Trending:


చిన్నారి బిఆర్ఎస్ అభిమాని ముద్దుముద్దు మాటలు ... కేటీఆర్ ఫిదా

హైదరాబాద్ : అమాయకత్వంతో కూడిన చిన్నారుల ముద్దు ముద్దు మాటలను ఇష్టపడని వారుండరు. ఇక మనగురించో, మనకు నచ్చిన విషయాల గురించో మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఆనందమే మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొందారు. బిఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఓ చిన్నారి మాట్లాడుతున్న వీడియోను ఆమె కుటుంబసభ్యులు ఎక్స్ వేదికన కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఆ చిన్నారి మాటలకు ఫిదా అయిపోయి కేటీఆర్ వీడియోపై స్పందించారు. ''కేటీఆర్ గారు మా...


పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని,  జూన్‌‌...


మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?

మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది? బర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే ఎంతో రహస్యమైన ప్రదేశంగా చెప్తుంటారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఓడలు కొన్ని హఠాత్తుగా మాయమయ్యాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే ఇటలీలో ఒక సొరంగంలోకి వెళ్లిన జెనెట్టి రైలు అందులో నుంచి బయటికి రాలేదు.అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల్లో 102 మంది అదృశ్యమయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు... జెనెట్...


Prajwal Revanna: హెచ్‌డీ దేవెగౌడ కుటుంబాన్ని రక్షించని వేణుస్వామి పూజలు.. కుమారుడు అరెస్ట్, మనవడు పరారీ

Prajwal Revanna: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేళ.. జేడీఎస్ నేతలు, కర్ణాటక ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ.. ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్ కాగా.. ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం పరారీలో ఉన్నారు. అయితే ఈ ఘటనతో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పూజలు చేసినా హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం చిక్కుల నుంచి తప్పించుకోలేదని నెటిజన్లు...


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకోంది. దీంతో ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి నటులతో పాటు వరల్డ్ వైడ్ గా గుర్తింప...


Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా

Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్(Family star) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గీతగోవిందం మూవీ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠ...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.


ఈ డాగ్ పోటీలకు దిగితే బహుమతుల పంట పండాల్సిందే..!!

మనుషులకు,గుర్రాలకు పోటీలు ఎలా ఉంటాయో... డాగ్స్ కూడా పోటీలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇండ్లలో కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది.అలాగే కరీంనగర్ కు చెందిన డాగ్ లవర్ రాజ్ కుమార్ అనే వ్యక్తి వివిధ జాతులకు చెందిన డాగ్స్ ను పెంచుతున్నాడు. ఐతే ఇతని దగ్గర అమెరికకు చెందిన బిగేల్ డాగ్ ఉంది. దీని పేరు రెమో. ఐతే దీనికి అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ డాగ్స్ పోటీలు పెట్టిన అక్కడికి తీసుకెళ్తుంటారు. ఈ పోటీలో పాల్గొన బిగిల్ డాగ్ రెమో తప్పకుండ మొదటి బహుమతి తెస్తుంది.. తాజాగా మొన్న జరిగిన అల్ ఇండియా ఛాంపియన్ 113th,114th,డాగ్ షో లో హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఎగ్జిబి షన్ గ్రౌండ్ లో జరిగిన ఆంద్రప్రదేశ్ కెనాల్ క్లబ్ హైదరాబాద్ నిర్వహించిన డాగ్ షో లో అల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచి అందరి మన్నలను చూరగుంది. ఐతే ఇవే కాకుండా గతంలో నిర్వహించిన అనేక డాగ్స్ షో లో ఛాంపియన్ గా నిలిచింది డాగ్ (రేమో). గతంలో బిగిల్ డాగ్ తల్లి మూడు సార్లు అంతర్జాతీయ ఛాంపియన్ నిలిచింది..తరువాత ఇప్పుడు ఇది పోటీలో పాల్గొని నాలుగు సార్లు ఆల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. తరువాత ఇప్పుడు ఇది పోటీలో పాల్గొని నాలుగు సార్లు ఆల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్బంగా కోచ్ రాజు కుమార్ లోకల్ 18తో మాట్లాడుతు చిన్న నాటినుండే నాకు డాగ్స్ అంటే ఇష్టం. నా దగ్గర వచ్చేసి పోమేరియన్ పప్పీస్, గోల్డెన్ రేట్రివర్, జర్మన్ షేఫడ్ ఇలా వివిధ జాతికి చెందిన డాగ్స్ ను పెంచుతున్నాని అంటున్నాడు రాజ్ కుమార్. కొన్నిటికీ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాటిని జాతీయ స్థాయి డాగ్స్ పోటీలకు తీసుకెళ్తానని అవి కూడా మంచి డాగ్స్ పోటీలలో పాల్గొని మంచి ఫార్ఫామేన్స్ కనబరుస్తాయని అంటున్నారు..ఇప్పటికే పది సార్లు నాదగ్గర ఉన్న డాగ్స్ పోటీలలో పాల్గొని పదికి పది ప్రైజెస్ సాధించినవి.. పోటీలో పాల్గొన్న డాగ్స్ కు ముఖ్యంగా దాని ఫిట్నెస్, అలాగే నడక, మెమొరీ పవర్ ను చూసి జడ్జెస్ సెలెక్ట్ చేస్తారని రాజ్ కుమార్ లొకేల్ 18కి వివరించారు.. కరీంనగర్ లో ఎవరికైనా డాగ్స్ కావాలంటే నన్ను సంప్రదిస్తే అన్ని జాతులకు చెందిన డాగ్స్ ను అమ్ముతానని తెలిపారు..


War 2: ఆ సాంగ్ కోసం ఎన్టీఆర్ రిహార్సల్స్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్!

జూ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను 3 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు టాక్.


జోరుగా ప్రచారం సాగిస్తున్న కలవపూడి శివ.. ఇక్కడ అదే హాట్ టాపిక్ !

ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే. ప్రధాన పార్టీ తరపున టికెట్ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. ఇక చేసేదేమీలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అసలే మాజీ ఎమ్మెల్యే కాబట్టి, ప్రజలు ఈయనకు ప్రచారపర్వంలో బ్రహ్మరథం పడుతున్నారట.ఏపీలో సాధారణ ఎన్నికల పుణ్యమా అంటూ పొలిటికల్ హీట్ ఎక్కింది. అసలే సమ్మర్ హీట్.. ఆపై పొలిటికల్ హీట్ అంతా హీట్ హీట్ గా మారింది ఏపీ. అయితే రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లో ఈ హీట్ కాస్తంత అధికంగా ఉందట. దీనికి ప్రధాన కారణం...


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 6 మే 2024 సోమవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-6 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం సోమవారం తిథి :- త్రయోదశి ప॥1:14ని॥ వరకు నక్షత్రం:- రేవతి సా॥4:41 ని॥ వరకు యోగం:- ప్రీతి రాత్రి 11:54 కరణం:- వణిజి ప॥1:14భద్ర రాత్రి 12:06ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ.6:58 ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥ 2:26ని॥ల 3:56 ని॥...


స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది

స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది టైటిల్ : లా పతా లేడీస్​ డైరెక్షన్ :  కిరణ్​ రావ్​ కాస్ట్ :  ప్రతిభ రాంటా, స్పర్ష్​ శ్రీవాత్సవ, రవి కిషన్​, నితాన్షి గోయల్​, ఛాయ కదమ్ ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​​ దీపక్​ కుమార్​ (స్పర్ష్​ శ్రీవాత్సవ), ఫూల్​ (నితాన్షి గోయల్​)ను పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత దీపక్​ వాళ్లు ఉండే ముర్తి అనే ప్లేస్​కి రైల...


పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ య...


ఇచ్చిన మాట నిలబెట్టుకున్న KTR.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మెుగులయ్యకు సాయం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు (KTR) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత కిన్నెర మెులగయ్యను కలిసి ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 600 గజాల ఇంటి స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


షార్ట్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్... దాని ధర తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!

హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటో షూట్ లో జాన్వీ కపూర్ ధరించిన షార్ట్ ఫ్రాక్ ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ టైం చాలా బాగుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కి దేవర ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. దేవర మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దేవర...


షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్, షాకింగ్ రీజన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. దీనితో పవన్ తాత్కాలికంగా...


ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు

ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ ద...


సచిన్ కూతురు పిక్స్ చూశారా.. హీరోయిన్స్‌ను మించిన అందం.. బంగారంలా మెరిసిపోతున్న సారా..

సారా టెండూల్కర్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ సచిన కూతురు అని తెలిసిందే. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మోడలింగ్‌లో రాణిస్తోంది. అంతేకాదు త్వరలో సినీ ఎంట్రీ కూడా ఇవ్వనుందని టాక్ నడుస్తోంది. Photo : Instagram సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే తెలుగులో టాప్ హీరోయిన్స్‌తో పోటి పడుతున్నట్లు లెక్కా.. తెలుగు టాప్ హీరోయిన్స్‌కు కూడా ఈ రేంజ్‌లో ఫాలోవర్స్ లేరు. సారా అందచందాలతో పాటు చదువులోను రాణిస్తోంది. ఆమె ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకుంది. ఇక అది అలా ఉంటే.. సారా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. Photo : Instagram ఇక సారా ఆ మధ్య.. డీప్ ఫేక్ అంశం స్పందించింది. తన డీప్ ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ సారా టెండూల్కర్ ఆరోపించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ట్విట్టర్ ఎక్స్‌లో తనపేరిట నకిలీ ఖాతాలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఇక మరోవైపు సారా గత కొంత కాలంగా టీమిండియా సెన్సేషన్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. Photo : Instagram ఇక సారా టెండూల్కర్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె తన కెరీర్ విషయంలో తల్లి మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నారు. సారా సైన్స్‌లో డబుల్ డిగ్రీ పొందింది. తన తల్లితండ్రులను గర్వపడేలా చేసింది. Photo : Instagram సారా మొన్నటి వరకు సినిమాల్లోకి వస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే అలా జరగలేదు. అంతేకాదు ఆమె తండ్రి లాగా క్రీడా రంగంలోకి రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటకీ.. వైద్య వృత్తిని ఎంచుకుంది. టెండూల్కర్ కూతురు సారా కాలిఫోర్నియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. Photo : Instagram ఆమె తాజాగా మంచి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. సారా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (UCL) నుండి మెడికల్ సైన్స్‌లో పాస్ అయ్యిందట. అందులో భాగంగా ఆమె తాజాగా సర్టిఫికెట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సారా తన తండ్రి బాటలో పయనించలేదు కానీ తన తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడిచి డాక్టర్ అయ్యింది. Photo : Instagram సచిన్ భార్య అంజలి టెండూల్కర్ ఓ డాక్టర్ అని తెలిసిందే. ఆమె ఓ మంచి పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఇక ఆమె కూతురు కూడా వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. Photo : Instagram సారా.. తన చదువులను కొనసాగిస్తూనే.. అనేక మార్కెటింగ్ ఏజెన్సీలకు మోడల్‌గా పనిచేసింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 26 ఏళ్ల వయసులో ఆమె తన అందచందాలతో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. సారా అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. Photo : Instagram


సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోమని అడిగితే నో చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా

Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 50 ఏళ్లు దాటినా భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు. సల్లూ మియా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్యాచిలర్‌గా మారిన సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి మహిళా అభిమానులు క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ జంటలతో తెరపై కనిపించాడు. అయితే ఇప్పటి వరకు నిజజీవితంలో భాగస్వామిగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక నివేదిక ప్రకారం, సల్మాన్ ఖాన్ తనను వివాహం చేసుకోమని నటిని కోరినట్లు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతా సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. ఈవిషయాన్ని ఈటీమ్స్‌ETimesతో మాట్లాడుతూ, నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను మొదటిసారి కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట కండలవీరుడు. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు. అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. ఇండియన్ క్రేజీ స్టార్ సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ ఆయన నటించిన ప్రతి సినిమా తనకెంతో ఇష్టమైనది తెలిపింది. సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, 'ప్యార్ కియాతో డర్నా క్యా' నుండి 'ఓ ఓ జానే జానా' వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది. అంతే కాదు ప్రస్తుతం తన లైఫ్ బాగానే ఉందని చెప్పింది షర్మిన్. తన బావ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పని చేయడాన్ని మెచ్చుకున్నారు. తన 18వ ఏట “దేవదాస్” సినిమా చూసిన జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. బాజీరావ్ మస్తానీలో అసిస్టెంట్‌గా పనిచేసినందుకు తాను ఎంతో కృతజ్ఞురాలిని అంటూ తెలిపింది. హీరమాండి సినిమాని డిఫరెంట్‌గా తీయడానికి చాలా కష్టపడ్డాడు. నాకు మంచి జీవితం ఉందని తన హ్యాపీ లైఫ్ ను అందరితో షేర్ చేసుకుంది షర్మిన్.సంజయ్ లీలా బన్సాలీ,సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు. వారి సంబంధం 1996 లో కామోషి చిత్రంతో బలపడింది. దిల్ దే చుకే సనమ్ సావరియా సినిమాలో కలిసి పనిచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ,భన్సాలీలు అలియా భట్‌తో కలిసి ఇన్షాల్లా అనే చిత్రంలో కలిసి పనిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో వీరి మధ్య స్నేహంలో చీలిక వచ్చిందని కొందరు మాట్లాడుకున్నారు. అయితే హీరామండి ప్రీమియర్ షోకి హాజరవుతూ సల్మాన్ ఖాన్ ఆ గాసిప్‌లకు చెక్ పెట్టాడు.


CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్

CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్ ప్లేఆఫ్స్‌ సమీపిస్తున్న వేళ చెన్నై సూపెర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగలింది. వారి ప్రథమ ఆయుధం, యువ పేసర్‌ మతీష పతిరణ(Matheesha Pathirana) స్వదేశానికి వెళ్ళిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన పతిరణ.. రెండ్రోజుల కిందట వీసా పనుల నిమి...


పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించండి : చాడ వెంకట్ రెడ్డి

పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించండి : చాడ వెంకట్ రెడ్డి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపు మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. వంశీ గెలుపును కార్యకర్తల తమ గెలుపుగా భావించాలని పనిచేయాలని కోరారు. ఆదివ...


ప్రవీణ్ తో విడిపోయింది అందుకే, ఇంటర్వ్యూలలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఫైమా!

బుల్లితెర జంటల్లో ప్రవీణ్-ఫైమా ఒకరు. వీరు పలుమార్లు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. కాగా ప్రవీణ్-ఫైమా బ్రేకప్ అయ్యారు. అందుకు కారణాలు ఏమిటో వెల్లడించారు. ఫైమా-ప్రవీణ్ పటాస్ షోలో మొదటిసారి కనిపించారు. అనంతరం ఫైమా జబర్దస్త్ కి వచ్చింది. లేడీ కమెడియన్ గా ఎదిగింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ కూడా రాణించింది ఫైమా. పది వారాలకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్లిన కారణంగా కొన్నాళ్లు జబర్దస్త్...


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ప...


Monday Motivation : బంధం బలంగా ఉండాలంటే ప్రేమే కాదు.. ఇవి కూడా ఉండాలి

Monday Motivation : ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య.. నా భాగస్వామి నాతో సరిగా ఉండటం లేదు అని. కానీ బంధం సరిగా ఉండాలంటే ఇద్దరూ సరిగా ఉండాలి. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అనే విషయం గుర్తుంచుకోవాలి.


Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే

Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రేమాయణాలు జరపడంలో ముందుంటారు.అలా అని తెలుగులో లేరని కాదు.చూసుకుంటే ఎవ్వరూ తక్కువేం కాదు.అసలు విషయానికి వస్తే..బాలీవుడ్ యంగ్ హీరో అదిత్యారాయ్ క‌పూర్ (Aditya Roy Kapur)-లైగర్ బ్యూటీ అనన్య పాండే (Ananyapandey) మధ్య ఉన్న ...


కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి

కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పా..  రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి.  కేసీఆర్ కుటుంబం అభివృద్ధితో పాటు భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. జనగామ జిల్లాలో ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు.   లిక్కర్ ...


తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేసిన హీరోయిన్.. రష్మీ ఓదార్చుతున్నా గుండె బద్దలయ్యేలా ఏడుస్తూ..

మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అని ఆ విధంగా రూపొందించారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబవుతోంది. మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్...


మద్యానికి దూరంగా ఉండే ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మందు ముట్టని సినిమా వాళ్ళు వీళ్ళే..?

సెలబ్రిటీలలో మద్యపానం అనేది సర్వ సాధారణ అలవాటు. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కొంతమంది నటులు, నటీమణుల వద్ద ఎంత డబ్బు ఉన్నా మద్యానికి మాత్రం బానిసలు కాలేదు. ఇంత స్టేటస్ ఉన్నా.. మందు ముట్టని స్టార్స్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ లోనే కాదు ప్రపంచం ప్రఖ్యాతనటుడిగా అమితాబచ్చన్ కు మంచి పేరు ఉంది. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ముందు అలవాటు లేదు. అయితే 90 స్ లో ఆయన మద్యపానం మానేశాడు. గతంలో చేసేవారట. ప్రస్తుతం ఈ...


సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు....

సుహాస్ సినిమాలంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. అతను ఏ పాత్ర చేసినా, అది ఎంత సాధారణమైనది అయినా సరే, ఆ కనక్షన్ వల్లే అతను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.


ఇబ్బందులకు గురి చేశారు, అందుకే ప్రేమ ఎంత మధురం సీరియల్ మానేశాను... జయలలిత కీలక ఆరోపణలు!

సీనియర్ నటి జయలలిత దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. హీరోయిన్ గా పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర పై సందడి చేస్తున్నారు. పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా జయలలితకు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో శారదా దేవి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకున్నారు. ఆమె...


Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం!

Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం! భారత స్టార్ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. ఒలింపిక్ ట్రయల్స్ సమయంలో డోపింగ్ శాంపిల్స్ ఇవ్వనందుకు నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 10న సోనేపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్రం న...


పవన్ ని గెలిపించేందుకు కోట్ల రూపాయల డీల్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్స్... గెటప్ శ్రీను బయటపెట్టిన నిజాలు!

పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ భారీగా ఛార్జ్ చేశారట. అభిమానంతో కాదు డబ్బుల కోసం వారంతా పిఠాపురంలో దిగారట. దీనిపై షాకింగ్ విషయాలు బయటపెట్టాడు గెటప్ శ్రీను... 2019 సార్వత్రిక ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి తీరని వేదన మిగిల్చాయి. ఆ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. టీడీపీ,...


ఐపీఎల్ చూడండి.. తరువాతే మా సినిమాలు చూడండి.. మాట సవరించుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi అనిల్ రావిపూడి మొన్నా మధ్య కృష్ణమ్మ ఈవెంట్లో మాట్లాడుతూ ఐపీఎల్ చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా?.. కావాలంటే ఫోన్‌లోనే లైవ్ స్కోర్ చూడొచ్చు.. లైవ్ చూడకపోతే ఏమీ కాదు.. సినిమాలు చూడండి.. థియేటర్లకు రండి అంటూ ఇలా కామెంట్ చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ హర్ట్ అయ్యారు. దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.


బెస్టీతో ముంబైలో వితిక షెరు.. ఇంట్లో వంట వండుకుంటూ వరుణ్ సందేశ్

Varun Sandesh Wife వరుణ్ సందేశ్, వితిక షెరు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు వితిక మాత్రం తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. నిహారిక, వితిక షెరు కలిసి చేస్తున్న హంగామా ఇన్ స్టాలో బాగానే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ముగ్గురూ ముంబైలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.


కేకేఆర్​ టాప్​ షో ..98 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నోపై గెలుపు

కేకేఆర్​ టాప్​ షో ..98 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నోపై గెలుపు దంచికొట్టిన సునీల్​ నరైన్​  రాణించిన చక్రవర్తి, హర్షిత్‌‌‌‌‌‌‌‌ లక్నో: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు చేరింది. సునీల్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 81), ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌ (14 బా...


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


బ్యాడ్ ఇంటర్వ్యూ: ‘నన్ను ఆవులా అరవమన్నారు, మోకాళ్ల మీద పాకమన్నారు' అంటూ అనుభవాలు పంచుకున్న కొందరు అభ్యర్థులు

జూలీ 2022లో పార్ట్‌టైమ్ కాపీ రైటర్‌ జాబ్ కోసం అప్లై చేసి, వీడియో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అంతా సాఫీగానే జరుగుతోందని ఆమె భావించారు. మధ్యలో అకస్మాత్తుగా 'మీరు ఇంకా ఎన్నాళ్లు బతుకుతానుకుంటున్నారు' అని ఇంటర్వ్యూయర్ అడిగారు.


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా

శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదిన విశేషాలను తెలుసుకుందాం.. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున ( 2024 మే 16) సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్...


చిరంజీవి ఎవరో తెలియదన్న జూనియర్ ఎన్టీఆర్... లైవ్ లో నాగార్జున క్లాస్, అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

దశాబ్దాల పాటు పరిశ్రమను ఏలిన చిరంజీవి ఎవరో తెలియదని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేయడం అప్పట్లో పెద్ద వివాదం అయ్యింది. నాగార్జున కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఆ కథ ఏమిటో చూద్దాం.. నందమూరి తారక రామారావు నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అనతి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు. ఆది వంటి బ్లాక్ బస్టర్ పడే నాటికి ఎన్టీఆర్ వయసు కేవలం 19 ఏళ్ళు . ఆ వెంటనే ఆయనకు సింహాద్రి రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది. దర్శకుడు రాజమౌళి...


పద్మశ్రీ మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. అసలు ఆయన కూలి పనికి వెళ్తున్నారా?

తెలంగాణ జానపద కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ.. పద్మశ్రీ మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. ఇది తెలంగాణలో పెద్ద కలకలమే రేపింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మొగిలయ్యను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.మాట ఇచ్చిన ప్రకారమే.. ఆదివారం మొగిలయ్యను కలిసిన కేటీఆర్.. ఆర్థిక సాయం చేశారు. పద్మశ్రీ మొగిలయ్య.. తెలంగాణకే గర్వకారణం, ఆయన గొప్ప కళాకారుడు అన్న కేసీఆర్.. ఆయన కష్టాల్లో ఉన్నారనీ, ఆయనకు సాయం చెయ్యడంలో తాను...


నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?

నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా? ఎస్సీలు, దళితులను ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలే?     రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం జనరల్​ సెక్రటరీ విజయ నిలదీత     బీజేపీ అభ్యర్థి గోమాసకు ఓటు వేయబోమని వెల్లడి కోల్​బెల్ట్, వెలుగు: ప్రధాని మోదీకి నేతకాని కులం మీద ఇప్పుడు  ప్రేమ పుట్టిందా అని రాష్ట్ర నేతకాని మహార్​ సంక్షేమ సంఘం మహిళా విభాగం జనరల...


పవన్, మహేష్, నాగార్జున ముగ్గురికి ఝలక్ ఇచ్చిన శోభన్ బాబు.. పంతం పడితే అంతే, చివరికి బ్లాంక్ చెక్ ఇచ్చినా..

శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సోగ్గాడిగా శోభన్ బాబు చిరస్థాయిగా నిలిచిపోతారు. వెండితెరపై అందగాడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తుకు వచ్చేది శోభన్ బాబే. శోభన్ బాబు సినిమాల్లో అల్లరిగా రొమాంటిక్ గా కనిపించారు....


Ambati Rambabu: మా మామకు ఎవరూ ఓటేయొద్దు.. అంబటి రాంబాబు అల్లుడు ఓటర్లకు పిలుపు

Ambati Rambabu Son In Law Dr Gautham Sensational Commemnts: రాజకీయాలు ఏపీలో మరో కుటుంబంలో విబేధాలు సృష్టించాయి. కీలక నాయకుడు, సత్తనపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కుటుంబంలో విబేధాలు తెరపైకి రావడం కలకలం రేపాయి.


Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేము. కొన్ని కాంబోలు అసలు సెట్ అయితాయి అని కూడా అనుకోలేము. కొన్నిమాత్రం అనూహ్యంగా సెట్ అయ్యి..మిస్ అవుతుంటాయి. అలాంటి కాంబోనే.. పవన్ కళ్యాణ్ - అనుష్క శెట్టి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆ చిత్ర విచిత్రాలు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కాంబినేషన్ల విషయాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో సెట్ అవ్వబోయి మిస్ అయిన చిత్రకాంబో ఎంటో తెలుసా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అనుష్క శెట్టి....


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.