Trending:


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


ఆ పార్ట్ కు సర్జరీ చేయమంటే.. డాక్టర్ చంపేస్తా అన్నాడు.. నివేదా పేతురాజ్ సంచలన వ్యాఖ్యలు..

సౌత్ స్టార్ హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోవాలని కోరిక బాగా ఉండేదట. కాని డాక్టర్ ఇచ్చిన షాక్ తో ఆమె వేనకడుగు వేసిందట. ఇంతకీ నివేద ఏం చేయాలనుకుంది.. డాక్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..? తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది హీరోయిన్ నివేదా పేతురాజ్. అచ్చమైన అరవ అమ్మాయి నివేదా. కాని తమిళనాట ఎక్కువగా రాణించలేకపోయింది. తమిళనాడులో పుట్టి తమిళం బాగా మాట్లాడేవారికి తెలుగు మాదిరి అవకాశాలు ఇవ్వడంలేదనే విమర్శ ఉంది. ఈ విషయంలో...


హైదరాబాద్​లో రూ.74 లక్షల విలువైన డ్రగ్స్​పట్టివేత

హైదరాబాద్​లో రూ.74 లక్షల విలువైన డ్రగ్స్​పట్టివేత శంషాబాద్, వెలుగు : హెరాయిన్​ను బెల్లం పాకంలో మరిగించి ఉండలుగా చేసి ఒక్కొక్కటిగా అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  618 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ రూరల్ సీఐ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన అంబాలాల్ సుతార్ (54) అనే వ్యాపారి మూడేండ్ల కింద శంషాబాద్ వచ్...


కవితాకాశంలో ఇద్దరూ ఇద్దరే

సాహిత్యాభిమానులు శ్రీశ్రీగా పిలుచుకొనే శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. వీరిద్దరూ ఆధునిక కవుల్లో ప్రసిద్ధి చెందినవారు. వీరివి విభిన్న దృక్పథాలు. ఒకరిది భావ కవిత్వం కాగా, మరొకరిది అభ్యుదయ కవిత్వం.


కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఈ మూవీ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజులు కంటే వీకెండ్స్ కావడంతో  శనివారం, ఆదివారం వసూళ్...


నాగబాబును కొట్టిన చిరంజీవి, తల్లి అంజనా దేవి ఫైర్... అన్నదమ్ముల మధ్య గొడవేంటి అంటే?

నాగబాబు చేసిన పని నచ్చని చిరంజీవి తమ్ముడిని కొట్టాడట. ఆ విషయం తెలిసిన అంజనా దేవి చిరంజీవి మీద కోప్పడ్డారట. అసలు అన్నదమ్ముల మధ్య గొడవేమిటో చూద్దాం... చిరంజీవి స్వయంకృషితో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగాడు. ఆయన వేసిన రహదారిలో మెగా హీరోలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి కన్నబిడ్డల మాదిరి చూసుకుంటారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమిత ఇష్టం. నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. దాంతో...


Viral Video: నడిరోడ్డుపై భారీ మొసలి, భయపడిపోయిన వాహనదారులు - వీడియో వైరల్

Crocodile Roaming on Road: మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. నది కూడా ఉప్పొంగింది. ఆ సమయంలోనే వరద నీటిలో నుంచి ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. కాసేపటి తరవాత నడిరోడ్డుపై కనిపించింది. వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కార్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఆ మొసలిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికంగా శివా నది నుంచి రోడ్డుపైకి వచ్చుంటుందని...


Actress: జిగేల్‌మనే డ్రెస్‌లో నేషనల్ క్రష్ అందాల సునామీ.. సూర్యడికైనా చెమటలు పట్టాల్సిందే!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది. కొన్ని సార్లు ఎంత లెంగ్తీ క్యారెక్టర్లు చేసిన, ఎంత గొప్పగా నటించిన పెద్దగా గుర్తింపు రాదు. అదే కొన్ని సార్లు లెంగ్త్ తక్కువ క్యారెక్టర్ చేసిన.. ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ వల్ల ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@TriptiDimri) రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. త్రిప్తికి ఈ సినిమా తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.(Pc Credit-Instagram@TriptiDimri)[caption id="attachment_2516481" align="alignnone" width="240"] యానిమల్ సినిమాలో రఫ్‌గా కనిపించేది పాతిక నిమిషాలు మాత్రమే. అది కూడా పాటతో కలుపుకుని. కానీ స్క్రీన్‌పై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించామన్నది ఇంపార్టెంట్ అని ఈ బ్యూటీ నిరూపించింది.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption][caption id="attachment_2516482" align="alignnone" width="240"] యానిమల్ రిలీజైన దాదాపు నెల రోజుల వరకు కుర్రకారు మొత్తం ఈ బ్యూటీ మాయలో పడిపోయారు. పొరపాటున బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు బాబి2 అంటూ ముద్దుగా పిలుచుకున్నారు. అంతేకాదండోయ్.. కొత్త నేషనల్ క్రష్ అంటూ ఒక ట్యా్గ్ కూడా ఆడియెన్స్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption] సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. మత్తెక్కించే కళ్లతో మాయ చేయింది. మరీ ముఖ్యంగా రణ్‌బీర్‌తో బెడ్ సీన్, న్యూడ్‌గా కనిపించి అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. మేయిన్ లీడ్ రష్మికనే అయినా.. ఆమెనే డామినేట్ చేసింది త్రిప్తి దిమ్రి.(Pc Credit-Instagram@TriptiDimri) యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే. ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్రి దిమ్రికి.. యానిమల్ రిలీజ్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటింది.(Pc Credit-Instagram@TriptiDimri) ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. మత్తెక్కించే చూపులతో కుర్రకురారును మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.(Pc Credit-Instagram@TriptiDimri) ఇక ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఆషికీ-3 కూడా ఒకటి. ‘మ‌ర్డర్’ ఫేం ఆనురాగ్ బ‌సు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.(Pc Credit-Instagram@TriptiDimri)


Pawan Kalyan: ప్రధాని సభలకు ఎస్పీజీ వాళ్లు నన్ను రావొద్దన్నారు

Deputy cm Pawan Kalyan speech at pithapuram: సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమయంలో జరిగిన విషయాలను వారితో పంచుకున్నారు. అలాగే ఏపీ ఎన్నికల్లో జనసేన విజయం కోసం జనసేన కార్యకర్తలు చేసిన కృషిని పవన్ అభినందించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ఎమోషనల్ అయ్యారు.


Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలో కొట్టుకుపోయిన ఏడు మంది.. వీడియో

Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘ‌ట‌న ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.


కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు.. ఎవరైనా వణికిపోవాల్సిందే, మాటిమాటికీ అలా చేయడంతో..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఎడి చిత్రంతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కల్కి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే కల్కి చిత్రం 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఎడి చిత్రంతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కల్కి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే కల్కి చిత్రం 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు...


నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ యుద్దం మొదలవుతుందో తెలియదు. వాటికి ప్రత్యేకమైన కారణాలంటూ కూడా ఉండవు. ఏదో చిన్న ఇష్యూని పట్టుకుని దాన్ని పెద్దది చేసి ట్విట్టర్ లో పోస్ట్ లు, కామెంట్ లు వర్షం కురిపిస్తూంటారు. గత రెండు రోజులుగా కల్కి చిత్రం పై ప్రశంశలు వర్షం కురిపిస్తున్న ట్విట్టర్ లో ఓ వర్గం నాగ్ అశ్విన్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అందుకు కారణం చిరంజీవి...


Monday motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..

Monday motivation: కోపంగా ఉండటం, కటువుగా మాట్లాడటం కొంతమంది మనుషులకు స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ గుణం వల్ల వాళ్లు ఆనందమయమైన జీవితానికి దూరమవుతారు.


Mega Hero: మెగా హీరో సంచలన నిర్ణయం... అచ్చం ప్రభాస్ లాగానే!

మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలతో అలరిస్తుంటాడు వరుణ్ తేజ్. రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుణ్ సినిమాలు కాస్త యూనిక్‌గా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. రీసెంట్‌గా రిలీజైన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో మట్కా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 20వ సెంచరీలో జరిగిన గ్యాంబ్లింగ్ స్కామ్స్ గురించి ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో వరుణ్ కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 1958 నుంచి 1982 మధ్య ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్‌ను సగం తగ్గించుకున్నట్లు సమాచారం. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రతీ సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. కాగా ఈ సినిమా కోసం సగం రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న దానికంటే మేకింగ్‌కు ఎక్కువ ఖర్చవడంతో.. నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నాడట. గతంలో కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేశాడట. ఇలా సినిమా కోసం ఏది చేయడానికైనా వరుణ్ తేజ్ రెడీగా ఉంటాడట. రీసెంట్‌గా కల్కీ సినిమా కోసం ప్రభాస్ సైతం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నాడు. ప్రతీ సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్... కల్కీ కోసం మాత్రం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.


AP News | ఏపీలో పింఛన్ల పండుగ

పెనుమాకలో చంద్రబాబు గారి చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందచేత. తమకు ఇల్లు కావాలని సీఎంను కోరిన నాయక్ కుటుంబం. ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలపటమే కాక, అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అందచేసిన సీఎం .


గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్


చిరుకి బాగా కలసి వచ్చిన అంశంపై ఏఎన్నార్ ఓపెన్ కామెంట్స్, ఇంత దారుణమా.. సుమకి వార్నింగ్ ఇస్తూ

మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. టాలీవుడ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాదాపు సెలెబ్రిటీలు అంతా...


ఫేక్ బుక్, ఇన్‌స్టాగ్రాం వాడొద్దనటం క్రూరత్వమే.. దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

దంపతుల విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆసక్తికర తీర్పును వెలువరించింది. 2012లో దాఖలైన ఓ విడాకుల కేసును విచారించిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలు కలిసి జీవించటమనేది.. వారిద్దరి మనసుల కలయికపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని కోర్టు కూడా చెప్పదని ధర్మానసం వెల్లడించింది.


Mallikarjun Kharge | ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో నాకు కన్ఫ్యూజన్‌.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే

Mallikarjun Kharge | రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తన చమత్కారమైన మాటలతో సభలో నవ్వులు పూయించాడు. ధన్యవాద తీర్మానంపై ఖర్గే మాట్లాడుతుండగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్‌కఢ్‌కు, ఖర్గేకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.


Janasena: ఎమ్మెల్యేకు కారు బహూకరించిన జనసైనికులు..

శ్రీ కరాటం రాంబాబు గారి ఆధ్వర్యం లో పోలవరం జనసేన MLAకు కీ, డౌన్ పెమెంట్ కట్టి కారు బహుకరించారు జనసైనికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కరాటం రాంబాబు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు . 2019 లో జనసేన తరుఫున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు .2024 ఎన్నికల్లో రాంబాబు గారి సూచన మేరకు పవన్...


varalaxmi sarathkumar Wedding: వరలక్ష్మి పెళ్లి సందడి మొదలైంది - ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాబోయే భర్తతో వరలక్ష్మి, వీడియో వైరల్‌

varalaxmi sarathkumar Wedding Celebrations Begin: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ఆమెను పెళ్లి కూతురు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్‌లో వరలక్ష్మి తన కాబోయే భర్తను ఆలింగనం చేసుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి 'బిగిన్' అని...


Guppedanta Manasu Serial Today July 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన మను – రంగాతో వసుధార చాలెంజ్

Guppedanta Manasu Serial Today Episode: రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. వీడు చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నాడా? అని మనసులో అనుకుంటాడు. ఏంటి షాక్‌ అయ్యావా? ఇంకా బతికే ఉన్నాడని ఆశ్యర్యపోతున్నావా? నువ్వే కాదు.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా నన్ను కాదు కదా నా కాలి గోటిని కూడా టచ్‌ చేయలేరు అంటాడు మను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్‌ నీకేమైనా మతి...


Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’

Guppedantha Manasu Serial Today: ఎవరు నమ్మినా నమ్మకపోయినా రిషి బతికే ఉన్నాడని నమ్మిన వసుధార.. రంగానే రిషి అని అనుకుంటుంది. అయితే రంగా మాత్రం.. తాను రిషి అంత గొప్పోడ్ని కాదని.. తాను సాధారణ ఆటో డ్రైవర్‌ని అని పదే పదే చెప్తున్నాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో రిషి, వసుధారలు మనసు విప్పి మాట్లాడుకున్నారు.


Director Shankar: అప్పట్లో నాకు ఆ ఆలోచన లేదు, నా మాట విని నవ్వారు, ‘భారతీయుడు’ సీక్వెలపై దర్శకుడు శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Director Shankar About ‘Indian 2’ Sequel: విశ్వ నటుడు కమల్ హాసన్ హీరో, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు‘. 1996లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్లకు పోటెత్తారు. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. దర్శకుడితో పాటు హీరోకు కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చి పెట్టింది. చాలా ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈ మూవీలో...


ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన శ్రీనాథరాజు కిరణ్  రాజు (23) అమెరికాలో చనిపోయాడు. మిస్సోరి స్టేట్ లో ఉన్న సాండ్  హిల్స్  టౌన్ లో కిరణ్​ రాజు శనివారం తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు.  కిరణ్ తండ్రి లక్ష్మణరాజు గతంలోనే చ...


వైరల్ అలర్ట్

వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్‌ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విషయం కాదు.


Bandlaguda | బండ్లగూడలో రెచ్చిపోయిన మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు

Bandlaguda | బండ్లగూడ(Bandlaguda) మాజీ మేయర్ మహేందర్ గౌడ్(Mahender Goud) అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మేయర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు.


కొండగట్టుకు అయోధ్య బాలరాముడి బాణం

కొండగట్టుకు అయోధ్య బాలరాముడి బాణం కొండగట్టు అంజన్న సన్నిధికి శనివారం రామబాణం చేరుకుంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్రీనివాసశర్మ అనే రామభక్తుడు బంగారం, వెండితో రామ బాణాన్ని తయారు చేయించాడు. ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్య బాలరాముని సన్నిధికి సమర్పిస్తామని శ్రీని...


సడన్ గా వెంకయ్యనాయుడుపై మోదీకి అంతప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో..!!

Venkaiah Naidu Birthday : ముప్పవరపు వెంకయ్యనాయుడు... రాజకీయాల గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ ఈ పేరు సుపరిచితమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. సామాన్య విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా ఎదిగి చివరకు కేంద్ర మంత్రిగా, దేశ ఉపరాష్ట్రపతిగా అత్యున్నత పదవులను అదిరోహించిన తెలుగుబిడ్డ వెంకయ్యనాయుడు. తన వాగ్దాటికి ప్రత్యర్థులను సైతం మెప్పించగల సమర్దుడు వెంకయ్యనాయుడు... ఆయన రాజకీయాలకు కాదు ప్రాసలతో కూడిన స్పీచులకు అభిమానులు వున్నారంటే...


Nagarkurnool | భారీవర్షానికి కూలిన మట్టిమిద్దె.. తల్లితోపాటు ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇళ్లు కుప్పకూలింది.


Prabhas: విధ్వంసానికి మారు పేరు కల్కి 2898AD.. ఈ వసూళ్ల సునామీ చూస్తే దిమ్మతిరిగిపోద్ది!!

బాక్సాఫీస్ వద్ద కల్కి 2898AD సినిమా వసూళ్ల విధ్వంసం సృష్టిస్తోంది. జూన్ 27న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న కల్కి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె వంటి స్టార్ క్యాస్టింగ్‌ ఉన్న ఈ మూవీ చూడటానికి అన్ని ఏరియాల్లో జనం ఎగబడుతున్నారు. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.415 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా నాలుగో రోజు కూడా అదే హవా నడిపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో థియేటర్లు జనంతో కళకళలాడాయి. దీంతో కల్కి మూవీ 500 కోట్ల క్లబ్ లో చేరిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ ఎత్తున్న నిర్మించిన ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు చేశారట. వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించి ప్రేక్షకుల ముందుంచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ మరోసారి తెలుగోడి ఖ్యాతిని ఎల్లలు దాటించింది. కల్కి సునామీకి స్టార్ హీరోల రికార్డులు కనుమరుగయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కల్కి రెస్పాన్స్ చూస్తుంటే వరల్డ్ వైడ్ ఈ సినిమా సృష్టించబోయే రికార్డులు ఊహాతీతం అంటున్నారు జనం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలనాటి నటి శోభన మరోసారి వెండితెరపై మెరిశారు. విజువల్స్ పరంగా చూస్తే హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సినిమా తీయడం ఒక్క నాగ్ అశ్విన్ వల్లే అయిందని, అందుకు ఆయనకు దండం పెట్టాల్సిందే అని అంటున్నారు జనం.


చిరంజీవి ఎవరికీ దాసోహం అనలేదు, ఆ ఒక్క హీరోకి తప్ప.. చరణ్, బన్నీ బ్యాగ్రౌండ్ గురించి సంచలనం

చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి అభిమానులుగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. కానీ మెగాస్టార్ ఒక సారి ఓ క్రేజీ హీరో ముందు దాసోహం అనే మాట అన్నారు. చాలా ఎమోషనల్ గా చిరంజీవి ఆ మాట చెప్పారు....


OTT: ఓటీటీలో వస్తున్న ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ తప్పకుండా చూడాల్సిందే...!

పొలిమేర సినిమాతో సత్యం రాజేష్ ఒక్కసారి హైప్ క్రియేట్ చేశాడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తు... ఇప్పుడు మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. పొలిమేర 2 తర్వాత... సత్యం రాజేశ్.. కీలక పాత్రలో నటించిన చిత్రం టెనెంట్. ఈ సినిమాను వై.యుగంధర్‌ తెరకెక్కించారు. ఎమ్‌.చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో.... మేఘా చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌...


అభిప్రాయాలను అడిగి తప్పుచేశాను

‘సినిమాటిక్‌ యూనివర్స్‌' ఇప్పుడు ప్రపంచ సినిమాలో ఇదో ట్రెండ్‌. సీక్వెల్‌కి ఇది అప్‌డేట్‌ ట్రెండ్‌ అని చెప్పొచ్చు. సీక్వెల్‌ అంటే కథను కొనసాగించడం. ‘సినిమాటిక్‌ యూనివర్స్‌' అంటే ఒక సినిమాలోని పాత్రలనో, లేక ఆ సినిమా ప్రపంచాన్నో మరో సినిమాలో కొనసాగించడం. హాలీవుడ్‌ సెన్సేషన్‌ ‘అవెంజర్స్‌' నుంచి ఈ ట్రెండ్‌ ఊపందుకుందని చెప్పొచ్చు.


శోభన్ బాబు పోలికలతో ఉన్న ఆ డైరెక్టర్ సగం ఆస్తి అడిగాడు... ఆయన ఏమన్నాడో తెలుసా?

శోభన్ బాబు టాలీవుడ్ లో అత్యంత ఆస్తిపరుడు. ఆయన సంపాదించిన ఆస్తి ప్రస్తుత విలువ వేల కోట్లు. కాగా ఓ డైరెక్టర్ ఆయన్ని సగం ఆస్తి అడిగాడట. అందుకు కారణం ఆ డైరెక్టర్ కి శోభన్ బాబు పోలికలు ఉండటమే. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారంటే.. శోభన్ బాబు పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడు. హీరోగా సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగాడు. సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా మార్చాడు. శోభన్ బాబు తోటి నటులకు ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడట. భూమి మీద పెట్టుబడి పెడితే వందల రెట్లు...


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


Hebah Patel | చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న హెబ్బా పటేల్

Hebah Patel | చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న హెబ్బా పటేల్ , hebah patel, Hebah Patel Images, Hebah Patel Photos, Hebah Patel Pics, Hebah Patel Stills


ప్రభాస్ అన్న కోసం చేశా, నేను నాగికి లక్కీ కాదు..మహానటి, కల్కి సక్సెస్ కి కారణం ఇదే, విజయ్ దేవరకొండ కామెంట్స్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఎడి చిత్రం భారీ బాక్సాఫీస్ విజయం దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ఆల్రెడీ 380 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఆదివారం రోజు వసూళ్లతో ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అని. హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విజయ్ దేవరకొండ కల్కి...


Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్

Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన త...


Kalki 2898 AD: ప్రభాస్ కల్కి డే 4 కలెక్షన్లలో భారీ జంప్.. ఆదివారం ఒక్క రోజు ఎంతంటే?

గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898 ఏడీ' బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతుంది. అందరూ ఊహించినట్లుగానే నాలుగో రోజు (ఆదివారం) కల్కి వసూళ్లలో భారీ జంప్ కనిపించింది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ. 555 కోట్లకి పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఇక ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.115 కోట్లకి పైగా కొల్లగొట్టడం విశేషం. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో కల్కి చేరే అవకాశం ఉంది.


Vijayawada: ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి నవరాత్రులు.. ప్రత్యేకత ఇదే

జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ ఏడు సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు, గ్రంథాలలో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహ ముఖం. ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి.. గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది.


డిప్యూటీ సీఎం అయినా పవన్‌కి ఇంట్లో బాస్‌ ఎవరో తెలుసా? ఫోన్‌ చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే అట..

పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆయనే బాస్‌. కానీ ఇంట్లోమాత్రం ఆయనకు బాస్‌ ఉన్నారట. ఆమె ఏం చెబితే అది చేయాల్సిందేనట. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వంలో క్రీయాశిలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే జనంలోకి వెళ్లాడు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే బాధ్యతలు చేపట్టారు. అలాగే మొక్కులు తీర్చుకుంటున్నారు. దీక్షలో ఉన్నా,...


Anant Ambani: అనంత్ అంబానీ చేతివాచీకి పెట్టిన ఖర్చుతో పదివేల కుటుంబాలు నెలరోజులు బతికేస్తాయి

Anant Ambani: రాధికా మర్చంట్ తో పెళ్లికి రెడీ అయ్యారు అనంత్ అంబానీ. ఈ సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శిస్తున్నారు. అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న అతి ఖరీదైన గడియారం ఇప్పుడు వైరల్ గా మారింది.


Supritha: ఎగిసెగిసి పడుతున్న లేలేత అందాలు.. బ్యూటీ పోజులకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

కుర్రకారులో హీటు పెంచే ఫొటోస్ షేర్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తాజాగా బోల్డ్ లుక్స్‌ వదిలి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకునే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇలా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి సినిమాల్లోకి రాకముందే తన ట్రెండ్ సెట్ చేసి పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పార్టీలు చేస్తూ మస్త్ మస్త్ ఎంజాయ్ చేస్తుంటుంది సుప్రిత. పబ్బులు, నైట్ ఈవెంట్స్ లో మజా చేయడం అమ్మడి నైజం. రీసెంట్ గా IPL మ్యాచెస్ స్టేడియంలలో కూడా రచ్చ రచ్చ చేస్తూ వార్తల్లో నిలిచింది ఈ యంగ్ లేడీ. ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తన తీరుతో ఎన్నోసార్లు ట్రోల్ల్స్ బారిన పడింది సుప్రిత. అయితే ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అందాల తెర ఎత్తేస్తూ హల్చల్ చేస్తోంది.


మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌

మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌ హిట్ జోడీలకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే కొందరు మేకర్స్.. ఆ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేస్తుంటారు. తాజాగా మరో సూపర్ హిట్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించి సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా మరోసారి బాలయ్యకు జోడీగా కనిపి...


Maha Lakshmi Rajyoga: కుజ - చంద్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి జూన్ 30 నుంచి ముట్టిందల్లా బంగారమే..

Maha Lakshmi Rajyoga: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు మేష రాశిలో కుజ గ్రహంతో పాటు చంద్రగ్రహణం సంయోగం జరగబోతోంది. దీని కారణంగా జాతకంలో ఈ రెండు రాశుల శుభ స్థానంలో ఉన్నవారు ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా లాభపడతారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్ చేసుకోండి..


`పోకిరి` ఎందుకు హిట్ అయ్యిందో అర్థం కాలే.. పూరీ జగన్నాథ్‌ ఇలా షాకిచ్చాడేంటి?

మహేష్‌ బాబు, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి మూవీ `పోకిరి`. అప్పట్లో ఇది సంచలన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది. దీనిపై పూరీ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ మూవీ `పోకిరి`. ఈ చిత్రంతో ఆయన సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడమే కాదు, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. అప్పట్లో ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అప్పటి వరకు సినిమా హిట్‌...


శర్వానంద్‌కి ఈ సీరియల్ నటుడు డబ్బింగ్ చెప్పేవాడా?

Serial Actor Kaushik శర్వానంద్ కెరీర్ ప్రారంభంలో తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకునేవాడు కాదట. శర్వా కెరీర్ ప్రారంభంలో సీరియల్ నటుడు కౌశిక్ డబ్బింగ్ చెప్పేవాడట. ఈ విషయాన్ని తాజాగా సీరియల్ నటుడు కౌశిక్ చెప్పుకొచ్చాడు. కౌశిక్ బుల్లితెరపై ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన స్టాలిన్ సినిమాలో పని చేసిన రోజుల్ని, చిరుతో ఉన్న మెమోరీస్‌ను పంచుకున్నాడు. అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసిన క్షణాల్ని గుర్తు...


Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు

Prabhas 500 Crore Record Globally : ప్రభాస్. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్నది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ఆయన.. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో లెవల్ కు చేరారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన 4 సినిమాలు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపాయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యంకాని ఫీట్ ను ఆయన చేసి చూపించారు. రూ. 500 కోట్లు...


కల్కి విషయంలో ఊహించని పరిణామం... 40 ఏళ్ల క్రితం కృష్ణంరాజు స్టార్ట్ చేస్తే ప్రభాస్ పూర్తి చేశాడా!

40 ఏళ్ల క్రితం పెదనాన్న కృష్ణంరాజు స్టార్ట్ చేసిన కల్కి చిత్రాన్ని ప్రభాస్ పూర్తి చేశాడన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఈ విషయం లీక్ చేశారు. ఆ ఆసక్తికర సంగతులు ఏమిటో చూద్దాం.. ఇండియా వైడ్ కల్కి 2829 AD ఫీవర్ నెలకొంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై వండర్ క్రియేట్ చేశాడు. ఇండియన్ సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లాడనే మాట వినిపిస్తోంది. మహాభారతాన్ని, కల్కి అవుతారన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిళితం చేసి...