Trending:


NTR Bharosa: నేడు ఏపీలో పెన్షన్ల పండుగ, పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ అందించనున్న చంద్రబాబు

NTR Bharosa: ఏపీలో నేడు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పెన్షన్ల ఇంటి వద్దే అందిస్తారు. పెనుమాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందిస్తారు.


Bandi Sanjay | వారెవ్వా బండి సంజయ్ సారు ఇంతబాగా పాట పాడతారా ..!

వారెవ్వా బండి సంజయ్ సారు ఇంతబాగా పాట పాడతారా ..! పాట పాడిన కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్.


Juhi Chawla: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

Juhi Chawla About Shah Rukh Khan: ఒకప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా నటించిన చాలామంది నటీనటులు.. ఇప్పుడు పెద్ద స్టార్లు అయిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఎస్‌ఆర్‌కే అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఈ స్టార్ హీరో. తాజాగా తన కో స్టార్, బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా...


Bellamkonda Sai Srinivas | కొత్త ప్రాజెక్ట్ మొద‌లుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas | టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఛత్రపతి వంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత టైస‌న్ నాయుడు అనే సినిమా చేస్తున్న సాయి శ్రీనివాస్ తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ #BSS11. ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా లాంచ్ అయ్యింది.


Nag Ashwin: ఆ ఖర్చు మమ్మల్ని భయపెట్టింది - ఇండస్ట్రీలో కష్టాల గురించి బయటపెట్టిన నాగ్ అశ్విన్

Nag Ashwin: అందరూ ఊహించినట్టుగానే ‘కల్కి 2898 AD’ మూవీ ఓ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఒక రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ‘కల్కి 2898 AD’ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదల అవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలో మూవీ టీమ్ అంతా చాలా కష్టపడింది. అయితే ‘కల్కి 2898 AD’ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లో...


HBD Rhea Chakraborty: బుల్లితెర TO వెండితెర వయా టాలీవుడ్ - 32వ వసంతంలోకి అడుగు పెట్టిన సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు!

Happy Birthday Rhea Chakraborty: అమ్మాయిలు సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయమే కాదు, కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. అవకాశాలు వచ్చినా, అదృష్టం కలిసి రాక తక్కువ కాలంలోనే ఫేడౌట్ అయిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. మరికొంత మంది హీరోయిన్లు సినిమాల కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అవుతారు. ఈ రెండు లక్షణాలు కలిగిన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె, ఏకంగా నెల రోజుల పాటు జైలు జీవితాన్ని...


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


Goldman | గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు

బీహార్‌కి చెందిన ప్రేమ్ సింగ్‌, గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు ధరించడమే కాదు.. అతను తోలే బైక్‌కి కూడా బంగారం ఉంది. ప్రస్తుతం నా ఒంటిపై 5 కేజీల గోల్డ్ ఉంది. బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఉంది. ఇది మంచి పాలన ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేరాలు జరుగుతాయనే భయం నాకు లేదు. నా బైక్‌కి 150 నుంచి 200 గ్రాముల బంగారం ఉంది. బీహార్ ప్రభుత్వం, బీహార్ పోలీసులకు ఇది నేను ఇచ్చే గౌరవం అని ప్రేమ్ సింగ్ తెలిపారు.


రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు

రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.  ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రాధా కిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.  2024 జులై 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్ ఇచ్చింది నాంపల్ల...


అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా (77) అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని జూలై 1వ తేదీ సోమవారం శత్రుఘ్న కుమారుడు లవ్ సిన్హా వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లవ్ సిన్హా.. "గత ర...


Mallikarjun Kharge | ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో నాకు కన్ఫ్యూజన్‌.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే

Mallikarjun Kharge | రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తన చమత్కారమైన మాటలతో సభలో నవ్వులు పూయించాడు. ధన్యవాద తీర్మానంపై ఖర్గే మాట్లాడుతుండగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్‌కఢ్‌కు, ఖర్గేకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.


World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1


Hyderabad | పుస్తకాలు అందలె యూనిఫాంలు చేరలె.. హైదరాబాద్‌ విద్యాశాఖలో ఎందకింత నిర్లక్ష్యం..?

బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్‌ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం కొన్ని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పుస్తకాలు అందకపోవడం గమనార్హం.


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి. చూస్తుంటే ఇదంతా నిజమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని చుట్టూ ఓ విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా...


Panchangam Today: నేటి పంచాంగం.. ఇవాళ బాగుంటుందిలే!

నేడు 1 జులై 2024 సోమవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ దశమి. ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: ఇందువాసరెనక్షత్రం: అశ్విని ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భరణి రాత్రి తెల్లవారుజాము 5 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కృత్తిక.యోగం: సుకర్మ, మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత దృతి.కరణం: భద్ర, ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ, రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ. అమృతకాలం తెల్లవారుజాము రాత్రి 12 గంటల 50 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకూ ఉంది. తిరిగి సాయంత్రం 3 గంటల 22 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం సాయంత్రం 3 గంటల 38 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సుధీర్ బాబు కొత్త సినిమా.. ఇదేమి విడ్డూరం సామీ!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా సుధీర్‌ బాబు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.(Pc Credit-Instagram@iSudheerbabu) ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి.(Pc Credit-Instagram@iSudheerbabu) ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామా మశ్చీంద్రా సినిమాలు సుధీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన హరోంహర సినిమా ఫ్లాపుల భారీ నుంచి తప్పించింది. మరీ బ్లాక్ బస్టర్ హిట్టవలేదు కానీ.. చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.(Pc Credit-Instagram@iSudheerbabu) నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పర్వాలేదనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అవి గనుక లేకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.(Pc Credit-Instagram@iSudheerbabu) 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా జూన్ 14న ఈ సినిమా రిలీజైంది. అయితే నెలతిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) జూలై 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎమ్ఎమ్‌లో రన్ అవుతుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) ఇలా థియేటర్‌లో ఉండగానే ఓటీటీలో డేట్ అనౌన్స్‌కావడం నిజంగా విడ్డూరమే అనిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించగా మళవిక శర్మ సుధీర్ భార్యగా కనిపించింది.(Pc Credit-Instagram@iSudheerbabu)


పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌

పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌ రూ.10 లక్షల కోట్లకు వెడ్డింగ్ ఇండస్ట్రీ న్యూఢిల్లీ: ఇండియాలో వెడ్డింగ్ ఇండస్ట్రీ  సైజ్ రూ.10 లక్షల కోట్ల (130 బిలియన్ డాలర్ల) కు పెరిగిందని బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఫుడ్‌‌‌‌‌‌‌‌, గ్రోసరీల తర్వాత పెళ్లిళ్ల కోసమే ఇండియన్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తెలిప...


మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌

మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌ హిట్ జోడీలకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే కొందరు మేకర్స్.. ఆ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేస్తుంటారు. తాజాగా మరో సూపర్ హిట్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించి సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా మరోసారి బాలయ్యకు జోడీగా కనిపి...


మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు.. నవ్వుతూనే అధికారులకు వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పింఛన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చరిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు. నాయక్ కూతురు ఇస్లావతి...


సుధీర్‌బాబు సూపర్‌ నేచురల్‌థ్రిల్లర్‌

యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్‌ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్‌ ఇండియా సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు.


వైరల్ అలర్ట్

వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్‌ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విషయం కాదు.


Pawan Kalyan: ప్రధాని సభలకు ఎస్పీజీ వాళ్లు నన్ను రావొద్దన్నారు

Deputy cm Pawan Kalyan speech at pithapuram: సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమయంలో జరిగిన విషయాలను వారితో పంచుకున్నారు. అలాగే ఏపీ ఎన్నికల్లో జనసేన విజయం కోసం జనసేన కార్యకర్తలు చేసిన కృషిని పవన్ అభినందించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ఎమోషనల్ అయ్యారు.


Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’

Guppedantha Manasu Serial Today: ఎవరు నమ్మినా నమ్మకపోయినా రిషి బతికే ఉన్నాడని నమ్మిన వసుధార.. రంగానే రిషి అని అనుకుంటుంది. అయితే రంగా మాత్రం.. తాను రిషి అంత గొప్పోడ్ని కాదని.. తాను సాధారణ ఆటో డ్రైవర్‌ని అని పదే పదే చెప్తున్నాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో రిషి, వసుధారలు మనసు విప్పి మాట్లాడుకున్నారు.


డిప్యూటీ సీఎం అయినా పవన్‌కి ఇంట్లో బాస్‌ ఎవరో తెలుసా? ఫోన్‌ చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే అట..

పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆయనే బాస్‌. కానీ ఇంట్లోమాత్రం ఆయనకు బాస్‌ ఉన్నారట. ఆమె ఏం చెబితే అది చేయాల్సిందేనట. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వంలో క్రీయాశిలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే జనంలోకి వెళ్లాడు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే బాధ్యతలు చేపట్టారు. అలాగే మొక్కులు తీర్చుకుంటున్నారు. దీక్షలో ఉన్నా,...


Guppedanta Manasu Serial Today July 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన మను – రంగాతో వసుధార చాలెంజ్

Guppedanta Manasu Serial Today Episode: రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. వీడు చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నాడా? అని మనసులో అనుకుంటాడు. ఏంటి షాక్‌ అయ్యావా? ఇంకా బతికే ఉన్నాడని ఆశ్యర్యపోతున్నావా? నువ్వే కాదు.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా నన్ను కాదు కదా నా కాలి గోటిని కూడా టచ్‌ చేయలేరు అంటాడు మను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్‌ నీకేమైనా మతి...


Kangana Ranaut | రాహుల్‌గాంధీ మాంచి స్టాండప్‌ కమెడియన్‌ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్

Kangana Ranaut | లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాధీపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించిన తీరు మాంచి స్టాండప్‌ కమెడియన్‌ను తలపించిందని ఆమె ఎద్దేవాచేశారు.


Janasena: ఎమ్మెల్యేకు కారు బహూకరించిన జనసైనికులు..

శ్రీ కరాటం రాంబాబు గారి ఆధ్వర్యం లో పోలవరం జనసేన MLAకు కీ, డౌన్ పెమెంట్ కట్టి కారు బహుకరించారు జనసైనికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కరాటం రాంబాబు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు . 2019 లో జనసేన తరుఫున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు .2024 ఎన్నికల్లో రాంబాబు గారి సూచన మేరకు పవన్...


నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ యుద్దం మొదలవుతుందో తెలియదు. వాటికి ప్రత్యేకమైన కారణాలంటూ కూడా ఉండవు. ఏదో చిన్న ఇష్యూని పట్టుకుని దాన్ని పెద్దది చేసి ట్విట్టర్ లో పోస్ట్ లు, కామెంట్ లు వర్షం కురిపిస్తూంటారు. గత రెండు రోజులుగా కల్కి చిత్రం పై ప్రశంశలు వర్షం కురిపిస్తున్న ట్విట్టర్ లో ఓ వర్గం నాగ్ అశ్విన్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అందుకు కారణం చిరంజీవి...


రోజుకు రూ.40 వేలు సంపాదిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... ఎలానో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి!

రియాలిటీ షోలలో బిగ్ బాస్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్‌కు ముస్తాబవుతుంది. ఇక అసలు బిగ్ బాస్ షో పుట్టింది మొదట హిందీలో. అక్కడ ఇప్పటికే 17 సీజన్‌లు కంప్లీట్ చేసుకోగా.. రెండు ఓటీటీ సీజన్‌లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ 3వ సీజన్ స్టార్ట్ అవబోతుంది. కాగా ఈ సారి అనీల్ కపూర్ హోస్ట్‌గా చేస్తున్నాడు. ఇక 3వ సీజన్‌ ఇటీవలే స్టార్ట్ అవగా.. 16 మంది కంటెస్టెంట్‌లు ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో ఒకమ్మాయి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది ఆమెనే చంద్రిక గేరా దీక్షిత్. చgద్రిక వడా పావ్ బిజినెస్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఢిల్లీలోని సైనిక్ విహార్‌లోని చంద్రిక వడా పావ్ అంటే ఫుల్ ఫేమస్. కాగా రీసెంట్‌గా దీక్షిత్ బిగ్ బాస్ OTT 3కి మొదటి కంటెస్టెంట్‌గా అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది. అలా అఫీషియల్‌గా న్యూస్ వచ్చిందో తేదో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సాధారణ ఫుడ్ స్టాల్ నడుపుకునే ఒక అమ్మాయి.. రియాలిటీ టీవీ షోకు ఎంపిక అవడంతో హిందీనాట వైరల్ అయిపోయింది. ఇక తాజా ఎపిసోడ్‌లో చంద్రిక తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఢిల్లీ రోడ్లపై వడపావ్ అమ్ముతూ చంద్రిక రోజుకు రూ.40 వేలు సంపాదిస్తున్నట్లు చెప్పింది. అది విన్న తోటి కంటెస్టెంట్స్ నోరెళ్ల బెట్టారు. చంద్రిక తన వడా పావ్ ఫుడ్ స్టాల్‌ను స్టార్ట్ చేయకముందు హల్దీరామ్‌లో పనిచేసింది. అయితే తన కొడుకుకు డెంగ్యూ జ్వరం రావడంతో, చూసుకునే దానికి ఎవరు లేకపోవడం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. తన భర్త రాపిడో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడట. ఎంతకాలం అని ఇలా జీవితం సాగిస్తామని ఆలోచించి వడాపావ్ బిజినెస్ పెట్టింది. ఆ బిజినెస్‌లో ఆరితేరిపోయింది. యమ టేస్టీగా వడాపావ్‌ను తయారు చేయడంతో కొద్ది రోజుల్లోనే ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు వెళ్లింది. అదే టైమ్‌లో చంద్రికా దీక్షిత్ ఫుడ్ బిజినెస్ వీడియోను ఫుడ్ వ్లాగర్ అమిత్ జిందాల్ పోస్ట్ చేయడంతో ఒక్క సారిగా చంద్రికా బిజినెస్ ప్రపంచానికి తెలిసింది. మరీ ముఖ్యంగా ఆ వీడియోలో చంద్రిక.. వడాపావ్‌ను తయారుచేసే విధానం అందరినీ ఆకర్షించింది. దాంతో ఒక్కసారిగా ఫుల్ పాపులారిటీ వచ్చేసింది.


Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మూవీ!

గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


AP News | ఏపీలో పింఛన్ల పండుగ

పెనుమాకలో చంద్రబాబు గారి చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందచేత. తమకు ఇల్లు కావాలని సీఎంను కోరిన నాయక్ కుటుంబం. ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలపటమే కాక, అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అందచేసిన సీఎం .


దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? కొందరికి మాత్రమే ఎందుకు కనిపిస్తాయి..?

చిన్నప్పటి నుంచే మనం దెయ్యాల కథలు వింటూ వస్తున్నాం. పెద్దవాళ్లు అయ్యాక దెయ్యాలు, భూతాల సినిమాలు చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సైంటిఫిక్ యుగంలో కూడా కొందరు దెయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం, 45% మంది అమెరికన్లు ఘోస్ట్స్ ఉన్నాయని నమ్మితే 18% మంది వాటితో కమ్యూనికేట్ లేదా ఇంట్రాక్ట్ కాగలమని చెప్పారు. కానీ, ఆత్మలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు ఉన్నట్లు సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. అయినా చాలామంది వీటిని చూసినట్లు చెప్తారు. పిశాచాలు కనిపిస్తున్నాయని భయపడిపోతారు. అయితే కొందరికి నిజంగానే దెయ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం. వినలేని శబ్దాలుమానవ చెవులు సాధారణంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను వినలేవు. వీటిని ఇన్‌ఫ్రాసౌండ్ అంటారు. అయినా, ఈ శబ్దాలు మనపై ప్రభావం చూపుతాయి. అధ్యయనాల ప్రకారం, ఇన్‌ఫ్రాసౌండ్‌కు గురవడం వల్ల అసౌకర్యం, దుఃఖం, చలి, భయం వంటి భావాలు కలుగుతాయి. ఇన్‌ఫ్రాసౌండ్ వస్తువులు కంపించేలా లేదా ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఇది గదిలో అలికిడి/అదృశ్య శక్తి ఉన్నట్లు భావన కలిగిస్తుంది. దీంతో అక్కడ దెయ్యం లేదా అతీంద్రియ శక్తి ఉందేమో అని నమ్ముతారు. జంతువుల సంభాషణలు, భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి సహజ వనరులు, డీజిల్ ఇంజన్లు, గాలి టర్బైన్లు వంటి మానవ నిర్మిత వనరులు కూడా ఈ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అల్ట్రాసౌండ్ అంటారు. వీటిని మానవులు వినలేరు. హార్మోన్స్ ఎఫెక్ట్భయపడినప్పుడు, మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డొపమైన్‌ను విడుదల చేస్తుంది. అందుకే కొందరికి దెయ్యాల సినిమాలు చూస్తున్నప్పుడు, హంటెడ్ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు భయంతో మిక్స్ అయిన సంతోషం, థ్రిల్ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులతో ఒక్కోసారి బ్రెయిన్ ఆటలాడుతుంది. అక్కడ లేని దృశ్యాలను కూడా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అప్పుడు వీరు దెయ్యాలను చూసినట్లు అనుకుంటారు. కార్బన్ మోనాక్సైడ్విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మానసిక భ్రమలు, ఛాతీపై ఒత్తిడి, భయం కలిగిస్తుంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొన్నిసార్లు ఇది దెయ్యాల పని అనుకుంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1920లలో యూఎస్‌లోని ఒక ఇంట్లో పాడైన ఫర్నేస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ కావడంతో అక్కడికి వెళ్లిన వారికి వింత భ్రమలు కలిగాయి. బూజుపాడుబడ్డ ఇళ్లలో బూజు (Mold) ఏర్పడుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యం, మెదడు పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది మాటల తడబడటం, మతిస్థిమితం లేకపోవడం, అకారణ భయం వంటి లక్షణాలకు దారితీస్తుంది. శిథిలమైన ఇళ్లు, గదులు బూజు లేదా ఫంగస్‌కు నిలయంగా ఉండవచ్చు. అయితే ఈ బూజు వల్ల భూతాలు, దెయ్యాలు ఉన్న భ్రమ కలగవచ్చు. గాలి శబ్దాలుకొన్నిసార్లు గాలి ప్రవాహంలో వేగం మారుతుంది. దీంతో ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. తెరచి ఉంచిన కిటికీలు కొట్టుకోవడం, వెంటిలేషన్స్, తక్కువ వెడల్పు ఉన్న స్పేస్ నుంచి ప్రవహించే గాలి కారణంగా ఒక రకమైన సౌండ్ వినిపిస్తుంది. దీంతో ఈ శబ్దాలు దెయ్యాల పనే అని చాలామంది అనుకుంటారు. చిన్న విషయాలకే భయపడేవారు ఈ అనుభూతి చెందుతారు. అలాగే తమకు దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయని ఇతరులు చెప్పే మాటలను నమ్మేవారు.. ఏదో ఒక సందర్భంలో పారానార్మల్ యాక్టివిటీ ఉన్నట్లు అనుభూతి చెందుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


గీతా మాధురి కూతురు ముద్దు ముద్దు మాటలు

సింగర్ గీతా మాధురి తన కూతురిని రెడీ చేయడంలో పడరాని కష్టాలు పడుతోంది. కంటి దగ్గర ఐ లైనర్ సరిగ్గా రాలేదని పేచీ పెడుతూనే ఉంది. ఆడపిల్లని తయారు చేయడం అంటే అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పేసింది గీతా మాధురి. ఇక గీతా మాధురి కూతురు దాక్షాయణి ముద్దు ముద్దు మాటలిప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చివరకు తల్లీకూతుళ్లు రెడీ అలా బయటకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.


క్రైమ్‌ కథాంశంతో ‘కోడిబుర్ర’

హీరో రామ్‌ కొత్త చిత్రం ‘కోడి బుర్ర’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చంద్రశేఖర్‌ కానూరి దర్శకుడు. వీ4 క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. శృతిమీనన్‌ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు.


Kalki 2898 AD: అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే.. మన దగ్గరే.. ప్రత్యేకతలు ఇవే!

ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇప్పుడు ఎంత ట్రెండింగ్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే సినిమా ప్రస్తావనే. రికార్డుల దుమ్ము దులుపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదేనంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.


`కల్కి`కి అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్.. నిలబడుతుందా? డీలా పడుతుందా?

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898ఏడీ` చిత్రం నాలుగు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌ పూర్తయ్యింది. గురువారం విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ టాప్‌ 3 ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేసింది. 191.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు స్థానాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి 2` చిత్రాలున్న విషయం తెలిసింది. అయితే నాలుగు రోజుల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. నాలుగు రోజులు కుమ్మి...


దర్శన్ మర్డర్ కేసు పై సినిమాలు,టైటిల్స్ ఏంటంటే

హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి దాదాపు 25 రోజులు అవుతోంది. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇతడితో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో బయటకొస్తున్న వార్తలు, వీడియోలు, ఫొటోలు దర్శన్ వీరాభిమానులకు కూడా విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే దర్శన్ మర్డర్ కేసు స్టోరీని అప్పుడే సినిమా చేయాలని...


Hebah P: పాత రోజులు గుర్తుచేసిన హెబ్బా పటేల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

ముంబైకి చెందిన హెబ్బా పటేల్ 'అధ్యక్ష' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం 'అలా ఎలా' అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కుమారి 21F'తో సూపర్ హిట్ కొట్టిన హెబ్బాకి టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


సుడాన్ అంతర్యుద్ధ బాధిత చిన్నారుల కోసం ఛాద్ శరణార్థి శిబిరంలో కొత్త స్కూల్ ఏర్పాటు

తిరిగి సాధారణ జీవితాన్ని గడుపుతున్న చిన్నారులు


కళ్యాణీ ప్రియదర్శన్ క్యాజువల్ క్లిక్స్.. ఒక్కో చోట ఒక్కోలా

Kalyani Priyadarshan Pics కేరళ కుట్టి కళ్యాణీ ప్రియదర్శన్ నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు. మోడ్రన్ దుస్తుల్లో అయినా, చీరకట్టులోనైనా సరే కళ్యాణీ ప్రియదర్శన్‌కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. కళ్యాణీ ప్రియదర్శన్ తాజాగా తన ఫ్యామిలీ, కజిన్స్, ఫ్రెండ్స్‌తో ఉన్న మూమెంట్స్‌ను పంచుకుంది.


15 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు.. అయినా కోట్లల్లో పారితోషికం.. పవన్ సినిమాకు ఏకంగా 6 కోట్లు!

సి సినిమా రంగంలో హిట్లు ఫ్లాపులు అనేది కామన్. హిట్లు కొడితే రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. అయితే ఒక హీరో మాత్రం 15 ఫ్లాపులు ఫేస్ చేసినా కానీ రెమ్యునరేషన్‌లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. (PC Credit: Instagram@therealemraan) ఆయన మరెవరో కాదు రొమాన్స్‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన ఇమ్రాన్ హష్మీ. ఇమ్రాన్ హష్మీ ఆలియాభట్ తండ్రికి మేనల్లుడు అవుతాడు. కాగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. (PC Credit: Instagram@therealemraan) మరీ ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన లిప్ కిస్ సీన్లే. రాజ్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మీ.. ఫుట్ పాత్ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు: (PC Credit: Instagram@therealemraan) ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది . ఆ తర్వాత ఏడాది రిలీజైన మర్డర్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమా ఇమ్రాన్ హష్మీని ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది. (PC Credit-Instagram@therealemraan) 'మర్డర్' సినిమా తర్వాత, ఇమ్రాన్ హష్మీ 'గ్యాంగ్‌స్టర్', 'వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబై', 'మర్డర్ 2', 'ది డర్టీ పిక్చర్' మరియు 'జన్నత్' వంటి సూపర్‌ డూపర్ హిట్ సినిమాలు చేశాడు. హీరోగా ఒక రేంజ్‌కు వెళ్లిన ఇమ్రాన్ హష్మీ ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేశాడు. (PC Credit: Instagram@therealemraan) దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది రిలీజైన టైగర్ 3 సినిమాలో విలన్‌గా టెర్రిఫిక్ యాక్టింగ్‌తో కుమ్మేశాడు. పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. (PC Credit: Instagram@therealemraan) ఈ సినిమాలో 'ఓమి భౌ' అనే రోల్ లో విలన్ ‌గా నటిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ క్యారెక్టర్ మాత్రం సాలిడ్‌గా ఉంటే.. ఇమ్రాన్‌కు తెలుగులో మాములు క్రేజ్ రాదు. కాగా ఈ సినిమా కోసం ఇమ్రాన్ హష్మీ అక్షరాల రూ.6 కోట్లు తీసుకుంటున్నాడట. (PC Credit: Instagram@therealemraan)


రింగులు వదులుతున్న రతిక.. బుల్లిగౌనులో శ్రీముఖి.. చీరలో మహి వయ్యారాలు

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.


టబుకి షూటింగ్స్‌కి వెళ్తే అదే లోకమట..!

టబు ఇప్పుడు కూడా షూటింగ్స్‌కి వెళ్తే కెమెరానే తన లోకమని చెప్పింది.


Tripti Dimri: వైరల్ అవుతున్న త్రిప్తి పొట్టి డ్రెస్సు.. ధర తెలిస్తే షాకవుతారు!

Tripti Dimri: వైరల్ అవుతున్న త్రిప్తి పొట్టి డ్రెస్సు.. ధర తెలిస్తే షాకవుతారు! యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాధించుకుంది నార్త్ బ్యూటీ  తృప్తి డిమ్రి. ఈ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది ఈ బ్యూటీ. నిజానికి యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ కానీ, ఆమెకన్నా ఎక్కుడ పాపులారిటీ సాధించింది  తృప్తి డిమ్రి. అందుకే చాలా మంది య...


నందినికి గోల్డ్‌‌‌‌‌‌‌‌

నందినికి గోల్డ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : తెలంగాణ స్టార్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్‌‌‌‌‌‌‌‌ అగసార నందిని.. 63వ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. హర్యానాలోని పంచకులాలో ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ హెప్టాథ్లాన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో నందిని 5806 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస...


చిరంజీవి, బాలయ్యతో పోటీగా వచ్చి దుమ్ములేపిన ప్రభాస్‌ సినిమా ఏంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం షాక్‌..

ప్రభాస్‌ మామూలోడు కాదు. అప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేని డార్లింగ్‌.. ఏకంగా సూపర్ స్టార్లుగా రాణిస్తున్న చిరంజీవి, బాలకృష్ణలకు పోటీగా వచ్చాడు. దుమ్ములేపాడు. ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌. ఆ విషయంలో మరో ఆలోచనే లేదు. `కల్కి 2898ఏడీ`తో ఆయన ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో అత్యధికంగా ప్రభాస్‌ మూవీస్‌ ఉండటం విశేషం. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చని ప్రభాస్‌ తనకంటూ ఒక్కో స్టెప్‌ ఎక్కుతూ...


ఫేక్ బుక్, ఇన్‌స్టాగ్రాం వాడొద్దనటం క్రూరత్వమే.. దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

దంపతుల విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆసక్తికర తీర్పును వెలువరించింది. 2012లో దాఖలైన ఓ విడాకుల కేసును విచారించిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలు కలిసి జీవించటమనేది.. వారిద్దరి మనసుల కలయికపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని కోర్టు కూడా చెప్పదని ధర్మానసం వెల్లడించింది.


Monday motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..

Monday motivation: కోపంగా ఉండటం, కటువుగా మాట్లాడటం కొంతమంది మనుషులకు స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ గుణం వల్ల వాళ్లు ఆనందమయమైన జీవితానికి దూరమవుతారు.


మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల...