Trending:


మద్యానికి దూరంగా ఉండే ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మందు ముట్టని సినిమా వాళ్ళు వీళ్ళే..?

సెలబ్రిటీలలో మద్యపానం అనేది సర్వ సాధారణ అలవాటు. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కొంతమంది నటులు, నటీమణుల వద్ద ఎంత డబ్బు ఉన్నా మద్యానికి మాత్రం బానిసలు కాలేదు. ఇంత స్టేటస్ ఉన్నా.. మందు ముట్టని స్టార్స్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ లోనే కాదు ప్రపంచం ప్రఖ్యాతనటుడిగా అమితాబచ్చన్ కు మంచి పేరు ఉంది. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ముందు అలవాటు లేదు. అయితే 90 స్ లో ఆయన మద్యపానం మానేశాడు. గతంలో చేసేవారట. ప్రస్తుతం ఈ...


ఐపీఎల్ చూడండి.. తరువాతే మా సినిమాలు చూడండి.. మాట సవరించుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi అనిల్ రావిపూడి మొన్నా మధ్య కృష్ణమ్మ ఈవెంట్లో మాట్లాడుతూ ఐపీఎల్ చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా?.. కావాలంటే ఫోన్‌లోనే లైవ్ స్కోర్ చూడొచ్చు.. లైవ్ చూడకపోతే ఏమీ కాదు.. సినిమాలు చూడండి.. థియేటర్లకు రండి అంటూ ఇలా కామెంట్ చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ హర్ట్ అయ్యారు. దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.


Tejaswi interview with two beautiful girls for Love Mouly ఇద్దరు హీరోయిన్లతో నవదీప్

భారతదేశం, May 4 -- న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రయూనిట్ ప్ర‌క‌టించింది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలు మూవీ టీమ్ ఇస్తుంది.


గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

శోభా శెట్టి తాజాగా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతంలో ఇలానే జనవరి నెలలో శోభా వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్న ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. అది నిశ్చితార్థం కాదట తాంబూలం మార్చుకున్నారట. అసలైన ఎంగేజ్మెంట్ ఇప్పుడు జరిగింది అంటూ శోభా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన నిశ్చితార్థపు విశేషాలు పంచుకుంది. శోభా శెట్టి ఇటీవల తన సొంత ఇంట్లోకి అడుగు పెట్టింది. ప్రియుడు...


షార్ట్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్... దాని ధర తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!

హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటో షూట్ లో జాన్వీ కపూర్ ధరించిన షార్ట్ ఫ్రాక్ ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ టైం చాలా బాగుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కి దేవర ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. దేవర మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దేవర...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


Thalaimai Seyalagam: రాధిక నిర్మాణంలో శ్రియారెడ్డి..ZEE5 లో రానున్న పొలిటికల్ థ్రిల్లర్ తలమై సెయల్గమ్

Thalaimai Seyalagam Teaser: ఈ మధ్యనే సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నటి శ్రియ రెడ్డి. ఇప్పుడు జి ఫైవ్ లో రానున్న వెబ్ సిరీస్ లో కనిపించి అలరించనుంది.. ఈ సిరీస్ ను రాధిక నిర్మించడం మరో విశేషం..


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


Anupama: రూటు మార్చేసిన అనుపమ.. ఆ సినిమాలకే ఊ కొడుతున్న బ్యూటీ

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ తెలిసిందే. అందులోనూ ఇటీవల టిల్లు స్క్వేర్‌తో బ్లాక్ బస్టర్ కూడా అందుకుంది అనుపమ. దీంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు సైన్ చేస్తుంది.


ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?

ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య  సయోధ్య కుదిరేనా? ఇద్దరి మధ్య సమన్వయంపై మంత్రి సీతక్క దృష్టి శ్రీహరి రావు ఇంట్లో సమావేశం కలిసిపోతే హస్తానికి చేకూరనున్న బలం నిర్మల్, వెలుగు: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్​లో చేరారు. ఆయన హస్తం గూటికి చేరుతారని కొద్దికాలం పాటు సాగిన సందిగ్ధతకు బుధవారం తెరపడింది. కాంగ్రెస్​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి...


Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..


పద్మశ్రీ మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. అసలు ఆయన కూలి పనికి వెళ్తున్నారా?

తెలంగాణ జానపద కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ.. పద్మశ్రీ మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. ఇది తెలంగాణలో పెద్ద కలకలమే రేపింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మొగిలయ్యను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.మాట ఇచ్చిన ప్రకారమే.. ఆదివారం మొగిలయ్యను కలిసిన కేటీఆర్.. ఆర్థిక సాయం చేశారు. పద్మశ్రీ మొగిలయ్య.. తెలంగాణకే గర్వకారణం, ఆయన గొప్ప కళాకారుడు అన్న కేసీఆర్.. ఆయన కష్టాల్లో ఉన్నారనీ, ఆయనకు సాయం చెయ్యడంలో తాను...


బెస్టీతో ముంబైలో వితిక షెరు.. ఇంట్లో వంట వండుకుంటూ వరుణ్ సందేశ్

Varun Sandesh Wife వరుణ్ సందేశ్, వితిక షెరు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు వితిక మాత్రం తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. నిహారిక, వితిక షెరు కలిసి చేస్తున్న హంగామా ఇన్ స్టాలో బాగానే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ముగ్గురూ ముంబైలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.


ప్రియురాలికి రూ.80 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియుడు.. బ్యాంక్‌కు వెళ్లగా ప్రేయసికి ఊహించని అనుభవం

బాయ్‌ఫ్రెండ్ అన్నాక గర్ల్‌ఫ్రెండ్‌కు తప్పక గిఫ్ట్‌లు ఇవ్వాలి. ఇక బహుమతులు ఇవ్వలేదు అనే కారణంతో ప్రేమను తిరస్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి తన ప్రియురాలికి ఏకంగా రూ.80 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంత డబ్బు చూసి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వాటిని దాచుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ప్రియురాలికి బ్యాంకులో ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?


Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 5 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 5 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం ఆదివారం తిథి :- ద్వాదశి మ॥ 3:36 ని॥ వరకు నక్షత్రం : - ఉ.భాద్ర సా॥6:15 ని॥ వరకు యోగం:- వైధృతి ఉ॥ 5:54విష్కంభము రాత్రి 2:52 ని॥ వరకు కరణం:- తైతుల మ॥3:36 గరజి రాత్రి2:26 ని॥ వరకు వర్జ్యం:- తె. 5:28 ని॥ల అమృత ఘడియలు:-...


Vasanthi Krishnan: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్ దందా.. డబ్బుల కోసం చేస్తున్నాం అంటున్న వాసంతి కృష్ణన్

Vasanthi Krishnan Betting Apps Promotion: ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్‌ల పేరుతో కోట్లు రూపాయిలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రూపాయి పది రూపాయిలు. లక్షకి పది లక్షలు అంటూ ఎర వేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నదెవరో కాదు.. మనందరికీ బాగా తెలిసిన సెలబ్రిటీలే కావడంతో.. వాళ్ల ఫాలోవర్స్ అంతా గుడ్డిగా ఈ బెట్టింగ్ యాప్‌ మోసాల బారిన పడుతున్నారు. అయితే డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నామని.. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత...


Anchor Shyamala: ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన తొక్కేస్తారా: గెటప్ శీను

కమెడియన్ గెటప్ శీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై గెటప్ శీను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా

శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదిన విశేషాలను తెలుసుకుందాం.. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున ( 2024 మే 16) సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్...


ప్రవీణ్ తో విడిపోయింది అందుకే, ఇంటర్వ్యూలలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఫైమా!

బుల్లితెర జంటల్లో ప్రవీణ్-ఫైమా ఒకరు. వీరు పలుమార్లు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. కాగా ప్రవీణ్-ఫైమా బ్రేకప్ అయ్యారు. అందుకు కారణాలు ఏమిటో వెల్లడించారు. ఫైమా-ప్రవీణ్ పటాస్ షోలో మొదటిసారి కనిపించారు. అనంతరం ఫైమా జబర్దస్త్ కి వచ్చింది. లేడీ కమెడియన్ గా ఎదిగింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ కూడా రాణించింది ఫైమా. పది వారాలకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్లిన కారణంగా కొన్నాళ్లు జబర్దస్త్...


పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ య...


KTR Road Show: ఓటుకు కాకుండా టూర్లకు వెళ్లితే మీకే నష్టం.. హైదరాబాద్‌వాసులకు కేటీఆర్‌ హెచ్చరిక

ఏ ఎన్నికయినా హైదరాబాద్‌ ప్రజలు ఓటింగ్‌పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్‌ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్‌ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేము. కొన్ని కాంబోలు అసలు సెట్ అయితాయి అని కూడా అనుకోలేము. కొన్నిమాత్రం అనూహ్యంగా సెట్ అయ్యి..మిస్ అవుతుంటాయి. అలాంటి కాంబోనే.. పవన్ కళ్యాణ్ - అనుష్క శెట్టి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆ చిత్ర విచిత్రాలు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కాంబినేషన్ల విషయాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో సెట్ అవ్వబోయి మిస్ అయిన చిత్రకాంబో ఎంటో తెలుసా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అనుష్క శెట్టి....


Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే

Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రేమాయణాలు జరపడంలో ముందుంటారు.అలా అని తెలుగులో లేరని కాదు.చూసుకుంటే ఎవ్వరూ తక్కువేం కాదు.అసలు విషయానికి వస్తే..బాలీవుడ్ యంగ్ హీరో అదిత్యారాయ్ క‌పూర్ (Aditya Roy Kapur)-లైగర్ బ్యూటీ అనన్య పాండే (Ananyapandey) మధ్య ఉన్న ...


హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.   వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు...


మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?

మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది? బర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే ఎంతో రహస్యమైన ప్రదేశంగా చెప్తుంటారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఓడలు కొన్ని హఠాత్తుగా మాయమయ్యాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే ఇటలీలో ఒక సొరంగంలోకి వెళ్లిన జెనెట్టి రైలు అందులో నుంచి బయటికి రాలేదు.అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల్లో 102 మంది అదృశ్యమయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు... జెనెట్...


వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి

వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి తూప్రాన్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో మండలానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్...


War 2: ఆ సాంగ్ కోసం ఎన్టీఆర్ రిహార్సల్స్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్!

జూ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను 3 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు టాక్.


సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు....

సుహాస్ సినిమాలంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. అతను ఏ పాత్ర చేసినా, అది ఎంత సాధారణమైనది అయినా సరే, ఆ కనక్షన్ వల్లే అతను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.


స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది

స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది టైటిల్ : లా పతా లేడీస్​ డైరెక్షన్ :  కిరణ్​ రావ్​ కాస్ట్ :  ప్రతిభ రాంటా, స్పర్ష్​ శ్రీవాత్సవ, రవి కిషన్​, నితాన్షి గోయల్​, ఛాయ కదమ్ ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​​ దీపక్​ కుమార్​ (స్పర్ష్​ శ్రీవాత్సవ), ఫూల్​ (నితాన్షి గోయల్​)ను పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత దీపక్​ వాళ్లు ఉండే ముర్తి అనే ప్లేస్​కి రైల...


చిన్నారి బిఆర్ఎస్ అభిమాని ముద్దుముద్దు మాటలు ... కేటీఆర్ ఫిదా

హైదరాబాద్ : అమాయకత్వంతో కూడిన చిన్నారుల ముద్దు ముద్దు మాటలను ఇష్టపడని వారుండరు. ఇక మనగురించో, మనకు నచ్చిన విషయాల గురించో మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఆనందమే మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొందారు. బిఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఓ చిన్నారి మాట్లాడుతున్న వీడియోను ఆమె కుటుంబసభ్యులు ఎక్స్ వేదికన కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఆ చిన్నారి మాటలకు ఫిదా అయిపోయి కేటీఆర్ వీడియోపై స్పందించారు. ''కేటీఆర్ గారు మా...


'హీరామండి' లో ఇంత పెద్ద తప్పా(Blunder)?భన్సాలీ చూసుకోలేదా?

వందకి వంద శాతం తప్పులు లేకుండా సినిమాలు తీయడం ఎంత పెద్ద డైరక్టర్ కు అయినా కష్టమే. ఈ విషయాలను పెద్ద పెద్ద డైరక్టర్ లే బహిరంగంగా చెబుతుంటారు. అది కొత్త దర్శకుడు తీసినా, పాత దర్శకుడు తీసినా… తెలుగు దర్శకుడు తీసినా, హిందీ దర్శకుడు తీసినా… పొరపాట్లు దొర్లుతాయి. అలా రీసెంట్‌గా విడుదలైన 'హీరామండి' లో సినిమాలో కూడా కొన్ని తప్పులున్నాయని సోషల్ మీడియా జనం పడుతున్నారు. అయితే అవి సినిమాను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ అయితే సినిమా డైరక్షన్‌ టీమ్‌...


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోమని అడిగితే నో చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా

Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 50 ఏళ్లు దాటినా భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు. సల్లూ మియా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్యాచిలర్‌గా మారిన సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి మహిళా అభిమానులు క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ జంటలతో తెరపై కనిపించాడు. అయితే ఇప్పటి వరకు నిజజీవితంలో భాగస్వామిగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక నివేదిక ప్రకారం, సల్మాన్ ఖాన్ తనను వివాహం చేసుకోమని నటిని కోరినట్లు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతా సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. ఈవిషయాన్ని ఈటీమ్స్‌ETimesతో మాట్లాడుతూ, నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను మొదటిసారి కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట కండలవీరుడు. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు. అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. ఇండియన్ క్రేజీ స్టార్ సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ ఆయన నటించిన ప్రతి సినిమా తనకెంతో ఇష్టమైనది తెలిపింది. సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, 'ప్యార్ కియాతో డర్నా క్యా' నుండి 'ఓ ఓ జానే జానా' వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది. అంతే కాదు ప్రస్తుతం తన లైఫ్ బాగానే ఉందని చెప్పింది షర్మిన్. తన బావ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పని చేయడాన్ని మెచ్చుకున్నారు. తన 18వ ఏట “దేవదాస్” సినిమా చూసిన జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. బాజీరావ్ మస్తానీలో అసిస్టెంట్‌గా పనిచేసినందుకు తాను ఎంతో కృతజ్ఞురాలిని అంటూ తెలిపింది. హీరమాండి సినిమాని డిఫరెంట్‌గా తీయడానికి చాలా కష్టపడ్డాడు. నాకు మంచి జీవితం ఉందని తన హ్యాపీ లైఫ్ ను అందరితో షేర్ చేసుకుంది షర్మిన్.సంజయ్ లీలా బన్సాలీ,సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు. వారి సంబంధం 1996 లో కామోషి చిత్రంతో బలపడింది. దిల్ దే చుకే సనమ్ సావరియా సినిమాలో కలిసి పనిచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ,భన్సాలీలు అలియా భట్‌తో కలిసి ఇన్షాల్లా అనే చిత్రంలో కలిసి పనిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో వీరి మధ్య స్నేహంలో చీలిక వచ్చిందని కొందరు మాట్లాడుకున్నారు. అయితే హీరామండి ప్రీమియర్ షోకి హాజరవుతూ సల్మాన్ ఖాన్ ఆ గాసిప్‌లకు చెక్ పెట్టాడు.


బ్యాడ్ ఇంటర్వ్యూ: ‘నన్ను ఆవులా అరవమన్నారు, మోకాళ్ల మీద పాకమన్నారు' అంటూ అనుభవాలు పంచుకున్న కొందరు అభ్యర్థులు

జూలీ 2022లో పార్ట్‌టైమ్ కాపీ రైటర్‌ జాబ్ కోసం అప్లై చేసి, వీడియో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అంతా సాఫీగానే జరుగుతోందని ఆమె భావించారు. మధ్యలో అకస్మాత్తుగా 'మీరు ఇంకా ఎన్నాళ్లు బతుకుతానుకుంటున్నారు' అని ఇంటర్వ్యూయర్ అడిగారు.


ఘనంగా దాసరి జయంతి

ఘనంగా దాసరి జయంతి దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌‌‌‌లో శనివారం జరిగిన ఈ  కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్,  విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని,  జూన్‌‌...


ఇబ్బందులకు గురి చేశారు, అందుకే ప్రేమ ఎంత మధురం సీరియల్ మానేశాను... జయలలిత కీలక ఆరోపణలు!

సీనియర్ నటి జయలలిత దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. హీరోయిన్ గా పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర పై సందడి చేస్తున్నారు. పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా జయలలితకు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో శారదా దేవి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకున్నారు. ఆమె...


CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్

CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్ ప్లేఆఫ్స్‌ సమీపిస్తున్న వేళ చెన్నై సూపెర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగలింది. వారి ప్రథమ ఆయుధం, యువ పేసర్‌ మతీష పతిరణ(Matheesha Pathirana) స్వదేశానికి వెళ్ళిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన పతిరణ.. రెండ్రోజుల కిందట వీసా పనుల నిమి...


చీరలో ఎంత క్యూటో.. నయని పావని భలే ముద్దుగుందే!

నయని పావని చీరలో చాలా క్యూట్‌గా ఉంది. ఈ భామ డ్రస్‌లో కంటే చీరలోనే చూడముచ్చటగా ఉంది.


నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ప...


ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం

ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం ఖమ్మం జిల్లాలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. స్పీచ్ తో విక్టరీ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజలనుంచి అపూర్వ స్పందన వచ్చింది. మా మామ రాఘురా...


Kannappa: 'కన్నప్ప'ను వెయిటింగ్‌లో పెట్టిన ప్రభాస్!

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కన్నప్ప సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కూమార్ ఈ సినిమా షూటింగ్‌లో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. తాజాగా ప్రభాస్ డేట్స్ కోసం విష్ణు వెయిట్ చేస్తున్నట్లు టాక్.


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


హీరామండి: లాహోర్‌లో సంపన్నులైన వేశ్యలు నివసించే ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చింది?

హీరామండిలో స్థిరపడిన వేశ్యలకు రాజ కుటుంబంతో సంబంధాలు ఉండేవి. అబ్దాలీ దాడుల తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలో పేదరికం పెరిగింది. దీంతో ఇక్కడ నివశించే వేశ్యలు డబ్బు తీసుకుని వ్యభిచారం చెయ్యడం ప్రారంభించారు. వ్యభిచారం వ్యాపారంగా మారిన తర్వాత ఇక్కడ ఉండే మహిళల్లో కొంతమందికి వేశ్యలుగా మారడం ఇష్టం లేకపోయినా అదే వృత్తిలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.


హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్

హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్ దక్షిణాన హిందీ భాషను, సాహిత్యాన్ని వ్యాప్తి చేసేందుకు ఎక్కడో పుట్టిన కుటుంబం భాగ్యనగరంలో అడుగుపెట్టి తమ కృషిని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎనభై ఏండ్ల క్రితం హైదరాబాద్ మోజాంజాహి మార్కెట్ లోని ఓ భవంతిలో మొదలైన పత్రిక అందుకు బీజం వేసింది. దానికి ఆద్యులు యుధ్ వీర్, ఆయన భార్య సీతాదేవి.  ఇరువురు స్వాతంత్య్ర సమరయోధ...


ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు 500 మందికిపైనే.. తల్లి భవానీకి నోటీసులు!

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో ఆయన తండ్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను సిట్‌ అరెస్టు చేసింది. బాధితురాలి కిడ్నాప్‌, రాసలీలల కేసుల్లో హెచ్‌డీ రేవణ్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తిరస్కరించడంతో మాజీ ప్రదాని దేవెగౌడ ఇంటిలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ కోసం సీబీఐ తర్వలోనే రంగంలోకి దిగే అవకాశం ఉంది.


చేతబడి పేరుతో ఇద్దరి సజీవ దహనం, నిందితుల్లో బాధితురాలి భర్త, కొడుకు

‘‘మా బావ నా సోదరిని తీసుకొచ్చి మా ఇంట్లో విడిచి వెళ్లారు. ఆరోజు రాత్రి ఆమె మా ఇంట్లోనే ఉంది. మరుసటి రోజు దాదాపు 10-12 మంది గ్రామస్తులు వచ్చి బలవంతంగా ఆమెను మా ఇంటి నుంచి తీసుకెళ్లారు.’’