Trending:


రాజమౌళి రీమేక్ చేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?.. ఏ మూవీనో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి

[caption id="attachment_2513868" align="alignnone" width="2048"] రాజమౌళి(S.S.Rajamouli).. ఈ పేరు ఒక్క టాలీవుడ్‌కే మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే హాలీవుడ్‌కు కూడా పరిచయం చేయనక్కర్లేదు. స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి గ్రేట్ డైరెక్టర్‌లు సైతం సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారంటే మాములు విషయం కాదు.(Pc Credit-Instagram)[/caption][caption id="attachment_2509407" align="alignnone" width="1600"] అలాంటి రాజమౌళి జనాలను ఓ విషయంలో మోసం చేశాడు. మోసం అంటే అదేదో పెద్ద చర్చించుకోవాల్సింది కాదు. చాలా స్వీట్‌గా మోసం చేశాడే. ఎలా మోసం చేశాడు అని అనుకుంటున్నారా?(Pc Credit-Instagram)[/caption] అది సినిమా విషయంలో. సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న సినిమా గుర్తుందిగా..? ఆ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్. అది కూడా వందేళ్ళ కిందటిది. ఆ సినిమా పేరు అవర్ హాస్పిటాలిటి.(Pc Credit-Instagram) ఈ సినిమా నుంచి మర్యాద రామన్న కథ పుట్టింది. హీరో ఫాదర్ జనరేషనకు ఊర్లో గొడవలు. ఆ ఊరికి దూరంగా బతుకుతున్న హీరో, తనకు ఊర్లో ఆస్తులున్నాయని తెలిసి తిరిగి తన ఊరికి వెళ్లడం, ట్రైన్ లో హీరోయిన్ పరిచయం అవడం, శత్రువు ఇంటికి వెళ్లడానికి శత్రువునే దారి అడగడం..(Pc Credit-Instagram) ఇల్లు దాటితే హీరోను చంపేయాలని కాపు కాసే శత్రువులు ఇలా మర్యాద రామన్న సినిమా మొత్తం హాలీవుడ్ మూవీ హాస్పిటాలిటీ లానే ఉంటుంది. కాకపోతే మన నేటివిటికీ తగ్గట్లు ఎస్ ఎస్ కంచి సినిమా స్క్రీన్ ప్లే ను రాసుకున్నాడు. కంచి ఎవరో కాదు రాజమౌళి కజిన్. అంతేకాకుండా ట్రైన్ ఎపిసోడ్‌లో కామెడీ క్యారెక్టర్‌లో కనిపించేది ఆయనే.(Pc Credit-twitter) నిజానికి ఈ సినిమా రైట్స్ ను కొనాలనే రాజమౌళి అనుకున్నాడట. కానీ ఈ సినిమా వాళ్లు ఇప్పుడు ఎవరు బ్రతికి ఉండకపోవడంతో తీసుకోలేకపోయారట. అయితే క్రెడిట్స్ మాత్రం ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమాను అవర్ హాస్పిటాలిటీ సినిమా ను బేస్ చేసుకున్నట్లు క్రెడిట్స్ ఇచ్చాడు.(Pc Credit-twitter) ఇక కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా రూ.40 కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్ లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది.(Pc Credit-twitter)


Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ఎలన్ మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకున్న అలవాట్లు ఇవే

Saturday Motivation: ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎంతో కృషి చేశారు. ముకేశ్ అంబానీ నుండి మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.


యడ్యూరప్పకు బిగ్ షాక్ .. చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

యడ్యూరప్పకు బిగ్ షాక్ .. చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ కర్ణాటక  మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప బిగ్ షాక్ తగిలింది.  మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఐడీ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోక్సో కేసులపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది . ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసిన...


జంపింగ్ లతో కేసీఆర్ బేజారు .... బిఆర్ఎస్ మిగిలేది కల్వకుంట్ల కుటుంబమేనా..!

హైదరాబాద్ : బిఆర్ఎస్ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే బిఆర్ఎస్. పార్టీ బలపడ్డా, బలహీనపడ్డా... అధికారంలోకి వచ్చినా, కోల్పోయినా... మంచయినా, చెడయినా అన్నింటికీ అతడే బాధ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం, రెండు సార్లు అధికారంలోకి తేవడం, చివరకు కు టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారడం, అధికారం కోల్పోవడం... ఇలా అన్నిట్లోనూ కేసీఆర్ దే కీలక పాత్ర. కేసీఆర్ తర్వాత ఆయన కుటుంబసభ్యులదే పార్టీలోనూ, పాలనలోనూ...


జాతి పండుగగా పీవీ జయంత్యుత్సవం

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.


యూపీలో ఈ ఆలయం చాలా పవర్ ఫుల్.. ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే కళ్లు పోతాయంట..!

ఈ విగ్రహాన్ని శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్టించాడని ఆలయ పూజారి ధరమ్‌రాజ్ తెలిపారు. ఈ గ్రామంలో రైతులకు పంటలు పండకపోతే.. పూజారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పుడు రైతులు కూడా ఆయనకు పూజలు చేస్తారంట. ఇప్పుడు ఈ గ్రామంలో రైతుల పంటకు మంచి దిగుబడి వస్తుందంట. బీహార్, లక్నో నుండి చాలా దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆలయంలో తమ కోరికలు తీర్చుకోవడానికి వస్తుంటారు. గుడిలో లేదా చుట్టుపక్కల ఎవరైనా దొంగతనం చేస్తే అంధులు అవుతారని పూజారి చెప్పారు. చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్ తహసీల్ పరిధిలోని దాద్రీ గ్రామం వెలుపల అడవిలో నిర్మించిన అన్నపూర్ణ దేవి ఆలయం ఇది. ఇక్కడ మాతా అన్నపూర్ణ విగ్రహాన్ని శ్రీరామ చంద్ర స్వామి ప్రతిష్టించారని చెపుతుంటారు. గత కొన్నేళ్ల వరకు ఇక్కడ నాగ సాధువులు కూడా తపస్సు చేసేవారని చెబుతారు. నిజమైన హృదయంతో ఆయనను ఆరాధించే ఏ స్త్రీ అయినా అతని మాటలు విన్న తర్వాత ఆనందంతో నిండిపోతుందని నమ్ముతారు. వారి కోరికలన్నీ నెరవేరుతాయంట. చిత్రకూట్‌లోనే కాదు భారతదేశంలోని అనేక దేవాలయాలు చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇందో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని దేవాలయాలలో విగ్రహం కళ్ళు స్వయంచాలకంగా దిశను మారుస్తాయంట. కొన్ని దేవాలయాలలో మాత రాణి అగ్ని రూపాన్ని చూపుతుంది.


Suman | సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కవు.. ఏపీ రాజకీయాలపై సుమన్‌ కీలక వ్యాఖ్యలు

Suman | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని సినీ నటుడు సుమన్‌ అన్నారు. చంద్రబాబు కార్యసాధకుడు అని.. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ కలిసి ఏపీతో పాటు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.


చెల్లి ఒత్తిడితో అక్క హత్య

చెల్లి ప్రేరణతో అక్కను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. సీఎంఎస్‌ ఎస్‌ఐ రాజూనాయక్‌ వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన డుంగబోయిన రాణి, దీప్తిప్రియ అన్నదమ్ముల కూతుర్లు.


ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు

ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు ‘వెలుగు’ ఇంటర్వ్యూలో ఆసిఫాబాద్ కొత్త ఎస్పీ శ్రీనివాస రావు     డ్రగ్స్, సైబర్ నేరాల నిర్మూలనపై ఫోకస్     పోడు సమస్యపై ప్రత్యేక దృష్టి      వరదలకు ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు తీసుకుంటాం ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో  డ్రగ్స్​ను రూపుమాపి, సైబర్ క్రైమ్​ను కంట్రోల్ చేయడమే ఇప్పుడు పొలీస్ శ...


International Joke Day : కొన్ని ఫ్యామిలీ జోకులతో హ్యాపీగా నవ్వేద్దామా..

International Joke Day : కొన్ని ఫ్యామిలీ జోకులతో హ్యాపీగా నవ్వేద్దామా.. ప్రపంచ జోకుల దినం.. అవును ప్రతి సంవత్సరం జూలై నెల ఒకటో తేదీన జరుపుకుంటుంది. జోక్స్ లో కొన్ని కుళ్లు జోకులు ఉంటాయి.. మరికొన్ని పగలబడి నవ్వే జోకులు ఉంటాయి.. ఫ్యామిలీ జోకులు మాత్రం టాప్ అంట.. అవును.. భార్యభర్తలపై ఉండే జోకులే ఎక్కువంట.. ఇంట్లో మొగుడు పెళ్లాల మధ్య వచ్చే సన్నివేశాలతో...


దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్

దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్ హైదరాబాద్ / సిద్దిపేట / ములుగు, వెలుగు: బీఆర్ఎస్​ను వీడి దొంగలల్ల కలిసేటోళ్ల గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమీ కాదని వ్యాఖ్యానించా...


కొండగట్టు అంజన్న సన్నిధిలో పవనన్న ... ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణోళ్ల ఆత్మీయ స్వాగతం

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ దేవాలయం కొండగట్టును సందర్శించారు. ఉదయమే హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు జనసేన, బిజెపి నాయకులతో మెగా ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. ఆయనను గజ మాలతో సత్కరించి ఆంజనేయస్వామ స్వామి చిత్రపటాన్ని, కత్తిని బహూకరించారు అభిమానులు. ఇలా భారీగా అభిమానులు వెంటరాగా...


TOIFA: టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డులు.. ఈసారి OTT విభాగంలోనూ, ముంబైలో ఘనంగా ఆవిష్కరణ

TOIFA: టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ బీసీసీఎల్ విభాగం ద్వారా సినిమా అవార్డులను సరికొత్తగా ఆవిష్కరించింది. మొట్టమొదటిసారిగా OTT విభాగంలోనూ ఈ అవార్డులను అందిస్తున్నట్లు బెన్నెట్ కోల్‌మన్ & కంపెనీ లిమిటెడ్ సీఈవో శివకుమార్ సుందరం వెల్లడించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌లలో అత్యుత్తమ నటన, కంటెంట్ సృష్టి, సాంకేతిక నైపుణ్యం లాంటి విభాగాల్లో ఈ...


Pawan Kalyan | కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.


మహంకాళి బోనాలకు ఇబ్బందులుండొద్దు

బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని, ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


చావుని ఎదుర్కొంటున్న కుక్కపిల్ల; ప్రాణాలను కాపాడేందుకు వచ్చిన రతన్ టాటా..

ముంబై : రతన్ టాటా పెట్ హాస్పిటల్లో చేరిన ఓ ఏడు నెలల కుక్క కోసం రక్తదాతని వెతుకుతున్నారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ షేర్ చేస్తూ తన కుక్క కోసం రక్త దాతను వెతకడంలో సహాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. తన పోస్ట్‌లో కుక్క ఆరోగ్యపరిస్థితి గురించి... దానికి ఏం అవసరమో వివరించారు. కుక్కను బ్రతికించడంకోసం రతన్ టాటా పడుతున్న తాపత్రయం జంతుప్రేమికులనే కాదు మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. రతన్ టాటా తెలిపిన వివరాల ప్రకారం......


`తీశావ్‌ లే బోడీ సినిమా`.. `బాహుబలి` తీసిన రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌.. నాని ముందే అంత మాట అనేసిందా?

రాజమౌళి `బాహుబలి` సినిమాతో ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేశాడు. స్కేల్‌ పరంగా, కలెక్షన్ల పరంగానూ ఆయన కొత్త పుంతలు తొక్కించారు. అలాంటి డైరెక్టర్‌పై కీరవాణి భార్య ఫైర్‌ కావడం షాకిస్తుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన దర్శకుడు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయోచ్చు, కలెక్షన్లని రాబట్టవచ్చు అనేది చేసి నిరూపించారు. ఇండియన్‌ సినిమాకి కలెక్షన్ల టెస్ట్ ని పరిచయం చేశారు. `మగధీర`, `ఈగ`,...


Comedian Riyaz: మాజీ సీఎం జగన్‌పై రియాజ్ దారుణమైన ట్రోలింగ్.. నిన్నటి వరకూ అన్నాఅంటూ ఫొటోలు.. ఇప్పుడు పోట్లు

రాజకీయాల్లో ఉండే బురదను టీవీ తెరలకు అతికిస్తున్నారు కొంతమంది వెకిలికమెడియన్లు. మొన్నటి వరకూ రాజకీయం వేరూ.. సినిమా వేరూ అని అనేవారు కానీ.. ఎప్పుడైతే కూటమి ఏపీలో విజయం సాధించిందో ఒక్కసారిగా ‘సినిమా రాజకీయం’ మొదలైపోయింది. టీడీపీ గెలిచిందని.. వైసీపీ ఓడిపోయిందని.. సంబరాలు చేసుకుంటూ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్న హిస్టరీ అయితే ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో లేదు. రీసెంట్‌గా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేశారు. ఇప్పుడు ఈ గబ్బు రాజకీయం వెండితెర నుంచి...


Man Kills Over Spending Wife | భార్య ఖర్చులపై కలతచెంది.. హత్య చేసిన భర్త

Man Kills Over Spending Wife | భార్య అతి ఖర్చులపై భర్త కలత చెందాడు. ఆమెకు మరోకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేశాడు. స్నేహితుడితో కలిసి మృతదేహాన్ని కాలువలో పడేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు.


మళ్ళీ అలా కనిపించబోతున్న ప్రభాస్.. స్పిరిట్ లో లుక్ ఎలా ఉండబోతోందంటే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మహాభారతం. కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు. నాగ్ అశ్విన్ టేకింగ్ కి అంతా ఫిదా అవుతున్నారు. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా బేస్ లో తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉండగా కల్కి తర్వాత ప్రభాస్ నుంచి మారుతి దర్శకత్వంలో ఒక...


Kalki 2898 AD : కల్కి చూశారా? మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?

Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను మీరు చూశారా? ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?


Isha Ambani: ‘‘ అవును.. అమ్మ లాగే నేను కూడా ఐవీఎఫ్ ద్వారానే కవలలకు జన్మనిచ్చాను’’- ఇషా అంబానీ

Isha Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తన సంతానం గురించి ఆసక్తికర విశేషాలను ప్రముఖ మేగజీన్ ‘వోగ్’ తో పంచుకున్నారు. తన తల్లి నీతా అంబానీ తరహాలోనే తాను కూడా ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చానని ఆమె వెల్లడించారు.


ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటానని ఏకంగా ఆమె భర్తకే చెప్పిన టాలీవుడ్ హీరో..!

జేడీ చక్రవర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ బంపర్‌ హిట్లతో తెలుగునాట అప్పట్లో జేడీ చక్రవర్తి ఓ సెన్సేషన్‌ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా.. జేడీకి హిందీ నాట తెచ్చి పెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ హిందీ మేకర్స్ ను బాలీవుడ్ గేమ్ చేంజర్ ఏదంటే గుక్క తిప్పుకోకుండా సత్య పేరే చెబుతుంటారు. అలా ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత విలన్‌గా మారి కొన్ని సినిమాల్లో నటించాడు. కేవలం నటుడిగానే కాకండా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం జేడీ చక్రవర్తి సపోర్టింగ్ క్యారెక్టర్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. కాగా జేడీ చక్రవర్తి‌కి సీనియర్ స్టార్ హీరోయిన్ జయసుధ అంటే అమితమైన అభిమానం. అదే అభిమానంతో ఓ సారి జయసుధ భర్త నితిన్ కపూర్ దగ్గరకు నేరుగా వెళ్లి... జయసుధ ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. దాంతో నితిన్ మే 17న పెళ్లి చేసుకోమని చెప్పాడట. అది విని జేడీ షాక్ అయ్యాడట. ఎందుకు అని నితిన్‌ను అడిగితే.. తమ పెళ్లి రోజు అదని, ఆ రోజు పెళ్లి చేసుకుంటే.. పెళ్లి డేట్ అదే ఉంటుంది. భర్తలు మాత్రం మారతారని సరదాగా మాట్లాడట. ఈ విషయాన్ని జేడీనే స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. ప‌ద్నాలుగేళ్ళ వ‌యసులోనే సినీ ఇండస్రీలోకి ఎంట్రీ ఇచ్చి, త‌న నేచురల్ యాక్టింగ్ తో ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది జయసుధ. ఒకప్పుడు జయసుధకు పిచ్చ క్రేజ్ ఉండేది. సాధారణ ఆడియెన్స్ నుంచి సినీ సెలబ్రెటీల వరకు చాలా మందికి జయసుధ క్రష్. అలాగే జేడీ కూడా జయసుధ అంటే పిచ్చి. అంతేకాకుండా తాను హీరోగా నటించిన దెయ్యం సినిమాలో.. జయసుధ కీలక రోల్ ప్లే చేసింది.


పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనలో దొంగల చేతివాటం

పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనలో దొంగల చేతివాటం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈనేపథ్యంలో ఆ పరిసరాల్లో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు.. వారి చేతివాటాన్ని ప్రదర్శించారు. చైన్, డబ్బుల...


అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్

అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్ తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినా రెస్టారెంట్ల తీరు మాత్రం మారడం లేదు.. ఒకడు కల్తీ ఫుడ్ అమ్మితే.. ఇంకోడు పాచి పోయిన ఆహారం వడ్డిస్తున్నాడు.. ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్దగా ఆలోచించి పరమ చెత్త పనిని చాలా గొప్పగా చేస్తామని అంట...


Viral Video: కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో

Fishermen Rescued Rajamundry Woman: కొందరు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వివాహిత కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా అక్కడి జాలర్లు ఆమెను రక్షించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా రాజమండ్రికి (Rajamundry) చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే...


Prabhas: ఇండియాలో ఒకే ఒక్కడు.. కల్కి మూవీతో ప్రభాస్ అరుదైన రికార్డ్

Prabhas: ఇండియాలో ఒకే ఒక్కడు.. కల్కి మూవీతో ప్రభాస్ అరుదైన రికార్డ్ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా దుమ్ములేపుతోంది. కలెక్షన్ల సునామి సృష్టింస్తోంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా మొ...


Kanguva Movie: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్న సూర్య 'కంగువ' మూవీ - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాకు పోటీగా..

Suriya Kanguva Movie Release Date: హీరో సూర్య మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'కంగువా'. డైరెక్టర్ శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్న ఇంకా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు. కనీసం సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ కూడా లేవు. ఇటీవల సినిమాను 2024లో రిలీజ్‌ చేస్తామంటూ ఆసక్తికర పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కానీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించ లేదు. మూవీ రిలీజ్‌ డేట్‌ కోసం...


నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది, తప్పు చేశా.. టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆయన టేకింగ్ చాలా సహజసిద్ధంగా అనిపిస్తుంది....


కల్యాణ్‌రామ్‌ మెరుపు?

హీరో కల్యాణ్‌రామ్‌ త్వరలో ‘మెరుపు’లా రానున్నారా? అంటే ఫిల్మ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తున్నది.


Seethe Ramudi Katnam Serial Today June 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు సంపాదించి తిరిగి వస్తానని మహాకి ఛాలెంజ్ చేసిన కిరణ్.. రేవతికి అండగా సీత, విద్యాదేవి!

Seethe Ramudi Katnam Today Episode జనార్థన్‌, గిరిధర్ రావడం చూసిన మహాలక్ష్మి మ్యానేజర్ కిరణ్‌ని కొడుతుంది. ఏమైందని అన్నాదమ్ములు అడిగితే కిరణ్ తమ ఇంటికి అల్లుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అని మీ ఒక్కగానొక్క చెల్లి రేవతికి లైన్ వేస్తున్నాడు అని చెప్తుంది. రేవతితో సరసాలు ఆడుతుంటే తాను చూశానని మహాలక్ష్మి చెప్తుంది. కిరణ్ డాక్యుమెంట్స్ గురించి చెప్పబోతే మహాలక్ష్మి ఫైర్ అయిపోతుంది. అర్చన రావడంతో మహాలక్ష్మి సైగ చేస్తే అర్చన కూడా కిరణ్‌ని నిందిస్తుంది....


కల్కి సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్న ఆ స్టార్ హీరో, ప్రభాస్ స్థానం కొట్టేద్దాం అనుకుంటే..!

కల్కి భారీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఈ విజయాన్ని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓ హీరో మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడట. ప్రభాస్ పొజిషన్ మీద కన్నేసిన ఆ హీరో రగిలిపోతున్నాడట. అది ఎవరో? ఎందుకో? చూద్దాం.. 2024లో టాలీవుడ్ కి మంచి ఆరంభం దక్కింది. చిన్న సినిమా హనుమాన్ భారీ విజయం సాధించింది. గుంటూరు కారం సైతం మిక్స్డ్ టాక్ తో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. మరో సంక్రాంతి చిత్రం నా సామిరంగ బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. అనంతరం...


ఇలా చేస్తే పనిలో కూడా రిలాక్సేషన్​ లభిస్తుంది...

ఇలా చేస్తే పనిలో కూడా రిలాక్సేషన్​ లభిస్తుంది... రోబో సినిమాలో రజనీకాంత్ రోబోను తయారుచేసేటప్పుడు హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ను పట్టించుకోడు. ఫోన్ వస్తే కట్ చేస్తాడు. మెసేజ్ లు వచ్చినా చూడడు. దాంతో హీరోయిన్ కు కోపం వస్తుంది. కానీ పని పూర్తయ్యాక హీరోయిన్ను బతిమిలాడుకుంటాడు. పనిలో మునిగిపోయాక పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడం మేధావుల లక్షణం అనేది ఇక్కడ...


రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. రైతు మెడలోంచి మూడు తులాల బంగారం దొంగిలించాడు

రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. రైతు మెడలోంచి మూడు తులాల బంగారం దొంగిలించాడు మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు.  పాపం రైతు అని కూడా చూడకుండా ఆయన మెడలోంచి మూడు తులాల బంగారాన్ని దొంగిలించుకెళ్లాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  తూప్రాన్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన నర్ర వీరయ్య అనే రైతు  హైదరాబాద్ ఎర్రగడ్డలో కూరగాయల వ్యాపారి...


'అందుకు ఓకే దానికి నాట్ ఓకే'... శృతి హాసన్ లవర్స్ ని ఎందుకు మార్చేస్తుందో తెలుసా?

శృతి హాసన్ నయా లవర్ కి కూడా బ్రేకప్ చెప్పింది. అందుకు కారణాలు ఏమిటని విశ్లేషిస్తే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడు ఎవరైనా ఒక విషయంలో ఒత్తిడి తెస్తే శృతి హాసన్ బ్రేకప్ చెప్పేస్తుందట. అందుకు ససేమిరా అంటుందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం.. శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న శృతి హాసన్... తాను సింగిల్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే శాంతను హజారిక ను...


Suriya | సస్పెన్స్‌కు తెర.. ఫైనల్‌గా సూర్య కంగువ విడుదలపై క్లారిటీ

Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రాల్లో ఒకటి కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని శివ (siva) డైరెక్ట్ చేస్తున్నాడు.


Meera Nandan: సింపుల్గా గుళ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

Meera Nandan: సింపుల్గా గుళ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ నటి మీరా నందన్‌.. అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ, జై బోలో తెలంగాణ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీరా నందన్‌. ఆ సినిమా మంచి విజయం సాధించినా.. తరువాత ఆమె పెద్దగా సినిమ...


Telugu Speakers: అమెరికాలో తెలుగు భాష సత్తా.. ఏకంగా 12 లక్షల మంది..!

భారత్ నుంచి చదువుకునేందుకు, ఇతర ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఏటా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2016లో ఈ సంఖ్య కేవలం 3.2 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 12.3 లక్షలకు చేరింది. US సెన్సస్ బ్యూరో సమాచారం ఆధారంగా.. ఇప్పుడు ఈ వివరాల్ని వెల్లడించింది అమెరికా స్టాటిస్టికల్ అట్లాస్. అత్యధికంగా కాలిఫోర్నియాలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. 2 లక్షల మంది వరకు ఇక్కడే ఉండటం విశేషం.


తెలుగు సినిమాలో ఫస్ట్ టైమ్‌ హిందీ పాట.. పవన్‌ కళ్యాణ్‌ సాహసం.. `ఖుషి` తెరవెనుక కథ..

`ఖుషి` సినిమా ఇరవై ఏళ్ల క్రితం యూత్‌ని ఉర్రూతలూగించిన మూవీ. బాగా ప్రభావితం చేసిన మూవీ కూడా. అందులో పవన్‌ ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉందట. అందులో హిందీ పాటవెనుక స్టోరీ ఉందట. తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇంగ్లీష్‌ పదాలు యాడ్‌ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ట్రెండ్‌ నడుస్తుంది. అడపాదడపా హిందీ లిరిక్‌ కూడా కనిపిస్తుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇరవై ఏళ్ల క్రితమే ఆ సాహసం చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. మరి పవన్‌ ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ సమయంలో...


భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు

నక్కతోక తొక్కి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి.


Jackky Bhagnani: ఆ స్టార్ హీరోలకు షాకిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త - ఇంకా వాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వలేదట!

Jackky Bhagnani - Vashu Bhagnani: బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన పూజా ఎంటర్‌టైన్మెంట్ గురించి గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాషు భగ్నానీ స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ.. ఒక్కసారిగా రూ.250 కోట్ల నష్టంలోకి వెళ్లిపోయిందనే విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక పూజా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన పలు భారీ బడ్జెట్ చిత్రాలు మినిమమ్ కలెక్షన్స్ రాబట్టకపోవడంతో యాక్టర్లకు కూడా రెమ్యునరేషన్ అందలేదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో...


దోమ కాటు వేసిన ఎన్నిరోజులకు డెంగ్యూ వస్తుంది.. దానిని ఎలా అడ్డుకోవాలంటే..?

ఈడిస్ ఈజిప్టి అనే ఆడ దోమల ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమల జీవితకాలం కేవలం నెల రోజులు మాత్రమే. కానీ ఈ కాలంలో ఇవి 500 నుంచి 1000 దోమలకు జన్మనిస్తాయి. ఈ దోమలు మూడు అడుగుల వరకు మాత్రమే ఎగరగలవు. ఈ కారణంగా మనిషి అవి దిగువ అవయవాలను మాత్రమే కొరుకుతాయి. డెంగ్యూ దోమలు కూలర్లు, పూల కుండీలు, ఇంటి పైకప్పుపై పాత పాత్రలు లేదా వస్తువులు, టైర్లు, రోడ్డుపై గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడతాయి. డెంగ్యూ దోమలు ఒకేసారి 100 నుంచి 300 గుడ్లు పెడతాయి. 2 నుంచి 7 రోజుల తర్వాత లార్వాలు మారి 4 రోజుల తర్వాత దోమల రూపంలోకి మారతాయి. దోమల రూపాన్ని తీసుకున్న తర్వాత, అవి 2 రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ దోమ కాటు వేసిన వెంటనే డెంగ్యూ యొక్క లక్షణాలను లేదా దాని ప్రభావాలను చూపించదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈడిస్ దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇక ఈ దోమలు ఉదయం, సాయంత్రం మాత్రమే మనుషులపై దాడి చేస్తాయని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో డెంగ్యూ దోమలు ఇళ్లలో మూలల్లో, తెరవెనుక, దోమలు ఉన్న ప్రదేశాల్లో దాక్కుంటాయి. డెంగ్యూ దోమలు చాలా ఎత్తుకు ఎగరలేవు కాబట్టి అవి పాదాలపై కుడతాయి. డెంగ్యూ జ్వరం లక్షణాలు: అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి బొబ్బలు, కళ్ల కింద నొప్పి, మోకాలి నొప్పి, వాపు, దంతాలు, ముక్కు చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. డెంగ్యూను ఎలా నివారించాలి: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడండి, శరీరంపై నూనె లేదా క్రీమ్ రాయండి.. తద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి. మీ ఇంటి లోపల, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే కూలర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత వాటర్ ట్యాంకులోని నీటిని శుభ్రం చేసుకోవాలి. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.


చిరంజీవికి ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌.. సీక్రెట్‌గా రాఘవేంద్రరావు చేసిన పనికి సురేఖ షాక్‌.. ఏం జరిగిందంటే?

చిరంజీవి, సురేఖలు ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌ చేసుకున్నారా? రాఘవేంద్రరావు వీరికి తెలియకుండా అంత పని చేశాడా? మెగాస్టార్‌ షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కువగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రాలతోనే కమర్షియల్‌ హిట్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే సూపర్‌ హిట్టే అనే టాక్‌ ఉంది. అంతగా ఓ క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు. అయితే ప్రారంభంలో చిరంజీవి కోసం రాఘవేంద్రరావు చేసిన పని ఆయన్ని ఆశ్చర్యపరిచింది....


శోభన్ బాబు పోలికలతో ఉన్న ఆ డైరెక్టర్ సగం ఆస్తి అడిగాడు... ఆయన ఏమన్నాడో తెలుసా?

శోభన్ బాబు టాలీవుడ్ లో అత్యంత ఆస్తిపరుడు. ఆయన సంపాదించిన ఆస్తి ప్రస్తుత విలువ వేల కోట్లు. కాగా ఓ డైరెక్టర్ ఆయన్ని సగం ఆస్తి అడిగాడట. అందుకు కారణం ఆ డైరెక్టర్ కి శోభన్ బాబు పోలికలు ఉండటమే. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారంటే.. శోభన్ బాబు పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడు. హీరోగా సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగాడు. సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా మార్చాడు. శోభన్ బాబు తోటి నటులకు ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడట. భూమి మీద పెట్టుబడి పెడితే వందల రెట్లు...


కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. శనివారం ( 29జూన్ 2024 ) ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టుకు చేరుకునే మార్గం మధ్యలో పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కు స్వాగతం పలికారు.కొత్తపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర జనసేన నాయకులు పవన్ కళ్యాణ...


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓదెల 2 చిత్రం యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓదెల 2 చిత్రం యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభం తమన్నా ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది కథను అందించిన ఈ చిత్రానికి  అశోక్ తేజ దర్శకుడు. ‘ఓదెల రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి  సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ షెడ్యూల్‌...


అనసూయ షోలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం.. వారిని కావాలనే పక్కన పెట్టారా?

అనసూయ జడ్జ్ గా శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న కొత్త షోలో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం జరుగుతుంది. అది చాలా మిస్‌ అవుతామంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు జబర్దస్త్ షోని యాంకర్‌గా ఊపేసింది అనసూయ భరద్వాజ్‌. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైకి వచ్చింది. ఆమె జడ్జ్ గా కొత్త షో ప్రారంభమవుతుంది. `కిర్రాక్‌బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో స్టార్‌ మా కొత్త షోని ప్రారంభిస్తుంది. నేటి(జూన్‌ 29) నుంచే ఇది ప్రారంభం కాబోతుంది. ఇందులో గత...


ఒకప్పుడు సినిమాల్లో మహారాణి.. రెండు సార్లు పెళ్లి.. చివరికి పేదరికంతో చనిపోయింది!

మూవీ ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్‌ వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ఆడియన్స్ మనసులో చెరిగిపోని ముద్ర వేస్తారు. వీరిలో కొందరు పెద్ద స్టార్డమ్‌ తెచ్చుకోకపోయినా లేదా మరణించినా కూడా ఆడియన్స్ హార్ట్‌లో పర్మినెంట్‌గా ప్లేస్ సంపాదిస్తారు. అలాంటి యాక్టర్స్‌లో అలనాటి బాలీవుడ్ నటి ఒకరు ఉన్నారు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్‌ స్కిల్స్ సూపర్. అందుకే దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఆ బ్యూటిఫుల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ మరెవరో కాదు, లీలా నాయుడు (Leela Naidu). (PC : X) లీలా నాయుడు 50లు, 60లలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్‌గా మెరిసింది. ఆమె 1954లో కేవలం 14 ఏళ్ల వయస్సులోనే "ఫెమినా మిస్ ఇండియా" కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో పదేళ్ల పాటు వోగ్ మ్యాగజైన్ ఆమెను "10 మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్" లిస్ట్‌లో ఒకరిగా పేర్కొంది. రాజ్ కపూర్ సహా అనేక మంది దిగ్గజ నటులు ఆమె అందానికి ముగ్ధులయ్యారు. అయితే కెరీర్ లైఫ్‌లో ఆమెకు ఎంత గౌరవం లభించిందో, పర్సనల్ లైఫ్‌లో అంతకు మించిన బాధలు ఎదురయ్యాయి. (PC : X) చదువు కోసం సినిమాలు వదిలేసింది : ముంబైలో జన్మించిన లీలా నాయుడు, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చదువుకుంది. చదువుల కారణంగా ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చినా వదులుకుంది. అయితే, 1960లో హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'అనురాధ' చిత్రంతో లీలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, లీలా నాయుడు నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ మూవీ బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. దీంతో చిత్ర నిర్మాతలకు కొంత మనీ లభించింది. (PC : X) పర్సనల్ లైఫ్‌లో ట్రాజడీ : లీలా నాయుడు కెరీర్ పరంగా ఎదుగుతూనే ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధలు ఎదుర్కొంది. 17 ఏళ్ల చిన్న వయస్సులోనే, ఓబెరాయ్ హోటల్స్ చైన్ ఓనర్ కుమారుడు తిలక్ ఓబెరాయ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. తిలక్ ఆమె కంటే 16 ఏళ్లు పెద్దవాడు, అప్పటికి అతడి వయసు 33 ఏళ్లు. అయితే వారి మ్యారేజ్ లైఫ్ ఎక్కువ కాలం నిలవలేదు. తిలక్ లీలా పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడని చెబుతారు, కానీ ఈ విషయాన్ని నాయుడు ఎప్పుడూ బయటకు తెలియజేయలేదు. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు, మాయ, ప్రియ జన్మించారు. విడాకుల తర్వాత, తిలక్ పిల్లల కస్టడీని గెలుచుకున్నాడు. (PC : X) సెకండ్ మ్యారేజ్ మరో ట్రాజడీ : 1969లో లీలా రెండో పెళ్లి చేసుకుంది. ఈసారి ఆమె భర్త ముంబైకి చెందిన కవి డొమ్ మోరెస్. కానీ, ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రెండు దశాబ్దాల తరువాత వీరు విడాకులు తీసుకున్నారు. దాంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి, అందరి నుంచి దూరంగా ఉండటం ప్రారంభించింది. ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ఆమె డ్రగ్స్‌కు కూడా అడిక్ట్ అయ్యిందని చెబుతారు. (PC : X) తండ్రి మరణంతో అంతా రివర్స్ : 1991లో లీలా తండ్రి చనిపోయాడు. ఆయన భూమి కోసం లీలా నాయుడు న్యాయపోరాటం చేసింది. తన సొంత ఆస్తులను అమ్మి భూమిపైనే పెట్టుబడి పెట్టింది. కానీ ఆ డబ్బు అంతా పోయింది. దాంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఖర్చుల కోసం తన ఇంట్లో ఇతరులను రెంటుకు ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2009 జులైలో, 69 ఏళ్ల వయస్సులో లీలా నాయుడు ముంబైలో కన్ను మూసింది. చాలా కాలంగా ఫ్లూతో బాధపడుతూ, చివరికి లంగ్‌ ఫెయిల్యూర్‌తో చనిపోయింది. (PC : X) లీలా నాయుడు కెరీర్‌లో 'యే రాస్తే హై ప్యార్ కే', 'ఉమీద్', 'అబ్రూ', 'ది గురు' వంటి హిట్ సినిమాలు చేసింది. హిందీ చిత్రాలతో పాటు కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించింది. అనేక విదేశీ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. (PC : X)


Budh Gochar June 2024: కర్కాటక రాశిలో బుధుడి పరివర్తనం..ఈ 6 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

Budh Gochar June 2024: సంతోషకరమైన జీవితం,ఆరోగ్యం, మానసిక దృఢత్వానికి సూచనగా బుధుడిని పరిగణిస్తారు. గ్రహాల రాకుమారుడిగా చెప్పే బుధుడు.. మిగిలిన గ్రహాల కన్నా తొందరగా రాశిపరివర్తనం చెందుతాడు. కేవలం రెండు మూడు వారాలకే రాశులు మారిపోతాడు. ఒక్కో రాశిలో కొద్దిరోజులే ఉన్నప్పటికీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూన్ 30 కర్కాటకరాశిలోకి మారుతాడు. జూలై 20 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు... మిథునం నుంచి కర్కాటకంలోకి బుధుడి...


Priyanka Chopra: పాదాలపై వెల్లుల్లిని రుద్దుకుంటున్న ప్రియాంక చోప్రా, ఇలా చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకోండి

Priyanka Chopra: ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో స్థిరపడినా ఇంకా దేశీ పద్ధతులనే పాటిస్తోంది. ఆమె పాదాలపై వెల్లుల్లి రుద్దుతూ పోస్టు పెట్టింది. దాని వల్ల కలిగే లాభాలను కూడా ప్రియాంక అభిమానులకు తెలియజేసింది. అరికాళ్లపై వెల్లుల్లి రుద్దడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.