తెలంగాణ

Trending:


Pawan Kalyan | కొండగట్టుకు బయల్దేరిన పవన్‌ కల్యాణ్‌.. దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్న దర్శనానికి బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ముందుగా హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.


దుబాయ్‌లో తప్పిపోయిన జగిత్యాలవాసి

జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన వడ్లకొండ మల్లేశ్‌ వారం క్రితం ఓమన్‌-యూఏఈ సరిహద్దులో తప్పిపోయాడని, అతను క్షేమంగా వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.


కల్కి చిత్రానికి సూపర్ హిట్ టాక్, విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఇలా..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కల్కి ధాటికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. సెలెబ్రిటీలంతా కల్కి చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒకరా ఇద్దరా.. బోలెడంత మంది స్టార్లు నటించారు. అమితాబ్ మొదలుకుని విజయ్ దేవరకొండ వరకు.. రాజమౌళి మొదలుకుని డైరెక్టర్ అనుదీప్ వరకు కామియో రోల్స్ పోషించారు. ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ...


Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ఎలన్ మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకున్న అలవాట్లు ఇవే

Saturday Motivation: ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎంతో కృషి చేశారు. ముకేశ్ అంబానీ నుండి మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.


Isha Ambani: ‘‘ అవును.. అమ్మ లాగే నేను కూడా ఐవీఎఫ్ ద్వారానే కవలలకు జన్మనిచ్చాను’’- ఇషా అంబానీ

Isha Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తన సంతానం గురించి ఆసక్తికర విశేషాలను ప్రముఖ మేగజీన్ ‘వోగ్’ తో పంచుకున్నారు. తన తల్లి నీతా అంబానీ తరహాలోనే తాను కూడా ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చానని ఆమె వెల్లడించారు.


శోభన్ బాబు పోలికలతో ఉన్న ఆ డైరెక్టర్ సగం ఆస్తి అడిగాడు... ఆయన ఏమన్నాడో తెలుసా?

శోభన్ బాబు టాలీవుడ్ లో అత్యంత ఆస్తిపరుడు. ఆయన సంపాదించిన ఆస్తి ప్రస్తుత విలువ వేల కోట్లు. కాగా ఓ డైరెక్టర్ ఆయన్ని సగం ఆస్తి అడిగాడట. అందుకు కారణం ఆ డైరెక్టర్ కి శోభన్ బాబు పోలికలు ఉండటమే. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారంటే.. శోభన్ బాబు పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడు. హీరోగా సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగాడు. సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా మార్చాడు. శోభన్ బాబు తోటి నటులకు ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడట. భూమి మీద పెట్టుబడి పెడితే వందల రెట్లు...


Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. ఇంతకీ అదేమిటంటే!

Anushka Shetty Disorder: బాహుబలి తో పాన్ ఇండియా నటిగా.. మారిపోయిన అనుష్క శెట్టి ఒక.. అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుష్క ఈ విషయాన్ని బయట పెట్టింది. ఇలాంటి వ్యాధి కూడా ఒకటి ఉందా అని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.


కర్ణుడి చావుకు లక్ష కారణాలు.. పోలవరం విధ్వంసానికి కారకులు వారే.. షర్మిల సంచలన ట్వీట్..

కర్ణుడి చావుకు లక్ష కారణాలు.. పోలవరం విధ్వంసానికి కారకులు వారే.. షర్మిల సంచలన ట్వీట్.. ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం విధ్వంసానికి మీరంటే.. మీరు కారణమంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటైన వ...


Budh Gochar June 2024: కర్కాటక రాశిలో బుధుడి పరివర్తనం..ఈ 6 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

Budh Gochar June 2024: సంతోషకరమైన జీవితం,ఆరోగ్యం, మానసిక దృఢత్వానికి సూచనగా బుధుడిని పరిగణిస్తారు. గ్రహాల రాకుమారుడిగా చెప్పే బుధుడు.. మిగిలిన గ్రహాల కన్నా తొందరగా రాశిపరివర్తనం చెందుతాడు. కేవలం రెండు మూడు వారాలకే రాశులు మారిపోతాడు. ఒక్కో రాశిలో కొద్దిరోజులే ఉన్నప్పటికీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూన్ 30 కర్కాటకరాశిలోకి మారుతాడు. జూలై 20 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు... మిథునం నుంచి కర్కాటకంలోకి బుధుడి...


Trinayani Serial Today June 29th: 'త్రినయని' సీరియల్: మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన అసలు లలితాదేవి.. బిత్తరపోయిన ఫ్యామిలీ!

Trinayani Today Episode లలితాదేవి రూపంలో ఉన్న తిలోత్తమ వెళ్లిపోయిన తర్వాత నయని కూడా సీరియస్‌గా వెళ్లిపోతుంది. ఇంట్లో వాళ్లు అంతా అసలేం జరిగిందా అని ఆలోచిస్తారు. సుమన గదిలో విక్రాంత్ కోసం ఎదురు చూసి విక్రాంత్ రాగానే మా అక్క మీ పెద్ద పెద్దమ్మని ఎందుకు చంపాలని చూసిందని అంటుంది. సుమన: గాయత్రీ అత్తయ్యని దేవత అనేదా మా అక్క. వాళ్ల అక్క లలితాదేవి గారిని మహానుభావురాలు మంచిది అని పొగిడేది కదా అలాంటిది ఇవాళ ఏకంగా ఆవిడ మీదే గన్ గురి పెట్టింది. ఎంత గానో...


కొండగట్టు లో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్..

కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్


హీనా ఖాన్ నుంచి గౌతమి, మనీషా కొయిరాలా వరకు..! క్యాన్సర్‌ తో పోరాడిన హీరోయిన్లు ఎవరంటే..?

బాలీవుడ్ నటి, హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు నిన్న ప్రకటించి షాక్ అయ్యారు... ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నటీమణుల గురించి ఈ పోస్ట్‌లో చూద్దాం. బాలీవుడ్ నటి హీనా ఖాన్ స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ సమాచారం ఇప్పటికే విడుదలైంది మరియు హీనా ఖాన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పబడింది, హీనా ఖాన్ నిన్న తన సోషల్ మీడియా ద్వారా తనకు క్యాన్సర్ సోకిందనేది నిజమే, అయితే నేను ప్రాణాపాయ స్థితిలో లేను, నేను ఆరోగ్యంగా ఉన్నాను....


Margani Bharat | మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రచార రథాన్ని తగులబెట్టిన దుండగులు.. రాజమండ్రిలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ

Margani Bharat | మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్‌ ఎన్నికల ప్రచార రథానికి దుండగులు నిప్పుబెట్టారు. రాజమహేంద్రవరం వీఎల్‌ పురంలోని మార్గాని ఎస్టేట్స్‌ ఆఫీసులో ఉన్న ప్రచార రథాన్ని శనివారం రాత్రి దుండగులు తగులబెట్టారు.


Sangareddy District : కూతురిపై లైంగిక వేధింపులు..! భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

Wife killed Husband in Sangareddy district : కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేసిన భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.


30 వేల కోట్ల ఆస్తి.. రజినీకాంత్ సినిమాలతో భారీగా లాభం.. దేశంలోనే రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా...?

ఇండియాలో రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు..? వారి ఆస్తులు ఎన్ని కోట్లు..? ఎవరితో ఎక్కవ సినిమాలు చేశారు..? సినిమాలకు నిర్మాతే వెన్నెముకలాంటివారు. డైరెక్టర్లుకాని, హీరోలు కాని.. సినిమాకు సబంధించిన ఎవరైనా నిర్మాతల వల్ల ఎదగాల్సిందే. నిర్మాత అనేవారు సినిమా చేయకపోతే.. సినిమాకు సబంధించిన ఎవరు ఎదగడానికి అవకాశమే ఉండదు. అటువంటి నిర్మాతల్లో.. రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు..? ఇండియాలో భారీగా ఆస్తులు సంపాదించిన నిర్మాత ఎవరో ఇప్పుడు చూద్దాం. హీనా ఖాన్ నుంచి గౌతమి,...


Suman | సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కవు.. ఏపీ రాజకీయాలపై సుమన్‌ కీలక వ్యాఖ్యలు

Suman | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని సినీ నటుడు సుమన్‌ అన్నారు. చంద్రబాబు కార్యసాధకుడు అని.. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ కలిసి ఏపీతో పాటు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.


స్కాలర్షిప్ కోసం ఎంతకు తెగించాడు...తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు

స్కాలర్షిప్ కోసం ఎంతకు తెగించాడు...తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని  ప్రతి ఒక్కరికి ఉంటుంది. గోల్ సాధించేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుం టారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటుంటారు..అయితే లక్ష్యా్న్ని చేరే క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు..ఇలాంట...


చావుని ఎదుర్కొంటున్న కుక్కపిల్ల; ప్రాణాలను కాపాడేందుకు వచ్చిన రతన్ టాటా..

ముంబై : రతన్ టాటా పెట్ హాస్పిటల్లో చేరిన ఓ ఏడు నెలల కుక్క కోసం రక్తదాతని వెతుకుతున్నారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ షేర్ చేస్తూ తన కుక్క కోసం రక్త దాతను వెతకడంలో సహాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. తన పోస్ట్‌లో కుక్క ఆరోగ్యపరిస్థితి గురించి... దానికి ఏం అవసరమో వివరించారు. కుక్కను బ్రతికించడంకోసం రతన్ టాటా పడుతున్న తాపత్రయం జంతుప్రేమికులనే కాదు మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. రతన్ టాటా తెలిపిన వివరాల ప్రకారం......


Brahmamudi Today జూన్ 29 ఎపిసోడ్: ‘రేయ్ సుబ్బూ.. నీ కూతుర్ని తీసుకుని పోరా’ కవి ఆవేశం!‘రోడ్డుకు ఈడుస్తా’ అనామిక శపథం..

Brahmamudi Today: ద్యావుడా.. కవిని డబ్బుకోసం వలలో వేసుకున్న అనామిక.. చివరికి.. కవి కుటుంబాన్ని.. దుగ్గిరాల వంశాన్ని వీధికి లాగుతాను అని చెప్పి మరీ.. శపథం చేసి మరీ.. పోయింది. ఇక కవికి విడాకులు రావాలంటే.. కళావతి మళ్లీ రంగంలోకి దిగాల్సిందే. అనామిక నిజస్వరూపం మాత్రం ఇంట్లో అందరికీ కళ్లకు కట్టినట్లు తెలిసింది. నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Chandrababu | మీ కష్టాలు చూసి చలించిపోయా.. పింఛన్‌దారులకు చంద్రబాబు ఎమోషనల్‌ లేఖ

Chandrababu | ఎల్లుండి నుంచి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుండటంతో పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు.


హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నరు : వంశీకృష్ణ

హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నరు : వంశీకృష్ణ కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజార్టీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం     అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ అచ్చంపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మతిభ్రమించి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే ...


అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్

అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్ తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినా రెస్టారెంట్ల తీరు మాత్రం మారడం లేదు.. ఒకడు కల్తీ ఫుడ్ అమ్మితే.. ఇంకోడు పాచి పోయిన ఆహారం వడ్డిస్తున్నాడు.. ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్దగా ఆలోచించి పరమ చెత్త పనిని చాలా గొప్పగా చేస్తామని అంట...


కల్కి సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్న ఆ స్టార్ హీరో, ప్రభాస్ స్థానం కొట్టేద్దాం అనుకుంటే..!

కల్కి భారీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఈ విజయాన్ని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓ హీరో మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడట. ప్రభాస్ పొజిషన్ మీద కన్నేసిన ఆ హీరో రగిలిపోతున్నాడట. అది ఎవరో? ఎందుకో? చూద్దాం.. 2024లో టాలీవుడ్ కి మంచి ఆరంభం దక్కింది. చిన్న సినిమా హనుమాన్ భారీ విజయం సాధించింది. గుంటూరు కారం సైతం మిక్స్డ్ టాక్ తో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. మరో సంక్రాంతి చిత్రం నా సామిరంగ బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. అనంతరం...


ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, సక్సెస్ మీ వెనకే!

సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఇష్టం..స్వామివారికి సింధూరం సమర్పిస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆంజనేయస్వామి అనేగా మనందరికీ గుర్తుకు వచ్చేది సింధూరం..సిందూరం ఆంజనేయస్వామి వారికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చకులు వంశీకృష్ణ లోకల్18కి తెలిపారు. శ్రీఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన,స్వామివారిని సింధూరం సమర్పిస్తే కార్యసిద్ధి లభిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. సీతారాముల దర్శనార్థం వెళ్లిన ఆంజనేయస్వామి సీతమ్మ తల్లిని చూడగానే సీతమ్మ తల్లి నడిపినట్లు సింధూరం దర్శనమిచ్చింది. ఈ సింధూరం పాపిడలో పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుందని,సీతమ్మ తల్లి పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంజనేయస్వామి సీతారామకి పరమ భక్తులు.. అయితే తన రామయ్య ఆయుష్షు దీర్ఘాయుష్వంతుడు అవుతాడని తాను కూడా సింధూర లేపనాన్ని శరీరం మొత్తం వేసుకొని పరవశితులయ్యాడు. ఎవరైనా భక్తి శ్రద్దలతో ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం స్వామివారికి సమర్పించడం ద్వారా..కోరిన కోరికలు తీరడమే కాక సకల సౌభాగ్యాలు,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చక స్వాములు,వేద పండితులు చెబుతున్నారు.పురాణాలు, శాస్త్రాలు,రామాయణ మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన ఉందని అర్చకులు వెల్లడించారు. ఆంజనేయస్వామి వారికి అత్యంత ఇష్టమైన నామం శ్రీరామ నామము.. జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ భక్తులు ఆంజనేయ స్వామి వారి ముందు భజన కార్యక్రమాలు చేసి వారికి ఇష్టమైన సింధూరం సమర్పించడం ద్వారా మంగళం జరుగుతుందని,అమంగలాలన్నీ తొలగిపోతాయని అర్చక స్వాములు లోకల్18కి ప్రత్యేకంగా వివరించారు.


మేఘం ఎలా ఉంటుందో మునుపెన్నడూ చూడని శాటిలైట్ చిత్రం

మేఘంలోని గడ్డకట్టిన మంచు, మంచు, వర్షం సాంద్రత ఎంత, అలాగే వర్షపు చినుకులు భూమిపై పడే వేగం వంటి విషయాలను ఇది వెల్లడిస్తుంది.


చీకటిని చిదిమి విద్యాజ్యోతిగా వెలిగి

చూపు లేదని హేళన చేసిన వారికి చెంపపెట్టులా ఐఐఎంలో సీటు సాధించింది ఆ అమ్మాయి. కనులు లేవని కలత పడకుండా.. వైకల్యాన్నిఅధిగమించి, ఉన్నత విద్యను అభ్యసించి.. సమున్నత లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది.


నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్!

మాములుగా ఒక హీరోయిన్ కెరీర్ మహా అయితే పది, పన్నేండేళ్లే ఉంటుంది. కానీ నయనతార మాత్రం ఏజ్ పెరిగినా కొద్ది మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా వన్నె తరగని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అంతేందుకు సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్యూటీ నయనతారనే. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత 'లక్ష్మీ', 'బాస్', 'దుబాయ్ శీను', 'తులసి' ఇలా హిట్లు మీద హిట్లు కొడుతు స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ లోనూ ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు తెలుగు, తమిళ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ తెగ బిజీగా గడుపుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీతో సినిమా చేసి ఉండకూడదని చెప్పాడు శేఖర్ కమ్ములా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. 2014లో శేఖర్ కమ్ములా, నయనతారతో అనామిక అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. నిర్భయ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించిన టైమ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని.. అప్పటికప్పుడు బాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన కహాని సినిమాను రీమేక్ చేశాడు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ అయితే రీచ్ ఎక్కువుంటుందని అనుకున్నాడట. కానీ నయనతార లాంటి స్టార్ తో ఆ సినిమా చేసి ఉండకూడదని శేఖర్ కమ్ములా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ టైంలో నిర్భయ సంఘటన వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకున్నానని తన ఫేయిల్యూర్‌ను ఒప్పుకున్నాడు. ఇక నయన్ రెండేళ్ల కిందట కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు బాబులు. పెళ్లయ్యాక కూడా ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు తమిళ సినిమాలు, ఓ తెలుగు సినిమా ఉంది.


పేదల కోసం సామూహిక వివాహ వేడుక..అనంత్-రాధికల పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ నిర్ణయం

రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ,ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలో జరగనుంది. ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12న వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇటీవల, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మొదటి ఆహ్వానాన్ని అందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ...


చిరంజీవి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లారో చెప్పిన స్టార్ డైరెక్టర్.. 1993లోనే ఆ సంఘటన, ఆయన చుట్టూ ఉన్నవాళ్లే

మెగాస్టార్ చిరంజీవి జీవితం, కెరీర్ గురించి తెలియని వారు ఉండరు. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఖైదీ చిత్రంతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది. మెగాస్టార్ చిరంజీవి జీవితం, కెరీర్ గురించి తెలియని వారు ఉండరు. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఖైదీ చిత్రంతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత చిరు వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు...


సుప్రీం యాస్కిన్‌ బీభత్సకాండ సెకండ్‌పార్ట్‌లో

‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారిన పాత్ర ‘సుప్రీం యాస్కిన్‌'. రెండొందల ఏళ్ల రాక్షసుడు యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ ఒదిగిపోయి నటించారు.


నటి హీనా ఖాన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్, అమ్మాయిలలో ఈ వ్యాధి ఎందుకింతగా పెరుగుతోంది?

హీనా ఖాన్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. పలు పాపులర్ టీవీ షోలు ‘యె రిష్తా క్యా కెహలాతా హై’, ‘కసౌటి జిందగీ కీ’ వంటి పలు పాపులర్ టీవీ షోలలో ఆమె నటించారు. రియాల్టీ షో బిగ్ బాష్ 11వ సీజన్‌లో కూడా ఆమె పాల్గొన్నారు.


రష్మికి అరుదైన వ్యాధి.. స్టెరాయిడ్‌ కూడా తీసుకున్న జబర్దస్త్ యాంకర్‌.. అందుకే దానికి దూరంగా ఉంటుందా?

యాంకర్‌ రష్మి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె దానికోసం ఏకంగా స్టెరాయిడ్స్ కూడా తీసుకుందా? ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. బుల్లితెరని ఊపేస్తున్న యాంకర్‌. టీవీలో అత్యంత పాపులర్‌ షో అయిన జబర్దస్త్ కి ఆమె యాంకర్‌ కావడంతో ఆమె జోరు, క్రేజ్‌ మామూలుగా ఉండదు. బుల్లితెర, సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ప్రస్తుతం రష్మి గౌతమ్‌.. `జబర్దస్త్` రెండు ఎపిసోడ్లు, `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. ఓ రకంగా ఆమె మూడు...


చిరంజీవికి ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌.. సీక్రెట్‌గా రాఘవేంద్రరావు చేసిన పనికి సురేఖ షాక్‌.. ఏం జరిగిందంటే?

చిరంజీవి, సురేఖలు ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌ చేసుకున్నారా? రాఘవేంద్రరావు వీరికి తెలియకుండా అంత పని చేశాడా? మెగాస్టార్‌ షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కువగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రాలతోనే కమర్షియల్‌ హిట్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే సూపర్‌ హిట్టే అనే టాక్‌ ఉంది. అంతగా ఓ క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు. అయితే ప్రారంభంలో చిరంజీవి కోసం రాఘవేంద్రరావు చేసిన పని ఆయన్ని ఆశ్చర్యపరిచింది....


`కల్కి 2898 ఏడీ` రెండు రోజుల కలెక్షన్లు.. దుమ్ముదుమారం.. నిలబడుతుందా?

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు ఏకంగా 191 కోట్ల గ్రాస్‌ సాధించింది. కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి` చిత్రాలను బీట్‌ చేయలేకపోయింది. ప్రారంభం నుంచి సినిమాకి పెద్దగా బజ్‌ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడిందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు వర్షాలు, టీ20 ప్రపంచకప్‌ మ్యాచులు కూడా కొంత...


Comedian Riyaz: మాజీ సీఎం జగన్‌పై రియాజ్ దారుణమైన ట్రోలింగ్.. నిన్నటి వరకూ అన్నాఅంటూ ఫొటోలు.. ఇప్పుడు పోట్లు

రాజకీయాల్లో ఉండే బురదను టీవీ తెరలకు అతికిస్తున్నారు కొంతమంది వెకిలికమెడియన్లు. మొన్నటి వరకూ రాజకీయం వేరూ.. సినిమా వేరూ అని అనేవారు కానీ.. ఎప్పుడైతే కూటమి ఏపీలో విజయం సాధించిందో ఒక్కసారిగా ‘సినిమా రాజకీయం’ మొదలైపోయింది. టీడీపీ గెలిచిందని.. వైసీపీ ఓడిపోయిందని.. సంబరాలు చేసుకుంటూ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్న హిస్టరీ అయితే ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో లేదు. రీసెంట్‌గా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేశారు. ఇప్పుడు ఈ గబ్బు రాజకీయం వెండితెర నుంచి...


భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు

నక్కతోక తొక్కి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి.


Crime News: అమ్మాయి విషయంలో వివాదం - స్నేహితుడిని దారుణంగా చంపేసిన విద్యార్థులు, ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

Minors Murdered His Friend In Hyderabad: ఓ అమ్మాయితో ప్రేమ విషయంలో ఏర్పడిన వివాదం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి.. మరో స్నేహితుడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అయితే, మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు...


సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి?

సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి?


మళ్ళీ అలా కనిపించబోతున్న ప్రభాస్.. స్పిరిట్ లో లుక్ ఎలా ఉండబోతోందంటే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మహాభారతం. కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు. నాగ్ అశ్విన్ టేకింగ్ కి అంతా ఫిదా అవుతున్నారు. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా బేస్ లో తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉండగా కల్కి తర్వాత ప్రభాస్ నుంచి మారుతి దర్శకత్వంలో ఒక...


చెల్లి ఒత్తిడితో అక్క హత్య

చెల్లి ప్రేరణతో అక్కను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. సీఎంఎస్‌ ఎస్‌ఐ రాజూనాయక్‌ వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన డుంగబోయిన రాణి, దీప్తిప్రియ అన్నదమ్ముల కూతుర్లు.


Jackky Bhagnani: ఆ స్టార్ హీరోలకు షాకిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త - ఇంకా వాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వలేదట!

Jackky Bhagnani - Vashu Bhagnani: బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన పూజా ఎంటర్‌టైన్మెంట్ గురించి గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాషు భగ్నానీ స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ.. ఒక్కసారిగా రూ.250 కోట్ల నష్టంలోకి వెళ్లిపోయిందనే విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక పూజా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన పలు భారీ బడ్జెట్ చిత్రాలు మినిమమ్ కలెక్షన్స్ రాబట్టకపోవడంతో యాక్టర్లకు కూడా రెమ్యునరేషన్ అందలేదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో...


జాతి పండుగగా పీవీ జయంత్యుత్సవం

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.


`తీశావ్‌ లే బోడీ సినిమా`.. `బాహుబలి` తీసిన రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌.. నాని ముందే అంత మాట అనేసిందా?

రాజమౌళి `బాహుబలి` సినిమాతో ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేశాడు. స్కేల్‌ పరంగా, కలెక్షన్ల పరంగానూ ఆయన కొత్త పుంతలు తొక్కించారు. అలాంటి డైరెక్టర్‌పై కీరవాణి భార్య ఫైర్‌ కావడం షాకిస్తుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన దర్శకుడు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయోచ్చు, కలెక్షన్లని రాబట్టవచ్చు అనేది చేసి నిరూపించారు. ఇండియన్‌ సినిమాకి కలెక్షన్ల టెస్ట్ ని పరిచయం చేశారు. `మగధీర`, `ఈగ`,...


Viral Video: కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో

Fishermen Rescued Rajamundry Woman: కొందరు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వివాహిత కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా అక్కడి జాలర్లు ఆమెను రక్షించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా రాజమండ్రికి (Rajamundry) చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే...


అనసూయ షోలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం.. వారిని కావాలనే పక్కన పెట్టారా?

అనసూయ జడ్జ్ గా శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న కొత్త షోలో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం జరుగుతుంది. అది చాలా మిస్‌ అవుతామంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు జబర్దస్త్ షోని యాంకర్‌గా ఊపేసింది అనసూయ భరద్వాజ్‌. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైకి వచ్చింది. ఆమె జడ్జ్ గా కొత్త షో ప్రారంభమవుతుంది. `కిర్రాక్‌బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో స్టార్‌ మా కొత్త షోని ప్రారంభిస్తుంది. నేటి(జూన్‌ 29) నుంచే ఇది ప్రారంభం కాబోతుంది. ఇందులో గత...


దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్

దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్ హైదరాబాద్ / సిద్దిపేట / ములుగు, వెలుగు: బీఆర్ఎస్​ను వీడి దొంగలల్ల కలిసేటోళ్ల గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమీ కాదని వ్యాఖ్యానించా...


కొండగట్టు అంజన్న సన్నిధిలో పవనన్న ... ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణోళ్ల ఆత్మీయ స్వాగతం

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ దేవాలయం కొండగట్టును సందర్శించారు. ఉదయమే హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు జనసేన, బిజెపి నాయకులతో మెగా ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. ఆయనను గజ మాలతో సత్కరించి ఆంజనేయస్వామ స్వామి చిత్రపటాన్ని, కత్తిని బహూకరించారు అభిమానులు. ఇలా భారీగా అభిమానులు వెంటరాగా...


Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్

Indian 2 Update: భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతి.. పాత్ర వయసు ఎంత ఉంటుంది.. అని చర్చ మొదలైంది. ఈ ప్రశ్నకి స్వయంగా కమల్ హాసన్ మంచి జవాబు ఇచ్చారు.


Instagram Reels: 18 ఏళ్ల తర్వాత అన్నాచెల్లెలిని కలిపిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

Instagram Reels: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరిలో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఉంటోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇన్‌స్టా వాడుతూ రీల్స్ చేయడం, చూడటం చేస్తున్నారు. ఇక కొందరు ఆ ఇన్‌స్టాగ్రామ్‌ను అతిగా వాడుతున్న వారు కూడా ఉన్నారు. ఇన్‌స్టా కారణంగా విడిపోయిన జంటలు, కుటుంబాలు చూస్తూనే ఉన్నాం. అయితే సినిమా స్టోరీ రేంజ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా అన్నా చెల్లలు 18 ఏళ్ల తర్వాత కలుసుకున్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


నిత్యకు బ్రాంజ్‌‌

నిత్యకు బ్రాంజ్‌‌ హైదరాబాద్‌‌, వెలుగు : తెలంగాణ అథ్లెట్‌‌ గందె నిత్య.. నేషనల్‌‌ ఇంటర్‌‌ స్టేట్‌‌ సీనియర్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్ మెడల్‌‌తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ 100 మీటర్ల రేస్‌‌లో నిత్య 11.79 సెకండ్లతో  మూడో స్థానంలో నిలిచింది. స్నేహా (11.62 సె), గిరిధారాణి (11.72 సె) టాప్‌‌–2లో నిలిచి వరుసగా గోల్డ్‌‌, సిల్వర్‌‌...