Trending:


Janhvi Kapoor : జాన్వీ కపూర్ స్ట్రాటజీ... బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అదే ఫాలో కానుందా?

లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి జాన్వి కపూర్ సినిమాల్లోకి రాక ముందు వరకు.. అందరూ శ్రీదేవి కూతురు కాబట్టి ఇండస్ట్రీలో ఆఫర్లు తెచ్చుకుంటుందని.. నటన రాకపోయినా ఇండస్ట్రీలో ఎలాగాలో నెట్టుకువస్తుందని కామెంట్లు చేశారు.


Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?

ETV Win Movie Chitram Choodara Review In Telugu: 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'చిత్రం చూడరా'. శీతల్ భట్ హీరోయిన్. రవిబాబు, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు. ఇప్పుడు డైరెక్టుగా ఈటీవీ విన్ యాప్ / ఓటీటీలో విడుదల చేశారు. మే 9 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి....


Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!

Swathi Reddy: పెళ్లి, విడాకుల విషయంలో సినీ సెలబ్రిటీలకు అస్సలు ప్రైవసీ అనేది ఉండదు. ఒక సినీ సెలబ్రిటీ పెళ్లయిన కొన్నాళ్లకే సందర్భం ఉన్నా, లేకపోయినా వాళ్లు విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ రావడం మొదలవుతుంది. తెలుగమ్మాయి ‘కలర్స్’ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. వాటికి స్వాతి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చింది. ప్రస్తుతం తన పని తను చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండడం లేదు స్వాతి. అలాంటి తనపై ఒక నెటిజన్...


Arya 20 Years Celebration ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు

భారతదేశం, May 8 -- Arya 20 years Function |ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు!


శోభన్‌బాబు ఇంట్లో దేవుడి ఫోటో స్థానంలో ఆ సూపర్‌ స్టార్‌ ఫోటో.. సోగ్గాడు ఆరాధించే ఏకైక నటుడు ఎవరో తెలుసా?

శోభన్‌బాబుకి, కృష్ణంరాజుకి మధ్య మంచి స్నేహం ఉంది. అది `రా` అని పిలుచుకునే స్నేహం. శోభన్‌బాబు గురించి ఓ ఆశ్చర్యపోయే రహస్యాన్ని బయటపెట్టాడు కృష్ణంరాజు. తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకున్న సోగ్గాడు శోభన్‌ బాబు. సీనియర్స్ లో టాలీవుడ్‌లో అత్యంత అందగాడిగా పేరుతెచ్చుకున్నారు శోభన్‌బాబు. ఇప్పటి తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో నిలిచిన ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తికరం. జనాల్లో ఓ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయిన...


భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు

భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు హీరో దగ్గుబాటి వెంకటేశ్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్​ షో ఖమ్మం, వెలుగు: సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్​మంగళవారం ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా నగరంలో రోడ్​ షో నిర్వహించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ ​అభ్య...


Prabhas, Mahesh Babu: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో భాగమవుతున్న మహేష్ బాబు

Prabhas, Mahesh Babu: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో భాగమవుతున్న మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెత్ తో హాలీవుడ్ రేంజ్ ల...


Sukumar: ఆర్యలో ఆ సీన్ కోసం దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా.. సుకుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

Sukumar: ఆర్యలో ఆ సీన్ కోసం దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా.. సుకుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ ఆర్య(Arya).. ఈ సినిమా గురించి ఎంత చెప్పునా తక్కువే. వన్ సైడ్ లవ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అల్లు అర్...


Brahmanandam: తాత పాత్రలో 'బ్రహ్మానందం'.. కొడుకు గౌతమ్‌తో కలిసి సినిమా

దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఓ సరికొత్త పాత్రతో ఆడియన్స్‌ను మరోసారి పలకరించబోతున్నారు. ఇటీవలి కాలంలో సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.


Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..

Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..


ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది మరోటి లేదని చెప్పొచ్చు. తల్లి, తమ పిల్లల కోసం చాలా చేస్తుంది. తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డల ఆకలి తీరుస్తుంది. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.....


బాల సంస్కార్ తరగతుల బాట పడుతున్న చిన్నారులు.. ఎందుకంటే ?

శ్రీకాకుళం పట్టణంలో శ్రీ బాలాత్రిపురసుందరి దేవి దేవాలయంలో పిల్లలకు బాల సంస్కార్ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ధర్మం భక్తి యోగ భాగవత శ్లోకాలు నేర్పించే కార్యక్రమం బాల సంస్కార్. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు మన హిందూ సంప్రదాయానుసారంగా చేయవలసిన ధర్మం కార్యక్రమాలు.. పిల్లల్లో భక్తి చింతన.. పెద్దలతో ఎలా మెలగాలి అనేవి నేర్పిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో హిందుత్వం గురించే కాకుండా యోగాసనాలు పిల్లలతో వేయిస్తూ వాటి వలన...


‘‘మొదట పెళ్లికూతుర్ని, తర్వాత భార్యను, మరుసటి రోజే వితంతువుగా మారాను’’ - బంకర్‌లో నా ప్రేమకథ ఎలా ముగిసిందంటే...

బంకర్‌లోనే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. మిలిటరీ యూనిఫారాలను పెళ్లి దుస్తులుగా భావించారు. ఇనుప రేకుతో చేసిన ఉంగరాలనే పెళ్లిలో వారు మార్చుకున్నారు.


HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణం

Vijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.


ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్

ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్ మనోహరాబాద్, వెలుగు:   ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్​జిల్లా మనోహరాబాద్​మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కాగా ఆ అ...


సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?

బాలీవుడ్ లోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వెంటనే వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరీకీ తెలియదు.. కాని తన లైఫ్ లో ఓ ప్రేమ లేఖ మాత్రం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ లేక ఇంతకీ ఆయన ఎవరికి రాశారు..? బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్...


Arif Mohammed Khan: అయోధ్య రామాలయంలో కేరళ గవర్నర్, విగ్రహానికి శిరస్సు వంచి మొక్కిన ఆరిఫ్ ఖాన్

Ram Mandir in Ayodhya: అయోధ్యలోని రామ మందిరంలో బుధవారం (మే 8) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్య రామాలయ దర్శనం చేసుకొని, రామ్ లల్లా విగ్రహం ఎదుట నేలపై పడుకొని నమస్కారం చేశారు. మరో మతానికి చెందిన వ్యక్తి రాముడిని దర్శించుకోవడం, పైగా ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామమందిర దర్శనం చేసుకోవడం ఇది రెండోసారి. సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం...


ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు... పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 2024లో సీఎం పీఠం ఎవరిదో తేల్చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హీట్ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఎన్నికలు మరింత ప్రత్యేకం అని...


పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి

పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను  గెలిపించాలని మెగాస్టార్  చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్లో  వీడియో రిలీజ్  చేసిన చిరంజీవి  ఏమన్నారంటే.. అమ్మకడుపులో ఆఖరికి పుట్టినా జనానికి మంచి చేయడంలో ముందుంటాడని చెప్పారు. తన కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం  త...


ఏం అందం సామి.. సోషల్ మీడియాలో రచ్చరేపుతోన్న తెలుగు అమ్మాయి..

Pujita Ponnada : రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది పూజిత పొన్నాడ. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత ఆ మధ్య వరుసగా సినిమాలు చేసింది. ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ భామకు అనుకున్న రేంజ్‌లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఈ భామ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. కుర్రకారులో ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఆసక్తితో.. తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చింది. పూజిత మొదట కొన్ని పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ’తుంటరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజిత. ఇక ఆ తరువాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘రాజుగాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ఒక్క ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు ఎక్కువగా ఛాన్స్ లు రావడం లేదు. కానీ ఈమె చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రధానంగా దర్శక నిర్మాతల్ని అట్రాక్ట్ చేయడానికి తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈ మాత్రం సరిపోలేదు.. డోసు పెంచాలి అని ఫిక్సయినట్టుంది. మరింత హాట్నెస్ తో కూడుకున్న ఫోటోలను ఇటీవల పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోలో సినిమా వచ్చి గట్టి హిట్టు కొడితే కాని అమ్మడి టాలెంట్ ఏంటో అందరికి అర్ధం కాదు. అయితే సినిమాలు లేకున్నా అమ్మడు చేసే ఫోటో షూట్స్.. ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టే ఫోటోలకు మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూజిత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన కూడా ఏ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటించింది పూజిత. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి పూజిత పొన్నాడ రెడీ అయ్యిందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పూజిత పొన్నాడ ఓ పాటలో మెరవనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని టాక్. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక మరోవైపు అందానికి అందం, నటనకు నటన.. ఇలా రెండింటీతో మెప్పిస్తున్న.. ఇంత అందమైన భామకు ఆఫర్స్ ఎందుకురావడం లేదు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ భామకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు రానున్నాయో..


ప్రియురాలు వేరే వ్యక్తితో మాట్లాడుతుందని తెలిసి.. వీడియో కాల్‌లోనే ఆ పని చేసిన టెకీ..!

ప్రేమంటే.. నీకు నేను నాకు నువ్వు అని చేసుకునే బాస. మరి ఆ బాస ఇద్దరి మధ్య జీవితాంతం ఉంటుందా.. కొన్ని రోజులకే గాల్లో కలిసిపోతుందా అన్నది ఆ ప్రేమికుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని.. ఒకరికి ఒకరమని బలంగా ఫిక్సయిపోయాక.. కొన్ని రోజులకు తనతో కాకుండా వేరే వ్యక్తితో చనువుగా ఉంటున్నారని తెలిస్తే.. ఆ లవర్ పరిస్థితి ఏంటీ.. అచ్చం అలాంటి పరిస్థితి ఎదురైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కఠిన నిర్ణయం తీసుకున్నాడు.


ఒకప్పుడు శ్రీదేవి ఉన్న ఇల్లు.. ఇప్పుడు ఏమైందో తెలుసా?

శ్రీదేవి తన సంపాదనతో మొదట కొన్న బంగ్లాని.. ఇప్పుడు జాన్వీ ఒక హోటల్ గా మార్చేసింది. ఈ బంగ్లా చెన్నెలో ఉంది. శ్రీదేవి అభిమానులు ఎవరైనా సరే, ఆ హోటల్ కి వెళ్లి బస చేసి రావచ్చు. సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు అందరూ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. వారు ఉండే భవనాలు దగ్గర నుంచి, వారు తినే తిండి వరకు అన్నీ డిఫరెంట్ గా, లగ్జరీగా ఉంటాయి. తమ అభిమాన నటీనటుల లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే... ఇప్పుడు.. ఈ అవకాశం.. అలనాటి...


Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..

Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి.. KGF ఫ్రాంచైజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కర్ణాటకలోని (తాళిపాడి) తుళు మాట్లాడే ప్రాంతాలకు చెందిన దైవ కోలా(Daiva Kola) ప్రదర్శనకు హాజరయ్యారు. శ్రీనిధి పూర్వీకుల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయ ప్రదర్శనకు హాజరయ్యి దేవతల ఆశీర్వాదం తీసుకుంది. భూతకోల, దక్షిణ కన్...


హైపర్ ఆది నా కడుపు కొట్టాడు, నాకు దిక్కు లేదు పెళ్లి చేసుకోవాల్సిందే... కమెడియన్ రోహిణి సంచలన ఆరోపణలు!

స్టార్ కమెడియన్ హైపర్ ఆది మీద తీవ్ర ఆరోపణలు చేసింది కమెడియన్ రోహిణి. తన కడుపు కొట్టిన హైపర్ పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రోహిణి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రోహిణి చాలా కాలంగా బుల్లితెర పై రాణిస్తుంది. సీరియల్ నటిగా ఆమె కెరీర్ మొదలైంది. కలవారి కోడలు సీరియల్ లో ఓ కీలక రోల్ చేసింది. లీడ్ రోల్స్ కూడా ఆమె చేశారు. జబర్దస్త్ తో కెరీర్ ఉంటుందని ఆశించిన రోహిణి అటు వైపు అడుగులు వేసింది. రోహిణి జబర్దస్త్ కి వచ్చి ఏళ్ళు గడుస్తుంది. బుల్లితెర...


సందీప్ కిషన్‌కు తల్లిగా ప్రభాస్ హీరోయిన్.. ఇది అసలు ఊహించలేదుగా..

అన్షు.. ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయడం అక్కరలేదు. నాగార్జున మన్మథుడు చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మన్మథుడు తర్వాత, ప్రభాస్‌తో రాఘవేంద్రలో నటించింది. ఆ తర్వాత ఓ నాలుగు ఐదు చిత్రాల్లో నటించి సినిమాలకు బైబై చెప్పింది. ఆ తర్వాత ఏ సినిమాల్లోను నటించలేదు. photo : Instagram కొన్ని చిత్రాల్లో నటించినా.. అవే రిపీట్ రోల్స్ రావడంతో ఆమె సినిమాలకు బైబై చెప్పిందట. ఇక లేటెస్ట్‌గా ఆమె ఓ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. సందీప్ కిషన్ హీరోగా, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. SK30 పేరుతో వస్తున్న ఈ చిత్రంలో అన్షు ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమె ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram ఇక అన్షు పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె పూర్తి పేరు అన్షు అంబానీ.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించింది. 22 ఏళ్ల కింద మన్మథుడు సినిమాను అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్స్‌గా నటించారు.. Photo : Instagram అయితే ఈ సినిమా తర్వాత ఆ ప్రభాస్‌ రాఘవేంద్ర మూవీలోనూ నటించింది అన్షు. అప్పట్లో ఈ బ్యూటీకి యూత్‌లో సూపర్ క్రేజ్ ఉండేది. చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ లండన్ బ్యూటీ. photo : Instagram ఇక ఇప్పుడు మళ్లీ ఇరవై ఏండ్ల తర్వాత ఇప్పుడు సినిమాలను చేస్తోంది. ఆమె ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆమె పూర్వీకులు భారతీయులేనట. ఇక మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ పేర్కోంది. photo : Instagram ఇక అన్షు సినిమాల్లో నటించడం మానేశాక.. లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం అన్షు సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అవి వైరల్ అవుతున్నాయి. photo : Instagram


Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్

Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ ఆది పినిశెట్టి, హన్సిక లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో మనోజ్ దామోదరన్ తెరకెక్కించిన చిత్రం ‘పార్ట్‌‌‌‌‌‌‌‌నర్’(Partner). ఈ మూవీ గతేడాది ఆగస్టులో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేద్దామని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ, తెలుగు థియేటర్లను స్కిప్ చేస్తూ కేవలం ...


చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలతో ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అవుతుంది..

ఆచార్య చాణక్యుడు తన నీతిలో మన జీవితాలకి సంబంధించి ఎన్నో విషయాలను చెప్పాడు. అలాంటి విషయాల గురించి తెలుసుకోండి.


Ranveer Singh: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?

ముంబై మూవీ లవర్స్ మధ్యలో మంగళవారం అంతా ఒక్కటే డిస్కషన్... బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? వాళ్లిద్దరి మధ్య ఏమైంది? ఏం జరుగుతోంది అసలు? అని తెలుసుకోవడానికి ప్రేక్షక లోకం కూడా విపరీతమైన ఆసక్తి కనబరిచింది. అందుకు కారణం రణవీర్ సింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేది చూస్తే... దీపికాతో పెళ్లి ఫోటోలు మాయం!మంగళవారం రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసిన జనాలకు ఓ పెద్ద షాక్ తగిలింది. ఆయన అకౌంటులో ఒక్కటంటే ఒక్క పెళ్లి...


సన్ స్క్రీన్ ఎలా రాయాలో మీకు తెలుసా?

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్యను నివారించవచ్చు, మీ చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అందరూ రాస్తారు, కానీ దానిని రాసే కరెక్ట్ పద్దతి ఒకటి ఉంటుందని మీకు తెలుసా? స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా ఎండాకాలం ఈ సన్ స్క్రీన్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకూడదు. ఎందుకంటే.. వేసవిలో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి, మహిళలు సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు....


Venkatesh Election Campaign: ఖమ్మంలో వెంకీ మామ ప్రచార హోరు.. తన వియ్యంకుడిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి..

Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


Indian 2: భారతీయుడు 2 ఆలస్యానికి అదే రీజన్.. శంకర్‌తో కష్టమే

కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తుంది. అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెబుతున్న కమల్ హాసన్‌కి డైరెక్టర్ శంకర్ మరో షాకిచ్చాడు. అదేంటంటే?


నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి

నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి దుబ్బాక, వెలుగు: మెదక్​కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నీలం మధుకు మద్దతుగా రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్​ఎంపీగా...


గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె.. వారి కళ్లల్లో ఆనందం కోసం..!

Nymisha Reddy: సీఎం రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనుసు చాటుకున్నారు. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్‌కు 30 మంది అనాథ పిల్లలను తీసుకెళ్లి.. వాళ్ల ఆనందానికి కారణమైంది. అయితే.. అందరిలా వాళ్లకు టికెట్లు కొనిచ్చి ఊరుకోకుండా.. ఆమెనే స్వయంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లతో కలిసి మ్యాచ్‌ను వీక్షించినట్టు తెలుస్తోంది. దీంతో.. తండ్రికి తగ్గ తనయగా నైమిషా...


అలియా భట్ డ్రెస్ కోసం 163 మంది డిజైనర్లు.. 1905 గంటలు పనిచేశారా..? అంత స్పెషలేంటి అందులో..?

ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. వందమందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలుఉన్నాయో తెలుసా..? ఆలియా భట్.. చాలా త్వరాగా పెళ్ళి చేసుకుంది.. అప్పుడే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా సరే తన గ్లామర్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు ఆలియా. సినిమాలు.. మోడలింగ్, ర్యాంప్ వాక్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతే కాదు.. ప్రతీ సారి తన డ్రెస్సింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బ్యూటీ. ఆ...


ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. మే 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అందరూ తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ ఫ్యామిలీ ఎటువైపు అనేది తేలిపోయింది. నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్దతుగా ప్రభాస్ కుటుంబసభ్యులు ప్రచారం చేస్తుండటంతో వారి మద్దతు...


Funny Memes: అదిరిపోయే మీమ్స్.. నవ్వుకున్నోళ్లకు.. నవ్వుకున్నంత!

Disclaimer: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆయా అంశాలతో న్యూస్18 తెలుగు’ లేదా ‘నెట్‌వర్క్ 18’కి ఎలాంటి సంబంధమూ లేదని గమనించగలరు. (images credit - instagram) ఓటు కోసం కోటి తిప్పలు అని వేసిన మీమ్ (images credit - instagram - pola_adiripolaa_) మనుషులంతా ఒకటే కాదని వేసిన మీమ్ (images credit - instagram - telugu_memes_00 and vaari_devuda) స్క్రీన్ షాట్ వద్దని వేసిన మీమ్ (images credit - instagram - insta_entertainment_zone_) నో పవర్.. ఓన్లీ రెయిన్ అని వేసిన మీమ్ (images credit - instagram - vaari_devuda) ఏపీ ఎవరిది అని వేసిన మీమ్ (images credit - instagram - addicted_to__memes) మాటలు.. మంటలు అని వేసిన మీమ్ (images credit - instagram - navvandirababu) జీ(వి)తం అని వేసిన మీమ్ (images credit - instagram - charlie_mowa) అప్పుడు.. ఇప్పుడు అని వేసిన మీమ్ (images credit - instagram - ghantaa) టూ ఇన్ వన్ టాయిలెట్ అని వేసిన మీమ్ (images credit - instagram - brightside.official) నేనింతే అని వేసిన మీమ్ (images credit - instagram - trollwalaa) బస్సులు రెడీ అని వేసిన మీమ్ (images credit - instagram - chinna_basha_) ఎవరికి ఓటు వెయ్యాలని వేసిన మీమ్ (images credit - instagram - kasak_comedy) సారీ అని వేసిన మీమ్ (images credit - instagram - trollwalaa) హైదరాబాద్‌లో నిన్నటి ట్రాఫిక్ జామ్‌పై వేసిన మీమ్ (images credit - instagram - natho_pettukoku) డార్లింగ్.. బిజీ అని వేసిన మీమ్ (images credit - instagram - skyupsmedia) మం(ముం)దు మాట అని వేసిన మీమ్ (images credit - instagram - charlie_mowa) పానీయం.. జాతీయం అని వేసిన మీమ్ (images credit - instagram - neekuyendukura)


Krishna Mukunda Murari Serial Today May 8th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: రిపోర్ట్స్ చూపించి తప్పించుకున్న కృష్ణ.. ఆదర్శ్, ముకుందల చనువు చూసి ఇంట్లో వాళ్లు షాక్!

Krishna Mukunda Murari Today Episode : భవాని తన ఫ్రెండ్‌ అమెరికాలో డాక్టర్ అని అమృతని పరిచయం చేస్తుంది. డాక్టర్ అమృత కృష్ణకు టెస్ట్‌లు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుందని అనడంతో కృష్ణ, మురారి ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ముకుంద: మనసులో.. ఈ డాక్టర్ కృష్ణ నాడి పట్టుకొని చూస్తే ప్రెగ్నెంట్‌ కాదని తెలిసిపోతుంది. అప్పుడు నా సరోగసీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. తెలిస్తే తెలీని మురారి ఎలాగోలా అత్తయ్యని ఒప్పిస్తాడు. నా విలువ...


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి పండగే, ప్రభాస్ పరిస్థితేంటి ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక వైపు దేవర, మరోవైపు వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు చిత్రాలని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాల లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. దేవర చిత్రం తారక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక వార్ 2 కంప్లీట్ గా బాలీవుడ్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించేందుకు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ...


Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే

Nagarjuna: ప్రస్తుతం అంతటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండగా.. సినీ సెలబ్రిటీలు సైతం తమ సినిమా ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ ఛానెల్‌నే వేదికగా ఎంచుకుంటున్నారు. అలా తాజాగా ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ను ఎంచుకున్నారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేసిన తర్వాత పలువురు క్రికెట్ సెలబ్రిటీలతో నాగార్జున ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలిచ్చారు. అందులో భాగంగానే మాజీ ఇండియన్ ఉమెన్...


Posani Krishna Murali: ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు, వాళ్ల జీవితాలు నాశనం - పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani Krishna Murali on Chiranjeevi: పవన్ కల్యాణ్‌కు మద్దతు పలుకుతూ చిరంజీవి వీడియో విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజ్యం పార్టీ ఎత్తేసిన సమయంలో చిరంజీవి ఎంతో మందికి వెన్నుపోటు పొడిచారని.. తద్వారా ఎంతోమంది కాపులు బలయ్యారని విమర్శించారు. ఆ విషయంలో చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేయాలని...


భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్

భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలిక పై రెండు రాట్ వీలర్ కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పోలీసులు కేసు నమోదు చేసి కుక్కల యజమానిని అరెస్ట్ చేశారు. కుక్కలను చూసుకునే మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్...


సుకుమార్ ప్రమోట్ చేస్తున్నా కలెక్షన్స్ లేవేంటి,కారణం?

సుకుమార్ వంటి స్టార్ డైరక్టర్ ఓ చిన్న సినిమా గురించి చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందని భావించి జనం చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. కలెక్షన్స్ అదిరిపోతాయి. కానీ సుహాస్ తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)కు అదేమీ జరగటం లేదు. ఎలక్షన్స్ సీజన్ అనో, ఎండలు మండిపోతన్నాయనో.... లేక ఓటిటి రిలీజ్ ఎదురుచూస్తున్నారో కానీ సినిమా కలెక్షన్స్ అయితే కనపడటం లేదు. సుహాస్ ని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)రిలీజ్ ముందు నుంచి కూడా...


Brahmamudi Today మే 08 ఎపిసోడ్: ‘బాబులో సుభాష్ పోలికలు’ దుగ్గిరాల ఇంటికి అపర్ణా దేవి దూరం!! మాయతో కావ్య డీల్!

Brahmamudi Today : కళావతి మాటలకు రాజ్ బిత్తరపోయాడు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లేది రాజ్ కావ్యలు కాదని.. అపర్ణా దేవి అని తేల్చే సీన్ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

Sam Pitroda Controversy: కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శ్యాం పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తూర్పు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా చైనా వాళ్లలాగే కనిపిస్తారని నోరు జారారు. అంతే కాదు. దక్షిణాది రాష్ట్రాల వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారంటూ కామెంట్ చేశారు. ఇప్పటికే వారసత్వ పన్ను గురించి ప్రస్తావించి విమర్శలు ఎదుర్కొన్న శ్యాం పిట్రోడా ఇప్పుడీ వ్యాఖ్యలతో మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. The Statesman కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా...


డీకే అరుణ vs వంశీచంద్​ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు

డీకే అరుణ vs వంశీచంద్​ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండల కేంద్రంలో ఒకేసారి రోడ్​ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు ఎదురుపడడంతో ఇరుపార్టీల కార్యకర్తలు తమ లీడర్లకు అనుకూలంగా ...


ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి బెంగళూరు: ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణవిగా ఆరోపిస్తూ అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్ డ్రైవ్‌‌‌‌లను పంచారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శించారు. జేడీఎస్ ను దెబ్బతీయాలనే ఈ కుట్ర వెనక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ...


Tollywood Heroes Upcoming Movies : తీరిక లేకుండా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్ - ఈ సినిమాలు పూర్తయ్యే వరకు విశ్రాంతి కష్టమే!

Tollywood Star Heroes: టాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు. ఒక మూవీ సెట్స్ మీద వుండగానే, మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. గతేడాది బిగ్ స్క్రీన్ మీద కనిపించని హీరోలంతా, ఈ ఏడాదిలో ఒక్కరొక్కరుగా అలరించేందుకు రెడీ అయ్యారు. 2024 ప్రథమార్థంలో మాత్రం మహేశ్ బాబు ఒక్కరే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెకండాఫ్ లో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు బాక్సాఫీస్...


ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు.. ఇది కదా కావాల్సింది‌.. ఫ్యాన్స్ చించేసుకోవాల్సిందే..

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజాగా సలార్‌తో పలకరించాడు. ఈ సినిమా 2023 డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 650 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ...


నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్

నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ కు చెందిన వ్యాపారిని ఈ నెల 1న కొణిజర్ల మండలం పల్లిపాడు విలేజ్ కు చెందిన కూలీ పని చేసుకునే దంపతులు రాయల వెంకటేశ్వర్లు, శ్రీలత నకిలీ పిస్టల్​తో బెదిరించినట్లు హవేలి సీఐ భానుప్రకాష్​ తెలిపారు. ఇంట్లోకి చొరబడి నక్సలైట్లమని చెప్పి లక్ష రూపా...


శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. గోవిందనామాలకు అంతులేదని చెప్పారు. మనసులో ఎంత బాధ ఉన్నా.. శ్రీవారి సన్నిధికి...