Trending:


నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఆలయ భూమిని రంజిత్​రెడ్డి కబ్జా చేసింది నిజం కాదా? చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి శంషాబాద్/శంకర్ పల్లి, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వందల కోట్ల విలువ చేసే జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం భూమిని కబ్జా చేసింది నిజం కాదా...


కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బె...


Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Husband Test: సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్క టాపిక్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు వైరల్ అవ్వడం అందరికీ తెలిసింది. ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ వైరల్ గా మారింది.


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


Panchangam Today: నేటి పంచాంగం. నేడు రెండుసార్లు వర్జ్యం

నేడు 2024 మంగళవారం, మే 7, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఇవాళ 5 గంటల 37 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ చతుర్దశి ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత అమావాస్యవారం: జయవాసరెనక్షత్రం: అశ్విని, సాయంత్రం 3 గంటల 33 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భరణి.యోగం: ఆయుష్మాన్, రాత్రి 8 గంటల 59 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సౌభాగ్యకరణం: శకుని, ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత చతుష్పాత్ రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకూ ఉంది. తర్వాత నాగవం.పితృతిథి: అమావాస్య పితృయజ్ఞః/తర్పణం అమృతకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 27 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 9 గంటల 14 నిమిషాల వరకు ఉంది. తర్వాత రాత్రి 11 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తిరిగి రాత్రి 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


అనుపమ లైనప్ చూశారా.. కుళ్ళుకుంటున్న రష్మిక, శ్రీలీల ఫ్యాన్స్.. ఏంది సామి ఆ రేంజ్..

వరుస సినిమాలతో అదరగొడుతోన్న అనుపమ తాజాగా టిల్లు 2 సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ మార్చి 29న విడుదలై బంపర్ హిట్ అయ్యింది. Photo: Instagram ఇక టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ ప్రస్తుతం ఓ 5 సినిమాలు చేస్తోంది. హను మాన్ (Hanu Man) దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తో ఆక్టోపస్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు అనుపమ పరదా అంటూ ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాకు “సినిమా బండి” దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులా దర్శకత్వం వహించనున్నారు. Photo: Instagram ఇక ఈ సినిమాతో పాటు “పెట్ డిటెక్టివ్” అనే తమిళ చిత్రాన్ని చేస్తోంది. ప్రణీష్ విజయన్ దర్శకుడు చేస్తుండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ “బైసన్” అనే సినిమాను కూడా అనుపమ చేస్తోంది. ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తుండగా.. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా అనుపమ “లాక్ డౌన్” అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చేస్తోంది. ఈ సినిమాకు ని ఏ ఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ప్రస్తుతం అనుపమ అదిరే లైనప్‌తో కేక పెట్టిస్తోంది. Photo: Instagram అనుపమ నటించిన లేటెస్ట్ సినిమా టిల్లు 2 బంపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అంతకంటే ముందు అనుపమ ఈగల్‌లో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆమె నటించిన 'కార్తికేయ 2' సినిమా 2022 ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ.. నిఖిల్ జోడీగా నటించారు.. మంచి కంటెంట్‌ అండ్ విజువల్స్‌తో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. Photo: Instagram అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. Photo: Instagram అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. Photo: Instagram టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.. Photo: Instagram ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. తాను చేసే అల్లరి మాత్రం అంతా ఇంతా కాదు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటోంది. ఇటీవలే తన సోదరుడితో అల్లరి చేస్తున్న వీడియోను షేర్ చేయగా ఆ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అనుపమ ముఖం మొత్తం మారిపోయింది.. Photo : Instagram


Titanic Actor Passes Away: టైటానిక్ నటుడు కన్నుమూత

టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. టైటానిక్ సినిమాలో బెర్నార్డ్ ..షిప్ కెప్టెన్‌ ఎడ్వర్డ్‌ స్మిత్‌ అనే పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారు. ప్రయాణికులను కాపాడలేని కెప్టెన్ ప్రాణాలతో బయటపడినా చనిపోయినట్లేననంటూ ప్రయాణికులను కాపాడే పాత్రలో బెర్నార్డ్ అద్భుతంగా నటించారు. లార్డ్ ఆఫ్...


ఈ గోలిసోడా తాగితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే.. ఆ మధురమే వేరు..

చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చే కూల్డ్రింక్స్ మీకు గుర్తున్నాయా...! ముఖ్యంగా ఈ వేసవిలో దాహర్తిని తీర్చే ఆ గోలిసోడా టేస్ట్ మీకు గుర్తుందా...! కనుమరుగైన గోలిసోడా మళ్ళీ దొరికితే ఎలా ఉంటుంది... 1990లో పుట్టిన కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ గోలిసోడా పేరు వింటే వెంటనే వెళ్లి తాగేయాలి అనిపిస్తుంది కదూ... నిజంగా అప్పట్లో గోలిసోడా పేరుతో లభించే కార్బొనేటెడ్‌ సాఫ్ట్ డ్రింక్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు రుచిలో, శుచిలోనూ గోలి సోడాకు ఉండే ప్రత్యేకతే వేరు.అసలే...


This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు

This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ(OTT)లు వచ్చాక ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇంకా దగ్గరయింది. వారం వారం కొత్త కంటెంట్ చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లాల్సిన బాధ లేకుండా.. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ప్రతీవారం సరికొత్త కంటెంట్ కోసం చూస్తన్నారు....


శోభన్‌బాబు ఇంట్లో దేవుడి ఫోటో స్థానంలో ఆ సూపర్‌ స్టార్‌ ఫోటో.. సోగ్గాడు ఆరాధించే ఏకైక నటుడు ఎవరో తెలుసా?

శోభన్‌బాబుకి, కృష్ణంరాజుకి మధ్య మంచి స్నేహం ఉంది. అది `రా` అని పిలుచుకునే స్నేహం. శోభన్‌బాబు గురించి ఓ ఆశ్చర్యపోయే రహస్యాన్ని బయటపెట్టాడు కృష్ణంరాజు. తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకున్న సోగ్గాడు శోభన్‌ బాబు. సీనియర్స్ లో టాలీవుడ్‌లో అత్యంత అందగాడిగా పేరుతెచ్చుకున్నారు శోభన్‌బాబు. ఇప్పటి తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో నిలిచిన ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తికరం. జనాల్లో ఓ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయిన...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


Megastar Chiranjeevi | జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించాలని చెప్పారు.


Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


Love Affair: ఎనిమిదేళ్ల డీప్ లవ్.. పెళ్లికాగానే అదృశ్యమైన ప్రియుడు.. స్టోరీ మాములుగా లేదుగా..

Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.


సాగర తీరాన 43 ఏళ్ల టీవీ నటి హాట్ షో.. ఒరిజినల్ సంతూర్ మమ్మీలా ఉందే..

టీవీ ప్రేక్షకులకు శ్వేతా తివారీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. 43 ఏళ్లో కూడా అదిరే శరీర సౌష్ఠవంతో కేక పెట్టిస్తోంది. తాజాగా ఈ భామ థాయ్‌లాండ్ వెళ్లింది. సమ్మర్ వెకేషన్‌లో భాగంగా తన ముగ్గురు పిల్లలతో ఎంజాయ్ చేస్తోంది. అయితే లేటెస్ట్‌గా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ మాత్రం ఈ అమ్మడు.. ముగ్గురు పిల్లల తల్లి అని నమ్మడం కష్టంగా ఉందని అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ భామ పర్సనల్ విషయానికి వస్తే.. అనేక అవమానాలు, కష్టాలను ఎదుర్కోన్న ఈ భామ 43 ఏళ్ల వయసులో కూడా వర్ధమాన నటీమణులకు గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. భోజ్‌పురి చలనచిత్ర పరిశ్రమలో కాకుండా టీవీలో తనదైన ముద్ర వేసిన తర్వాత, నటి OTT వైపు మళ్లింది. అంతేకాదు అక్కడ కూడా తన నటనా నైపుణ్యాలతో సత్తా చాటుతోంది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari) టీవీలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ 'కసౌతీ జిందగీ కి'లో ప్రధాన పాత్ర పోషించడంతో శ్వేతా తివారీ పాపులారిటీని సంపాదించింది. ప్రేరణ శర్మ పాత్రలో నటించి స్మాల్ స్క్రీన్‌పై చెరగని ముద్ర వేసింది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari) ఆమె కేవలం 12 సంవత్సరాల వయస్సులో పరిశ్రమలోకి వచ్చింది. ఆ సమయంలో భోజ్‌పురి చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత, నటి సీరియల్స్, బాలీవుడ్ చిత్రాలలో కూడా చాలా పేరు సంపాదించుకుంది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari) ఈ నటి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు తన మాజీ భర్త రాజా చౌదరితో స్నేహంగా మొదలైన వీరి బంధం.. అనతికాలంలోనే ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి రాజా చౌదరిని పెళ్లి చేసుకుంది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari) శ్వేతా తివారీ రాజా చౌదరిని వివాహం చేసుకున్నప్పుడు, ఆమె వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.. ఇక 20 సంవత్సరాల వయస్సులో, ఆమె ఒక కుమార్తెకు తల్లి అయ్యింది కూడాజ. కుమార్తె పాలక్ తివారీ పుట్టిన వెంటనే నటి తన భర్తకు విడాకులు ఇచ్చింది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari) దర్శకుడు రాజా చౌదరి నుండి విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాల తర్వాత, నటి జీవితంలో మళ్లీ ప్రేమ పుట్టింది. ఆమె 2013లో అభినవ్ కోహ్లీని రెండవసారి వివాహం చేసుకుంది. ఈ వివాహం తర్వాత శ్వేతా తివారీకి ఒక కుమారుడు పుట్టాడు. కానీ వీరి వివాహం అయిన 6 సంవత్సరాల తర్వాత ఈ జంట కూడా విడిపోయింది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari) రెండు సార్లు ప్రేమించి మోసపోయిన శ్వేత ఇప్పుడు తన కూతురు పాలక్ తివారీ, కొడుకు రేయాన్ష్ కోహ్లీతో ఒంటరిగా జీవిస్తోంది. ఇక ఈ నటి చివరిసారిగా రోహిత్ శెట్టి వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కనిపించింది. అంతేకాదు 'సింగం ఎగైన్' చిత్రంలో నటిస్తోంది. (ఫోటో కర్టసీ-instagram@ shweta.tiwari)


ఇవి మీ స్నేహాన్ని దెబ్బతీస్తాయి!

మీ స్నేహానికి ఇబ్బంది కలిగించే అంశాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. స్నేహంలో ఉండే రూల్స్‌ను అతిక్రమించడంతో మీ స్నేహబంధం దెబ్బతింటుంది.


Geethaanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైపోయిన అంజలి 50వ సినిమా..

Geethaanjali 2 OTT: అంజలి హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ హారర్ కామెడీ.. గీతాంజలి కి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా.. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైంది. సినిమా ఓ మోస్తరుగా బానే కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకి సిద్ధం అవుతుంది.


మారుతికి ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడా?.. ఈ వార్తలేంటి రాజా?.. ఎంత కాలం ఈ వెయిటింగ్?

మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2025 కు రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ... మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. లుంగీ కట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది అన్నారు.ఇక ఈ సినిమా షూట్ మొదలై సంవత్సరం పైగా అయ్యినా, కొద్ది శాతం షూట్ మాత్రమే జరిగినట్లు సమాచారం. అందుకు కారణం ప్రభాస్ వరస...


చిన్ననాటి గురువుకు కేసీఆర్ పాదాభివందనం.. శిష్యున్ని చూసి మురిసిపోయిన రమణయ్య

బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న తన గురువును కేసీఆర్ పరామర్శించారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా.. చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు. తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య ఎంతగానో మురిసిపోయారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏళ్ల కిందనే నాటి కేంద్ర మంత్రికి కేసీఆర్ వినతి పత్రాన్ని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు. తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్‌తో పావుగంట పాటు ఇష్టాగోష్ఠి కొనసాగించారు.


వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. ఈ స్ప...


పవన్ కళ్యాణ్ కోసం కదులుతున్న హీరోలు.. నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా పోస్ట్‌లు వైరల్

Nani And Raj Tarun నాని, రాజ్ తరుణ్ వంటి వారు పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. చిరంజీవి వీడియోని రిలీజ్ చేసిన తరువాత ఇలా టాలీవుడ్ నుంచి హీరోలు ఒక్కొక్కరిగా తమ తమ సపోర్ట్‌ను జన సేనకు ఇస్తున్నారు. నాని, రాజ్ తరుణ్‌లు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. మున్ముందు పెద్ద హీరోలు కూడా ఇదే విధంగా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.


జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్

జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్ జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి  జైషెట్టి రమణయ్యను ఇంటికెళ్లి కలిశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.  వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆయన పలు పుస్తకాలు అందజేశారు.  సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో జైషెట్టి రమణయ్య హిస్టరీ బోధ...


NBK 109 మూవీ యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బడా బ్యానర్

NBK 109 మూవీ యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బడా బ్యానర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ ...


అదిరే అందం అషూ సొంతం.. ఇవి చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే

Ashu Reddy photos అషూ రెడ్డి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. అందాల ప్రదర్శనతో అషూ రెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అషూ రెడ్డి ఎక్స్‌పోజింగ్‌కు కుర్రకారు పిచ్చెక్కిపోతోన్నారు. అషూ రెడ్డి దెబ్బకు ఇన్ స్టా మొత్తం ఊగిపోతోంది.


ఫస్ట్ టైం మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ పనులు మర్చిపోకుండా చేయండి

ప్రస్తుత కాలంలో ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నా మట్టిపాత్రలను బాగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మొదటి సారి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నట్టైతే కొన్ని పనులను ఖచ్చితంగా చేయండి. అవేంటంటే? మట్టి పాత్రలో వండిని ఫుడ్ రుచి వేరే లెవెల్ లో ఉంటుందన్న సంగతిని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మట్టి పాత్రలో వండిన ఆహారం టేస్టీగా ఉండటమే కాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నీళ్లను కూల్ గా చేయడం నుంచి కూరలు వండటం,...


ప్రభాస్ హీరోయిన్ దగ్గర ఉన్న ఈ కార్లు తెలుసా.. టాప్ హీరోల కంటే తక్కువేం కాదు..

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష మీకు తెలిసే ఉంటుంది. చిరంజీవి సహా నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ తో నటించిన ఈ ముద్దుగుమ్మా బర్త్ డే మే 4న. తాజాగా పుట్టినరోజు జరుపుకున్న నటి త్రిషకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలిపారు. 25 ఏళ్లకు పైగా తమిళ సినీ ప్రపంచంలో అత్యంత ధనిక నటీమణులలో త్రిష ఒకరు. ఒక సినిమా కోసం ఆమె తీసుకునే పారితోషికం భారీగానే ఉంటుంది, అయితే ఆమె దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. ముఖ్యంగా త్రిషకు దాదాపు...


ఒకప్పుడు శ్రీదేవి ఉన్న ఇల్లు.. ఇప్పుడు ఏమైందో తెలుసా?

శ్రీదేవి తన సంపాదనతో మొదట కొన్న బంగ్లాని.. ఇప్పుడు జాన్వీ ఒక హోటల్ గా మార్చేసింది. ఈ బంగ్లా చెన్నెలో ఉంది. శ్రీదేవి అభిమానులు ఎవరైనా సరే, ఆ హోటల్ కి వెళ్లి బస చేసి రావచ్చు. సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు అందరూ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. వారు ఉండే భవనాలు దగ్గర నుంచి, వారు తినే తిండి వరకు అన్నీ డిఫరెంట్ గా, లగ్జరీగా ఉంటాయి. తమ అభిమాన నటీనటుల లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే... ఇప్పుడు.. ఈ అవకాశం.. అలనాటి...


Chanakya Niti Telugu : పేదవాడిగా పుట్టినా.. ధనవంతులుగా బతికేందుకు చాణక్యుడు చెప్పిన రహస్యాలు

Chanakya Niti On Financial Success : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బుకు సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. వాటిని ఫాలో అయితే మీరు పేదవాడిగా పుట్టినా.. ధనవంతులుగా బతకవచ్చు.


Neha Shetty: చీరకట్టులో మరింత అందంగా టిల్లు భామ నేహా శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Neha Shetty: చీరకట్టులో మరింత అందంగా టిల్లు భామ నేహా శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..


సినిమాల్లోకి రావాలనుకునే దిల్ రాజు వర్క్ షాప్, వివరాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్ర‌వేశించాల‌నుకునే కొత్తవారికి అద్భుత‌మైన‌ అవ‌కాశం క‌ల్పించేందుకు ఇప్పుడు మ‌రోసారి ముందుకు వ‌చ్చారు ఇండ‌స్ట్రీ దిగ్గ‌జం దిల్ రాజు. డిస్ట్రిబ్యూషన్ తో స‌హా సినీనిర్మాణంలో ద‌శాబ్ధాల అనుభవం ఉన్న దిల్ రాజు టెక్సాస్‌(అమెరికా)లోని వర్ధమాన ఫిలింమేక‌ర్స్ కి ఒక అరుదైన అవకాశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించే కొత్త‌వారికి పూర్తి స్థాయి స‌మాచారాన్ని, విజ్ఞానాన్ని అందించే ప్ర‌క్రియ‌. ఇన్ఫర్మేటివ్ సెషన్ 1...


మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్

మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్ నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(58) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్​లైనర్ స్పేస్ క్రాఫ్ట్​లో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8...


ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల

ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల భద్రాచలం, వెలుగు: అంతరాష్ట్ర సరిహద్దు చెక్​ పోస్టుల్లో ఇప్పటివరకు ఎంత నగదు సీజ్​చేశారు? ఎంత రిలీజ్​ చేశారు? అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్​షోలకు అయ్యే ప్రతీ ఖర్చును వీడియో సర్వే లైన్స్ టీం సభ్యులు తప్పనిసరిగా రికార్డు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ ప్రియాంక ఆల ఆదేశిం...


Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?

Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా? మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కాదా ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామ...


NEET 2024 Crime: తమ్ముడి కోసం అన్న త్యాగం.. కానీ చివరికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి జైలుపాలు

Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.


ఎల్లో శారీలో మెరిసిన మృణాళిని.. చూపు తిప్పుకోలేని సొగసు, వైరల్ పిక్స్

సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని...


రోహిత్ వేముల తల్లి: ‘నా కొడుకు కులాన్ని పోలీసులు ఎలా నిర్థరిస్తారు? ఇది కేసును పక్కదారి పట్టించే కుట్ర’

‘‘గచ్చిబౌలీ పోలీసులు ఎన్నడూ నన్ను విచారించలేదు. రోహిత్ మరణం తర్వాత కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్ గా ఉండగా రోహిత్‌ను ఎస్సీనే అని ప్రకటించారు. కానీ వెంటనే మాట మార్చారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తను ఎస్సీ కాదంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు.’’


శంకర్‌ నిర్ణయం ప్రభాస్‌కి దెబ్బగా మారుతుందా?.. `భారతీయుడు 2` వాయిదా `కల్కి2898ఏడీ`కి ప్లస్సా మైనస్సా?

కమల్‌ హాసన్‌ నటించిన `భారతీయుడు 2` వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే పోస్ట్ పోన్‌ అయితే అది ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`ని దెబ్బకొట్టే అవకాశం ఉందంటున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో `భారతీయుడు 2` ఒకటి. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత `భారతీయుడు`కి సీక్వెల్‌ వస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎట్టకేలకు దీన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీ...


Karan Johar: కమెడియన్ అయ్యుండి నన్ను అవమానించాడు..ఎమోషనల్ అయిన స్టార్ డైరెక్టర్

Karan Johar Viral Post: బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీలలో ఒకరైన కరణ్ జోహార్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమెడియన్ ఆయనను అవనామించడంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కరణ్.


మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి

మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి కామారెడ్డిటౌన్​ , వెలుగు:  ఈ నెల10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక సభను  యూత్​ కాంగ్రెస్​ శ్రేణులు సక్సెస్​ చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్​ ప్రెసిడెంట్​మహమ్మద్ ఇలియాస్​ అన్నారు.  సోమవారం పార్టీ ఆఫీసులో యూత్​  లీడర్ల మీటింగ్​ నిర్వహించారు.  ప్రియాంక, రేవంత్​రెడ్డి పాల్గొనే సభ సక్సెస్​పై చర్చించారు.  ప్రెసిడెంట...


పవన్ కళ్యాణ్ కు మద్దతు గా ప్రచారంకి వెళ్తున్న టాప్ ప్రొడ్యూసర్

గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా వచ్చి సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం మెల్లిగా ఓపెన్ అవుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. ఈసారి తమ సపోర్ట్ పవర్ స్టార్ కే అంటూ వాళ్లు చెప్తున్నారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతోంది. తెలుగుదేశం, బిజెపితో కలిపి ఆయన ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నాడు. ఈ ఐదేళ్లుగా జనసేన పార్టీని, తన కేడర్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు పవన్. ఈసారి...


Krishna Mukunda Murari Today మే 07 ఎపిసోడ్: బయటపడిన ముకుంద డబుల్ గేమ్‌! డాక్టర్ అమృత ఎంట్రీతో ఉత్కంఠ

Krishna Mukunda Murari 2024 May 07 Episode: ముకుంద.. మురారీకి నిజం చెప్పింది. నేను నీ బిడ్డను మోస్తున్న సరోగసి మదర్‌ని అని. ఈ క్రమంలోనే ఆ నిజం మురారీ.. కృష్ణకు చెప్పడానికి ట్రై చేస్తాడు. దాంతో నేటి కథనం ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి

ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి అరెస్ట్​ చేసేందుకు చర్యలు చేపట్టినం ఇప్పటికే లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యులర్ జారీ చేసినం ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇది ప్రారంభమే.. ఇంకా చాలా ఉంది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నం కేసులో అధికారులున్నా, లీడర్లున్నా వదిలిపెట్టే ప...


సిజేరియన్ కు ముందు గర్భిణులు ఏం చేయాలో తెలుసా?

కొంతమందికి నార్మల్ డెలివరీలు అయితే.. మరికొంతమందికి మాత్రం సిజేరియన్ డెలివరీలు అవుతుంటాయి. అయితే డిజేరియన్ కు ముందు గర్భిణీ స్త్రీలు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? ప్రస్తుత కాలంలో చాలా మందికి సిజేరియన్ డెలివరీలే అవుతున్నాయి. కానీ దీనివల్ల ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో.. డెలివరీ గురించి ఆడవాళ్ల మనస్సులో ఎన్నో భయాలు, ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మీకు సిజేరియన్ డెలివరీ అని డాక్టర్ చెబితే...


ప్రభాస్ ని హిజ్రాగా మార్చిన డైరెక్టర్... నడిరోడ్డులో సిగ్గుతో సచ్చిపోయిన స్టార్ హీరో, అసలు ఏం జరిగింది?

ప్రభాస్ ని హిజ్రాగా మార్చేశాడు ఓ స్ట్రిక్ట్ డైరెక్టర్. నడిరోడ్డులో ప్రభాస్ సిగ్గుతో చచ్చిపోయాడట. చాలా అవమానంగా ఫీల్ అయ్యాడట. అసలు ఏం జరిగిందో తెలుసుకుపోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరో. సినిమాకు రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రభాస్ తో సినిమా అంటే రూ. 500 కోట్ల బడ్జెట్ కావాల్సిందే. ఆయన ప్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు...


సచిన్ కూతురు సారా టెండుల్కర్ కూడా ఆ సమస్యతో బాధపడిందా..?

ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపించే సారా కూడా ఒక అనారోగ్య సమస్యతో చాలా కాలం బాధపడిందట. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి పరిచయం అవసరం లేదు. ఆయన కుమార్తె సారా టెండుల్కర్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా తన ఫిట్నెస్, అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ తో కొంతకాలం ప్రేమాయణం కూడా నడిపింది. అలా కూడా కొంతకాలం వార్తల్లో నిలిచింది. ఈ సంగతి పక్కన పెడితే... ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపించే సారా కూడా ఒక అనారోగ్య సమస్యతో...


మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా కనిపించినా.. కోల్డ్ వార్ నడిచే హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి- మొహన్ బాబు ముందు కనిపిస్తారు. వారు ఎంత మంచిగా ఉన్నా.. ఎప్పటికప్పుడు పోటీనే కనిపిస్తుంది. ఇక గతంలో మోహాన్ బాబు వల్ల మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యిందని మీకు తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి - మంచు మోహన్ బాబు మద్య ఎంత మంచి స్నేహం ఉందో.. అంతే పోటీ తత్వం కూడా ఉంది. ఇద్దరికి ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. బయట హగ్ చేసుకుని ఎంత...


స్నేహ బంధాన్ని బలంగా మార్చే 8 సూత్రాలు!

అన్నింటికంటే స్నేహ బంధం చాలా గొప్పది. ఆ స్నేహ బంధాన్ని బలంగా మార్చుకోవడానికి సహాయపడే 8 సింపుల్‌ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం.


శ్రీదేవి కూతురు ఏముందీ.. అందాలన్నీ కనిపించేలా జాన్వీ!

జాన్వీ కపూర్ లోపలి అందాలన్నీ కనిపించేలా ఫొటోషూట్‌ చేసి అదరగొడుతోంది.


ఈ సినిమా ముందు దృశ్యం మూవీ ఫసక్.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటది..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల విషయంలో హిందీ కంటే సౌత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలొస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఓ సినిమా కథ జనాలను షాక్‌కి గురి చేసింది. సినిమాలోని హీరో తన శత్రువులందరినీ, వరుసబెట్టి ఆటాడుకుంటాడు. మీకు క్రైమ్-థ్రిల్లర్ అంటే ఇష్టమైతే, ఈ చిత్రం మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ( YouTube Grab) మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘సైరన్ 108’. ఈ చిత్రంలో జయం రవి హీరోగా నటించగా. మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఆమె ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో వావ్ అనిపించింది. ప్రతీకారంతో కూడిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని అంటున్నారు చూసిన నెటిజన్స్. (ఫోటో కర్టసీ: IMDb) ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన భార్యను హత్య చేసిన ఓ తప్పుడు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అంబులెన్స్ డ్రైవర్ తిలక్ (జయం రవి) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతనికి పదేపదే పెరోల్ ఇస్తారు, కానీ అతను తిరస్కరిస్తాడు. అయితే ఒకరోజు పెరోల్‌పై వెళ్లాలని నిర్ణయించుకుని తన ఇంటికి చేరుకుంటాడు. (ఫోటో కర్టసీ: IMDb) తిలక్, పెరోల్‌పై వెళ్లిన తర్వాత, సినిమా కథ ఓ రేంజ్‌కు వెళుతుంది. అతని శత్రువులందరూ ఒక్కొక్కరుగా చనిపోవడం ప్రారంభిస్తారు. హంతకుడెవరో ఆరా తీస్తే పోలీసులకు కూడా చెమటలు పడతాయి. అసలు ఏం జరుగుతుందనదే పోలీసులకు తెలియదు.. ఇక కథ రివీల్ అయ్యే సరికి అందరు ఉలిక్కిపడుతారు. (ఫోటో కర్టసీ: IMDb) 'సైరన్ 108' సినిమా కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా తీశారని చెప్పోచ్చు. ఒక్కసారి చూడటం మొదలుపెడితే మధ్యలో లేవాలనిపించదు. ఈ చిత్రానికి ఆంథోని భాగ్యరాజ్ రచన, దర్శకత్వం వహించారు. (ఫోటో కర్టసీ: IMDb) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, మలయాళీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి IMDbలో 10కి 6.5 రేటింగ్ వచ్చింది. మీరు ఈ చిత్రాన్ని చూడాలనుకుంటున్నట్లయితే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. (ఫోటో కర్టసీ: IMDb)