Trending:


గీతా మాధురి కూతురు ముద్దు ముద్దు మాటలు

సింగర్ గీతా మాధురి తన కూతురిని రెడీ చేయడంలో పడరాని కష్టాలు పడుతోంది. కంటి దగ్గర ఐ లైనర్ సరిగ్గా రాలేదని పేచీ పెడుతూనే ఉంది. ఆడపిల్లని తయారు చేయడం అంటే అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పేసింది గీతా మాధురి. ఇక గీతా మాధురి కూతురు దాక్షాయణి ముద్దు ముద్దు మాటలిప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చివరకు తల్లీకూతుళ్లు రెడీ అలా బయటకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి. చూస్తుంటే ఇదంతా నిజమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని చుట్టూ ఓ విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా...


Nag Ashwin: ఆ ఖర్చు మమ్మల్ని భయపెట్టింది - ఇండస్ట్రీలో కష్టాల గురించి బయటపెట్టిన నాగ్ అశ్విన్

Nag Ashwin: అందరూ ఊహించినట్టుగానే ‘కల్కి 2898 AD’ మూవీ ఓ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఒక రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ‘కల్కి 2898 AD’ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదల అవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలో మూవీ టీమ్ అంతా చాలా కష్టపడింది. అయితే ‘కల్కి 2898 AD’ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లో...


బికినీలో కవ్విస్తున్న మెహరీన్

మెహరీన్ ప్రస్తుతం తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. బికినీలో కవ్విస్తూ వదిలిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సముద్రంలో ఇలా ఈత కొడుతూ జల కన్యలా మారింది. మెహరీన్ దెబ్బకు సోషల్ మీడియా ఊగిపోతోంది. బికినీలో మెహరీన్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెహరీన్ వెకేషన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.


గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్


దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? కొందరికి మాత్రమే ఎందుకు కనిపిస్తాయి..?

చిన్నప్పటి నుంచే మనం దెయ్యాల కథలు వింటూ వస్తున్నాం. పెద్దవాళ్లు అయ్యాక దెయ్యాలు, భూతాల సినిమాలు చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సైంటిఫిక్ యుగంలో కూడా కొందరు దెయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం, 45% మంది అమెరికన్లు ఘోస్ట్స్ ఉన్నాయని నమ్మితే 18% మంది వాటితో కమ్యూనికేట్ లేదా ఇంట్రాక్ట్ కాగలమని చెప్పారు. కానీ, ఆత్మలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు ఉన్నట్లు సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. అయినా చాలామంది వీటిని చూసినట్లు చెప్తారు. పిశాచాలు కనిపిస్తున్నాయని భయపడిపోతారు. అయితే కొందరికి నిజంగానే దెయ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం. వినలేని శబ్దాలుమానవ చెవులు సాధారణంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను వినలేవు. వీటిని ఇన్‌ఫ్రాసౌండ్ అంటారు. అయినా, ఈ శబ్దాలు మనపై ప్రభావం చూపుతాయి. అధ్యయనాల ప్రకారం, ఇన్‌ఫ్రాసౌండ్‌కు గురవడం వల్ల అసౌకర్యం, దుఃఖం, చలి, భయం వంటి భావాలు కలుగుతాయి. ఇన్‌ఫ్రాసౌండ్ వస్తువులు కంపించేలా లేదా ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఇది గదిలో అలికిడి/అదృశ్య శక్తి ఉన్నట్లు భావన కలిగిస్తుంది. దీంతో అక్కడ దెయ్యం లేదా అతీంద్రియ శక్తి ఉందేమో అని నమ్ముతారు. జంతువుల సంభాషణలు, భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి సహజ వనరులు, డీజిల్ ఇంజన్లు, గాలి టర్బైన్లు వంటి మానవ నిర్మిత వనరులు కూడా ఈ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అల్ట్రాసౌండ్ అంటారు. వీటిని మానవులు వినలేరు. హార్మోన్స్ ఎఫెక్ట్భయపడినప్పుడు, మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డొపమైన్‌ను విడుదల చేస్తుంది. అందుకే కొందరికి దెయ్యాల సినిమాలు చూస్తున్నప్పుడు, హంటెడ్ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు భయంతో మిక్స్ అయిన సంతోషం, థ్రిల్ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులతో ఒక్కోసారి బ్రెయిన్ ఆటలాడుతుంది. అక్కడ లేని దృశ్యాలను కూడా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అప్పుడు వీరు దెయ్యాలను చూసినట్లు అనుకుంటారు. కార్బన్ మోనాక్సైడ్విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మానసిక భ్రమలు, ఛాతీపై ఒత్తిడి, భయం కలిగిస్తుంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొన్నిసార్లు ఇది దెయ్యాల పని అనుకుంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1920లలో యూఎస్‌లోని ఒక ఇంట్లో పాడైన ఫర్నేస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ కావడంతో అక్కడికి వెళ్లిన వారికి వింత భ్రమలు కలిగాయి. బూజుపాడుబడ్డ ఇళ్లలో బూజు (Mold) ఏర్పడుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యం, మెదడు పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది మాటల తడబడటం, మతిస్థిమితం లేకపోవడం, అకారణ భయం వంటి లక్షణాలకు దారితీస్తుంది. శిథిలమైన ఇళ్లు, గదులు బూజు లేదా ఫంగస్‌కు నిలయంగా ఉండవచ్చు. అయితే ఈ బూజు వల్ల భూతాలు, దెయ్యాలు ఉన్న భ్రమ కలగవచ్చు. గాలి శబ్దాలుకొన్నిసార్లు గాలి ప్రవాహంలో వేగం మారుతుంది. దీంతో ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. తెరచి ఉంచిన కిటికీలు కొట్టుకోవడం, వెంటిలేషన్స్, తక్కువ వెడల్పు ఉన్న స్పేస్ నుంచి ప్రవహించే గాలి కారణంగా ఒక రకమైన సౌండ్ వినిపిస్తుంది. దీంతో ఈ శబ్దాలు దెయ్యాల పనే అని చాలామంది అనుకుంటారు. చిన్న విషయాలకే భయపడేవారు ఈ అనుభూతి చెందుతారు. అలాగే తమకు దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయని ఇతరులు చెప్పే మాటలను నమ్మేవారు.. ఏదో ఒక సందర్భంలో పారానార్మల్ యాక్టివిటీ ఉన్నట్లు అనుభూతి చెందుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Guppedantha Manasu: అమ్మవారి సన్నిధిలో రిషిగా మారబోతున్న రంగా.. మనసువిప్పి మాట్లాడుకున్న ‘రిషిధార’

Guppedantha Manasu Serial Today: ఎవరు నమ్మినా నమ్మకపోయినా రిషి బతికే ఉన్నాడని నమ్మిన వసుధార.. రంగానే రిషి అని అనుకుంటుంది. అయితే రంగా మాత్రం.. తాను రిషి అంత గొప్పోడ్ని కాదని.. తాను సాధారణ ఆటో డ్రైవర్‌ని అని పదే పదే చెప్తున్నాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో రిషి, వసుధారలు మనసు విప్పి మాట్లాడుకున్నారు.


సలార్ 2, స్పిరిట్ కంటే ముందే ఆ సినిమానా.. ప్రభాస్ ప్లానింగ్ ఏంటో?

Prabhas Hanu Raghvapudi Movie ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజే 190 కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ బాక్సాఫీస్‌కు రారాజు ప్రభాస్ అని మరోసారి కల్కి చాటి చెప్పింది. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లకు పైగా రాబట్టింది. వెయ్యి కోట్ల వైపు ఈ చిత్రం పరుగులు పెడుతోంది. ఆల్రెడీ నార్త్ బెల్ట్‌లో వంద కోట్లు కొల్లగొట్టేసింది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ మూవీ 11 మిలియన్ల డాలర్లకు పైగా...


Indian Weddings: భారత్‌లో ఏటా పెళ్లిళ్ల ఖర్చు అన్ని లక్షల కోట్లా? తెలిస్తే షాక్ అవ్వాలిందే

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లిని అప్పు చేసి అయినా సరే గ్రాండ్‌గా చేయాలనుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికి ముందు ఫోటో షూట్, కవర్ సాంగ్, లైవ్ వీడియో అంటూ రకరకాల ట్రెండ్స్‌తో భారీ మొత్తంలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా భారతీయుల పెళ్లి ఖర్చుపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఓ నివేదికను వెల్లడించింది. సగటు భారతీయలు చదువుతో పోల్చితే పెళ్లిపైనే రెండింతలు అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆ నివేదికలో వెల్లడించింది. భారతీయల పెళ్లి మార్కెట్ అనేది రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని ఆ సంస్థ ఓ అంచనా వేసింది. ఈ పెళ్లి మార్కెట్ కంటే ముందు ఆహారం, నిత్యావసరాలు ఉన్నాయని తెలిపింది. దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు అవుతున్నాయని.. అదే చైనాలో అయితే 70 నుంచి 80 లక్షలు, అమెరికాలో 20 నుంచి 25 లక్షలు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా వేసింది. పెళ్లిని ప్రతిష్ఠాత్మకంగా భావించే భారతీయులు తాహతుకు మించి ఖర్చు చేస్తారని.. వాటిలో ఎక్కువ మొత్తాన్ని దుస్తులు, ఆభరణాల వంటి వాటికి కేటాయిస్తారని తెలిపింది. దేశంలో ఏటా నమోదయ్యే మొత్తం ఆభరణాల కొనుగోళ్లులో సగం పెళ్లిళ్ల కోసమే జరుగుతున్నాయని తెలిపింది. భారత్‌లో సగటున ఒక పెళ్లిపై కనీసం రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని.. చదువుపైన చేసే ఖర్చు కంటే ఇది రెండింతలు ఎక్కువ అని అంచనా వేసింది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో విద్యపై చేసే ఖర్చుతో పోలిస్తే పెళ్లిళ్లపై చేసే ఖర్చు సగమే ఉంటుందని ఈ సంస్థ ఆ నివేదికలో వెల్లడించింది.


Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు

Prabhas 500 Crore Record Globally : ప్రభాస్. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్నది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ఆయన.. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో లెవల్ కు చేరారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన 4 సినిమాలు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపాయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యంకాని ఫీట్ ను ఆయన చేసి చూపించారు. రూ. 500 కోట్లు...


కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఈ మూవీ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజులు కంటే వీకెండ్స్ కావడంతో  శనివారం, ఆదివారం వసూళ్...


Supritha: ఎగిసెగిసి పడుతున్న లేలేత అందాలు.. బ్యూటీ పోజులకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

కుర్రకారులో హీటు పెంచే ఫొటోస్ షేర్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తాజాగా బోల్డ్ లుక్స్‌ వదిలి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకునే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇలా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి సినిమాల్లోకి రాకముందే తన ట్రెండ్ సెట్ చేసి పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు పార్టీలు చేస్తూ మస్త్ మస్త్ ఎంజాయ్ చేస్తుంటుంది సుప్రిత. పబ్బులు, నైట్ ఈవెంట్స్ లో మజా చేయడం అమ్మడి నైజం. రీసెంట్ గా IPL మ్యాచెస్ స్టేడియంలలో కూడా రచ్చ రచ్చ చేస్తూ వార్తల్లో నిలిచింది ఈ యంగ్ లేడీ. ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తన తీరుతో ఎన్నోసార్లు ట్రోల్ల్స్ బారిన పడింది సుప్రిత. అయితే ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అందాల తెర ఎత్తేస్తూ హల్చల్ చేస్తోంది.


బలవంతంతో హీరోయిన్ అయిన సౌందర్య కోరుకున్న జీవితం వేరు, అది తీరకుండానే మరణం..!

అసలు సౌందర్య హీరోయిన్ కావాలని అనుకోలేదట. ఒకరి బలవంతం మీద పరిశ్రమకు వచ్చారట. ఆమె కోరుకున్న జీవితం ఏమిటో నటి ఆమని బయటపెట్టింది. అది తీరకుండానే కన్నుమూసిందని కీలక వ్యాఖ్యలు చేసింది. మరి సౌందర్య కోరుకున్న ఆ జీవితం ఏమిటో తెలుసా... కన్నడ అమ్మయిన సౌందర్యను తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. చాలా మంది సౌందర్య తెలుగమ్మాయే అనుకునేవారు. 1992లో సౌందర్య కెరీర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది. ఆమె స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్. 1993లో విడుదలైన మనవరాలి పెళ్లి ఆమె...


HBD Rhea Chakraborty: బుల్లితెర TO వెండితెర వయా టాలీవుడ్ - 32వ వసంతంలోకి అడుగు పెట్టిన సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు!

Happy Birthday Rhea Chakraborty: అమ్మాయిలు సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయమే కాదు, కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. అవకాశాలు వచ్చినా, అదృష్టం కలిసి రాక తక్కువ కాలంలోనే ఫేడౌట్ అయిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. మరికొంత మంది హీరోయిన్లు సినిమాల కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అవుతారు. ఈ రెండు లక్షణాలు కలిగిన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె, ఏకంగా నెల రోజుల పాటు జైలు జీవితాన్ని...


Kalki 2898 AD: 'క‌ల్కీ 2898 ఏడీ' చివర్లో కమల్ శ్రీ‌శ్రీ క‌విత్వం - 'ఆక‌లి రాజ్యం’ సినిమాలోనూ అదే సీన్, వీడియో వైరల్

Kamal Hassan Akali Rajyam And Kalki 2898 AD: 'క‌ల్కీ 2898ఏడీ'.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించే చ‌ర్చ‌. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ లే. ఎవ‌రిని క‌దిలించినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కార‌ణం సినిమా అంత‌లా న‌చ్చేసింది ప్రేక్ష‌కుల‌కి. పురాణాల‌కి సైన్స్ ఫిక్ష‌న్ యాడ్ చేయ‌డం, ఆ విజువ‌ల్స్, గ్రాఫిక్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఫైట్లు, హాలీవుడ్ సినిమా రేంజ్ లో సీన్లు అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. ఇక...


Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ

Nandamuri Mokshagna Teja: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు టాప్ స్థానాల్లో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా వారి వారసుల వైపు మళ్లింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల వారసులు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వారి సినీ ఎంట్రీ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అనుకోకుండా ఈ రేసులోకి నందమూరి బాలకృష్ణ వారసుడు దూసుకొచ్చాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ.. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న...


Director Shankar: అప్పట్లో నాకు ఆ ఆలోచన లేదు, నా మాట విని నవ్వారు, ‘భారతీయుడు’ సీక్వెలపై దర్శకుడు శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Director Shankar About ‘Indian 2’ Sequel: విశ్వ నటుడు కమల్ హాసన్ హీరో, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు‘. 1996లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్లకు పోటెత్తారు. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. దర్శకుడితో పాటు హీరోకు కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చి పెట్టింది. చాలా ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈ మూవీలో...


Goldman | గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు

బీహార్‌కి చెందిన ప్రేమ్ సింగ్‌, గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు ధరించడమే కాదు.. అతను తోలే బైక్‌కి కూడా బంగారం ఉంది. ప్రస్తుతం నా ఒంటిపై 5 కేజీల గోల్డ్ ఉంది. బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఉంది. ఇది మంచి పాలన ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేరాలు జరుగుతాయనే భయం నాకు లేదు. నా బైక్‌కి 150 నుంచి 200 గ్రాముల బంగారం ఉంది. బీహార్ ప్రభుత్వం, బీహార్ పోలీసులకు ఇది నేను ఇచ్చే గౌరవం అని ప్రేమ్ సింగ్ తెలిపారు.


`కల్కి`కి అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్.. నిలబడుతుందా? డీలా పడుతుందా?

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898ఏడీ` చిత్రం నాలుగు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌ పూర్తయ్యింది. గురువారం విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ టాప్‌ 3 ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేసింది. 191.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు స్థానాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి 2` చిత్రాలున్న విషయం తెలిసింది. అయితే నాలుగు రోజుల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. నాలుగు రోజులు కుమ్మి...


రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు

రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.  ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రాధా కిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.  2024 జులై 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్ ఇచ్చింది నాంపల్ల...


World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1


Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మూవీ!

గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


క్రైమ్‌ కథాంశంతో ‘కోడిబుర్ర’

హీరో రామ్‌ కొత్త చిత్రం ‘కోడి బుర్ర’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చంద్రశేఖర్‌ కానూరి దర్శకుడు. వీ4 క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. శృతిమీనన్‌ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు.


సుధీర్‌బాబు సూపర్‌ నేచురల్‌థ్రిల్లర్‌

యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్‌ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్‌ ఇండియా సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు.


OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సుధీర్ బాబు కొత్త సినిమా.. ఇదేమి విడ్డూరం సామీ!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా సుధీర్‌ బాబు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.(Pc Credit-Instagram@iSudheerbabu) ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి.(Pc Credit-Instagram@iSudheerbabu) ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామా మశ్చీంద్రా సినిమాలు సుధీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన హరోంహర సినిమా ఫ్లాపుల భారీ నుంచి తప్పించింది. మరీ బ్లాక్ బస్టర్ హిట్టవలేదు కానీ.. చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.(Pc Credit-Instagram@iSudheerbabu) నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పర్వాలేదనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అవి గనుక లేకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.(Pc Credit-Instagram@iSudheerbabu) 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా జూన్ 14న ఈ సినిమా రిలీజైంది. అయితే నెలతిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) జూలై 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎమ్ఎమ్‌లో రన్ అవుతుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) ఇలా థియేటర్‌లో ఉండగానే ఓటీటీలో డేట్ అనౌన్స్‌కావడం నిజంగా విడ్డూరమే అనిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించగా మళవిక శర్మ సుధీర్ భార్యగా కనిపించింది.(Pc Credit-Instagram@iSudheerbabu)


Mega Hero: మెగా హీరో సంచలన నిర్ణయం... అచ్చం ప్రభాస్ లాగానే!

మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలతో అలరిస్తుంటాడు వరుణ్ తేజ్. రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుణ్ సినిమాలు కాస్త యూనిక్‌గా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. రీసెంట్‌గా రిలీజైన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో మట్కా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 20వ సెంచరీలో జరిగిన గ్యాంబ్లింగ్ స్కామ్స్ గురించి ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో వరుణ్ కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 1958 నుంచి 1982 మధ్య ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్‌ను సగం తగ్గించుకున్నట్లు సమాచారం. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రతీ సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. కాగా ఈ సినిమా కోసం సగం రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న దానికంటే మేకింగ్‌కు ఎక్కువ ఖర్చవడంతో.. నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను కట్ చేసుకున్నాడట. గతంలో కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేశాడట. ఇలా సినిమా కోసం ఏది చేయడానికైనా వరుణ్ తేజ్ రెడీగా ఉంటాడట. రీసెంట్‌గా కల్కీ సినిమా కోసం ప్రభాస్ సైతం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నాడు. ప్రతీ సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్... కల్కీ కోసం మాత్రం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.


మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌

మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌ హిట్ జోడీలకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే కొందరు మేకర్స్.. ఆ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేస్తుంటారు. తాజాగా మరో సూపర్ హిట్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించి సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా మరోసారి బాలయ్యకు జోడీగా కనిపి...


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


Anant Ambani: అనంత్ అంబానీ చేతివాచీకి పెట్టిన ఖర్చుతో పదివేల కుటుంబాలు నెలరోజులు బతికేస్తాయి

Anant Ambani: రాధికా మర్చంట్ తో పెళ్లికి రెడీ అయ్యారు అనంత్ అంబానీ. ఈ సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శిస్తున్నారు. అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న అతి ఖరీదైన గడియారం ఇప్పుడు వైరల్ గా మారింది.


ఈ మేదరుల పరిస్థితిని పట్టించుకునే వారే లేరా..?

పెళ్లిళ్లు, శుభకార్యాలలో వెదురు బొంగుల‌తో త‌యారు చేసే మేదరి బుట్టలు, చాట‌లు అవసరం అవుతాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టలకు బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో మేదరులకు ఉపాధి కరువైంది. కుల వృత్తులను ప్రొత్సహించే ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం అందించి అదుకోవాలని మేదరులు కోరుతున్నారు.నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేదరి కార్మికులు కుల వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవనాధారమైన బుట్టల అల్లికలు, వాటిని మార్కెట్ లో...


మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు.. నవ్వుతూనే అధికారులకు వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పింఛన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చరిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు. నాయక్ కూతురు ఇస్లావతి...


Actress: జిగేల్‌మనే డ్రెస్‌లో నేషనల్ క్రష్ అందాల సునామీ.. సూర్యడికైనా చెమటలు పట్టాల్సిందే!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది. కొన్ని సార్లు ఎంత లెంగ్తీ క్యారెక్టర్లు చేసిన, ఎంత గొప్పగా నటించిన పెద్దగా గుర్తింపు రాదు. అదే కొన్ని సార్లు లెంగ్త్ తక్కువ క్యారెక్టర్ చేసిన.. ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ వల్ల ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@TriptiDimri) రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. త్రిప్తికి ఈ సినిమా తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.(Pc Credit-Instagram@TriptiDimri)[caption id="attachment_2516481" align="alignnone" width="240"] యానిమల్ సినిమాలో రఫ్‌గా కనిపించేది పాతిక నిమిషాలు మాత్రమే. అది కూడా పాటతో కలుపుకుని. కానీ స్క్రీన్‌పై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించామన్నది ఇంపార్టెంట్ అని ఈ బ్యూటీ నిరూపించింది.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption][caption id="attachment_2516482" align="alignnone" width="240"] యానిమల్ రిలీజైన దాదాపు నెల రోజుల వరకు కుర్రకారు మొత్తం ఈ బ్యూటీ మాయలో పడిపోయారు. పొరపాటున బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు బాబి2 అంటూ ముద్దుగా పిలుచుకున్నారు. అంతేకాదండోయ్.. కొత్త నేషనల్ క్రష్ అంటూ ఒక ట్యా్గ్ కూడా ఆడియెన్స్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption] సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. మత్తెక్కించే కళ్లతో మాయ చేయింది. మరీ ముఖ్యంగా రణ్‌బీర్‌తో బెడ్ సీన్, న్యూడ్‌గా కనిపించి అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. మేయిన్ లీడ్ రష్మికనే అయినా.. ఆమెనే డామినేట్ చేసింది త్రిప్తి దిమ్రి.(Pc Credit-Instagram@TriptiDimri) యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే. ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్రి దిమ్రికి.. యానిమల్ రిలీజ్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటింది.(Pc Credit-Instagram@TriptiDimri) ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. మత్తెక్కించే చూపులతో కుర్రకురారును మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.(Pc Credit-Instagram@TriptiDimri) ఇక ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఆషికీ-3 కూడా ఒకటి. ‘మ‌ర్డర్’ ఫేం ఆనురాగ్ బ‌సు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.(Pc Credit-Instagram@TriptiDimri)


మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల...


ఫేక్ బుక్, ఇన్‌స్టాగ్రాం వాడొద్దనటం క్రూరత్వమే.. దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

దంపతుల విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆసక్తికర తీర్పును వెలువరించింది. 2012లో దాఖలైన ఓ విడాకుల కేసును విచారించిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలు కలిసి జీవించటమనేది.. వారిద్దరి మనసుల కలయికపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని కోర్టు కూడా చెప్పదని ధర్మానసం వెల్లడించింది.


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


ఇన్నాళ్లకు దొరికిపోయిన రాఘవ లారెన్స్!

inthandanga unnave song Trolls రాఘవ లారెన్స్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్ని కోణాల్లోనూ తన సత్తాను చాటుకున్నాడు. మల్టీ టాలెంటెడ్ అయిన రాఘవ లారెన్స్ కాపీ కొట్టడంలోనూ తనకు తానే సాటి అని అనిపించుకున్నాడు. డాన్ మూవీలోని మెలోడీ సాంగ్‌ను జనాలు ఇప్పుడు విమర్శిస్తున్నారు. దాని ఒరిజినల్ సాంగ్ ఇదేనంటూ ఇప్పుడు జనాలు ట్విట్టర్‌, ఇన్ స్టాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతందంగా ఉన్నావే పాట మళ్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.


Vijay Antony | ఎవరి గతంలో లేని హీరో.. మరొకరి భవితగా ఎలా మారాడు?

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌'. విజయ్‌ మిల్టన్‌ దర్శకుడు. పొయెటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. జూలైలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.


Guppedanta Manasu Serial Today July 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన మను – రంగాతో వసుధార చాలెంజ్

Guppedanta Manasu Serial Today Episode: రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. వీడు చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నాడా? అని మనసులో అనుకుంటాడు. ఏంటి షాక్‌ అయ్యావా? ఇంకా బతికే ఉన్నాడని ఆశ్యర్యపోతున్నావా? నువ్వే కాదు.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా నన్ను కాదు కదా నా కాలి గోటిని కూడా టచ్‌ చేయలేరు అంటాడు మను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్‌ నీకేమైనా మతి...


Bellamkonda Sai Srinivas | కొత్త ప్రాజెక్ట్ మొద‌లుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas | టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఛత్రపతి వంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత టైస‌న్ నాయుడు అనే సినిమా చేస్తున్న సాయి శ్రీనివాస్ తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ #BSS11. ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా లాంచ్ అయ్యింది.


Kollywood: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న టాలీవుడ్ - వెనుకబడిపోయిన కోలీవుడ్.. 2024 సెకండాఫ్​లోనైనా సత్తా చాటుతారా?

2024 Tollywood & Kollywood : ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నార్త్ అమెరికా నుంచి నైజాం వరకూ.. అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 425 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా...


చిరంజీవి, బాలయ్యతో పోటీగా వచ్చి దుమ్ములేపిన ప్రభాస్‌ సినిమా ఏంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం షాక్‌..

ప్రభాస్‌ మామూలోడు కాదు. అప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేని డార్లింగ్‌.. ఏకంగా సూపర్ స్టార్లుగా రాణిస్తున్న చిరంజీవి, బాలకృష్ణలకు పోటీగా వచ్చాడు. దుమ్ములేపాడు. ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌. ఆ విషయంలో మరో ఆలోచనే లేదు. `కల్కి 2898ఏడీ`తో ఆయన ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో అత్యధికంగా ప్రభాస్‌ మూవీస్‌ ఉండటం విశేషం. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చని ప్రభాస్‌ తనకంటూ ఒక్కో స్టెప్‌ ఎక్కుతూ...


Janasena: ఎమ్మెల్యేకు కారు బహూకరించిన జనసైనికులు..

శ్రీ కరాటం రాంబాబు గారి ఆధ్వర్యం లో పోలవరం జనసేన MLAకు కీ, డౌన్ పెమెంట్ కట్టి కారు బహుకరించారు జనసైనికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కరాటం రాంబాబు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు . 2019 లో జనసేన తరుఫున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు .2024 ఎన్నికల్లో రాంబాబు గారి సూచన మేరకు పవన్...


NTR Bharosa: నేడు ఏపీలో పెన్షన్ల పండుగ, పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ అందించనున్న చంద్రబాబు

NTR Bharosa: ఏపీలో నేడు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పెన్షన్ల ఇంటి వద్దే అందిస్తారు. పెనుమాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందిస్తారు.


కల్కి విషయంలో ఊహించని పరిణామం... 40 ఏళ్ల క్రితం కృష్ణంరాజు స్టార్ట్ చేస్తే ప్రభాస్ పూర్తి చేశాడా!

40 ఏళ్ల క్రితం పెదనాన్న కృష్ణంరాజు స్టార్ట్ చేసిన కల్కి చిత్రాన్ని ప్రభాస్ పూర్తి చేశాడన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఈ విషయం లీక్ చేశారు. ఆ ఆసక్తికర సంగతులు ఏమిటో చూద్దాం.. ఇండియా వైడ్ కల్కి 2829 AD ఫీవర్ నెలకొంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై వండర్ క్రియేట్ చేశాడు. ఇండియన్ సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లాడనే మాట వినిపిస్తోంది. మహాభారతాన్ని, కల్కి అవుతారన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిళితం చేసి...


చిరుకి బాగా కలసి వచ్చిన అంశంపై ఏఎన్నార్ ఓపెన్ కామెంట్స్, ఇంత దారుణమా.. సుమకి వార్నింగ్ ఇస్తూ

మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. టాలీవుడ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాదాపు సెలెబ్రిటీలు అంతా...


Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్

Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన త...


Telugu Student Dies In USA : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

Telugu Student Dies In USA : అమెరికాలోని మిస్సౌరీలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు.


Bandi Sanjay | వారెవ్వా బండి సంజయ్ సారు ఇంతబాగా పాట పాడతారా ..!

వారెవ్వా బండి సంజయ్ సారు ఇంతబాగా పాట పాడతారా ..! పాట పాడిన కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్.


కవితాకాశంలో ఇద్దరూ ఇద్దరే

సాహిత్యాభిమానులు శ్రీశ్రీగా పిలుచుకొనే శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. వీరిద్దరూ ఆధునిక కవుల్లో ప్రసిద్ధి చెందినవారు. వీరివి విభిన్న దృక్పథాలు. ఒకరిది భావ కవిత్వం కాగా, మరొకరిది అభ్యుదయ కవిత్వం.


Mallikarjun Kharge | ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో నాకు కన్ఫ్యూజన్‌.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే

Mallikarjun Kharge | రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తన చమత్కారమైన మాటలతో సభలో నవ్వులు పూయించాడు. ధన్యవాద తీర్మానంపై ఖర్గే మాట్లాడుతుండగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్‌కఢ్‌కు, ఖర్గేకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.