Trending:


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


TTD SVITSA: విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఛాన్స్ మిస్సవ్వొద్దు

విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్నవారికి అద్భుత ఆవకాశం కల్పించింది. శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్న టీటీడీ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.


కుమార్తెకు విడాకులు.. బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్లిన తండ్రి

పెళ్లి అంటే సంతోషం.. విడాకులు అంటే బాధ. కానీ ఆ విడాకుల బాధను కూడా ఆ మహిళ తండ్రి సంతోషంగా చేశాడు. విడాకులు తీసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తెను.. ఆ తండ్రి సంతోషంగా పుట్టింటికి తీసుకువెళ్లాడు. తీసుకువెళ్లడం అంటే సాధారణంగా కాకుండా బ్యాండ్ బాజాలతో పెళ్లి ఊరేగింపు ఎలా వెళ్తారో అదే విధంగా తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. వారి విడాకులకు కారణం ఏంటి. ఆ తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

King Tut: ఈజిప్ట్ పిరమిడ్లు ఎన్నో రహస్యమైన సమాధులకు నిలయం. వాటి నుంచి వందేళ్లుగా వెలికితీస్తూనే ఉన్నారు. కింగ్ టట్ సమధి తెరిచాక 20 మంది దాకా మరణించారు. వారు ఎందుకు మరణించారో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.


ప్రసన్న వదనం మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ : సుహాస్

ప్రసన్న వదనం మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ : సుహాస్ సుహాస్ హీరోగా అర్జున్ వై కె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రసన్న వదనం’.  పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్స్. మే3న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. సుహాస్ మాట్లాడుతూ ‘ఫస్ట్ కాపీ చూసి చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం...


Varalakshmi Sarathkumar Interview శబరి మూవీ గురించి వరలక్ష్మి మాటల్లో

భారతదేశం, May 1 -- వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమా గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది. ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి వెనుక ఉన్న కారణాల గురించి క్లుప్తంగా వివరించింది. అంతేకాకుండా విశాల్ తో రిలేషన్, కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.


Alluri Seetaram Raju: 50 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు..తెర వెనుక విశేషాలు ఇవే..

Alluri Seetaram Raju: 50 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు..తెర వెనుక విశేషాలు ఇవే.. సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) వందో సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju).ఈ సినిమా వచ్చి నేటికి  50 ఏళ్ళు పూర్తి అయింది. ఇందులో కృష్ణ సరసన విజయనిర్మల నటించగా జగ్గయ్య  కీలక పాత్రలో కనిపించారు. ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమన...


Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..

Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..


బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

బాహుబలి రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించాయో అందరికి తెలిసిందే. బాహుబలి ఇంకో పార్ట్ ఉంటే బాగుండు అనిపించేలా తెరకెక్కించారు జక్కన్న రాజమౌళి. ఇక బాహుబలి మూడో పార్ట్ వస్తే ఎలా ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి ఏమన్నాడంటే..? తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. అప్పటి వరకూ సినిమాలు ఎలా ఉన్నా.. బాహుబలి తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలగు సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ సినిమాచూపు మనవైపు పడేలా...


యూపీ సీఎం యోగి డీప్​ ఫేక్​ వీడియో వైరల్​.. ఒకరు అరెస్ట్​

యూపీ సీఎం యోగి డీప్​ ఫేక్​ వీడియో వైరల్​.. ఒకరు అరెస్ట్​ లోక్​ సభ ఎన్నికల నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, హెూంమంత్రి అమిత్ షా వీడియోను ట్యాంపరింగ్ చేస్తూ డీప్ ఫేక్ వీడియో తయారు చేయబడింది, ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఓ నిందితుడిపై  కేసు నమోదు చేసి...


హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం వెనకున్న అసలు నిజం... విస్తుపోయే వాస్తవాలు, అందరూ షాక్!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు రావడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. కారు వద్దకు కూడా పునీత్ రాజ్ కుమార్ నడిచి వచ్చాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కారులోనే...


ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు

ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గురువారంతో గడువు ముగుస్తుందని హైదరాబాద్​జిల్లా ఇంటర్​విద్యాధికారి దాసరి వడ్డెన్న తెలిపారు. ఫస్ట్ ఇయర్, సెకండ్​ఇయర్​లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు,  ఇంప్రూవ్​మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజులు చెల్లించాలని సూచించా...


Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే.. మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని అర్థం..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. దీనికి సంబంధించి తన నీతిశాస్త్రంలో కూడా చాలా రాశారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయం జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు మనందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన చెప్పిన మాటలను నేటికీ చాలామంది పాటిస్తున్నారు. ఈరోజు చాణక్య నీతిలో మనిషి తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వడాన్ని ముందుగానే ఎలా గ్రహించాలో తెలియజేశారు. ఇంట్లో లేదా చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలపై శ్రద్ధ వహిస్తే, మనకు చెడు కాలం రాబోతోందని అతను చెప్పాడు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభం ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం. తులసి మొక్క వాడిపోవడం..సాధారణంగా మన అందరి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకుంటాం. పూజలు చేస్తాం. అయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని మీ ఇంటి తులసి మొక్క కూడా సంకేతం ఇస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ ప్రాంగణంలో లేదా ఇంటిలో తులసి మొక్క ఎండిపోతే, మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ప్రతిరోజూ గొడవలు..మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే, అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదని చాణక్య నీతి చెబుతోంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు సఖ్యతతో ఉండటానికి ప్రయత్నించండి.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) గాజు పగలడం..ఆచార్య చాణక్య ప్రకారం ఏదైనా గాజు వస్తువులు పదేపదే పగిలిపోతున్నా ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) ఇంట్లో పూజ లేకపోవడం..ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా పూజలు చేయడం అవసరం. లక్ష్మీదేవిని రోజూ పూజించే ఇంట్లో ఆమె అనుగ్రహం నిలిచి ఉంటుంది. మరోవైపు పూజలు లేని ఇంట్లో అమ్మ లక్ష్మి రాదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పూజలు చేయండి.(These signs in the house tell you that bad time is about to start Understand it without neglecting it ) పెద్దలను అగౌరవపరచడం..ఆచార్య చాణక్య ప్రకారం.. పెద్దలను అగౌరవపరిచే ఇంట్లో తల్లి లక్ష్మి నివసించదు. లేదా ఆ ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు రాదు. అందుకే మీ పెద్దలను ఎప్పుడూ గౌరవించండి అని చాణక్య చెప్పారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )


పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు అరుదైన గౌరవం.. ఉత్తమ నటి అవార్డు

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు....


ఏడేళ్ల వయస్సులో దగ్గర బంధువు లైంగిక వేధింపులు, ఈ మధ్యనే క్షమాపణ చెప్పాడు..కానీ

తనపై లైంగిక దాడి చేసింది మరెవరో కాదని..తమకు బాగా “సమీప బంధువు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రతి రోజు ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. అయితే ఈ వేధింపుల పర్వం ఇప్పటి నుంచే కాదు చాలా ఏళ్లగా జరుగుతున్నట్లు ఆ భాధితులు వచ్చి చెప్తున్నప్పుడు మనకు బాధకలుగుతుంది. ముఖ్యంగా ఏడు ఎనిమిదేళ్ల...


పిల్లల్ని కనేందుకు మెహ్రీన్ సంచలన నిర్ణయం.. ఇప్పట్లో పెళ్లి చేసుకోదా..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోస్తూ యువతలో గుర్తింపు తెచ్చుకుంది మెహ్రీన్. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎలాంటి టాలీవుడ్ చిత్రం లేదు. అయితే అప్పుడప్పుడూ మెహ్రీన్ వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెహ్రీన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుని...


గాజువాక: పవన్ కల్యాణ్ గతంలో ఓడిపోయిన ఈ అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?

“కాపులు ఎక్కువగా ఉండటంతో పాటు మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానులు గాజువాకలో ఎక్కువగా ఉన్నారు. దీంతో పవన్ కల్యాణ్ 2019లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు.”


అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి

అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి సమ్మర్ సీజన్ లో చెరుకు రసం అమ్మి నాలుగు డబ్బులు వెనుకేసుకుందామనుకున్న ఓ వ్యక్తి.. తన చేతి వేళ్లను కోల్పోయాడు. చెరుకు రసం తీసే క్రమంలో మెసీన్ లో చేయి ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల...


ఆ వీడియోతో సీఎం రేవంత్ కు సంబంధం లేదు..న్యాయవాది సౌమ్య గుప్త

Sowmya Gupta Hot Comments On CM Revanth


రష్మిక, సమంత,శ్రీలీల.. వీళ్లందరూ ఈ 22 ఏళ్ల టీవీ నటి క్రేజ్ ముందు దేనికి పనికిరారు..

నటి శ్రీదేవి, అలియా భట్, ఊర్మిళ మటోండ్కర్ వంటి నటీనటులతో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది ఈ భామ. వయసు పెరిగే కొద్దీ పాపులారిటీ కూడా పెరిగింది. ఆమె 7 సంవత్సరాల వయస్సు నుండి నటిస్తోంది. ఆమె నటన అద్భుతంగా ఉండటమే కాదు అందంలోనూ పలువురు హీరోయిన్స్‌తోను పోటీ పడుతోంది. (ఫోటో కర్టసీ: Instagram@@jannatzubair29 ఈ నటి మొదటిసారిగా 2008లో హిందీ టీవీ షో 'చాంద్ కే పర్ చలో'లో కనిపించింది. 'దిల్ మిల్ గయే' షోలో చిరస్మరణీయమైన పాత్రను పోషించింది. ఆమె 'అబ్ నా రహే తేరా కాగజ్ కోరా', 'ఫుల్వా' వంటి షోలతో మెరిసింది. అలా ప్రతి ఇంట్లో పాపులర్ అయ్యింది. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) ఈ నటి 2011లో విడుదలైన 'లవ్ కా ది ఎండ్' చిత్రంలో శ్రద్ధా కపూర్ సోదరి పాత్రలో కనిపించింది. 2017 షో 'తు ఆషికి'లో యువ నటి పాత్రను పోషించింది. అయితే ఈ షో కంటే కూడా ఆమె చాలా సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకుంది. మనం ఇక్కడ జన్నత్ జుబేర్ గురించి మాట్లాడుతున్నాం. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) ఈ నటి 2022 సంవత్సరంలో, ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో 'అండర్ 30' జాబితాలో చేరి సంచలన సృష్టించింది. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) జన్నత్ ఎంత పాపులర్ అయ్యిందంటే, ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 4.95 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఓరకంగా షారుక్ ఖాన్, కరీనా కపూర్, సారా అలీ ఖాన్, సమంతల కంటే ముందున్నారు. కింగ్ ఖాన్‌ను దాదాపు 4.65 కోట్ల మంది ఫాలో అవుతుండగా, కరీనా కపూర్‌కు 1.2 కోట్ల మంది, సారా అలీ ఖాన్‌కు 4.5 కోట్ల మంది, సమంతను 33 మిలియన్స్ మంది ఫాలోవర్లు ఉన్నారు. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29) జన్నత్ జుబేర్ 'ఖత్రోన్ కే ఖిలాడీ 12'లో తన నటనతో ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టిని ఆశ్చర్యపరిచింది. 'కుల్చే చోలే' సినిమాతో పంజాబీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. టీవీ షోలు, సినిమాలే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా జన్నత్ జుబైర్ చాలా సంపాదిస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఆమె నికర విలువ దాదాపు రూ. 25 కోట్లని సమచారం. ఆమె ప్రతి నెలా దాదాపు రూ.25 లక్షలు సంపాదిస్తోందని టాక్. (ఫోటో కర్టసీ: Instagram@jannatzubair29)


చెక్కుచెదరని శ్రీయ సొగసులు.. నాలుగు పదుల వయసులో ఈ రచ్చ చూశారా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ, నాలుగు పదుల వయసులో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్‌తో రచ్చ చేసింది శ్రీయ. కెమెరా ముందు రొమాంటిక్ యాంగిల్స్ తో రెచ్చిపోయింది. ఈ పిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. శ్రీయను ఇలా చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు. శృతిమించిన అందాల జాతర చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయ.. వీలు కుదిరిన ప్రతిసారి తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ కూడా వదులుతోంది. డిఫరెంట్ టైపు మోడ్రన్ డ్రెస్సులేసి అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ పట్టేసిన శ్రీయ.. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వీలుకుదిరినప్పుడల్లా భర్తతో హాలీడే ట్రిప్స్ వేస్తూ.. పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతున్న శ్రీయ అన్ని దేశాలు చుట్టేస్తూ ఛిల్ అవుతోంది. బిడ్డతో పాటు ఎంజాయ్ చేస్తూ సరదా సమయాన్ని గడుపుతోంది. పైగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 20ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మాయ చేస్తోంది శ్రీయ. ఇటీవలి కాలంలో శ్రీయ షేర్ చేస్తున్న ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన శ్రీయ.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తూ కెమెరా ముందు సత్తా చాటుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి తిరిగి బిజీ ఆర్టిస్ట్ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.


సన్యాసి అయిన దత్తపుత్రుడితో పాడుపని.. భర్తకు అడ్డంగా దొరికిన మహిళా నేత!

ఆమె పేరుమోసిన రాజకీయ నాయకురాలు.. కానీ, నీఛమైన పనిచేసి వార్తల్లో నిలిచింది. గతేడాది ఓ ఆలయం వద్ద సన్యాసి అయిన 24 ఏళ్ల యువకుడ్ని తన కుమారుడిగా దత్తత తీసుకుంది. కానీ, కొద్ది రోజులకే ఆమె నిజస్వరూపం బయటపడింది. ఆ యువకుడితోనే అఫైర్ పెట్టుకుంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఎలాగైనా ఇద్దర్నీ పట్టుకోవాలని భావించాడు. ప్లాన్ చేసి.. ఇద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో పట్టుకుని గుట్టురట్టు చేశాడు.


గెలిపించండి.. అలా చేయకుంటే శిక్షించండి.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే అభ్యర్థి !

బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటూ పొలిటికల్ తెర మీదకు వచ్చారు.. వివి లక్ష్మీనారాయణ. అసలు వివి లక్ష్మీనారాయణ పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ చాలా మందికి వివి లక్ష్మీనారాయణ అంటే తెలుసు. అయితే ఇంటి పేర్లు కాకుండా వృత్తి పేరును తన పేరు ముందు చేర్చుకుని ప్రసిద్ధికెక్కారు. జాయింట్ డైరెక్టర్.. జెడి అనే పేరును ఆయన ఇంటి పేరుగా పిలిచే విధంగా మార్చేసుకున్నారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి‌న లక్ష్మీనారాయణ...


ఎన్టీ రామారావు.. రోజా రమణి కాళ్లు ఎందుకు పట్టుకున్నాడు?.. కృష్ణా బ్యారేజీ వద్ద వేల మంది గుమిగూడటం వెనక కథేంటి?

పెద్ద ఎన్టీఆర్‌ దర్శకుడిగా చాలా సినిమాలు చేశాడు. ఆయన ఓ సినిమా షూటింగ్‌ సమయంలో సీనియర్‌ నటి రోజా రమణి కాళ్లు పట్టుకున్నాడట. రోజా రమణి.. బాల నటిగా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,ఒడియాలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఎన్టీఆర్‌ వంటి సీనియర్‌ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, అలాగే నెగటివ్‌ రోల్స్ లోనూ నటించి అదరగొట్టారు. బాలనటిగా...


Kamakshi Bhaskarla: పొలిమేర నటికి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కే జ్యురీ అవార్డు

Kamakshi Bhaskarla: పొలిమేర నటికి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కే జ్యురీ అవార్డు టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla)కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024(14th Dada Saheb Phalke Film Festival 2024) అవార్డుల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో ఉత్తమ...


అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే పదివేలు ఇస్తా : రాజమౌళి

Krishnamma Event కొరటాల శివ సమర్పణలో సత్య దేవ్ హీరో‌గా కృష్ణమ్మ అనే చిత్రం రాబోతోంది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, అనిల్ రావిపూడిలు గెస్టులుగా వచ్చారు. ఇక అనిల్ ఇచ్చిన స్పీచ్‌కి జక్కన్న మంచి కౌంటర్లు వేశాడు.


Krishna Mukunda Murari Today మే 02 ఎపిసోడ్: ‘నువ్వే ఆ పని చేశావ్ కదా ముకుందా?’ సూటిగా నిలదీసిన మురారీ.. వాటే ట్విస్ట్..

Krishna Mukunda Murari 2024 May 02 Episode: కృష్ణ సత్తా మరోసారి బయటపడింది. తన తెలివితో మురారీలో ముకుందపై అనుమానం.. ముకుంద కుట్రలపై నమ్మకం కలిగించగలిగింది. ఇప్పుడు వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

AP TS Summer Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. పగటి పూట అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


మమ్మీ.. సెల్ ఫోన్ వద్దు అనేస్తున్నారట.. ఇక్కడికి వెళ్లొచ్చిన చిన్నారులు !

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేదని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అందులో ప్లే చేసే ఆర్టిస్ట్ లంతా దాదాపు 15 సంవత్సరాలు లోపు చిన్నారులే. ఇంతకీ విద్యార్థులు ఏం చేస్తున్నారు.. ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో ఉన్న ఎఫ్ఎం మ్యూజిక్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. గత ఏడాదికాలంగా ఎఫ్ఎం మ్యూజిక్ పేరుతో అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు కీబోర్డ్, గిటార్, ప్లే బ్యాక్ సింగర్స్ ఇలా మ్యూజిక్ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమం ఈ ఎఫ్ఎం సంస్థ నిర్వాహకులు సుకుమార్ కల్పిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులను ఈ మ్యూజిక్ పై మళ్లించేందుకు ఓపెన్ ఆడిటోరియం పార్కులో ఓపెన్ మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎక్కడైతే ఎక్కువ విద్యార్థులు, ప్రజలు ఉంటారు. ఆ ప్రాంతానికి ఈ మ్యూజికల్ కిట్స్ తో పాటు వందలాది విద్యార్థులు సైతం తీసుకొచ్చి వారితో సింగింగ్ అదేవిధంగా కీబోర్డ్ గిటార్ ప్లే చేయిస్తూ అందరి దృష్టి ఈమ్యూజిక్ పై ఆకర్షించేలా చేస్తున్నారు. దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పార్కుల్లో ఓపెన్ ఆడిటోరియం ప్రాంతాలలో ఈ మ్యూజిక్ సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యంగా విశేష రోజుల్లో ఈ మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ పబ్లిక్ ప్రాంతాల్లో ఈ చక్కని మ్యూజిక్ వాయించారా...అటువైపుగా వచ్చిన ప్రజలంతా ఈ చక్కని వాయిద్యాన్ని వింటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అంతేకాకుండా వారి ఇంటిలో సెల్ఫోన్లకు పరిమితం అవుతున్న విద్యార్థులంతా ఈ మ్యూజిక్ నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనా టెక్నాలజీ రోజుల్లో ఎవరిని ఏదో రకంగా అట్రాక్షన్ చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు ఉంటుంది. దానిలో భాగంగా చిన్నారులు ఈ మ్యూజిక్ వైపు లాగేందుకు ఆ మాస్టర్ వేసిన ప్లాన్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ కి పరిమితం కావడం టీవీలకు పరిమితం అవుతున్న నేపథ్యంలో ఈ సెలవుల్లో మ్యూజిక్ నేర్చుకుంటూ ముఖ్యంగా ఈ మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ షార్ప్ గా మారి విద్యపై సైతం దృష్టి ఎక్కువగా పెడతారని మాస్టర్ సుకుమార్ అదే విధంగా తల్లిదండ్రులకు సైతం పేర్కొంటున్నారు.


ఎన్టీఆర్ నా మిత్రుడు కాదు, వాళ్లిద్దరే నా ఫ్రెండ్స్... సంచలనంగా రాజమౌళి కామెంట్స్

దాదాపు ఏక కాలంలో ఎన్టీఆర్-రాజమౌళి కెరీర్ మొదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కి పూర్తి స్థాయి హీరోగా రెండో చిత్రం కాగా, రాజమౌళికి మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అనంతరం వీరిద్దరి కాంబోలో యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు వచ్చాయి. రాజమౌళితో సినిమా అంటే బ్లాక్ బస్టర్. సదరు హీరో పేరిట నయా రికార్డ్స్ నమోదు అవుతాయి. స్టార్డం వచ్చి పడుతుంది. కాబట్టి...


ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. ఆఫర్స్...


ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం ఎడపల్లి, వెలుగు:  ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి కాటమయ్య బోనం సమర్పణ, గంగబోనం సమర్పణ, చెరువులో తెప్ర తీయడం, పుట్టదరి పోయడం, ఏడంత్రాల బోనం సమర్పణ, ఎరుకల బుట్టి సమర్పణ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.  సోమవారం తెల్లవార...


Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?

Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా? సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ కూలి(Coolie). తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kananidhi Maran) తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ టీజర్...


40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన...


క్రికెటర్‌తో ఎఫైర్, 6 ఏళ్లుగా సినిమాల్లేవు, బాడిగార్డ్‌కే 1.2 కోట్ల జీతం ఇస్తోన్న హీరోయిన్

2014లో విడుదలైన 'పీకే' చిత్రాన్ని తప్పకుండా చూసే ఉంటారు. అనుష్క శర్మ ఈ చిత్రంలో ముగ్గురు నటులు అమీర్ ఖాన్, సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లతో నటించి.. తన నటనతో ఓడించిందనే చెప్పోచ్చు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న నటి ఎవరో కాదు అనుష్క శర్మ. ఆమె బి-టౌన్‌కు దూరంగా ఉంటూ ఆమె క్రికెటర్‌తో ప్రేమలో పడింది. విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram అనుష్క గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ముంబైకి మారింది. 2007లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమె అరంగేట్రం చేసింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ తన స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 2007కి ఆమెను చివరి మోడల్‌గా ఎంచుకున్నాడు. ఇక్కడ నుండి, అనుష్క హెయిర్ ఆయిల్, షాంపూ, ఆభరణాల కోసం ప్రకటనలు పొందడం ప్రారంభించింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram 2008లో, అనుష్క తన నటనా జీవితాన్ని యష్ రాజ్ బ్యానర్ చిత్రం 'రబ్ నే బనా ది జోడీ'తో ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమెను నటింపజేయాలని చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఇష్టపడలేదు. కానీ, ఆదిత్య అనుష్కను నమ్మి, నటితో ఒకటి కాదు మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. యశ్ రాజ్ బ్యానర్‌లో ఆ మూడు సినిమాలు 'రబ్ నే బనా ది జోడి', 'బద్మాష్ కంపెనీ', 'బ్యాండ్ బాజా బారాత్'. అతని మొదటి సినిమా హిట్ అయితే మిగతా రెండు యావరేజ్ గా నిలిచాయి. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram 2008లో విడుదలైన 'రబ్‌ నే బనాదీ జోడీ', 2012లో విడుదలైన 'జబ్‌ తక్‌ హై జాన్‌' 235 కోట్ల రూపాయలను రాబట్టాయి. 2016లో ఆమె నటించిన 'పీకే' సినిమా ఒక్కటే విడుదలై ఆ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం 2016 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం, ఈ చిత్రం రూ. 854 కోట్లు రాబట్టింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram 2016 సంవత్సరం అనుష్క కెరీర్‌కు చాలా బాగుంది. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. 631 కోట్ల వసూలు చేసింది ఈ భామ నటించిన 'సుల్తాన్' చిత్రం. ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రంలో కనిపించింది, ఇది రూ. 239.56 కోట్లు రాబట్టింది. 2018 సంవత్సరంలో, ఆమె మళ్లీ రణబీర్ కపూర్‌తో కనిపించింది. 'సంజు' పేరుతో వచ్చిన ఈ సినిమా 586.85 కోట్ల భారీ బిజినెస్ చేసింది. సంజయ్ దత్ జీవిత చరిత్రపై ఈ సినిమా తెరకెక్కింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram అయితే, 2018లో విడుదలైన షారుక్ ఖాన్ నటించిన 'జీరో' చిత్రం నటిగా అనుష్క చివరి చిత్రం. ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇక అప్పటి నుండి ఈ భామ సినిమాలకు బైబై చెప్పి.. అనుష్క 'బుల్బుల్', 'పాటల్ లోక్', 'కాలా' వంటి OTT ప్రాజెక్ట్‌లను నిర్మించింది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram GQ నివేదిక ప్రకారం.. విరాట్, అనుష్క ఇద్దరి నికర విలువ రూ. 1300 కోట్లు. ఇందులో కోహ్లీ నికర విలువ రూ.1050 కోట్లు కాగా, అనుష్క నికర విలువ రూ.255 కోట్లు అని సమాచారం. అనుష్క ఒక ప్రాజెక్ట్ కోసం 7 కోట్లు వరకు తీసుకుంటుంది. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ నుండి 5 నుండి 10 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసినందుకు అనుష్క రూ.95 లక్షలు అందుకుంది. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram ఇది కాకుండా, నటి తన ప్రొడక్షన్ హౌస్, క్లాతింగ్ లైన్ నుష్ నుండి కూడా సంపాదిస్తుంది. ఇక విరాట్-అనుష్క దంపతులు తమ వ్యక్తిగత బాడీగార్డ్ ప్రకాష్ అలియాస్ సోనుకి వార్షిక వేతనం రూ.1.2 కోట్లు చెల్లిస్తున్నారట.. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram ఇక ఈ జంట లవ్ స్టోరీ గురించి మాట్లాడితే.. అనుష్క 2013లో షాంపూ యాడ్ షూటింగ్ సమయంలో క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిసిందట. 4 సంవత్సరాల డేటింగ్ తర్వాత, అనుష్క, విరాట్‌లు 11 డిసెంబర్ 2017న ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత, అనుష్క జనవరి 2021లో కుమార్తె వామికకు, ఫిబ్రవరి 2024లో కుమారుడు అకేకి జన్మనిచ్చారు. ఫోటో కర్టసీ-@anushkasharma/Instagram గత ఆరేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు అనుష్క. ఇన్నా్ళ్లకు కూడా ఆమె స్టార్‌డమ్ అలాగే ఉంది. సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ లతో అనుష్క పోటీ పడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 67.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఆమెను అనుసరిస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌కు 37.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక షారుఖ్‌కు 47 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.


నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అ...


రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ కూతురుగా తనకే ఆపరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ, శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం...


Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా

Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా


భారీ అందాలతో భానుడికే చుక్కులు చూపిస్తోన్న బాలయ్య భామ.. ఆ వేడిని తట్టుకోవడమే కష్టమే..

మలయాళీ అందం హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్యసరసన నటించనుందని తెలుస్తోంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ భామకు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బాలయ్య తన తదుపరి సినిమాలో కూడా హనీరోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. .Photo : Instagram బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఆయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హనీరోజ్‌ ఓ పాత్ర చేయనుందట. . Photo : Instagram ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకుంది. వంద కోట్ల గ్రాస్‌ను అందుకుని కేక పెట్టించింది. హానీ రోజ్ విషయానికి వస్తే.. బాలయ్య సినిమా వీరసింహారెడ్డిలో మీనాక్షి పాత్రలో తన అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. Photo : Instagram ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక హనీ రోజ్ పర్సనల్ విషయానికి వస్తే.. కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. Photo : Instagram హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. Photo : Instagram


బావిలో పడిన మేక.. కాపాడబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు

కేరళ.. కొల్లం మడత్తర ముల్లస్సేరిలో మధ్యాహ్నం వేళ.. ఓ బావి నుంచి మే.. మే అంటూ.. మేక అరుపులు వినిపించసాగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడతరకు చెందిన 25 ఏళ్ల అల్తాఫ్.. ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు. దగ్గర్లో ఎక్కడా మేక లేదు. కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి. ఆ మేక తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దాంతో చుట్టూ చూడగా.. అక్కడో బావి కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. నీటిలో కొట్టుకుంటూ ఓ మేక...


`హరిహర వీరమల్లు` నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణం ఇదేనా?.. కొత్త డైరెక్టర్‌ ఎవరో తెలుసా?.. తెరవెనుక కథ!

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరి హర వీరమల్లు` చిత్రం నుంచి క్రిష్‌ తప్పుకున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు. మరి క్రిష్‌ ఎందుకు తప్పుకున్నారు, కొత్త దర్శకుడు ఎవరనేది చూస్తే. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` కూడా ఉంది. 17వ శతాబ్దంలో హిస్టారికల్‌ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మోఘల్‌ చక్రవర్తి, గోల్కొండ నవాబ్‌ల దోపిడిపై తిరుగుబాటు చేసిన బందిపోటు వీరమల్లు కథతో ఈ చిత్రాన్ని...


Viral Video: ముసలోన్ని పెళ్లి చేసుకున్న యువతి.. చివరలో షాకింగ్ ట్విస్ట్

కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిలను పెద్దవాళ్లు పెళ్లి చేసుకోవడం చాలా సాధారణంగా జరిగేది. తర్వాత సమాజ ధోరణి మారింది. అనంతరం పెళ్లికి నిర్ణీత వయసు ఉండాలని చట్టాలు చేశారు. యువతీ యువకుల కనీస వివాహ వయసును పెంచేశారు. అయితే ముసలోళ్లు యువతులను పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో, ఈ మాటలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇందులో వయసులో చాలా పెద్దవాడైన ఒక వ్యక్తి యుక్త...


పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె

పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె


Shivam Dube love story: సినిమా స్టైల్లో పెళ్లి చేసుకున్న CSK బ్యాటర్ శివమ్ దూబే, ఫోటోలు వైరల్

Shivam Dube love story: సినిమా స్టైల్లో పెళ్లి చేసుకున్న CSK బ్యాటర్ శివమ్ దూబే, ఫోటోలు వైరల్


జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్

జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కేసుల ముగియటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ...


గ్రాండ్ గా మేడే వేడుకలు

గ్రాండ్ గా మేడే వేడుకలు గోదావరిఖని/ కరీంనగర్ టౌన్/ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు :  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు

అంతా దేవేచ్ఛ: సన్యాసం తీసుకున్న వ్యాపారవేత్త భార్య, 11 ఏళ్ల కుమారుడు ప్రాపంచిక సుఖాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని 30ఏళ్ల ఓ తల్లి,  ఆమె 11ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నారు. దీంతో వారు కోట్ల వ్యాపారాన్ని, లగ్జరీ లైఫ్ ను వదిలి జైనమత సన్యసం తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం జైన సమాజంలో సన్యాసాన్ని స్వీకరించి అందరి దృష్టిని ఆకర్షించారు...


Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..

Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..


Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..

Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..


క్రైస్తవంలోకి మారిన తండ్రి, అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు... కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

అనారోగ్యంతో చనిపోయిన ఈశ్వర్ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు స్వగ్రామానికి ఎందుకు తీసుకెళ్లనివ్వలేదు? కోర్టు ఏమని చెప్పింది?