హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. నిన్న ఒక్క రోజు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ షరూ చేశాడు. చార్మినార్, ఫలక్నుమా, శాస్త్రిపురంలో భారీ వర్షం కురుస్తుంది. అంతేకాకుండా ఫిల్మ్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మో...
2024-05-09T12:06:07Z
Panchangam Today: ఈరోజు మధ్యాహ్నం మంచిగా లేదు
Panchangam Today: నేడు 2024 శుక్రవారం, మే 10, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్ల పక్షం,పరశురామజయంతి.అక్షయతృతీయ. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల తదియ రాత్రి:2గంటల 52నిమిషాల వరకు. తదుపరి: చవితివారం: బృగువాసరె నక్షత్రం: రోహిణి, ఉదయం:10గంటల 49నిమిషాల వరకు తదుపరి: మృగశిర.యోగం: అతిగండ ,మధ్యాహ్నం:12గంటల 9నిమిషాల వరకు కలదు.తదుపరి: సుకర్మకరణం: తైతుల సాయంత్రం:3గంటల 35నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి :2గంటల 52నిమిషాల వరకు కలదు. తదుపరి: వణిజ అమృతకాలం ఉదయం 7గంటల 46నిమిషాల వరకు తిరిగి రాత్రి 1గంట 41నిమిషాల నుంచి 3గంటల 15నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి 12 గంటల 38 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం:10గంటల 30నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం సాయంత్రం :03గంటల నుంచి 4గంటల 30నిమిషాల వరకు ఉంది.ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం సాయంత్రం :04గంటల 18నిమిషాల నుంచి-5గంటల 52నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-05-09T21:09:24Z
హిట్ హీరోయిన్ కి సినిమా ఛాన్సులు కరువు..లేలేత పరువాలు చూపిస్తూ ప్రగ్యాజైస్వాల్ ఫోటోషూట్
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యాజైస్వాల్ వెరైడీ డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్లకు నేత్రానందాన్ని కలిగిస్తోంది. బాలయ్య అఖండ మూవీ హిట్ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో రెచ్చిపోయి పరువాలు పరిచేస్తోంది. పొట్టి నిక్కర్లు, జబ్బులు లేని టాప్స్ వేసుకొని మతిపోగొడుతోంది. (Photo:Instagram) రీసెంట్ గా ఈ అమ్మడు రెడ్ కలర్ టాప్, డెనిమ్ జీన్స్ వేసుకొని పిక్కలు తనిపించే అంత పొట్టి డ్రెస్సు వేసుకొని గ్లామర్ షో చేస్తోంది. జబల్ పూర్ బ్యూటీ జబ్బలు, థైస్ చూసి నెటిజన్లు మతిపోగొట్టుకుంటున్నారు. ముద్దుగుమ్మ స్కిన్ షో చూసి లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo:Instagram) ప్రగ్యాజైస్వాల్ జీరో సైజ్ ఫిజిక్తో తన స్లిమ్ అండ్ గ్లామర్ లుక్స్తో స్మైల్ ఇస్తున్న ఫోటోలకు లక్షల్లో లైక్లు, కామెంట్స్ వస్తున్నాయి. . క్లీవేజ్ పార్ట్ తో పాటు నాభి, నడుము కొలతలు చూపిస్తుంటే వాటే బ్యూటీ అంటున్నారు .(Photo:Instagram) ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు హిట్ సినిమా తగిలినప్పటికి ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. సౌత్లో అవకాశాలు రావడం లేదు. చిన్న సినిమాల్లో నటించిన హీరోయిన్లు కూడా పెద్ద హీరోల పక్కన అవకాశం దక్కించుకుంటున్నారు. (Photo:Instagram) అందుకే ప్రగ్యాజైస్వాల్ లోదుస్తులు కనిపించేంత పలుచని పొరల్లాంటి డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట్లో తనను ఫాలో అవుతున్న వారికి నిద్రలేకుండా చేస్తోంది. రీసెంట్గా షేర్ చేసిన పిక్స్కి వేలల్లో లైక్స్ వచ్చాయంటే ముద్దుగుమ్మ అందాలు ఎంత హాట్ హాట్గా ఉన్నాయో అర్ధం చేసుకోండి.(Photo:Instagram) జబల్ పూర్ లో పుట్టిన ప్రగ్యాజైస్వాల్ మోడల్ గా కెరియర్ బిగెన్ చేసి 2014 డేగా అనే తమిళ,తెలుగు ద్విభాష సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. 2015 మిర్చిలాంటి కుర్రాడు, తర్వాత క్రిష్ డైరక్షన్ లో కంచెలో వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.(Photo:Instagram) సౌత్ లో హీరోయిన్ గా 11 సినిమాల్లో నటించిన ప్రగ్యాజైస్వాల్ సూపర్ హిట్ సినిమా అఖండ ఒక్కటే కావడంతో అమ్మడి లెగ్ ఐరన్ అంటూ ముద్రపడిపోయింది. దానికి తోడు ఫేస్ లో తెలుగు నెటివిటీ కనిపించకపోవడం మరీ బ్యాడ్ లక్. (Photo:Instagram) ప్రగ్యాజైస్వాల్ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను చూస్తూ నెటిజన్లు హాట్ ప్రగ్యా అంటూ సౌందర్యాన్ని తెగ పొగిడేస్తున్నారు.లవ్లీ, నైస్, సూపర్బ్, ప్రెట్టీ అంటూ ముద్దు ముద్దు పోస్ట్ లు పెడుతున్నారు.(Photo:Instagram) సక్సెస్ లు లేని హీరోయిన్లకు కూడా వరుస ఛాన్స్ లు వస్తుంటే ..ఇండస్ట్రీలో హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత కూడా ప్రగ్యాజైస్వాల్ కు అవకాశాలు రాకపోవడం చూసి జాలి పడుతున్నారు..(Photo:Instagram) ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ హాలిడేస్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మకు యాడ్స్, ఫోటోషూట్ లతో సరిపెట్టుకుంటోంది. ఈ ఏడాదిలో కొత్త సినిమా మొదలయ్యే సీనుందో లేదో చూడాలి.(Photo:Instagram)
2024-05-09T05:08:15Z
స్టార్ హీరోయిన్ డైవర్స్ కన్ఫామ్.. కూతురితోనే ఉంటానంటున్న 35ఏళ్ల నటి
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరో నటి ఇప్పుడు వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త నుంచి విడాకులు తీసుకొని ..సింగిల్ గా ఉంటున్నట్లుగా మెసేజ్ పెట్టింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు మలయాళ నటి రేఖిత కురుప్ . భామగా ప్రసిద్ధి చెందిన ఈ నటి డైవర్స్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త అరుణ్ జగదీష్తో వైవాహిక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో భామ "నేను ఎంత బలంగా ఉన్నానో నాకు ఎప్పుడూ తెలియదు" అని క్యాప్షన్లో రాసింది. ఎక్కడ నేను ఒంటరి తల్లి అయ్యే వరకు నాకు ఉన్న ఏకైక ఎంపిక బలం తన కూతురే అని ఉంది. ఈ మాటలు తన జీవిత భాగస్వామి నుండి భామ విడాకుల వార్తను బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. క్యాప్షన్తో పంచుకున్న ఫోటోలో నటి తన కుమార్తె గౌరీ పిళ్లైతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 35 ఏళ్ల నటి సుందరి కన్నల్ ట్రాక్ను తీసుకుంది. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఈ భామ సోషల్ మీడియా పోస్ట్లో కొన్ని మార్పులు చేసి విడాకుల పుకారు ఇప్పుడు దుమారం రేపుతోంది. భామ తాజా పోస్ట్కు మద్దతిస్తున్నారు ఫాలోవర్స్. మీ పాప ఆ వయస్సులో ఉన్నప్పుడు, మీరు ఎంత బలంగా ఉన్నారో తెలిసినప్పుడు మీ గురించి చాలా గర్వపడాలని కామెంట్ చేశారు. మరొకరు ఈ భామ బలంగా ఉండాలని కోరుకుంటూ, “ఒంటరి తల్లి కావడం అంత తేలికైన పని కాదు. మరికొందరు కూడా ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భామ విడాకుల నిర్ధారణ వివాహ ఫోటోను సోషల్ మీడియా నుండి తొలగించారు. అలాగే, తన భర్తతో కలిసి వెకేషన్ ఫోటోలను కూడా తొలగించింది. నటి ఇప్పుడు తన కుమార్తెతో ఉన్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంది. అయితే ఇంతకుముందు ఆమె ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేసేది. పెళ్లి తర్వాత 35 ఏళ్ల నటి సినీ పరిశ్రమను వదిలి తన భర్త వ్యాపారంలో చేరుతుందని పుకార్లు వచ్చాయి. ఈ భామ తన సొంత దుస్తుల బ్రాండ్ను కూడా ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుణ్ కూడా కనిపించారు. ఈ వేడుకలో నటులు అబూ సలీం, రియాజ్ ఖాన్, దర్శకుడు నాదిర్షా తదితరులు పాల్గొన్నారు. కొట్టాయంలో జరిగిన హిందూ సంప్రదాయ వివాహ వేడుకలో నివేద్యం నటి అరుణ్తో ముడి పడింది. తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కలకాలం కలిసి ఉంటామని ఇద్దరూ ప్రమాణం చేశారు. ఈ భామ తన పెళ్లి రోజు ఎరుపు రంగు కాంచీపురం చీరలో మెస్మరైజింగ్ గా కనిపించింది. అయితే భామ డైవర్స్ వార్తపై ఇప్పటికి క్లారిటీ రానప్పటికి తాజాగా పెట్టిన పోస్ట్ తో మాత్రమే ఫాలోవర్స్, ఫ్యాన్స్ భర్తతో విడిపోయిందని డిసైడ్ అవుతున్నారు.
2024-05-10T02:09:58Z