Trending:


Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన...


Aishwarya Rajesh SVC58:వెంకీ మామ తగ్గేదేలే..ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్..విక్టరీ ఫ్యాన్స్ ఊహించేసుకోండి

Aishwarya Rajesh SVC58:వెంకీ మామ తగ్గేదేలే..ప్రియురాలితో రొమాన్స్..భార్యతో పటాస్..విక్టరీ ఫ్యాన్స్ ఊహించేసుకోండి ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్  వైఫ్.. అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక...


Draksharamam Updates: జీర్ణోద్ధరణ పనులతో ద్రాక్షరామం ఆలయం మరో 15రోజుల పాటు మూసివేత

Draksharamam Updates: ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన ద్రాక్షరామం పంచారామ క్షేత్రం మూసివేశారు. బుధవారం నుంచి 15 రోజుల పాటు ద్రాక్షారామంలోని భీమేశ్వ‌రాల‌యం మూసి వేసిన‌ట్లు ఈవో తార‌కేశ్వ‌ర‌రావు తెలిపారు.


పైట ఆరేసుకొని.. అందాలు పారేసుకున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫోటోలు కేక మామ

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. కుర్రవాళ్లను కట్టిపడేసే విధంగా ఉండే ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram) డార్క్ ఆరంజ్ కలర్ హాఫ్ శారీ టైప్ శారీలో అమ్మడు అందాలు ఒలకబోస్తూ కవ్వించే చూపులతో ఆకట్టుకుంటోంది. ఇక ఈఫోటోల్లో విష్ణుప్రియ పోజులు చూస్తుంటే పైటను గాల్లో ఆరేసుకొని ..తన శరీరం అందాల్ని పారేసుకున్నట్లుగా ఉంది.(Photo:Instagram) పార్క్ లో పరువాలు పరిచేస్తూ నాజుకైన శరీరాన్ని నేలపై వాల్చేస్తూ కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది విష్ణుప్రియ.లేటెస్ట్ గా షేర్ చేసిన ఈఫోటోలపై కుర్రవాళ్లు కొంటెగా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo:Instagram) ఏం చేసైనా సరే పాపులర్ కావాలన్నదే సెలబ్రిటీల టార్గెట్‌గా కనిపిస్తోంది. స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది.(Photo:Instagram) పోవే-పోరా షోతో టీవీ యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసేలా హాట్ ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. కుర్రాళ్లు విష్ణుప్రియ ఫోటోలను చూసి లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)[/ ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేయడంలో సరికొత్త దారులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.(Photo:Instagram)


Sunainaa: దుబాయ్ యూట్యూబర్‌తో ‘రాజ రాజ చోర’ బ్యూటీ పెళ్లి? అసలు విషయం చెప్పేసిన సునయన

Actress Sunaina Marrige News: ఈరోజుల్లో ఏ సినీ సెలబ్రిటీకి సంబంధించిన రిలేషన్‌షిప్ గురించి అయినా, బ్రేకప్ గురించి అయినా తెలుసుకోవాలంటే వారి సోషల్ మీడియా చూస్తే చాలు.. అందులోనే చాలావరకు సీక్రెట్స్ బయటపడిపోతాయి. తాజాగా ఒక తమిళ హీరోయిన్ సునయన కూడా యూట్యూబర్‌తో ప్రేమలో ఉందనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రేమ గురించి మాత్రమే కాదు.. పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. క్లారిటీ ఇచ్చింది.. సునయన సోషల్ మీడియాలో ఎక్కువ...


Rumours: వదిన, మరదళ్ల గాజుల రూమర్స్.. వీటిపై శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే..

తెలంగాణలో సాంప్రదాయాలకు కొదవ ఉండదు. సాంప్రదాయాలతో మనకు తెలియకుండానే బంధుత్వాలు, స్నేహాలు మరింత బలపడి, ఒకరికొకరు మరింత దగ్గరవుతారు.మరదళ్ళ గాజులు... ఈ సాంప్రదాయం ప్రకారం మరదళ్లూ వారికి వరసైన వదినలకు పుట్టింటి బిడ్డలకు గాజులు, రెండు జాకెట్ ముక్కలు, రెండు దస్తీలు బహూకరిస్తారు. దీనికి కృతజ్ఞతగా మరదళ్ళకు వదినలు ఎంతో కొంత నగదు లేదా బట్టలు కానుకగా ఇస్తారు.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ లాగా దూసుకుపోతున్న ఈ కాలం లో కుడా మూఢనమ్మకాలు, ఆచారాలు అంటూ...


Brahmamudi Today: ‘రేపు అప్పూని కోర్టుకు తీసుకుని రండి’ జడ్జ్ ఆదేశం.. ఒక్కో నిజం ఒక్కో లాయర్ బయటపెట్టడంతో..

Brahmamudi 2024 July 03 Episode: కవి న్యాయపోరాటం చేస్తుంటే.. అనామిక లేనిపోని కేసులన్నీ పెట్టి.. లోపల వెయ్యించాలని.. లేదంటే తన కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని పరితపిస్తోంది. ఈ క్రమంలోనే.. ‘గృహహింస కేసు, కట్నం వేదింపులు, అక్రమసంబంధం’ ఇలా చాలా సెక్షన్స్‌ పెట్టించి.. కోర్టు దాకా లాక్కొచ్చింది. ఈ క్రమంలోనే నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Hathras Stampede: హత్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన భోలేబాబా, ప్రమాదానికి కారణం నిర్వాహకులేని స్టేట్మెంట్

Hathras Stampede Telugu News: హత్రాస్‌ సత్సంగం తొక్కిసలాట ఘటనపై తొలిసారిగా భోలేబాబా అలియాస్ సాకర్ హరిబాబా స్పందించారు. మరణించిన వారికి బాబా సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో పాటు తొక్కిసలాట జరగక ముందే అక్కడ నుంచి తాను వెళ్లిపోయానని స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు. హత్రాస్‌లో జరిగిన సంఘటన తర్వాత భోలే బాబా మంగళవారం అర్ధరాత్రి మైన్‌పురిలోని బిచ్వాన్‌ పట్టణంలోని ఆశ్రమానికి చేరుకున్నారు....


Mirzapur Season 3: దుమ్ము రేపేందుకు వస్తోన్న ‘మీర్జాపూర్’ సీజన్ 3 - స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Mirzapur Season 3: ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్న క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‌’. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేగికగా ఇప్పటి వరకు విడుదలైన రెండు సీజన్లను యువతను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ లోని నటీనటుల అసలు పేర్ల కంటే క్యారెక్టర్ల పేర్లే అభిమానుల మదిలో నిలిచిపోయాయి. త్వరలో మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సిరీస్ పై భారీగా అంచనాలు పెంచాయి. మూడో సీజన్ లో రెండు సీజన్లకు మించి రక్తపాతం చెలరేగే...


She’s Alive | ఏళ్లుగా కనిపించని మహిళ హత్యకు గురైందన్న పోలీసులు.. ఒప్పుకోని కుమారుడు

She's Alive | సుమారు 15 ఏళ్ల కిందట అదృశ్యమైన మహిళ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే పోలీసుల వాదనను మహిళ కుమారుడు నిరాకరించాడు. తన తల్లి బతికే ఉందని మీడియాతో అన్నాడు.


Supritha: ఎగిసెగిసి పడుతున్న లేలేత అందాలు.. బ్యూటీ పోజులకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

కుర్రకారులో హీటు పెంచే ఫొటోస్ షేర్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తాజాగా బోల్డ్ లుక్స్‌ వదిలి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకునే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇలా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి సినిమాల్లోకి రాకముందే తన ట్రెండ్ సెట్ చేసి పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పార్టీలు చేస్తూ మస్త్ మస్త్ ఎంజాయ్ చేస్తుంటుంది సుప్రిత. పబ్బులు, నైట్ ఈవెంట్స్ లో మజా చేయడం అమ్మడి నైజం. రీసెంట్ గా IPL మ్యాచెస్ స్టేడియంలలో కూడా రచ్చ రచ్చ చేస్తూ వార్తల్లో నిలిచింది ఈ యంగ్ లేడీ. ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తన తీరుతో ఎన్నోసార్లు ట్రోల్ల్స్ బారిన పడింది సుప్రిత. అయితే ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అందాల తెర ఎత్తేస్తూ హల్చల్ చేస్తోంది.


Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్‌ ఖాన్‌ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Atlee | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ (Atlee) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (SalmanKhan)‌, తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది.


ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..!

ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..! ర్యాలంపాడు పూర్తి ఆయకట్టుకు నీళ్లు కష్టమే సర్వేలు తప్పితే రిజర్వాయర్​కు రిపేర్లు లేవు ముందు నుంచీ చిన్నచూపు చూసిన బీఆర్ఎస్ సర్కారు మూడేండ్లుగా సగం ఆయకట్టుకే నీళ్లు 1.36 లక్షల ఆయకట్టుపై ఎఫెక్ట్ నెట్టెంపాడు లిఫ్టులోని ర్యాలంపాడు రిజర్వాయర్​ పూర్తిస్థాయి ఆయకట్టుపై నీలి నీడలు వీడట్లేదు. సర్వేలు, తనిఖీల పేర...


శిరీష్‌ భరద్వాజ్‌ చివరగా కూతురుని చూడాలనుకున్నాడు.. అడిగితే పంపించలేదు.. తల్లి సంచలన వ్యాఖ్యలు

శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ గత నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురు నివృతిని చూడాలనుకున్నాడట. కానీ పంపించలేదట. శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన లివర్స్, లంగ్స్ పాడవడంతో కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది. కానీ గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్)తో చనిపోయినట్టు శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి స్పష్టం చేసింది. తాను తాగుడుకి బానిసై చనిపోయినట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించింది. అందరు...


Ashada Masam 2024 ఆషాఢ మాసం ప్రాముఖ్యతలేంటి.. ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధించారో తెలుసా..

Ashada Masam 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ఆషాడ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Bhatti Vikramarka: చంద్రబాబు గురువు కాదు, రేవంత్ శిష్యుడు కాదు - ఆ వ్యాఖ్యలపై భట్టి సీరియస్

Telangana News: చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే మాటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలా అనకూడదని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని భట్టి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి గురువు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి కేవలం సహచరుడు మాత్రమే అని స్పష్టం చేశారు. అది కూడా కొన్నేళ్ళ క్రితం నాటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఎవరిదారి వారిదని, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అన్నారు. మిషన్...


Actress: స్టార్ హీరోయిన్‌ను వేలానికి వేసిన భర్త.. రాత్రంత వాళ్ల ఫ్రెండ్స్‌తో గడపమంటూ...

సాధారణ జనాలు మాత్రమే కాదు.. సినీ సెలబ్రెటీల ఇండ్లలో కూడా భర్త రూపంలో కొందరు రాక్షసులు ఉంటారు. వాళ్ల సైకో తనంతో కష్టాలు నెట్టుకొచ్చే తారలు చాలా మంది ఉంటారు.(Pc Credits-Instagram@KarishmaKapoor) కెమెరాముందు ఆడియెన్స్‌ను నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేసే హీరోయిన్‌లు.. ఒక్కసారి ఆ కెమెరా నుంచి పక్కకి వెళ్ల్తే, వాళ్ల వెనకాల కూడా ఎన్నో కన్నీళ్లు, కష్టాలు ఉంటాయి. అందరి హీరోయిన్‌ల జీవితం పూల పాన్పు కాదు.(Pc Credits-Instagram@KarishmaKapoor) సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు సైతం ఒకనొక దశలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. కాగా అలానే భర్త చేసే హింసలను కొన్నాళ్ల పాటు భరించి.. చివరిగా విడాకులిచ్చి ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంది ఓ స్టార్ హీరోయిన్.(Pc Credits-Instagram@KarishmaKapoor) ఆ స్టార్ హీరోయిన్ పేరు పేరు కరిష్మా కపూర్. ఆమె కరీనా కపూర్‌కు సొంత అక్క. 90వ దశకంలో ఈ అమ్మడు క్రేజ్ బాలీవుడ్ నాట ఓ రేంజ్‌లో ఉండేది. అసలు ఈ బ్యూటీ సినిమ రిలీజవుతుందంటే చాలు.. ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు తీసేవారు.(Pc Credits-Instagram@KarishmaKapoor) ఇక ప్రతీ ఏటా తక్కువలో తక్కువ ఐదారు సినిమాలు చేస్తూ ఆ టైమ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా నిలిచింది. దాదాపు దశాబ్ధ కాలం పాటు ఈమె జోరు బాలీవుడ్‌‌లో మాములుగా సాగలేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమాయణం సాగించింది.(Pc Credits-Instagram@KarishmaKapoor)[caption id="attachment_2517679" align="alignnone" width="240"] అంతేకాదు వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయారు. కానీ మనస్పర్ధలు రావడంతో పెళ్లి పీటలెక్కకముందే బ్రేకప్ చెప్పుకున్నారు.ఆ తర్వాత ఈ బ్యూటీ ఢీల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.(Pc Credits-Instagram@KarishmaKapoor)[/caption][caption id="attachment_2517680" align="alignnone" width="240"] 2003లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పెళ్లైన 11 ఏళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఇక గతంలో ఓ ఇంటర్వూలో ఈ బ్యూటీ తన మాజీ భర్త సంజయ్ కపూర్ గురించి సంచలన విషయాలు వెల్లడించి అందరి మైండ్ బ్లాక్ చేసేసింది.(Pc Credits-Instagram@KarishmaKapoor)[/caption] సంజయ్ కపూర్ మంచి వ్యక్తి కాదని, తనను బాగా చిత్ర హింసలు పెట్టేవాడని చెప్పింది. అంతేకాకుండా పెళ్లైన కొత్తలోనే హనీమూన్ కు వెళ్లినప్పుడు తనను తన స్నేహితులతో రాత్రంగా గడపమని ఒత్తిడి చేశాడని వెల్లడించింది. ఒక సమయంలో ఏకంగా తనను వేలం వేశాడని, ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వాళ్లతో రాత్రంగా గడపాలని చెప్పినట్లు తెలిపింది.(Pc Credits-Instagram@KarishmaKapoor) కానీ తను అలాంటి నీచమైన చర్యలకు పాల్పడని తెగేసి చెప్పినట్లు కరీష్మా వెల్లడించింది. అంతేకాకుండా తనతో పెళ్లయ్యాక కూడా సంజయ్ తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించినట్లు, ఇవన్నీ భరించలేకనే విడాకులు తీసుకున్నట్లు ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.(Pc Credits-Instagram@KarishmaKapoor)


బాహుబలితో సర్వస్వం కోల్పోయిన జబర్దస్త్ నటుడు.. శ్రీముఖితో సినిమా తీసి పీకల్లోతు అప్పుల్లో

ఒకప్పుడు తెలుగులో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ధన్‌రాజ్ ఒకడు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన 'రాజా' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత రామ్‌తో జగడం మూవీ, అల్లు అర్జున్‌తో పరుగు, గోపి గోపిక గోదావరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన భీమిలీ కబడ్డి జట్టు సినిమా ధన్‌రాజ్‌కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా పరోటాలు తినే సీన్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది. ఇప్పటికీ ఈ సీన్ చూస్తే... నవ్వు ఆగదు.(Pc Credit-Instagram@dhanraj) ఆ తర్వాత పిల్ల జమిందార్, మడతకాజా, అలా మొదలైంది ఇలా వరుస పెట్టి సినిమాలతో అనతికాలంలోని బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు. అలా కొంత కాలం సినిమాలు చేశాక.. వెన్నెల కిషోర్, సత్య లాంటి వాళ్లు రావడంతో అవకాశాలు కాస్త తగ్గాయి.(Pc Credit-Instagram@dhanraj) అదే టైమ్‌లో జబర్దస్త్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్‌తో కొద్ది రోజుల్లోనే టీమ్ లీడర్‌గా మారి తన పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే కొంత జబర్దస్త్‌లో కూడా ఎక్కవకాలం ఉండలేక బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడప దడపాగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.(Pc Credit-Instagram@dhanraj) గతేడాది విమానం సినిమాలో మంచి రోల్ చేశాడు. ఓ వైపు యాక్టర్‌గా కొనసాగుతైనే అనూహ్యంగా మెగా ఫోన్ చేతబట్టి 'రామం రాఘవం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధాన పాత్రలో ఏకంగా తమిళ నటుడు సముద్రఖనిని తీసుకొచ్చాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.(Pc Credit-Instagram@dhanraj) ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా వల్ల ధన్‌రాజ్‌కు పీకల్లోతు నష్టాలు వచ్చాయని మీకు తెలుసా?. అవును ఇదే విషయాన్ని ధన్ రాజ్ రీసెంట్‌గా వెల్లడించాడు. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్‌గా పెట్టి 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే సినిమాను ధన్‌రాజ్ ప్రొడ్యూస్ చేశాడు.(Pc Credit-Instagram@Sreemukhi) రిలీజయ్యాక ఈ సినిమాకు చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయట. అంతేకాకుండా తనకు శ్రీముఖి ఫోన్ చేసి టిక్కెట్‌లు కూడా దొరకడం లేదు అని చెప్పిందట. దాంతో ధన్‌రాజు చాలా హ్యాపీగా ఫీలయ్యడట. అయితే ఈ సినిమా రిలీజైన వారం రోజులకే బాహుబలి సినిమా విడుదలైంది.(Pc Credit-Instagram@dhanraj) దాంతో ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు. అప్పటివరకు తను సంపాదించింది మొత్తం ఆ సినిమాలో పెట్టానని, తన డబ్బుతో పాటు, తన స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశానని చెప్పాడు.(Pc Credit-Instagram@dhanraj) అలా వారం రోజులకే బాహుబలి సినిమా రిలీజ్ కావడంతో.. తను నిర్మించిన సినిమాకు థియేటర్ లు లేవు. ఉన్న థియేటర్ లలో జనాలు లేకపోవడంతో భారీగా నష్టపోయాడట. ఆ సమయంలో తను సర్వసం కోల్పోయినట్లనిపించిందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.(Pc Credit-Instagram@dhanraj)


Nawazuddin Siddiqui: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి

Nawazuddin Siddiqui: బాలీవుడ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగినవారు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో నవాజుద్దీన్ సిద్ధికి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ యాక్టర్. ‘ది లంచ్‌బాక్స్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’, ‘కహానీ’, ‘సేక్రెడ్ గేమ్స్’ లాంటి సినిమాలు, సిరీస్‌లు నటుడిగా నవాజుద్దీన్ సిద్ధికికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ కెరీర్ మొదట్లో లుక్స్ పరంగా ఎంతో నెగిటివిటీని...


Mega Hero: మెగా హీరో సంచలన నిర్ణయం... అచ్చం ప్రభాస్ లాగానే!

మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలతో అలరిస్తుంటాడు వరుణ్ తేజ్. రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుణ్ సినిమాలు కాస్త యూనిక్‌గా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. రీసెంట్‌గా రిలీజైన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో మట్కా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 20వ సెంచరీలో జరిగిన గ్యాంబ్లింగ్ స్కామ్స్ గురించి ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో వరుణ్ కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 1958 నుంచి 1982 మధ్య ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్‌ను సగం తగ్గించుకున్నట్లు సమాచారం. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రతీ సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. కాగా ఈ సినిమా కోసం సగం రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న దానికంటే మేకింగ్‌కు ఎక్కువ ఖర్చవడంతో.. నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నాడట. గతంలో కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేశాడట. ఇలా సినిమా కోసం ఏది చేయడానికైనా వరుణ్ తేజ్ రెడీగా ఉంటాడట. రీసెంట్‌గా కల్కీ సినిమా కోసం ప్రభాస్ సైతం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నాడు. ప్రతీ సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్... కల్కీ కోసం మాత్రం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.


Bhole Baba: ప‌రారీలో భోలే బాబా.. కొన‌సాగుతున్న పోలీసుల సెర్చ్ ఆప‌రేష‌న్‌

Bhole Baba: భోలే బాబా పరారీలో ఉన్నారు. స‌త్సంగ్ తొక్కిస‌లాట త‌ర్వాత అత‌ని ఆచూకీ లేదు. అత‌ని కోసం పోలీసులు వెతుకుతున్నారు. రామ్ కుటీర్ ట్ర‌స్టు ఆశ్ర‌మంలో పోలీసులు సోదాలు చేశారు. మ‌రోవైపు తొక్కిస‌లాట మృతుల సంఖ్య 121కి చేరింది.


Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌కు వింత వ్యాధి - బాయ్‌ఫ్రెండ్‌ వదిలేస్తాడని ముందే ఊహించానంటూ షాకింగ్‌ కామెంట్స్

Nivetha Pethuraj Gets Emotional On Her Boyfriend Cheating: నటి నివేదా పేతురాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ నటి అయినా ఆమె తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా పరువు అనే వెబ్‌ సిరీస్‌తో అలరించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రాఫిక్‌లో పోలీసుల గొడవ పడిన ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మధ్య జోమోటో ఫుడ్ క్వాలిటీ లేదంటూ రచ్చ చేసింది. ఇలా తరచూ తన కామెంట్స్‌తో...


Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..

Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులతో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల దుమ్ము దులుపుతుంది. ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్.. తన భార్య దీపికా నటనపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.


హంపీలో ది ఇండియా హౌస్ ప్రారంభం

హంపీలో ది ఇండియా హౌస్ ప్రారంభం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. సయీ మంజ్రేకర్ హీరోయిన్.  అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. సోమవారం హంపీలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార...


చిరంజీవి, బాలయ్యతో పోటీగా వచ్చి దుమ్ములేపిన ప్రభాస్‌ సినిమా ఏంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం షాక్‌..

ప్రభాస్‌ మామూలోడు కాదు. అప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేని డార్లింగ్‌.. ఏకంగా సూపర్ స్టార్లుగా రాణిస్తున్న చిరంజీవి, బాలకృష్ణలకు పోటీగా వచ్చాడు. దుమ్ములేపాడు. ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌. ఆ విషయంలో మరో ఆలోచనే లేదు. `కల్కి 2898ఏడీ`తో ఆయన ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో అత్యధికంగా ప్రభాస్‌ మూవీస్‌ ఉండటం విశేషం. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చని ప్రభాస్‌ తనకంటూ ఒక్కో స్టెప్‌ ఎక్కుతూ...


మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్ ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు . జూన్ 27...


బ్రిటన్‌లో బాలలపైన జరిగే వేధింపులపై పోరాడుతున్న తొమ్మిదేళ్ల బాలుడు

బ్రిటిష్ ఎంపైర్ మెడల్‌తో సత్కరించిన బ్రిటన్ రాణి


ఇది మనందరి కథ

‘స్కూల్‌ రోజుల్లో 35 మార్కులు నాకు పెద్ద పర్వతంలా అనిపించేవి (నవ్వుతూ). దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు పాఠశాల రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ ఈ కథ విని..ఇది మనందరి కథ..చాలా మంది జీవితం ఇలాగే ఉంటుందని చెప్పింది’ అన్నారు రానా.


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


తబలా రసాలో పాడైన రొయ్యలు

పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు. వంద ల కొద్దీ బెస్ట్‌ రివ్యూలతో మంచి పేరు పొందుతాయి. కానీ అసలు విషయమంతా కిచెన్‌ రూంలోకి వెళ్లి చూస్తే మేడిపండు మేలిమి రహస్యాలన్నీ బయటపడతాయి. ఫుడ్‌సేఫ్టీ విభాగం నిర్వహిస్తున్న తనిఖీల్లో ఆయా రెస్టారెంట్ల చేదు విషయాలన్నీ వెల్లడవుతున్నాయి.


ఉప్పాడ తీరప్రాంతంపై పవన్ స్పెషల్ ఫోకస్.. అధికారులుకు కీలక ఆదేశాలు..

ఉప్పాడ తీరప్రాంతంపై పవన్ స్పెషల్ ఫోకస్.. అధికారులుకు కీలక ఆదేశాలు.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నటి దాకా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉప్పాడ తీరప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఉప్పాడ ప్రజలకు ఇచ్చిన హామీ ,మేరకు ఉప్పాడ తీరప్...


Anant Ambani-Radhika Merchant: అంబానీ ఇంట మమేరు వేడుక

Anant,Radhika Wedding: జూలై 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన సంబరాలు, సందడి మొదలైంది.


Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?

Astrologer Venu Swamy Entry Bigg Boss Telugu: వీవీఐపీల జాతకాలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ ఉన్న జ్యోతిష్యుడు వేణు స్వామి బిగ్‌బాస్‌ షోలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.


ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం

ఎస్సై నుంచి భోలే బాబాగా అవతారం ఉద్యోగానికి రాజీనామా చేసి బాబాగా అవతారం భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్.. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు సూరజ్​పాల్ సింగ్ ఉత్తర ప్రదేశ్​ పోలీస్ శాఖలో పనిచేశారు. దాదాపు 18 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఓవైపు ఎస్సైగా డ్యూటీ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస...


టబు నా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఏంటి..? ఎఫైర్ వార్తలపై నాగార్జున స్ట్రాంగ్ రిప్లై..

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు హీరోయిన్ టబుతో ఎఫైర్ ఉందా..? ఇద్దరు ప్రేమించుకున్నారా..? పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారా..? ఈ విషయంలో నాగార్జున ఏమన్నారు..? టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుుడఅనే పేరు ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 60 ఏళ్ళు దాటినా నాగార్జున ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయి చాలా కాలం అవుతున్నా.....


APSRTC Kashi Ayodhya Tour : కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు

APSRTC Kashi Ayodhya Tour : ఏపీ, తెలంగాణలోని పుణ్య క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య క్షేత్రాలు దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 8 రోజుల్లో 14 పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు.


సొంతంగా ఒకరు.. పంతంతో మరొకరు..

ఐఏఎస్‌... కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు.


KTR | మళ్లీ గెలిపించుకునే దమ్ముందా?.. ఫిరాయింపులపై సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

రాజకీయాల్లో ఆయారాం.. గయారాం నీచ సంస్కృతిని దేశంలో సృష్టించిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు దుయ్యబట్టారు. 1970 ప్రాంతంలో హర్యానాలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపజేసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ సంస్కృతికి నాంది పలికారని గుర్తుచేశారు.


Viral Video: జెండా ఊపుతున్న చిన్నారిని చూసి ఆగిపోయిన పవన్- జనసైనికులు స్టాటస్ పెట్టుకునే వీడియో

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఓ బాలుడు రోడ్డుపక్కనే జెండా ఊపుతూ కనిపించాడు. ఆ బాలుడిని చూసిన పవన్ కల్యాణ్ వెంటనే కారు ఆపేసి దిగారు. బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పవన్ ఆ బాలుడిని పట్టుకుంటున్న టైంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. సిబ్బందిని వారించిన పవన్ కల్యాణ్‌ బాలుడితో ఫొటో దిగారు. ఆయనతో మాట్లాడి మళ్లీ కారు...


ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలే

ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ బండగట్టుకుని బాయిల దుంకిండు: కేటీఆర్​  దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీచేయాలని సవాల్ జగిత్యాల, వెలుగు: ‘ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలేదు.. మీరంతా కలిసి  కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయ్యిండు.. రాజకీయాల్లో హత్యలు ఉండవు..  ఆత్మహత్యలే  ఉంటయ్. జగిత్యాల ఎమ్మెల్యే బండకట్టుకొని బాయిలో దుంకి ఆత...


బాయ్‌ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడని.. లేడీ డాక్టర్ ఇంటికి పిలిచి ఏం చేసిందంటే?

బాయ్‌ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడని.. లేడీ డాక్టర్ ఇంటికి పిలిచి ఏం చేసిందంటే? ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల అవివాహిత లేడీ డాక్టర్(25) కిరాతంగా వ్యవహరించింది. బిహార్ లోని సరన్ జిల్లా మ‌ధురా బ్లాక్‌లోని వార్డు నెంబ‌ర్ 12 కౌన్సిల‌ర్‌, ఓ మహిళా డాక్టర్ లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. పెళ్లి చేస...


ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం.. హోంగార్డు అయ్యుండి, కొంచెం కూడా సిగ్గు లేకుండా..!

ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రియుడు ఎన్ని సాహసాలు చేయటానికైనా సిద్ధమవుతాడు. అలాంటిది.. ఆమె అడిగిన చిన్న చిన్న ఆనందాలు తీర్చేందుకు ఎందుకు వెనకాడతాడు. అలా.. తన ప్రియురాలి ఆనందాలు తీర్చాలంటే కావాల్సిన డబ్బు కోసం ఇక్కడ ఓ హోంగార్డు చేసిన పని తెలిస్తే.. అందరూ ముక్కున వేలేసుకుంటారు. పోలీసే దొంగగా మారిన సందర్భం ఇది. ఏకంగా 36 కేసుల్లో కీలక నిందితునిగా మారాడంటే.. ప్రియురాలి కోసం ఎంతకు తెగించాడో చూడండి.


పీహెచ్ సీలో టైల్స్ ఊడిపడి వర్కర్​కు గాయాలు

పీహెచ్ సీలో  టైల్స్  ఊడిపడి వర్కర్​కు గాయాలు కుంటాల, వెలుగు: నిర్మల్​ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని పీహెచ్​సీలో పనుల్లో నాణ్యతా లోపం సిబ్బందికి శాపంగా మారింది. మంగళవారం హాస్పిటల్ లో పని చేస్తున్న కాంటిజెంట్​ వర్కర్  మిరియాల రవీందర్  గదులను శుభ్రం చేస్తుండగా, గోడపై నుంచి టైల్స్  ఊడి తలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. రవీందర్​ను మెరుగైన చికిత్స కోసం నిర...


Mukesh Ambani - Nita Ambani | అంబానీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు అంబానీ కుటుంబం సామూహిక వివాహ వేడుకను నిర్వహించింది. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యారు.


Today Panchangam 04 July 2024 ఈరోజు త్రయోదశి తిథి వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని త్రయోదశి తిథి నాడు, గురువారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో ఈ రాశుల వారు ముందుంటారు.. వీరిని ఓడించడం అసాధ్యం

ఒక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని పెద్దలు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). ముఖ్యంగా కఠిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అందరికీ కుదరని విషయం. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం అంత సులభంగా ఉండదు. ఇక ప్రత్యర్థులు మనల్ని ఓడించాలని పన్నాగాలు పన్నినపుడు వాటి నుంచి తప్పించుకొని వారికి కౌంటర్ ఇవ్వాలంటే అందుకు అన్ని విధాల సిద్దపడి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం). జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ ప్రత్యర్థులకంటే ఎప్పుడు ముందుంటారట. నిర్ణయాలను తీసుకోవడంలోనూ ఫాస్ట్ గా ఉంటారట. ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉండి వారి ఎత్తులను చిత్తు చేసే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను ఫాస్ట్ గా తీసుకోవడంలో మేషరాశి వారు ముందుంటారు. వీరు నిర్ణయాలను తీసుకునేందుకు గంటల తరబడి ఆలోచించరు. ఎంతటి సమస్య వచ్చినా సరే మంచి నిర్ణయం తీసుకోవడానికి వీరికి క్షణకాలం చాలు. వీరు తీసుకునే నిర్ణయాలు దాదాపు సరైనవే. ప్రత్యర్థులకు వీరిని ఓడించడం అంత సులభం కాదు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో వృషభ రాశి కూడా ముందుంటారు. వీరు పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో గానీ, జాబ్ లో గానీ వీరు తీసుకునే నిర్ణయాల్లో అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటారు. వ్యాపారంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేలా వీరు వెంట వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోగలరు. (ప్రతీకాత్మక చిత్రం). నిర్ణయాలను తీసుకోవడంలో మకర రాశి వారు ప్రాక్టికల్ గా ఉంటారు. తమకు ఉత్తమమైన నిర్ణయాలనే తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయాలపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం). సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వీరి వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు ఒప్పుకోరు. సరైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరికి తిరుగుండదు. అలాగే పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలను తీసుకుంటూ విజయవంతం అవుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం). వృశ్చిక రాశి వారికి తమ జీవితంపై అవగాహన ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పర్యవసనాలు ఎదుర్కొనాలి అనే విషయాలపై వీరికి అవగాహన ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరు ఘనులు. (ప్రతీకాత్మక చిత్రం). (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం).


రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, ఏఫైర్లు కామన్.. వీటి వల్ల వచ్చే వివాదాలు కూడా కామన్.. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాస్ మహారాజ్ రవితేజ కోసం ప్రాణాలకు తెగించిందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత..? టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వివాదాలు కొత్త కాదు. ఒకటి కాకపోతే మరొకటి.. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్.. వివాదం ఏదైనా కాని.. సోషల్ మీడియాకు మేత కావల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు.. కొన్ని నిజాలు...


అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా (77) అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని జూలై 1వ తేదీ సోమవారం శత్రుఘ్న కుమారుడు లవ్ సిన్హా వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లవ్ సిన్హా.. "గత ర...


Seethe Ramudi Katnam Serial Today July 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవిని ఇంటి నుంచి పంపేయడానికి మహా ప్లాన్.. ప్రీతితో క్లోజ్‌గా ఉన్న విక్కీని చితక్కొట్టిన టీచర్!

Seethe Ramudi Katnam Today Episode: మహాలక్ష్మికి చీర కొనాలి అనే వంక పెట్టుకొని సీత రామ్‌ని తీసుకొని షాపింగ్‌కి బయల్దేరుతుంది. మహాలక్ష్మి దగ్గరకు వెళ్లిన సీత "అనుకున్నది ఒకటి అయినది ఒకటి" అంటూ పాట పాడుతుంది. మహాలక్ష్మి ఎదురుగా గంతులు వేసుకుంటూ వెళ్తుంది. మహాలక్ష్మి ఈ చీర ప్లాన్ సీతదా.. లేక మహాలక్ష్మిదా అనుకుంటుంది. ఇక సీత బయట ఉన్న విద్యాదేవి దగ్గరకు వెళ్లి మీ ప్లాన్ సక్సెస్ అయిందని షాపింగ్‌కి వెళ్తున్నాం అని చెప్తుంది. దాంతో మహాకు ఇదంతా...


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.