Trending:


Nagarkurnool | భారీవర్షానికి కూలిన మట్టిమిద్దె.. తల్లితోపాటు ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇళ్లు కుప్పకూలింది.


HBD Rhea Chakraborty: బుల్లితెర TO వెండితెర వయా టాలీవుడ్ - 32వ వసంతంలోకి అడుగు పెట్టిన సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు!

Happy Birthday Rhea Chakraborty: అమ్మాయిలు సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయమే కాదు, కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. అవకాశాలు వచ్చినా, అదృష్టం కలిసి రాక తక్కువ కాలంలోనే ఫేడౌట్ అయిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. మరికొంత మంది హీరోయిన్లు సినిమాల కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అవుతారు. ఈ రెండు లక్షణాలు కలిగిన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె, ఏకంగా నెల రోజుల పాటు జైలు జీవితాన్ని...


Panchangam Today: నేటి పంచాంగం.. ఇవాళ బాగుంటుందిలే!

నేడు 1 జులై 2024 సోమవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ దశమి. ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: ఇందువాసరెనక్షత్రం: అశ్విని ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భరణి రాత్రి తెల్లవారుజాము 5 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కృత్తిక.యోగం: సుకర్మ, మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత దృతి.కరణం: భద్ర, ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ, రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ. అమృతకాలం తెల్లవారుజాము రాత్రి 12 గంటల 50 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకూ ఉంది. తిరిగి సాయంత్రం 3 గంటల 22 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం సాయంత్రం 3 గంటల 38 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Goldman | గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు

బీహార్‌కి చెందిన ప్రేమ్ సింగ్‌, గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు ధరించడమే కాదు.. అతను తోలే బైక్‌కి కూడా బంగారం ఉంది. ప్రస్తుతం నా ఒంటిపై 5 కేజీల గోల్డ్ ఉంది. బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఉంది. ఇది మంచి పాలన ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేరాలు జరుగుతాయనే భయం నాకు లేదు. నా బైక్‌కి 150 నుంచి 200 గ్రాముల బంగారం ఉంది. బీహార్ ప్రభుత్వం, బీహార్ పోలీసులకు ఇది నేను ఇచ్చే గౌరవం అని ప్రేమ్ సింగ్ తెలిపారు.


Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు

Prabhas 500 Crore Record Globally : ప్రభాస్. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్నది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ఆయన.. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో లెవల్ కు చేరారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన 4 సినిమాలు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపాయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యంకాని ఫీట్ ను ఆయన చేసి చూపించారు. రూ. 500 కోట్లు...


Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ

Pawan Kalyan Letter to Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వాలని పవన్ కోరారు. అసెంబ్లీలో వీరికి విప్ పదవులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అసెంబ్లీలో వీరు ఇద్దరిని విప్‌లుగా నియమించాలని లేఖలో పవన్...


ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన శ్రీనాథరాజు కిరణ్  రాజు (23) అమెరికాలో చనిపోయాడు. మిస్సోరి స్టేట్ లో ఉన్న సాండ్  హిల్స్  టౌన్ లో కిరణ్​ రాజు శనివారం తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు.  కిరణ్ తండ్రి లక్ష్మణరాజు గతంలోనే చ...


చిరంజీవి ఎవరికీ దాసోహం అనలేదు, ఆ ఒక్క హీరోకి తప్ప.. చరణ్, బన్నీ బ్యాగ్రౌండ్ గురించి సంచలనం

చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి అభిమానులుగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. కానీ మెగాస్టార్ ఒక సారి ఓ క్రేజీ హీరో ముందు దాసోహం అనే మాట అన్నారు. చాలా ఎమోషనల్ గా చిరంజీవి ఆ మాట చెప్పారు....


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


వెంకయ్య జీవితంపై మూడు పుస్తకాలు

వెంకయ్య జీవితంపై మూడు పుస్తకాలు హైదరాబాద్, వెలుగు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై విడుదల చేసిన పుస్తకాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయనతో సుదీర్ఘ కాలం పని చేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, ఉప రాష్ట్రపతి వరకు ఎదిగారన్నారు. ఆదివారం ఢిల్లీ నుం...


కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఈ మూవీ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజులు కంటే వీకెండ్స్ కావడంతో  శనివారం, ఆదివారం వసూళ్...


దర్శన్ మర్డర్ కేసు పై సినిమాలు,టైటిల్స్ ఏంటంటే

హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి దాదాపు 25 రోజులు అవుతోంది. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇతడితో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో బయటకొస్తున్న వార్తలు, వీడియోలు, ఫొటోలు దర్శన్ వీరాభిమానులకు కూడా విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే దర్శన్ మర్డర్ కేసు స్టోరీని అప్పుడే సినిమా చేయాలని...


varalaxmi sarathkumar Wedding: వరలక్ష్మి పెళ్లి సందడి మొదలైంది - ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాబోయే భర్తతో వరలక్ష్మి, వీడియో వైరల్‌

varalaxmi sarathkumar Wedding Celebrations Begin: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ఆమెను పెళ్లి కూతురు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్‌లో వరలక్ష్మి తన కాబోయే భర్తను ఆలింగనం చేసుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి 'బిగిన్' అని...


KTR News: మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ అవ్వదా? ఇప్పుడు లెంపలేసుకోండి - నిలదీసిన కేటీఆర్

Telugu News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే బ్యారేజీని రిపేర్ చేయిందని వివరించారు. ఇన్నాళ్లూ ఆ బ్యారేజీ ఎందుకు పనికి రాదని కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు బ్యారేజీని పూర్తి చేసిందని అన్నారు. వరద ఎదుర్కొనేందుకు కూడా బ్యారేజీ రెడీగా ఉందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు లెంపలేసుకోవాలని...


మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల...


ఈ మేదరుల పరిస్థితిని పట్టించుకునే వారే లేరా..?

పెళ్లిళ్లు, శుభకార్యాలలో వెదురు బొంగుల‌తో త‌యారు చేసే మేదరి బుట్టలు, చాట‌లు అవసరం అవుతాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టలకు బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో మేదరులకు ఉపాధి కరువైంది. కుల వృత్తులను ప్రొత్సహించే ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం అందించి అదుకోవాలని మేదరులు కోరుతున్నారు.నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేదరి కార్మికులు కుల వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవనాధారమైన బుట్టల అల్లికలు, వాటిని మార్కెట్ లో...


హారర్‌ మిస్టరీ స్టోరీ

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.


Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్

Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన త...


Vijay Antony | ఎవరి గతంలో లేని హీరో.. మరొకరి భవితగా ఎలా మారాడు?

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌'. విజయ్‌ మిల్టన్‌ దర్శకుడు. పొయెటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. జూలైలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.


Kalki 2898 AD: అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే.. మన దగ్గరే.. ప్రత్యేకతలు ఇవే!

ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇప్పుడు ఎంత ట్రెండింగ్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే సినిమా ప్రస్తావనే. రికార్డుల దుమ్ము దులుపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదేనంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.


Nag Ashwin: ఆ ఖర్చు మమ్మల్ని భయపెట్టింది - ఇండస్ట్రీలో కష్టాల గురించి బయటపెట్టిన నాగ్ అశ్విన్

Nag Ashwin: అందరూ ఊహించినట్టుగానే ‘కల్కి 2898 AD’ మూవీ ఓ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఒక రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ‘కల్కి 2898 AD’ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదల అవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలో మూవీ టీమ్ అంతా చాలా కష్టపడింది. అయితే ‘కల్కి 2898 AD’ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లో...


ఇదేం ట్విస్ట్, అనిల్ రావిపూడితో మూవీ.. గన్ను, తాళిబొట్టు, రోజా పువ్వుతో వెంకీ.. క్రేజీ అప్డేట్

విక్టరీ వెంకటేష్ చివరగా నటించిన సైంధవ్ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎందుకనో వెంకీకి ఇటీవల యాక్షన్ చిత్రాలు కలిసి రావడం లేదు. సైంధవ్ తర్వాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఏంటనే ఉత్కంఠ నెలకొంది. అయితే వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర లాంచ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు....


`కల్కి`కి అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్.. నిలబడుతుందా? డీలా పడుతుందా?

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898ఏడీ` చిత్రం నాలుగు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌ పూర్తయ్యింది. గురువారం విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ టాప్‌ 3 ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేసింది. 191.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు స్థానాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి 2` చిత్రాలున్న విషయం తెలిసింది. అయితే నాలుగు రోజుల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. నాలుగు రోజులు కుమ్మి...


శర్వానంద్‌కి ఈ సీరియల్ నటుడు డబ్బింగ్ చెప్పేవాడా?

Serial Actor Kaushik శర్వానంద్ కెరీర్ ప్రారంభంలో తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకునేవాడు కాదట. శర్వా కెరీర్ ప్రారంభంలో సీరియల్ నటుడు కౌశిక్ డబ్బింగ్ చెప్పేవాడట. ఈ విషయాన్ని తాజాగా సీరియల్ నటుడు కౌశిక్ చెప్పుకొచ్చాడు. కౌశిక్ బుల్లితెరపై ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన స్టాలిన్ సినిమాలో పని చేసిన రోజుల్ని, చిరుతో ఉన్న మెమోరీస్‌ను పంచుకున్నాడు. అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసిన క్షణాల్ని గుర్తు...


Amitabh Bachchan: కొడుకుతో క‌లిసి 'క‌ల్కీ 2898 ఏడీ' చూసిన అమితాబ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ రివ్యూ ఏంటంటే?

Amitabh Bachchan watches Kalki 2898 AD with Abhishek Bachchan: సినీ ప్ర‌పంచంలో 'క‌ల్కీ 2898 ఏడీ' ఒక ప్ర‌భంజ‌నం. తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా అంటూ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొణే త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో అశ్వ‌థామ‌గా న‌టించారు. ఆ పాత్ర‌లో ఆయన ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న ఫైట్స్, ఆహార్యం...


World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1


గీతా మాధురి కూతురు ముద్దు ముద్దు మాటలు

సింగర్ గీతా మాధురి తన కూతురిని రెడీ చేయడంలో పడరాని కష్టాలు పడుతోంది. కంటి దగ్గర ఐ లైనర్ సరిగ్గా రాలేదని పేచీ పెడుతూనే ఉంది. ఆడపిల్లని తయారు చేయడం అంటే అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పేసింది గీతా మాధురి. ఇక గీతా మాధురి కూతురు దాక్షాయణి ముద్దు ముద్దు మాటలిప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చివరకు తల్లీకూతుళ్లు రెడీ అలా బయటకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.


సుధీర్‌బాబు సూపర్‌ నేచురల్‌థ్రిల్లర్‌

యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్‌ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్‌ ఇండియా సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు.


సుడాన్ అంతర్యుద్ధ బాధిత చిన్నారుల కోసం ఛాద్ శరణార్థి శిబిరంలో కొత్త స్కూల్ ఏర్పాటు

తిరిగి సాధారణ జీవితాన్ని గడుపుతున్న చిన్నారులు


Actress: జిగేల్‌మనే డ్రెస్‌లో నేషనల్ క్రష్ అందాల సునామీ.. సూర్యడికైనా చెమటలు పట్టాల్సిందే!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది. కొన్ని సార్లు ఎంత లెంగ్తీ క్యారెక్టర్లు చేసిన, ఎంత గొప్పగా నటించిన పెద్దగా గుర్తింపు రాదు. అదే కొన్ని సార్లు లెంగ్త్ తక్కువ క్యారెక్టర్ చేసిన.. ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ వల్ల ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@TriptiDimri) రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. త్రిప్తికి ఈ సినిమా తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.(Pc Credit-Instagram@TriptiDimri)[caption id="attachment_2516481" align="alignnone" width="240"] యానిమల్ సినిమాలో రఫ్‌గా కనిపించేది పాతిక నిమిషాలు మాత్రమే. అది కూడా పాటతో కలుపుకుని. కానీ స్క్రీన్‌పై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించామన్నది ఇంపార్టెంట్ అని ఈ బ్యూటీ నిరూపించింది.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption][caption id="attachment_2516482" align="alignnone" width="240"] యానిమల్ రిలీజైన దాదాపు నెల రోజుల వరకు కుర్రకారు మొత్తం ఈ బ్యూటీ మాయలో పడిపోయారు. పొరపాటున బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు బాబి2 అంటూ ముద్దుగా పిలుచుకున్నారు. అంతేకాదండోయ్.. కొత్త నేషనల్ క్రష్ అంటూ ఒక ట్యా్గ్ కూడా ఆడియెన్స్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption] సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. మత్తెక్కించే కళ్లతో మాయ చేయింది. మరీ ముఖ్యంగా రణ్‌బీర్‌తో బెడ్ సీన్, న్యూడ్‌గా కనిపించి అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. మేయిన్ లీడ్ రష్మికనే అయినా.. ఆమెనే డామినేట్ చేసింది త్రిప్తి దిమ్రి.(Pc Credit-Instagram@TriptiDimri) యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే. ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్రి దిమ్రికి.. యానిమల్ రిలీజ్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటింది.(Pc Credit-Instagram@TriptiDimri) ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. మత్తెక్కించే చూపులతో కుర్రకురారును మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.(Pc Credit-Instagram@TriptiDimri) ఇక ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఆషికీ-3 కూడా ఒకటి. ‘మ‌ర్డర్’ ఫేం ఆనురాగ్ బ‌సు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.(Pc Credit-Instagram@TriptiDimri)


Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్‌ ఖాన్‌ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Atlee | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ (Atlee) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (SalmanKhan)‌, తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది.


Hebah Patel | చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న హెబ్బా పటేల్

Hebah Patel | చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న హెబ్బా పటేల్ , hebah patel, Hebah Patel Images, Hebah Patel Photos, Hebah Patel Pics, Hebah Patel Stills


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి. చూస్తుంటే ఇదంతా నిజమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని చుట్టూ ఓ విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా...


Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలో కొట్టుకుపోయిన ఏడు మంది.. వీడియో

Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘ‌ట‌న ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.


రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు

రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.  ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రాధా కిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.  2024 జులై 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్ ఇచ్చింది నాంపల్ల...


తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్  తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను మరింతగా విస్తరించడానికి సిద్ధమయ్యింది.  పశ్చిమగోదావారి జిల్లా, నల్లజర్ల మండలంలోని అవపాడు గ్రామంలో  2014 లో మొదలైన ఈ కంపెనీ, ఆదివారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. పాడి రైతులు,  వినియోగదారుల సపోర్ట్‌‌‌‌‌...


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


ప్రభాస్ వీర విహారం... అక్కడ ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2 రికార్డ్స్ లేపేసిన కల్కి!

ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. సలార్ తో వారి దాహం పూర్తి స్థాయిలో తీరలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఊరమాస్ అవతార్ లో ప్రభాస్ ని ప్రజెంట్ చేశాడు. అయితే ప్రభాస్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటం, కథ సంపూర్ణంగా లేకపోవడంతో ఒకింత నిరాశ చెందారు. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. కానీ కలెక్టన్స్ ఫేక్ అన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో వచ్చిన కల్కి 2829 AD క్లీన్ హిట్ అని పలువురి వాదన. వీకెండ్ ముగిసే నాటికి కల్కి వరల్డ్ వైడ్...


దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? కొందరికి మాత్రమే ఎందుకు కనిపిస్తాయి..?

చిన్నప్పటి నుంచే మనం దెయ్యాల కథలు వింటూ వస్తున్నాం. పెద్దవాళ్లు అయ్యాక దెయ్యాలు, భూతాల సినిమాలు చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సైంటిఫిక్ యుగంలో కూడా కొందరు దెయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం, 45% మంది అమెరికన్లు ఘోస్ట్స్ ఉన్నాయని నమ్మితే 18% మంది వాటితో కమ్యూనికేట్ లేదా ఇంట్రాక్ట్ కాగలమని చెప్పారు. కానీ, ఆత్మలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు ఉన్నట్లు సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. అయినా చాలామంది వీటిని చూసినట్లు చెప్తారు. పిశాచాలు కనిపిస్తున్నాయని భయపడిపోతారు. అయితే కొందరికి నిజంగానే దెయ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం. వినలేని శబ్దాలుమానవ చెవులు సాధారణంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను వినలేవు. వీటిని ఇన్‌ఫ్రాసౌండ్ అంటారు. అయినా, ఈ శబ్దాలు మనపై ప్రభావం చూపుతాయి. అధ్యయనాల ప్రకారం, ఇన్‌ఫ్రాసౌండ్‌కు గురవడం వల్ల అసౌకర్యం, దుఃఖం, చలి, భయం వంటి భావాలు కలుగుతాయి. ఇన్‌ఫ్రాసౌండ్ వస్తువులు కంపించేలా లేదా ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఇది గదిలో అలికిడి/అదృశ్య శక్తి ఉన్నట్లు భావన కలిగిస్తుంది. దీంతో అక్కడ దెయ్యం లేదా అతీంద్రియ శక్తి ఉందేమో అని నమ్ముతారు. జంతువుల సంభాషణలు, భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి సహజ వనరులు, డీజిల్ ఇంజన్లు, గాలి టర్బైన్లు వంటి మానవ నిర్మిత వనరులు కూడా ఈ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అల్ట్రాసౌండ్ అంటారు. వీటిని మానవులు వినలేరు. హార్మోన్స్ ఎఫెక్ట్భయపడినప్పుడు, మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డొపమైన్‌ను విడుదల చేస్తుంది. అందుకే కొందరికి దెయ్యాల సినిమాలు చూస్తున్నప్పుడు, హంటెడ్ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు భయంతో మిక్స్ అయిన సంతోషం, థ్రిల్ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులతో ఒక్కోసారి బ్రెయిన్ ఆటలాడుతుంది. అక్కడ లేని దృశ్యాలను కూడా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అప్పుడు వీరు దెయ్యాలను చూసినట్లు అనుకుంటారు. కార్బన్ మోనాక్సైడ్విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మానసిక భ్రమలు, ఛాతీపై ఒత్తిడి, భయం కలిగిస్తుంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొన్నిసార్లు ఇది దెయ్యాల పని అనుకుంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1920లలో యూఎస్‌లోని ఒక ఇంట్లో పాడైన ఫర్నేస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ కావడంతో అక్కడికి వెళ్లిన వారికి వింత భ్రమలు కలిగాయి. బూజుపాడుబడ్డ ఇళ్లలో బూజు (Mold) ఏర్పడుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యం, మెదడు పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది మాటల తడబడటం, మతిస్థిమితం లేకపోవడం, అకారణ భయం వంటి లక్షణాలకు దారితీస్తుంది. శిథిలమైన ఇళ్లు, గదులు బూజు లేదా ఫంగస్‌కు నిలయంగా ఉండవచ్చు. అయితే ఈ బూజు వల్ల భూతాలు, దెయ్యాలు ఉన్న భ్రమ కలగవచ్చు. గాలి శబ్దాలుకొన్నిసార్లు గాలి ప్రవాహంలో వేగం మారుతుంది. దీంతో ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. తెరచి ఉంచిన కిటికీలు కొట్టుకోవడం, వెంటిలేషన్స్, తక్కువ వెడల్పు ఉన్న స్పేస్ నుంచి ప్రవహించే గాలి కారణంగా ఒక రకమైన సౌండ్ వినిపిస్తుంది. దీంతో ఈ శబ్దాలు దెయ్యాల పనే అని చాలామంది అనుకుంటారు. చిన్న విషయాలకే భయపడేవారు ఈ అనుభూతి చెందుతారు. అలాగే తమకు దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయని ఇతరులు చెప్పే మాటలను నమ్మేవారు.. ఏదో ఒక సందర్భంలో పారానార్మల్ యాక్టివిటీ ఉన్నట్లు అనుభూతి చెందుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Janasena Party: ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు.. ఇప్పటికీ రేకుల షెడ్డులో నివాసం

Janasena Mla Chirri Balaraju Car Gift: జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి . ఆయన నిత్యం ప్రజల్లోకి తిరగుతూ మారుమూల ఏజెన్సీ గ్రామాలను సందర్శించడానికి అనువుగా ఉండేందుకు కారు కూడా లేదు. ఈ విషయం తెలియడంతో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఫార్చునర్ కారు నిమిత్తం డౌన్ పేమెంట్ చెల్లించారు. కారుకు సంబంధించి మిగతా డబ్బులు ఎమ్మెల్యే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా చేశారు. జనసైనికులు ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును...


చిరుకి బాగా కలసి వచ్చిన అంశంపై ఏఎన్నార్ ఓపెన్ కామెంట్స్, ఇంత దారుణమా.. సుమకి వార్నింగ్ ఇస్తూ

మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. టాలీవుడ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాదాపు సెలెబ్రిటీలు అంతా...


Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ

Nandamuri Mokshagna Teja: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు టాప్ స్థానాల్లో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా వారి వారసుల వైపు మళ్లింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల వారసులు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వారి సినీ ఎంట్రీ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అనుకోకుండా ఈ రేసులోకి నందమూరి బాలకృష్ణ వారసుడు దూసుకొచ్చాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ.. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న...


Kollywood: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న టాలీవుడ్ - వెనుకబడిపోయిన కోలీవుడ్.. 2024 సెకండాఫ్​లోనైనా సత్తా చాటుతారా?

2024 Tollywood & Kollywood : ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నార్త్ అమెరికా నుంచి నైజాం వరకూ.. అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 425 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా...


Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మూవీ!

గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు.. నవ్వుతూనే అధికారులకు వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పింఛన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చరిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు. నాయక్ కూతురు ఇస్లావతి...


Juhi Chawla: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

Juhi Chawla About Shah Rukh Khan: ఒకప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా నటించిన చాలామంది నటీనటులు.. ఇప్పుడు పెద్ద స్టార్లు అయిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఎస్‌ఆర్‌కే అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఈ స్టార్ హీరో. తాజాగా తన కో స్టార్, బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా...


పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌

పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌ రూ.10 లక్షల కోట్లకు వెడ్డింగ్ ఇండస్ట్రీ న్యూఢిల్లీ: ఇండియాలో వెడ్డింగ్ ఇండస్ట్రీ  సైజ్ రూ.10 లక్షల కోట్ల (130 బిలియన్ డాలర్ల) కు పెరిగిందని బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఫుడ్‌‌‌‌‌‌‌‌, గ్రోసరీల తర్వాత పెళ్లిళ్ల కోసమే ఇండియన్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తెలిప...


Anant Ambani: అనంత్ అంబానీ చేతివాచీకి పెట్టిన ఖర్చుతో పదివేల కుటుంబాలు నెలరోజులు బతికేస్తాయి

Anant Ambani: రాధికా మర్చంట్ తో పెళ్లికి రెడీ అయ్యారు అనంత్ అంబానీ. ఈ సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శిస్తున్నారు. అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న అతి ఖరీదైన గడియారం ఇప్పుడు వైరల్ గా మారింది.


OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సుధీర్ బాబు కొత్త సినిమా.. ఇదేమి విడ్డూరం సామీ!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా సుధీర్‌ బాబు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.(Pc Credit-Instagram@iSudheerbabu) ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి.(Pc Credit-Instagram@iSudheerbabu) ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామా మశ్చీంద్రా సినిమాలు సుధీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన హరోంహర సినిమా ఫ్లాపుల భారీ నుంచి తప్పించింది. మరీ బ్లాక్ బస్టర్ హిట్టవలేదు కానీ.. చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.(Pc Credit-Instagram@iSudheerbabu) నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పర్వాలేదనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అవి గనుక లేకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.(Pc Credit-Instagram@iSudheerbabu) 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా జూన్ 14న ఈ సినిమా రిలీజైంది. అయితే నెలతిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) జూలై 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎమ్ఎమ్‌లో రన్ అవుతుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) ఇలా థియేటర్‌లో ఉండగానే ఓటీటీలో డేట్ అనౌన్స్‌కావడం నిజంగా విడ్డూరమే అనిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించగా మళవిక శర్మ సుధీర్ భార్యగా కనిపించింది.(Pc Credit-Instagram@iSudheerbabu)


బికినీలో కవ్విస్తున్న మెహరీన్

మెహరీన్ ప్రస్తుతం తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. బికినీలో కవ్విస్తూ వదిలిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సముద్రంలో ఇలా ఈత కొడుతూ జల కన్యలా మారింది. మెహరీన్ దెబ్బకు సోషల్ మీడియా ఊగిపోతోంది. బికినీలో మెహరీన్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెహరీన్ వెకేషన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.