Trending:


ఏం అందం సామి.. సోషల్ మీడియాలో రచ్చరేపుతోన్న తెలుగు అమ్మాయి..

Pujita Ponnada : రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది పూజిత పొన్నాడ. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత ఆ మధ్య వరుసగా సినిమాలు చేసింది. ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ భామకు అనుకున్న రేంజ్‌లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఈ భామ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. కుర్రకారులో ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఆసక్తితో.. తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చింది. పూజిత మొదట కొన్ని పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ’తుంటరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజిత. ఇక ఆ తరువాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘రాజుగాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ఒక్క ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు ఎక్కువగా ఛాన్స్ లు రావడం లేదు. కానీ ఈమె చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రధానంగా దర్శక నిర్మాతల్ని అట్రాక్ట్ చేయడానికి తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈ మాత్రం సరిపోలేదు.. డోసు పెంచాలి అని ఫిక్సయినట్టుంది. మరింత హాట్నెస్ తో కూడుకున్న ఫోటోలను ఇటీవల పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోలో సినిమా వచ్చి గట్టి హిట్టు కొడితే కాని అమ్మడి టాలెంట్ ఏంటో అందరికి అర్ధం కాదు. అయితే సినిమాలు లేకున్నా అమ్మడు చేసే ఫోటో షూట్స్.. ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టే ఫోటోలకు మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూజిత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన కూడా ఏ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటించింది పూజిత. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి పూజిత పొన్నాడ రెడీ అయ్యిందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పూజిత పొన్నాడ ఓ పాటలో మెరవనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని టాక్. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక మరోవైపు అందానికి అందం, నటనకు నటన.. ఇలా రెండింటీతో మెప్పిస్తున్న.. ఇంత అందమైన భామకు ఆఫర్స్ ఎందుకురావడం లేదు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ భామకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు రానున్నాయో..


హైపర్ ఆది నా కడుపు కొట్టాడు, నాకు దిక్కు లేదు పెళ్లి చేసుకోవాల్సిందే... కమెడియన్ రోహిణి సంచలన ఆరోపణలు!

స్టార్ కమెడియన్ హైపర్ ఆది మీద తీవ్ర ఆరోపణలు చేసింది కమెడియన్ రోహిణి. తన కడుపు కొట్టిన హైపర్ పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రోహిణి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రోహిణి చాలా కాలంగా బుల్లితెర పై రాణిస్తుంది. సీరియల్ నటిగా ఆమె కెరీర్ మొదలైంది. కలవారి కోడలు సీరియల్ లో ఓ కీలక రోల్ చేసింది. లీడ్ రోల్స్ కూడా ఆమె చేశారు. జబర్దస్త్ తో కెరీర్ ఉంటుందని ఆశించిన రోహిణి అటు వైపు అడుగులు వేసింది. రోహిణి జబర్దస్త్ కి వచ్చి ఏళ్ళు గడుస్తుంది. బుల్లితెర...


Vaishaka Masam 2024: వైశాఖ మాసంలో ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనంతమైన సంపదలు కురిపిస్తాడు..

Vaishaka Masam 2024 Donate: వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలి. వైశాఖమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు.


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి పండగే, ప్రభాస్ పరిస్థితేంటి ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక వైపు దేవర, మరోవైపు వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు చిత్రాలని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాల లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. దేవర చిత్రం తారక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక వార్ 2 కంప్లీట్ గా బాలీవుడ్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించేందుకు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ...


సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?

బాలీవుడ్ లోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వెంటనే వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరీకీ తెలియదు.. కాని తన లైఫ్ లో ఓ ప్రేమ లేఖ మాత్రం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ లేక ఇంతకీ ఆయన ఎవరికి రాశారు..? బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్...


సెల్ఫీ సరదా ప్రాణం తీసింది

సెల్ఫీ సరదా ప్రాణం తీసింది క్రషర్ గుంతలో పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి  ఘట్ కేసర్ పరిధి అన్నోజిగూడలో ఘటన ఘట్ కేసర్, వెలుగు : సరదాగా సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు క్రషర్ గుంతలో పడి ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోయాడు.  పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన ప్రకారం... ఏపీలోని ఏలూరుకు చెందిన యశ్వంత్ ఘట్ కేసర్ చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని సిద్ధార్థ...


జిమ్ తో పాటు యోగా శిక్షణ కేంద్రం ఇదే.. గర్భిణులకు ప్రత్యేకంగా..

కరోనా తరువాత చాలా మంది ఆరోగ్యం పై దృష్టి సారించారు. ఆరోగ్యం కోసం చాలా మంది డైట్, జిమ్, యోగ లాంటివి చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా జిమ్, యోగ సెంటర్స్ ను పెట్టి ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు. కరీంనగర్ కు చెందిన దీప్తి అనే మహిళ కూడా దీప్తి ఫిట్నెస్ స్టూడియో పెట్టి యోగ, జిమ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ అనే యోగ నేర్పిస్తున్నారు. ఇదే విషయంపై దీప్తి ఫిట్నెస్ స్టూడియో నిర్వహకురాలును లోకల్ 18ను పలకరించే ప్రయత్నం చేసింది. తనకు డైట్, మెడిటేషన్, యోగ అంటే ఫ్యాషన్ అని తెలిపింది. తను నేర్చుకున్న వీటిని నలుగురికి నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాని తెలిపింది .సిటీలో ఎక్కడ లేనటువంటి తక్కువ ఫీజుతో ఈ ఫిట్నెస్ స్టూడియో ను నిర్వహిస్తున్నని అన్నారు. ఇంకా రోజు యోగా సాధన చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. యోగ చేయడం వలన శరీరంలో ఆక్సిజనేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది. దీని కారణంగా శరీరం శాంతించడంతో రక్తపోటులో గణనీయమైన తగ్గింపు ఉంటుంది. యోగా అనేది ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేసే అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడం లేదా మీ నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నారు. శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాల మెరుగైన రవాణా. మెరుగైన రక్త ప్రవాహం ఆరోగ్యకరమైన అవయవాలు, చర్మాన్ని సౌందర్యని కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా వీరి దగ్గరకు ఎక్కువగా గర్భిణీలు, అలాగే బ్యాక్ పెయిన్, బీపి షుగర్ ఉన్నవారు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటారని తెలిపారు. ఇక్కడ మోడీటేషన్, యోగాతో పాటు ఆధ్యాత్మిక శ్లోకాలు, శ్రీరామన జపం, నూట ఎనిమిది సార్లు ఓంను పలికించడం నేర్పిస్తున్నారు. ఇంకా లేటు ఎందుకు మీరు కూడా ఈ ఫిటినెస్ స్టూడియోలో జాయిన్ కండి. తక్కువ ఫీజుతో ఎక్కువ లాభాలు నేర్పిస్తున్న ఈ స్టూడియో పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన, ఎదురుగా బి ఎస్ కే గోల్డ్ షాప్, కరీంనగర్. మీరు కూడా ఈ స్టూడియోలో జాయిన్ అవ్వండి.. ఆరోగ్యాని కాపాడుకోండి.


Today Panchangam 09 May 2024 ఈరోజు వైశాఖ పాడ్యమి తిథి వేళ శుభ సమయం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని పాడ్యమి తిథి నాడు, గురువారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


అలియా భట్ డ్రెస్ కోసం 163 మంది డిజైనర్లు.. 1905 గంటలు పనిచేశారా..? అంత స్పెషలేంటి అందులో..?

ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. వందమందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలుఉన్నాయో తెలుసా..? ఆలియా భట్.. చాలా త్వరాగా పెళ్ళి చేసుకుంది.. అప్పుడే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా సరే తన గ్లామర్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు ఆలియా. సినిమాలు.. మోడలింగ్, ర్యాంప్ వాక్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతే కాదు.. ప్రతీ సారి తన డ్రెస్సింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బ్యూటీ. ఆ...


‘‘మొదట పెళ్లికూతుర్ని, తర్వాత భార్యను, మరుసటి రోజే వితంతువుగా మారాను’’ - బంకర్‌లో నా ప్రేమకథ ఎలా ముగిసిందంటే...

బంకర్‌లోనే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. మిలిటరీ యూనిఫారాలను పెళ్లి దుస్తులుగా భావించారు. ఇనుప రేకుతో చేసిన ఉంగరాలనే పెళ్లిలో వారు మార్చుకున్నారు.


Posani Krishna Murali: ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు, వాళ్ల జీవితాలు నాశనం - పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani Krishna Murali on Chiranjeevi: పవన్ కల్యాణ్‌కు మద్దతు పలుకుతూ చిరంజీవి వీడియో విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజ్యం పార్టీ ఎత్తేసిన సమయంలో చిరంజీవి ఎంతో మందికి వెన్నుపోటు పొడిచారని.. తద్వారా ఎంతోమంది కాపులు బలయ్యారని విమర్శించారు. ఆ విషయంలో చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేయాలని...


Brahmamudi Today మే 08 ఎపిసోడ్: ‘బాబులో సుభాష్ పోలికలు’ దుగ్గిరాల ఇంటికి అపర్ణా దేవి దూరం!! మాయతో కావ్య డీల్!

Brahmamudi Today : కళావతి మాటలకు రాజ్ బిత్తరపోయాడు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లేది రాజ్ కావ్యలు కాదని.. అపర్ణా దేవి అని తేల్చే సీన్ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


గోవాలో ఆది సాయి కుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ..

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టాలబ్బాయ్‌ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఉన్న సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు...


నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్

నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ కు చెందిన వ్యాపారిని ఈ నెల 1న కొణిజర్ల మండలం పల్లిపాడు విలేజ్ కు చెందిన కూలీ పని చేసుకునే దంపతులు రాయల వెంకటేశ్వర్లు, శ్రీలత నకిలీ పిస్టల్​తో బెదిరించినట్లు హవేలి సీఐ భానుప్రకాష్​ తెలిపారు. ఇంట్లోకి చొరబడి నక్సలైట్లమని చెప్పి లక్ష రూపా...


ప్రభాస్ అంటే త్రిషకు అంత ఇష్టమా..? రెబల్ స్టార్ కోసం 20 రోజులు వర్షంలో తడిచిన బ్యూటీ..?

ఒక సినిమా మీద ప్రేమ.. ఆ సినిమా హీరో మీద ప్రేమ.. నటన మీద ప్రేమతో స్టార్ హీరోయిన్ త్రిష చాలా పెద్ద సాహసమే చేసిందట. ఇంతకీ ఏం చేసిందంటే..? సినిమా మీద ప్రేమతో ఎంత రిస్క్ చేయడానికైన వెనకాడరు కొందరు నటీనటులు. సినిమా మీద ఇష్టం, నటన మీద ప్రేమ, వారిని ఏం చేయడానికైనా వెనకాడకుండా చేస్తుంది. అలాంటి పనే చేసింది స్టార్ హీరోయిన్ త్రిష. దాదాపు 24 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో క్వీన్ గా ఏలుతుంది బ్యూటీ. తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీని లో కూడా త్రిష.. స్టార్...


ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్

ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్ మనోహరాబాద్, వెలుగు:   ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్​జిల్లా మనోహరాబాద్​మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కాగా ఆ అ...


Akshaya Tritiya: అక్షయ తృతియ కంటే ముందే మీ ఇంటి నుంచి ఈ 4 వస్తువులు బయట పడేయండి..!

సనాతన ధర్మంలో అక్షయ తృతీయ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున సనాతన ధర్మాన్ని నమ్మేవారు బంగారు, వెండి ఆభరణాలను కొంటారు. హోలీ, దీపావళి ,కర్వా చౌత్ పండుగలు జరుపుకున్నట్లే. అదేవిధంగా, సనాతన ధర్మంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ మే 10 న జరుపుకుంటారు.మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల డబ్బుకు...


Kalki 2898 AD: ప్రభాస్‌ 'కల్కి 2898 AD' మూవీలో మహేష్‌ బాబు? - నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Will Mahesh Babu to be Part in Prabhas Kalki 2898 AD: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, స్పెషల్‌ వీడియోస్‌తో మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. నాగ్‌ అశ్విన్‌ మేకింగ్‌ స్టైల్‌, విజన్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని ఫ్యాన్స్‌ అంతా అంచనాలు...


Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

Sam Pitroda Controversy: కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శ్యాం పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తూర్పు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా చైనా వాళ్లలాగే కనిపిస్తారని నోరు జారారు. అంతే కాదు. దక్షిణాది రాష్ట్రాల వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారంటూ కామెంట్ చేశారు. ఇప్పటికే వారసత్వ పన్ను గురించి ప్రస్తావించి విమర్శలు ఎదుర్కొన్న శ్యాం పిట్రోడా ఇప్పుడీ వ్యాఖ్యలతో మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. The Statesman కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా...


భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్

భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలిక పై రెండు రాట్ వీలర్ కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పోలీసులు కేసు నమోదు చేసి కుక్కల యజమానిని అరెస్ట్ చేశారు. కుక్కలను చూసుకునే మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్...


Kalki2898AD: ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు.. ఆ పాత్ర కోసం!

Kalki Update : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా గురించిన ప్రతి అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా సర్ప్రైజ్ చేసింది.


Ranveer Singh: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?

ముంబై మూవీ లవర్స్ మధ్యలో మంగళవారం అంతా ఒక్కటే డిస్కషన్... బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? వాళ్లిద్దరి మధ్య ఏమైంది? ఏం జరుగుతోంది అసలు? అని తెలుసుకోవడానికి ప్రేక్షక లోకం కూడా విపరీతమైన ఆసక్తి కనబరిచింది. అందుకు కారణం రణవీర్ సింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేది చూస్తే... దీపికాతో పెళ్లి ఫోటోలు మాయం!మంగళవారం రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసిన జనాలకు ఓ పెద్ద షాక్ తగిలింది. ఆయన అకౌంటులో ఒక్కటంటే ఒక్క పెళ్లి...


Janhvi Kapoor : జాన్వీ కపూర్ స్ట్రాటజీ... బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అదే ఫాలో కానుందా?

లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి జాన్వి కపూర్ సినిమాల్లోకి రాక ముందు వరకు.. అందరూ శ్రీదేవి కూతురు కాబట్టి ఇండస్ట్రీలో ఆఫర్లు తెచ్చుకుంటుందని.. నటన రాకపోయినా ఇండస్ట్రీలో ఎలాగాలో నెట్టుకువస్తుందని కామెంట్లు చేశారు.


Arif Mohammed Khan: అయోధ్య రామాలయంలో కేరళ గవర్నర్, విగ్రహానికి శిరస్సు వంచి మొక్కిన ఆరిఫ్ ఖాన్

Ram Mandir in Ayodhya: అయోధ్యలోని రామ మందిరంలో బుధవారం (మే 8) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్య రామాలయ దర్శనం చేసుకొని, రామ్ లల్లా విగ్రహం ఎదుట నేలపై పడుకొని నమస్కారం చేశారు. మరో మతానికి చెందిన వ్యక్తి రాముడిని దర్శించుకోవడం, పైగా ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామమందిర దర్శనం చేసుకోవడం ఇది రెండోసారి. సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం...


Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే

Nagarjuna: ప్రస్తుతం అంతటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండగా.. సినీ సెలబ్రిటీలు సైతం తమ సినిమా ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ ఛానెల్‌నే వేదికగా ఎంచుకుంటున్నారు. అలా తాజాగా ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ను ఎంచుకున్నారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేసిన తర్వాత పలువురు క్రికెట్ సెలబ్రిటీలతో నాగార్జున ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలిచ్చారు. అందులో భాగంగానే మాజీ ఇండియన్ ఉమెన్...


KGF 3: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

కేజీఎఫ్ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాతి నుంచి పార్ట్ 3 ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై పెద్ద అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.


Venkatesh Election Campaign: ఖమ్మంలో వెంకీ మామ ప్రచార హోరు.. తన వియ్యంకుడిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి..

Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె.. వారి కళ్లల్లో ఆనందం కోసం..!

Nymisha Reddy: సీఎం రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనుసు చాటుకున్నారు. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్‌కు 30 మంది అనాథ పిల్లలను తీసుకెళ్లి.. వాళ్ల ఆనందానికి కారణమైంది. అయితే.. అందరిలా వాళ్లకు టికెట్లు కొనిచ్చి ఊరుకోకుండా.. ఆమెనే స్వయంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లతో కలిసి మ్యాచ్‌ను వీక్షించినట్టు తెలుస్తోంది. దీంతో.. తండ్రికి తగ్గ తనయగా నైమిషా...


ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. మే 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అందరూ తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ ఫ్యామిలీ ఎటువైపు అనేది తేలిపోయింది. నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్దతుగా ప్రభాస్ కుటుంబసభ్యులు ప్రచారం చేస్తుండటంతో వారి మద్దతు...


హీరామండి నిజంగానే ఉందా... ఇంకా అక్కడ అలానే జరుగుతోందా!..

సాధారణంగా కొన్ని సినిమాలు ఒక గ్రామం, పట్టణం లేదా దేశం బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంటాయి. ఉదాహరణకు రంగస్థలం సినిమాలో రంగస్థలం అనే గ్రామాన్ని చూపించారు. ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. చాలా సినిమాలు ఇలాంటి కల్పిత ప్రదేశాల్లోనే స్టోరీని అల్లేస్తాయి. కానీ కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మాత్రం నిజమైన ప్రాంతాల నేపథ్యంలోనే సాగుతుంటాయి. ఈనెల ప్రారంభంలో రిలీజైన 'హీరామండి’ (Heeramandi) సిరీస్ కూడా ఒక రియల్ ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్...


భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు

భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు హీరో దగ్గుబాటి వెంకటేశ్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్​ షో ఖమ్మం, వెలుగు: సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్​మంగళవారం ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా నగరంలో రోడ్​ షో నిర్వహించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ ​అభ్య...


Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్

Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ ఆది పినిశెట్టి, హన్సిక లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో మనోజ్ దామోదరన్ తెరకెక్కించిన చిత్రం ‘పార్ట్‌‌‌‌‌‌‌‌నర్’(Partner). ఈ మూవీ గతేడాది ఆగస్టులో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేద్దామని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ, తెలుగు థియేటర్లను స్కిప్ చేస్తూ కేవలం ...


Tamilisai: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, ఎందుకంటే!

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన తమిళిసైపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్ఎస్ నేతలు కోరారు. తమిళనాడు నుంచి తమిళిసై బీజేపీ అభ్యర్థిగా మరోసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. తన వద్ద డబ్బులు లేకపోవడం, ఎన్నికలకు ఖర్చు చేయకపోవడం వల్లే వరుస ఎన్నికల్లో ఓడిపోయాయని కొన్ని రోజుల కిందట తమిళిసై అన్నారు. తమిళిసై తెలంగాణలో ఎన్నికల ప్రచారం...


బాల సంస్కార్ తరగతుల బాట పడుతున్న చిన్నారులు.. ఎందుకంటే ?

శ్రీకాకుళం పట్టణంలో శ్రీ బాలాత్రిపురసుందరి దేవి దేవాలయంలో పిల్లలకు బాల సంస్కార్ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ధర్మం భక్తి యోగ భాగవత శ్లోకాలు నేర్పించే కార్యక్రమం బాల సంస్కార్. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు మన హిందూ సంప్రదాయానుసారంగా చేయవలసిన ధర్మం కార్యక్రమాలు.. పిల్లల్లో భక్తి చింతన.. పెద్దలతో ఎలా మెలగాలి అనేవి నేర్పిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో హిందుత్వం గురించే కాకుండా యోగాసనాలు పిల్లలతో వేయిస్తూ వాటి వలన...


HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణం

Vijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.


ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి బెంగళూరు: ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణవిగా ఆరోపిస్తూ అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్ డ్రైవ్‌‌‌‌లను పంచారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శించారు. జేడీఎస్ ను దెబ్బతీయాలనే ఈ కుట్ర వెనక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ...


ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు... పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 2024లో సీఎం పీఠం ఎవరిదో తేల్చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హీట్ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఎన్నికలు మరింత ప్రత్యేకం అని...


Prabhas, Mahesh Babu: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో భాగమవుతున్న మహేష్ బాబు

Prabhas, Mahesh Babu: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో భాగమవుతున్న మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెత్ తో హాలీవుడ్ రేంజ్ ల...


Lakshmi Narayan Rajyoga 50 ఏళ్ల తర్వాత మేషంలో అరుదైన రాజ యోగాలు.. ఈ రాశులకు రెట్టింపు లాభాలు..!

Lakshmi Narayan Rajyoga జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మేషరాశిలో బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వల్ల కొన్ని రాశుల వారికి తిరుగనేదే ఉండదు. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.


Star Childhood Photo: ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టారా ?

ఇటీవల, చాలా మంది స్క్రీన్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఏ సెలబ్రిటీ అని చాలా మంది అభిమానులు వెతుకుతున్నారు. అలాంటిది ఓ ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళం , తెలుగు భాషలలో అత్యంత ప్రసిద్ధ నటి. తన నటనతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తన పాత్రకు తగినట్లుగా, ఆమె తన శరీర బరువును దాడిగా మార్చేంత వరకు నిద్రపోదు. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా? ఆ స్టార్ మరెవరో కాదు.. అనుష్క శెట్టీ. తన అద్భుతమైన నటనా నైపుణ్యం కారణంగా భారీ అభిమానులను కలిగి ఉన్న అనుష్క శెట్టి చిన్ననాటి ఫోటో ఇది. అనుష్క శెట్టి సూపర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అనుష్కకు సంబంధించిన ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు స్వీటి చిన్న నాటి ఫోటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్ US కాన్సులేట్ Good News : యూస్ స్టూడెంట్స్ వీసా స్లాట్స్ బుకింగ్స్ ఓపెన్

హైదరాబాద్ US కాన్సులేట్ Good News : యూస్ స్టూడెంట్స్ వీసా స్లాట్స్ బుకింగ్స్ ఓపెన్ యూస్‍లో హైయర్ స్టడీస్ చేయాలనుకునే వారికి హైదరాబాద్ US కాన్సులేట్ గుడ్ న్యూస్ చెప్పింది. మే నెలాఖరులో జరిగే ఇంటర్వ్యూల కోసం స్టూడెంట్ వీసా ఫస్ట్ ఫేజ్ స్లాట్ బుకింగ్ రిలీజ్ చేసింది. అలాగే కొన్ని వారాల్లో జూన్, జూలై, ఆగస్ట్ బ్యాచ్ లకు అడిషినల్ స్లాట్లు విడుదల చేయనున్నట్...


సందీప్ కిషన్‌కు తల్లిగా ప్రభాస్ హీరోయిన్.. ఇది అసలు ఊహించలేదుగా..

అన్షు.. ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయడం అక్కరలేదు. నాగార్జున మన్మథుడు చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మన్మథుడు తర్వాత, ప్రభాస్‌తో రాఘవేంద్రలో నటించింది. ఆ తర్వాత ఓ నాలుగు ఐదు చిత్రాల్లో నటించి సినిమాలకు బైబై చెప్పింది. ఆ తర్వాత ఏ సినిమాల్లోను నటించలేదు. photo : Instagram కొన్ని చిత్రాల్లో నటించినా.. అవే రిపీట్ రోల్స్ రావడంతో ఆమె సినిమాలకు బైబై చెప్పిందట. ఇక లేటెస్ట్‌గా ఆమె ఓ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. సందీప్ కిషన్ హీరోగా, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. SK30 పేరుతో వస్తున్న ఈ చిత్రంలో అన్షు ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమె ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram ఇక అన్షు పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె పూర్తి పేరు అన్షు అంబానీ.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించింది. 22 ఏళ్ల కింద మన్మథుడు సినిమాను అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్స్‌గా నటించారు.. Photo : Instagram అయితే ఈ సినిమా తర్వాత ఆ ప్రభాస్‌ రాఘవేంద్ర మూవీలోనూ నటించింది అన్షు. అప్పట్లో ఈ బ్యూటీకి యూత్‌లో సూపర్ క్రేజ్ ఉండేది. చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ లండన్ బ్యూటీ. photo : Instagram ఇక ఇప్పుడు మళ్లీ ఇరవై ఏండ్ల తర్వాత ఇప్పుడు సినిమాలను చేస్తోంది. ఆమె ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆమె పూర్వీకులు భారతీయులేనట. ఇక మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ పేర్కోంది. photo : Instagram ఇక అన్షు సినిమాల్లో నటించడం మానేశాక.. లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం అన్షు సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అవి వైరల్ అవుతున్నాయి. photo : Instagram


Funny Memes: అదిరిపోయే మీమ్స్.. నవ్వుకున్నోళ్లకు.. నవ్వుకున్నంత!

Disclaimer: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆయా అంశాలతో న్యూస్18 తెలుగు’ లేదా ‘నెట్‌వర్క్ 18’కి ఎలాంటి సంబంధమూ లేదని గమనించగలరు. (images credit - instagram) ఓటు కోసం కోటి తిప్పలు అని వేసిన మీమ్ (images credit - instagram - pola_adiripolaa_) మనుషులంతా ఒకటే కాదని వేసిన మీమ్ (images credit - instagram - telugu_memes_00 and vaari_devuda) స్క్రీన్ షాట్ వద్దని వేసిన మీమ్ (images credit - instagram - insta_entertainment_zone_) నో పవర్.. ఓన్లీ రెయిన్ అని వేసిన మీమ్ (images credit - instagram - vaari_devuda) ఏపీ ఎవరిది అని వేసిన మీమ్ (images credit - instagram - addicted_to__memes) మాటలు.. మంటలు అని వేసిన మీమ్ (images credit - instagram - navvandirababu) జీ(వి)తం అని వేసిన మీమ్ (images credit - instagram - charlie_mowa) అప్పుడు.. ఇప్పుడు అని వేసిన మీమ్ (images credit - instagram - ghantaa) టూ ఇన్ వన్ టాయిలెట్ అని వేసిన మీమ్ (images credit - instagram - brightside.official) నేనింతే అని వేసిన మీమ్ (images credit - instagram - trollwalaa) బస్సులు రెడీ అని వేసిన మీమ్ (images credit - instagram - chinna_basha_) ఎవరికి ఓటు వెయ్యాలని వేసిన మీమ్ (images credit - instagram - kasak_comedy) సారీ అని వేసిన మీమ్ (images credit - instagram - trollwalaa) హైదరాబాద్‌లో నిన్నటి ట్రాఫిక్ జామ్‌పై వేసిన మీమ్ (images credit - instagram - natho_pettukoku) డార్లింగ్.. బిజీ అని వేసిన మీమ్ (images credit - instagram - skyupsmedia) మం(ముం)దు మాట అని వేసిన మీమ్ (images credit - instagram - charlie_mowa) పానీయం.. జాతీయం అని వేసిన మీమ్ (images credit - instagram - neekuyendukura)


Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకునేది ఎప్పుడంటే?

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకునేది ఎప్పుడంటే? మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi)కి భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్(Padma Vibhushan) అవార్డును కేంద్ర ప్రభుత్వం  రిపబ్లిక్ డే సందర్బంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అత్యున్నత పురస్కారం చిరంజీవికి దక్కడంతో..పలువురు ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమ...


సూపర్ థ్రిల్‌‌‌కు గురిచేసే కొరియన్ సిరీస్‌‌లు.. ఒక్కసారి చూశారంటే వదిలిపెట్టరు..

సౌత్ కొరియన్ సిరీస్‌లు ఆకట్టుకునే స్టోరీలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాయి. ఇండియాలో కూడా చాలామంది కొరియన్ డ్రామా సిరీస్‌లకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. కొత్తగా వచ్చే ప్రతి సిరీస్‌ను తప్పకుండా చూస్తున్నారు. రీసెంట్ టైమ్‌లో "లవ్లీ రన్నర్" సౌత్ కొరియన్ టీవీ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇలాంటి మరిన్ని సిరీస్‌లు చూడాలని ప్రేక్షకులు తపన పడుతున్నారు. లవ్లీ రన్నర్ డ్రామా సిరీస్ లాగానే టైమ్ ట్రావెల్, రొమాంటిక్ జానర్‌లో కొన్ని కొరియన్...


సన్ స్క్రీన్ ఎలా రాయాలో మీకు తెలుసా?

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్యను నివారించవచ్చు, మీ చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అందరూ రాస్తారు, కానీ దానిని రాసే కరెక్ట్ పద్దతి ఒకటి ఉంటుందని మీకు తెలుసా? స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా ఎండాకాలం ఈ సన్ స్క్రీన్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకూడదు. ఎందుకంటే.. వేసవిలో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి, మహిళలు సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు....


Brahmanandam: తాత పాత్రలో 'బ్రహ్మానందం'.. కొడుకు గౌతమ్‌తో కలిసి సినిమా

దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఓ సరికొత్త పాత్రతో ఆడియన్స్‌ను మరోసారి పలకరించబోతున్నారు. ఇటీవలి కాలంలో సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.


నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి

నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి దుబ్బాక, వెలుగు: మెదక్​కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నీలం మధుకు మద్దతుగా రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్​ఎంపీగా...


Krishna Mukunda Murari Serial Today May 8th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: రిపోర్ట్స్ చూపించి తప్పించుకున్న కృష్ణ.. ఆదర్శ్, ముకుందల చనువు చూసి ఇంట్లో వాళ్లు షాక్!

Krishna Mukunda Murari Today Episode : భవాని తన ఫ్రెండ్‌ అమెరికాలో డాక్టర్ అని అమృతని పరిచయం చేస్తుంది. డాక్టర్ అమృత కృష్ణకు టెస్ట్‌లు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుందని అనడంతో కృష్ణ, మురారి ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ముకుంద: మనసులో.. ఈ డాక్టర్ కృష్ణ నాడి పట్టుకొని చూస్తే ప్రెగ్నెంట్‌ కాదని తెలిసిపోతుంది. అప్పుడు నా సరోగసీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. తెలిస్తే తెలీని మురారి ఎలాగోలా అత్తయ్యని ఒప్పిస్తాడు. నా విలువ...


Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్

Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్ 72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అంద...