Trending:


' అన్నా.. నీకు నిజంగా 42 ఏళ్లేనా.. ఈ వయసులో ఏందీ దూకుడు.. కుర్రాళ్లు కూడా పనికిరారు'

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 (IPL 2024) మ్యాచ్‌లు క్రికెట్‌ ఫ్యాన్స్‌కి అన్‌లిమెటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. తమ ఫేవరెట్‌ ప్లేయర్లు, టీమ్‌లకు సపోర్ట్‌ చేయడానికి అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలివస్తున్నారు. కానీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ధోని (Dhoni) ఎఫెక్ట్‌ మామూలుగా లేదు. ఇది తలా లాస్ట్ సీజన్‌గా భావించి, చివరిసారి అతని ఆట చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ధోని ఆడుతున్న మ్యాచ్‌లు జరిగే స్టేడియాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక, తన కోసం వస్తున్న ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ అందిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. తన బ్యాటింగ్‌తో వింటేజ్ ధోనిని తలపిస్తున్నాడు. బ్యాటింగ్‌ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తూ ఆడిన కొన్ని బంతుల్లోనే మెరుపు షాట్లు ఆడుతున్నాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో అభిమానులకు కావాల్సినంత మజా అందిస్తున్నాడు. ఇక, మహీ కొన్ని రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ధోని అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. లేటెస్ట్‌గా సన్‌రైజర్స్‌పై గెలుపు ధోనికి 150వ విజయం. ధోని దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు. ధోని తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (133), జడేజా(133) ఉన్నారు. ఇక, ధోని మరో ఘనత అందుకున్నాడు. ఈ సీజన్‌లో ధోని ఇంతవరుకు ఔట్ కాలేదు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన దోని ఒక్కసారీ కూడా ఔట్ కాలేదు. ప్రతిసారీ నాటౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 9 మ్యాచుల్లో 96 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 259.46 కావడం విశేషం. ఈ లెక్కలు చూసిన ఫ్యాన్స్ ధోనికి వయసు అయిపోలేదని.. టీమిండియాలోకి మళ్లీ తీసుకోవాలని క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.


రామయ్యకు పంచామృతాలతో అభిషేకం

రామయ్యకు పంచామృతాలతో అభిషేకం భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు ఆవుపాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెలతో అభిషేకం చేసి, సమస్త నదీ, సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పసుపు ముద్దలు పంపిణీ చేశారు. అనంతరం మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. బేడా ...


Hyderabad : బూజుపట్టిన క్యాడ్ బరీ చాక్లెట్ ... ఇలాగేానా తియ్యని వేడుక చేసుకునేది..?

హైదరాబాద్ : తియ్యని వేడుక చేసుకుందాం... అంటూ టీవీల్లో వచ్చే క్యాబ్ బరీ డైరీ చాక్లెట్ యాడ్ చూసే వుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే మంచి జరగడం మాటేమో గానీ మంచాన పడటం ఖాయంగా కనిపిస్తోంది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా ఊరించే ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియజేసే ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద ఓ ప్రయాణికుడు క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడట. ఎంతో ఇష్టంగా ఆ చాక్లెట్ ను...


ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు : సీఎం రేవంత్ రెడ్డి

ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు : సీఎం రేవంత్ రెడ్డి అదే నా ఆశయం.. అదే నా తపన.. తెలంగాణకే నా జీవితం అంకితం వీ6-వెలుగు స్పెషల్​ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్​రెడ్డి ఎంపీ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండమే రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? పదేండ్లు సీఎంగా ఉంట.. కొత్తతరానికి మార్గదర్శనం చేస్త...


Polimera 2: అరుదైన గౌరవం దక్కించుకున్న పొలిమేర 2 మూవీ

Polimera 2: అరుదైన గౌరవం దక్కించుకున్న పొలిమేర 2 మూవీ మా ఊరి పొలిమేర(Maa Oori Polimera).. 2021లో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యం రాజేష్ ,కామాక్షి భాస్కర్ల ,గెటప్ శీను ,బాలాదిత్య ,రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ మ్యాజిక్, మి...


ప్రతి నిమిషం పుస్తక పఠనం.. ఈ విద్యార్థిని సాధించిన మార్కులు అదుర్స్ కదూ !

ఈ విద్యార్థిని చదివింది ప్రభుత్వ గురుకుల పాఠశాలలో... అయితేనేమి ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తన సత్తా చాటింది. ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్థిని, ఉత్తమ మార్కులు సాధించడం పై గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించగా, వారిలో గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం మంచి మార్కులతో...


అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ పెద్దపల్లి/ముత్తారం, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాలికి కూలిపోయే బ్రిడ్జిలు కట్టిన ఘనత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీదని, కూలిన నిర్మాణాలపై విచారణ జరిపించి చర...


రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది?

రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది? 2014 లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని కేసీఆర్​కు అప్పగించారు. కానీ ఆయన రూ.​7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్ తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్లిండు. నాగార్జునసాగర్, శ్రీశైలం. ఎస్సారెస్పీ, జూరాల ఇలా..రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పు...


Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!

Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో శని గ్రహ కదలికల కారణంగా శష మహాపురుష రాజ్యయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి.


‘రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో ఏడ్చేశాను, యుద్ధంలో ఎన్ని దారుణాలు చూశానంటే’: బీబీసీ గాజా రిపోర్టర్ అనుభవాలు

వేల్‌తో నాకు 20 ఏళ్ల స్నేహం ఉంది. కవర్లలో చుట్టిన తన పిల్లల మృతదేహాలను వేల్ తన హృదయానికి హత్తుకుంటున్న దృశ్యాన్ని చూసి నేను కదిలిపోయాను. ఆ సమయంలో అతనితో ఉండాలని అనుకున్నా.


ఊహించని రిస్క్ లో ఎన్టీఆర్, రాంచరణ్.. గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలకి లాభాలు రావాలంటే అదొక్కటే మార్గం

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్...


Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు టాలీవుడ్లో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబును(Mahesh Babu) స్టార్ ను చేసిన మూవీ పోకిరి(Pokiri).పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో 2006లో వచ్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప...


This Week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు

This Week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు గత వారం ఓటీటీలో సినిమాల జాతర సాగింది. వరుసగా క్రేజీ సినిమాను ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో.. గామి, భీమా, టిల్లు స్క్వైర్, ది ఫ్యామిలీ స్టార్, ఓ మై గాడ్ 2 వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఆడియన్స్ ఓటీటీలకు అతుక్కుపోయారు. ఇక ఈవారం కూడా సరికొత్త కంటెంట్ తో రెడీ గా ఉన్...


కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్

కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్ కడియం శ్రీహరి చేసిన మోసంతో ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆయనే  భూస్థాపితం చేసుకున్నాడని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు.  కడియం శ్రీహరి ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు.  రాబోయే మూడు నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ లో ఉపఎన్నిక వస్తుందని..  తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే అవుతారని జోస్యం చెప్పారు.  హన్...


భార్యను చంపి.. ఆ బొమ్మను కొనుక్కున్నాడా?.. అమెరికాలో పోలీసులకు షాకింగ్ కేసు

అది 2019 హాలోవీన్ టైమ్. కాన్సాస్ లోని హేస్‌లో ఉదయం వేళ కాల్బీ ట్రికిల్.. 911కి కాల్ చేశాడు. తన 26 ఏళ్ల భార్య క్రిస్టీన్ ట్రికిల్ ఇంట్లోనే తనకు తాను కాల్చుకుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇంటికి వెళ్లి పరిశీలించారు. వారికి కాల్బీపై అనుమానం వచ్చింది. కానీ మూడు రోజుల తర్వాత.. పోలీసులు అది ఆత్మహత్యగానే భావిస్తూ.. కాల్బీని వదిలేశారు. కానీ.. ఎక్కడో వారికి కాల్బీపై అనుమానం అలాగే ఉంది.ఆర్మీ రిజర్వ్‌కి చెందిన కాల్బీ.. తన భార్య పేరుమీద రెండు...


సావిత్రి తాగుడుకి కారణం జెమెనీ గణేష్ కాదా?...సంచలన విషయాలు చెప్పిన సీనియర్ రైటర్

‘సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అని సినిమాలో చూపించారు.జెమినీ గణేషన్ వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందన్నట్లు చెప్తారు. కానీ అసలు నిజం వేరే ఉందంటున్నారు సీనియర్ రచయిత తోటపల్లి మధు. మ‌హాన‌టి సావిత్రి గురించి ప్రత్యేకంగా ఎవరూ ప‌రిచ‌యం చేయనక్కర్లేనటువంటి కీర్తి ఆమె సొంతం. తెలుగ‌మ్మాయి అయిన సావిత్రి మొద‌ట నాట‌కాల‌లో న‌టించి ఆ త‌ర‌వాత చెన్నై చేరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనా ప్రతిభతో పాటు, ఎంతో క‌ష్ట‌ప‌డి సావిత్రి స్టార్ హీరోయిన్...


సాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం

సాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ నెల 26న అలైన్  హెర్బల్  ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురి ప్రాణాలు కాపాడిన నందిగామకు చెందిన సాయి చరణ్ ను సీఎం రేవంత్​రెడ్డి సన్మానించారు. ప్రమాదం జరిగిన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన విషయం తెలుసుకున్న సీఎం ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసాని...


Actress: ఒకప్పుడు పిల్లల డైపర్లు మార్చింది.. ఇప్పుడు సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటుంది..

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీలు కొందరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి లెక్కపెడితే, ఈ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే కొందరు హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో అవమానాలను ఎదుర్కొని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వచ్చి పాపులర్ అయ్యారు. వారిలో ఒక హీరోయిన్, ఏకంగా ఏడు రూ.100కోట్ల సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆమె అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చింది. ఒకప్పుడు ప్రీ-స్కూల్ టీచర్‌గా పనిచేసి, స్కూల్ పిల్లల డైపర్లు మార్చిన ఆ యువతి, నేడు పాపులర్ బాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకొని లగ్జరీ లైఫ్ గడుపుతోంది. బాలీవుడ్‌ను శాసిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, కియారా అద్వానీ. మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైన కియారా అద్వానీ, ఒక ఫ్లాప్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక హిట్స్, బ్లాక్‌బస్టర్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా పరిశ్రమకు రాకముందు తాను పిల్లలకు డైపర్లు మార్చేదాన్నని కియారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఉదయం 7 గంటలకు ప్రీస్కూల్‌కి వెళ్లి పిల్లల కేరింగ్ చూసుకునేదాన్ని. చిల్డ్రన్ మేనేజ్‌మేంట్ కోసం చేయాల్సినవన్నీ చేశాను. నర్సరీ రైమ్స్ పాడాను, వారికి లెటర్స్, నంబర్స్ నేర్పించాను. వారి డైపర్లను కూడా మార్చాను.’ అని చెప్పింది. ఆ సినిమాతో గుర్తింపుఅయితే ఇప్పుడు ఈ నటి బాలీవుడ్‌ను ఏలుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్ ‘M.S ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో సాక్షి పాత్రతో యావత్ దేశాన్ని ఇంప్రెస్ చేసింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో కియారా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రొమాన్స్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి, ప్రపంచవ్యాప్తంగా రూ.215.50 కోట్లు వసూలు చేసింది. ధోని భార్య రోల్‌తో ఆకట్టుకున్న కియారా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రూ.100కోట్ల హీరోయిన్షాహిద్ కపూర్, కియారా జంటగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ రూ.377 కోట్లు వసూలు చేసింది. దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘గుడ్ న్యూజ్’ (Good Newzz) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 316 కోట్లు రాబట్టింది. ఆమె లీడ్ హీరోయిన్‌గా నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ రూ. 125.8 కోట్లు, ‘భూల్ భూలయ్యా’ రూ. 265.5 కోట్లు, ‘జగ్‌జగ్ జీయో’ రూ. 139.5 కోట్లు వసూలు చేశాయి. తెలుగు సినిమా ‘భరత్ అనే నేను’ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ.225 కోట్లు రాబట్టింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కియారా ఒకరు. ప్రతి సినిమాకు ఆమె రెమ్యునరేషన్ రూ.8 కోట్లు. కియారా నెట్ వర్త్ రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. రానున్న సినిమాలుబాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తోంది. రామ్ చరణ్‌కు జోడీగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’లో ఆమె లీడ్ హీరోయిన్. హృత్రిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ ‘వార్-2’లో కూడా కియారా నటిస్తోంది.


Brahmamudi Today ఏప్రిల్ 29 ఎపిసోడ్: ‘రాజ్ ప్రాణంగా ప్రేమించింది కళావతినే’ బయటపడిన కీలక ఆధారం

Brahmamudi 2024 April 29 Episode: (photo courtesy by star maa and disney+ hotstar)


40 ఏళ్లకే చనిపోతా... భయంకరమైన వ్యాధి బారిన పడిన గీతూ రాయల్.. డాక్టర్స్ మాటలకు డిప్రెషన్ లోకి!

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆమె తన ఆరోగ్యం గురించి చేసిన వీడియో వైరల్ గా మారింది. 40 ఏళ్లకే చనిపోతానని డాక్టర్స్ చెప్పారని ఆమె అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ షో వేదికగా పాపులారిటీ రాబట్టింది. సీజన్ 6లో గీతూ రాయల్ పార్టిసిపేట్ చేసింది. ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ ని శాసించింది. బిగ్ బాస్ ఆమె చుట్టూ గేమ్ నడిపేవాడు. దీంతో గీతూ రాయల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది....


కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా

కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా కాస్ గంజ్(యూపీ): కరసేవకులపై కాల్పులు జరిపిన వారిని ఎన్నుకుంటారా, రామ మందిరాన్ని నిర్మించిన వారిని ఎన్నుకుంటారా అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఓటర్లను ప్రశ్నించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రతిపక్షాలు హాజరు కాకపోవడంతో ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని కాస్​...


వివాదంలో మహేష్ ...ఆ వీడియోలు ఎవరు డిలేట్ చేసారు?

నార్త్ మీడియా మహేష్ ని విమర్శించటమే పనిగా పెట్టుకుంది. దాంతో మహేష్ బాబు పాన్ బహార్ ప్రకటనలో నటించడం మీద డిజిటల్ ఆగ్రహం కట్టలు తెంచుకున్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. మహేష్ బాబు వివాదాలకు చాలా చాలా దూరంగా ఉంటారు. బహిరంంగగా ఆయన ఒక్క మాట తూలరు. దేనిపైనా కామెంట్ చేయటానికి ఇష్టపడరు. తన పనేదో తాను చేసుకుంటూ పోతూ సూపర్ స్టార్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రిన్స్ గానే వెలిగిపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్ లో ఉన్న...


టంగుటూరు: శభాష్ డ్రైవరన్నా.. 32మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

Prakasam District Fire Breaks Out From Bus: తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతోంది.. మార్గ మధ్యలో ప్రకాశం జిల్లా సూరారారెడ్డి పాలెం దగ్గర బస్సులో మంటలు చెలరేగాయి.


Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ పాపం.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు ప్రస్తుతం  బ్యాడ్ టైమ్ నడుస్తుంది. గత కొన్నేళ్లుగా ఆయన నుండి వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవలేదు. రీసెంట్ గా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కారణం.....


వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి..

వామ్మో... మరోసారి డైరీమిల్క్​ చాక్లెట్లో పురుగులు...​ తినేముందు డాక్టర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకోండి.. మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పైరీ డేట్ ముగియకముందే అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కొన్న చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై ఫుడ్ సెఫ్టీ అధికారులనుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడ...


Chiranjeevi: జనసేన కోసం చిరంజీవి.. ఆ రోజు నుంచి ఎన్నికల ప్రచారం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ గట్టిగానే పని చేస్తుంది. మరోవైపు పవన్ తరఫున ప్రచారం చేసేందుకు సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా వస్తున్నారు.


నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ

నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ బెళగావి(కర్నాటక): కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​ గాంధీ భారతదేశ రాజులు, మహారాజులను అవమానించారని, కానీ నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మాట్లాడడం లేదని ప్రధాని మోదీ అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్​ ముస్లిం రాజుల అకృత్యాలపై మౌనంగా ఉంటున్నారని అన్నారు. పేదల ఆస్తులు పెంచే పనిలో బీజే...


మందులో హాట్ వాటర్, ఎప్పుడూ ఓ బాటిల్ దగ్గరే ఉంటుంది... బాలయ్య వ్యసనం మీద అల్లుడు షాకింగ్ కామెంట్స్!

హీరో బాలకృష్ణకు మద్యం అలవాటు ఉందన్న ఆయన అల్లుడు భరత్ కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. మామయ్య ఓ బాటిల్ బ్యాగ్ లో ఎల్లప్పుడూ క్యారీ చేస్తాడని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో బాలకృష్ణకు మద్యం అలవాటు ఉండనే ఓ వాదన ఉంది. ఈ విషయాన్ని బలపరిచేలా పలు సందర్భాల్లో బాలకృష్ణ కామెంట్స్ చేశారు. అన్ స్టాపబుల్ షో వేదికగా గెస్ట్ లతో మందు ప్రస్తావన ఆయన తెచ్చారు. సాయంత్రం అయితే పెగ్ వేయాల్సిందే అన్నట్లు మాట్లాడారు. బాలయ్య కేవలం ఒకే...


పెళ్లైన నటుడితో ఎఫైర్.. పెళ్లికాకుండానే తల్లి.. ఇద్దరు కూతుళ్లులో ఒకరు సూపర్ స్టార్..

హేమమాలిని, రేఖ, వైజయంతీమాల, జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌లో అడుగు పెట్టకముందు దక్షిణాది సినిమాల్లో పనిచేసింది ఈ నటి. సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో స్థిరపడింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండా, ఇద్దరు కూతుళ్లకు తల్లి అయిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రేఖ తల్లి పుష్పవల్లి.. : Instagram@diva_the_rekha) రేఖ తల్లి పుష్పవల్లి తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె 1936లో విడుదలైన ఆ చిత్రంలో సీత పాత్రను పోషించారు. అందుకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ అందుకుననారు. ఈ పాత్ర తరువాత, ఆమెకు చాలా చిత్రాలలో ఆఫర్లు రావడం ప్రారంభించాయి.: Instagram@filmypioneer) రేఖ తల్లి సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమెకు 1940లో వివాహం జరిగింది, కానీ 6 సంవత్సరాల తరువాత, ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. ఆమె తన భర్త నుండి వేరుగా జీవించడం ప్రారంభించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. (ఫోటో క్రెడిట్: Instagram@diva_the_rekha) ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్‌తో కలిసి 'మిస్ మాలిని' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పుష్పవల్లి జీవితంలో కొత్త మలుపు వచ్చింది. రేఖ తల్లి జెమిని గణేశన్ తో ప్రేమలో పడింది, కానీ నటుడికి ఇదివరకే వివాహం జరిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@filmypioneer) జెమినీ గణేశన్ పుష్పవల్లికి ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ రేఖ తల్లి తన జీవితమంతా అతని ప్రేయసిగా గడిపింది. వివాహం కాకుండానే జెమినీ గణేశన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది, వీరిలో ఒకరు ప్రముఖ నటి రేఖ. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. మరోవైపు పుష్పవల్లి కూతురు రేఖ మాత్రం సినీ ప్రపంచంలో పెద్ద నటిగా ఎదగగలిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తనలా సినిమాల్లో నటించాలని పుష్పవల్లి కోరుకుంది. రేఖ తొలిసారి తెలుగు చిత్రం 'రంగుల రాట్నం'లో కనిపించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. 15 ఏళ్ల వయసులో తన తొలి బాలీవుడ్ చిత్రం 'అంజనా సఫర్'లో నటించింది. Photo : Instagram పుష్పవల్లి లాగే ఆమె కూతురు రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారింది. రేఖ వారి కంటే చాలా పెద్ద సినీ తార అయినప్పటికీ ఆమె మొదటి వివాహం విఫలమైంది. ఆమె చాలా ఫేమస్ అయినా 69 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంటోంది. Photo : Instagram


Jr Ntr: అన్నా.. ఇవాళ నా పుట్టినరోజు.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్

Jr Ntr: అన్నా.. ఇవాళ నా పుట్టినరోజు.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్లినా మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ పట్ల చాలా లాయల్ గా ఉంటారు. ఎల్లపుడూ వారి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే ఆ...


Pawan Kalyan | పిఠాపురం బహిరంగ సభలో పవన్ పూర్తి ప్రసంగం

పిఠాపురం బహిరంగ సభలో పవన్ పూర్తి ప్రసంగం.


Rahu Dosh రాహువు మహాదశతో మనశ్శాంతి అనేదే ఉండదట..! ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసా...

Rahu Dosh హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాహు మహాదశ ఉన్న వారికి మనశ్శాంతి అనేది అసలు ఉండదట. అంతేకాదు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయట. అయితే రాహు దోష నివారణకు ఏ పూజలు చేయాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట..

కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట.. కొందరు యువత.. తమ కాలేజీలో క్లాసులో చేప్పే టీచర్లతో కూడా ప్రేమలో పడుతుంటారు. ఇదంతా కామన్. మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతుంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడేవాళ్లను చూశాం. కానీ తాజాగా, ఒక యువకుడు  రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. ...


Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...

Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే... మనము ఎన్ని పనుల్లో ఉన్నా.. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఏ ప్రదేశంలో ఆడుకుంటున్నారు అనే విషయాలు ఒక కంటితో కనిపెడుతూనే ఉండాలి.  లేదంటే వారికి తెలియదు కదా.. ఎక్కడ ఎలా ఉంటుందో ..  చిన్నారులు ఒక్కోసారి తెలియకుండానే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు  మ...


శ్రీమహావిష్ణువు పదో అవతారం కల్కి కథ తెలుసా..? ఆ అవతారం రాక ఎప్పుడు..?

Kalki Avatar: శ్రీ భాగవత పురాణం - కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం (Kalki Avatar) అనేది శ్రీమహావిష్ణువు పదవ, చివరి అవతారం. ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు. కానీ కలి యుగం (Kali Yug) ముగిశాక స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతాడని, సత్య యుగాన్ని (Satya Yug) ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు. కల్కి అవతారంలో స్వామి వారి రాక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని, అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్దిస్తాడు. తద్వారా...


సమంత బంగారం పోస్టర్ రిలీజ్

సమంత బంగారం పోస్టర్ రిలీజ్ హీరోయిన్‌‌‌‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన సమంత.. మరో అడుగు ముందుకేసి నిర్మాతగా మారింది. గత ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌’ పేరుతో బ్యానర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన ఆమె, ఈ సంస్థలో నిర్మించబోయే మొదటి చిత్రాన్ని ఆదివారం ప్రకటించింది. తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌‌‌‌, కాన్సెప్ట్‌‌‌‌ పోస...


కోవై సరళ ఏంటి ఇలా అయిపోయింది, గుర్తు పట్టకుండా మారిపోయిన స్టార్ లేడీ కమెడియన్..

చాలా కాలం తరువాత బయట కనిపించారు స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ. దశాబ్ధాలుగా ప్రేక్షకులను నవ్విస్తూ.. కోట్ల మంది అభిమానంసొంతం చేసుకున్న సరళ.. గుర్తు పట్టనంతగా మారిపోయారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ. ఎవరి మార్క్ కామెడీ వారిది. అయితే అందులో లేడీ కమెడియన్స్ తక్కువ మంది ఉన్నా.. ఉన్నవారంతా కడుపుబ్బా నవ్వించేవారే. అయితే అందులో చాలామంది తారలు దశాబ్ధాల పాటు నవ్వులు పంచి .. ప్రస్తుతం రిటైర్ అయ్యారు.వారిలో కోవై సరళ కూడా ఒకరు. ప్రస్తుతం...


భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం

భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం షాద్ నగర్/పరిగి, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ఆదివారం కొత్తూరు, కేశంపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఆమె వెంట షాద్​నగర్​ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆయన సతీమణి అనురాధ, ఎంపీపీ ప్రియాంక గౌడ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, కౌన్సిలర్ విశాల ఉన్న...


సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్

సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సోమవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. తన పేరు, ఫ్రొపైల్ ఫొటో ఉపయోగించి కొందరు ఇతరులకు ఫేక్ కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు +977-984-4013103 మొబైల్ నంబర్ తో తన పేరుమీదుగా నకిలీ కాల్స్ చేస్తున్నారని...


Chanakya Niti Telugu : ఈ విషయాలు మీ దగ్గర లేకుంటే తట్టుకోలేని బాధ

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి జీవితంలో తట్టుకోలేనంత బాధపడే సందర్భాలను వివరించాడు.


మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..

మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు.. పీపీప్పీ.. డుండుం అంటూ సందడి చేసే డోలు, సన్నాయిలు. చప్పుడు చేయకుండా మూడు నెలల పాటు మూగపోనున్నాయి. ఇక మూడు నెలల వరకు పెళ్లి మంత్రాలు చదివే పురోహితులు మౌన వ్రతం చేపట్టాల్సిందే.. వంట మేస్త్రీ, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, లైటింగ్‌ డెకరేషన్‌ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్‌ వర్క...


మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్ నిప్పులు చెరిగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాలైన జంతువులు, పక్షులు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు, పక్షులకు నీళ్లు అందించి వాటి ప్రాణాలు కాపాడుతుంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. దాహంతో ఉన్న మనిషికి నీళ్లు తాగేందుకు సాయం చేసి వావ్ అ...


కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు మాజీ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. కరీంనగర్ చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరూ గుర్తుపట్టరంటూ నిన్నకేటీఆర్ చేసిన కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. తానెవరో తెలియకపోతే తనను హెలికాప్టర్ లో తీసుకువచ్చి గతంల...


Elderly Couple Marriage: ఆయనకు 80, ఆమెకు 75 - దశాబ్దాల తరువాత వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Elderly Couple Wedding in Mahabubabad District- వరంగల్: పెళ్లంటే నూరేళ్ల పంట. ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో తోడుండాలి అనుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఓ స్పెషల్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. దశాబ్దాల క్రితమే ఒకరికి ఒకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ సంబురాన్ని ఎనిమిది పదుల వయసులో కుమారులు కోడళ్లు, కూతుర్లు అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఆదర్శ వివాహ...


చిలకలూరిపేట: గురువుకు శిష్యుల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆయనపై ఎంత ప్రేమ

Chilakaluripet Car Gift For Teacher: పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో గురువుకు శిష్యులు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ నెల 30తో పదవీ విరమణ చేయబోతున్న గురువుకు ఏకంగా కారును బహుమతిగా అందజేశారు.


ప్రియదర్శి హీరోగా థ్రిల్లు ప్రాప్తిరస్తు

ప్రియదర్శి హీరోగా థ్రిల్లు ప్రాప్తిరస్తు ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తూనే, మరోవైపు హీరోగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి. తను హీరోగా మరో కొత్త సినిమాని ఆదివారం అనౌన్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జాహ్నవి నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దీనికి దర్శకుడు. పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Aishwarya Rajesh: బ్లాక్ డ్రెస్ లో నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh: బ్లాక్ డ్రెస్ లో నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న ఐశ్వర్య రాజేష్


Ruhani Sharma: అందాల అరబోతలో శృతి మించుతున్న కోహ్లీ మరదలు, రుహానీ లేటెస్ట్ పిక్స్ వైరల్

Ruhani Sharma: అందాల అరబోతలో శృతి మించుతున్న కోహ్లీ మరదలు, రుహానీ లేటెస్ట్ పిక్స్ వైరల్


అవి నా జీవితంలో చీకటి రోజులు... ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్

హీరోయిన్ ప్రియాంక చోప్రా తన యాక్టింగ్ కెరీర్ లో ఓ దశను చీకటి రోజులుగా అభివర్ణించింది. ప్రియాంక చోప్రా అలాంటి కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏమిటో చూద్దాం... ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తమిళ చిత్రం తమీజాన్ ఆమె డెబ్యూ మూవీ. 2002లో విడుదలైన ఈ చిత్రం హీరో విజయ్ కావడం విశేషం. సౌత్ లో ఆమె కెరీర్ మొదలైనప్పటికీ హిందీలో స్టార్ గా ఎదిగింది. రెండో చిత్రం నుండే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఒక దశలో బాలీవుడ్ టాప్...


జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ రూల్స్ ఫాలోకండి!

జీవితంలో సక్సెస్ కావాలని ఎవరికి ఉండదు. దీనికోసం కొన్ని రూల్స్ ఫాలో కావడం చాలా అవసరం. అవేంటో తెలుసుకుందాం.