Trending:


తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేసిన హీరోయిన్.. రష్మీ ఓదార్చుతున్నా గుండె బద్దలయ్యేలా ఏడుస్తూ..

మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అని ఆ విధంగా రూపొందించారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబవుతోంది. మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్...


సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోమని అడిగితే నో చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా

Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 50 ఏళ్లు దాటినా భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు. సల్లూ మియా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్యాచిలర్‌గా మారిన సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి మహిళా అభిమానులు క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ జంటలతో తెరపై కనిపించాడు. అయితే ఇప్పటి వరకు నిజజీవితంలో భాగస్వామిగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక నివేదిక ప్రకారం, సల్మాన్ ఖాన్ తనను వివాహం చేసుకోమని నటిని కోరినట్లు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతా సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. ఈవిషయాన్ని ఈటీమ్స్‌ETimesతో మాట్లాడుతూ, నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను మొదటిసారి కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట కండలవీరుడు. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు. అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. ఇండియన్ క్రేజీ స్టార్ సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ ఆయన నటించిన ప్రతి సినిమా తనకెంతో ఇష్టమైనది తెలిపింది. సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, 'ప్యార్ కియాతో డర్నా క్యా' నుండి 'ఓ ఓ జానే జానా' వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది. అంతే కాదు ప్రస్తుతం తన లైఫ్ బాగానే ఉందని చెప్పింది షర్మిన్. తన బావ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పని చేయడాన్ని మెచ్చుకున్నారు. తన 18వ ఏట “దేవదాస్” సినిమా చూసిన జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. బాజీరావ్ మస్తానీలో అసిస్టెంట్‌గా పనిచేసినందుకు తాను ఎంతో కృతజ్ఞురాలిని అంటూ తెలిపింది. హీరమాండి సినిమాని డిఫరెంట్‌గా తీయడానికి చాలా కష్టపడ్డాడు. నాకు మంచి జీవితం ఉందని తన హ్యాపీ లైఫ్ ను అందరితో షేర్ చేసుకుంది షర్మిన్.సంజయ్ లీలా బన్సాలీ,సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు. వారి సంబంధం 1996 లో కామోషి చిత్రంతో బలపడింది. దిల్ దే చుకే సనమ్ సావరియా సినిమాలో కలిసి పనిచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ,భన్సాలీలు అలియా భట్‌తో కలిసి ఇన్షాల్లా అనే చిత్రంలో కలిసి పనిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో వీరి మధ్య స్నేహంలో చీలిక వచ్చిందని కొందరు మాట్లాడుకున్నారు. అయితే హీరామండి ప్రీమియర్ షోకి హాజరవుతూ సల్మాన్ ఖాన్ ఆ గాసిప్‌లకు చెక్ పెట్టాడు.


పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని,  జూన్‌‌...


Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే

Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రేమాయణాలు జరపడంలో ముందుంటారు.అలా అని తెలుగులో లేరని కాదు.చూసుకుంటే ఎవ్వరూ తక్కువేం కాదు.అసలు విషయానికి వస్తే..బాలీవుడ్ యంగ్ హీరో అదిత్యారాయ్ క‌పూర్ (Aditya Roy Kapur)-లైగర్ బ్యూటీ అనన్య పాండే (Ananyapandey) మధ్య ఉన్న ...


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


రోహిత్ వేముల కేసులో పోలీసుల నివేదికపై ఆయన కుటుంబం ఏమంటోంది?

రోహిత్ వేముల కేసులో పోలీసుల నివేదికపై ఆయన కుటుంబం ఏమంటోంది?


పద్మశ్రీ మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. అసలు ఆయన కూలి పనికి వెళ్తున్నారా?

తెలంగాణ జానపద కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ.. పద్మశ్రీ మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. ఇది తెలంగాణలో పెద్ద కలకలమే రేపింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మొగిలయ్యను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.మాట ఇచ్చిన ప్రకారమే.. ఆదివారం మొగిలయ్యను కలిసిన కేటీఆర్.. ఆర్థిక సాయం చేశారు. పద్మశ్రీ మొగిలయ్య.. తెలంగాణకే గర్వకారణం, ఆయన గొప్ప కళాకారుడు అన్న కేసీఆర్.. ఆయన కష్టాల్లో ఉన్నారనీ, ఆయనకు సాయం చెయ్యడంలో తాను...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?

Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా? మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కాదా ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామ...


ఈ శాండ్ ఆర్టిస్ట్‌ని మెచ్చుకోవాల్సిందే...!!

గేదెలు హరికృష్ణ.. జాతీయ స్థాయిలో సాండ్ ఆర్ట్ లో ప్రముఖులు. ఈయన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గాజుల కొల్లివలస గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈయన గత 13 సంవత్సరములుగా సాండ్ ఆర్ట్ ను ప్రాక్టీసు చేస్తున్నారు. ఆయన వివిధ రాష్ట్రాల మరియు జాతీయ అంతర్జాతీయ స్ధాయి పోటీలలో పాల్గొన్నారు. ఈయన పలు విషయాలపై లోకల్ 18 తో ముచ్చటించారు. ఈ సాండ్ ఆర్ట్ నేర్చుకోవడానికి ప్రేరణ సుదర్శన పట్నాయక్ సాండ్ ఆర్ట్ పేపర్ లో చూసి ప్రేరణ పొంది స్వయంగా నేర్చుకున్నారు. చిన్నతనం నుండి మట్టితో బొమ్మలు చేయడం అలవాటు. ఈ సాండ్ ఆర్ట్ కు బాగా కలసి వచ్చిందని అతని అభిప్రాయం. ఇసుకను శిల్పంగా మార్చి చెక్కడం కష్టంతో కూడుకొన్నదని హరికృష్ణ అభిప్రాయం. 2023 అంతర్జాతీయ బీచ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ కొనార్క్ బీచ్ లో జరగగా అందులో 5 కాన్సెప్ట్స్ ఇవ్వగా శ్రీకూర్మము టెంపుల్, కూర్మం అనగా తాబేలు సాండ్ ఆర్ట్ వెయ్యగా మొదటి ప్రైజ్ వచ్చిందన్నారు హరి కృష్ణ. సుదర్శన్ పట్నాయక్ హరికృష్ణను ఎంతగానో అభినందించారు. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు ఉన్నతిని చాటేలా ఇసుకతో ఆర్టునువేయగా ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు. UGF విశాఖపట్నం వారు హరి జక్కన అనే బిరుదుతో సత్కరించారు. ఒక రోజు కృష్ట లంక బీచ్ లో రాష్ట్రస్థాయి సాండ్ ఆర్ట్ పోటీలకు రెండు రోజులు లేట్ ఎంట్రీగా వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఐదు గంటకు పదిహేను అడుగుల సాండ్ ఆర్ట్ అందులో బుద్ధుడు బొమ్మ కింద నాగార్జున డ్యామ్ ఆర్ట్ వేయగా అక్కడ ఆంధ్ర పట్నాయక్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. ఈయన పలు సందర్భాల్లో సాండ్ ఆర్ట్ వేశారు గోదావరి పుష్కరాలు మే డే హనుమాన్ జయంతి వోట్ ఫర్ నేషన్ ఇలా సందర్భానుసారంగా అనేక అర్ట్స్ వేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.


Summer Stroke Tips: భగభగమంటున్న భానుడు.. సన్‌ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి ఇలా చేయండి..

How To save stroke effected person: భానుడు భగభగ మండుతున్నాడు. నిన్న కేవలం ఒక్క రోజులోనే 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అసువులు బాస్తున్నారు.


జోరుగా ప్రచారం సాగిస్తున్న కలవపూడి శివ.. ఇక్కడ అదే హాట్ టాపిక్ !

ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే. ప్రధాన పార్టీ తరపున టికెట్ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. ఇక చేసేదేమీలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అసలే మాజీ ఎమ్మెల్యే కాబట్టి, ప్రజలు ఈయనకు ప్రచారపర్వంలో బ్రహ్మరథం పడుతున్నారట.ఏపీలో సాధారణ ఎన్నికల పుణ్యమా అంటూ పొలిటికల్ హీట్ ఎక్కింది. అసలే సమ్మర్ హీట్.. ఆపై పొలిటికల్ హీట్ అంతా హీట్ హీట్ గా మారింది ఏపీ. అయితే రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లో ఈ హీట్ కాస్తంత అధికంగా ఉందట. దీనికి ప్రధాన కారణం...


Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.


అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.  ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్  చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధిం...


సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు....

సుహాస్ సినిమాలంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. అతను ఏ పాత్ర చేసినా, అది ఎంత సాధారణమైనది అయినా సరే, ఆ కనక్షన్ వల్లే అతను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.


ఆహా మృణాల్ అట్టా నడిచొస్తుంటే గుండె గుబేల్

హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో మృణాల్ పాల్గొంది. ఈ సందర్భంగా పింక్ కలర్ లెహంగాలో అందాలు ఆరబోస్తూ ర్యాంప్ వాక్ చేసింది మృణాల్. ఈ ఔట్‌ఫిట్‌ను డిజైన్ చేసేందుకు దాదాపు 14 గంటల పాటు సమయం పట్టిందట. డిజైనర్ అను పెల్లకురు ఈ ఔట్‌ఫిట్‌ను రెడీ చేసింది. ఇందులో మృణాల్ అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్​మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్​లు, ఇతర పరికరాలు ఇవ్వా...


కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్త...


మేలో మీ బర్త్‌డే ఉందా? ఒక వండర్‌లా టికెట్ కొంటే మరొకటి ఉచితం

మే నెలలో మీ బర్త్‌డే ఉందా? అయితే అలర్ట్. వండర్‌లా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఒక వండర్‌లా టికెట్ కొంటే మరో టికెట్‌ను ఉచితంగా ఇస్తోంది. వండర్‌లాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మే నెలలో పుట్టినవారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్‌లోని వండర్‌లాతో పాటు బెంగళూరు, కొచ్చిలోని వాటర్ పార్క్స్‌లో ఈ ఆఫర్ పొందొచ్చు. 2024 మే 31 వరకు ఈ ఆఫర్ లభిస్తుంది. ఆన్‌లైన్‌లో, పార్క్ టికెట్ కౌంటర్ల దగ్గర కొనే టికెట్లకు ఈ...


యశ్‌‌‌‌తో స్క్రీన్ చేసుకోబుతున్న నయనతార

యశ్‌‌‌‌తో స్క్రీన్ చేసుకోబుతున్న నయనతార హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్స్‌‌‌‌తో దూసుకెళుతోంది నయన్. తాజాగా మరో శాండిల్ వుడ్ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు తెలుస్తోంది. ‘కేజీయఫ్‌‌‌‌’తో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న యశ్‌‌‌...


చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్

చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్ ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం: సీజేఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నరు ఐదో తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న జస్టిస్​ చంద్రచూడ్ ఫిఫ్త్ క్లాస్ లో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న సీజేఐ ఖాట్మాండులో ‘జువెనైల్ జస్టిస్’ సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ:...


ఎల్లో శారీలో మెరిసిన మృణాళిని.. చూపు తిప్పుకోలేని సొగసు, వైరల్ పిక్స్

సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని...


సచిన్ కూతురు పిక్స్ చూశారా.. హీరోయిన్స్‌ను మించిన అందం.. బంగారంలా మెరిసిపోతున్న సారా..

సారా టెండూల్కర్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ సచిన కూతురు అని తెలిసిందే. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మోడలింగ్‌లో రాణిస్తోంది. అంతేకాదు త్వరలో సినీ ఎంట్రీ కూడా ఇవ్వనుందని టాక్ నడుస్తోంది. Photo : Instagram సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే తెలుగులో టాప్ హీరోయిన్స్‌తో పోటి పడుతున్నట్లు లెక్కా.. తెలుగు టాప్ హీరోయిన్స్‌కు కూడా ఈ రేంజ్‌లో ఫాలోవర్స్ లేరు. సారా అందచందాలతో పాటు చదువులోను రాణిస్తోంది. ఆమె ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకుంది. ఇక అది అలా ఉంటే.. సారా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. Photo : Instagram ఇక సారా ఆ మధ్య.. డీప్ ఫేక్ అంశం స్పందించింది. తన డీప్ ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ సారా టెండూల్కర్ ఆరోపించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ట్విట్టర్ ఎక్స్‌లో తనపేరిట నకిలీ ఖాతాలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఇక మరోవైపు సారా గత కొంత కాలంగా టీమిండియా సెన్సేషన్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. Photo : Instagram ఇక సారా టెండూల్కర్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె తన కెరీర్ విషయంలో తల్లి మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నారు. సారా సైన్స్‌లో డబుల్ డిగ్రీ పొందింది. తన తల్లితండ్రులను గర్వపడేలా చేసింది. Photo : Instagram సారా మొన్నటి వరకు సినిమాల్లోకి వస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే అలా జరగలేదు. అంతేకాదు ఆమె తండ్రి లాగా క్రీడా రంగంలోకి రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటకీ.. వైద్య వృత్తిని ఎంచుకుంది. టెండూల్కర్ కూతురు సారా కాలిఫోర్నియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. Photo : Instagram ఆమె తాజాగా మంచి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. సారా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (UCL) నుండి మెడికల్ సైన్స్‌లో పాస్ అయ్యిందట. అందులో భాగంగా ఆమె తాజాగా సర్టిఫికెట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సారా తన తండ్రి బాటలో పయనించలేదు కానీ తన తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడిచి డాక్టర్ అయ్యింది. Photo : Instagram సచిన్ భార్య అంజలి టెండూల్కర్ ఓ డాక్టర్ అని తెలిసిందే. ఆమె ఓ మంచి పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఇక ఆమె కూతురు కూడా వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. Photo : Instagram సారా.. తన చదువులను కొనసాగిస్తూనే.. అనేక మార్కెటింగ్ ఏజెన్సీలకు మోడల్‌గా పనిచేసింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 26 ఏళ్ల వయసులో ఆమె తన అందచందాలతో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. సారా అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. Photo : Instagram


Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం!

Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం! భారత స్టార్ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. ఒలింపిక్ ట్రయల్స్ సమయంలో డోపింగ్ శాంపిల్స్ ఇవ్వనందుకు నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 10న సోనేపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్రం న...


Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్

Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్ తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాల...


షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్, షాకింగ్ రీజన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఏపీ మొత్తం ఎలక్షన్ క్యాంపెనింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. దీనితో పవన్ తాత్కాలికంగా...


పవన్ ని గెలిపించేందుకు కోట్ల రూపాయల డీల్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్స్... గెటప్ శ్రీను బయటపెట్టిన నిజాలు!

పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ భారీగా ఛార్జ్ చేశారట. అభిమానంతో కాదు డబ్బుల కోసం వారంతా పిఠాపురంలో దిగారట. దీనిపై షాకింగ్ విషయాలు బయటపెట్టాడు గెటప్ శ్రీను... 2019 సార్వత్రిక ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి తీరని వేదన మిగిల్చాయి. ఆ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. టీడీపీ,...


బెస్టీతో ముంబైలో వితిక షెరు.. ఇంట్లో వంట వండుకుంటూ వరుణ్ సందేశ్

Varun Sandesh Wife వరుణ్ సందేశ్, వితిక షెరు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు వితిక మాత్రం తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. నిహారిక, వితిక షెరు కలిసి చేస్తున్న హంగామా ఇన్ స్టాలో బాగానే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ముగ్గురూ ముంబైలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.


కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పెళ్లైన నాలుగు రోజులకే భార్యను పుట్టింటికి పంపిన భర్త..!

ఫ్రూట్ జ్యూస్ పచ్చన కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది. నవ వధువు అన్నం తినకుండా కేవలం జ్యూస్‌లు మాత్రమే తాగుతుందని సాకులు చెబుతూ ఓ యువకు తన భార్యను పెళ్లైన నాలుగురోజులకే పుట్టింట్లో వదిలిపెట్టాడు. దీంతో అమ్మాయి తరుపు బంధువులు నవ వరుడు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.


Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకోంది. దీంతో ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి నటులతో పాటు వరల్డ్ వైడ్ గా గుర్తింప...


ప్రవీణ్ తో విడిపోయింది అందుకే, ఇంటర్వ్యూలలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఫైమా!

బుల్లితెర జంటల్లో ప్రవీణ్-ఫైమా ఒకరు. వీరు పలుమార్లు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. కాగా ప్రవీణ్-ఫైమా బ్రేకప్ అయ్యారు. అందుకు కారణాలు ఏమిటో వెల్లడించారు. ఫైమా-ప్రవీణ్ పటాస్ షోలో మొదటిసారి కనిపించారు. అనంతరం ఫైమా జబర్దస్త్ కి వచ్చింది. లేడీ కమెడియన్ గా ఎదిగింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ కూడా రాణించింది ఫైమా. పది వారాలకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్లిన కారణంగా కొన్నాళ్లు జబర్దస్త్...


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


ప్రియురాలికి రూ.80 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియుడు.. బ్యాంక్‌కు వెళ్లగా ప్రేయసికి ఊహించని అనుభవం

బాయ్‌ఫ్రెండ్ అన్నాక గర్ల్‌ఫ్రెండ్‌కు తప్పక గిఫ్ట్‌లు ఇవ్వాలి. ఇక బహుమతులు ఇవ్వలేదు అనే కారణంతో ప్రేమను తిరస్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి తన ప్రియురాలికి ఏకంగా రూ.80 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంత డబ్బు చూసి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వాటిని దాచుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ప్రియురాలికి బ్యాంకులో ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?


Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.


నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ప...


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్‌ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?

Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్‌ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా? బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli). పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీ...


బాలకృష్ణను ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? ఏమని పిలుస్తారంటే..?

ల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బాబు అంటే ఏంటో అందరికి తెలిసిందే.. ఆయనదగ్గరకి వెళ్ళి మాట్లాడానికే చాలా మంది భయపడుతుంటారు. అటువంటిది బాలకృష్ణను ఇండస్ట్రీలో ఓ వ్యక్తి ముద్దు పేరుతో పిలుస్తాడట. ఎవరతను తెలుసా..? నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు.. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. హ్యాట్రిక్ హీట్ కొట్టి.. వరుసగా నాలుగో సినిమాను కూడా విజయపతాకం ఎగరవేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బిజీలో ఉన్న నటసింహం.. తానునటిస్తున్న సినిమాకు...


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.


షార్ట్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్... దాని ధర తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!

హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటో షూట్ లో జాన్వీ కపూర్ ధరించిన షార్ట్ ఫ్రాక్ ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ టైం చాలా బాగుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కి దేవర ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. దేవర మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దేవర...


Brahmamudi Today మే 06 ఎపిసోడ్: ‘మీ ఇంటికొస్తా లేదా మీడియాను కలుస్తా’ బాబు తల్లి మాయా బెదిరింపులు.. సీసీ ఫుటేజ్‌లో నిజాలు

Brahmamudi Today 2024 May 06 Episode: కళావతికి రాజ్ డిలెట్ చేసిన సీసీ ఫుటేజ్ దొరికేసింది. ఈ క్రమంలోనే బాబు తల్లి మాయా గుట్టు ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


పప్పులో కాలేసిన కంగనా.. ప్రత్యర్ధిని టార్గెట్ చేయబోయి సొంత పార్టీ ఎంపీపైనే విమర్శలు..!

సార్వత్రిక ఎన్నికల్లో మరో బాలీవుడ్ నటి బీజేపీ తరఫున తన అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు నిరంతరం వివాదాలతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్. తన మనసులోని నిర్భయంగా వెల్లడించి, ముక్కుసూటిగా కంగనా మాట్లాడుతారు. ఆమె తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో మండీ లోక్‌సభ నుంచి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ నటి దూసుకెళ్తున్నారు. అయితే, శనివారం ఆమె ఓ సభలో చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఈ రామారావు నాదస్వర రాగాలను పది మందికి పంచేస్తున్నారు.. మీరే చూడండి..

శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస పట్టణంకు చెందిన రామారావు నాదస్వరంలో ప్రావీణ్యత సంపాదించి టి.టి. డి దేవస్థానం యొక్క టి.టి.డి భక్తి ఛానల్ లో నాదస్వరం విద్వాంసుడిగా కొన్నాళ్లు పనిచేసారు. అలాగే కొన్ని కచేరి ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఇపుడు ఈయన తను నేర్చుకున్నవిద్య తన తోటివారికి పంచాలనే కుతూహలంతో ఆమదాలవలస పట్టణంకు దగ్గరలో ఉన్న గాజులకొల్లివలస గ్రామంలో ఉన్న సంగమేస్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో పిల్లకు ఉచితంగా నాదస్వరం విద్యను నేర్పిస్తున్నారు.వీరి...


వార్ 2 కోసం ఫస్ట్ టైం అలా చేసిన ఎన్టీఆర్... హృతిక్ రోషన్ ని డామినేట్ చేయాలనేనా!

ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో వార్ 2 ఒకటి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న నేపథ్యంలో ఆయనకు పోటీ ఇచ్చేందుకు ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. గతంలో ఎన్నడూ చేయని ఓ పని ఎన్టీఆర్ చేశాడట. నందమూరి వారసుడు ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. గొప్ప నటన, అద్భుతమైన డాన్సర్. డైలాగ్ డెలివరీలో కింగ్. ఎన్టీఆర్ అందుకే దేశం మెచ్చిన హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ చిత్రంలోని నాటు...


శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా

శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదిన విశేషాలను తెలుసుకుందాం.. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున ( 2024 మే 16) సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్...


Monday Motivation : బంధం బలంగా ఉండాలంటే ప్రేమే కాదు.. ఇవి కూడా ఉండాలి

Monday Motivation : ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య.. నా భాగస్వామి నాతో సరిగా ఉండటం లేదు అని. కానీ బంధం సరిగా ఉండాలంటే ఇద్దరూ సరిగా ఉండాలి. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అనే విషయం గుర్తుంచుకోవాలి.


తండ్రి పేరు జూనియర్ కి దక్కినందుకు రగిలిపోయిన బాలయ్య.. హరికృష్ణ కౌంటర్ తో కీలక విషయం వెలుగులోకి!

తారక్ ని నందమూరి వారసుడిగా అంగీకరించని బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం ఇష్టపడలేదట. ఈ క్రమంలో హరికృష్ణ గట్టి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు తారక్ కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం.. ఒక లెజెండరీ నేమ్ లేదా ట్యాగ్ తగిలించుకోవడం చాలా ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక ప్రభంజనం కాగా... ఆ పేరు పెట్టుకున్న తారక్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అసలు తారక్ స్టార్ గా ఎదగడానికి ఎన్టీఆర్ అనే పేరులో...


ఇచ్చిన మాట నిలబెట్టుకున్న KTR.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మెుగులయ్యకు సాయం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు (KTR) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత కిన్నెర మెులగయ్యను కలిసి ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 600 గజాల ఇంటి స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.