వీడియో

Trending:


Tirumala | శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట రావు., భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.


Pawan Kalyan | కొండగట్టుకు బయల్దేరిన పవన్‌ కల్యాణ్‌.. దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్న దర్శనానికి బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ముందుగా హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.


మళ్ళీ అలా కనిపించబోతున్న ప్రభాస్.. స్పిరిట్ లో లుక్ ఎలా ఉండబోతోందంటే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మహాభారతం. కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు. నాగ్ అశ్విన్ టేకింగ్ కి అంతా ఫిదా అవుతున్నారు. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా బేస్ లో తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉండగా కల్కి తర్వాత ప్రభాస్ నుంచి మారుతి దర్శకత్వంలో ఒక...


ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, సక్సెస్ మీ వెనకే!

సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఇష్టం..స్వామివారికి సింధూరం సమర్పిస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆంజనేయస్వామి అనేగా మనందరికీ గుర్తుకు వచ్చేది సింధూరం..సిందూరం ఆంజనేయస్వామి వారికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చకులు వంశీకృష్ణ లోకల్18కి తెలిపారు. శ్రీఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన,స్వామివారిని సింధూరం సమర్పిస్తే కార్యసిద్ధి లభిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. సీతారాముల దర్శనార్థం వెళ్లిన ఆంజనేయస్వామి సీతమ్మ తల్లిని చూడగానే సీతమ్మ తల్లి నడిపినట్లు సింధూరం దర్శనమిచ్చింది. ఈ సింధూరం పాపిడలో పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుందని,సీతమ్మ తల్లి పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంజనేయస్వామి సీతారామకి పరమ భక్తులు.. అయితే తన రామయ్య ఆయుష్షు దీర్ఘాయుష్వంతుడు అవుతాడని తాను కూడా సింధూర లేపనాన్ని శరీరం మొత్తం వేసుకొని పరవశితులయ్యాడు. ఎవరైనా భక్తి శ్రద్దలతో ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం స్వామివారికి సమర్పించడం ద్వారా..కోరిన కోరికలు తీరడమే కాక సకల సౌభాగ్యాలు,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చక స్వాములు,వేద పండితులు చెబుతున్నారు.పురాణాలు, శాస్త్రాలు,రామాయణ మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన ఉందని అర్చకులు వెల్లడించారు. ఆంజనేయస్వామి వారికి అత్యంత ఇష్టమైన నామం శ్రీరామ నామము.. జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ భక్తులు ఆంజనేయ స్వామి వారి ముందు భజన కార్యక్రమాలు చేసి వారికి ఇష్టమైన సింధూరం సమర్పించడం ద్వారా మంగళం జరుగుతుందని,అమంగలాలన్నీ తొలగిపోతాయని అర్చక స్వాములు లోకల్18కి ప్రత్యేకంగా వివరించారు.


ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు

ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు ‘వెలుగు’ ఇంటర్వ్యూలో ఆసిఫాబాద్ కొత్త ఎస్పీ శ్రీనివాస రావు     డ్రగ్స్, సైబర్ నేరాల నిర్మూలనపై ఫోకస్     పోడు సమస్యపై ప్రత్యేక దృష్టి      వరదలకు ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు తీసుకుంటాం ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో  డ్రగ్స్​ను రూపుమాపి, సైబర్ క్రైమ్​ను కంట్రోల్ చేయడమే ఇప్పుడు పొలీస్ శ...


Crime News: అమ్మాయి విషయంలో వివాదం - స్నేహితుడిని దారుణంగా చంపేసిన విద్యార్థులు, ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

Minors Murdered His Friend In Hyderabad: ఓ అమ్మాయితో ప్రేమ విషయంలో ఏర్పడిన వివాదం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి.. మరో స్నేహితుడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అయితే, మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు...


సుప్రీం యాస్కిన్‌ బీభత్సకాండ సెకండ్‌పార్ట్‌లో

‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారిన పాత్ర ‘సుప్రీం యాస్కిన్‌'. రెండొందల ఏళ్ల రాక్షసుడు యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ ఒదిగిపోయి నటించారు.


Tamannaah Bhatia: 7వ తరగతిలో తమన్నా, రణ్‌వీర్ సింగ్ పాఠాలు.. మండిపడుతున్న తల్లిదండ్రులు

Tamannaah Bhatia: సినీ నటి తమన్నా భాటియా, నటుడు రణ్‌వీర్ సింగ్‌లకు సంబంధించిన విషయాలను స్కూలు విద్యార్థులకు చెప్పేందుకు.. వారి జీవితాలను పాఠ్యాంశాలుగా చేర్చడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఏడో తరగతి విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యపుస్తకాల్లో హీరో హీరోయిన్లు తమన్నా, రణ్‌వీర్‌లకు సంబంధించిన పాఠాలు ఉండటం చూసి వారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. స్కూలు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Seethe Ramudi Katnam Serial Today June 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు సంపాదించి తిరిగి వస్తానని మహాకి ఛాలెంజ్ చేసిన కిరణ్.. రేవతికి అండగా సీత, విద్యాదేవి!

Seethe Ramudi Katnam Today Episode జనార్థన్‌, గిరిధర్ రావడం చూసిన మహాలక్ష్మి మ్యానేజర్ కిరణ్‌ని కొడుతుంది. ఏమైందని అన్నాదమ్ములు అడిగితే కిరణ్ తమ ఇంటికి అల్లుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అని మీ ఒక్కగానొక్క చెల్లి రేవతికి లైన్ వేస్తున్నాడు అని చెప్తుంది. రేవతితో సరసాలు ఆడుతుంటే తాను చూశానని మహాలక్ష్మి చెప్తుంది. కిరణ్ డాక్యుమెంట్స్ గురించి చెప్పబోతే మహాలక్ష్మి ఫైర్ అయిపోతుంది. అర్చన రావడంతో మహాలక్ష్మి సైగ చేస్తే అర్చన కూడా కిరణ్‌ని నిందిస్తుంది....


దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్

దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్ హైదరాబాద్ / సిద్దిపేట / ములుగు, వెలుగు: బీఆర్ఎస్​ను వీడి దొంగలల్ల కలిసేటోళ్ల గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమీ కాదని వ్యాఖ్యానించా...


Actor Ali | రాజకీయాలకు అలీ గుడ్‌బై .. ఇకపై సినిమాలు చేసుకుంటా

Actor Ali | సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ ( Actor Ali ) రాజకీయాలకు గుడ్‌ బై చెప్పాడు. ఇకపై సామాన్యుడిగానే ఉంటానని పేర్కొన్నారు.


జాతి పండుగగా పీవీ జయంత్యుత్సవం

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.


అనసూయ షోలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం.. వారిని కావాలనే పక్కన పెట్టారా?

అనసూయ జడ్జ్ గా శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న కొత్త షోలో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం జరుగుతుంది. అది చాలా మిస్‌ అవుతామంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు జబర్దస్త్ షోని యాంకర్‌గా ఊపేసింది అనసూయ భరద్వాజ్‌. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైకి వచ్చింది. ఆమె జడ్జ్ గా కొత్త షో ప్రారంభమవుతుంది. `కిర్రాక్‌బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో స్టార్‌ మా కొత్త షోని ప్రారంభిస్తుంది. నేటి(జూన్‌ 29) నుంచే ఇది ప్రారంభం కాబోతుంది. ఇందులో గత...


హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నరు : వంశీకృష్ణ

హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నరు : వంశీకృష్ణ కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజార్టీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం     అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ అచ్చంపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మతిభ్రమించి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే ...


భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు

నక్కతోక తొక్కి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి.


దోమ కాటు వేసిన ఎన్నిరోజులకు డెంగ్యూ వస్తుంది.. దానిని ఎలా అడ్డుకోవాలంటే..?

ఈడిస్ ఈజిప్టి అనే ఆడ దోమల ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమల జీవితకాలం కేవలం నెల రోజులు మాత్రమే. కానీ ఈ కాలంలో ఇవి 500 నుంచి 1000 దోమలకు జన్మనిస్తాయి. ఈ దోమలు మూడు అడుగుల వరకు మాత్రమే ఎగరగలవు. ఈ కారణంగా మనిషి అవి దిగువ అవయవాలను మాత్రమే కొరుకుతాయి. డెంగ్యూ దోమలు కూలర్లు, పూల కుండీలు, ఇంటి పైకప్పుపై పాత పాత్రలు లేదా వస్తువులు, టైర్లు, రోడ్డుపై గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడతాయి. డెంగ్యూ దోమలు ఒకేసారి 100 నుంచి 300 గుడ్లు పెడతాయి. 2 నుంచి 7 రోజుల తర్వాత లార్వాలు మారి 4 రోజుల తర్వాత దోమల రూపంలోకి మారతాయి. దోమల రూపాన్ని తీసుకున్న తర్వాత, అవి 2 రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ దోమ కాటు వేసిన వెంటనే డెంగ్యూ యొక్క లక్షణాలను లేదా దాని ప్రభావాలను చూపించదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈడిస్ దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇక ఈ దోమలు ఉదయం, సాయంత్రం మాత్రమే మనుషులపై దాడి చేస్తాయని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో డెంగ్యూ దోమలు ఇళ్లలో మూలల్లో, తెరవెనుక, దోమలు ఉన్న ప్రదేశాల్లో దాక్కుంటాయి. డెంగ్యూ దోమలు చాలా ఎత్తుకు ఎగరలేవు కాబట్టి అవి పాదాలపై కుడతాయి. డెంగ్యూ జ్వరం లక్షణాలు: అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి బొబ్బలు, కళ్ల కింద నొప్పి, మోకాలి నొప్పి, వాపు, దంతాలు, ముక్కు చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. డెంగ్యూను ఎలా నివారించాలి: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడండి, శరీరంపై నూనె లేదా క్రీమ్ రాయండి.. తద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి. మీ ఇంటి లోపల, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే కూలర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత వాటర్ ట్యాంకులోని నీటిని శుభ్రం చేసుకోవాలి. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.


చిరంజీవికి ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌.. సీక్రెట్‌గా రాఘవేంద్రరావు చేసిన పనికి సురేఖ షాక్‌.. ఏం జరిగిందంటే?

చిరంజీవి, సురేఖలు ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌ చేసుకున్నారా? రాఘవేంద్రరావు వీరికి తెలియకుండా అంత పని చేశాడా? మెగాస్టార్‌ షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కువగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రాలతోనే కమర్షియల్‌ హిట్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే సూపర్‌ హిట్టే అనే టాక్‌ ఉంది. అంతగా ఓ క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు. అయితే ప్రారంభంలో చిరంజీవి కోసం రాఘవేంద్రరావు చేసిన పని ఆయన్ని ఆశ్చర్యపరిచింది....


Budh Gochar June 2024: కర్కాటక రాశిలో బుధుడి పరివర్తనం..ఈ 6 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

Budh Gochar June 2024: సంతోషకరమైన జీవితం,ఆరోగ్యం, మానసిక దృఢత్వానికి సూచనగా బుధుడిని పరిగణిస్తారు. గ్రహాల రాకుమారుడిగా చెప్పే బుధుడు.. మిగిలిన గ్రహాల కన్నా తొందరగా రాశిపరివర్తనం చెందుతాడు. కేవలం రెండు మూడు వారాలకే రాశులు మారిపోతాడు. ఒక్కో రాశిలో కొద్దిరోజులే ఉన్నప్పటికీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూన్ 30 కర్కాటకరాశిలోకి మారుతాడు. జూలై 20 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు... మిథునం నుంచి కర్కాటకంలోకి బుధుడి...


పెళ్లి ఆహ్వానాల్లో బిజీగా సినీ నటి.. చీఫ్ గెస్ట్ గా ఎవర్నిఆహ్వానించారో తెలుసా

ప్రముఖ తమిళ సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ని ఆమె అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ప్రస్తుతం ఈ నటి పెళ్లి కూతురుగా మారుతోంది.ప్రస్తుతం ఆ నటి ఇంట్లో పెళ్లి పనులు బిజీగా జరుగుతున్నాయి. నికోలాయ్ సచ్‌దేవ్ ని ప్రేమించి పెళ్లి చేసు్కుంటోంది నటి. నటి పెళ్లి వచ్చే నెల 2 న జరగనుంది. స్టార్ నటి పెళ్లికి ఆహ్వానించడానికి తండ్రి శరత్ కుమార్ ఆమె కాబోయే భర్తతో పాటు కలిసి సెలబ్రిటీలను కలిసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీని పెళ్లికి ఆహ్వానించారు. వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌, తల్లి రాధిక శరత్‌కుమార్‌ కూడా మోదీతో దిగిన సెల్ఫీని ఎక్స్‌లో పంచుకున్నారు. మోదీని తన వివాహానికి ఆహ్వానించడం, ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని వరలక్ష్మి శరత్ కుమార్ ఫోటోలతో పాటు తన సంతోషాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేసుకుంది. మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీని కలవడం, మా వివాహ రిసెప్షన్‌కు ఆయనను ఆహ్వానించడం గొప్ప గౌరవం. మమ్మల్ని ఇంత ఆప్యాయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, అతను మాతో గడిపాడు. ఇది నిజంగా ఒక గౌరవం. వరలక్ష్మి మోదీతో దిగిన ఫ్యామిలీ ఫోటోలతో పాటు సెల్ఫీని షేర్ చేసుకుంది. "ఇలాంటిది సాధ్యం చేసినందుకు ధన్యవాదాలు, నాన్న" అని రాసింది వరలక్ష్మి. అదే సమయంలో, నటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా ఆహ్వానించారు వరలక్ష్మి దంపతులు. అదే విధంగా కేంద్ర సహాయమంత్రి మురుగన్ ను కలిశారు వరలక్ష్మి ఫ్యామిలీ. కేంద్ర మంత్రికి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన తమ వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.


Hemant Soren | హేమంత్‌ సోరెన్‌ నివాసం వద్ద కోలాహలం : స్వీట్లు పంచిన అభిమానులు

Hemant Soren : భూకుంభకోణం కేసులో జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్‌ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.


Sangareddy District : కూతురిపై లైంగిక వేధింపులు..! భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

Wife killed Husband in Sangareddy district : కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేసిన భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓదెల 2 చిత్రం యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓదెల 2 చిత్రం యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభం తమన్నా ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది కథను అందించిన ఈ చిత్రానికి  అశోక్ తేజ దర్శకుడు. ‘ఓదెల రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి  సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ షెడ్యూల్‌...


స్కాలర్షిప్ కోసం ఎంతకు తెగించాడు...తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు

స్కాలర్షిప్ కోసం ఎంతకు తెగించాడు...తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని  ప్రతి ఒక్కరికి ఉంటుంది. గోల్ సాధించేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుం టారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటుంటారు..అయితే లక్ష్యా్న్ని చేరే క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు..ఇలాంట...


కర్ణుడి చావుకు లక్ష కారణాలు.. పోలవరం విధ్వంసానికి కారకులు వారే.. షర్మిల సంచలన ట్వీట్..

కర్ణుడి చావుకు లక్ష కారణాలు.. పోలవరం విధ్వంసానికి కారకులు వారే.. షర్మిల సంచలన ట్వీట్.. ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం విధ్వంసానికి మీరంటే.. మీరు కారణమంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటైన వ...


Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: త్వరలో మిత్రకు పెను ప్రమాదం, తప్పించడం ఎవరి తరం కాదు: లక్ష్మీతో దీక్షితులు గారు

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అరవింద మిత్ర దగ్గరకు వచ్చి లక్ష్మీ మీద నీకు ఉన్న కోపం నిజమా ప్రేమ నిజమా అని ప్రశ్నిస్తుంది. లక్ష్మీ మీద ప్రేమ తనకు ఎప్పుడో చచ్చిపోయిందని ఇప్పుడు ఆ ప్రేమ స్థానంలో ద్వేషం పెరిగిందని మిత్ర అంటాడు. దానికి అరవింద ఐదేళ్లుగా లేని లక్ష్మి జ్ఞాపకం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందని అంటుంది. నీ మనసులో పదిలంగా దాచుకున్న ఫొటోని మనీషా ముక్కలు చేసింది. దాన్ని నేను తీసుకొచ్చి అది నువ్వు దాచుకుంటావో అవసరం...


దైవ చింతనతో మానసిక ప్రశాంతత : గుత్తా సుఖేందర్ రెడ్డి

దైవ చింతనతో మానసిక ప్రశాంతత : గుత్తా సుఖేందర్ రెడ్డి దేవరకొండ, వెలుగు : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతిఒక్కరూ షిర్డీ సాయిబాబా అనుగ్రహం పొందాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలో షిర్డీ సాయిబాబా, జ్ఞాన సరస్వతి ఆలయ 18వ అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ...


`తీశావ్‌ లే బోడీ సినిమా`.. `బాహుబలి` తీసిన రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌.. నాని ముందే అంత మాట అనేసిందా?

రాజమౌళి `బాహుబలి` సినిమాతో ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేశాడు. స్కేల్‌ పరంగా, కలెక్షన్ల పరంగానూ ఆయన కొత్త పుంతలు తొక్కించారు. అలాంటి డైరెక్టర్‌పై కీరవాణి భార్య ఫైర్‌ కావడం షాకిస్తుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన దర్శకుడు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయోచ్చు, కలెక్షన్లని రాబట్టవచ్చు అనేది చేసి నిరూపించారు. ఇండియన్‌ సినిమాకి కలెక్షన్ల టెస్ట్ ని పరిచయం చేశారు. `మగధీర`, `ఈగ`,...


అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్

అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్ తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినా రెస్టారెంట్ల తీరు మాత్రం మారడం లేదు.. ఒకడు కల్తీ ఫుడ్ అమ్మితే.. ఇంకోడు పాచి పోయిన ఆహారం వడ్డిస్తున్నాడు.. ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్దగా ఆలోచించి పరమ చెత్త పనిని చాలా గొప్పగా చేస్తామని అంట...


Kalki Movie Trolls: కల్కిపై మోహన్ బాబు ట్వీట్.. తగులుకున్న ట్రోలర్స్.. రేయ్ ఎవర్రా మీరంతా

Mohan Babu On Prabhas Kalki Movie: ఓ వర్గం వాళ్లు తమపై పనికట్టుకుని ట్రోల్ చేయిస్తుంటారని.. తమని ట్రోల్ చేయడమే వాళ్ల పని అని. మంచు ఫ్యామిలీని పనికట్టుకుని ట్రోల్ చేసేవాళ్ల తాట తీయడానికి లిస్ట్ తయారు చేశారని వాళ్లని జైలుకి పంపిస్తానని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. అయితే ఆయన ఆ వార్నింగ్ ఇచ్చిన తరువాత.. మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. మనల్ని ఎవడేం చేస్తాడని అనుకున్నారో ఏమో కానీ.. మంచు ఫ్యామిలీ నుంచి ఓ ఒక్కరు ‘ఊ’ అన్నా కూడా అది...


కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా

కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-–25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. సీట్లు: యూనివర్సిటీ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు-120; అనుబంధ పాలిటెక్నిక్‌‌‌‌‌‌...


తెలుగు సినిమాలో ఫస్ట్ టైమ్‌ హిందీ పాట.. పవన్‌ కళ్యాణ్‌ సాహసం.. `ఖుషి` తెరవెనుక కథ..

`ఖుషి` సినిమా ఇరవై ఏళ్ల క్రితం యూత్‌ని ఉర్రూతలూగించిన మూవీ. బాగా ప్రభావితం చేసిన మూవీ కూడా. అందులో పవన్‌ ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉందట. అందులో హిందీ పాటవెనుక స్టోరీ ఉందట. తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇంగ్లీష్‌ పదాలు యాడ్‌ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ట్రెండ్‌ నడుస్తుంది. అడపాదడపా హిందీ లిరిక్‌ కూడా కనిపిస్తుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇరవై ఏళ్ల క్రితమే ఆ సాహసం చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. మరి పవన్‌ ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ సమయంలో...


డబుల్ ఇస్మార్ట్ చిత్రం జులై 1న స్టెప్పామార్ లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

డబుల్ ఇస్మార్ట్ చిత్రం జులై 1న స్టెప్పామార్ లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా...


కొండగట్టు అంజన్న సన్నిధిలో పవనన్న ... ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణోళ్ల ఆత్మీయ స్వాగతం

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ దేవాలయం కొండగట్టును సందర్శించారు. ఉదయమే హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు జనసేన, బిజెపి నాయకులతో మెగా ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. ఆయనను గజ మాలతో సత్కరించి ఆంజనేయస్వామ స్వామి చిత్రపటాన్ని, కత్తిని బహూకరించారు అభిమానులు. ఇలా భారీగా అభిమానులు వెంటరాగా...


Allu Arjun | కల్కి 2898 ఏడీ మూవీపై పుష్పరాజ్‌ రివ్యూ..! ఇక మాటలేవంటూనే నటీనటులపై ప్రశంసలు..!

Allu Arjun | పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఈ భారీ బడ్జెట్‌ మూవీని వైజయంతి నిర్మించింది. శుక్రవారం విడుదలైన మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది.


Guppedantha Manasu Today జూన్ 29 ఎపిసోడ్: రంగాని ఘోరంగా అవమానించిన సరోజ తండ్రి.. మామకి ఇచ్చిపడేసిన అల్లుడు

Guppedantha Manasu June 29 Today Episode: సరోజకి రంగా అంటే పిచ్చి ఇష్టం. ఎప్పుడెప్పుడు బావ చేతిలతో తాళి కట్టించుకుని అత్తింట్లో అడుగుపెట్టేద్దామా అని తహతహలాడుతుంది సరోజ. అయితే సరోజకి బావ పిచ్చి అయితే.. ఆమె తండ్రి సంజీవయ్యకి డబ్బు పిచ్చి. ఆ పిచ్చితోనే నేటి ఎపిసోడ్‌లో రంగాని ఘోరంగా అవమానించాడు.


సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి?

సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి?


Suriya | సస్పెన్స్‌కు తెర.. ఫైనల్‌గా సూర్య కంగువ విడుదలపై క్లారిటీ

Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రాల్లో ఒకటి కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని శివ (siva) డైరెక్ట్ చేస్తున్నాడు.


సన్నీడియోల్‌ జాట్‌

సన్నీ డియోల్‌ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా హిందీ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.


Kalki 2898 AD : కల్కి చూశారా? మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?

Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను మీరు చూశారా? ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?


Isha Ambani: ‘‘ అవును.. అమ్మ లాగే నేను కూడా ఐవీఎఫ్ ద్వారానే కవలలకు జన్మనిచ్చాను’’- ఇషా అంబానీ

Isha Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తన సంతానం గురించి ఆసక్తికర విశేషాలను ప్రముఖ మేగజీన్ ‘వోగ్’ తో పంచుకున్నారు. తన తల్లి నీతా అంబానీ తరహాలోనే తాను కూడా ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చానని ఆమె వెల్లడించారు.


Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ఎలన్ మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకున్న అలవాట్లు ఇవే

Saturday Motivation: ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎంతో కృషి చేశారు. ముకేశ్ అంబానీ నుండి మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.


కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు.. ఎవరైనా వణికిపోవాల్సిందే, మాటిమాటికీ అలా చేయడంతో..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఎడి చిత్రంతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కల్కి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే కల్కి చిత్రం 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఎడి చిత్రంతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కల్కి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే కల్కి చిత్రం 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు...


నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది, తప్పు చేశా.. టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆయన టేకింగ్ చాలా సహజసిద్ధంగా అనిపిస్తుంది....


ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై..

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నారాయణగూడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ యు.చంద్రశేఖర్‌, అడ్మిన్‌ ఎస్సై నరేశ్‌కుమార్‌తో కలిసి సుల్తాన్‌బజార్‌ ఏసీపీ శంకర్‌ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


తీశావులే బోడి బాహుబలి.. రాజమౌళిపై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు!

బాహుబలితో టాలీవుడ్ సినిమాను ఇంటర్నెషనల్ లెవల్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అసలు పాన్ ఇండియా సినిమాలకు ఆజ్యం పోసిందే రాజమౌళి. కథలో దమ్ముంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తారని నిరూపించాడు. అలాంటి రాజమౌళి సినిమాపై టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు రాజమౌళి వదిన, కీరవాణి భార్య M.M.శ్రీలేఖ. ఈ విషయాన్ని స్వయంగా న్యాచురల్ స్టార్ నాని చెప్పాడు. బాహుబలి రిలీజై బంపర్ హిట్టయిన టైమ్‌లో రాజమౌళి ఫ్యామిలీ భళ్లారిలోని తన ఇంట్లో ఉన్నారు. ఇక అప్పుడు నాని.. రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతామని ఇంటికి వెళ్లాడట. అదే టైమ్‌లో రాజమౌళి ఫ్యామిలీ లంచ్ చేసేందుకు కూర్చుకున్నారట. ఇక నాని రావడంతో.. తనను కూడా కూర్చోమని చెప్పి.. సినిమా గురించి మాట్లాడుకుంటున్నారట. అదే టైమ్‌కు రాజమౌళి.. పక్కనే థియేటర్ ఉంది సినిమాకు మళ్లీ వెళ్దామా అని అన్నాడట. దాంతో పక్కనే కూర్చున్న శ్రీవల్లి ఆ తీశావ్‌ లే బోడీ సినిమా. దాన్ని మళ్లీ చూస్తామా అని అనిందట. ఆ మాట వినగానే నానికి ఫ్యూజులు ఎగిరిపోయాయట. అదేంటి వల్లి గారు అంత మాట అనేందని మనసులో అనుకున్నాడట. దాంతో అందరూ నవ్వారట. బాహుబలి లాంటి సినిమా తీసినోళ్లు ఇంత క్యాజువల్‌గా ఉంటారా అని రాజమౌళి ఫ్యామిలీ గురించి ఓ సందర్భంలో నాని గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళికి.. శ్రీవల్లీ అంటే అమితమైన అభిమానం. తననెప్పుడు అమ్మా, అమ్మా అంటూ పిలుస్తుంటాడని తనే స్వయంగా చాలా సందర్భాల్లో వెల్లడించాడు. ఏడేళ్ల కిందట వచ్చిన బాహుబలి సీక్వెల్ ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాసింది. కనివినీ ఎరుగుని వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇండియన్ మార్కెట్‌లో తొలిసారి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డును సృష్టించాడు. అసలు అప్పట్లో బాహుబలి సినిమా నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రాజమౌళి టేకింగ్‌కు, ప్రభాస్‌తో పాటు కాస్ట్ అందరి పర్‌ఫార్మెన్స్‌లకు ఆడియెన్స్ వెర్రెత్తిపోయారు. పది తరాలు దాటిన తెలుగు సినిమా అంటే బాహుబలి అని చెప్పుకునే రేంజ్‌లో జక్కన్న సినిమా తీశాడు.


చీకటిని చిదిమి విద్యాజ్యోతిగా వెలిగి

చూపు లేదని హేళన చేసిన వారికి చెంపపెట్టులా ఐఐఎంలో సీటు సాధించింది ఆ అమ్మాయి. కనులు లేవని కలత పడకుండా.. వైకల్యాన్నిఅధిగమించి, ఉన్నత విద్యను అభ్యసించి.. సమున్నత లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది.


Meera Nandan: సింపుల్గా గుళ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

Meera Nandan: సింపుల్గా గుళ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ నటి మీరా నందన్‌.. అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ, జై బోలో తెలంగాణ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీరా నందన్‌. ఆ సినిమా మంచి విజయం సాధించినా.. తరువాత ఆమె పెద్దగా సినిమ...


'అందుకు ఓకే దానికి నాట్ ఓకే'... శృతి హాసన్ లవర్స్ ని ఎందుకు మార్చేస్తుందో తెలుసా?

శృతి హాసన్ నయా లవర్ కి కూడా బ్రేకప్ చెప్పింది. అందుకు కారణాలు ఏమిటని విశ్లేషిస్తే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడు ఎవరైనా ఒక విషయంలో ఒత్తిడి తెస్తే శృతి హాసన్ బ్రేకప్ చెప్పేస్తుందట. అందుకు ససేమిరా అంటుందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం.. శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న శృతి హాసన్... తాను సింగిల్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే శాంతను హజారిక ను...


Viral Video: కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో

Fishermen Rescued Rajamundry Woman: కొందరు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వివాహిత కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా అక్కడి జాలర్లు ఆమెను రక్షించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా రాజమండ్రికి (Rajamundry) చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే...


కొండగట్టు లో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్..

కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్