Trending:


ఆయనంటే ఎంత ప్రేమ... పెళ్ళికి ముందే ప్రియుడి కోసం శోభా శెట్టి ఏం చేసిందో తెలుసా?

శోభా శెట్టి ప్రియుడి కోసం చేసిన పని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. పెళ్లి కాకుండానే శోభా శెట్టి అపరిమిత ప్రేమ కురిపించేస్తుంది. ఇంతకీ శోభ శెట్టి ఏం చేసిందో చూద్దాం... బుల్లితెర మీద కార్తీకదీపం ఒక సెన్సేషన్. నేషనల్ వైడ్ రికార్డ్స్ నెలకొల్పిన సీరియల్ అది. సదరు సీరియల్ లో నటించిన విలన్ మోనిత పాత్ర జనాలకు బాగా సుపరిచితం. డాక్టర్ బాబు, వంటలక్క ఎంత ఫేమస్సో... మోనిత కూడా అంతే ఫేమస్. మోనిత పాత్ర చేసిన కన్నడ నటి శోభా శెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో...


Prabhas: విధ్వంసానికి మారు పేరు కల్కి 2898AD.. ఈ వసూళ్ల సునామీ చూస్తే దిమ్మతిరిగిపోద్ది!!

బాక్సాఫీస్ వద్ద కల్కి 2898AD సినిమా వసూళ్ల విధ్వంసం సృష్టిస్తోంది. జూన్ 27న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న కల్కి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె వంటి స్టార్ క్యాస్టింగ్‌ ఉన్న ఈ మూవీ చూడటానికి అన్ని ఏరియాల్లో జనం ఎగబడుతున్నారు. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.415 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా నాలుగో రోజు కూడా అదే హవా నడిపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో థియేటర్లు జనంతో కళకళలాడాయి. దీంతో కల్కి మూవీ 500 కోట్ల క్లబ్ లో చేరిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ ఎత్తున్న నిర్మించిన ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు చేశారట. వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించి ప్రేక్షకుల ముందుంచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ మరోసారి తెలుగోడి ఖ్యాతిని ఎల్లలు దాటించింది. కల్కి సునామీకి స్టార్ హీరోల రికార్డులు కనుమరుగయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కల్కి రెస్పాన్స్ చూస్తుంటే వరల్డ్ వైడ్ ఈ సినిమా సృష్టించబోయే రికార్డులు ఊహాతీతం అంటున్నారు జనం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలనాటి నటి శోభన మరోసారి వెండితెరపై మెరిశారు. విజువల్స్ పరంగా చూస్తే హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సినిమా తీయడం ఒక్క నాగ్ అశ్విన్ వల్లే అయిందని, అందుకు ఆయనకు దండం పెట్టాల్సిందే అని అంటున్నారు జనం.


Actress: జిగేల్‌మనే డ్రెస్‌లో నేషనల్ క్రష్ అందాల సునామీ.. సూర్యడికైనా చెమటలు పట్టాల్సిందే!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది. కొన్ని సార్లు ఎంత లెంగ్తీ క్యారెక్టర్లు చేసిన, ఎంత గొప్పగా నటించిన పెద్దగా గుర్తింపు రాదు. అదే కొన్ని సార్లు లెంగ్త్ తక్కువ క్యారెక్టర్ చేసిన.. ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ వల్ల ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@TriptiDimri) రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. త్రిప్తికి ఈ సినిమా తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.(Pc Credit-Instagram@TriptiDimri)[caption id="attachment_2516481" align="alignnone" width="240"] యానిమల్ సినిమాలో రఫ్‌గా కనిపించేది పాతిక నిమిషాలు మాత్రమే. అది కూడా పాటతో కలుపుకుని. కానీ స్క్రీన్‌పై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించామన్నది ఇంపార్టెంట్ అని ఈ బ్యూటీ నిరూపించింది.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption][caption id="attachment_2516482" align="alignnone" width="240"] యానిమల్ రిలీజైన దాదాపు నెల రోజుల వరకు కుర్రకారు మొత్తం ఈ బ్యూటీ మాయలో పడిపోయారు. పొరపాటున బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు బాబి2 అంటూ ముద్దుగా పిలుచుకున్నారు. అంతేకాదండోయ్.. కొత్త నేషనల్ క్రష్ అంటూ ఒక ట్యా్గ్ కూడా ఆడియెన్స్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption] సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. మత్తెక్కించే కళ్లతో మాయ చేయింది. మరీ ముఖ్యంగా రణ్‌బీర్‌తో బెడ్ సీన్, న్యూడ్‌గా కనిపించి అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. మేయిన్ లీడ్ రష్మికనే అయినా.. ఆమెనే డామినేట్ చేసింది త్రిప్తి దిమ్రి.(Pc Credit-Instagram@TriptiDimri) యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే. ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్రి దిమ్రికి.. యానిమల్ రిలీజ్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటింది.(Pc Credit-Instagram@TriptiDimri) ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. మత్తెక్కించే చూపులతో కుర్రకురారును మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.(Pc Credit-Instagram@TriptiDimri) ఇక ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఆషికీ-3 కూడా ఒకటి. ‘మ‌ర్డర్’ ఫేం ఆనురాగ్ బ‌సు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.(Pc Credit-Instagram@TriptiDimri)


రాజమౌళి సినిమాలో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ ఫిక్స్.. రోల్స్ ఇవే..? అదే జరిగితే సరికొత్త చరిత్రే?

`కల్కి 2898ఏడీ` సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేయడంతోపాటు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన నేపథ్యంలో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోలు ఫిక్స్ అనే చర్చ మొదలైంది. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి 2898ఏడీ` సినిమా విశేష ఆదరణ పొందుతుంది. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్, దీపికా పదుకొనెలు చేసిన మ్యాజిక్‌, విజయ్‌ దేవరకొండ, దుల్కర్, మృణాల్‌ ఇచ్చిన మెరుపులు సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ఇక క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి....


పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌

పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌ రూ.10 లక్షల కోట్లకు వెడ్డింగ్ ఇండస్ట్రీ న్యూఢిల్లీ: ఇండియాలో వెడ్డింగ్ ఇండస్ట్రీ  సైజ్ రూ.10 లక్షల కోట్ల (130 బిలియన్ డాలర్ల) కు పెరిగిందని బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఫుడ్‌‌‌‌‌‌‌‌, గ్రోసరీల తర్వాత పెళ్లిళ్ల కోసమే ఇండియన్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తెలిప...


Kalki Public Talk: ఖాన్‌లు కాదు ప్రభాస్‌యే నెం.1.. కల్కికి నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే భ్రమలో బతికేసేవాళ్లు చాలామంది. బాలీవుడ్ స్టార్స్ తీరు కూడా అలానే ఉండేది. సౌత్ సినిమాలను పెద్దగా పట్టించుకునేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు కాలంతో పాటు సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ కూడా మారిపోయింది. అక్కడి స్టార్ హీరోల చిత్రాలకి దీటుగా మన సౌత్ స్టార్స్ సినిమాలు బాలీవుడ్‌లో కలెక్షన్లు సాధించే స్థాయికి దక్షిణాది పరిశ్రమ ఎదిగింది. తాజాగా కల్కి 2898 ఏడీతో ఇది మరో స్థాయికి వెళ్లింది.


Telugu Student Dies In USA : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

Telugu Student Dies In USA : అమెరికాలోని మిస్సౌరీలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు.


బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది, అనుకున్నకున్న సమయానికి ముందే... లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ అందుతుంది. అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ కానుందట. ఆ డేట్ ఎప్పుడో చూద్దాం... బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. దీంతో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లాంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది....


Monday motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..

Monday motivation: కోపంగా ఉండటం, కటువుగా మాట్లాడటం కొంతమంది మనుషులకు స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ గుణం వల్ల వాళ్లు ఆనందమయమైన జీవితానికి దూరమవుతారు.


విభూతి.. అపర సంజీవని

జన్మజన్మలుగా పేరుకుపోయిన పాపాన్ని సైతం విభూతి పూర్తిగా నశింపజేస్తుందని శ్లోక భావం. అంతే కాకుండా నిష్ఠగల వారికి భస్మం ప్రాణదానం చేసే సంజీవనిలాగాను పనిచేస్తుందని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. వశిష్ఠుని వంశంలోని ధనంజయుడనే బ్రాహ్మణునికి నూరుగురు భార్యలు.


Bellamkonda Sai Srinivas | కొత్త ప్రాజెక్ట్ మొద‌లుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas | టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఛత్రపతి వంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత టైస‌న్ నాయుడు అనే సినిమా చేస్తున్న సాయి శ్రీనివాస్ తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ #BSS11. ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా లాంచ్ అయ్యింది.


పెళ్లి కానీ ఆడపిల్లలు.. ఈ తీజ్ పండగ ఎందుకు చేస్తారో తెలుసా..

తెలంగాణ లోని ఆడపడుచులు 9 రోజుల పాటు ఆడి పాడి జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. ఇన్ని రోజులు జరుపుకునే ఒకే పండుగ అని అనుకుంటాము కానీ సుమారు 9 రోజుల పాటు జరుపుకునే మరొక పండగ తీజ్ పండుగ.. ఈ పండగ గురించి చాలా మందికి తెలియదు. ఈ పండుగ గిరిజనులకు మాత్రమే సొంతం. కేవలం గిరిజనులు మాత్రమే వారి సంప్రదాయాల్లో సుమారు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను అతి పెద్ద పండుగగా, ఆట పాటలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.అంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ పండుగ విశేషాలు ప్రత్యేకతలపై...


డిప్యూటీ సీఎం అయినా పవన్‌కి ఇంట్లో బాస్‌ ఎవరో తెలుసా? ఫోన్‌ చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే అట..

పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆయనే బాస్‌. కానీ ఇంట్లోమాత్రం ఆయనకు బాస్‌ ఉన్నారట. ఆమె ఏం చెబితే అది చేయాల్సిందేనట. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వంలో క్రీయాశిలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే జనంలోకి వెళ్లాడు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే బాధ్యతలు చేపట్టారు. అలాగే మొక్కులు తీర్చుకుంటున్నారు. దీక్షలో ఉన్నా,...


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


varalaxmi sarathkumar Wedding: వరలక్ష్మి పెళ్లి సందడి మొదలైంది - ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాబోయే భర్తతో వరలక్ష్మి, వీడియో వైరల్‌

varalaxmi sarathkumar Wedding Celebrations Begin: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ఆమెను పెళ్లి కూతురు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్‌లో వరలక్ష్మి తన కాబోయే భర్తను ఆలింగనం చేసుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి 'బిగిన్' అని...


Juhi Chawla: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

Juhi Chawla About Shah Rukh Khan: ఒకప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా నటించిన చాలామంది నటీనటులు.. ఇప్పుడు పెద్ద స్టార్లు అయిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఎస్‌ఆర్‌కే అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఈ స్టార్ హీరో. తాజాగా తన కో స్టార్, బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా...


Hyderabad | పుస్తకాలు అందలె యూనిఫాంలు చేరలె.. హైదరాబాద్‌ విద్యాశాఖలో ఎందకింత నిర్లక్ష్యం..?

బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్‌ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం కొన్ని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పుస్తకాలు అందకపోవడం గమనార్హం.


సుధీర్‌బాబు సూపర్‌ నేచురల్‌థ్రిల్లర్‌

యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్‌ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్‌ ఇండియా సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు.


Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్‌ ఖాన్‌ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Atlee | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ (Atlee) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (SalmanKhan)‌, తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది.


Venkatesh | వెంక‌టేశ్, అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం కుదిరినట్టే..!

Venkatesh | టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంక‌టేశ్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఎఫ్‌2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కాగా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది.


వైరల్ అలర్ట్

వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్‌ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విషయం కాదు.


Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలో కొట్టుకుపోయిన ఏడు మంది.. వీడియో

Waterfall: లోనావాలా జ‌ల‌పాతంలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘ‌ట‌న ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.


రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు

రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.  ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రాధా కిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.  2024 జులై 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్ ఇచ్చింది నాంపల్ల...


World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1


Devara Leaked Scene: లీక్ అయిన దేవర సీన్.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

NTR Devara Title Card Leaked: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా.. యాక్టర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి.. లీకైన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది.


వెంకయ్య జీవితంపై మూడు పుస్తకాలు

వెంకయ్య జీవితంపై మూడు పుస్తకాలు హైదరాబాద్, వెలుగు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై విడుదల చేసిన పుస్తకాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయనతో సుదీర్ఘ కాలం పని చేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, ఉప రాష్ట్రపతి వరకు ఎదిగారన్నారు. ఆదివారం ఢిల్లీ నుం...


Kalki 2898 AD: ప్రభాస్ కల్కి డే 4 కలెక్షన్లలో భారీ జంప్.. ఆదివారం ఒక్క రోజు ఎంతంటే?

గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898 ఏడీ' బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతుంది. అందరూ ఊహించినట్లుగానే నాలుగో రోజు (ఆదివారం) కల్కి వసూళ్లలో భారీ జంప్ కనిపించింది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ. 555 కోట్లకి పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఇక ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.115 కోట్లకి పైగా కొల్లగొట్టడం విశేషం. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో కల్కి చేరే అవకాశం ఉంది.


OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సుధీర్ బాబు కొత్త సినిమా.. ఇదేమి విడ్డూరం సామీ!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా సుధీర్‌ బాబు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.(Pc Credit-Instagram@iSudheerbabu) ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి.(Pc Credit-Instagram@iSudheerbabu) ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామా మశ్చీంద్రా సినిమాలు సుధీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన హరోంహర సినిమా ఫ్లాపుల భారీ నుంచి తప్పించింది. మరీ బ్లాక్ బస్టర్ హిట్టవలేదు కానీ.. చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.(Pc Credit-Instagram@iSudheerbabu) నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పర్వాలేదనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అవి గనుక లేకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.(Pc Credit-Instagram@iSudheerbabu) 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా జూన్ 14న ఈ సినిమా రిలీజైంది. అయితే నెలతిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) జూలై 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎమ్ఎమ్‌లో రన్ అవుతుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) ఇలా థియేటర్‌లో ఉండగానే ఓటీటీలో డేట్ అనౌన్స్‌కావడం నిజంగా విడ్డూరమే అనిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించగా మళవిక శర్మ సుధీర్ భార్యగా కనిపించింది.(Pc Credit-Instagram@iSudheerbabu)


HBD Shivani Rajashekar : శివానీ రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. తెలుగ‌మ్మాయి అయినా అవకాశాలు త‌క్కువే.. హీరోయిన్ కూతురైనా ఓటీటీకే పరిమితమా?

Shivani Rajashekar Birthday Today : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది హీరోల వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. హీరోల వార‌సులే కాదు.. ఎంతోమంది ద‌ర్శ‌కుల పిల్ల‌ల‌, ప్రొడ్యూస‌ర్ల పిల్ల‌లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ల పిల్ల‌లు త‌మ స‌త్తా చాటుతున్నారు. అయితే, వార‌సురాళ్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అలా హీరో ఫ్యామిలీ నుంచి వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శివానీ రాజ‌శేఖ‌ర్. కెరీర్ లో ఎన్నో హిట్లు సాధించి, ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న జీవిత రాజ‌శేఖ‌ర్...


Guppedanta Manasu Serial Today July 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన మను – రంగాతో వసుధార చాలెంజ్

Guppedanta Manasu Serial Today Episode: రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. వీడు చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నాడా? అని మనసులో అనుకుంటాడు. ఏంటి షాక్‌ అయ్యావా? ఇంకా బతికే ఉన్నాడని ఆశ్యర్యపోతున్నావా? నువ్వే కాదు.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా నన్ను కాదు కదా నా కాలి గోటిని కూడా టచ్‌ చేయలేరు అంటాడు మను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్‌ నీకేమైనా మతి...


Anant Ambani: అనంత్ అంబానీ చేతివాచీకి పెట్టిన ఖర్చుతో పదివేల కుటుంబాలు నెలరోజులు బతికేస్తాయి

Anant Ambani: రాధికా మర్చంట్ తో పెళ్లికి రెడీ అయ్యారు అనంత్ అంబానీ. ఈ సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శిస్తున్నారు. అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న అతి ఖరీదైన గడియారం ఇప్పుడు వైరల్ గా మారింది.


మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌

మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌ హిట్ జోడీలకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే కొందరు మేకర్స్.. ఆ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేస్తుంటారు. తాజాగా మరో సూపర్ హిట్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించి సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా మరోసారి బాలయ్యకు జోడీగా కనిపి...


నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ యుద్దం మొదలవుతుందో తెలియదు. వాటికి ప్రత్యేకమైన కారణాలంటూ కూడా ఉండవు. ఏదో చిన్న ఇష్యూని పట్టుకుని దాన్ని పెద్దది చేసి ట్విట్టర్ లో పోస్ట్ లు, కామెంట్ లు వర్షం కురిపిస్తూంటారు. గత రెండు రోజులుగా కల్కి చిత్రం పై ప్రశంశలు వర్షం కురిపిస్తున్న ట్విట్టర్ లో ఓ వర్గం నాగ్ అశ్విన్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అందుకు కారణం చిరంజీవి...


Janasena: ఎమ్మెల్యేకు కారు బహూకరించిన జనసైనికులు..

శ్రీ కరాటం రాంబాబు గారి ఆధ్వర్యం లో పోలవరం జనసేన MLAకు కీ, డౌన్ పెమెంట్ కట్టి కారు బహుకరించారు జనసైనికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కరాటం రాంబాబు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు . 2019 లో జనసేన తరుఫున ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు .2024 ఎన్నికల్లో రాంబాబు గారి సూచన మేరకు పవన్...


15 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు.. అయినా కోట్లల్లో పారితోషికం.. పవన్ సినిమాకు ఏకంగా 6 కోట్లు!

సి సినిమా రంగంలో హిట్లు ఫ్లాపులు అనేది కామన్. హిట్లు కొడితే రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. అయితే ఒక హీరో మాత్రం 15 ఫ్లాపులు ఫేస్ చేసినా కానీ రెమ్యునరేషన్‌లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. (PC Credit: Instagram@therealemraan) ఆయన మరెవరో కాదు రొమాన్స్‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన ఇమ్రాన్ హష్మీ. ఇమ్రాన్ హష్మీ ఆలియాభట్ తండ్రికి మేనల్లుడు అవుతాడు. కాగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. (PC Credit: Instagram@therealemraan) మరీ ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన లిప్ కిస్ సీన్లే. రాజ్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మీ.. ఫుట్ పాత్ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు: (PC Credit: Instagram@therealemraan) ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది . ఆ తర్వాత ఏడాది రిలీజైన మర్డర్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమా ఇమ్రాన్ హష్మీని ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది. (PC Credit-Instagram@therealemraan) 'మర్డర్' సినిమా తర్వాత, ఇమ్రాన్ హష్మీ 'గ్యాంగ్‌స్టర్', 'వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబై', 'మర్డర్ 2', 'ది డర్టీ పిక్చర్' మరియు 'జన్నత్' వంటి సూపర్‌ డూపర్ హిట్ సినిమాలు చేశాడు. హీరోగా ఒక రేంజ్‌కు వెళ్లిన ఇమ్రాన్ హష్మీ ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేశాడు. (PC Credit: Instagram@therealemraan) దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది రిలీజైన టైగర్ 3 సినిమాలో విలన్‌గా టెర్రిఫిక్ యాక్టింగ్‌తో కుమ్మేశాడు. పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. (PC Credit: Instagram@therealemraan) ఈ సినిమాలో 'ఓమి భౌ' అనే రోల్ లో విలన్ ‌గా నటిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ క్యారెక్టర్ మాత్రం సాలిడ్‌గా ఉంటే.. ఇమ్రాన్‌కు తెలుగులో మాములు క్రేజ్ రాదు. కాగా ఈ సినిమా కోసం ఇమ్రాన్ హష్మీ అక్షరాల రూ.6 కోట్లు తీసుకుంటున్నాడట. (PC Credit: Instagram@therealemraan)


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధం..భారీ పాన్ ఇండియా కథతో సెన్సేషనల్ డైరెక్టర్ ఫిక్స్ ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని అఫీషియల్ పేజీలు కూడా అనౌన్స్ చేసేస్తున్నాయి. చూస్తుంటే ఇదంతా నిజమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని చుట్టూ ఓ విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా...


NTR Bharosa: నేడు ఏపీలో పెన్షన్ల పండుగ, పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ అందించనున్న చంద్రబాబు

NTR Bharosa: ఏపీలో నేడు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పెన్షన్ల ఇంటి వద్దే అందిస్తారు. పెనుమాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందిస్తారు.


Pawan Kalyan: ప్రధాని సభలకు ఎస్పీజీ వాళ్లు నన్ను రావొద్దన్నారు

Deputy cm Pawan Kalyan speech at pithapuram: సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమయంలో జరిగిన విషయాలను వారితో పంచుకున్నారు. అలాగే ఏపీ ఎన్నికల్లో జనసేన విజయం కోసం జనసేన కార్యకర్తలు చేసిన కృషిని పవన్ అభినందించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ఎమోషనల్ అయ్యారు.


`కల్కి`కి అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్.. నిలబడుతుందా? డీలా పడుతుందా?

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898ఏడీ` చిత్రం నాలుగు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌ పూర్తయ్యింది. గురువారం విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ టాప్‌ 3 ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేసింది. 191.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు స్థానాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి 2` చిత్రాలున్న విషయం తెలిసింది. అయితే నాలుగు రోజుల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. నాలుగు రోజులు కుమ్మి...


సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..!

సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..! సండే ఫుడ్ అంటే హైదరాబాదీలకు ఠక్కున గుర్తుకొచ్చేది బిర్యానీ.. అందులోనూ దమ్ బిర్యానీ అంటే హాట్ హాట్ గా లాగించేస్తారు జనం.. సండే రోజు హైదరాబాద్ లో హయ్యస్ట్ సేల్స్ సైతం బిర్యానీకే ఉంటాయి. అయితే ఇటీవల బిర్యానీలో అడ్డమైన చెత్త వస్తుంది.. ఫుడ్ సేఫ్ట్ అధికారులు తనిఖీలు చేసినా.. ఆయా రెస్ట...


Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మూవీ!

గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


వేములవాడ రాజన్న భక్తుల ఆవేదన.. అసలు కారణం ఇదే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ కు చెందిన తౌటం సతీష్, మారుపాక రమేష్ ల వారివారి కుటుంబాలతో స్వామి వారి దర్శనార్థం వేములవాడకు వచ్చారు. అయితే దర్శనం చేసుకుని తిరిగివచ్చేసరికి వారు తీసుకున్న పార్వతీపురం వసతి గది సమీపంలోనే కార్ పార్క్ చేసిన ప్రాంతంలో దండంపై ఆరేసిన వారి వస్త్రాలు కాలిపోయి దర్శనమిచ్చాయి.దీంతో ఈ సమాచారాన్ని ఆలయ అధికారులకు ఇచ్చిన సరైన స్పందన లేకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడారని భక్తులు ఆవేదన వ్యక్తం...


అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా (77) అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని జూలై 1వ తేదీ సోమవారం శత్రుఘ్న కుమారుడు లవ్ సిన్హా వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లవ్ సిన్హా.. "గత ర...


రోజుకు రూ.40 వేలు సంపాదిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... ఎలానో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి!

రియాలిటీ షోలలో బిగ్ బాస్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్‌కు ముస్తాబవుతుంది. ఇక అసలు బిగ్ బాస్ షో పుట్టింది మొదట హిందీలో. అక్కడ ఇప్పటికే 17 సీజన్‌లు కంప్లీట్ చేసుకోగా.. రెండు ఓటీటీ సీజన్‌లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ 3వ సీజన్ స్టార్ట్ అవబోతుంది. కాగా ఈ సారి అనీల్ కపూర్ హోస్ట్‌గా చేస్తున్నాడు. ఇక 3వ సీజన్‌ ఇటీవలే స్టార్ట్ అవగా.. 16 మంది కంటెస్టెంట్‌లు ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో ఒకమ్మాయి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది ఆమెనే చంద్రిక గేరా దీక్షిత్. చgద్రిక వడా పావ్ బిజినెస్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఢిల్లీలోని సైనిక్ విహార్‌లోని చంద్రిక వడా పావ్ అంటే ఫుల్ ఫేమస్. కాగా రీసెంట్‌గా దీక్షిత్ బిగ్ బాస్ OTT 3కి మొదటి కంటెస్టెంట్‌గా అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది. అలా అఫీషియల్‌గా న్యూస్ వచ్చిందో తేదో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సాధారణ ఫుడ్ స్టాల్ నడుపుకునే ఒక అమ్మాయి.. రియాలిటీ టీవీ షోకు ఎంపిక అవడంతో హిందీనాట వైరల్ అయిపోయింది. ఇక తాజా ఎపిసోడ్‌లో చంద్రిక తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఢిల్లీ రోడ్లపై వడపావ్ అమ్ముతూ చంద్రిక రోజుకు రూ.40 వేలు సంపాదిస్తున్నట్లు చెప్పింది. అది విన్న తోటి కంటెస్టెంట్స్ నోరెళ్ల బెట్టారు. చంద్రిక తన వడా పావ్ ఫుడ్ స్టాల్‌ను స్టార్ట్ చేయకముందు హల్దీరామ్‌లో పనిచేసింది. అయితే తన కొడుకుకు డెంగ్యూ జ్వరం రావడంతో, చూసుకునే దానికి ఎవరు లేకపోవడం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. తన భర్త రాపిడో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడట. ఎంతకాలం అని ఇలా జీవితం సాగిస్తామని ఆలోచించి వడాపావ్ బిజినెస్ పెట్టింది. ఆ బిజినెస్‌లో ఆరితేరిపోయింది. యమ టేస్టీగా వడాపావ్‌ను తయారు చేయడంతో కొద్ది రోజుల్లోనే ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు వెళ్లింది. అదే టైమ్‌లో చంద్రికా దీక్షిత్ ఫుడ్ బిజినెస్ వీడియోను ఫుడ్ వ్లాగర్ అమిత్ జిందాల్ పోస్ట్ చేయడంతో ఒక్క సారిగా చంద్రికా బిజినెస్ ప్రపంచానికి తెలిసింది. మరీ ముఖ్యంగా ఆ వీడియోలో చంద్రిక.. వడాపావ్‌ను తయారుచేసే విధానం అందరినీ ఆకర్షించింది. దాంతో ఒక్కసారిగా ఫుల్ పాపులారిటీ వచ్చేసింది.


Viral Video: నడిరోడ్డుపై భారీ మొసలి, భయపడిపోయిన వాహనదారులు - వీడియో వైరల్

Crocodile Roaming on Road: మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. నది కూడా ఉప్పొంగింది. ఆ సమయంలోనే వరద నీటిలో నుంచి ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. కాసేపటి తరవాత నడిరోడ్డుపై కనిపించింది. వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కార్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఆ మొసలిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికంగా శివా నది నుంచి రోడ్డుపైకి వచ్చుంటుందని...


మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల...


ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన శ్రీనాథరాజు కిరణ్  రాజు (23) అమెరికాలో చనిపోయాడు. మిస్సోరి స్టేట్ లో ఉన్న సాండ్  హిల్స్  టౌన్ లో కిరణ్​ రాజు శనివారం తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు.  కిరణ్ తండ్రి లక్ష్మణరాజు గతంలోనే చ...


దర్శన్ పై సుమలత అంబరీష్ మౌనం వీడిందా? 'పెద్ద కొడుకు' గురించి ఏం చెప్పారో తెలుసా?

శాండల్ వుడ్ స్టార్ ,నటుడు దర్శన్‌ను తన పెద్ద కొడుకు అని పిలిచే మాజీ ఎంపీ, నటి సుమలత అంబరీష్ ఆయనపై మర్డర్ కేసు నమోదైన తర్వాత ఇప్పటి వరకు స్పందించలేదు.ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నటుడు 10 రోజులుగా జైల్లో ఉన్న సందర్భంలో ఆమె మౌనం వీడారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. తన సోషల్ మీడియా కథనాలలో భగవద్గీత శ్లోకాన్ని పోస్ట్ చేసింది సుమలత. భగవద్గీత శ్లోకం మంచి చెడులను వివరిస్తుంది. మంచి జరగకముందే చెడు జరుగుతుంది. మంచి రోజులు వస్తాయని, ఆశలు పెట్టుకోవాలని సుమలత తన పోస్టులో రాశారు. దర్శన్ గురించి నటి సుమలత ఈ పోస్ట్ పెట్టారా అనే ప్రశ్న తలెత్తింది. దర్శన్ విషయంలో సుమలత అంబరీష్ మౌనం వీడారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నటుడు దర్శన్ బెంగళూరు పరప్ప అగ్రహార జైలులో చేరి 10 రోజులైంది. ఈరోజు (జూలై 1) ఆయన తల్లి మీనా తూగుదీప్, సోదరుడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు కూడా ములాఖత్ లో కలిశారు. జైలులో ఉన్న కొడుకు పరిస్థితి చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లిని చూసి నటుడు దర్శన్ కూడా ఏడ్చేశాడని అంటున్నారు. అలాగే జైల్లో మగ్గుతున్న నటుడు దర్శన్‌కు సోదరుడు దినకర్‌ ధైర్యం చెప్పారు. తల్లికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పారు. తదుపరి న్యాయపోరాటం గురించి భార్య విజయలక్ష్మి కూడా నటుడు దర్శన్‌కి తెలియజేసింది. దర్శన్ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలపై చర్చించినట్లు సమాచారం. సరిగ్గా తినండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని తల్లి మీనా చెప్పింది. మాకు న్యాయం చేస్తామని లాయర్లు చెప్పినట్లుగా ఆమె తెలిపారు. జైలు సందర్శనకు సంబంధించి అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సామాన్యులకు జైళ్లను సందర్శించడానికి అనేక నియమాలు ఉన్నాయి. అయితే నటుడు దర్శన్ కుటుంబానికి మాత్రమే ఏదైనా పరిస్థితి ఉందా అని పలువురు ప్రశ్నించారు. జైలు నిబంధనల ప్రకారం వారంలో ముగ్గురిని మాత్రమే వేటాడేందుకు అనుమతి ఉంది. గత వారం భార్య విజయలక్ష్మి, కుమారుడు సందర్శించారు.అనంతరం నటుడు వినోద్ ప్రభాకర్, రక్షిత ప్రేమ్‌లు కలుసుకుని మాట్లాడారు. ఇప్పుడు దర్శన్ కుటుంబ సభ్యులు మళ్లీ జైలుకు వచ్చారు. ఇలా జైలు అధికారులు నిబంధనలను తుంగలో తొక్కినట్లు చెబుతున్నారు. నటుడు ప్రేమ్ రక్షితను కలిసిన తర్వాత దర్శన్ చాలా ఉల్లాసంగా ఉన్నాడని సమాచారం. అయితే ఆ స్టార్ యాక్టర్ కు జైలు శిక్ష అలవాటు పడడం లేదని అంటున్నారు. నటుడు దర్శన్ తన కొడుకు ఇచ్చిన జాకెట్ ధరించి కొడుకు గురించి ఆలోచిస్తున్నాడని అంటున్నారు.


Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Nandamuri Mokshagna Debut Film With Prasanth Varma: నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఫిక్సయ్యింది. హీరోగా తొలి సినిమానే పెద్ద దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.