Trending:


2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?

Anantapur Container: కంటైనర్ లో భారీగా డబ్బులు దొరకడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో చివరకు పోలీసులకు బిగ్ ట్విస్ట్ఎదురైంది.


ధనుష్ లేకుండానే ఐశ్వర్య రజినీకాంత్ గృహ ప్రవేశం.. కొత్తిల్లు కొన్న సూపర్ స్టార్ కూతురు..

రీసెంట్ గా కొత్త ఇల్లు కొన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు.. స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్. చాలా సింపుల్ గా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. స్టార్ హీరో ధనుష్ నుండి విడిపోయిన తర్వాత... అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా రీసెంట్ గా ఐశ్వర్య ఓ కొత్త ఇంటిని కొనుగోలుచేశారు. ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ప్లాట్ ను ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక...


40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన...


'నేను ఇండియా టీం కు సపోర్ట్ చేయను'.. ఈ అభిమాని మాటలు వినండి..

హైదరాబాద్ నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో కలకలలాడుతుంది. హైదరాబాద్ టీం తో రాజస్థాన్ రాయల్స్ ఆడబోతుంది. ఇప్పటికే 49 మ్యాచులు పూర్తిచేసుకుని 50వ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. హైదరాబాద్ టీం గత రెండు మ్యాచ్లో వరుసగా ఓడిపోయి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో విజయభేరి మోగించాలనుకుంటుంది.ఈ మ్యాచ్ ని చూడడానికి హైదరాబాద్ నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్ర క్రికెట్ అభిమానులు కూడా వచ్చారు. అందులో...


Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం

Snakebite Family Puts Body In Ganga River Bulandshahr: మూఢనమ్మకాలతో ప్రజలు వెర్రివేషాలు వేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి బతుకాతడని మృతదేహాన్ని గంగానదిలో ముంచారు.


పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుస్తడు

పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుస్తడు గోదావరిఖని, వెలుగు : ప్రజలు, కార్మికుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే పెద్దపల్లి ఎంపీగా కాకా మనువడు గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమనిపిస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్​ఠాకూర్​అన్నారు. గురువారం సింగరేణి జీడీకే 1వ గనిపై బాయిబాట, ఏరియా వర్క్​షాప్​లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు....


Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

వేసవి సెలవుల్లో షిరిడీ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ అందిస్తోంది తెలంగాణ టూరిజం. రెండు రోజుల టూర్‌ను కేవలం రూ.3100 ధరకే అందిస్తోంది తెలంగాణ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో శనిశిగ్నాపూర్, షిరిడీ, ఎల్లోరా, గ్రుహనేశ్వర్, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ కవర్ అవుతాయి. ఇది 3 రోజులు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ. ప్రతీ బుధవారం, శుక్రవారం షిరిడీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీ...


నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్

నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్ అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు' శుక్రవారం సినిమా రిలీజ్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ' నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. థియేటర...


చిరంజీవి సినిమా అక్కడే చచ్చిపోయింది..బాబోయ్ జయసుధ రెమ్యునరేషన్ డిమాండ్లు, సీనియర్ రచయిత కామెంట్స్

చిరంజీవికి తల్లిగా ఒక హీరోయిన్ నటించాలి. నేను వెళ్లి జయసుధని అడిగాను. మదర్ రోల్ లో నటించాలా.. నేనెందుకు చేయాలి.. కుదరదు అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం అప్పట్లో చిత్ర పరిశ్రమలో ఉండేది. ఫ్యాన్స్ కూడా అనుమానం అక్కర్లేదు.. ఈ సినిమా హిట్ అంటూ ఫిక్స్ అయ్యేవారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని చిత్రాలు మిస్ అయ్యాయి. ముందుగా కోందండ రామిరెడ్డిని దర్శకుడిగా అనుకుని ఆయన...


నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్

నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం శుక్రవారం దోస్త్ (డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్ తెలంగాణ) షెడ్యూల్, నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. నోటిఫికేషన్ ను మాసబ్ ట్యాంక్ లోని కౌన్సిల్ ఆఫీసులో మధ్యాహ్నం 12.30 గంటల...


ఒకప్పుడు సేల్స్‌మెన్.. ఇప్పుడు 100 కోట్ల ఆస్తి.. అతని భార్య ఎవరో తెలుసా..

అజిత్ తన వ్యక్తిగత జీవితాన్ని కొంత ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి. అతనికి ఎటువంటి ఆడంబరాలు నచ్చవు. ఆయన వీటికి బదులుగా, పని, రోడ్డు ప్రయాణాలు చేస్తుంటారు. అతను తన టీమ్‌తో కలిసి బైక్‌పై వెళ్తాడు. ముఖ్య విషయం ఏమంటే..ఈ నటుడు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటాడు. 2001లో అజిత్‌కు ఆయన అభిమానులు తల అనే బిరుదును ఇచ్చారు. అయితే 2021లో కూడా అజిత్ ఆ టైటిల్‌ను తిరస్కరించాడు. ఇకపై అభిమానులు గానీ, మీడియా గానీ నన్ను తలా అని పిలవకూడదని, నా పేరు ముందు ఎలాంటి టైటిల్‌లు వద్దు అంటూ తన పేరు నుంచి తాలా టైటిల్‌ను తొలగించాడు. ప్రస్తుతం సినిమా పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోలలో చాలామంది ఒకప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడిన వారే. రాజ్ కిరణ్, అక్షయ్ కుమార్ లాంటి కొందరైతే యుక్త వయసులో పొట్టకూటి కోసం చిన్న జీతాలకు కూడా పనిచేశారు. కలలను నెరవేర్చుకోవడానికి వారు చాలా కష్టపడ్డారు. ఈ రోజు మూవీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. ఈ జాబితాలో ఒక సౌత్ ఫిలిం యాక్టర్ కూడా ఉన్నాడు. ఈ నటుడు 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. ఒకప్పుడు ఒక మెకానిక్‌గా పనిచేసి, ఆ తర్వాత టైలర్ షాప్‌లో సేల్స్ మ్యాన్‌గా పనిచేశాడు. కానీ నేడు ఒక స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు, ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. అతను మరెవరో కాదు వివేకం, తెగింపు, వలిమై వంటి సినిమాల (డబ్డ్)తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అజిత్ కుమార్ (Ajith Kumar) స్కూల్ డ్రాపౌట్ నుంచి సూపర్ స్టార్ వరకు అజిత్ ఇప్పుడు ఒక పాపులర్ కోలీవుడ్ హీరో. ఇప్పటికే అతను 60కి పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పదో తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ మానేసి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ సహాయంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో మెకానిక్‌గా చేరాడు. అక్కడ ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ, తండ్రి మంచి ఉద్యోగం చేయాలని కోరారు. దాంతో అజిత్ మెకానిక్ ఉద్యోగాన్ని వదిలివేశాడు. మరొక ఫ్యామిలీ ఫ్రెండ్ గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ సంస్థలో అప్రెంటిస్‌గా చేరాడు. క్రమంగా బిజినెస్ డెవలపర్ స్థాయికి ఎదిగాడు, అమ్మకాల పనుల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణించాడు. ఈ ప్రయాణాల సమయంలో ఇంగ్లీష్-స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. నటుడిగా అవతారం అజిత్ మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి ఒక టెక్స్‌టైల్స్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. కానీ ఆ వ్యాపారం సరిగ్గా నడవలేదు, అజిత్ మరొక ఉద్యోగం కోసం చూడాల్సి వచ్చింది. ఈ సమయంలో, అజిత్ తన ఉద్యోగంతో పాటు మోడలింగ్ పనులు కూడా చేయడం ప్రారంభించాడు. హెర్క్యులస్ సైకిల్ అండ్ మోటార్ కంపెనీకి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఆ ప్రకటన చిత్రీకరణ సమయంలో సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పి.సి. శ్రీరామ్ అతనిని గుర్తించి సినిమాలోకి ఆహ్వానించాడు. ఆయన సలహాతోనే అజిత్ నటనా రంగంలోకి అడుగుపెట్టాడు. 'ఎన్ వీడు ఎన్ కనవర్ (1990)' సినిమాతో అతని నటనా జీవితం ప్రారంభమైంది. ఇందులో అజిత్ పాత్ర కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ సినిమాకు మొదటి పారితోషికంగా రూ.2,500 అందుకున్నానని అజిత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.[caption id="attachment_2465242" align="aligncenter" width="1000"] స్టార్ హీరోగా ఎదుగుదల తొలినాళ్లలో అజిత్ కుమార్ చాలా సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. అలా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ ఒకానొక సమయంలో "ఆసై" అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ పట్టేసాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతే ఈ హీరో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ హీరో నటించిన "ఆరంభం", "వీరమ్", "వేదాళం" వంటి చాలా సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అతడి సత్తా చాటాయి. ఆ సినిమాలతో అజిత్ కుమార్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు.[/caption] నేడు అజిత్ కుమార్ తమిళ సినిమాలో రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్దిమంది యాక్టర్స్‌లో ఒకడిగా నిలుస్తున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్సమ్ హీరో ఒక్క సినిమాకే ఏకంగా రూ.104 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. తమిళంలో రజనీకాంత్ రూ.150-210 కోట్లు, కమల్ హాసన్ రూ.100-150 కోట్లు, విజయ్ రూ.130-200 కోట్లు తీసుకుంటూ ఇతర హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌గా నిలుస్తున్నారు.


నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి

నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసి తయారు చేసిన పూణేకి చెందిన సంస్థ. అయితే ఆ వాక్సిన్ తయారు చేసిన సిరమ్ కంపెనీ బ్రిటన్ దేశంలో న్యాయ విచారణలో తాజాగా ఆ విషయాన్ని ...


RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట.

RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట. ఇండియాలో స్వతంత్రం వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) అనే చెప్పాలి. ఆయన గురించి చాలా మంది అనుకునే మాట ఇదే. అందరిలా రొటీన్ గా జీవించడం అంటే ఆయనకీ ఇష్టం ఉండదు. రోజుకోలా ఉంటూ అదరనీ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు వర్మ. ఓసారి పోర్న్ అంటే ఇష్టం అంట...


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


Aarambham Trailer Launch Event కథని రెండు ముక్కల్లో చెప్పేసిన దర్శకుడు

భారతదేశం, May 2 -- మోహన్ భగత్, భూషణ్ కళ్యాణ్,సుప్రిత సత్యనారాయణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ 'ఆరంభం'. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ దర్శకత్వం చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆరంభం సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.


గాజువాక: పవన్ కల్యాణ్ గతంలో ఓడిపోయిన ఈ అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?

“కాపులు ఎక్కువగా ఉండటంతో పాటు మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానులు గాజువాకలో ఎక్కువగా ఉన్నారు. దీంతో పవన్ కల్యాణ్ 2019లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు.”


చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ వెలుగు :  చర్లపల్లి జైలులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సం...


నల్లచీరలో రేసుగుర్రంలా అశ్విని.. ఉరకలెత్తే వయస్సండీ!

అశ్విని శ్రీ నల్లచీరలో రేసుగుర్రంలా కనిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత ఈ భామ బాగా ఫేమస్ అయింది.


Prasannavadanam Twitter Review: సుహాస్ మళ్ళీ హిట్టు కొట్టాడా? ప్రసన్నవదనం రిజల్ట్ ఏంటి?

Prasannavadanam Twitter Review: సుహాస్ మళ్ళీ హిట్టు కొట్టాడా? ప్రసన్నవదనం రిజల్ట్ ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న సుహాస్(Suhas) కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అక్కడినుండి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న సుహాస్ ఇటీ...


వామ్మో కసి మీదుతున్న అనసూయ... మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది!

అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇష్టమైనది దొరకడంతో ఆబగా ఆకలి తీర్చుకుంది. మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది. ఈ వీడియోపై నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. నటి అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్. ఆమె ప్రతి చిన్న విషయం అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త చిత్ర విశేషాలు, విందులు, విహారాలు... అన్నీ షేర్ చేస్తారు. అభిమానులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పై స్పందిస్తూ ఉంటారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్...


మీ పిటిషన్​లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు

మీ పిటిషన్​లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి నామినేషన్‌‌‌‌  వేస్తే తిరస్కరించడాన్ని సవాల్‌‌‌‌  చేస్తూ అడ్వొకేట్  గీతాకుమారి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్ల...


ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు రొమాంటిక్ అవునో కాదో తెలుసుకోవచ్చట. తమ లైఫ్ లోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. ఎవరు రొమాంటిక్, ఎవరు అన్ రొమాంటిక్ అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు...


వరలక్ష్మి శరత్‌ కుమార్‌ `శబరి` మూవీ రివ్యూ రేటింగ్‌..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `శబరి`. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైపోయింది. ఆమె బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ మెప్పిస్తుంది. సినిమాలే కాదు, ఆమె పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. వరలక్ష్మి తాజాగా `శబరి` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో వచ్చింది. ఆమె తమిళంలో...


వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు

వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు కన్న తండ్రే.. కొడుకుపై క్రూరత్వం చూపించాడు. పసిపిల్లడి చావుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంది ఓ కుటుంబం. తన కొడుకు లావుగా ఉన్నాడని బాధించిన తండ్రి తన ఆరెళ్ల పిల్లవాడిని ట్రెడ్ మీల్ పై వేగంగా పరిగెత్తమని శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పిల్...


కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది ఆ మంత్రే: బండి సంజయ్

Bandi Sanjay Kumar on Phone Tapping Case: తెలంగాలో లోక్ సెబ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ మంత్రే కాపాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మొత్తం తతంగమంతా వాళ్ల ఇంట్లోనే నడిచిందంటూ ఆరోపించారు.


వెంకటేష్ ని రోజా అసహ్యించుకుని వెళ్లిపోయిందా..ఆ హీరోయిన్ వల్లే గొడవ, ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?

టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. వెంకటేష్ చేసిన ఫ్యామిలీ చిత్రాలు ఒకప్పుడు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. వెంకటేష్ తన పని తాను...


Panchangam Today: నేటి పంచాంగం... ఉదయం ఏ పనులు పెట్టుకోవద్దు..!

నేడు 2024 శుక్రవారం, మే 2, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ దశమి రాత్రి 11 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృగువాసరెనక్షత్రం: శతబిష రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వభద్ర.యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఐంద్ర. కరణం: వణిజ, మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ. అమృతకాలం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేదు..తాను గమనించిన విషయాన్ని సూటిగా చెప్పిన సునీల్

ఆ మధ్యన సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్ చిత్రాల్లో నటించాడు. సునీల్ కి హీరోగా ఇక తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో డౌన్ ఫాల్ మొదలయింది. వరుస పరాజయాలతో సునీల్ తిరిగి...


ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. ఆఫర్స్...


దారుణం.. సెల్‌ఫోన్ టార్చ్‌‌ వెలుగులో గర్బిణికీ సర్జరీ.. తల్లీబిడ్డ మృతి

పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకురాగా.. చివరకూ వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డల ప్రాణాలు పోయాయి. సాధారణ ప్రసవం కాకపోవడంతో కుటుంబసభ్యులకు చెప్పకుండానే సిజేరియన్‌ చేశారు. ఆ తర్వాత వచ్చి సంతకాలు తీసుకున్నారు. తీరా బాధిత కుటుంబం లోపలిక వెళ్లిసరికే దారుణం జరిగిపోయింది. కడుపులో నుంచి తీసిన బిడ్డ చనిపోతే.. తల్లికి ఏం కాదని వైద్యులు చెప్పారు. కానీ, అంతలోనే ఆమె ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి.


శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం

శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం శ్రీశైలం రిజర్వాయర్ ను కెఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సంబంధించిన నలుగురు సభ్యుల బృందం పరిశీలించింది. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సబ్యుల బృందం పరిశీలన చేయగా నేడు రెండోవసారి డ్యాం భద్రత, నీటి నిల్వలు,క్యాలరి,గేట్ల,రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ...


కానిస్టేబుల్ కుటుంబానికి రూ.50వేలు అందజేత

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.50వేలు అందజేత వికారాబాద్, వెలుగు :  జిల్లాలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.వెంకటేశం ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. జిల్లా కో – ఆపరేటివ్ సొసైటీ తరఫున రూ. 50 వేల చెక్ ను గురువారం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎస్పీ కోటి రెడ్డి అందజేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా పోలీస్ సంఘం ప్రెసిడెంట్ అశోక్...


Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Hyderabad to Arunachalam Tour 2024: అరుణాచలేశ్వరుడిని(Arunachalam) దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది.హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…..


Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..

Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..


నాజూకు నడుము, ఊరిస్తున్న సొగసు.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు శ్రద్ద దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది శ్రద్ద దాస్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సొగసు చూడతరమా అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Salaar Bike Contest Winner: లక్కీ ఫ్యాన్.. సలార్ బైక్ గెలుచుకున్నాడు

Salaar Bike Contest Winner: లక్కీ ఫ్యాన్.. సలార్ బైక్ గెలుచుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకం...


Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!

Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ.. ఈ జంట యూఏఈ దేశానికి ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళింది.


Bandla Ganesh: గూస్ బంప్స్.. హనుమాన్ చాలీసా ను అనర్గళంగా చదివిన బండ్ల గణేశ్..

congress leader bandla ganesh sensational speech on hinduism and congress party pa


Ambati Rayudu: 8 రోజుల్లోనే వైసీపీని వదిలేసిన రాయుడు.. అసలు కారణం చెప్పేశాడు

ఏపీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు జనసేన తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో కొంతకాలం వైసీపీలో పనిచేసిన రాయుడు.. ఇప్పుడు వైసీపీపై విమర్శలు సంధిస్తున్నారు. తాను వైసీపీని వీడి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో వివరిస్తూ.. కూటమిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అంబటి రాయుడు.. వైఎస్...


వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పెద్దపల్లి/ రామగిరి, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది

ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది పిస్టల్ అమ్మేందుకు యత్నిస్తున్న యువకుడు అరెస్ట్ జీడిమెట్ల, వెలుగు : పిస్టల్​అమ్మేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని బాలానగర్​ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్​పరిధి అయోధ్యనగర్​కు చెందిన గుడ్డి వంశీకృష్ణ గౌడ్ (21)​లిఫ్ట్​టెక్నీషియన్. అతనికి మధ్య ప్రదేశ్ కు చెం...


Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..

Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..


ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు

ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు లైంగిక వేధింపుల కేసులో జారీ చేసిన సిట్‌‌ కనిపించకుండా పోయిన డ్రైవర్ బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరు కావాలని, లేదంటే అరెస్ట్ తప్పదని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ...


పవన్ ఫ్యాన్స్‌కు భారీ బ్యాడ్ న్యూస్.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలను వరుసగా చేస్తున్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఒకటి ఓజీ.. సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. Photo : Twitter ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన విడుదలైంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అనుకున్న డేట్‌కు విడుదల ఉండక పోవచ్చని లేటెస్ట్ టాక్. దీనికి కారణం కూడా పెద్దదే.. విషయం ఏమంటే ఈ సినిమాకు ఇంకా ఓటీటీ కాలేదట. దీంతో విడుదలను వాయిదా వేసే అవకాశం ఉండోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఇక గ్యాంగ్ స్టర్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ఓ తమిళ రీమేక్‌లో నటించిన సంగతి తెలిసిందే. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో నిర్మించారు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం జూలై 28న విడుదలై ఓకే అనిపించుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడలో అందుబాటులో ఉంది. Photo : Twitter పవన్ చేస్తోన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఇదే సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter(Twitter/Photo) ఈ సినిమా తమిళ తెరి సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. గతంలో కూడా హరీష్ శంకర్, పవన్‌తో ఓ రీమేక్‌ను చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఓ రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు అదిరిపోయే కిక్ అందించాడు. అందుకే ఆయన దర్శకత్వంలో రెండో సినిమా సినిమా కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.. Photo : Twitter గబ్బర్ సింగ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేశారు. అందులో అంత్యాక్షరి ఎపిసోడ్‌ని పెట్టి అభిమానులకు అలరించారు. అందుకే పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా అనగానే అభిమానుల్లో ఒకరకమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎపుడో అనౌన్స్‌మెంట్ చేసిన ఈ సినిమాకు ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా కొద్దిగా పేరు మార్చారు. Photo : Twitter ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. Photo : Twitter పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. Photo : Twitter


పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు అరుదైన గౌరవం.. ఉత్తమ నటి అవార్డు

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు....


Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Optical Illusion: ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. అందులో మేక కనిపిస్తోంది. అలాగే మేకల కాపరి ముఖం కూడా దాక్కుని. అది ఎక్కడుందో కనిపెట్టి చెప్పండి.


Telangana: సీఎం రేవంత్ పాటకి హీరోయిన్ దివ్య వాణి స్టెప్పులు

Divyavani Dance In Revanth Reddy Jana Jathara Sabha for election campaign


జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకు మించి రాయాలంటే రూ.125 ఫీజు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.3...


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజి

OG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు మరొక సినిమా కూడా లైన్లోకి వచ్చేసరికీ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ సైతం ఓజీ విడుదల విషయంలో డౌట్ పడుతున్నారు.


‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.