Trending:


వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు

వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు కన్న తండ్రే.. కొడుకుపై క్రూరత్వం చూపించాడు. పసిపిల్లడి చావుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంది ఓ కుటుంబం. తన కొడుకు లావుగా ఉన్నాడని బాధించిన తండ్రి తన ఆరెళ్ల పిల్లవాడిని ట్రెడ్ మీల్ పై వేగంగా పరిగెత్తమని శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పిల్...


వరలక్ష్మి శరత్‌ కుమార్‌ `శబరి` మూవీ రివ్యూ రేటింగ్‌..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `శబరి`. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైపోయింది. ఆమె బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ మెప్పిస్తుంది. సినిమాలే కాదు, ఆమె పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. వరలక్ష్మి తాజాగా `శబరి` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో వచ్చింది. ఆమె తమిళంలో...


నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అ...


జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకు మించి రాయాలంటే రూ.125 ఫీజు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.3...


12 సీట్లిస్తే హైదరాబాద్‌‌ను యూటీ కానియ్యం : కేటీఆర్

12 సీట్లిస్తే హైదరాబాద్‌‌ను యూటీ కానియ్యం : కేటీఆర్ సిటీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ కుట్ర చేస్తుండు: కేటీఆర్​ బీజేపీ మళ్లీ గెలిస్తే సింగరేణిని అమ్మేస్తడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఖుల్లా చెప్తున్నడు దోస్తులకు రూ.14లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా  మే డే వేడుకల్లో బీఆర్ఎస్ ...


Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

Maddalachervu Suri: రాయలసమీ రక్తచరిత్రలో భాగమైన మద్దలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఖరారు చేసింది.


కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది ఆ మంత్రే: బండి సంజయ్

Bandi Sanjay Kumar on Phone Tapping Case: తెలంగాలో లోక్ సెబ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ మంత్రే కాపాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మొత్తం తతంగమంతా వాళ్ల ఇంట్లోనే నడిచిందంటూ ఆరోపించారు.


నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి

నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసి తయారు చేసిన పూణేకి చెందిన సంస్థ. అయితే ఆ వాక్సిన్ తయారు చేసిన సిరమ్ కంపెనీ బ్రిటన్ దేశంలో న్యాయ విచారణలో తాజాగా ఆ విషయాన్ని ...


Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..

Hebah Patel viral pics: ఎద పొంగులను ఎరగా వేస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హెబ్బా..


Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..

Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..


ఒకప్పుడు సేల్స్‌మెన్.. ఇప్పుడు 100 కోట్ల ఆస్తి.. అతని భార్య ఎవరో తెలుసా..

అజిత్ తన వ్యక్తిగత జీవితాన్ని కొంత ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి. అతనికి ఎటువంటి ఆడంబరాలు నచ్చవు. ఆయన వీటికి బదులుగా, పని, రోడ్డు ప్రయాణాలు చేస్తుంటారు. అతను తన టీమ్‌తో కలిసి బైక్‌పై వెళ్తాడు. ముఖ్య విషయం ఏమంటే..ఈ నటుడు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటాడు. 2001లో అజిత్‌కు ఆయన అభిమానులు తల అనే బిరుదును ఇచ్చారు. అయితే 2021లో కూడా అజిత్ ఆ టైటిల్‌ను తిరస్కరించాడు. ఇకపై అభిమానులు గానీ, మీడియా గానీ నన్ను తలా అని పిలవకూడదని, నా పేరు ముందు ఎలాంటి టైటిల్‌లు వద్దు అంటూ తన పేరు నుంచి తాలా టైటిల్‌ను తొలగించాడు. ప్రస్తుతం సినిమా పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోలలో చాలామంది ఒకప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడిన వారే. రాజ్ కిరణ్, అక్షయ్ కుమార్ లాంటి కొందరైతే యుక్త వయసులో పొట్టకూటి కోసం చిన్న జీతాలకు కూడా పనిచేశారు. కలలను నెరవేర్చుకోవడానికి వారు చాలా కష్టపడ్డారు. ఈ రోజు మూవీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. ఈ జాబితాలో ఒక సౌత్ ఫిలిం యాక్టర్ కూడా ఉన్నాడు. ఈ నటుడు 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. ఒకప్పుడు ఒక మెకానిక్‌గా పనిచేసి, ఆ తర్వాత టైలర్ షాప్‌లో సేల్స్ మ్యాన్‌గా పనిచేశాడు. కానీ నేడు ఒక స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు, ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. అతను మరెవరో కాదు వివేకం, తెగింపు, వలిమై వంటి సినిమాల (డబ్డ్)తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అజిత్ కుమార్ (Ajith Kumar) స్కూల్ డ్రాపౌట్ నుంచి సూపర్ స్టార్ వరకు అజిత్ ఇప్పుడు ఒక పాపులర్ కోలీవుడ్ హీరో. ఇప్పటికే అతను 60కి పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పదో తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ మానేసి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ సహాయంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో మెకానిక్‌గా చేరాడు. అక్కడ ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ, తండ్రి మంచి ఉద్యోగం చేయాలని కోరారు. దాంతో అజిత్ మెకానిక్ ఉద్యోగాన్ని వదిలివేశాడు. మరొక ఫ్యామిలీ ఫ్రెండ్ గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ సంస్థలో అప్రెంటిస్‌గా చేరాడు. క్రమంగా బిజినెస్ డెవలపర్ స్థాయికి ఎదిగాడు, అమ్మకాల పనుల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణించాడు. ఈ ప్రయాణాల సమయంలో ఇంగ్లీష్-స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. నటుడిగా అవతారం అజిత్ మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి ఒక టెక్స్‌టైల్స్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. కానీ ఆ వ్యాపారం సరిగ్గా నడవలేదు, అజిత్ మరొక ఉద్యోగం కోసం చూడాల్సి వచ్చింది. ఈ సమయంలో, అజిత్ తన ఉద్యోగంతో పాటు మోడలింగ్ పనులు కూడా చేయడం ప్రారంభించాడు. హెర్క్యులస్ సైకిల్ అండ్ మోటార్ కంపెనీకి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఆ ప్రకటన చిత్రీకరణ సమయంలో సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పి.సి. శ్రీరామ్ అతనిని గుర్తించి సినిమాలోకి ఆహ్వానించాడు. ఆయన సలహాతోనే అజిత్ నటనా రంగంలోకి అడుగుపెట్టాడు. 'ఎన్ వీడు ఎన్ కనవర్ (1990)' సినిమాతో అతని నటనా జీవితం ప్రారంభమైంది. ఇందులో అజిత్ పాత్ర కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ సినిమాకు మొదటి పారితోషికంగా రూ.2,500 అందుకున్నానని అజిత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.[caption id="attachment_2465242" align="aligncenter" width="1000"] స్టార్ హీరోగా ఎదుగుదల తొలినాళ్లలో అజిత్ కుమార్ చాలా సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. అలా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ ఒకానొక సమయంలో "ఆసై" అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ పట్టేసాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతే ఈ హీరో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ హీరో నటించిన "ఆరంభం", "వీరమ్", "వేదాళం" వంటి చాలా సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అతడి సత్తా చాటాయి. ఆ సినిమాలతో అజిత్ కుమార్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు.[/caption] నేడు అజిత్ కుమార్ తమిళ సినిమాలో రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్దిమంది యాక్టర్స్‌లో ఒకడిగా నిలుస్తున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్సమ్ హీరో ఒక్క సినిమాకే ఏకంగా రూ.104 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. తమిళంలో రజనీకాంత్ రూ.150-210 కోట్లు, కమల్ హాసన్ రూ.100-150 కోట్లు, విజయ్ రూ.130-200 కోట్లు తీసుకుంటూ ఇతర హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌గా నిలుస్తున్నారు.


'నేను ఇండియా టీం కు సపోర్ట్ చేయను'.. ఈ అభిమాని మాటలు వినండి..

హైదరాబాద్ నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో కలకలలాడుతుంది. హైదరాబాద్ టీం తో రాజస్థాన్ రాయల్స్ ఆడబోతుంది. ఇప్పటికే 49 మ్యాచులు పూర్తిచేసుకుని 50వ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. హైదరాబాద్ టీం గత రెండు మ్యాచ్లో వరుసగా ఓడిపోయి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో విజయభేరి మోగించాలనుకుంటుంది.ఈ మ్యాచ్ ని చూడడానికి హైదరాబాద్ నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్ర క్రికెట్ అభిమానులు కూడా వచ్చారు. అందులో...


Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం

Snakebite Family Puts Body In Ganga River Bulandshahr: మూఢనమ్మకాలతో ప్రజలు వెర్రివేషాలు వేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి బతుకాతడని మృతదేహాన్ని గంగానదిలో ముంచారు.


15 దేశాల్లో పుష్ప సాంగ్ సంచలనం.. టీ గ్లాస్ స్టెప్పుపై అనసూయ కామెంట్స్ చూశారా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ని సుకుమార్ అమ్మవారి గెటప్ లో చూపించి కావలసినంత హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ మరో సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ని సుకుమార్ అమ్మవారి గెటప్ లో చూపించి కావలసినంత హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ మరో సంచలనంగా మారింది. అలాంటి...


నల్లచీరలో రేసుగుర్రంలా అశ్విని.. ఉరకలెత్తే వయస్సండీ!

అశ్విని శ్రీ నల్లచీరలో రేసుగుర్రంలా కనిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత ఈ భామ బాగా ఫేమస్ అయింది.


Krishna Mukunda Murari Today మే 02 ఎపిసోడ్: ‘నువ్వే ఆ పని చేశావ్ కదా ముకుందా?’ సూటిగా నిలదీసిన మురారీ.. వాటే ట్విస్ట్..

Krishna Mukunda Murari 2024 May 02 Episode: కృష్ణ సత్తా మరోసారి బయటపడింది. తన తెలివితో మురారీలో ముకుందపై అనుమానం.. ముకుంద కుట్రలపై నమ్మకం కలిగించగలిగింది. ఇప్పుడు వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..

Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..


ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. ఆఫర్స్...


మై డియర్ దొంగకు అద్భుతమైన రెస్పాన్స్.. సక్సెస్ మీట్‌లో హీరో అభినవ్ గోమటం

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం‘ఆహా’లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.నిర్మాత...


మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ

మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ ఆమనగల్లు, వెలుగు: కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపా దాస్  మున్షీ బుధవారం కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు. నాగర్ కర్నూల్  సమావేశానికి వెళ్తున్న ఆమెకు మైసిగండిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డ...


నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్

నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం శుక్రవారం దోస్త్ (డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్ తెలంగాణ) షెడ్యూల్, నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. నోటిఫికేషన్ ను మాసబ్ ట్యాంక్ లోని కౌన్సిల్ ఆఫీసులో మధ్యాహ్నం 12.30 గంటల...


రాజమౌళి బంపర్ ఆఫర్

కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ నటించిన చిత్రం కృష్ణమ్మ. ఈ మూవీ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ చిత్ర ఈవెంట్ కోసం రాజమౌళి, అనిల్ రావిపూడి గెస్టులుగా వచ్చారు. మహేష్ బాబు ప్రాజెక్ట్ మీద అప్డేట్ ఇవ్వాలని అనిల్ రావిపూడి అంటే.. రావిపూడిని ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తానంటూ ఓపెన్‌గా ఆఫర్ ఇచ్చాడు రాజమౌళి. వీరిద్దరి స్పీచులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

Siddipet District News : కన్న కొడుకు సరిగ్గా చూసుకోవటం లేదని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా కొండగట్టు అంజన్న ఆలయానికి మొత్తం ఆస్తిని రాసి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది.


రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ కూతురుగా తనకే ఆపరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ, శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం...


మట్టి కుండ..సల్లగుండు..సమ్మర్ సీజన్ లో ఫుల్ గిరాకీ

మట్టి కుండ..సల్లగుండు..సమ్మర్ సీజన్ లో ఫుల్ గిరాకీ సిటీలో ఎక్కువగా అమ్మకాలు గతం కంటే ఈసారి డిమాండ్    పెరిగిన కుండలు, బాటిల్స్, పాత్రల సేల్స్ మెహిదీపట్నం, వెలుగు :  సిటీలో ఎండలు మండుతున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మట్టి కుండలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నప్పటికీ సమ్మర్ లో మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిదని ఎక...


Telangana: సీఎం రేవంత్ పాటకి హీరోయిన్ దివ్య వాణి స్టెప్పులు

Divyavani Dance In Revanth Reddy Jana Jathara Sabha for election campaign


Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Hyderabad to Arunachalam Tour 2024: అరుణాచలేశ్వరుడిని(Arunachalam) దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది.హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…..


బావిలో పడిన మేక.. కాపాడబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు

కేరళ.. కొల్లం మడత్తర ముల్లస్సేరిలో మధ్యాహ్నం వేళ.. ఓ బావి నుంచి మే.. మే అంటూ.. మేక అరుపులు వినిపించసాగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడతరకు చెందిన 25 ఏళ్ల అల్తాఫ్.. ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు. దగ్గర్లో ఎక్కడా మేక లేదు. కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి. ఆ మేక తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దాంతో చుట్టూ చూడగా.. అక్కడో బావి కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. నీటిలో కొట్టుకుంటూ ఓ మేక...


ఎన్టీఆర్ నా మిత్రుడు కాదు, వాళ్లిద్దరే నా ఫ్రెండ్స్... సంచలనంగా రాజమౌళి కామెంట్స్

దాదాపు ఏక కాలంలో ఎన్టీఆర్-రాజమౌళి కెరీర్ మొదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కి పూర్తి స్థాయి హీరోగా రెండో చిత్రం కాగా, రాజమౌళికి మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అనంతరం వీరిద్దరి కాంబోలో యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు వచ్చాయి. రాజమౌళితో సినిమా అంటే బ్లాక్ బస్టర్. సదరు హీరో పేరిట నయా రికార్డ్స్ నమోదు అవుతాయి. స్టార్డం వచ్చి పడుతుంది. కాబట్టి...


Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

వేసవి సెలవుల్లో షిరిడీ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ అందిస్తోంది తెలంగాణ టూరిజం. రెండు రోజుల టూర్‌ను కేవలం రూ.3100 ధరకే అందిస్తోంది తెలంగాణ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో శనిశిగ్నాపూర్, షిరిడీ, ఎల్లోరా, గ్రుహనేశ్వర్, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ కవర్ అవుతాయి. ఇది 3 రోజులు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ. ప్రతీ బుధవారం, శుక్రవారం షిరిడీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీ...


Prasannavadanam Q&A pressmeet ఇద్దరు హీరోయిన్లలో ఎవరు బెస్ట్ సుహాస్

భారతదేశం, May 2 -- యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 3న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించి.. చిత్ర విశేషాలను తెలియచేసింది.


Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?

Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా? సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ కూలి(Coolie). తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kananidhi Maran) తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ టీజర్...


40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన...


గాజువాక: పవన్ కల్యాణ్ గతంలో ఓడిపోయిన ఈ అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?

“కాపులు ఎక్కువగా ఉండటంతో పాటు మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానులు గాజువాకలో ఎక్కువగా ఉన్నారు. దీంతో పవన్ కల్యాణ్ 2019లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు.”


RGV: చనిపోయిన శ్రీదేవితో ఆ పనులేంటి వర్మ..? ఫోటో వదలడంతో దుమ్ముదుమారం

వివాదాస్పద దర్శకుడిగా నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంటారు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఒకానొక సమయంలో పలు సూపర్ హిట్ మూవీస్ రూపొందించి సినిమా గతిని మార్చేసిన వర్మ.. ఈ మధ్య ట్రాక్ మార్చేసి రచ్చ చేస్తున్నారు. కాంట్రవర్సీ సినిమాలతో పాటు శృంగార భరిత చిత్రాలు రూపొందిస్తూ ప్రస్తుతం రూటు మార్చేశారు ఆర్జీవీ. అమ్మాయిలంటే పడి చచ్చిపోవడం, అందాలను పొగుడుతూ రచ్చ చేయడం వర్మలోని మరో యాంగిల్.ఇక వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టం అనేది ఇప్పటికే...


గెలిపించండి.. అలా చేయకుంటే శిక్షించండి.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే అభ్యర్థి !

బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటూ పొలిటికల్ తెర మీదకు వచ్చారు.. వివి లక్ష్మీనారాయణ. అసలు వివి లక్ష్మీనారాయణ పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ చాలా మందికి వివి లక్ష్మీనారాయణ అంటే తెలుసు. అయితే ఇంటి పేర్లు కాకుండా వృత్తి పేరును తన పేరు ముందు చేర్చుకుని ప్రసిద్ధికెక్కారు. జాయింట్ డైరెక్టర్.. జెడి అనే పేరును ఆయన ఇంటి పేరుగా పిలిచే విధంగా మార్చేసుకున్నారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి‌న లక్ష్మీనారాయణ...


Pawan Kalyan: త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్ క్లాస్.. ‘నీ ఉచిత సలహాలు అవసరం లేదు.. నా పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు’

Sharrath Marar On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్‌కి మాటల మాంత్రికుడు మాట సాయం చేస్తారనే టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ స్పీచ్‌లన్నీ త్రివిక్రమ్ రాసిస్తున్నవే అని.. ఆ డైలాగ్‌లు వయా గురూజీ కలం నుంచి వచ్చేవే అని అంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్యం ఎక్కువే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.


Aarambham Trailer Launch Event కథని రెండు ముక్కల్లో చెప్పేసిన దర్శకుడు

భారతదేశం, May 2 -- మోహన్ భగత్, భూషణ్ కళ్యాణ్,సుప్రిత సత్యనారాయణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ 'ఆరంభం'. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ దర్శకత్వం చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆరంభం సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.


Bandla Ganesh: గూస్ బంప్స్.. హనుమాన్ చాలీసా ను అనర్గళంగా చదివిన బండ్ల గణేశ్..

congress leader bandla ganesh sensational speech on hinduism and congress party pa


చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేదు..తాను గమనించిన విషయాన్ని సూటిగా చెప్పిన సునీల్

ఆ మధ్యన సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్ చిత్రాల్లో నటించాడు. సునీల్ కి హీరోగా ఇక తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో డౌన్ ఫాల్ మొదలయింది. వరుస పరాజయాలతో సునీల్ తిరిగి...


Sreemukhi: ఫొటోషూట్‌లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్

Sreemukhi: ఫొటోషూట్‌లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్ తెలుగులో ఉన్న అతికొద్ది మంది స్టార్ యాంకర్ లలో శ్రీముఖి(SreeMukhi) ఒకరు. తనదైన టాకింగ్ పవర్ తో ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్  చేయడం ఆమెకు అలవాటే. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన అదుర్స్ తో యాంకర్ గా తొలి అడుగువేసి శ్రీముఖి..కొద్దికాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగింద...


వెంకటేష్ ని రోజా అసహ్యించుకుని వెళ్లిపోయిందా..ఆ హీరోయిన్ వల్లే గొడవ, ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?

టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. వెంకటేష్ చేసిన ఫ్యామిలీ చిత్రాలు ఒకప్పుడు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. వెంకటేష్ తన పని తాను...


గ్రాండ్ గా మేడే వేడుకలు

గ్రాండ్ గా మేడే వేడుకలు గోదావరిఖని/ కరీంనగర్ టౌన్/ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు :  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం

శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం శ్రీశైలం రిజర్వాయర్ ను కెఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సంబంధించిన నలుగురు సభ్యుల బృందం పరిశీలించింది. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సబ్యుల బృందం పరిశీలన చేయగా నేడు రెండోవసారి డ్యాం భద్రత, నీటి నిల్వలు,క్యాలరి,గేట్ల,రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ...


ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు రొమాంటిక్ అవునో కాదో తెలుసుకోవచ్చట. తమ లైఫ్ లోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. ఎవరు రొమాంటిక్, ఎవరు అన్ రొమాంటిక్ అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు...


మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో

మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో హైదరాబాద్‌‌, వెలుగు: సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్‌‌ కౌన్సిల్‌‌ (ఐజీబీసీ) తమ రెండో ఏడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షోను ఈ నెల 17 న ప్రారంభించనుంది.  19 వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్‌‌లో ఉంటుంది. ఉదయం 10 నుంచి 8 వరకు ప్రాపర్టీ షో ఓపెన్‌‌లో ఉంటుందని, బయ్యర్లు వచ్చి తమకు నచ్చిన ప్రాపర్టీల గురించి తెలుసుకోవచ్చని  ఐజీబీసీ పేర...


Kamakshi Bhaskarla: 'మా ఊరి పొలిమేర 2' నటి అరుదైన ఘనత.. బెస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుకు ఎంపిక

Dada Saheb Phalke Film Festival 2024: మా ఊరి పొలిమేర 2 మూవీ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అరుదైన ఘనత సాధించారు. ఈ సినిమాలో యాక్టింగ్‌కు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా అవార్డు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.


పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు అరుదైన గౌరవం.. ఉత్తమ నటి అవార్డు

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు....


Panchangam Today: నేటి పంచాంగం... ఉదయం ఏ పనులు పెట్టుకోవద్దు..!

నేడు 2024 శుక్రవారం, మే 2, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ దశమి రాత్రి 11 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృగువాసరెనక్షత్రం: శతబిష రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వభద్ర.యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఐంద్ర. కరణం: వణిజ, మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ. అమృతకాలం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


వామ్మో కసి మీదుతున్న అనసూయ... మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది!

అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇష్టమైనది దొరకడంతో ఆబగా ఆకలి తీర్చుకుంది. మెత్తగా జ్యూస్ చేసి గట్టిగా జుర్రేసింది. ఈ వీడియోపై నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. నటి అనసూయ భరద్వాజ్ చాలా ఓపెన్. ఆమె ప్రతి చిన్న విషయం అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త చిత్ర విశేషాలు, విందులు, విహారాలు... అన్నీ షేర్ చేస్తారు. అభిమానులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పై స్పందిస్తూ ఉంటారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్...