ఉంటారు. పెద్ద పెద్ద వారు సైతం ఈ ప్రదక్షిణ చేయడానికి సాహసించరు. అయితే ఈరోజు ఓ యువ సన్యాసి గురించి మీకు చెప్పబోతున్నాం.. ఈమె తన తండ్రికోసం కాలినడకన నర్మదా ప్రదక్షణ చేస్తోంది. ఈమెను చూసిన అందరూ ఆగి ఆమెను మెచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇంతకీ ఈ చిన్నరి సంకల్పం ఏంటి.. ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులతో కలిసి కాలినడకన నర్మదానదికి ప్రదక్షిణలు చేస్తున్న 5 ఏళ్ల నైనేశ్వరి భక్తి, విశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆట పాటలతో గడపాల్సిన వయస్సులో.. ఈ అమ్మాయి 5 నెలలుగా రోజూ 35 నుంచి 40 కిలోమీటర్లు నడుస్తూ.. నర్మదా జపం చేస్తోంది. ఈ ప్రదక్షిణలో ఐదు నెలలు పూర్తి కాగా ఇప్పటివరకు సుమారు 3 వేల కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు మరో 700 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే మిగిలి ఉంది. నిజానికి నైనేశ్వరి తన తండ్రి కోసం ఈ నర్మదా ప్రదక్షిణ చేస్తోంది. నైనేశ్వరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ లో ఉంటాంది. ఆమె తండ్రి వలుదాము వోడ్కే 2022 మరియు 2023 సంవత్సరాల మధ్య మొదటిసారిగా నర్మదా ప్రదక్షిణ చేశారు. అప్పటికి నానేశ్వరి వయసు కేవలం 4 సంవత్సరాలు. అప్పుడు ఆమె తన తండ్రితో రోజూ మాట్లాడేది. అతని ఫోటో వీడియోలు చూసేది. అయితే ఆయనకు ఒకసారి వంట్లో బాగోలేదని తెలిసి నైనేశ్వరి విలవిల లాడిపోయింది. దీంతో నైనేశ్వరి బాధతో త్రిమకేశ్వరం గుడికి వెళ్ళింది. నర్మదా పరిక్రమ చేసిన వెంటనే తన తండ్రి క్షేమంగా ఇంటకి వస్తే.. తాను కూడా నర్మదా ప్రదక్షిణ చేస్తానని భగవానుడి ముందు ప్రమాణం చేసింది. అనంతరం తన తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో .. ఐదేళ్ల వయసులో నర్మదా ప్రదక్షణ చేస్తోంది. నైనేశ్వరి దృఢ సంకల్పం, తల్లి నర్మద పట్ల ఉన్న భక్తి అద్వితీయం. పరిక్రమ సమయంలో నడిచేటప్పుడు కొన్నిసార్లు అలసిపోతారని.. కానీ నైనేశ్వరి ఎప్పుడూ అలసిపోదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. బదులుగా ఆమె వారి కంటే ముందుకు వెళుతుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచి వారితో అంచెలంచెలుగా నడుస్తోంది. తల్లి నర్మదాపై తమ కుమార్తె దృఢ నిశ్చయం, విశ్వాసం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. నైనేశ్వరి ని చూసేవారంతా ఆశ్చర్యపోతున్నారు. చిన్న వయసులో దేవునిపై విశ్వాసం చూసి శభాష్ అంటున్నారు. ఆమె దృఢనిశ్చయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇదంతా నర్మదామాత అనుగ్రహం. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నైనేశ్వరి ఈ ఉక్కపోతలో కూడా తన తల్లిదండ్రులతో అంచెలంచెలుగా నడుస్తూ తల్లి నర్మదా భక్తిలో మునిగితేలుతోంది.


Actress: ఒకప్పుడు పిల్లల డైపర్లు మార్చింది.. ఇప్పుడు సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటుంది..

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీలు కొందరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి లెక్కపెడితే, ఈ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే కొందరు హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో అవమానాలను ఎదుర్కొని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వచ్చి పాపులర్ అయ్యారు. వారిలో ఒక హీరోయిన్, ఏకంగా ఏడు రూ.100కోట్ల సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆమె అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చింది. ఒకప్పుడు ప్రీ-స్కూల్ టీచర్‌గా పనిచేసి, స్కూల్ పిల్లల డైపర్లు మార్చిన ఆ యువతి, నేడు పాపులర్ బాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకొని లగ్జరీ లైఫ్ గడుపుతోంది. బాలీవుడ్‌ను శాసిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, కియారా అద్వానీ. మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైన కియారా అద్వానీ, ఒక ఫ్లాప్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక హిట్స్, బ్లాక్‌బస్టర్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా పరిశ్రమకు రాకముందు తాను పిల్లలకు డైపర్లు మార్చేదాన్నని కియారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఉదయం 7 గంటలకు ప్రీస్కూల్‌కి వెళ్లి పిల్లల కేరింగ్ చూసుకునేదాన్ని. చిల్డ్రన్ మేనేజ్‌మేంట్ కోసం చేయాల్సినవన్నీ చేశాను. నర్సరీ రైమ్స్ పాడాను, వారికి లెటర్స్, నంబర్స్ నేర్పించాను. వారి డైపర్లను కూడా మార్చాను.’ అని చెప్పింది. ఆ సినిమాతో గుర్తింపుఅయితే ఇప్పుడు ఈ నటి బాలీవుడ్‌ను ఏలుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్ ‘M.S ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో సాక్షి పాత్రతో యావత్ దేశాన్ని ఇంప్రెస్ చేసింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో కియారా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రొమాన్స్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి, ప్రపంచవ్యాప్తంగా రూ.215.50 కోట్లు వసూలు చేసింది. ధోని భార్య రోల్‌తో ఆకట్టుకున్న కియారా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రూ.100కోట్ల హీరోయిన్షాహిద్ కపూర్, కియారా జంటగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ రూ.377 కోట్లు వసూలు చేసింది. దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘గుడ్ న్యూజ్’ (Good Newzz) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 316 కోట్లు రాబట్టింది. ఆమె లీడ్ హీరోయిన్‌గా నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ రూ. 125.8 కోట్లు, ‘భూల్ భూలయ్యా’ రూ. 265.5 కోట్లు, ‘జగ్‌జగ్ జీయో’ రూ. 139.5 కోట్లు వసూలు చేశాయి. తెలుగు సినిమా ‘భరత్ అనే నేను’ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ.225 కోట్లు రాబట్టింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కియారా ఒకరు. ప్రతి సినిమాకు ఆమె రెమ్యునరేషన్ రూ.8 కోట్లు. కియారా నెట్ వర్త్ రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. రానున్న సినిమాలుబాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తోంది. రామ్ చరణ్‌కు జోడీగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’లో ఆమె లీడ్ హీరోయిన్. హృత్రిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ ‘వార్-2’లో కూడా కియారా నటిస్తోంది.


70 ఏళ్ల క్రితం గంధర్వ వివాహం.. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్ల చేతుల మీదుగా గ్రాండ్‌గా పెళ్లి..!

ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిల్లు, లివింగ్ టుగెదర్‌ సంస్కృతులు కామన్ అయిపోయాయి. మారుతున్న కాలం, పాశ్చత్య సంస్కృతుల ప్రభావం, సినిమాల ప్రభావం.. మొత్తానికి పెళ్లి అనే కాన్సెప్ట్ యువతకు బోరింగ్ అనిపిస్తోంది. అయితే.. ఒకరినొకరు ఇష్టపడి.. ఇద్దరూ లివింగ్‌లో ఉండి.. వాళ్ల ప్రేమకు గుర్తుగా పిల్లల్ని కనేస్తున్నారు. అయితే.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదండీ.. మన తాతల నాటి నుంచే ఉంది. దానికి నిదర్శనమే ఈ వృద్ధ జంట. 70 ఏళ్ల క్రితమే ఇద్దరూ లివింగ్‌లో ఉన్నారంటా. ఇప్పుడు ఆ...


Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు టాలీవుడ్లో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబును(Mahesh Babu) స్టార్ ను చేసిన మూవీ పోకిరి(Pokiri).పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో 2006లో వచ్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప...


చిలకలూరిపేట: గురువుకు శిష్యుల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆయనపై ఎంత ప్రేమ

Chilakaluripet Car Gift For Teacher: పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో గురువుకు శిష్యులు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ నెల 30తో పదవీ విరమణ చేయబోతున్న గురువుకు ఏకంగా కారును బహుమతిగా అందజేశారు.


టంగుటూరు: శభాష్ డ్రైవరన్నా.. 32మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

Prakasam District Fire Breaks Out From Bus: తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతోంది.. మార్గ మధ్యలో ప్రకాశం జిల్లా సూరారారెడ్డి పాలెం దగ్గర బస్సులో మంటలు చెలరేగాయి.


జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ రూల్స్ ఫాలోకండి!

జీవితంలో సక్సెస్ కావాలని ఎవరికి ఉండదు. దీనికోసం కొన్ని రూల్స్ ఫాలో కావడం చాలా అవసరం. అవేంటో తెలుసుకుందాం.


ఊహించని రిస్క్ లో ఎన్టీఆర్, రాంచరణ్.. గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలకి లాభాలు రావాలంటే అదొక్కటే మార్గం

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్...


మహేశ్వరికి పారిస్ బెర్త్

మహేశ్వరికి పారిస్ బెర్త్ న్యూఢిల్లీ: ఇండియా షూటర్ మహేశ్వరి చౌహాన్ పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది.  దోహాలో ఆదివారం ముగిసిన ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌...


Chanakya Niti Telugu : ఈ విషయాలు మీ దగ్గర లేకుంటే తట్టుకోలేని బాధ

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి జీవితంలో తట్టుకోలేనంత బాధపడే సందర్భాలను వివరించాడు.