Trending:


Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..

Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..


ఒకప్పుడు ట్రెడిషనల్ తెలుగు హీరోయిన్.. ఇప్పుడు బోల్డ్ సీన్స్, లిప్ కిస్‌లతో రచ్చ రచ్చ..!

నేషనల్ క్రష్ అనే పదం సినీ ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తుంటుంది. హీరోయిన్స్ తమ నటనతో ఆకట్టుకున్నప్పుడు పాపులారిటీ అమాంతం పెరిగిపోతుంది. అభిమానుల గుండెల్లో క్రష్‌గా గుర్తింపు పొందుతారు. శ్రద్ధ కపూర్, దిశా పటానీ, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్నారు. యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రీకి ఈ హోదా దక్కింది. తాజాగా మరో సౌత్ బ్యూటీ ఈ జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు ట్రెడిషనల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి.. ఇప్పుడు బోల్డ్ సీన్స్, లిప్ కిస్‌లతో రెచ్చిపోతోంది. ఇలాంటి సీన్లలో నటించిన ఒక సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత రెమ్యునరేషన్ డబుల్ చేసింది. ఆమె ఎవరో కాదు.. కేరళ కుట్టి, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అనుపమ పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ మూవీతో ఆమె ఒక్కసారిగా నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందింది. 2015లో ప్రేమమ్‌తో ఎంట్రీఅనుపమ పరమేశ్వరన్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. 2015లో మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో వెండితెరకు పరిచయం అయింది. తర్వాత కోడి, రాక్షసుడు, కార్తికేయ-2, శతమానంభవతి వంటి చిత్రాల్లో నటించింది. ఇవి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయినా కూడా అనుపమకు నటిగా అంతగా గుర్తింపు రాలేదు. టిల్లు స్క్వేర్‌తో నేషనల్ క్రష్‌గా గుర్తింపుఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన ‘టిల్లు స్వ్కేర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇది డీజే టిల్లు మూవీకి సీక్వెల్. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన అనుపమ పరమేశ్వరన్, బోల్డ్ సీన్స్, లిప్ కిస్‌లతో రెచ్చిపోయింది. ఈ చిత్రం అటు క్లాస్, ఇటు మాస్ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేసింది. రూ.40 కోట్ల బడ్జెట్‌‌తో తీసిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. టిల్లు స్క్వేర్‌ మూవీలో సిద్ధు, అనుసమ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముద్దు, రొమాన్స్ సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచిన అనుపమ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెను ఇప్పుడు కొత్త నేషనల్ క్రష్‌గా పిలుస్తున్నారు. రెమ్యూనరేషన్ పెంపుటిల్లు స్క్వేర్ సక్సెస్‌తో అనుపమ దశ తిరిగింది. సినీ ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో ఆమె పారితోషికాన్ని డబుల్ చేసినట్లు సమాచారం. గతంలో అనుపమ ఒక చిత్రానికి రూ.1 కోటి వసూలు చేసేది. ఇప్పుడు రెమ్యునరేషన్ రూ.2 కోట్లకు పెంచింది. అప్‌కమింగ్ సినిమాలుటిల్లు స్క్వేర్ ఇచ్చిన బూస్ట్‌తో అనుపమ పరమేశ్వరన్ కొన్ని అప్‌కమింగ్ మూవీస్‌కు సైన్ చేసింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం ‘ఆక్టోపస్‌’తో సహా మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది. ఆక్టోపస్ లేడీ ఓరియంటెడ్‌ సినిమా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప‌ర‌దా పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీలో కూడా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుదలైంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ‘బైస‌న్’ పేరుతో భారీ బ‌డ్జెట్ మూవీ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో కూడిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. మారి సెల్వరాజ్ దీని డైరెక్టర్. అలాగే కొలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్‌ అనుప‌మతో ఓ యాక్షన్ మూవీ చేస్తోంది. ఏఆర్ జీవా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘లాక్‌డౌన్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.


ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్ లో నటించను... సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం..

కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఓ ప్రముఖ కంపెనీ ప్రకటనలో నటించేందుకు నటి సాయి పల్లవి రిజెక్ట్ చేయం ప్రస్తుతం హాట్ టాపక్ గా మారింది. సినీ ప్రముఖులు ఎవరైనా సరే నటించడం మాత్రమే కాకుండా .. రకరకాల మార్గాల్లో సంపాదిస్తున్నారు. అందులో వాణిజ్య ప్రకటనలు కూడా భాగమే. వాటి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్, శీతల పానీయాల నుంచి పొగాకు ఉత్పత్తులు.. ఆల్కాహాల్ ఉత్పత్తుల కు కూడా బ్రాండ్స్ గా ఉన్నారు స్టార్స్. సెలబ్రిటీలు రకరకాల...


చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ ఈ మధ్య  భారత విద్యార్థులు విదేశాల్లో ప్రమాదాలకు గురి కావడం కలకల రేపుతోంది. లేటెస్ట్ గా చికాగోలో భారత విద్యార్థి అదృశ్యం అయ్యాడు. మే 2 నుంచి తెలంగాణకు చెందిన   విద్యార్థి  చింతకింది రూపేశ్ చంద్ర మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చ...


రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి!

నాలుగు దశాబ్దాలు పైగా చిరంజీవి చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో చిరంజీవి ఒకరు. నటుడిగా వినోదం పంచుతూనే సామాజికవేత్తగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఏర్పాటు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. చిరంజీవి సేవలకు గాను భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ చే గౌరవించింది. ఈ ఏడాదికి గాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా... చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. మే 9 గురువారం అనగా నేడు...


అరకు ఓటర్లు ‘నోటా’కు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?

అరకు ఓటర్లు ‘నోటా’కు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?


సిట్- స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ట్రైలర్ రిలీజ్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అభినందన

హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'SIT' (సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది.సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్...


Sai Pallavi Birthday Special: ఆ బిరుదు అందుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ - నిజంగా.. సాయి పల్లవి 'హైబ్రిడ్‌ పిల్లే!'

Sai Pallavi Birthday Special: హీరోయిన్‌ అంటేనే గ్లామర్‌కు‌ కేరాఫ్‌. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు మేకప్‌ లేనిదే కెమెరా ముందుకు రారు. ఇక ఆఫర్స్‌ కోసం ఎంత గ్లామర్‌ షోకైనా రెడీ అంటారు. కానీ ఈ హీరోయిన్‌ అలాంటి వారికి భిన్నం. ఎంతటి స్టార్‌ హీరో అయినా, డైరెక్టర్‌ అయినా తన రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే.. లేదంటే నో సినిమా. తెర ముందైనా, వెనకైనా తనకు నచ్చినంటే ఉంటానంటుంది. గ్లామర్‌ షో అనేది ఈమే డిక్షనరిలోనే లేదు. అయినా ఆఫర్స్‌ ఈమేను వెతుక్కుంటు వెళతాయి. తన...


'D'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు ఇవిగో!

మీ పిల్లలకు D అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లను ఓసారి గమనించండి.


కవితను బెయిల్ పై తీసుకురావడానికి బీఆర్ఎస్, బీజేపీకి మద్దతిస్తుంది : మదన్ మోహన్ రావు

కవితను బెయిల్ పై తీసుకురావడానికి బీఆర్ఎస్, బీజేపీకి మద్దతిస్తుంది : మదన్ మోహన్ రావు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బీజేపీ పార్టీకి బిఆర్ఎస్ బీ టీమని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను జైలుకు పంపకుండా బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ చేస్తుందని ఆరోపించారు. తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కూతురు కవితను బెయిల్ ప...


6 years for Mahanati: తెలుగులో కల్ట్ క్లాసిక్.. మహానటి మూవీలో మరిచిపోలేని ఆరు సన్నివేశాలు

Mahanati : మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. 2018 మే 9 వ తారీఖు..విడుదలై సెన్సేషనల్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని మరచిపోలేని ఆరు సన్నివేశాలు గురించి ఒకసారి చూద్దాం..


Prabhas: 'కన్నప్ప' సెట్‌లో ప్రభాస్ - విష్ణు సినిమా షూటింగ్ షురూ చేసిన రెబల్ స్టార్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొంత విరామం తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే... అది ఆయన సినిమా కాదు. డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న 'కన్నప్ప'లో ఆయన ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ షూట్ అన్నమాట! నా బ్రదర్ ప్రభాస్ వచ్చాడు!'కన్నప్ప' (Kannappa) సినిమా చిత్రీకరణలో ప్రభాస్ జాయిన్ అయిన విషయాన్ని గురువారం సాయంత్రం విష్ణు మంచు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్...


విజయశాంతి చేద్దామనుకున్న పాత్రని అనుష్క చేసేసింది, ఆ సినిమా ఆడిందా?

నటుడుకి అయినా నటి కు అయినా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలాగే విజయశాంతి సైతం తన రీఎంట్రీ టైమ్ లో ఓ పాత్ర చేద్దామనుకున్నారు. కానీ అనుష్క చేసేసింది. నటికి అయినా నటుడుకి అయినా డ్రీమ్ రోల్స్ ఉంటాయి. వాటిని చేద్దామనుకునే లోపల వేరే వాళ్లు చేసేయచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కు అల్లూరి సీతారామరాజుగా కనపడాలని ఉండి స్క్రిప్టు రెడీ చేసుకున్నారు. అయితే ఈ లోగా కృష్ణ ఆ సినిమా చేసేసారు. దాంతో చాలా కాలం పాటు వారి మధ్య ప్రచ్చన్న యుద్దం జరిగింది అంటారు. అలాగే...


సెట్స్ మీదకు బ్రహ్మానందం.. సుమంత్ సినిమాలో స్పెషల్ రోల్

Sumanth Mahendragiri Varahi సుమంత్ ఎప్పుడూ కూడా ఓ డిఫరెంట్ సినిమాను చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో హిట్లు వచ్చినా ఫ్లాపులు ఎదురైనా తన ప్రయత్నం మాత్రం మానుకోడు. ఇప్పుడు సుమంత్ మరో కొత్త కథతో రాబోతోన్నాడు. మహేంద్ర గిరి వారాహి అంటూ సుమంత్ చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది


థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ నుండి శింబు పాత్ర పరిచయం

థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ నుండి శింబు పాత్ర పరిచయం కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముప్ఫై ఆరేళ్ల తర్వాత తెరకెక్కుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, శింబు,  జయంరవి, ఐశ్వర్య లక్ష్మీ, గౌతం కార్తిక్, జోజు జార్జ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కమల్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్...


Ott Top Actor: OTTలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు ఎవరో తెలుసా?

కరోనా మన దైనందిన జీవితంలో ఎంత పెద్ద మార్పు తెచ్చిందో, సినిమా ఇండస్ట్రీలో కూడా పెను మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి. కరోనా లాక్‌డౌన్ సమయంలో OTT సైట్‌లు ప్రజలలో ప్రాచుర్యం పొందాయా? ఎవరూ బయటకు వెళ్లలేని వాతావరణంలో ఇవి ప్రజలకు వినోదానికి ప్రధాన వనరుగా మారాయి. ఇటీవలి కాలంలో, ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వెళ్లడం కంటే OTTలో విడుదలైన సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. నటులు , నటీమణులు కూడా OTD ప్లాట్‌ఫారమ్‌లలో నటించడానికి గొప్ప ఆసక్తిని చూపుతున్నారు, దీనికి ప్రజల నుండి గొప్ప స్పందన వచ్చింది. ఆ విధంగా ఓటీటీ సీరియల్స్ లో నటించి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీనటుల గురించిన సమాచారం విడుదలైంది. ఇంతకీ ఆ టాప్ యాక్టర్ ఎవరో తెలుసా? ఆ లిస్ట్‌లో టాప్ యాక్టర్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఉన్నారు. ఈయన.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ భర్త అని తెలిసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన నటించిన రుద్ర అనే వెబ్ సిరీస్ విడుదలైంది. మొత్తం 17 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అజయ్ దేవగన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ ఒక్క వెబ్ సిరీస్ కోసం అజయ్ దేవగన్ రూ.126 కోట్లు చెల్లించారు.


ఈ సినిమా అద్భుతం, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే : రేణు దేశాయ్ కీలక కామెంట్స్..

రేణు దేశాయ్‌, పవన్ కళ్యాణ్‌లు కొంత కాలం కాపురం చేసి ప్రస్తుతం విడి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్‌గా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. Photo : Instagram అది అలా ఉంటే సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఇటీవల పెట్స్‌కి బాగా లేదని, సర్జరీ కోసం డబ్బు కావాల్సి ఉందని చెప్పడమే కాదు. ఆమె తన వంతుగా ముప్పై వేలు ఇవ్వడం అందరికీ తెలిసిందే. Photo : Instagram ఇక లేటేస్ట్‌గా తాజాగా మరోసారి రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయంలోకి వస్తే.. తాజాగా రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. విషయంలోకి వస్తే.. Photo : Instagram రేణు దేశాయ్ కూతురు ఆద్య ఒక సంవత్సరం పాటుగా ముక్కు కుట్టించుకోమంటే తప్పించుకుని తిరుగుతుందట. ఇక తాజాగా తాను ముక్కు కుట్టించుకుందంటూ ఓ వార్తను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది నటి రేణు దేశాయ్. దీనికి సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తితో రేణు దేశాయ్‌కు ఎం‌గేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో తెలియదు. అది క్యాన్సల్ అయ్యింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ మరో రెండేళ్లలో రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. Photo : Instagram అంతేకాదు తన రెండో పెళ్లి ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సల్ అయ్యిందో కూడా తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబీకులు, స్నేహితుల అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ పిల్లలున్నారు, వాళ్లకు తోడుగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కూతురి కోసమే పెళ్లి రద్దు చేసుకున్నానని.. అప్పటికీ నా కూతురి ఏడేళ్లు.. ఆ వయస్సులో పెళ్లి చేసుకుని.. వేరొకరితో వెళ్లిపోతే తనేం కావాలి.. అని ఆలోచించానని పేర్కోంది. Photo : Instagram ఇంకా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఆద్య కాలేజీకి వెళ్లాక.. పెళ్లి గురించి ఆలోచిస్తాను. అయితే నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే అని తెలిపింది. ఆ విషయంలో వారు సంతోషంగానే ఉన్నారు. మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా, ఆద్య చెబుతున్నారని తెలిపింది. Photo : Instagram ఇక రేణు దేశాయ్ పర్సనల్ విషయానికి వస్తే.. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్ (Renu Desai). ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. Photo : Instagram డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ దేశాయ్.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.. Photo : Instagram


Fact Check: జనసేన లాంగ్ మార్చ్ వీడియో.. పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీతో ప్రచారం

2019లో విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌ వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ 23 ఏప్రిల్ 2024న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో ఈ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు...


వాటిని చూపిస్తూ సంబరపడుతున్న అనసూయ

యాంకర్ అనసూయ ప్రస్తుతం చిన్నపిల్లలా మారిపోయింది. ఇంట్లోని మామిడి చెట్టుకి ఉన్న కాయల్ని తెంపినట్టుగా ఉన్నారు. ఆ మామిడి కాయల్ని చూపిస్తూ అనసూయ తెగ సంబరపడిపోయింది. ఇక అనసూయ ఇంట్లో ఇలా పొట్టి నిక్కర్లు వేసుకుని కనిపించింది. అనసూయ ఇలా విత్ అవుట్ మేకప్‌లో మరింత అందంగా ఉందని, చిన్న పిల్లలా నవ్వుకుంటూ ఆటలు ఆఢుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Maharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం

Maharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.


క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ ములాఖత్

క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ ములాఖత్ తప్పు చేయకపోయినా జైల్లో పెట్టించారని కామెంట్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సోష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ మీడియా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వీన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నె క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైల్లో బుధవారం మ...


Vizag News: అదొకటే వ్యసనం- డబ్బులు పోతాయని తెలిసినా మానుకోలేను: ఏబీపీ దేశంతో ఆసక్తికర విషయాలు పంచుకున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌

Telugu Desam Party News : రాజకీయాల్లో డబ్బు పోగొట్టుకోవడం తప్ప...కొందరికి సంపాదించడం చేతకాదని తెలిసినా వస్తుంటారంటున్నారు విశాఖ తెలుగుదేశం లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్ (Sri Bharath). నష్టపోతామని తెలిసినా...ఒకసారి రాజకీయాల్లోకి వస్తే తిరిగి వెనక్కి వెళ్లడం సాధ్యకాదన్నారు. గీతం వర్సిటీ భూ ఆక్రమణలు, లోకేశ్‌(Lokesh) రెడ్‌బుక్‌ బెదిరింపులపై తన మనసులోమాటను ఏబీపీ దేశంతో పంచుకున్నారు. విశాఖ లోక్‌సభ కూటమి అభ్యర్థి శ్రీభరత్‌తో ముఖాముఖి ఏబీపీ దేశం: వైసీపీ ఏ...


Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు

Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్త...


Seethe Ramudi Katnam Serial Today May 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: చెల్లి తన జోలికి రాకుండా చేయమని మహాలక్ష్మికి చెప్పిన మధు.. రౌడీని చితక్కొట్టిన సీత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి, అర్చన మధుని బయటకు తీసుకొద్దామని వెళ్తారు. ఇక గదిలో మధు సీత తనని నెట్టిసి తలుపు గడియ పెట్టడాన్ని తలచుకొని రగిలిపోతుంది. సీత పని చెప్తా అనుకుంటుంది. ఇక మహాలక్ష్మి, రేవతిలు తలుపు తాళం తీసి మధు దగ్గరకు వస్తారు. మధు: సీత నాతో చాలా రూడ్‌గా ప్రవర్తించిందండి. దాని మీద నాకు చాలా కోపంగా ఉంది. మహాలక్ష్మి: మాతో కూడా సీత బ్యాడ్‌గానే ప్రవర్తిస్తుంది మధు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అర్చన: సొంత అక్కవైన నీతోనే సీత...


Janhvi Kapoor : జాన్వీ కపూర్ పెళ్లంట - అసలు విషయం చెప్పిన బ్యూటీ

Janhvi Kapoor Reacts To Wedding Rumours: జాన్వీ క‌పూర్.. అందాల న‌టి శ్రీ‌దేవి పెద్ద కూతురు. అందం, అభిన‌యంలో శ్రీ‌దేవికి ఎక్క‌డ త‌గ్గ‌దు జాన్వీ. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్.. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈ మ‌ధ్యే ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ గురించి కూడా బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త శిఖ‌ర్ ప‌హ‌రియాతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. అయితే, ప్ర‌స్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ...


మిస్టర్ మిస్టర్స్ మహి మూవీ మోషన్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

మిస్టర్ మిస్టర్స్ మహి మూవీ మోషన్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్ మిస్టర్స్ మహి’ విడుదలకు సిద్ధమైంది. రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ రావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాన్వీ జంటగా శరణ్ శర్మ రూపొందించిన ఈ చిత్రం  ...


ప్యాంట్ లేకుండా షర్ట్ లో టాలీవుడ్ బ్యూటీ.. ప్రియా వారియర్ ఏం ఫిగర్ మామ అంటున్న కుర్రాళ్లు

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ఫారెస్ట్ లో వైట్ షర్ట్, దెనిమ్ జీన్స్ షార్ట్ వేసుకొని తన పిక్కలు చూపిస్తోంది. (Photo: Instagram) క న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.ప్రస్తుతానికి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడం పక్కన పెట్టి.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ( Photo: Instagram)


శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు..

శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు.. శ్రీశైలం శ్రీ భ్రమరాంభ, మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపులో 27రోజులకు గాను 2కోట్ల 81లక్షల 51వేల 743రూపాయల నగదు, 212 గ్రాముల 600మిల్లీ గ్రాముల బంగారం, 3కేజీల 770గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు సమాచారం. నగదుతో పాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పటిష్ట భద్ర...


Zodiac Pairs: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!

Which two Zodiac Signs Should Not Marry: పెళ్లిపై ఉన్నన్ని జోక్స్ మరే విషయంపైనా ఉండవేమో. అన్నీ సరిగ్గా సెట్టైతే అంతకు మించి సంతోషకర జీవితం ఉండదు..ఏ చిన్న తేడా వచ్చినా అంతకు మించి నరకం ఉండదు. కలసి ఉండలేరు , విడివిడిగా ఉండలేరు..మొత్తానికి టామ్ అండ్ జెర్రీలా నిత్యం కొట్టుకుంటూ ఈ జీవితం ఇంతే అని సాగిపోతారంతే. ఇదంతా మీ రాశులపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే కొన్ని నక్షత్రాల వారికి పొత్తు కుదరనట్టే కొన్ని రాశుల మధ్య కూడా...


నా భార్య నన్ను ప్రేమించడం లేదు, ఎట్టకేలకు బయటపడ్డ అల్లు అర్జున్... స్నేహారెడ్డి అలాంటి అమ్మాయా?

అల్లు అర్జున్-స్నేహారెడ్డి టాలీవుడ్ బెస్ట్ కపుల్. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే ఇదంతా పైకి మాత్రమే అట. స్నేహ నన్ను ప్రేమించడం లేదని తన ఆవేదన వెళ్లగక్కాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో స్నేహారెడ్డితో ఏడడుగులు వేశాడు. ఓ వేడుకలో కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం అయ్యింది. అది స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. రోజూ ఫోన్లు చేసుకుని మాట్లాడుకునేవారట. వివాహం చేసుకోవాలని...


Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?

ETV Win Movie Chitram Choodara Review In Telugu: 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'చిత్రం చూడరా'. శీతల్ భట్ హీరోయిన్. రవిబాబు, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు. ఇప్పుడు డైరెక్టుగా ఈటీవీ విన్ యాప్ / ఓటీటీలో విడుదల చేశారు. మే 9 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి....


హద్దులు చెరిపేసిన సురేఖావాణి డాటర్.. లైఫ్ అంటే ఇదే! సుప్రిత బోల్డ్‌ స్టేట్‌మెంట్

అందాలతో యూత్‌ని బుట్టలో వేసుకోవడంతో తొలి వరుసలో ఉంటుంది సురేఖావాణి కూతురు సుప్రిత. సోషల్ మీడియాతోనే క్రేజ్ కొట్టేసి కుర్రకారుకు వల వేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మందు గ్లాసు చేతపట్టి నడి సముద్రంలో రచ్చ చేసింది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది. సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన సుప్రిత.. తాజాగా పిచ్చెక్కించే ఫొటోస్ షేర్ చేసింది. ఎద అందాలను ఎరగా వేస్తూ కెమెరా ముందు రెచ్చిపోయింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఓ బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చింది సుప్రిత. జీవితంలోకి కొందరు వస్తుంటారు పోతుంటారు.. లైఫ్ అంటే ఇదేనంటూ ట్యాగ్ చేస్తూ చిల్ అవుతన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తన తీరుతో ఎన్నోసార్లు ట్రోల్ల్స్ బారిన పడింది సుప్రిత. అయితే ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అందాల తెర ఎత్తేస్తూ హల్చల్ చేస్తోంది.


Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో 'బాహుబలి' రేంజ్ హిస్టారికల్ సినిమా!

కథానాయకుడిగా 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రయాణం చాలా భిన్నమైనది. సేఫ్ రూటులో కమర్షియల్ సినిమాలు చేయడం కంటే డిఫరెంట్ / కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ఆయన ఎప్పుడూ తన వంతు కృషి చేస్తుంటారు. 'ఎవడే సుబ్రమణ్యం'లో చేసిన ప్రధాన పాత్ర కావచ్చు... హీరోగా 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సినిమాలు చేయడం కావచ్చు... తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి విజయ్ దేవరకొండ ఇష్టపడతారు....


Today Panchangam 10 May 2024 ఈరోజు పరశురామ జయంతి వేళ ఉపవాస దీక్ష, పూజకు శుభ సమయాలు ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని తదియ తిథి నాడు, శుక్రవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్

Kannappa Movie మంచు విష్ణు కన్నప్ప సినిమాలోకి ప్రభాస్ అడుగు పెట్టేశాడు. ఈ మధ్యే అక్షయ్ కుమార్ తన పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేసేందుకు కన్నప్ప సెట్స్‌లోకి వచ్చాడు.


పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును గురువారం అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ఈ పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006 లోనే చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవి తన కుటుంబంతో సహా హాజరయ్యారు. భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కుమార్తెలు సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్న సమయంలో రామ్‌చరణ్, ఉపాసన ఆనందంతో చప్పట్లు కొడుతున్న ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ ఈ మంత్రాలను పఠిస్తే.. లక్ష్మీదేవి, కుభేరుని అనుగ్రహం లభిస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ లక్ష్మీదేవి, కుభేర మంత్రాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్బంగా ఏ మంత్రాలను పఠించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


10th క్లాస్ పరీక్షలు రాస్తున్న నటిపై ముచ్చటపడిన నిర్మాత, చుక్కలు చూపించింది.. హీరో సుమన్ కి కూడా షాక్

హీరో సుమన్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరో. సుమన్ కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకోకముందు అనేక అనేక అద్భుత చిత్రాల్లో నటించాడు. సుమన్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార ఒకటి. హీరో సుమన్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరో. సుమన్ కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకోకముందు అనేక అనేక అద్భుత చిత్రాల్లో నటించాడు. సుమన్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార ఒకటి. సితార చిత్రంలో సుమన్, భానుప్రియ జంటగా...


vote casting: మైనర్ కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ లీడర్.. వీడియో వైరల్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

Vote Casting: ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా రహస్యంగా జరుగుతూ ఉంటుంది. ఓటరు ఏ పార్టీకి గానీ, అభ్యర్థికి గానీ ఓటు వేసింది.. వేసిన ఓటర్‌కు తప్ప ఎవరికీ తెలియకూడదు. కానీ ఓ బీజేపీ నేత మాత్రం ఏకంగా ఓటింగ్ వేసే దగ్గరికి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఆ మైనర్‌తో ఓటు వేయించాడు. ఇదీ చాలదన్నట్లు.. ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మైనర్‌ను, సెల్‌ఫోన్‌ను పోలింగ్...


Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..

Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ప‌ద్మ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో భాగంగా చిరంజీవి రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అత్యున్న‌త పుర‌స్కారాన్ని అందుకున్నారు.


మెమొరీ లాస్: వయసుతోపాటు పెరిగే మతిమరుపును అదుపు చేసే నాలుగు సూత్రాలివే...

మెదడు ఎలా పనిచేస్తుంది? మనమెందుకు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటాం, ఇతరులు ఎందుకు గుర్తుంచుకోలేరు? వంటి విషయాలపై 25 ఏళ్ల పాటు న్యూరోసైంటిస్ట్ రంగనాథ్ అధ్యయనం చేశారు.


Martyr Srikantha Chary: బీఆర్ఎస్ కు వరుస షాకులు.. కాంగ్రెస్ కండువ కప్పుకున్న శ్రీకాంతా చారీ తల్లి..

Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.


ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాను ఇష్టపడనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఆయన సినిమా ప్లాప్ అయినా.. ఎక్కువమంది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ప్రభాస్ సినిమాల్లో ఆయన అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో మీకు తెలుసా..? ప్రస్తుతం పాన్ ఇండియాను శాసిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎక్కడ ఈశ్వర్.. ఎక్కడ బాహుబలి.. ఎక్కడ సలార్.. ఇప్పుడు కల్కి... ప్రభాస్ మూవీ జర్నీ.. చాలామందికి ఆదర్శం. అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన ప్రభాస్.. దేశ వ్యాప్తంగానే కాదు.....


చేవెళ్లలో రంజిత్​రెడ్డిని గెలిపించండి : గడ్డం ప్రసాద్ కుమార్

చేవెళ్లలో రంజిత్​రెడ్డిని గెలిపించండి : గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, వెలుగు: తనను దీవించినట్లుగా, లోక్​సభ ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డిని ఆశీర్వదించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. బుధవారం ఆయన వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లిలో రంజిత్​రెడ్డికి మద్దతుగా రోడ్ షో, కార్నర్​మీటింగ్​నిర్వహించారు. ఈ సం...


అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై హైకోర్టుకు టీపీసీసీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై హైకోర్టుకు టీపీసీసీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్  కేసులో   తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది టీపీసీసీ. ఈ కేసులో   ఢిల్లీ పోలీసులు వేధిస్తున్నారని హైకోర్టులో పిటిషన్  వేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్.  రాత్రి పూట  కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు వెళ్లి   దాడులు...


Ritika Singh: కాకరేపిన బాక్సింగ్ బ్యూటీ.. రితికా సింగ్ లేటెస్ట్ పిక్స్

'ఇరుధి సుట్రు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రితికా సింగ్. ఈ చిత్రంలో బాక్సర్‌గా ఆమె అద్భుతంగా యాక్ట్ చేసింది. స్వతహాగా బాక్సర్ కావడంతో ఈ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ చిత్రాన్నే తెలుగులో 'గురు' పేరుతో వెంకటేష్ రీమేక్ చేశారు. అందులో కూడా రితికానే నటించింది.


ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు

ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో ప్రవేశాల కోసం మే 25 నుంచి  దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి శ్రీ వేంక‌టేశ్వర సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో 2024 - 25 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి సాయంత్రం పార్ట్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక  కోర...


ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి

ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి ఐదేళ్ల ఓ చిన్నారి వైన్ షాపు క్లోజ్ చేయించింది. తమ స్కూల్ కు ఆనుకొని వైన్స్ ఉంది.. దాని వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది. అక్కడ ఆమెకు తగిన న్యాయం జరిగింది. ఐదేళ్ల చిన్నారి కోర్టుకెళ్లడమా.. అది కూడా వైన్ షాపు క్లోజ్ చేయామని అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అయ...


ఏంది రాములమ్మో.. జర హుషారవుతున్నవ్!

బుల్లితెర రాములమ్మగా పిలిచే శ్రీముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో అందాలతో కుర్రాళ్లకు హుషారు తెప్పిస్తోంది.


Sikandar: సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్

Sikandar: సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్ యానిమల్(Animal) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). బాలీవుడ్ లో ఆమె చేసిన మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ బాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈ కన్నడ చిన్నది. అవును.. త...