వీడియో

Trending:


సమంత.. ఏంటి ఇదంతా?

సమంత ప్రస్తుతం నెట్టింట్లో తన వర్కౌట్లతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. స్ప్రింగులా తన బాడీని తిప్పేస్తోంది. ఒకప్పుడు మయోసైటిస్ కారణంగా లేచి నిలబడలేని స్థితిలోకి వెళ్లింది. ఇప్పుడు సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత వర్కౌట్లు చూస్తూ ఉంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇక సినిమాల్లో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేసేలానే ప్రిపేర్ అవుతోంది.


Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!

Bigg Boss Season 8 Telugu Contestants: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రారంభం అయ్యేవరకు అసలు దాని గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ విశ్లేషకులు యాక్టివ్‌గా ఉండడంతో వారి నుంచి ఏదో ఒక లీక్ బయటికి వస్తూనే ఉంటుంది. అలా ఇప్పటికే తెలుగులో అప్‌కమింగ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి పలు వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఎవరి ప్రణాళికలను వారు సిద్ధం...


రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, ఏఫైర్లు కామన్.. వీటి వల్ల వచ్చే వివాదాలు కూడా కామన్.. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాస్ మహారాజ్ రవితేజ కోసం ప్రాణాలకు తెగించిందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత..? టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వివాదాలు కొత్త కాదు. ఒకటి కాకపోతే మరొకటి.. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్.. వివాదం ఏదైనా కాని.. సోషల్ మీడియాకు మేత కావల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు.. కొన్ని నిజాలు...


Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?

Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భాస్కర్ యాదవ్.


26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు

26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు సత్య.. ఈ సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరనుకుంటా. 1998లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ సినిమా ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ అండర్ వరల్డ్ గ...


Ram Charan: 500లకు పైగా కుటుంబాలకు మెగా హీరో సాయం.. ఇది కదా సెన్సేషనల్ న్యూస్ అంటే!

రీల్ హీరోలు రియల్ హీరోగా మారీ కష్టం వచ్చినప్పుడు చాలా మందికి అండగా ఉండటం మనం తరచూ చూస్తూనే ఉంటాయి. ఈ విషయంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక మెతుకు ఎక్కువే తిన్నాడు. కష్టం అని తెలిస్తే చాలు.. నేనున్నా అంటూ అడ్డు నిలబడిపోతుంటాడు. మెగాస్టార్ తనయుడైనా కానీ.. ఎక్కడా ఆ గర్వం కనిపించదు. తాను కూడా ఒక సాధారణ వ్యక్తినే అనేలా బిహేవ్ చేస్తుంటాడు. అసలు హీరో అంటే ఇంత సింపుల్‌గా ఉంటాడా అనేలా రామ్ చరణ్ పనులు కనిపిస్తుంటాయి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన సహాయాన్ని జానీ...


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటా!

అచ్చ తెలుగు అందం శ్రీలీల అనతికాలంలోనే టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. గత కొంతకాలంగా ఈ భామ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా..యూత్‌లో ఆమెకున్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.


She’s Alive | ఏళ్లుగా కనిపించని మహిళ హత్యకు గురైందన్న పోలీసులు.. ఒప్పుకోని కుమారుడు

She's Alive | సుమారు 15 ఏళ్ల కిందట అదృశ్యమైన మహిళ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే పోలీసుల వాదనను మహిళ కుమారుడు నిరాకరించాడు. తన తల్లి బతికే ఉందని మీడియాతో అన్నాడు.


Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.


Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన...


Gunde Ninda Gudi Gantalu: స్నేహితులుగా మారిన మీనా, రోహిణీ! పొట్ట చెక్కలు చేసిన బాలు..

Gunde Ninda Gudi Gantalu 2024 July 03 Episode: రోహిణీ.. మొత్తానికీ మోసం చేసి మనోజ్‌తో తాళి కట్టించేసుకుంది. ఈ క్రమంలోనే మీనాపై ప్రభావతి అనుక్షణం చెడు అభిప్రాయం కలిగిస్తూ ఉండగా.. మీనా సరసన చేసింది రోహిణి. ఈ క్రమంలోనే బాలు చురకలు, మీనా ఊహలు.. బాలు ప్రవర్తన ప్రతీదీ నేటి కథనాన్ని అహ్లాదంగా మార్చేసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


ఓ యువకుడి ప్రతీకారం

రక్షిత్‌ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఆగస్ట్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.


శిరీష్‌ భరద్వాజ్‌ చివరగా కూతురుని చూడాలనుకున్నాడు.. అడిగితే పంపించలేదు.. తల్లి సంచలన వ్యాఖ్యలు

శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ గత నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురు నివృతిని చూడాలనుకున్నాడట. కానీ పంపించలేదట. శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన లివర్స్, లంగ్స్ పాడవడంతో కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది. కానీ గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్)తో చనిపోయినట్టు శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి స్పష్టం చేసింది. తాను తాగుడుకి బానిసై చనిపోయినట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించింది. అందరు...


హాథ్‌రస్ తొక్కిసలాట: హృదయ విదారక ఘటన అనంతర పరిస్థితులు, 11 ఫోటోలలో...

అక్కడి బాధితుల్లో ప్రతిఒక్కరిదీ ఒక వ్యథ. తల్లిని కోల్పోయినవారు, కొడుకును పోగొట్టుకున్నవారు, భర్త మృతదేహం కోసం ఎదురు చూస్తున్నవాళ్లు, భర్త కనిపించడం లేదంటూ వెతుకుతున్న వారు, కళ్ల ముందే బంధువులు తొక్కిసలాటలో నలిగిపోతుంటే నిస్సహాయంగా మిగిలినవారు...ఇలా ఒక్కొక్కళ్లది ఒక్కో కన్నీటి గాథ.


బాహుబలితో సర్వస్వం కోల్పోయిన జబర్దస్త్ నటుడు.. శ్రీముఖితో సినిమా తీసి పీకల్లోతు అప్పుల్లో

ఒకప్పుడు తెలుగులో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ధన్‌రాజ్ ఒకడు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన 'రాజా' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత రామ్‌తో జగడం మూవీ, అల్లు అర్జున్‌తో పరుగు, గోపి గోపిక గోదావరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన భీమిలీ కబడ్డి జట్టు సినిమా ధన్‌రాజ్‌కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా పరోటాలు తినే సీన్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది. ఇప్పటికీ ఈ సీన్ చూస్తే... నవ్వు ఆగదు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత పిల్ల జమిందార్, మడతకాజా, అలా మొదలైంది ఇలా వరుస పెట్టి సినిమాలతో అనతికాలంలోని బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు. అలా కొంత కాలం సినిమాలు చేశాక.. వెన్నెల కిషోర్, సత్య లాంటి వాళ్లు రావడంతో అవకాశాలు కాస్త తగ్గాయి.(Pc Credit-Instagram@dhanraj) అదే టైమ్‌లో జబర్దస్త్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్‌తో కొద్ది రోజుల్లోనే టీమ్ లీడర్‌గా మారి తన పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే కొంత జబర్దస్త్‌లో కూడా ఎక్కవకాలం ఉండలేక బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడప దడపాగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) గతేడాది విమానం సినిమాలో మంచి రోల్ చేశాడు. ఓ వైపు యాక్టర్‌గా కొనసాగుతైనే అనూహ్యంగా మెగా ఫోన్ చేతబట్టి 'రామం రాఘవం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధాన పాత్రలో ఏకంగా తమిళ నటుడు సముద్రఖనిని తీసుకొచ్చాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.(Pc Credit-Instagram@dhanraj) ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా వల్ల ధన్‌రాజ్‌కు పీకల్లోతు నష్టాలు వచ్చాయని మీకు తెలుసా?. అవును ఇదే విషయాన్ని ధన్ రాజ్ రీసెంట్‌గా వెల్లడించాడు. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్‌గా పెట్టి 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే సినిమాను ధన్‌రాజ్ ప్రొడ్యూస్ చేశాడు.(Pc Credit-Instagram@Sreemukhi) రిలీజయ్యాక ఈ సినిమాకు చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయట. అంతేకాకుండా తనకు శ్రీముఖి ఫోన్ చేసి టిక్కెట్‌లు కూడా దొరకడం లేదు అని చెప్పిందట. దాంతో ధన్‌రాజు చాలా హ్యాపీగా ఫీలయ్యడట. అయితే ఈ సినిమా రిలీజైన వారం రోజులకే బాహుబలి సినిమా విడుదలైంది.(Pc Credit-Instagram@dhanraj) దాంతో ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు. అప్పటివరకు తను సంపాదించింది మొత్తం ఆ సినిమాలో పెట్టానని, తన డబ్బుతో పాటు, తన స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశానని చెప్పాడు.(Pc Credit-Instagram@dhanraj) అలా వారం రోజులకే బాహుబలి సినిమా రిలీజ్ కావడంతో.. తను నిర్మించిన సినిమాకు థియేటర్ లు లేవు. ఉన్న థియేటర్ లలో జనాలు లేకపోవడంతో భారీగా నష్టపోయాడట. ఆ సమయంలో తను సర్వసం కోల్పోయినట్లనిపించిందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.(Pc Credit-Instagram@dhanraj)


తమన్నా ఆస్తి ఎంత? తనఖా పెట్టి మరీ అంత ఖర్చు దానిపై ఎందుకు పెడుతోంది?

తమన్నా తాజాగా ముంబయిలోని తన మూడు ఫ్లాట్స్‌ను తనఖాపెట్టి ఆ డబ్బుతో మరో చోట ఓ కమర్షియల్ ప్రాపర్టీని రెంట్‌కు తీసుకున్నట్లు తెలిసింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడంటే సినిమాలు స్పీడు తగ్గించింది కానీ ఒక టైమ్ లో తెలుగు,తమిళ సినిమాలను ఊపేసింది. స్టార్ హీరోలందరి సరసగా చేసింది. తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. ఆమెతో సినిమా చేస్తే గ్యారెంటీ హిట్ అనే నమ్మకం చాలా మంది హీరోల్లో నడిచింది. దాంతో ఏరి కోరి మరీ ఆమెనే తన సినిమాల్లో...


Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..

Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..


అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం

అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం పురుగుల మందు తాగాక బంధువులకు వాట్సాప్​ మెసేజ్​      ఉన్నతాధికారులు, సిబ్బంది తీరే కారణమని వెల్లడి అశ్వారావుపేట, వెలుగు : ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన బంధువులు తెలిపారు. పురుగుల మందు తాగడం వల్ల రెండు కిడ్నీలు పూర్త...


భర్త తనను పొగడటం లేదని హర్ట్ అయిన భార్య.. ఎవరూ ఊహింలేని శిక్ష వేసింది..!

భార్యాభర్తల మధ్య సంబంధం ఎంతో ముఖ్యమైనదిగా అందరూ పరిగణిస్తారు. నమ్మకం అనే పునాదిపై ఈ బంధం నిలబడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి తగాదాలు జరుగుతాయి. కానీ ఏ భాగస్వామి అయినా తన భర్తకు కఠిన శిక్ష పడాలని కోరుకోదు. అయితే కేవలం తనను పొగడనందుకు ఓ మహిళ తన భర్తకు భయంకరమైన శిక్ష వేయాలని అనుకుంది. ఈ ఘటన అమెరికాలోని మిస్సౌరీలో చోటుచేసుకుంది. ఆ మహిళ తన భర్త 50వ పుట్టినరోజు వేడుకను ఘనంగా చేసింది. అయితే ఎంత గొప్ప ఏర్పాట్లు చేసినా.. అతను ఆమెని మెచ్చుకోలేదు. దీంతో ఇది అవమానంగా భావించిన సదరు మహిళ. కూల్ డ్రింగ్ లో రౌండ్ అప్ అనే స్లో పాయిజన్ కలిపి అతనికి ఇచ్చింది. అయితే కూల్ డ్రింగ్ రుచి తేడాగా ఉండటంతో.. అతనికి అనుమానం వచ్చింది. మరోవైపు తన ఆరోగ్యం క్షీణించడంతో అతను వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ రికార్డైన్ దృశ్యాలు చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని భార్య సోడాలో పురుగుల మందు కలుపుతున్నట్లు అతను చూశాడు. దీంతో వెంటనే దాని గురించి లాక్లెడ్ ​​కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. 5 లక్షల డాలర్ల విలువైన జీవిత బీమా పాలసీ కోసం అతని భార్య తనను చంపాలనుకుంటోందని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో ఆ మహిళ చెప్పిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు. తాను తన భర్తను చంపాలనుకున్నది వేరే కారణం చేత అని తెలిపింది. ఎంతో కష్టపడి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసినా.. తనను మెచ్చుకోకపోవడంతోనే శిక్షించాలని అనుకునట్లు వివరించింది.


థ్రిల్లర్‌ కథతో ‘రాచరికం’

అప్సరా రాణి, విజయ్‌శంకర్‌, వరుణ్‌సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. సురేష్‌ లంకపల్లి దర్శకుడు. ఈశ్వర్‌ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరగుతున్నాయి. బుధవారం ఈ సినిమా నుంచి అప్సరా రాణి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


ఐస్‌క్రీమ్‌ లేడీ

డిగ్రీ పట్టా చేతికి రాకముందే అమ్మానాన్నలు ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టారు. ఆ వరుణ్ని ఒప్పించిన వధువు పట్టా సాధించేదాకా పుట్టింటే ఉంది. ఆ తర్వాత అత్తవారింట అడుగుపెట్టి.. వంటశాలనే ప్రయోగశాలగా చేసుకుంది. అత్తింటి వారిని ఒప్పించి..


Bhatti Vikramarka: చంద్రబాబు గురువు కాదు, రేవంత్ శిష్యుడు కాదు - ఆ వ్యాఖ్యలపై భట్టి సీరియస్

Telangana News: చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే మాటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలా అనకూడదని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని భట్టి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి గురువు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి కేవలం సహచరుడు మాత్రమే అని స్పష్టం చేశారు. అది కూడా కొన్నేళ్ళ క్రితం నాటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఎవరిదారి వారిదని, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అన్నారు. మిషన్...


Nabha Natesh: ఆఫర్స్ కోసం మరోసారి గ్లామర్ షోను నమ్ముకున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Nabha Natesh: ఆఫర్స్ కోసం మరోసారి గ్లామర్ షోను నమ్ముకున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..


నాలో కొత్త కోణాన్ని చూస్తారు

రాజ్‌తరుణ్‌ హీరోగా ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరాసామీ’. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.


Ashadha Amavasya 2024 : ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!

Ashada Masam 2024: చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి నెలలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ నెలకి పేర్లు నిర్ణయించారు పండితులు. పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చే మాసాన్ని ఆషాడమాసం అని పిలుస్తారు. 2024 లో ఆషాడమాసం ప్రారంభం - జూలై 06 శనివారం ఆషాడమాసం ముగింపు - ఆగష్టు 04 ఆదివారం కొత్త దంపతులకు ఎడబాటు ఆషాడం ప్రారంభం కాగానే కొత్త దంపతులకు ఎడబాటు తప్పదు. కొత్తగా పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన వధువు...ఈ నెల రోజులు తిరిగి...


మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్ న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అన్నారు. ఈవీఎంల పనితీరుపై తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, ఆ విషయంపై చర్చ జరగాల్సిందే అని ఆయన డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద  తీర్మానంపై చర్చ సంద...


పైట ఆరేసుకొని.. అందాలు పారేసుకున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫోటోలు కేక మామ

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. కుర్రవాళ్లను కట్టిపడేసే విధంగా ఉండే ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram) డార్క్ ఆరంజ్ కలర్ హాఫ్ శారీ టైప్ శారీలో అమ్మడు అందాలు ఒలకబోస్తూ కవ్వించే చూపులతో ఆకట్టుకుంటోంది. ఇక ఈఫోటోల్లో విష్ణుప్రియ పోజులు చూస్తుంటే పైటను గాల్లో ఆరేసుకొని ..తన శరీరం అందాల్ని పారేసుకున్నట్లుగా ఉంది.(Photo:Instagram) పార్క్ లో పరువాలు పరిచేస్తూ నాజుకైన శరీరాన్ని నేలపై వాల్చేస్తూ కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది విష్ణుప్రియ.లేటెస్ట్ గా షేర్ చేసిన ఈఫోటోలపై కుర్రవాళ్లు కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo:Instagram) ఏం చేసైనా సరే పాపులర్ కావాలన్నదే సెలబ్రిటీల టార్గెట్‌గా కనిపిస్తోంది. స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది.(Photo:Instagram) పోవే-పోరా షోతో టీవీ యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసేలా హాట్ ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. కుర్రాళ్లు విష్ణుప్రియ ఫోటోలను చూసి లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)[/ ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.(Photo:Instagram)


Actress: యూట్యూబర్‌ను పెళ్లి చేసుకుంటున్న ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..!

నటి సునైనా నకుల్ నటించిన వలందిల్ కలోటెన్ సినిమాతో తమిళ సినిమాలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.. ఆ చిత్రం తరువాత, ఆమె మాసిలామణి, యదుమకి, వంశం, పాండి, నీపర్వై, సమర్, వన్మమ్, తేరి, నంబియార్, తొండన్, కాళి, మణి నోకి పాయుమ్ తోట, చిల్లు కారుపతి, ట్రిప్, ఎస్టేట్, లాటిన్ రెజీనా వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇటీవల ఇనస్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌లోకూడా నటించి మెప్పించింది. ఆయన నటించిన చిత్రాలన్నీ ఆయనకు పేరు తెచ్చిపెట్టకపోయినా కొన్ని సినిమాలు మాత్రం అభిమానుల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన ఇన్‌స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్‌లో సునైనా నటనకు పలువురు ప్రశంసలు కురిపించారు. కొన్ని రోజుల క్రితం, సునైనా తన ప్రేమికుడి చేతితో చేతులు పట్టుకున్న ఫోటోతో లాక్ ఎమోజీని ఉపయోగించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో అతను ప్రేమలో ఉన్నట్టు నిర్ధారించుకున్నాడు. ఈ పోస్ట్‌పై పలువురు సునైనాను అభినందించారు. దానికి ఆయన స్పందిస్తూ.. తనకు నిశ్చితార్థం అయిందని, త్వరలో పెళ్లి చేసుకుంటానని, తనను అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఆ ప్రేమికుడు ఎవరు, చునినా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రశ్నలు చాలా మంది అభిమానులు లేవనెత్తారు. వారి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. నటి సునైనా దుబాయ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు సునైనా వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అతడికి సల్మా మహమ్మద్‌తో ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా ఇటీవలే ఆయన మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం గమనార్హం. ఖలీద్ అల్ అమెరీ దుబాయ్‌కి చెందినవాడు అతని పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. వినోదాత్మక వీడియోలను ప్రచురించే అతని ఛానెల్‌కు 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


Arjun Das | బిగ్‌బీతో డైలాగులు షేర్ చేసుకుంటాననుకోలేదు.. కల్కి 2898 ఏడీపై అర్జున్‌ దాస్‌

Arjun Das | గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కాంపౌండ్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు పరంపర కొనసాగిస్తుందని తెలిసిందే. ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది కీ రోల్ లార్డ్‌ కృష్ణ. ఈ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్‌ (బుట్టబొమ్మ ఫేం) అందించిన వాయిస్‌ ఓవర్‌ మెయిన్‌ హైలెట్‌గా చెప్పొచ్చు.


120 మంది పైగా చావుకి కారణమైన భోలే బాబా ఎవరో తెలుసా.. ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే షాక్ అవుతారు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి పేరు ఇప్పుడు అంతటా వినిపిస్తోంది.మానవ్ మంగళ్ మిలన్ సద్భావభావనా ​​సమాగం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరిగా పేరు తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హాత్రోస్ జిల్లా రతిభాన్పూర్ లో మతపరమైన వేడుకలకు హాజరైన 121 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఆ గ్రామంలో సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఫుల్రాయ్ మొగల్‌గాడి గ్రామంలో భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్ నిర్వహించారు.అక్కడికి వచ్చిన వేలాది మంది భక్తుల తోపులాటలోనే కొందరు ఊపిరాడక..మరికొందరు తొక్కిసలాటలో ప్రాణాలు విడిచారు. ఈ విషయమై ఆరా తీసిన న్యూస్ 18కి దురదృష్టకర సంఘటన జరిగిన కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమానికి అనుమతి పత్రం ఉన్నట్లు తెలిసింది. కానీ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు సరైన ఏర్పాట్లు, సెక్యురిటీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈదుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఈ నేపథ్యంలో సికిందరావు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆశిష్ కుమార్ మీడియాతో పెదవి విప్పారు. రద్దీ ఒత్తిడి వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను హత్రోస్ లోని పలు చోట్ల ఏర్పాటు చేశారు. తద్వారా భక్తులు ఎక్కువగా వచ్చారు. ఒక్కసారిగా భోలే బాబాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మానవ్ మంగళ్ మిలన్ సద్భావభావనా ​​సమాగమం కమిటీ పేరు కూడా పోస్టర్‌పై నిర్వాహకుల జాబితాలో ఉంది. అయితే ఈ కమిటీకి అధిపతిగా ఉన్న భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకా హరి ఎవరు? అతను వాస్తవానికి ఎటాలోని పాటియాలీకి చెందినవాడు. నవభారత్ టైమ్స్ కథనం ప్రకారం నారాయణ్ సాకర్ హరి తన తండ్రికి వ్యవసాయంలో ముందు సహాయం చేసేవాడు. తర్వాత పోలీసులలో చేరాడు. సుమారు 17 ఏళ్ల పాటు ఉత్తరప్రదేశ్ పోలీస్ లోకల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు భోలేబాబా. ఆ తర్వాత పూజారి అయ్యాడు. అయితే ఆయన వేషధారణ ఇతర మత పెద్దల మాదిరిగా లేదు. నిజానికి ఇతర మతాధికారులు సాధారణంగా కాషాయ వస్త్రాలలో కనిపిస్తారు. కానీ నారాయణ్ సాకా హరి ఎప్పుడూ తెల్లని బట్టలు ధరించేవాడు. ఆయనను పాటియాలీకి చెందిన సాకా విశ్వ హరి బాబా అని కూడా పిలుస్తారు. ఆయన నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు వందలాది మంది భక్తులు వచ్చేవారు. అతను తన భార్యతో కలిసి మత ప్రచారం చేస్తూ కనిపిస్తారు. నారాయణ్ సకర్ హరి తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.


Hathras Stampede: హత్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన భోలేబాబా, ప్రమాదానికి కారణం నిర్వాహకులేని స్టేట్మెంట్

Hathras Stampede Telugu News: హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట ఘటనపై తొలిసారిగా భోలేబాబా అలియాస్ సాకర్ హరిబాబా స్పందించారు. మరణించిన వారికి బాబా సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో పాటు తొక్కిసలాట జరగక ముందే అక్కడ నుంచి తాను వెళ్లిపోయానని స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు. హత్రాస్‌లో జరిగిన సంఘటన తర్వాత భోలే బాబా మంగళవారం అర్ధరాత్రి మైన్‌పురిలోని బిచ్వాన్‌ పట్టణంలోని ఆశ్రమానికి చేరుకున్నారు....


అయ్యో రామా... నా మొగుడికి చీర కొనడం కూడా రాదే : నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari : చీర ... మహిళలకు ఓ ఎమోషన్. మరీముఖ్యంగా పెళ్లయిన మహిళలకు చీరలంటే మహాఇష్టం ... బీరువా నిండ చీరలున్నా కొత్త చీర కనిపిస్తే చాలు కొంటుంటారు... కాదు కాదు మొగుళ్ల చేత కొనిపిస్తుంటారు. ఇందుకు ఏ మహిళా అతీతం కాదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాటలను బట్టి అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడూ గంభీరంగా వుండే చంద్రబాబుతో కూడా చీర కొనిపించుకున్నారట భువనేశ్వరి. ఈ విషయాన్ని ఆమె...


Husband Killed wife: పురుగుల మందు తాగించి భార్యను హత్య చేసిన భర్త, సహకరించిన మామ, ఆత్మహత్యగా చిత్రీకరణ

Husband Killed wife: క‌ట్టుకున్న భర్తే కాల య‌ముడు... భార్య‌కు తండ్రితో కలిసి పురుగుల మందు తాగించిన భ‌ర్త, ఆపై ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించాడు.


Sunny Leone: ఒడిశాలో ఆ బిజినెస్ ప్రారంభించిన సన్నీ లియోన్

Sunny Leone Star Struck in Odisha: ఈరోజుల్లో సినీ పరిశ్రమలో స్టార్లుగా వెలిగిపోతున్న చాలామందికి సొంత బ్రాండ్స్ ఉంటున్నాయి. ఏదో ఒక వ్యాపారంలో తమకంటూ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా సక్సెస్ సాధిస్తున్నారు నటీనటులు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమకంటూ సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో సన్నీ లియోన్ కూడా యాడ్ అయ్యింది. సన్నీ లియోన్‌.. చాలాకాలం క్రితమే ‘స్టార్ స్ట్రక్’ అనే కాస్మటిక్ బ్రాండ్‌ను...


Ashada Masam 2024 ఆషాఢ మాసం ప్రాముఖ్యతలేంటి.. ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధించారో తెలుసా..

Ashada Masam 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ఆషాడ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..!

ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..! ర్యాలంపాడు పూర్తి ఆయకట్టుకు నీళ్లు కష్టమే సర్వేలు తప్పితే రిజర్వాయర్​కు రిపేర్లు లేవు ముందు నుంచీ చిన్నచూపు చూసిన బీఆర్ఎస్ సర్కారు మూడేండ్లుగా సగం ఆయకట్టుకే నీళ్లు 1.36 లక్షల ఆయకట్టుపై ఎఫెక్ట్ నెట్టెంపాడు లిఫ్టులోని ర్యాలంపాడు రిజర్వాయర్​ పూర్తిస్థాయి ఆయకట్టుపై నీలి నీడలు వీడట్లేదు. సర్వేలు, తనిఖీల పేర...


Sirish Bhardwaj: అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు - కొడుకు మృతిపై వస్తున్న వార్తలపై స్పందించిన చిరు చిన్నల్లుడు శిరీష్ తల్లి

Sirish Bhardwaj Mother: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 39 ఏళ్లలోనే శిరీష్ మృతి చెందడంతో తన మరణానికి కారణాలు ఇవే అంటూ పలు రూమర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో శిరీష్ మరణం గురించి క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్టుగా తన కొడుకు లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల...


సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్ సంగారెడ్డి జిల్లాలో  కుక్కల బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపైన ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు.  రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడినుంచి తరిమేశారు.  కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ప...


ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం

ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం ఉద్యోగానికి రాజీనామా చేసి బాబాగా అవతారం భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్.. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు సూరజ్​పాల్ సింగ్ ఉత్తర ప్రదేశ్​ పోలీస్ శాఖలో పనిచేశారు. దాదాపు 18 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఓవైపు ఎస్సైగా డ్యూటీ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస...


TTD:శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో చాన్నాళ్ల తర్వాత ఇలా!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తారు. రోజూ వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. కొందరు కాలి నడక ద్వారా ఏడు కొండలు ఎక్కి తమ మొక్కులు, ముడుపులను చెల్లించుకుంటారు. ఆ ఏడుకొండల వాడికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. మరికొద్ది మంది బంగారం,నగదు, ఖరీదైన వస్తువులను హూండీలో వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.


AP News | కారు గిఫ్ట్‌ ఇచ్చిన జనసైనికులు.. వద్దని వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే

AP News | జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసైనికులు తమ ప్రేమను చాటుకున్నారు. నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు కారు కొనుక్కునే స్థోమత కూడా లేదని తెలుసుకున్న జనసైనికులు చేయి చేయి కలిపారు.


Panchangam Today: నేటి పంచాంగం.. ఆ టైంలో పని ప్రారంభిస్తే శుభం

నేడు 3 జులై 2024 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం. ఇవాళ 5 గంటల 36 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ ద్వాదశి. ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. తర్వాత త్రయోదశి.వారం: సౌమ్యవాసరెనక్షత్రం: రోహిణి రాత్రి తెల్లవారుజాము 4 గంటల 7 నిమిషాల వరకూ ఉంది. తర్వాత మృగశిర.యోగం: శూల, ఉదయం 9 గంటల 1 నిమిషం వరకూ ఉంది. తర్వాత గండ.కరణం: తైతుల ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. తర్వాత గరజి, సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వణిజ. అమృతకాలం రాత్రి 12 గంటల 59 నిమిషాల నుంచి 2 గంటల 33 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 8 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 52 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Basara RGUKT | బాస‌ర ఆర్జీయూకేటీ.. ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుద‌ల‌.. 8 నుంచి కౌన్సెలింగ్

Basara RGUKT | బాస‌ర ఆర్జీయూకేటీలో ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుద‌లైంది. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.


గ్రాండ్‌గా వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభం.. వెంకీ మూవీలో ఈ `3ఎక్స్‌` గోలేంటి సామీ..

విక్టరీ వెంకటేష్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు సరైన హిట్‌ పడటం లేదు. సాలిడ్‌ హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. `ఎఫ్‌ 2` బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ యావరేజ్‌గా, డిజాస్టర్‌గా నిలిచాయి. చివరగా ఆయన ఈ సంక్రాంతికి `సైంధవ్‌` చిత్రంతో వచ్చాడు. ఇది పూర్తిగా నిరాశ పరిచింది. తన బలమైన కామెడీ విడిచి యాక్షన్‌ చేస్తే బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వినోదాన్నే నమ్ముకున్నాడు వెంకటేష్‌. తనకు `ఎఫ్‌2, `ఎఫ్‌3` చిత్రాలను...


మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్ ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు . జూన్ 27...


Loan Waiver: భార్య పేరు మీద అప్పులు తీసుకున్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..

మనిషి జీవితంలో పెళ్లి అనేది కచ్చితంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఇద్దరు భాగస్వాములకు ఎన్నో రకాల బాధ్యతలు కూడా మీదపడతాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. కష్టనష్టాలను బేరీజు చేసుకుంటూ సాగితేనే సంసారం అనే నావను ఈదగలుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే పెళ్లి తర్వాత మీ భార్య ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి. పెళ్లి తర్వాత సామాజిక బాధ్యత కాకుండా మీరు మీ భార్య పేరు మీద కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) పెళ్లికి ముందు అమ్మాయికి ఎన్ని కోరికలు ఉన్నా.. వాటిని భర్త ద్వారా పెళ్లి తర్వాత నెరవేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లయిన అమ్మాయికి చదువుకోవాలనే కోరిక ఉంటే.. వాటి చదువుల కోసం డబ్బు కావాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ఆమె ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే.. అందులో భారీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) అదేంటి అనుకుంటున్నారా.. అది ఎలా సాధ్యమవుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. భార్య ఉన్నత చదువుల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే భారీ రాయితీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) ప్రస్తుతం బ్యాంకులో వడ్డీ రేట్లు విపరీతంగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా డబ్బులను రుణంగా తీర్చుకుంటే.. వడ్డీ కూడా అలానే ఉంటుంది. సాధారణంగా చెల్లించాల్సిన వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఇప్పుడు మీరు మీ భార్య పేరు మీద ఈ విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందుతారు. ఇది ఇన్ టాక్స్ రూల్స్ ప్రకారం నిబంధనలలోని సెక్షన్ 80 సీ ప్రకారం.. మీరు ఎనిమిది సంవత్సరాల వరకు ఈ వడ్డీపై పన్నును క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ప్రైవేట్ బ్యాంకుల ద్వారా పొందే రుణానికి ఇలాంటి అవకాశం ఉండదు. మీరు కేవలం ఈ విద్యా రుణాన్ని ప్రముఖ బ్యాంకులు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే పొందాలి. (ప్రతీకాత్మక చిత్రం) దీనికి ముందు.. మీరు ఆ బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి లోన్ గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఈ విధంగా మీరు మీ భార్య పేరుమీద రుణం తీసుకోవడం ద్వారా చాలా లాభం పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)


ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో ఈ రాశుల వారు ముందుంటారు.. వీరిని ఓడించడం అసాధ్యం

ఒక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని పెద్దలు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). ముఖ్యంగా కఠిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అందరికీ కుదరని విషయం. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం అంత సులభంగా ఉండదు. ఇక ప్రత్యర్థులు మనల్ని ఓడించాలని పన్నాగాలు పన్నినపుడు వాటి నుంచి తప్పించుకొని వారికి కౌంటర్ ఇవ్వాలంటే అందుకు అన్ని విధాల సిద్దపడి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం). జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ ప్రత్యర్థులకంటే ఎప్పుడు ముందుంటారట. నిర్ణయాలను తీసుకోవడంలోనూ ఫాస్ట్ గా ఉంటారట. ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉండి వారి ఎత్తులను చిత్తు చేసే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను ఫాస్ట్ గా తీసుకోవడంలో మేషరాశి వారు ముందుంటారు. వీరు నిర్ణయాలను తీసుకునేందుకు గంటల తరబడి ఆలోచించరు. ఎంతటి సమస్య వచ్చినా సరే మంచి నిర్ణయం తీసుకోవడానికి వీరికి క్షణకాలం చాలు. వీరు తీసుకునే నిర్ణయాలు దాదాపు సరైనవే. ప్రత్యర్థులకు వీరిని ఓడించడం అంత సులభం కాదు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో వృషభ రాశి కూడా ముందుంటారు. వీరు పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో గానీ, జాబ్ లో గానీ వీరు తీసుకునే నిర్ణయాల్లో అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటారు. వ్యాపారంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేలా వీరు వెంట వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోగలరు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో మకర రాశి వారు ప్రాక్టికల్ గా ఉంటారు. తమకు ఉత్తమమైన నిర్ణయాలనే తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయాలపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వీరి వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు ఒప్పుకోరు. సరైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరికి తిరుగుండదు. అలాగే పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటూ విజయవంతం అవుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం). వృశ్చిక రాశి వారికి తమ జీవితంపై అవగాహన ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పర్యవసనాలు ఎదుర్కొనాలి అనే విషయాలపై వీరికి అవగాహన ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరు ఘనులు. (ప్రతీకాత్మక చిత్రం). (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం).


మళ్లీ రీ రిలీజ్ చేయండన్న నెటిజన్.. దండం పెట్టేసిన దర్శకుడు

Anand Ranga Oy Re Release ఆనంద్ రంగా ఓయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఓయ్ రీ రిలీజ్‌ను అందరూ పండుగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. సిద్దార్థ్ సైతం ఓయ్ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేశాడు. అయితే ఈ మూవీ జూలై 3కి పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.


Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కలకలం.. ప్రభుత్వ కీలక పత్రాలు దగ్ధం

AP Mining Files Hard Disk Cassettes Burnt: ఏపీలో అర్ధరాత్రి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేయడం కలకలం రేపింది. గత ప్రభుత్వంలో పెద్ద మనిషికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేశారని తెలుస్తోంది.