Trending:


Amitabh Bachchan: కొడుకుతో క‌లిసి 'క‌ల్కీ 2898 ఏడీ' చూసిన అమితాబ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ రివ్యూ ఏంటంటే?

Amitabh Bachchan watches Kalki 2898 AD with Abhishek Bachchan: సినీ ప్ర‌పంచంలో 'క‌ల్కీ 2898 ఏడీ' ఒక ప్ర‌భంజ‌నం. తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా అంటూ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొణే త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో అశ్వ‌థామ‌గా న‌టించారు. ఆ పాత్ర‌లో ఆయన ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న ఫైట్స్, ఆహార్యం...


Venkatesh | వెంక‌టేశ్, అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం కుదిరినట్టే..!

Venkatesh | టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంక‌టేశ్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఎఫ్‌2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కాగా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది.


Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలో కొట్టుకుపోయిన ఏడు మంది.. వీడియో

Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘ‌ట‌న ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.


ప్రభాస్ వీర విహారం... అక్కడ ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2 రికార్డ్స్ లేపేసిన కల్కి!

ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. సలార్ తో వారి దాహం పూర్తి స్థాయిలో తీరలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఊరమాస్ అవతార్ లో ప్రభాస్ ని ప్రజెంట్ చేశాడు. అయితే ప్రభాస్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటం, కథ సంపూర్ణంగా లేకపోవడంతో ఒకింత నిరాశ చెందారు. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. కానీ కలెక్టన్స్ ఫేక్ అన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో వచ్చిన కల్కి 2829 AD క్లీన్ హిట్ అని పలువురి వాదన. వీకెండ్ ముగిసే నాటికి కల్కి వరల్డ్ వైడ్...


Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్‌ ఖాన్‌ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Atlee | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ (Atlee) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (SalmanKhan)‌, తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది.


NTR Bharosa: నేడు ఏపీలో పెన్షన్ల పండుగ, పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ అందించనున్న చంద్రబాబు

NTR Bharosa: ఏపీలో నేడు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పెన్షన్ల ఇంటి వద్దే అందిస్తారు. పెనుమాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందిస్తారు.


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


కవితాకాశంలో ఇద్దరూ ఇద్దరే

సాహిత్యాభిమానులు శ్రీశ్రీగా పిలుచుకొనే శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. వీరిద్దరూ ఆధునిక కవుల్లో ప్రసిద్ధి చెందినవారు. వీరివి విభిన్న దృక్పథాలు. ఒకరిది భావ కవిత్వం కాగా, మరొకరిది అభ్యుదయ కవిత్వం.


చిరంజీవి ఇచ్చిన అవార్డు, శోభన్ బాబు ఇంటికి పంపేసిన జూ.ఎన్టీఆర్..అంతా ఒక్కసారిగా షాక్, ఏం జరిగిందంటే

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా కలసి రాలేదు. అన్ని చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఒకటి రెండు యావరేజ్ గా నిలిచాయి అంతే. మళ్ళీ రాజమౌళి వచ్చే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా కలసి రాలేదు. అన్ని చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఒకటి రెండు యావరేజ్ గా నిలిచాయి అంతే. మళ్ళీ రాజమౌళి వచ్చే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం యమదొంగ. యమదొంగ చిత్రంలో...


Janasena: ఎమ్మెల్యేకు కారు బహూకరించిన జనసైనికులు..

శ్రీ కరాటం రాంబాబు గారి ఆధ్వర్యం లో పోలవరం జనసేన MLAకు కీ, డౌన్ పెమెంట్ కట్టి కారు బహుకరించారు జనసైనికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కరాటం రాంబాబు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు . 2019 లో జనసేన తరుఫున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు .2024 ఎన్నికల్లో రాంబాబు గారి సూచన మేరకు పవన్...


varalaxmi sarathkumar Wedding: వరలక్ష్మి పెళ్లి సందడి మొదలైంది - ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాబోయే భర్తతో వరలక్ష్మి, వీడియో వైరల్‌

varalaxmi sarathkumar Wedding Celebrations Begin: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ఆమెను పెళ్లి కూతురు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్‌లో వరలక్ష్మి తన కాబోయే భర్తను ఆలింగనం చేసుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి 'బిగిన్' అని...


పెళ్లి కానీ ఆడపిల్లలు.. ఈ తీజ్ పండగ ఎందుకు చేస్తారో తెలుసా..

తెలంగాణ లోని ఆడపడుచులు 9 రోజుల పాటు ఆడి పాడి జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. ఇన్ని రోజులు జరుపుకునే ఒకే పండుగ అని అనుకుంటాము కానీ సుమారు 9 రోజుల పాటు జరుపుకునే మరొక పండగ తీజ్ పండుగ.. ఈ పండగ గురించి చాలా మందికి తెలియదు. ఈ పండుగ గిరిజనులకు మాత్రమే సొంతం. కేవలం గిరిజనులు మాత్రమే వారి సంప్రదాయాల్లో సుమారు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను అతి పెద్ద పండుగగా, ఆట పాటలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.అంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ పండుగ విశేషాలు ప్రత్యేకతలపై...


Nag Ashwin: ఆ ఖర్చు మమ్మల్ని భయపెట్టింది - ఇండస్ట్రీలో కష్టాల గురించి బయటపెట్టిన నాగ్ అశ్విన్

Nag Ashwin: అందరూ ఊహించినట్టుగానే ‘కల్కి 2898 AD’ మూవీ ఓ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఒక రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ‘కల్కి 2898 AD’ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదల అవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలో మూవీ టీమ్ అంతా చాలా కష్టపడింది. అయితే ‘కల్కి 2898 AD’ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లో...


Telugu Student Dies In USA : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

Telugu Student Dies In USA : అమెరికాలోని మిస్సౌరీలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు.


చిరంజీవి, బాలయ్యతో పోటీగా వచ్చి దుమ్ములేపిన ప్రభాస్‌ సినిమా ఏంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం షాక్‌..

ప్రభాస్‌ మామూలోడు కాదు. అప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేని డార్లింగ్‌.. ఏకంగా సూపర్ స్టార్లుగా రాణిస్తున్న చిరంజీవి, బాలకృష్ణలకు పోటీగా వచ్చాడు. దుమ్ములేపాడు. ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌. ఆ విషయంలో మరో ఆలోచనే లేదు. `కల్కి 2898ఏడీ`తో ఆయన ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో అత్యధికంగా ప్రభాస్‌ మూవీస్‌ ఉండటం విశేషం. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చని ప్రభాస్‌ తనకంటూ ఒక్కో స్టెప్‌ ఎక్కుతూ...


వాటర్‌ఫాల్స్‪లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు గల్లంతు

వాటర్‌ఫాల్స్‪లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు గల్లంతు పూణేలోని లోనావాలా ప్రాంతంలోని భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్స్ లో ఆదివారం ఐదుగురు గల్లంతు అయ్యారు. వారిలో ఒక మహిళ,నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. విహరయాత్రకు వెళ్లిన వీరు ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జలపాతంలో జారిపడ్డారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాటర్ ఫ...


15 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు.. అయినా కోట్లల్లో పారితోషికం.. పవన్ సినిమాకు ఏకంగా 6 కోట్లు!

సి సినిమా రంగంలో హిట్లు ఫ్లాపులు అనేది కామన్. హిట్లు కొడితే రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. అయితే ఒక హీరో మాత్రం 15 ఫ్లాపులు ఫేస్ చేసినా కానీ రెమ్యునరేషన్‌లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. (PC Credit: Instagram@therealemraan) ఆయన మరెవరో కాదు రొమాన్స్‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన ఇమ్రాన్ హష్మీ. ఇమ్రాన్ హష్మీ ఆలియాభట్ తండ్రికి మేనల్లుడు అవుతాడు. కాగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. (PC Credit: Instagram@therealemraan) మరీ ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన లిప్ కిస్ సీన్లే. రాజ్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మీ.. ఫుట్ పాత్ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు: (PC Credit: Instagram@therealemraan) ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది . ఆ తర్వాత ఏడాది రిలీజైన మర్డర్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమా ఇమ్రాన్ హష్మీని ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది. (PC Credit-Instagram@therealemraan) 'మర్డర్' సినిమా తర్వాత, ఇమ్రాన్ హష్మీ 'గ్యాంగ్‌స్టర్', 'వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబై', 'మర్డర్ 2', 'ది డర్టీ పిక్చర్' మరియు 'జన్నత్' వంటి సూపర్‌ డూపర్ హిట్ సినిమాలు చేశాడు. హీరోగా ఒక రేంజ్‌కు వెళ్లిన ఇమ్రాన్ హష్మీ ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేశాడు. (PC Credit: Instagram@therealemraan) దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది రిలీజైన టైగర్ 3 సినిమాలో విలన్‌గా టెర్రిఫిక్ యాక్టింగ్‌తో కుమ్మేశాడు. పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. (PC Credit: Instagram@therealemraan) ఈ సినిమాలో 'ఓమి భౌ' అనే రోల్ లో విలన్ ‌గా నటిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ క్యారెక్టర్ మాత్రం సాలిడ్‌గా ఉంటే.. ఇమ్రాన్‌కు తెలుగులో మాములు క్రేజ్ రాదు. కాగా ఈ సినిమా కోసం ఇమ్రాన్ హష్మీ అక్షరాల రూ.6 కోట్లు తీసుకుంటున్నాడట. (PC Credit: Instagram@therealemraan)


Director Shankar: అప్పట్లో నాకు ఆ ఆలోచన లేదు, నా మాట విని నవ్వారు, ‘భారతీయుడు’ సీక్వెలపై దర్శకుడు శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Director Shankar About ‘Indian 2’ Sequel: విశ్వ నటుడు కమల్ హాసన్ హీరో, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు‘. 1996లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్లకు పోటెత్తారు. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. దర్శకుడితో పాటు హీరోకు కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చి పెట్టింది. చాలా ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈ మూవీలో...


Union Minister of State for Home Affairs Bandi Sanjay Singing Song పాట పాడిన బండి సంజయ్

భారతదేశం, July 1 -- హుస్నాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూధర్మం గురించి నాలుగు మాటలు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఓ పాట గుర్తుకు వస్తుందని, హిందూ ధర్మం గురించి బండి సంజయ్ పాట పాడారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.


హారర్‌ మిస్టరీ స్టోరీ

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.


Monday motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..

Monday motivation: కోపంగా ఉండటం, కటువుగా మాట్లాడటం కొంతమంది మనుషులకు స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ గుణం వల్ల వాళ్లు ఆనందమయమైన జీవితానికి దూరమవుతారు.


సుధీర్‌బాబు సూపర్‌ నేచురల్‌థ్రిల్లర్‌

యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్‌ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్‌ ఇండియా సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు.


Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ

Pawan Kalyan Letter to Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వాలని పవన్ కోరారు. అసెంబ్లీలో వీరికి విప్ పదవులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అసెంబ్లీలో వీరు ఇద్దరిని విప్‌లుగా నియమించాలని లేఖలో పవన్...


మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌

మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌ హిట్ జోడీలకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే కొందరు మేకర్స్.. ఆ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేస్తుంటారు. తాజాగా మరో సూపర్ హిట్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించి సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా మరోసారి బాలయ్యకు జోడీగా కనిపి...


Goldman | గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు

బీహార్‌కి చెందిన ప్రేమ్ సింగ్‌, గోల్డ్‌మేన్‌గా ఫేమస్. ఒళ్లంతా బంగారు నగలు ధరించడమే కాదు.. అతను తోలే బైక్‌కి కూడా బంగారం ఉంది. ప్రస్తుతం నా ఒంటిపై 5 కేజీల గోల్డ్ ఉంది. బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఉంది. ఇది మంచి పాలన ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేరాలు జరుగుతాయనే భయం నాకు లేదు. నా బైక్‌కి 150 నుంచి 200 గ్రాముల బంగారం ఉంది. బీహార్ ప్రభుత్వం, బీహార్ పోలీసులకు ఇది నేను ఇచ్చే గౌరవం అని ప్రేమ్ సింగ్ తెలిపారు.


మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల...


Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

స్టైలిష్‌ లుక్‌లో మతిపోగొడుతున్న హీరోయిన్‌ రెజీనా కసాండ్రా. లైఫ్‌ కోర్టులో ఖచ్చితమైన అడుగులు వెయబోతున్నా అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. ఊరు పేరుభైరవకోన బ్యూటీ వర్ష బొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. పోస్ట్‌ వరల్డ్‌ కప్‌ గ్లో అంటూ స్మైల్‌తో కుర్రకారును ఫిదా చేస్తుంది. హీరోయిన్‌ శివాత్మిక ట్రెడిషనల్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. గ్రీన్‌ కలర్‌ శారీ కట్టి కూల్‌గా నవ్వుతూ ఆకట్టుకుంది. హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదర్‌ డ్యాన్స్‌ వీడియో షేర్‌...


మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు.. నవ్వుతూనే అధికారులకు వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పింఛన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చరిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు. నాయక్ కూతురు ఇస్లావతి...


Juhi Chawla: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

Juhi Chawla About Shah Rukh Khan: ఒకప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా నటించిన చాలామంది నటీనటులు.. ఇప్పుడు పెద్ద స్టార్లు అయిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఎస్‌ఆర్‌కే అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఈ స్టార్ హీరో. తాజాగా తన కో స్టార్, బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా...


viral video : కేదార్‌నాథ్ సందర్శకులకు హిమపాతాల అందాలు

viral video : కేదార్‌నాథ్ సందర్శకులకు హిమపాతాల అందాలు తీర్థక్షేత్రమైన కేదార్ నాథ్ లో భక్తులకు హిమపాతాల అందాలు కనువింపు చేస్తన్నాయి. కేదార్‌నాథ్‌ ధామ్ వెనుక ఉన్న గాంధీ సరోవర్‌పై ఆదివారం హిమపాతం సంభవించింది. హిమపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాంధీ సరోవర్ పర్వతంపై నుంచి ఈరోజు ఉదయం 5గంటలక నుంచే మంచు కరిగి వాలును అనుసరించి జ...


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి. చూస్తుంటే ఇదంతా నిజమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని చుట్టూ ఓ విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా...


Kalki 2898 AD: అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే.. మన దగ్గరే.. ప్రత్యేకతలు ఇవే!

ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇప్పుడు ఎంత ట్రెండింగ్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే సినిమా ప్రస్తావనే. రికార్డుల దుమ్ము దులుపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదేనంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.


`కల్కి`కి అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్.. నిలబడుతుందా? డీలా పడుతుందా?

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898ఏడీ` చిత్రం నాలుగు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌ పూర్తయ్యింది. గురువారం విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ టాప్‌ 3 ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేసింది. 191.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు స్థానాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి 2` చిత్రాలున్న విషయం తెలిసింది. అయితే నాలుగు రోజుల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. నాలుగు రోజులు కుమ్మి...


గీతా మాధురి కూతురు ముద్దు ముద్దు మాటలు

సింగర్ గీతా మాధురి తన కూతురిని రెడీ చేయడంలో పడరాని కష్టాలు పడుతోంది. కంటి దగ్గర ఐ లైనర్ సరిగ్గా రాలేదని పేచీ పెడుతూనే ఉంది. ఆడపిల్లని తయారు చేయడం అంటే అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పేసింది గీతా మాధురి. ఇక గీతా మాధురి కూతురు దాక్షాయణి ముద్దు ముద్దు మాటలిప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చివరకు తల్లీకూతుళ్లు రెడీ అలా బయటకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


ఆయనంటే ఎంత ప్రేమ... పెళ్ళికి ముందే ప్రియుడి కోసం శోభా శెట్టి ఏం చేసిందో తెలుసా?

శోభా శెట్టి ప్రియుడి కోసం చేసిన పని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. పెళ్లి కాకుండానే శోభా శెట్టి అపరిమిత ప్రేమ కురిపించేస్తుంది. ఇంతకీ శోభ శెట్టి ఏం చేసిందో చూద్దాం... బుల్లితెర మీద కార్తీకదీపం ఒక సెన్సేషన్. నేషనల్ వైడ్ రికార్డ్స్ నెలకొల్పిన సీరియల్ అది. సదరు సీరియల్ లో నటించిన విలన్ మోనిత పాత్ర జనాలకు బాగా సుపరిచితం. డాక్టర్ బాబు, వంటలక్క ఎంత ఫేమస్సో... మోనిత కూడా అంతే ఫేమస్. మోనిత పాత్ర చేసిన కన్నడ నటి శోభా శెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో...


ప్రభాస్‌ రిజెక్ట్ చేసిన ఐదు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఏంటో తెలుసా? ఆ మూవీస్‌ చేసి స్టార్స్ అయ్యింది వీళ్లే!

ప్రభాస్‌ కెరీర్‌లో హిట్ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆయన మంచి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రిజెక్ట్ చేశారు. ఇతర హీరోలకు లైఫ్‌ ఇచ్చాడు. ఆ మూవీస్‌ ఏంటి? ఆ హీరోలెవరు? డార్లింగ్‌ మరోసారి తన రేంజ్‌ని చూపించాడు. ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద తనని మించిన హీరో లేరని మరోసారి నిరూపించారు. `కల్కి 2898ఏడీ` చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే మూడు వందల కోట్లకు రీచ్‌ అయ్యింది. మూడో రోజుతో నాలుగు వందల కోట్ల మార్క్ ని దాటబోతుంది....


World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1


రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు

రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.  ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రాధా కిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.  2024 జులై 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్ ఇచ్చింది నాంపల్ల...


Panchangam Today: నేటి పంచాంగం.. ఇవాళ బాగుంటుందిలే!

నేడు 1 జులై 2024 సోమవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ దశమి. ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: ఇందువాసరెనక్షత్రం: అశ్విని ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భరణి రాత్రి తెల్లవారుజాము 5 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కృత్తిక.యోగం: సుకర్మ, మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల వరకూ ఉంది. తర్వాత దృతి.కరణం: భద్ర, ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ, రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ. అమృతకాలం తెల్లవారుజాము రాత్రి 12 గంటల 50 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకూ ఉంది. తిరిగి సాయంత్రం 3 గంటల 22 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం సాయంత్రం 3 గంటల 38 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? కొందరికి మాత్రమే ఎందుకు కనిపిస్తాయి..?

చిన్నప్పటి నుంచే మనం దెయ్యాల కథలు వింటూ వస్తున్నాం. పెద్దవాళ్లు అయ్యాక దెయ్యాలు, భూతాల సినిమాలు చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సైంటిఫిక్ యుగంలో కూడా కొందరు దెయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం, 45% మంది అమెరికన్లు ఘోస్ట్స్ ఉన్నాయని నమ్మితే 18% మంది వాటితో కమ్యూనికేట్ లేదా ఇంట్రాక్ట్ కాగలమని చెప్పారు. కానీ, ఆత్మలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు ఉన్నట్లు సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. అయినా చాలామంది వీటిని చూసినట్లు చెప్తారు. పిశాచాలు కనిపిస్తున్నాయని భయపడిపోతారు. అయితే కొందరికి నిజంగానే దెయ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం. వినలేని శబ్దాలుమానవ చెవులు సాధారణంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను వినలేవు. వీటిని ఇన్‌ఫ్రాసౌండ్ అంటారు. అయినా, ఈ శబ్దాలు మనపై ప్రభావం చూపుతాయి. అధ్యయనాల ప్రకారం, ఇన్‌ఫ్రాసౌండ్‌కు గురవడం వల్ల అసౌకర్యం, దుఃఖం, చలి, భయం వంటి భావాలు కలుగుతాయి. ఇన్‌ఫ్రాసౌండ్ వస్తువులు కంపించేలా లేదా ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఇది గదిలో అలికిడి/అదృశ్య శక్తి ఉన్నట్లు భావన కలిగిస్తుంది. దీంతో అక్కడ దెయ్యం లేదా అతీంద్రియ శక్తి ఉందేమో అని నమ్ముతారు. జంతువుల సంభాషణలు, భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి సహజ వనరులు, డీజిల్ ఇంజన్లు, గాలి టర్బైన్లు వంటి మానవ నిర్మిత వనరులు కూడా ఈ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అల్ట్రాసౌండ్ అంటారు. వీటిని మానవులు వినలేరు. హార్మోన్స్ ఎఫెక్ట్భయపడినప్పుడు, మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డొపమైన్‌ను విడుదల చేస్తుంది. అందుకే కొందరికి దెయ్యాల సినిమాలు చూస్తున్నప్పుడు, హంటెడ్ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు భయంతో మిక్స్ అయిన సంతోషం, థ్రిల్ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులతో ఒక్కోసారి బ్రెయిన్ ఆటలాడుతుంది. అక్కడ లేని దృశ్యాలను కూడా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. అప్పుడు వీరు దెయ్యాలను చూసినట్లు అనుకుంటారు. కార్బన్ మోనాక్సైడ్విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మానసిక భ్రమలు, ఛాతీపై ఒత్తిడి, భయం కలిగిస్తుంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొన్నిసార్లు ఇది దెయ్యాల పని అనుకుంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1920లలో యూఎస్‌లోని ఒక ఇంట్లో పాడైన ఫర్నేస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ కావడంతో అక్కడికి వెళ్లిన వారికి వింత భ్రమలు కలిగాయి. బూజుపాడుబడ్డ ఇళ్లలో బూజు (Mold) ఏర్పడుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యం, మెదడు పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది మాటల తడబడటం, మతిస్థిమితం లేకపోవడం, అకారణ భయం వంటి లక్షణాలకు దారితీస్తుంది. శిథిలమైన ఇళ్లు, గదులు బూజు లేదా ఫంగస్‌కు నిలయంగా ఉండవచ్చు. అయితే ఈ బూజు వల్ల భూతాలు, దెయ్యాలు ఉన్న భ్రమ కలగవచ్చు. గాలి శబ్దాలుకొన్నిసార్లు గాలి ప్రవాహంలో వేగం మారుతుంది. దీంతో ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. తెరచి ఉంచిన కిటికీలు కొట్టుకోవడం, వెంటిలేషన్స్, తక్కువ వెడల్పు ఉన్న స్పేస్ నుంచి ప్రవహించే గాలి కారణంగా ఒక రకమైన సౌండ్ వినిపిస్తుంది. దీంతో ఈ శబ్దాలు దెయ్యాల పనే అని చాలామంది అనుకుంటారు. చిన్న విషయాలకే భయపడేవారు ఈ అనుభూతి చెందుతారు. అలాగే తమకు దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయని ఇతరులు చెప్పే మాటలను నమ్మేవారు.. ఏదో ఒక సందర్భంలో పారానార్మల్ యాక్టివిటీ ఉన్నట్లు అనుభూతి చెందుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఈ మేదరుల పరిస్థితిని పట్టించుకునే వారే లేరా..?

పెళ్లిళ్లు, శుభకార్యాలలో వెదురు బొంగుల‌తో త‌యారు చేసే మేదరి బుట్టలు, చాట‌లు అవసరం అవుతాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టలకు బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో మేదరులకు ఉపాధి కరువైంది. కుల వృత్తులను ప్రొత్సహించే ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం అందించి అదుకోవాలని మేదరులు కోరుతున్నారు.నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేదరి కార్మికులు కుల వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవనాధారమైన బుట్టల అల్లికలు, వాటిని మార్కెట్ లో...


Hyderabad | పుస్తకాలు అందలె యూనిఫాంలు చేరలె.. హైదరాబాద్‌ విద్యాశాఖలో ఎందకింత నిర్లక్ష్యం..?

బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్‌ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం కొన్ని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పుస్తకాలు అందకపోవడం గమనార్హం.


Rao Ramesh rao: ఉండి నియోజకవర్గానికి నటుడు రావు రమేష్ మూడు లక్షల విరాళం

Rao Ramesh rao: ఉండి నియోజకవర్గానికి నటుడు రావు రమేష్ మూడు లక్షల విరాళం ఆంధ్రప్రదేశ్ లోని ఉండి నియోజకవర్గ అభివృద్ధి పనులకు రూ.3 లక్షలు విరాళంగా అందించారు నటుడు రావు రమేష్ రావు. ఈ మేర‌కు రూ.3 లక్షల చెక్కును ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకి అందించారు. అక్కడ డ్రైనేజీ, నియోజకవర్గ అభివృద్ధి పనులకు కోసం త‌న వంతు సాయంగా అందించినట్టుగా రావు రమేష్ తెలిపారు. ఈ ...


తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్  తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను మరింతగా విస్తరించడానికి సిద్ధమయ్యింది.  పశ్చిమగోదావారి జిల్లా, నల్లజర్ల మండలంలోని అవపాడు గ్రామంలో  2014 లో మొదలైన ఈ కంపెనీ, ఆదివారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. పాడి రైతులు,  వినియోగదారుల సపోర్ట్‌‌‌‌‌...


కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఈ మూవీ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజులు కంటే వీకెండ్స్ కావడంతో  శనివారం, ఆదివారం వసూళ్...


Hebah P: పాత రోజులు గుర్తుచేసిన హెబ్బా పటేల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

ముంబైకి చెందిన హెబ్బా పటేల్ 'అధ్యక్ష' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం 'అలా ఎలా' అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కుమారి 21F'తో సూపర్ హిట్ కొట్టిన హెబ్బాకి టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.


Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ

Nandamuri Mokshagna Teja: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు టాప్ స్థానాల్లో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా వారి వారసుల వైపు మళ్లింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల వారసులు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వారి సినీ ఎంట్రీ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అనుకోకుండా ఈ రేసులోకి నందమూరి బాలకృష్ణ వారసుడు దూసుకొచ్చాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ.. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న...


Saichand | సాయిచంద్‌ లోటు పూడ్చలేనిది.. సాయి కుటుంబానికి అండగా ఉంటాం

కవి, గాయకుడు వేద సాయిచంద్‌ లేనిలోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.


OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సుధీర్ బాబు కొత్త సినిమా.. ఇదేమి విడ్డూరం సామీ!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా సుధీర్‌ బాబు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.(Pc Credit-Instagram@iSudheerbabu) ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి.(Pc Credit-Instagram@iSudheerbabu) ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామా మశ్చీంద్రా సినిమాలు సుధీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన హరోంహర సినిమా ఫ్లాపుల భారీ నుంచి తప్పించింది. మరీ బ్లాక్ బస్టర్ హిట్టవలేదు కానీ.. చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.(Pc Credit-Instagram@iSudheerbabu) నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పర్వాలేదనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అవి గనుక లేకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.(Pc Credit-Instagram@iSudheerbabu) 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా జూన్ 14న ఈ సినిమా రిలీజైంది. అయితే నెలతిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) జూలై 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎమ్ఎమ్‌లో రన్ అవుతుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) ఇలా థియేటర్‌లో ఉండగానే ఓటీటీలో డేట్ అనౌన్స్‌కావడం నిజంగా విడ్డూరమే అనిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించగా మళవిక శర్మ సుధీర్ భార్యగా కనిపించింది.(Pc Credit-Instagram@iSudheerbabu)