వీడియో

Trending:


ప్రాణం తీసిన ‘రీల్స్’.. కారు కొండ పైనుంచి పడి యువతి మృతి

Maharashtra Woman Reel Video: రీల్స్ కోసం యువత చేస్తున్న వెర్రి చేష్టలు ఎలాంటి విషాద పరిణామాలకు దారి తీస్తున్నాయో తెలిపేందుకు తార్కాణం ఈ ఘటన. ఫ్రెండ్‌తో కలిసి గుడికి వచ్చిన యువతి, రీల్స్ పిచ్చితో ఆలయ ప్రాంగణంలోనే ప్రాణాలు కోల్పోయింది. రీల్ కోసం కొండపై కారు నడుపుతూ ప్రమాదానికి గురైంది. కారు రివర్స్ నడుపుతూ.. బ్రేక్‌కు బదులుగా, యాగ్జిలరేటర్ తొక్కడంతో కొండ పైనుంచి కారుతో పాటు లోయలోకి పడిపోయింది. అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. ఆ యువతికి కారు డ్రైవింగ్ రాకున్నా, ఆమె స్నేహితుడు కారు స్టీరింగ్ అప్పగించడమే ఇంతటి విషాదానికి కారణమైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జూన్ 17న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఔరంగాబాద్ పట్టణం హనుమాన్ నగర్‌‌కు చెందిన సూరజ్ (25) తన స్నేహితురాలు శ్వేతాతో దత్త మందిర్ ఆలయ సందర్శనకు వచ్చాడు. ఆలయ పరిసరాల్లో తిరుగుతూ వీడియోలు తీసుకున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Vinod Kumar | నీట్ లీకేజీలో రూ. కోట్లు చేతులు మారాయ‌ట‌..! మ‌రి ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేదు : వినోద్ కుమార్

Vinod Kumar | ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష లీకేజీపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్‌, గుజ‌రాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో రూ. కోట్లు చేతులు మారాయ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని వినోద్ కుమార్ ప్ర‌శ్నించారు.


వినికిడి శక్తి కోల్పోయిన గాయని అల్కా యాగ్నిక్‌

బాలీవుడ్‌లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్‌ నర్వ్‌ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది.


ఇంతకీ పవన్‌ మనసులో ఏముంది?

తెలుగురాష్ర్టాల్లో విశేషమైన అభిమానగణం ఉన్న కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, పొత్తులో భాగంగా ఆ రాష్ర్టానికి డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు.


తెల్లవారుఝామున మూడు గంటలకూ అదే పని!.. శ్రుతి హాసన్ ఫన్నీ పోస్ట్

Shruti Hassan శ్రుతి హాసన్ ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కువగా కనిపిస్తోంది. బ్రేకప్ నుంచి బయట పడేందుకు ఇలా సోషల్ మీడియాని వాడుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటోంది. ఇక తన రెగ్యులర్ వర్కౌట్లను మాత్రం మిస్ అవ్వడం లేదు. తాజాా తన ఇన్ స్టా స్టోరీలో వరుసగా పోస్టులు వేసింది. అందులో ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేసి తాను కూడా ఉదయం తెల్లవారు ఝామున ఏం చేస్తుంటుందో చెప్పకనే చెప్పేసింది.


వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.(Sourse : ttd) ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య సూపరింటెండెంట్‌ శేషగిరి , టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..(Sourse : ttd) ఇక తిరుమల క్షేత్ర సమాచారం..తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జె శ్యామల రావు చెప్పారు.శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు..(Sourse : ttd) టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, జేఈఓ గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీ గుణ భూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నంబర్-3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు..(Sourse : ttd) అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ -3 శ్రీ వినోద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, రూ.25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది..(Sourse : ttd)


`పుష్ప 2` వాయిదా వెనుక మరో షాకింగ్‌ రీజన్‌.. దాని వల్లే భయపడ్డారా?.. మేకర్స్ అసలు ప్లానేంటంటే?

`పుష్ప 2` సినిమాని మరోసారి వాయిదా వేసిన విషయం తెలిసిందే. షూటింగ్‌ కారణంగానే పోస్ట్ పోన్‌ చేశారని అంటున్నారు. కానీ బయటకురాని మరో షాకింగ్‌ రీజన్‌ ఉందట. అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప 2` సినిమా కోసం యావత్‌ ఇండియా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకి మార్కెట్‌లో, ఆడియెన్స్ పరంగా మంచి బజ్‌ ఉంది. అంచనాలున్నాయి. `పుష్ప` ఊహించని సంచలనం సృష్టించడంతో ఈ పార్ట్ 2కి అంచనాలు పెరిగాయి. హైప్‌ మరింతగా ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు భారీ స్థాయిలో...


కష్టం విలువ తెలిసిన సరైనోడు.. 100 రోజుల కరువు పనిలో సివిల్ సర్వెంట్!

చదివింది పెద్ద చదువులు. ఏకంగా సివిల్ సర్వెంట్ రేంజ్. పెద్ద ఉద్యోగం. అయితేనేం.. అమ్మ నాన్న కష్టం విలువ తెలిసినోడు. మధ్యతరగతి ప్రజల జీవితం గురించి అవపోసన పట్టినోడు. అందుకే గర్వం లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి, సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న ఆయన.. పేదోడి పక్కన కూర్చొని అన్నం తిన్నారు. (photo credit instagram) అందరితో కలిసిపోయి తనకు గొప్పొడిననే తారతమ్యం లేదని రుజువు చేశారు. సాధారణ ప్రజలు వెళ్లే వంద రోజుల కరువు పనికి వెళ్లి అందరిలాగే రోజంతా పని చేశారు. కష్టం విలువ నాకు తెలుసని, దాన్ని ఇప్పటికీ మరిచిపోలేదని రుజువు చేశారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా.. అక్కడే వస్తున్నాను. (photo credit instagram) ఈయన పేరు సందీప్‌ భాగ. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం ఇప్పుడు బెంగళూరు సౌత్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌ జీఎస్‌టీ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (photo credit instagram) ఆయన ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నారు. ఎందుకో మీరూ తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం చిల్పకుంట్లలో ఉపాధి హామీ పని జరుగుతోంది. చెరువు పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని సందీప్ అదిరే నిర్ణయం తీసుకున్నారు. (photo credit instagram) డీఆర్డీవో అనుమతితో సోమవారం తెల్లవారుజామున కరువు పని జరిగే ప్రాంతానికి వెళ్లారు. కూలీలతో కలిసి పనిలో నిమగ్నమయ్యారు. పలుగుతో మట్టి తవ్వడం దగ్గర్నుంచి..తట్టలో వేసిన మట్టిని ట్రాక్టర్‌లో నింపడం..ట్రాక్టర్‌లోని మట్టిని రైతు పొలానికి చేర్చడం వరకూ అన్ని పనులూ చేశారు. (photo credit instagram) అంతేనా.. చేతులు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా పని కొనసాగించారు. అక్కడి కూలీలతో కలిసే భోజనం చేశారు. అలాగే అక్కడి కూలీలు మాట్లాడారు. ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కష్టం విలువ తెలుసని అందుకే మరోసారి కూలీల కష్టాలు తెలుసుకోవాలనుకునే ఇలా చేశానని పేర్కొన్నారు. (photo credit instagram) అంతేకాకుండా కూలీలకు ఒక రోజు వేతనం రూ.200 చొప్పున రూ.30 వేలు తన నెలవారీ జీతం నుంచి చెల్లించారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం కూలీలతో ఒకరోజు పని చేసినందుకు ఆయన ఎలాంటి వేతనం కూడా తీసుకోలేదు. (photo credit instagram)


నాగ్ అశ్విన్ తప్పు చేస్తున్నాడా,ప్రభాస్ కు తలనొప్పిగా మారనుందా?

దాదాపు 600 కోట్లు బడ్జెట్ పెట్టామని చెప్తున్న ఈ సినిమాకు భీబత్సమైన ఓపినింగ్స్ ఉంటేకానీ రికవరీలు ఆ స్దాయిలో ఉండవు. అంటే ఈ పాటికే ఈ సినిమా... ప్రభాస్ సినిమా అంటే దాదాపు నెల ముందు నుంచి మంచి ఊపు ఉంటుంది. అభిమానులు కొత్త సినిమా ప్రమోషన్స్ ను చూసుకుని మురిసిపోతూ ఎంజాయ్ చేస్తూంటారు. అవే ఓపినింగ్స్ కు దారి తీస్తూంటాయి. అయితే ప్రభాస్ సినిమా కదా ప్రత్యేకంగా ప్రమోట్ చేసేదేముంది..జనం వాళ్ళంతట వాళ్లే వచ్చి చూస్తారు. అని అనుకుంటే మాత్రం సలార్ లాగ మీడియం...


Brahmamudi Today జూన్ 18 ఎపిసోడ్: హోటల్ రూమ్‌లో దొరికేసిన అప్పూ, కవి! అక్రమ సంబంధమంటూ మీడియాలో వార్తలు..

Brahmamudi 2024 june 18 Episode: ఒక సమస్య కోసం పోతే మరో సమస్యలో ఇరుక్కున్నారు కళావతి కో బ్యాచ్. అప్పూ, కవి ఇద్దరి మధ్య అక్రమసంబంధం.. పెద్ద పంచాయితీకి దారి తీసింది. ఈ క్రమంలోనే అసలు మాయను రుద్రాణిని కిడ్నాప్ చేయించేసింది .అసలేం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Kalki 2898 AD : ‘కల్కి’పై నెగెటివ్ కామెంట్లు.. విరుచుకుపడ్డ విశ్వక్ సేన్

Kalki 2898 Ad ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మీద ఉన్న బజ్, హైప్ గురించి తెలిసిందే. పాన్ ఇండియన్ రేంజ్ సినిమా మీద ఉండాల్సిన హైప్ అయితే కనిపించడం లేదు. రెండు వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఓ సినిమా వస్తుంటే ప్రచారాలు ఎలా ఉండాలి?.. కానీ ఆ స్థాయిలో మాత్రం ప్రమోషన్స్ కనిపించడం లేదు. ఇక టీజర్ ట్రైలర్ చూసిన ఎంతో మంది ఎన్నో హాలీవుడ్ మూవీల రిఫరెన్సులు చూపిస్తున్నారు. నాగ్ అశ్విన్ అన్నింటిని కలిపి కొట్టేశాడని అంటున్నారు. ఇలా నెగెటివ్ కామెంట్లు చేస్తున్న వారి...


Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?


వామ్మో అశ్విని ఏందిది.. వానలో తడిసిపోయిన దివి.. చీరలో రతిక సోకులు

బుల్లితెర అందగత్తెలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విశేషాలు మీ కోసం.


డెడ్ బాడీ కోసం బంధువుల కొట్లాట

డెడ్ బాడీ కోసం బంధువుల కొట్లాట కరీంనగర్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి డెడ్​బాడీని తాము తీసుకెళ్తామంటే..తామే తీసుకువెళ్తామని అతడి పుట్టింటి, అత్తింటి తరఫు బంధువులు సోమవారం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​లో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ ...


Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ జాబ్ మేళా..

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా భారీ జాబ్ మేళాను బుధవారం రోజున నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) యువతీ యువకులకు హైదరాబాద్ లోని ఎం.ఎస్.ఎన్. లేబరేటరీస్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 19న బుధవారం రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ. కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం) ఎం.ఎస్. ఎన్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ లో 70 టెక్నికల్ ట్రైని పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని, ఇంటర్ ఎం.పి.సి., బై.పి.సి., ఎం.ఎల్.టి., పి.హెచ్.టి లలో ఒకే 2023-24 సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం) వీరి వయస్సు 20 ఏళ్లు లోపు ఉండాలని తెలిపారు. ఈ కంపెనీలో చేరిన వారికి వేతనం నెలకు 11 వేలు ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు సంబంధిత విద్యార్హత కలిగిన వారు జూన్ 19న ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూ కొరకు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో వచ్చి తమ పేరు నమెదు చేసుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం) మరిన్ని వివరాలకు 9885824326, 8121262441 నెంబర్లకు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)


Rashmika Mandanna: జిమ్ములో చెమటలు పట్టిస్తూ కుర్రాళ్ల తాపాన్ని పెంచుతున్న రష్మిక మందన్న.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోవడం కష్టమే సుమీ..

Rashmika Mandanna: జిమ్ములో చెమటలు పట్టిస్తూ కుర్రాళ్ల తాపాన్ని పెంచుతున్న రష్మిక మందన్న.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోవడం కష్టమే సుమీ..


Trivikram Srinivas | కాలినడకన తిరుమల వెళ్లి.. శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

Trivikram Srinivas | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మాటల మాంత్రికుడు, టాలీవుడ్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శించుకున్నారు.


Nisha Dubey: ఆ కేంద్రమంత్రిపై మనసు పారేసుకున్న నటి నిషా దూబే.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో

Nisha Dubey: భోజ్‌పురి నటి నిషా దూబే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో తాను ఎవరిని ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని వెల్లడించింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఓ కేంద్రమంత్రిపై తాను మనసు పారేసుకున్నట్లు నిషా దూబే తెలిపింది. అంతటితో ఆగకుండా ఆ కేంద్రమంత్రి వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆయనకు సంబంధించిన వీడియోలను కూడా పంచుకుంది. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


శ్రీవారికి ఖరీదైన కానుక అందజేసిన తిరుపతికి చెందిన భక్తుడు.. విలువ ఎంతంటే!

Tirupati Devotee Silver Swing Gifted: శ్రీవారికి భక్తుడు ఖరీదైన కానుకను అందజేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఏకాంత సేవ కోసం వెండి ఉయ్యాలను బహూకరించారు.. ఈ మేరకు ఉయ్యాలను ఆలయ అధికారులకు అందించారు. మరోవైపు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, రాత్రి వాహన సేవలు నిర్వహిస్తారు.


Nirjala Ekadashi Rama Lakshmana Dwadashi 2024: నిర్జల ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి చాలా ప్రత్యేకం - సంతాన సమస్యలు పరిష్కరించే వ్రతం!

Nirjala Ekadashi and Rama Lakshmana Dwadashi 2024: ఏటా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశులు దేనికదే విశిష్టమైనది. సాధారణంగా ఏకాదశి ఉపవాస నియమాలు దశమి రోజు రాత్రి నుంచి ప్రారంభమవుతాయి. ద్వాదశి రోజు ప్రత్యేకపూజ ఆచరించి, దాన ధర్మాలు చేసిన అనంతరం ద్వాదశి ఘడియలు మించిపోకుండా భోజనం చేస్తారు.ఏ ఏకాదశికి అయినా ఇవే నియమాలు పాటిస్తారు. అయితే నిర్జల ఏకాదశిరోజు మాత్రం కనీసం నీరు కూడా ముట్టుకోకుండా వ్రతం...


Kalki Real Story: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

Kalki Real Story: శ్రీ మహావిష్ణువు దశావతారమే కల్కి. కలిపురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు. స్వామీ ధర్మసంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు. సరే అన్న శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో శంబలలో విష్ణుయశుడు-సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పారు. ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా... లక్ష్మీదేవి, భూదేవి, గరుత్మంతుడు వీళ్లంతా ఎవరి సందేహాలు వారు...


ఘనంగా కూన శ్రీశైలం గౌడ్​ బర్త్​డే

ఘనంగా కూన శ్రీశైలం గౌడ్​ బర్త్​డే జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో శ్రీశైలం గౌడ్​ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ఆఫీసులో కార్యకర్తలు, ప్రజల సమక్షంలో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్​కాంగ్రెస్​ఇన్​చా...


Darshan: సూసైడ్ చేసుకున్న కన్నడ హీరో దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటంటే?

Darshan: సూసైడ్ చేసుకున్న కన్నడ హీరో దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటంటే? రేణుకాస్వామి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కన్నడ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రియురాలు పవిత్ర కోసమే ఈ హత్య చేయించడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటె తాజాగా హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకొన...


కల్కి అన్ని కథలకు క్లైమాక్స్‌‌!

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మైథాలజీ చిత్రం ‘కల్కి’ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం ప్రచార పర్వంలో వేగాన్ని పెంచింది.


Surya Namaskaralu : సూర్య నమస్కారాలు చేసేప్పుడు ఈ ఆరు తప్పులు అస్సలు చేయకండి

Surya Namaskaram : యోగా అనేది పురాతన కాలం నుంచి వస్తున్న పద్ధతి. యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కొందరు తప్పులు చేస్తుంటారు. వాటిని చేయకూడదు.


Sandeep Bhaga: ఉపాధి పనుల్లో IRS అధికారి.. చేతులు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా.. హ్యాట్సాఫ్ సార్..!

ఓ ఐఆర్ఎస్ అధికారి ఉపాధి కూలీ అవతారమెత్తారు. క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలతో కలిసి పని చేశారు. చేతులకు బొబ్బలొచ్చినా లెక్కచేయకుండా కూలీలతో సమానంగా పని చేశారు. వారి యెక్క కష్టాలను, సమస్యలను తెలుసుకునేందుకు ఇలా కూలీగా మారినట్లు సదరు అధికారి తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలంలో చోటు చేసుకుంది.


Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినీ జంప్..?.. ఆ పార్టీ లోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు..

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినీ జంప్..?.. ఆ పార్టీ లోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు..


ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు

ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్  ప్రభాకర్ రావు ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పలువురు అధికారులను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అమెరి...


అనుమానంతో ప్రియురాలి గొంతు కోసిండు

అనుమానంతో ప్రియురాలి గొంతు కోసిండు మహిళపై కత్తితో దాడి, పరిస్థితి విషమం పోలీసుల అదుపులో నిందితుడు హైదరాబాద్‌:  అనుమానంతో ప్రియురాలి గొంతును కోసాడు ఓ యువకుడు. పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్య (32) తన భర్తతో విడాకులు తీసుకుని తన తల్లితో కలిసి ఉంటోంది. ఈక్రమంలో తన ఫ్రెండ్​ గౌలిపురకు చెందిన మణికంఠతో పరిచయం పెరిగి ప్రేమించుకుంటున్నారు. అయితే  కొన్ని ...


పాన్ ఇండియా సినిమాలకు మిస్సవుతున్న ప్లానింగ్.. ఆ ఒక్క కారణం వల్ల 6 సినిమాలు పోస్ట్ పోన్?

ఇండస్ట్రీ ఏదైనా సరే రిలీజ్ డేట్‌ల విషయంలో మాత్రం చాలా పకడ్భందీగా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలైతే ఐదారు నెలల ముందే రిలీజ్‌ డేట్‌లను లాక్ చేసుకుంటుంటాయి. ఎందుకుంటే ఎలాంటి పోటీ ఉండొద్దని, వీకెండ్‌తో పాటు మరో హాలీడే కూడా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు.(Pc Credits-twitter) కానీ కొన్ని సార్లు.. అది వర్కవుట్ అవ్వదు. షూటింగ్ లేటవడమో, లేదంటే ఇతర కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కానీ ఒకసారి పోస్ట్ పోన్ అయితే పెద్దగా సమస్యలు ఉండవు కానీ.. పలు మార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇలా రెండు మూడు సార్లు పోన్ పోన్ అవుతూ వచ్చాయి.(Pc Credits-twitter/vyjayanti) దీని వల్ల ఆల్రెడీ థియేటర్లను లాక్ చేసుకుంటే ఇబ్బంది. అదీ కాకుండా ఒక సినిమాను పలుమార్లు పోస్ట్ పోన్ చేయడం వల్ల సినిమాపై ఇంట్రెస్ట్ ఆడియెన్స్‌లో తగ్గుతూ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో పోస్ట్ పోన్ అయిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.(Pc Credits-twitter/pushpatherule) ముందుగా.. కల్కీ సినిమా. కల్కీ సినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. కానీ.. షూటింగ్ ఇంకా పెడింగ్ ఉండటంతో మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే టైమ్‌లో ఏపీ ఎలక్షన్స్‌తో పాటు పలు చోట్ల ఎలక్షన్స్ జరగడంతో మరోసారి జూన్ 27కు పోస్ట్ పోన్ చేశారు.(Pc Credits-twitter/vyjayanti) పుష్ప 2 సినిమాను ముందుగా గతేడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఆగస్టు 15కు పోస్ట్ పోన్ చేశారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజవుతుందని ఫ్యాన్స్‌తో పాటు అందరూ ధీమాగా ఉన్నారు. కట్ చేస్తే నిన్న సాయంత్రం డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించి అందిరికీ షాక్ ఇచ్చారు.(Pc Credits-twitter/pushpatherule) దేవర విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ దేవరకు సీక్వెల్ ప్లాన్ తీసుకురావడం.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పులు జరగడంతో ఏకంగా ఆర్నెళ్లు పోస్ట్ పోన్ చేశారు. దసరా 10న స్లాట్ బుక్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు వారాల మందుకు ప్రీ పోన్ అయింది.(Pc Credits-twitter/devaramovie) గేమ్ చేంజర్.. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అప్పుడెప్పుడో రెండున్నరేళ్ల కిందట మొదలైన ప్రాజెక్ట్ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇంకా ఈ సినిమా టాకీ పార్టు పెండింగ్ ఉందట. నిజానికి ఈ సినిమాను గతేడాది రిలీజ్ చేస్తున్న దిల్ రాజు ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో.. ఈ ఏడాది సెప్టెంబర్‌కు పక్కాగా వస్తుందని ఓ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. అది జరిగే పనిలా లేదు. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం వీలైతే దసరా... లేదంటే దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట.(Pc Credits-twitter/svccinemas) ఓజీ సినిమాను ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కావడంతో షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. దాంతో ఓజీని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడదే డేట్‌ను దేవర లాక్ చేసుకుంది.(Pc Credits-twitter/dvv entertainments) డబుల్ ఇస్మార్ట్.. ఈ సినిమాను ముందుగా మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఆగస్టు 15కు పోస్ట్ పోన్ చేశారు. కానీ అప్పటికి కూడా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో ఇప్పుడు పుష్ప 2 డేట్‌ను ఎగరేసుకుని పోయింది. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు అఫీయిల్ ప్రకటన ఇచ్చారు.(Pc Credits-twitter/puri connects) ఇలా సినిమాలు పోస్ట్ పోన్ అవడానికి ముఖ్య కారణం మేకింగ్ కోసం అనుకున్న డేట్స్ చాలకపోవడం అని తెలుస్తుంది. ఇన్ని రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని మేకర్స్ జడ్జ్ చేయలేకపోతున్నట్లు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు చెప్పిన డేట్‌కు సినిమాలు ఖచ్చితంగా వచ్చేవి. మరీ ముఖ్యంగా మేకింగ్ కోసం అనుకున్న రోజుల్లో.. ఖచ్చితంగా పూర్తి చేసేవారట. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇతర కారణాల వల్ల మాత్రమే అయ్యేవని పలువురు నెటీజన్లు తెలుపుతున్నారు.(Pc Credits-twitter/devara movie)


Pawan Kalyan : పవన్‌కు Y ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారు- డిప్యూటీ సీఎం భద్రత పెంచిన ప్రభుత్వం

Janasen Chief Pawan Kalyan: జనసేన చీఫ్ అధినేత పవన్ కల్యాణ్ భద్రతను ప్రభుత్వం పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. పవన్ కల్యాణ్ బుధవారం గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నలజీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే పవన్ కల్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. తన ఛాంబర్‌ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్...


ఏంటి.. నిజమా?.. రానని ప్రభాస్ తెగేసి చెప్పాడా?

Kalki 2898 Ad Event in Amravati ప్రభాస్ కల్కి ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతారని తెగ ప్రచారం జరిగింది. అయితే అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది. తన సినిమాకు ఎలాంటి రాజకీయ రంగు అంట కూడదని ప్రభాస్ అన్నాడట. అమరావతిలో పెడితే రాజకీయంగా సినిమాకు నష్టం వాటిల్లుతుందని, అభిమానుల మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుందని ప్రభాస్ వద్దని అన్నాడట. ఈవెంట్ పెడితే తాను రానని అన్నాడట. ఈ వార్తలు నిజమో కావో...


భర్త పైశాచికం.. దివ్యాంగురాలైన భార్యపై దాడి

దివ్యాంగురాలైన భార్యపై ఓ వ్యక్తి పాశవికంగా దాడిచేశాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో ఈ ఘటన జరిగింది.


నీళ్లలో పడిన పిల్లలు కాపాడబోయిన తండ్రి మృతి

నీళ్లలో పడిన పిల్లలు కాపాడబోయిన తండ్రి మృతి తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్  ​జిల్లా తిమ్మాపూర్ ​మండలంలోని ఎల్ఎండీ కాకతీయ కెనాల్ గేటు వద్ద పిల్లలు సరదాగా ఫొటోలు దిగుతూ నీళ్లలో పడిపోయారు. ఇది గమనించిన తండ్రి వారిని కాపాడేందుకు నీళ్లలో దూకి ప్రాణాలు కోల్పోయాడు.  కరీంనగర్​లోని రాంనగర్​లో ఉండే విజయ్ (45) కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా నీటిపారుదల శాఖ పే అండ్...


వింటేజ్‌ ప్రేమకథ?

చిన్న సినిమా చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వరుసపెట్టి పాన్‌ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోనుచేస్తున్నారు ప్రభాస్‌. ఆయన ‘కల్కి 2898’ ఈ నెల 27న విడుదల కానుంది.


Ayyannapatrudu: కాబోయే స్పీకర్‌ని, అసెంబ్లీలోనే శిక్షిస్తా! అధికారులకు అయ్యన్న స్ట్రాంగ్ వార్నింగ్

AP Latest News: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్డును నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికలకు ముందు హడావిడి చేసి పనులు మొదలు పెట్టి, తరువాత ఎందుకు నిలిపివేసారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్టులు కట్టకుండా తారు రోడ్డు వేయడం ఏంటని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని బెర్మో వేసే సమయంలో 10 టన్నుల బరువు గల రోలర్ తో తొక్కించకుండా కేవలం 3 టన్నుల కెపాసిటీ...


వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

Bullet Proof car Alloted for Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారులో ప్రయాణించారు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది నిజం. డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్.. ఈరోజు విజయవాడ చేరుకున్నారు. ఉదయమే హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి వై ప్లస్ సెక్యూరిటీ మధ్య బుల్లెట్ ప్రూఫ్ కారులో విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ బుల్లెట్ ప్రూఫ్...


తల్లిగా మారిన అమలాపాల్.. నటి కొడుకు పేరు ఆకు.. దాని అర్ధం తెలుసా

తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ రీసెంట్ గా తల్లైంది.అయితే అమలాపాల్ రీసెంట్ గా సోషల్ మీడియా స్టేటస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుసమావళి సినిమాతో తన రంగప్రవేశం చేసి ఆ తర్వాత మైనా సినిమాతో అమలాపాల్ క్రేజ్ పీక్‌కి చేరుకుంది. అటు తెలుగులో కూడా ఇద్దరమ్మాయిలు సినిమాతో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకుంది ముద్దుగుమ్మ. ప్రముఖ నటీనటులతో జోడీ కట్టిన అమలా పాల్ దర్శకత్వం వహించారు. ఎల్. ఆమె విజయ్‌తో ప్రేమలో పడింది . వివాహం చేసుకుంది.తరువాత విభేదాల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టిన అమల బాల్ గ్లామర్ లో సందడి చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. ట్రావెలింగ్, యోగా, యాక్టింగ్, ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ రోజుల తరబడి గడిపే నటి అమలా పాల్ తన చిరకాల మిత్రుడు జగత్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి కొన్ని నెలల్లోనే తాను గర్భవతి అని ప్రకటించిన అమలా పాల్.. ఫోటోషూట్‌లు, సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంది. అలాగే అమలా పాల్ ఇటీవలి బేబీ షవర్ ఫోటోలు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాయి. అమలాపాల్ ఎప్పుడు ప్రసవం చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కొన్ని రోజుల క్రితం అమలాపాల్ కవలలకు జన్మనిచ్చిందని పుకార్లు వచ్చాయి. ఈ పరిస్థితిలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను పంచుకుంది.జూన్ 11 న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు శిశువుకు ఆకు అని పేరు పెట్టినట్లు తన అభిమానులకు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌కి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డ పేరుకు అర్థాన్ని వెతుకుతున్నారు. ప్రస్తుతం నటి అమలా పాల్ కొడుకు పేరు వైరల్ అవుతోంది. పార్థాల్ ప్రకారం ఆకు అనే పేరు హీబ్రూ పేరు. తమిళంలో ఆ పేరుకు స్వర్గం, ఆకాశం అని అర్థం.


Priyanka Gandhi | ప్రియాంకాగాంధీని వాయనాడ్‌కు స్వాగతిస్తూ తీర్మానం.. Video

Priyanka Gandhi | కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాను కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి స్వాగతిస్తూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు తీర్మానం చేశారు. మంగళవారం నియోజవకర్గ కాంగ్రెస్ కమిటీ సమావేశమై తీర్మానానికి ఆమోదం తెలిపింది. దాంతో వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంకా వాద్రా బరిలో దిగేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.


నింద చిత్రం చాలా డిఫరెంట్.. అంచనాలు పెంచేసిన వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది.ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన సంగతులివే..‘నింద’ కథను అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటి?రొటీన్ సినిమాలు...


చెన్నైలో వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు అరెస్టు

యాక్సిడెంట్‌ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కూతురు మాధురి అరెస్ట్‌ అయ్యారు. చెన్నైలోని బిసెంట్‌నగర్‌లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లింది.


Yuva Rajkumar: ఆ హీరో భార్యపై కాంతార హీరోయిన్ పరువునష్టం దావా

'కాంతార' సినిమా హీరోయిన్ సప్తమి గౌడ కోర్టులో ఓ పరువునష్టం దావా వేసింది. కన్నడ హీరో యువ రాజ్‌కుమార్ భార్యపై ఆమె ఈ డిఫమేషన్ కేసు వేసింది. ఉద్దేశపూర్వకంగా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మీడియాలో తన పరువు తీస్తున్నారంటూ సప్తమి ఆరోపించింది. ఈ ఆరోపణల వల్ల తన పరువుకి భంగం వాటిల్లిందని పేర్కొంటూ రూ.10 కోట్లకి దావా వేసింది సప్తమి గౌడ. గత కొన్ని రోజులుగా యువ రాజ్‌కుమార్ భార్య.. సప్తమిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది.


పరదా మూవీ నుంచి దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల

పరదా మూవీ నుంచి దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘పరదా’.  లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక...


పేరెంట్స్​ను చూసొస్తానని వచ్చి.. భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య

పేరెంట్స్​ను చూసొస్తానని వచ్చి.. భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య గద్వాల/శాంతినగర్, వెలుగు: ఇన్​స్టాలో పరిచయం ..ఆపై ప్రేమపెళ్లి చేసుకొని.. ఇప్పుడు కాదంటున్నాడని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పరిధిలోని మానవపాడు మండలం ఏ బుడిదపాడులో సోమవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. ఏపీకి చెందిన నిహారికను ఏ ...


కన్నడ నటుడు దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య

హత్య కేసు విచారణ ఎదుర్కొంటున్న దర్శన్‌కు సంబంధించి మరో విషయం కలకలం సృష్టించింది. బెంగళూరులోని దర్శన్‌ ఫామ్‌హౌస్‌లో అతని మేనేజర్‌ శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.


Rachita Ram | దర్శన్‌ నాకు గురువు లాంటి వారు కానీ.. నటి రచితా రామ్‌ ఏమన్నదంటే..?

Rachita Ram | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేయడం కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి రచితా రామ్‌ ఈ వ్యవహారంపై స్పందించింది.


Mahesh Babu: ఫ్యాన్స్ ను భయపెట్టే నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు.. వద్దు బాబోయ్ అంటున్న అభిమానులు..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యాన్స్ ను భయపెట్టే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అది కూడా రాజమౌళి సినిమా తర్వాత ఆ దర్శకుడితో సినిమా అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు. ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోన్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. ?


చపాతీ కర్రతో చంపేసింది.. ఇద్దరు ప్రియుళ్ల కేసును తేల్చేసిన పోలీసులు

ఇద్దరు ప్రియుళ్లను మెయింటేన్ చేస్తూ.. వారి మోజులో తండ్రిని చంపిన కూతుర్ని సోమవారం మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసేంటి? హత్య ఎందుకు జరిగింది అనే అంశాలను డీఎస్సీ ప్రసాద్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఆ ప్రకారం దొరస్వామి గవర్నమెంట్ టీచర్. ఉత్తమ ఉపాధ్యాయుడుగా గుర్తింపు ఉంది. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంకలోని ఆంజనేయ స్వామి గుడి, పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో నివసించేవాడు.దొరస్వామి మొదట స్థానిక జీఆర్టీ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. తర్వాత ప్రమోషం...


Saptami Gowda | విడాకులు సప్తమి గౌడ వల్లేనట.. కన్నడ హీరో మాజీ భార్యపై కాంతార హీరోయిన్‌ పరువు నష్టం దావా

Saptami Gowda | కన్నడ ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా వివాదాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవలే ఓ హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే.. మరో హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. కాంతార ఫేం సప్తమి గౌడ (Saptami Gowda) కన్నడ నటుడు యువ రాజ్‌కుమార్‌ మాజీ భార్య శ్రీదేవిపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసింది.


షాకింగ్: దర్శన్ ని వెనకేసుకొస్తూ మాట్లాడిన నటి కస్తూరి,తప్పు రేణుకాస్వామిదే అని తేల్చింది

కన్నడ నటుడు దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ పాత్ర పై పక్కా ఆధారాలు సేకరించారు బెంగళూరు పోలీసులు. ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే కోపంతో తన అభిమాని రేణుకా స్వామిని దర్శన్‌ కిడ్నాప్‌ చేయించినట్టు తేలింది. రేణుకాస్వామి మర్డర్‌కు ముందు దర్శన్ పవిత్రతో కలిసి షెడ్డుకు వెళ్లిన సీసీ ఫూటేజీ కూడా దొరికింది. ఈ క్రమంలో తానే స్వయంగా తన ఫ్యాన్స్‌ను...