Trending:


viral video : కేదార్‌నాథ్ సందర్శకులకు హిమపాతాల అందాలు

viral video : కేదార్‌నాథ్ సందర్శకులకు హిమపాతాల అందాలు తీర్థక్షేత్రమైన కేదార్ నాథ్ లో భక్తులకు హిమపాతాల అందాలు కనువింపు చేస్తన్నాయి. కేదార్‌నాథ్‌ ధామ్ వెనుక ఉన్న గాంధీ సరోవర్‌పై ఆదివారం హిమపాతం సంభవించింది. హిమపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాంధీ సరోవర్ పర్వతంపై నుంచి ఈరోజు ఉదయం 5గంటలక నుంచే మంచు కరిగి వాలును అనుసరించి జ...


Dhanush: ధనుష్ బాడీగార్డ్ ఓవరాక్షన్ - ముంబై బీచ్‌లో అభిమానుల పట్ల దురుసు ప్రవర్తన

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ అక్కినేని నాగార్జున పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ తాజాగా షెడ్యూల్ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. అక్కడ జుహు బీచ్‌లో నాగ్, ధనుష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే బీచ్ ఒడ్డున ధనుష్ ను వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల పట్ల ఆయన బాడీగార్డ్స్...


నెగెటివ్‌ రోల్స్‌ ఇష్టం

‘శతమానం భవతి’ అంటూ బుల్లితెరకు పరిచయమైన నటి నీలిమ. ఇల్లాలిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే నటనలోనూ రాణిస్తున్నది. యాక్టర్‌గానే కాకుండా యూట్యూబర్‌, ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ సత్తా చాటుతున్నది.


Money Horoscope: జూన్ 30 ధన జ్యోతిష్యం. వారు భవిష్యత్తుకు సంబంధించిన వార్తలు వింటారు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. జూన్ 30వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మేష రాశి వారు ఈరోజు తండ్రి ఆశీస్సులతో ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు, లాభం పొందుతారు. నష్టభయం ఉండే పెట్టుబడులలో అదృష్టం మీకు అండగా ఉంటుంది, మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపారం లేదా వ్యాపార విస్తరణకు నేడు పెట్టే పెట్టుబడి చాలా శుభప్రదంగా ఉంటుంది. పనిలో విజయం ఉంటుంది. పరిహారం: ఒకటిన్నర కప్పు ఉడికించిన పెసర పప్పులో నెయ్యి, పంచదార కలిపి ఆవుకు తినిపించండి. వృషభం (Taurus):వృషభ రాశి వారి వ్యాపారం భాగస్వామ్యంతో నడుస్తుంటే, ఈ రోజు దానిలో మంచి లాభాలను పొందుతారు, దీని కారణంగా ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు వ్యాపారం విషయంలో తండ్రి సలహా అవసరం కావచ్చు. సాయంత్రానికి మీ ప్రభావం మరింత పెరుగుతుంది. పరిహారం: వినాయకుడిని పూజించి, గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. మిథునం (Gemini):ఈ రోజు మీరు మీకోసం కొత్త మొబైల్, కొత్త బట్టలు, ఇతర షాపింగ్ చేయవచ్చు. వ్యాపారంలో చాలా కాలంగా డీల్ నిలిచిపోయి ఉంటే, అది ఈరోజే ఖరారు కావచ్చు. పరిహారం: నపుంసకులకు కొంత డబ్బు ఇవ్వండి, ఆశీర్వాదంగా కొంత డబ్బును తిరిగి తీసుకోండి. కర్కాటకం (Cancer):మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఇది భవిష్యత్తు గురించి మీ చింతలను తగ్గిస్తుంది. ఈరోజు అర్హులైన వ్యక్తుల నుండి మంచి ఆఫర్లు వస్తాయి. పరిహారం: వినాయకునికి మోదకం, శనగ పిండితో చేసిన లడ్డూలను సమర్పించండి. సింహం (Leo):ఈరోజు ఆఫీసులో సహోద్యోగుల సహకారం ఉండకపోవచ్చు. నేడు క్రియేటివ్ వర్క్ పూర్తి చేయడానికి కృషి చేస్తారు. మీ సమీప ప్రాంతాలకు, లేదా దూర ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేయవచ్చు. పరిహారం: చీమలకు పిండి ఆహారంగా వేసి, బుధ గ్రహ బీజ మంత్రాన్ని జపించండి. కన్య (Virgo):ఈ రోజు కన్యా రాశి వారికి సంపద పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అత్తమామల వైపు నుండి ఎవరైనా మీ నుండి డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే, అది ఈరోజే తిరిగి అందుతుంది. పరిహారం: గణేష్ చాలీసా పఠించండి, 21 దూర్వాలను సమర్పించండి. తుల (Libra):తులా రాశి వారికి అన్ని పనులు, ఇంటి పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి. ఆఫీస్‌లో అధికారులు మీ మాటలను వింటారు, మీ సూచనలను అమలు చేస్తారు. దీంతో మీరు సంతోషిస్తారు. గత కొద్ది రోజులుగా మూతపడిన వ్యాపారం తెరచుకుంటుంది. ఉద్యోగార్థులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిహారం: వినాయకున్ని పూజించండి. ప్రతిరోజూ సంకట్నాశన గణేష్ స్తోత్రాన్ని చదవండి. వృశ్చికం (Scorpio):నేడు మీరు ఆనందంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా లీగల్ వివాదం ఉంటే, అది ఈరోజు మీకు విజయాన్ని అందించగలదు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. కానీ మీ ఆదాయ, వ్యయాలను బ్యాలెన్స్ చేసుకోవాలి.పరిహారం: దుర్గామాతను పూజించండి, దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ధనస్సు (Sagittarius):ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు దాన ధర్మాలు, ధాతృత్వ పనులు చేసే అవకాశాలను పొందుతారు. సమీప భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దాని ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి సాయంత్రం సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన వార్తలు ఈరోజు వినవచ్చు. పరిహారం: పచ్చి పెసర పప్పు వండుకొని తినండి, దానం చేయండి. మకరం (Capricorn):వర్కింగ్ ఫీల్డ్‌లో పనులు మీ ఆలోచనకు విరుద్ధంగా ఉంటాయి. సహోద్యోగులు లేదా ఉద్యోగులు మీ అజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ అవగాహనతో అన్ని సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. ఈ రోజు మీకు ఆఫీస్‌లో ఎక్కువ పని ఇవ్వవచ్చు, కానీ భయపడవద్దు, కష్టపడి పని చేస్తే మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, దీని కారణంగా మీ అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. పరిహారం: వినాయకునికి సింధూరం, దుర్వా సమర్పించండి. కుంభం (Aquarius):రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు పురోగతికి ప్రత్యేక అవకాశాలను పొందుతారు. రాష్ట్రం వెలుపల వ్యాపారం చేస్తున్న వారు ధన లాభాలతో పాటు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పొందుతారు. మీ కొన్ని పనులు చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే, అవి కూడా ఈరోజే పూర్తవుతాయి. దాని కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ నిలిచిపోయిన డబ్బును పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, అందులో మీరు విజయం సాధిస్తారు. పరిహారం: వినాయకున్ని పూజించి తల్లి ఆవుకు పచ్చి మేత తినిపించండి. మీనం (Pisces):మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విదేశాల నుండి వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకోవలసి వస్తే, కచ్చితంగా తీసుకోండి, భవిష్యత్తులో మీరు దాని నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు. మీరు ఇల్లు లేదా దుకాణం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, అది కూడా ఈరోజే పూర్తవుతుంది. పరిహారం: తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, వినాయకుడిని పూజించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


`తీశావ్‌ లే బోడీ సినిమా`.. `బాహుబలి` తీసిన రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌.. నాని ముందే అంత మాట అనేసిందా?

రాజమౌళి `బాహుబలి` సినిమాతో ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేశాడు. స్కేల్‌ పరంగా, కలెక్షన్ల పరంగానూ ఆయన కొత్త పుంతలు తొక్కించారు. అలాంటి డైరెక్టర్‌పై కీరవాణి భార్య ఫైర్‌ కావడం షాకిస్తుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన దర్శకుడు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయోచ్చు, కలెక్షన్లని రాబట్టవచ్చు అనేది చేసి నిరూపించారు. ఇండియన్‌ సినిమాకి కలెక్షన్ల టెస్ట్ ని పరిచయం చేశారు. `మగధీర`, `ఈగ`,...


సమంతను దూరం పెడుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..? ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేశారుగా..?

మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది హీరోయిన్ సమంత, వరుస అవకాశాలు వస్తుండగా.. కొన్ని మాత్రం చ్చినట్టు వచ్చి చేజారి పోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇద్దరు హీరోలు సమంతను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. సౌత్ సినిమాలో సమంత ఓ అద్భుతం. చాలా కష్టపడి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ సీనియర్ బ్యూటీ.. ఆతరువాత కెరీర్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. పర్సనల్ లైఫ్, హెల్త్.. మూవీ కెరీర్ ఇలా అన్నిరకాలుగా ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఎక్కడా తగ్గకుండా.. ఆత్మ...


Bandi Sanjay | వారెవ్వా బండి సంజయ్ సారు ఇంతబాగా పాట పాడతారా ..!

వారెవ్వా బండి సంజయ్ సారు ఇంతబాగా పాట పాడతారా ..! పాట పాడిన కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్.


బీచ్ లో లక్ష్మీరాయ్ రచ్చ.. కలర్ ఫుల్ బికినీలో కత్తిలాంటి పోజులు

రాయ్ లక్ష్మి.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో రత్తాలు సాంగ్స్ లో అదిరిపోయే స్టెప్స్ వేసిన నటిగా గుర్తిండిపోయింది. ఆ త‌ర్వాత ఈ హాట్ లేడీ బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ 'జూలి 2'లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రాయ్ లక్ష్మి సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ అదరగొడుతోంది. (Photo : Instagram) సౌత్ ఇండియన్ మోడల్, హీరోయిన్ రాయ్ లక్ష్మి తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ రాయ్.. ఆ తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలీవుడ్ చేరిన సంగతి తెలిసిందే. (Photo : Instagram) మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. పలు సినిమాల్లో తన అందచందాలను ఆరబోసింది. ఆమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా అనువాదమై మంచి విజయాలు సాధించాయి. అయితే హీరోయిన్ గానే కాదు .. ప్రతినాయికగా నటించి కూడా ప్రేక్షకులకు దగ్గర కావొచ్చు అని అంటోంది రాయ్‌లక్ష్మీ. (Photo : Instagram.) తెలుగులో బాలయ్య, చిరు, పవన్‌ల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించినట్టు సమాచారం. రాయ్ లక్ష్మీ .. మలయాళంలో DNA సినిమాలో నటించింది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇటు ఇక్కడి సినిమాల్లో నటిస్తూనే.. బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ 'జూలి 2'లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘పాయిజన్-2’ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. (Photo : Instagram) తమిళంలో గతేడాది అరుల్ శరవణన్ హీరోగా నటించిన ‘ది లెజెండ్’ మూవీలో ప్రత్యేక గీతంలో మెరిసింది. ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నటన కంటే అందాల ఆరబోతకే రాయ్ లక్ష్మి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలుగులో బాలయ్యతో అధినాయకుడులో కథానాయికగా నటించింది. అటు చిరుతో ఖైదీ నంబర్ 150, పవన్ కళ్యాణ్‌తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటెం భామగా చిందేసింది. ఇక ఈమె పర్సనల్ విషయానికి వ్తే.. కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది. పీళ్ల పూర్వీకులది సౌరాష్ట్రియన్ కచ్ ఫ్యామిలీకి చెందిన వారు. అక్కడ నుంచి మూడు నాలుగు తరాల క్రితమే వీరి ఫ్యామిలీ కర్ణాటకలో సెటిలైంది. 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అపుడే హీరోయిన్‌గా 18 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇన్నేళ్లైన ఇప్పటికీ అదే సోయగంతో అభిమానులను మత్తెక్కిస్తోంది. అంతేకాదు త్వరలో మంచి పాత్రలు వస్తే తెలుగులో చేయడానికి తనకు ఎలాంటి మెహమాటం లేదని చెబుతోంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోయింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందాల భామలంతా ఆన్ లైన్ మాధ్యమాలపై అందాల జాతర చేస్తున్నారు. ఈ లిస్టులో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి పేరు ముందు వరుసలో ఉంటుంది. తన హాట్ హాట్ లుక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేయడం రాయ్ లక్ష్మికి కొత్తేమీ కాదు. గతంలో ఎన్నోసార్లు తన లుక్స్ తో కుర్రకారుకు మైకం తెప్పించింది ఈ రత్తాలు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Nagarkurnool | భారీవర్షానికి కూలిన మట్టిమిద్దె.. తల్లితోపాటు ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇళ్లు కుప్పకూలింది.


దోమ కాటు వేసిన ఎన్నిరోజులకు డెంగ్యూ వస్తుంది.. దానిని ఎలా అడ్డుకోవాలంటే..?

ఈడిస్ ఈజిప్టి అనే ఆడ దోమల ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమల జీవితకాలం కేవలం నెల రోజులు మాత్రమే. కానీ ఈ కాలంలో ఇవి 500 నుంచి 1000 దోమలకు జన్మనిస్తాయి. ఈ దోమలు మూడు అడుగుల వరకు మాత్రమే ఎగరగలవు. ఈ కారణంగా మనిషి అవి దిగువ అవయవాలను మాత్రమే కొరుకుతాయి. డెంగ్యూ దోమలు కూలర్లు, పూల కుండీలు, ఇంటి పైకప్పుపై పాత పాత్రలు లేదా వస్తువులు, టైర్లు, రోడ్డుపై గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడతాయి. డెంగ్యూ దోమలు ఒకేసారి 100 నుంచి 300 గుడ్లు పెడతాయి. 2 నుంచి 7 రోజుల తర్వాత లార్వాలు మారి 4 రోజుల తర్వాత దోమల రూపంలోకి మారతాయి. దోమల రూపాన్ని తీసుకున్న తర్వాత, అవి 2 రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ దోమ కాటు వేసిన వెంటనే డెంగ్యూ యొక్క లక్షణాలను లేదా దాని ప్రభావాలను చూపించదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈడిస్ దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇక ఈ దోమలు ఉదయం, సాయంత్రం మాత్రమే మనుషులపై దాడి చేస్తాయని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో డెంగ్యూ దోమలు ఇళ్లలో మూలల్లో, తెరవెనుక, దోమలు ఉన్న ప్రదేశాల్లో దాక్కుంటాయి. డెంగ్యూ దోమలు చాలా ఎత్తుకు ఎగరలేవు కాబట్టి అవి పాదాలపై కుడతాయి. డెంగ్యూ జ్వరం లక్షణాలు: అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి బొబ్బలు, కళ్ల కింద నొప్పి, మోకాలి నొప్పి, వాపు, దంతాలు, ముక్కు చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. డెంగ్యూను ఎలా నివారించాలి: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడండి, శరీరంపై నూనె లేదా క్రీమ్ రాయండి.. తద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి. మీ ఇంటి లోపల, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే కూలర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత వాటర్ ట్యాంకులోని నీటిని శుభ్రం చేసుకోవాలి. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.


varalaxmi sarathkumar Wedding: వరలక్ష్మి పెళ్లి సందడి మొదలైంది - ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాబోయే భర్తతో వరలక్ష్మి, వీడియో వైరల్‌

varalaxmi sarathkumar Wedding Celebrations Begin: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ఆమెను పెళ్లి కూతురు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్‌లో వరలక్ష్మి తన కాబోయే భర్తను ఆలింగనం చేసుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి 'బిగిన్' అని...


Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్

Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన త...


OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సుధీర్ బాబు కొత్త సినిమా.. ఇదేమి విడ్డూరం సామీ!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా సుధీర్‌ బాబు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు.(Pc Credit-Instagram@iSudheerbabu) ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి.(Pc Credit-Instagram@iSudheerbabu) ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామా మశ్చీంద్రా సినిమాలు సుధీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన హరోంహర సినిమా ఫ్లాపుల భారీ నుంచి తప్పించింది. మరీ బ్లాక్ బస్టర్ హిట్టవలేదు కానీ.. చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.(Pc Credit-Instagram@iSudheerbabu) నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పర్వాలేదనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అవి గనుక లేకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.(Pc Credit-Instagram@iSudheerbabu) 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా జూన్ 14న ఈ సినిమా రిలీజైంది. అయితే నెలతిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) జూలై 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎమ్ఎమ్‌లో రన్ అవుతుంది.(Pc Credit-Instagram@iSudheerbabu) ఇలా థియేటర్‌లో ఉండగానే ఓటీటీలో డేట్ అనౌన్స్‌కావడం నిజంగా విడ్డూరమే అనిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించగా మళవిక శర్మ సుధీర్ భార్యగా కనిపించింది.(Pc Credit-Instagram@iSudheerbabu)


Kalki 2898 AD: మొదటి వారాంతం సెన్సేషన్.. ప్రభాస్ కల్కి ఎంత సంపాదించిందంటే!

Kalki 2898 AD box office: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా జూన్ 27న.. భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమా.. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న.. ఈ సినిమా వారాంతం పూర్తయ్యే సరికి.. ఎంత కలెక్షన్లు నమోదు చేసుకుందో చూసేద్దామా..


Brahmamudi Today జూన్ 29 ఎపిసోడ్: ‘రేయ్ సుబ్బూ.. నీ కూతుర్ని తీసుకుని పోరా’ కవి ఆవేశం!‘రోడ్డుకు ఈడుస్తా’ అనామిక శపథం..

Brahmamudi Today: ద్యావుడా.. కవిని డబ్బుకోసం వలలో వేసుకున్న అనామిక.. చివరికి.. కవి కుటుంబాన్ని.. దుగ్గిరాల వంశాన్ని వీధికి లాగుతాను అని చెప్పి మరీ.. శపథం చేసి మరీ.. పోయింది. ఇక కవికి విడాకులు రావాలంటే.. కళావతి మళ్లీ రంగంలోకి దిగాల్సిందే. అనామిక నిజస్వరూపం మాత్రం ఇంట్లో అందరికీ కళ్లకు కట్టినట్లు తెలిసింది. నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Allu Arjun | కల్కి 2898 ఏడీ మూవీపై పుష్పరాజ్‌ రివ్యూ..! ఇక మాటలేవంటూనే నటీనటులపై ప్రశంసలు..!

Allu Arjun | పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఈ భారీ బడ్జెట్‌ మూవీని వైజయంతి నిర్మించింది. శుక్రవారం విడుదలైన మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది.


కొండగట్టు అంజన్న సన్నిధిలో పవనన్న ... ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణోళ్ల ఆత్మీయ స్వాగతం

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ దేవాలయం కొండగట్టును సందర్శించారు. ఉదయమే హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు జనసేన, బిజెపి నాయకులతో మెగా ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. ఆయనను గజ మాలతో సత్కరించి ఆంజనేయస్వామ స్వామి చిత్రపటాన్ని, కత్తిని బహూకరించారు అభిమానులు. ఇలా భారీగా అభిమానులు వెంటరాగా...


AP Volunteers: ఏపీలో వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఆలోచన ఏంటో చెప్పిన డిప్యూటీ సీఎం

Pawan Kalyan Comments On Volunteers: గత వైఎస్సార్‌సీపీ పాలనలో వాలంటీర్ల విషయంలో దుష్ప్రచారం చేశారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతుందనే ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు వారు లేకపోయినా పింఛన్ల పంపిణీ ఎక్కడా ఆగలేదన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. అలాగే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటో చెప్పారు డిప్యూటీ సీఎం.


Bandlaguda | బండ్లగూడలో రెచ్చిపోయిన మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు

Bandlaguda | బండ్లగూడ(Bandlaguda) మాజీ మేయర్ మహేందర్ గౌడ్(Mahender Goud) అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మేయర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు.


Sudheer Babu | సుధీర్‌ బాబు పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌

Sudheer Babu | హిట్‌, ఫెయిల్యూర్‌ టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సుధీర్‌ బాబు (Sudheer Babu). జ్ఞానసాగర్‌ ద్వారకా డైరెక్షన్‌లో నటించిన హరోంహర త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అవుతోంది. కాగా ఇప్పుడు సుధీర్‌ బాబు కొత్త సినిమా వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.


81 మందితో టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ

సింగరేణి వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ 81 మం దితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) నూతన సెంట్రల్‌ కమిటీని ఎన్నుకున్నట్టు ఆ యూనియన్‌ నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.


వరుణ్ సందేశ్‌తో అప్సరారాణి.. ‘రాచరికం’ లేటెస్ట్ అప్‌డేట్

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో ‘రాచరికం’ అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్...


తెలుగు సినిమాలో ఫస్ట్ టైమ్‌ హిందీ పాట.. పవన్‌ కళ్యాణ్‌ సాహసం.. `ఖుషి` తెరవెనుక కథ..

`ఖుషి` సినిమా ఇరవై ఏళ్ల క్రితం యూత్‌ని ఉర్రూతలూగించిన మూవీ. బాగా ప్రభావితం చేసిన మూవీ కూడా. అందులో పవన్‌ ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉందట. అందులో హిందీ పాటవెనుక స్టోరీ ఉందట. తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇంగ్లీష్‌ పదాలు యాడ్‌ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ట్రెండ్‌ నడుస్తుంది. అడపాదడపా హిందీ లిరిక్‌ కూడా కనిపిస్తుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇరవై ఏళ్ల క్రితమే ఆ సాహసం చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. మరి పవన్‌ ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ సమయంలో...


బికినీలో కవ్విస్తున్న మెహరీన్

మెహరీన్ ప్రస్తుతం తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. బికినీలో కవ్విస్తూ వదిలిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సముద్రంలో ఇలా ఈత కొడుతూ జల కన్యలా మారింది. మెహరీన్ దెబ్బకు సోషల్ మీడియా ఊగిపోతోంది. బికినీలో మెహరీన్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెహరీన్ వెకేషన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.


Suraj Revanna: కాంచనలా మారిన మాజీ ప్రధాని మనువడు.. అమావాస్య రోజు చీర, గాజులు వేసుకుని

Suraj Revanna Turns As Kanchana He Wears Saree And Bangles: అతడో మాజీ ప్రధాని మనవడు.. రాష్ట్రంలో కీలక నాయకుడి కుమారుడు. ప్రజా జీవితంలో బాగున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం తేడాగా వ్యవహరిస్తున్నాడు. అచ్చం కాంచన సినిమా గుర్తు చేస్తున్నాడు.


Vijayawada: ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి నవరాత్రులు.. ప్రత్యేకత ఇదే

జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ ఏడు సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు, గ్రంథాలలో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహ ముఖం. ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి.. గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది.


యూఎస్ లో రికార్డు స్థాయిలో కల్కి వసూళ్లు!

కల్కి 2829 AD చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా కష్టపడ్డాడు. ఈ కథను రాసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దాదాపు మూడేళ్లు చిత్రీకరణకు సమయం పట్టింది. ట్రైలర్ విడుదలకు ముందు వరకు కల్కి చిత్రం ఎలా ఉంటుందనే అవగాహన లేదు. ట్రైలర్ కొన్ని సందేహాలు తీర్చింది. కల్కి అవుట్ అండ్ అవుట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చారు. కల్కి భవిష్యత్ లో వస్తాడు. ఆయన వచ్చేనాటికి ప్రపంచం ఎలా ఉంటుందో సృష్టించారని తెలుస్తుంది. కాగా...


ఆ పార్ట్ కు సర్జరీ చేయమంటే.. డాక్టర్ చంపేస్తా అన్నాడు.. నివేదా పేతురాజ్ సంచలన వ్యాఖ్యలు..

సౌత్ స్టార్ హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోవాలని కోరిక బాగా ఉండేదట. కాని డాక్టర్ ఇచ్చిన షాక్ తో ఆమె వేనకడుగు వేసిందట. ఇంతకీ నివేద ఏం చేయాలనుకుంది.. డాక్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..? తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది హీరోయిన్ నివేదా పేతురాజ్. అచ్చమైన అరవ అమ్మాయి నివేదా. కాని తమిళనాట ఎక్కువగా రాణించలేకపోయింది. తమిళనాడులో పుట్టి తమిళం బాగా మాట్లాడేవారికి తెలుగు మాదిరి అవకాశాలు ఇవ్వడంలేదనే విమర్శ ఉంది. ఈ విషయంలో...


Guppedanta Manasu Serial Today July 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన మను – రంగాతో వసుధార చాలెంజ్

Guppedanta Manasu Serial Today Episode: రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. వీడు చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నాడా? అని మనసులో అనుకుంటాడు. ఏంటి షాక్‌ అయ్యావా? ఇంకా బతికే ఉన్నాడని ఆశ్యర్యపోతున్నావా? నువ్వే కాదు.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా నన్ను కాదు కదా నా కాలి గోటిని కూడా టచ్‌ చేయలేరు అంటాడు మను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్‌ నీకేమైనా మతి...


సలార్ 2, స్పిరిట్ కంటే ముందే ఆ సినిమానా.. ప్రభాస్ ప్లానింగ్ ఏంటో?

Prabhas Hanu Raghvapudi Movie ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజే 190 కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ బాక్సాఫీస్‌కు రారాజు ప్రభాస్ అని మరోసారి కల్కి చాటి చెప్పింది. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లకు పైగా రాబట్టింది. వెయ్యి కోట్ల వైపు ఈ చిత్రం పరుగులు పెడుతోంది. ఆల్రెడీ నార్త్ బెల్ట్‌లో వంద కోట్లు కొల్లగొట్టేసింది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ మూవీ 11 మిలియన్ల డాలర్లకు పైగా...


భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు

నక్కతోక తొక్కి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి.


చెర్రి,బన్నీతో పాటు 142 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఏం చాట్ చేస్తున్నారో తెలుసా

Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ వర్డ్ సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోంది. తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ యాక్టర్స్ కలిసి చరిత్ర సృష్టించిన ఉదాహరణ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ గురించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 142 మంది తారల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా చాలా మంది స్టార్స్ ఉన్నారనే సీక్రెట్‌ను బయటపెట్టింది లక్ష్మీ. వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్ , రానా దగ్గుబాటితో సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. తమ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి. అంతే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని నటి మంచు లక్ష్మి తెలిపింది. ముంబైకి రమ్మని రానా చాలాసార్లు రకుల్ ప్రీత్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉండేందుకు అపార్ట్ మెంట్ దొరకకపోవడంతో చాలాసార్లు అక్కడే ఉండిపోయానని మంచు లక్ష్మి తెలిపింది. రామ్ చరణ్, రానా కలిసి పెరిగారు ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. ఇప్పుడు మా స్నేహితుల సర్కిల్ పెద్దది అని నటి చెప్పింది. మంచు లక్ష్మి ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని రామ్ చరణ్‌కి చెప్పేదాన్ని అంటూ ఆ సీక్రెట్ ని ఇప్పుడు బయటపెట్టింది. మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, హీరోయిన్‌గా నటించి తనదైన ముద్ర వేసుకుంది. తన ఛాలెంజింగ్ పాత్రకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది మంచు లక్ష్మి. హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలలో యాక్టివ్‌గా ఉంటుంది మోహన్ బాబు కూతురు. ఎన్నో టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఇటీవల మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఈ టాలెంటెడ్ నటి టీవీ షోలు, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంది.


Mrunal Thakur | ప్రభాస్‌ తల్లిగా మృణాళ్‌ ఠాకూర్‌.. నిజంగా అంతధైర్యం చేసిందా?

సీతారామం, హాయ్‌ నాన్న విజయాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మృణాళ్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఈ అందాలభామ ‘పూజా మేరీ జాన్‌' అనే బాలీవుడ్‌ సినిమా మాత్రమే చేస్తున్నది.


కల్కి విషయంలో ఊహించని పరిణామం... 40 ఏళ్ల క్రితం కృష్ణంరాజు స్టార్ట్ చేస్తే ప్రభాస్ పూర్తి చేశాడా!

40 ఏళ్ల క్రితం పెదనాన్న కృష్ణంరాజు స్టార్ట్ చేసిన కల్కి చిత్రాన్ని ప్రభాస్ పూర్తి చేశాడన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఈ విషయం లీక్ చేశారు. ఆ ఆసక్తికర సంగతులు ఏమిటో చూద్దాం.. ఇండియా వైడ్ కల్కి 2829 AD ఫీవర్ నెలకొంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై వండర్ క్రియేట్ చేశాడు. ఇండియన్ సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లాడనే మాట వినిపిస్తోంది. మహాభారతాన్ని, కల్కి అవుతారన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిళితం చేసి...


Actor Siddharth: 2000 మందితో 'గేమ్ ఛేంజ‌ర్', అది పూర్తిచేసుకుని ‘భారతీయుడు’లో 1000 మందితో షూట్ - సిద్ధార్థ్

Actor Siddharth About Game Canger Movie: క‌మ‌ల్ హాస‌న్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా 'భార‌తీయుడు - 2'. ఈ సినిమా కోసం అంద‌రూ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ట్రైల‌ర్ లాంచ్ చేశారు. ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. కాగా.. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సిదార్థ క‌మ‌ల్ హాస‌న్, డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. వాళ్ల గురించి మాట్లాడుతూనే 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా గురించి కూడా హింట్ ఇచ్చారు. 2000...


చిరంజీవి ఎవరికీ దాసోహం అనలేదు, ఆ ఒక్క హీరోకి తప్ప.. చరణ్, బన్నీ బ్యాగ్రౌండ్ గురించి సంచలనం

చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి అభిమానులుగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. కానీ మెగాస్టార్ ఒక సారి ఓ క్రేజీ హీరో ముందు దాసోహం అనే మాట అన్నారు. చాలా ఎమోషనల్ గా చిరంజీవి ఆ మాట చెప్పారు....


Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ

Pawan Kalyan Letter to Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వాలని పవన్ కోరారు. అసెంబ్లీలో వీరికి విప్ పదవులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అసెంబ్లీలో వీరు ఇద్దరిని విప్‌లుగా నియమించాలని లేఖలో పవన్...


Hyderabad | అమ్మాయి దక్కదని స్నేహితుడిని హతమార్చిన మైనర్లు

తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ యువతితో చనువుగా ఉంటున్నాడన్న అసూయతో తోటి స్నేహితుడిని ఇతరులతో కలిసి ఓ మైనర్‌ దారుణంగా హత్య చేశాడు.


విజయ్ ఆంటోనీ తుఫాన్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

విజయ్ ఆంటోనీ తుఫాన్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ తెరకెక్కించిన చిత్రం ‘తుఫాన్‌‌‌‌‌‌‌‌’. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఎవరి గతంలో లేని, మరొకరి భవిష్యత్తుగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్‌‌‌‌‌...


బలవంతంతో హీరోయిన్ అయిన సౌందర్య కోరుకున్న జీవితం వేరు, అది తీరకుండానే మరణం..!

అసలు సౌందర్య హీరోయిన్ కావాలని అనుకోలేదట. ఒకరి బలవంతం మీద పరిశ్రమకు వచ్చారట. ఆమె కోరుకున్న జీవితం ఏమిటో నటి ఆమని బయటపెట్టింది. అది తీరకుండానే కన్నుమూసిందని కీలక వ్యాఖ్యలు చేసింది. మరి సౌందర్య కోరుకున్న ఆ జీవితం ఏమిటో తెలుసా... కన్నడ అమ్మయిన సౌందర్యను తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. చాలా మంది సౌందర్య తెలుగమ్మాయే అనుకునేవారు. 1992లో సౌందర్య కెరీర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది. ఆమె స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్. 1993లో విడుదలైన మనవరాలి పెళ్లి ఆమె...


సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..!

సండే స్పెషల్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. బాగా వేయించి మరీ ఇచ్చారు..! సండే ఫుడ్ అంటే హైదరాబాదీలకు ఠక్కున గుర్తుకొచ్చేది బిర్యానీ.. అందులోనూ దమ్ బిర్యానీ అంటే హాట్ హాట్ గా లాగించేస్తారు జనం.. సండే రోజు హైదరాబాద్ లో హయ్యస్ట్ సేల్స్ సైతం బిర్యానీకే ఉంటాయి. అయితే ఇటీవల బిర్యానీలో అడ్డమైన చెత్త వస్తుంది.. ఫుడ్ సేఫ్ట్ అధికారులు తనిఖీలు చేసినా.. ఆయా రెస్ట...


ఈ యువకుడు రీల్స్ చేస్తే ట్రెండ్ అవ్వాల్సిందే..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రీల్స్ చేస్తున్నారు. ఇందులోనే భాగంగా కరీంనగర్ చెందిన అరుణ్ అనే వ్యక్తి అందరిలా కాకుండా తనదైన శైలిలో అటు రీల్స్ లో ఇటు యూ ట్యూబ్లో రాణిస్తున్నారు. యూట్యూబ్లో ను ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ చాలా మంది వివిధ రకాలుగా రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు..ఇందులోనే భాగంగా చాలా ఫేమస్ ఐనటువంటి ఇమ్రాన్ భాయ్ అనే ఒక యూట్యూబర్‌ను ఆదర్శంగా తీసుకొని కరీంనగర్ కు చెందిన అరుణ్ అనే వ్యక్తి...


వైరల్ అలర్ట్

వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్‌ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విషయం కాదు.


Actress: జిగేల్‌మనే డ్రెస్‌లో నేషనల్ క్రష్ అందాల సునామీ.. సూర్యడికైనా చెమటలు పట్టాల్సిందే!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది. కొన్ని సార్లు ఎంత లెంగ్తీ క్యారెక్టర్లు చేసిన, ఎంత గొప్పగా నటించిన పెద్దగా గుర్తింపు రాదు. అదే కొన్ని సార్లు లెంగ్త్ తక్కువ క్యారెక్టర్ చేసిన.. ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ వల్ల ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది.(Pc Credit-Instagram@TriptiDimri) రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. త్రిప్తికి ఈ సినిమా తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.(Pc Credit-Instagram@TriptiDimri)[caption id="attachment_2516481" align="alignnone" width="240"] యానిమల్ సినిమాలో రఫ్‌గా కనిపించేది పాతిక నిమిషాలు మాత్రమే. అది కూడా పాటతో కలుపుకుని. కానీ స్క్రీన్‌పై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించామన్నది ఇంపార్టెంట్ అని ఈ బ్యూటీ నిరూపించింది.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption][caption id="attachment_2516482" align="alignnone" width="240"] యానిమల్ రిలీజైన దాదాపు నెల రోజుల వరకు కుర్రకారు మొత్తం ఈ బ్యూటీ మాయలో పడిపోయారు. పొరపాటున బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు బాబి2 అంటూ ముద్దుగా పిలుచుకున్నారు. అంతేకాదండోయ్.. కొత్త నేషనల్ క్రష్ అంటూ ఒక ట్యా్గ్ కూడా ఆడియెన్స్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.(Pc Credit-Instagram@TriptiDimri)[/caption] సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. మత్తెక్కించే కళ్లతో మాయ చేయింది. మరీ ముఖ్యంగా రణ్‌బీర్‌తో బెడ్ సీన్, న్యూడ్‌గా కనిపించి అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. మేయిన్ లీడ్ రష్మికనే అయినా.. ఆమెనే డామినేట్ చేసింది త్రిప్తి దిమ్రి.(Pc Credit-Instagram@TriptiDimri) యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే. ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్రి దిమ్రికి.. యానిమల్ రిలీజ్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటింది.(Pc Credit-Instagram@TriptiDimri) ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. మత్తెక్కించే చూపులతో కుర్రకురారును మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.(Pc Credit-Instagram@TriptiDimri) ఇక ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఆషికీ-3 కూడా ఒకటి. ‘మ‌ర్డర్’ ఫేం ఆనురాగ్ బ‌సు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.(Pc Credit-Instagram@TriptiDimri)


నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ యుద్దం మొదలవుతుందో తెలియదు. వాటికి ప్రత్యేకమైన కారణాలంటూ కూడా ఉండవు. ఏదో చిన్న ఇష్యూని పట్టుకుని దాన్ని పెద్దది చేసి ట్విట్టర్ లో పోస్ట్ లు, కామెంట్ లు వర్షం కురిపిస్తూంటారు. గత రెండు రోజులుగా కల్కి చిత్రం పై ప్రశంశలు వర్షం కురిపిస్తున్న ట్విట్టర్ లో ఓ వర్గం నాగ్ అశ్విన్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అందుకు కారణం చిరంజీవి...


Anant Ambani: అనంత్ అంబానీ చేతివాచీకి పెట్టిన ఖర్చుతో పదివేల కుటుంబాలు నెలరోజులు బతికేస్తాయి

Anant Ambani: రాధికా మర్చంట్ తో పెళ్లికి రెడీ అయ్యారు అనంత్ అంబానీ. ఈ సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శిస్తున్నారు. అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న అతి ఖరీదైన గడియారం ఇప్పుడు వైరల్ గా మారింది.


Samyuktha | గులాబీ చీరలో మెరిసిపోతున్న సంయుక్త మీనన్

Samyuktha | ‘భీమ్లా నాయక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తన అందం, అభినయంతో జనం హృదయాల్లో చోటు సంపాదించుకున్నది మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్త. ఈ సినిమా అనంత‌రం మాస్టారూ.. మాస్టారూ.. నా మనసును గెలిచారు’.. అంటూ ధ‌నుష్ ‘సార్‌’తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.


Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ముసుగు లేడీ లక్ష్మీ అని కనిపెట్టేసిన మనీషా.. లక్కీకి గాయం, మిత్ర సమస్యకు పరిష్కారం!

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: దేవయాని మనీషాతో అనుకున్న సమయానికి అనుకున్న అమ్మాయితో పెళ్లి జరగడం ఖాయం అని చెప్తూ హ్యాపీగా ఫీలవుతుంది. మనీషా ఆలోచనలో పడుతుంది. ఏమైంది అని దేవయాని అడిగితే వివేక్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాడు అని అక్కడ మనం మాట్లాడలేదు అని అయినా సరే ఆ ముసుగు వేసుకున్న ఆవిడ ఎందుకు అలాంటి ఉదాహరణ ఇచ్చిందని అడుగుతుంది. దాంతో దేవయాని కూడా ఆలోచనలో పడుతుంది. మనీషా: ఆ ముసుగు లేడీకి మన విషయాలు అన్నీ తెలుసుంటాయి....


Tirumala | శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట రావు., భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.


Juhi Chawla: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

Juhi Chawla About Shah Rukh Khan: ఒకప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా నటించిన చాలామంది నటీనటులు.. ఇప్పుడు పెద్ద స్టార్లు అయిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఎస్‌ఆర్‌కే అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఈ స్టార్ హీరో. తాజాగా తన కో స్టార్, బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా...